<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.telanganamuchatlu.in/political-news/category-10" rel="self" type="application/rss+xml" />
                <generator>Telangana Muchatlu RSS Feed Generator</generator>
                <title>Political News  - Telangana Muchatlu</title>
                <link>https://www.telanganamuchatlu.in/category/10/rss</link>
                <description>Political News  RSS Feed</description>
                
                            <item>
                <title>ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పేరు వివాదం</title>
                                    <description><![CDATA[<p><strong>_రాజకీయాలకు బలి కాకూడదని ఎమ్మెల్యే హెచ్చరిక</strong></p>
<p><strong>_బండారి రాజిరెడ్డి సేవలకు గుర్తింపుగా పేరు </strong></p>
<p><strong>– మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర స్పందన</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>  ఉప్పల్, ఏప్రిల్ 3 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్‌కు దివంగత నేత బండారి రాజిరెడ్డి పేరు పెట్టడంపై రాజకీయ వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తీవ్రంగా స్పందించారు.కాప్రా ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కారిడార్‌కు బండారి రాజిరెడ్డి పేరు పెట్టడం ఒక వ్యక్తి పేరుకి పరిమితం కాదని, అది ఆయన చేసిన సేవలకు నిలువెత్తు గుర్తింపని అన్నారు. ప్రజల భావోద్వేగాలతో ఆటలాడే రాజకీయాలకు ఇది వేదిక కావొద్దని హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్యే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడం పట్ల తీవ్రంగా ఖండించారు. బండారి రాజిరెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/political-news/uppal-narapalli-elevated-corridor-name-controversy/article-5465"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-04/img-20260403-wa0185.jpg" alt=""></a><br /><p><strong>_రాజకీయాలకు బలి కాకూడదని ఎమ్మెల్యే హెచ్చరిక</strong></p>
<p><strong>_బండారి రాజిరెడ్డి సేవలకు గుర్తింపుగా పేరు </strong></p>
<p><strong>– మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర స్పందన</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong> ఉప్పల్, ఏప్రిల్ 3 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్‌కు దివంగత నేత బండారి రాజిరెడ్డి పేరు పెట్టడంపై రాజకీయ వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తీవ్రంగా స్పందించారు.కాప్రా ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కారిడార్‌కు బండారి రాజిరెడ్డి పేరు పెట్టడం ఒక వ్యక్తి పేరుకి పరిమితం కాదని, అది ఆయన చేసిన సేవలకు నిలువెత్తు గుర్తింపని అన్నారు. ప్రజల భావోద్వేగాలతో ఆటలాడే రాజకీయాలకు ఇది వేదిక కావొద్దని హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్యే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడం పట్ల తీవ్రంగా ఖండించారు. బండారి రాజిరెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని తెలిపారు.అలాగే, నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లతో సిఆర్ఎంపి నిధులు మంజూరయ్యాయని, రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. సంబంధిత మంత్రితో చర్చించి పనులు ఆమోదింపజేసినట్లు చెప్పారు.బీజేపీ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందిస్తూ, అటల్ బిహారీ వాజపేయి వంటి మహానేతల పట్ల తమకు గౌరవం ఉందని, ఆయన పేరును జాతీయ రహదారికి పెట్టాలని సూచించారు. అయితే ఒక్కరే వ్యతిరేకించడం వెనుక ప్రజాహితం లేదని, రాజకీయ లాభాలే ఉన్నాయని ఆరోపించారు.ఇంకా ఘాటుగా స్పందిస్తూ, తాను ఎప్పుడూ అక్రమాలకు పాల్పడలేదని, పార్కుల కబ్జాలు తన రాజకీయాల్లో లేవని విమర్శించారు.దివంగత బండారి రాజిరెడ్డి ప్రజల కోసం జీవించిన నాయకుడని, ఆయన పేరును వ్యతిరేకించడం ప్రజల మనోభావాలను అవమానించడమేనని అన్నారు.“అభివృద్ధికి రాజకీయ రంగు వేయొద్దు… ప్రజల భావోద్వేగాలతో ఆటలాడొద్దు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం కృషి చేస్తాం” అని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>Political News </category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/political-news/uppal-narapalli-elevated-corridor-name-controversy/article-5465</link>
                <guid>https://www.telanganamuchatlu.in/political-news/uppal-narapalli-elevated-corridor-name-controversy/article-5465</guid>
                <pubDate>Fri, 03 Apr 2026 16:27:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-04/img-20260403-wa0185.jpg"                         length="160834"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఈనెల 30వ తేదీన అసెంబ్లీని ముట్టడిని విజయవంతం చేయండి.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>హాసన్ పర్తి,మార్చ్ 26(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">65 డివిజన్ ఎల్లాపూర్ గ్రామంలో గల అంబేద్కర్ సెంటర్ సమావేశం లో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర    అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్  రాష్ట్ర కమిటీ తీర్మానం మేరకు అసెంబ్లీ ముట్టడికి తీర్మానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా రేణుకుంట్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల హక్కులకై పోరాటం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో పాటు ఉద్యమకారులకు ఇప్పటివరకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని కమిటీ వేస్తానని చెప్పి మూడు సంవత్సరాలు కావస్తున్నా కమిటీ వేయడం లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు స్వచ్ఛందంగా అసెంబ్లీ ముట్టడి ఈనెల 30 వ తేదీన  పిలుపునివ్వడం జరిగిందని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు పార్టీలకుఅతీతంగా సంఘాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ప్రతి ఒక్క ఉద్యమకారులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచారు.ఈ కార్యక్రమంలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/political-news/make-the-assembly-siege-successful-on-30th-of-this-month/article-5358"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-03/img-20260326-wa0080.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>హాసన్ పర్తి,మార్చ్ 26(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">65 డివిజన్ ఎల్లాపూర్ గ్రామంలో గల అంబేద్కర్ సెంటర్ సమావేశం లో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర    అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్  రాష్ట్ర కమిటీ తీర్మానం మేరకు అసెంబ్లీ ముట్టడికి తీర్మానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా రేణుకుంట్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల హక్కులకై పోరాటం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో పాటు ఉద్యమకారులకు ఇప్పటివరకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని కమిటీ వేస్తానని చెప్పి మూడు సంవత్సరాలు కావస్తున్నా కమిటీ వేయడం లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు స్వచ్ఛందంగా అసెంబ్లీ ముట్టడి ఈనెల 30 వ తేదీన  పిలుపునివ్వడం జరిగిందని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు పార్టీలకుఅతీతంగా సంఘాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ప్రతి ఒక్క ఉద్యమకారులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచారు.ఈ కార్యక్రమంలో దేవన బొయిన కుమారస్వామి,పాడి రామకృష్ణారెడ్డి,వెల్ సోజు రాజయ్య,రాజన్న,గోలి విద్యాసాగర్ రెడ్డి,ఎండి రహీం పాషా,వెలిసొజు రమణాచారి,సతీష్,గోపనబోయిన రవీందర్,ఎర్ర శ్యాంసుందర్,తిరుపతి రెడ్డి,వెలిసొజు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>Political News </category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/political-news/make-the-assembly-siege-successful-on-30th-of-this-month/article-5358</link>
                <guid>https://www.telanganamuchatlu.in/political-news/make-the-assembly-siege-successful-on-30th-of-this-month/article-5358</guid>
                <pubDate>Thu, 26 Mar 2026 22:40:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-03/img-20260326-wa0080.jpg"                         length="136008"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాపాలనకు ప్రథమ ధ్యేయం </title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong><img src="https://www.telanganamuchatlu.in/media/2025-12/img-20251207-wa0022.jpg" alt="IMG-20251207-WA0022" width="1200" height="1161" />మల్లాపూర్, డిసెంబర్ 07 (తెలంగాణ ముచ్చట్లు)</strong></span></p>
<p style="text-align:justify;">మల్లాపూర్‌ డివిజన్‌ స్వామి వివేకానంద నగర్‌ కాలనీ ఫేజ్–3లో “బస్తీ బాట” కార్యక్రమం భాగంగా పర్యటించిన గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్, కాలనీ ప్రజలతోసమావేశమై సమస్యలను తెలుసుకున్నారు.కాలనీలో తాగునీరు, డ్రైనేజ్‌, వీధి దీపాల వంటి అంశాలను కాలనీ వాసులు వివరించగా, వాటి పరిష్కారానికి తమవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారానే ప్రజలకు నిజమైన ప్రజాపాలన అందుతుందని అన్నారు. ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి సహకారంతోపెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని నెమలి అనిల్ కుమార్ స్పష్టం చేశారు.<br />ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు సానాల రవికుమార్, ప్రధాన కార్యదర్శి పైళ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పల్లె శివగౌడ్, సంయుక్త కార్యదర్శులు పైళ్ల గౌతమ్, అరుణ్‌కుమార్, సభ్యులు రాములు గౌడ్, దయాకర్, నవీన్, సైదులు తదితరులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/political-news/the-primary-objective-of-public-administration-is-to-solve-public/article-3742"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2025-12/img-20251207-wa0021.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong><img src="https://www.telanganamuchatlu.in/media/2025-12/img-20251207-wa0022.jpg" alt="IMG-20251207-WA0022" width="1528" height="1161"></img>మల్లాపూర్, డిసెంబర్ 07 (తెలంగాణ ముచ్చట్లు)</strong></span></p>
<p style="text-align:justify;">మల్లాపూర్‌ డివిజన్‌ స్వామి వివేకానంద నగర్‌ కాలనీ ఫేజ్–3లో “బస్తీ బాట” కార్యక్రమం భాగంగా పర్యటించిన గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్, కాలనీ ప్రజలతోసమావేశమై సమస్యలను తెలుసుకున్నారు.కాలనీలో తాగునీరు, డ్రైనేజ్‌, వీధి దీపాల వంటి అంశాలను కాలనీ వాసులు వివరించగా, వాటి పరిష్కారానికి తమవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారానే ప్రజలకు నిజమైన ప్రజాపాలన అందుతుందని అన్నారు. ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి సహకారంతోపెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని నెమలి అనిల్ కుమార్ స్పష్టం చేశారు.<br />ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు సానాల రవికుమార్, ప్రధాన కార్యదర్శి పైళ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పల్లె శివగౌడ్, సంయుక్త కార్యదర్శులు పైళ్ల గౌతమ్, అరుణ్‌కుమార్, సభ్యులు రాములు గౌడ్, దయాకర్, నవీన్, సైదులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>Political News </category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/political-news/the-primary-objective-of-public-administration-is-to-solve-public/article-3742</link>
                <guid>https://www.telanganamuchatlu.in/political-news/the-primary-objective-of-public-administration-is-to-solve-public/article-3742</guid>
                <pubDate>Sun, 07 Dec 2025 19:57:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2025-12/img-20251207-wa0021.jpg"                         length="141243"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జనగాం డిఇఓ దర్శనం భోజన్‌ని  సన్మానించిన చిరంజీవి నాయక్ </title>
                                    <description><![CDATA[<p><strong style="color:rgb(224,62,45);">జనగాం,తెలంగాణ ముచ్చట్లు:</strong></p>
<p>జనగాం జిల్లా విద్యాశాఖ అధికారిగా తాజాగా(డీఈఓ) బాధ్యతలు స్వీకరించిన దర్శనం భోజన్‌ని ఘనంగా స్టేషన్ ‌ఘన్‌పూర్ నియోజకవర్గ బిఆర్ఎస్వీ ఇంచార్జీ లకావత్ చిరంజీవి ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్బముగా పూల బొకే అందించి,శాలువాలతో ఘనంగా సన్మానించారు.</p>
<p>ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.....“ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక ఫర్నీచర్‌, మెరుగైన తరగతి గది వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వీటిని త్వరగా తీర్చిదిద్దాలి. సరిపడని ఫర్నీచర్‌ను సమకూర్చి, తరగతి గదులను విస్తరించడం ద్వారా విద్యామానవ వనరుల సృజనాత్మక భావనకు నాంది పలకాలి.”</p>
<p>“ప్రైవేట్ పాఠశాలలు అనుమతిపరమైన నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. అర్హతలేని ఉపాధ్యాయులతో ‘టెక్నో’, ‘డిజిటల్’, ‘స్పెషల్’ తరగతులు నిర్వహిస్తూ అధికంగా ప్రచారం చేస్తున్నారు. పాఠశాల పరిధిలోనే పాఠ్యపుస్తకాలు, నోట్స్, యూనిఫార్మ్, బ్యాగ్‌ల విక్రయాన్ని నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలి.”</p>
<p>“ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని, గ్రామీణ–నగర ప్రాంతాలన్నింటిలో విద్యారంగ అభివృద్ధికి మానిటరింగ్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/political-news/chiranjeevi-nayak-honored-janagam-deo-darshan-bhojan/article-2048"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2025-05/img-20250506-wa0020.jpg" alt=""></a><br /><p><strong style="color:rgb(224,62,45);">జనగాం,తెలంగాణ ముచ్చట్లు:</strong></p>
<p>జనగాం జిల్లా విద్యాశాఖ అధికారిగా తాజాగా(డీఈఓ) బాధ్యతలు స్వీకరించిన దర్శనం భోజన్‌ని ఘనంగా స్టేషన్ ‌ఘన్‌పూర్ నియోజకవర్గ బిఆర్ఎస్వీ ఇంచార్జీ లకావత్ చిరంజీవి ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్బముగా పూల బొకే అందించి,శాలువాలతో ఘనంగా సన్మానించారు.</p>
<p>ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.....“ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక ఫర్నీచర్‌, మెరుగైన తరగతి గది వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వీటిని త్వరగా తీర్చిదిద్దాలి. సరిపడని ఫర్నీచర్‌ను సమకూర్చి, తరగతి గదులను విస్తరించడం ద్వారా విద్యామానవ వనరుల సృజనాత్మక భావనకు నాంది పలకాలి.”</p>
<p>“ప్రైవేట్ పాఠశాలలు అనుమతిపరమైన నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. అర్హతలేని ఉపాధ్యాయులతో ‘టెక్నో’, ‘డిజిటల్’, ‘స్పెషల్’ తరగతులు నిర్వహిస్తూ అధికంగా ప్రచారం చేస్తున్నారు. పాఠశాల పరిధిలోనే పాఠ్యపుస్తకాలు, నోట్స్, యూనిఫార్మ్, బ్యాగ్‌ల విక్రయాన్ని నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలి.”</p>
<p>“ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని, గ్రామీణ–నగర ప్రాంతాలన్నింటిలో విద్యారంగ అభివృద్ధికి మానిటరింగ్ వ్యవస్థను బలపరిచుకోవాలని కోరుతున్నాను.”ఈ కార్యక్రమంలో డిసిఇబి కార్యదర్శి గుగులోతు చంద్రభాను, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్ని స్టేక్‌హోల్డర్లు కలిసి విద్యా వ్యవస్థలో మెరుగుదలకు పూర్తి సహకారం అందించాలని అంగీకరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>Political News </category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/political-news/chiranjeevi-nayak-honored-janagam-deo-darshan-bhojan/article-2048</link>
                <guid>https://www.telanganamuchatlu.in/political-news/chiranjeevi-nayak-honored-janagam-deo-darshan-bhojan/article-2048</guid>
                <pubDate>Tue, 06 May 2025 22:53:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2025-05/img-20250506-wa0020.jpg"                         length="98997"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చెల్లని చెక్కు కేసులో 6 నెల్లలు జైలు శిక్ష</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు :</strong></span></p>
<p style="text-align:justify;">భద్రాచలం జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు జడ్జి శివ నాయక్  సోమవారం  చెక్కు కేసులో ఆరు నెలలు జైలు శిక్ష, రూ.5,00,000/- జరిమానా విధించారు. <br />కల్లెం వీరాంజనేయులు వద్ద రాంశెట్టి శ్రీను(ఐటీసీ ఎంప్లాయ్ సారపాక) 5 లక్షల రూపాయలు  చెక్ హామీగా పెట్టి రూ. 5,00,000/- తీసుకున్నాడు.. <br />ఆ చెక్ బ్యాంకులో వేయగా చెక్ బౌన్స్ అయింది.  సదరు  కల్లెం  వీరాంజనేయులు కోర్టులో కేసు వేయడం జరిగింది.  సదరుకోర్టులో వాదపవాదములు అనంతరం ముద్దాయి రామ్ శెట్టి శ్రీనుకు   ఆరు నెలలు జైలు శిక్ష, రూ. 5,00,000/- నష్టపరిహారం విధించారు. పిర్యాదు తరుపున ప్రముఖ న్యాయవాది ముత్యాల కిషోర్ కేసు వాదించినారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/political-news/6-months-imprisonment-in-case-of-invalid-check/article-1667"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2024-12/whatsapp-image-2024-12-23-at-8.30.15-pm.jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు :</strong></span></p>
<p style="text-align:justify;">భద్రాచలం జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు జడ్జి శివ నాయక్  సోమవారం  చెక్కు కేసులో ఆరు నెలలు జైలు శిక్ష, రూ.5,00,000/- జరిమానా విధించారు. <br />కల్లెం వీరాంజనేయులు వద్ద రాంశెట్టి శ్రీను(ఐటీసీ ఎంప్లాయ్ సారపాక) 5 లక్షల రూపాయలు  చెక్ హామీగా పెట్టి రూ. 5,00,000/- తీసుకున్నాడు.. <br />ఆ చెక్ బ్యాంకులో వేయగా చెక్ బౌన్స్ అయింది.  సదరు  కల్లెం  వీరాంజనేయులు కోర్టులో కేసు వేయడం జరిగింది.  సదరుకోర్టులో వాదపవాదములు అనంతరం ముద్దాయి రామ్ శెట్టి శ్రీనుకు   ఆరు నెలలు జైలు శిక్ష, రూ. 5,00,000/- నష్టపరిహారం విధించారు. పిర్యాదు తరుపున ప్రముఖ న్యాయవాది ముత్యాల కిషోర్ కేసు వాదించినారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>Political News </category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/political-news/6-months-imprisonment-in-case-of-invalid-check/article-1667</link>
                <guid>https://www.telanganamuchatlu.in/political-news/6-months-imprisonment-in-case-of-invalid-check/article-1667</guid>
                <pubDate>Mon, 23 Dec 2024 21:39:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2024-12/whatsapp-image-2024-12-23-at-8.30.15-pm.jpeg"                         length="18632"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:</strong></span></p>
<p style="text-align:justify;">పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో లీడర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని పాఠశాలలో గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణిత దినోత్సవం పురస్కరించుకొని సోమవారం నాడు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన వివిధ గణిత బోధన పరికరాలతో మేళ నిర్వహించారు అదేవిధంగా విద్యార్థులు గణితంలో వివిధ అంశాలలో ప్రతిభ కనబరిచారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ భారతదేశానికి గణితంలో సుదీర్ఘమైన ప్రస్థానం ఉందని దీన్ని మనం ప్రోత్సహించాలని అన్నారు రామానుజన్ గణితంలో చేసిన కృషి గురించి నేటి తరానికి అవగాహన కల్పించడమే కాకుండా మనదేశంలో గణిత శాస్త్ర అధ్యాయానికి అదనపు ప్రోత్సహం అందించాలని సూచించారు 12 సంవత్సరాల వయసులోనే గణితంలో రామానుజన్ మంచి గుర్తింపు పొందారని అన్నారు, ఈ కార్యక్రమంలో  కరస్పాండెంట్, డి విష్ణువర్ధన్ సాగర్, ప్రధానోపాధ్యాయులు వెంకటేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/political-news/celebrating-maths-day-on-a-grand-scale/article-1662"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2024-12/whatsapp-image-2024-12-23-at-8.28.44-pm.jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:</strong></span></p>
<p style="text-align:justify;">పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో లీడర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని పాఠశాలలో గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణిత దినోత్సవం పురస్కరించుకొని సోమవారం నాడు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన వివిధ గణిత బోధన పరికరాలతో మేళ నిర్వహించారు అదేవిధంగా విద్యార్థులు గణితంలో వివిధ అంశాలలో ప్రతిభ కనబరిచారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ భారతదేశానికి గణితంలో సుదీర్ఘమైన ప్రస్థానం ఉందని దీన్ని మనం ప్రోత్సహించాలని అన్నారు రామానుజన్ గణితంలో చేసిన కృషి గురించి నేటి తరానికి అవగాహన కల్పించడమే కాకుండా మనదేశంలో గణిత శాస్త్ర అధ్యాయానికి అదనపు ప్రోత్సహం అందించాలని సూచించారు 12 సంవత్సరాల వయసులోనే గణితంలో రామానుజన్ మంచి గుర్తింపు పొందారని అన్నారు, ఈ కార్యక్రమంలో  కరస్పాండెంట్, డి విష్ణువర్ధన్ సాగర్, ప్రధానోపాధ్యాయులు వెంకటేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>Political News </category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/political-news/celebrating-maths-day-on-a-grand-scale/article-1662</link>
                <guid>https://www.telanganamuchatlu.in/political-news/celebrating-maths-day-on-a-grand-scale/article-1662</guid>
                <pubDate>Mon, 23 Dec 2024 21:20:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2024-12/whatsapp-image-2024-12-23-at-8.28.44-pm.jpeg"                         length="557673"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసిన ఎంపి కావ్య </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">  <span style="color:rgb(224,62,45);"><strong>న్యూ ఢిల్లీ,తెలంగాణ ముచ్చట్లు</strong></span>: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తెలంగాణలో నాలుగు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. ముఖ్యంగా, వరంగల్ మామూనూరు విమానాశ్రయాన్ని త్వరగా పూర్తిచేయడంపై ఎంపీ కడియం కావ్య  కేంద్ర మంత్రికి  విజ్ఞప్తి చేశారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా, రామ్మోహన్ నాయుడు  వరంగల్ విమానాశ్రయ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు, రోడ్డు కనెక్టివిటీ, మౌలిక వసతుల కల్పన, భూ సేకరణ పూర్తి అయిన తరువాత రెండు సంవత్సరాల్లో విమాన రాకపోకలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.<br />ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వరంగల్ పట్టణ అభివృద్ధికి 4,000 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు, నగరాన్ని రాష్ట్ర రెండవ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు తీసుకున్న చర్యలను వివరించారు.<br />ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య కేంద్ర మంత్రి రామ్మోహన్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/political-news/mp-kavya-met-union-minister-rammohan-naidu%C2%A0/article-1268"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2024-11/whatsapp-image-2024-11-26-at-9.34.44-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"> <span style="color:rgb(224,62,45);"><strong>న్యూ ఢిల్లీ,తెలంగాణ ముచ్చట్లు</strong></span>: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తెలంగాణలో నాలుగు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. ముఖ్యంగా, వరంగల్ మామూనూరు విమానాశ్రయాన్ని త్వరగా పూర్తిచేయడంపై ఎంపీ కడియం కావ్య  కేంద్ర మంత్రికి  విజ్ఞప్తి చేశారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా, రామ్మోహన్ నాయుడు  వరంగల్ విమానాశ్రయ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు, రోడ్డు కనెక్టివిటీ, మౌలిక వసతుల కల్పన, భూ సేకరణ పూర్తి అయిన తరువాత రెండు సంవత్సరాల్లో విమాన రాకపోకలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.<br />ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వరంగల్ పట్టణ అభివృద్ధికి 4,000 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు, నగరాన్ని రాష్ట్ర రెండవ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు తీసుకున్న చర్యలను వివరించారు.<br />ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎయిర్ పోర్ట్ అథారిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>Political News </category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/political-news/mp-kavya-met-union-minister-rammohan-naidu%C2%A0/article-1268</link>
                <guid>https://www.telanganamuchatlu.in/political-news/mp-kavya-met-union-minister-rammohan-naidu%C2%A0/article-1268</guid>
                <pubDate>Tue, 26 Nov 2024 21:43:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2024-11/whatsapp-image-2024-11-26-at-9.34.44-pm.jpeg"                         length="189286"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>టీడీపీ కార్యకర్తల పై  పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>డెస్క్, తెలంగాణ ముచ్చట్లు</strong></span>:</p>
<p style="text-align:justify;">కేసీఆర్, కేటీఆర్ మరియు వారి కుటుంబంలోని చిన్నారుల పట్ల ట్విట్టర్ స్పేస్‌లో అసభ్యకరంగా మాట్లాడిన టీడీపీ కార్యకర్తలు చంద్రసామ నాగవెంకట్  మరియు గాయత్రి అనే టీడీపీ కార్యకర్తలపై వరంగల్ జిల్లాలోని సంగెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/political-news/brs-workers-who-complained-to-the-police-against-tdp-workers/article-1129"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2024-10/whatsapp-image-2024-10-17-at-8.41.32-pm.jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>డెస్క్, తెలంగాణ ముచ్చట్లు</strong></span>:</p>
<p style="text-align:justify;">కేసీఆర్, కేటీఆర్ మరియు వారి కుటుంబంలోని చిన్నారుల పట్ల ట్విట్టర్ స్పేస్‌లో అసభ్యకరంగా మాట్లాడిన టీడీపీ కార్యకర్తలు చంద్రసామ నాగవెంకట్  మరియు గాయత్రి అనే టీడీపీ కార్యకర్తలపై వరంగల్ జిల్లాలోని సంగెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>Political News </category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/political-news/brs-workers-who-complained-to-the-police-against-tdp-workers/article-1129</link>
                <guid>https://www.telanganamuchatlu.in/political-news/brs-workers-who-complained-to-the-police-against-tdp-workers/article-1129</guid>
                <pubDate>Thu, 17 Oct 2024 20:54:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2024-10/whatsapp-image-2024-10-17-at-8.41.32-pm.jpeg"                         length="114733"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన దయాకర్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:</strong></span></p>
<p style="text-align:justify;">బోనకల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి చెక్కులను అందించారు. తూటికుంట్ల గ్రామానికి చెందిన ఎం. చిట్టిబాబుకు, ముష్టికుంట్ల గ్రామానికి చెందిన మల్లయ్యకు, రామాపురం గ్రామానికి చెందిన జి. లక్ష్మికి, చిన్నబీరవల్లి గ్రామానికి చెందిన విమలమ్మకు ఈ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మినేని కృష్ణ, భాగం నాగేశ్వరరావు, సురేష్, రాంబాబు, మురళీ, కృష్ణ, వెంకట్రావు, వెంకటేశ్వర్లు, యోహాను, సతీష్ తదితరులు ఉన్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/political-news/dayakar-reddy-who-handed-over-the-cm-relief-fund-cheques/article-1122"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2024-10/whatsapp-image-2024-10-17-at-8.21.43-pm.jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:</strong></span></p>
<p style="text-align:justify;">బోనకల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి చెక్కులను అందించారు. తూటికుంట్ల గ్రామానికి చెందిన ఎం. చిట్టిబాబుకు, ముష్టికుంట్ల గ్రామానికి చెందిన మల్లయ్యకు, రామాపురం గ్రామానికి చెందిన జి. లక్ష్మికి, చిన్నబీరవల్లి గ్రామానికి చెందిన విమలమ్మకు ఈ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మినేని కృష్ణ, భాగం నాగేశ్వరరావు, సురేష్, రాంబాబు, మురళీ, కృష్ణ, వెంకట్రావు, వెంకటేశ్వర్లు, యోహాను, సతీష్ తదితరులు ఉన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>Political News </category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/political-news/dayakar-reddy-who-handed-over-the-cm-relief-fund-cheques/article-1122</link>
                <guid>https://www.telanganamuchatlu.in/political-news/dayakar-reddy-who-handed-over-the-cm-relief-fund-cheques/article-1122</guid>
                <pubDate>Thu, 17 Oct 2024 20:27:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2024-10/whatsapp-image-2024-10-17-at-8.21.43-pm.jpeg"                         length="616913"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మాజీ ఎమ్మెల్యే రాజయ్యను కలిసిన పలువురు నాయకులు </title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:</strong></span></p>
<p style="text-align:justify;">మండల కేంద్రానికి చెందిన కొత్వాల కుమార్ ను నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ కో అర్దినేటర్ గా, మండలం లోని తిమ్మాపూర్ కు చెందిన పెంతల రాజ్ కుమార్ ను మండల అధికార ప్రతినిధిగా ఇటివల నియమించగా వారు ఇరువురు బుధవారం స్టేషన్ ఘనపూర్ లోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డా.తాటికొండ రాజయ్యను మండల పార్టీ ఆధ్వర్యంలో మర్యాదా పూర్వకంగా కల్సుకొని శాలువాతో సన్మానించి, ధన్యావాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పల్లెపాటి జయపాల్ రెడ్డి,పసునూరి మహేందర్ రెడ్డి, కాసిం, మారపల్లి కుమార్, కరుణాకర్, కొంతం నగేష్, రియాజ్, నరేష్, అంజి, యాకన్న  తదితరులు పాల్గొన్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/political-news/many-leaders-met-former-mla-rajaiah/article-1115"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2024-10/whatsapp-image-2024-10-16-at-8.29.30-pm.jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:</strong></span></p>
<p style="text-align:justify;">మండల కేంద్రానికి చెందిన కొత్వాల కుమార్ ను నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ కో అర్దినేటర్ గా, మండలం లోని తిమ్మాపూర్ కు చెందిన పెంతల రాజ్ కుమార్ ను మండల అధికార ప్రతినిధిగా ఇటివల నియమించగా వారు ఇరువురు బుధవారం స్టేషన్ ఘనపూర్ లోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డా.తాటికొండ రాజయ్యను మండల పార్టీ ఆధ్వర్యంలో మర్యాదా పూర్వకంగా కల్సుకొని శాలువాతో సన్మానించి, ధన్యావాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పల్లెపాటి జయపాల్ రెడ్డి,పసునూరి మహేందర్ రెడ్డి, కాసిం, మారపల్లి కుమార్, కరుణాకర్, కొంతం నగేష్, రియాజ్, నరేష్, అంజి, యాకన్న  తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>Political News </category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/political-news/many-leaders-met-former-mla-rajaiah/article-1115</link>
                <guid>https://www.telanganamuchatlu.in/political-news/many-leaders-met-former-mla-rajaiah/article-1115</guid>
                <pubDate>Wed, 16 Oct 2024 20:34:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2024-10/whatsapp-image-2024-10-16-at-8.29.30-pm.jpeg"                         length="157867"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కోదాడ,హుజర్నగర్ నియోజకవర్గాల అంతర్గత రహదారులకు మహార్దశ</title>
                                    <description><![CDATA[హుజూర్ నగర్,కోదాడ నియోజకవర్గాలపై కొనసాగుతున్న కెప్టెన్ మార్క్ అభివృద్ధి.]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/political-news/mahardasa-for-internal-roads-of-kodadahujarnagar-constituencies/article-1109"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2024-10/whatsapp-image-2024-10-16-at-7.24.32-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">-<strong>40 కోట్ల నిధులు మంజూరు చేయించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతీలు </strong></p>
<p style="text-align:justify;"><strong>-హుజుర్నగర్ నియోజకవర్గ గ్రామీణ రహదారులకు 25 కోట్లు</strong></p>
<p style="text-align:justify;"><strong>-కోదాడ గ్రామీణ రహదారులకు 15 కోట్లు</strong></p>
<p style="text-align:justify;"><strong>-గ్రామీణ రహదారులపై మంత్రి ఉత్తమ్ ప్రత్యేక దృష్టి</strong></p>
<p style="text-align:justify;"><br /><strong>-ప్రజల అభ్యర్థనకు ప్రతిస్పందన</strong></p>
<p style="text-align:justify;"><strong>-హుజూర్ నగర్,కోదాడ నియోజకవర్గాలపై కొనసాగుతున్న కెప్టెన్ మార్క్ అభివృద్ధి.</strong></p>
<p style="text-align:justify;"><br /><span style="color:rgb(224,62,45);"><strong>హుజూర్ నగర్/కోదాడ,తెలంగాణ ముచ్చట్లు:</strong></span></p>
<p style="text-align:justify;">హుజుర్నగర్, కోదాడ నియోజకవర్గల పరిధిలోని గ్రామాలలో అంతర్గత రహదారులకు  మహర్దశ పట్టింది. దశాబ్దకాలంగా కనీసం మరమ్మతులకు కుడా నోచుకోని ప్రాంతాల్లో కొత్తగా రోడ్డు నిర్మాణాలకు రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉపక్రమించారు. ఆ రెండు నియోజకవర్గాలలో జరుగుతున్న అభివృద్ధి పై మరోసారి మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారు.ఏకంగా 40 కోట్ల నిధులను మంజూరు చేయిస్తూ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు జారీ చేయించారు.  </p>
<p style="text-align:justify;">రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి చేపట్టిన నూతన రహదారుల నిర్మాణంలో బాగంగా జీ. ఓ.నెంబర్ 593(11/10/2024) విడుదలైన ఉత్తర్వులలో ఆ రెండు నియోజకవర్గాలకు చెందిన గ్రామీణ ప్రాంతాలలో 37.60 కిలోమీటర్ల నూతన రహదారుల నిర్మాణాలు చేపట్టనున్నారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజుర్నగర్ నియోజకవర్గానికి 25 కోట్ల నిధులు మంజూరు కాగా ఉత్తమ్ పద్మావతీ ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గానికి 15 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజుర్నగర్ నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలలో 23.90 కిలోమీటర్లు మేర అంతర్గత రహదారులు నిర్మించనున్నారు.నియోజకవర్గ పరిధిలోని గడ్డిపల్లి బరెల్ గ్రౌండ్ నుండి బొలిశెట్టి గూడెం మీదుగా కొనాయిగూడెం వరకు 7 కిలోమీటర్ల దూరం నిర్మించనున్న బి.టి.రోడ్ కు రూ.7.20 కోట్లు ,గరిడేపల్లి నుండి సీతారాంతండా వరకు 5 కిలోమీటర్ల కు గాను రూ.5.10 కోట్లు ,నెరేడుచర్ల మండలం దిర్శించర్ల  నుండి ముత్యాలమ్మ కుంట మీదుగా చిట్టివారిగూడెం వరకు 2.90 కిలో మీటర్ల కు గాను రూ.3.20 కోట్లు, మఠం పల్లి మండలం కామాక్షికుంట తండా నుండి చెన్నాయిపాలెం వరకు 2 కిలోమీటర్లకు గాను రూ.2.20 కోట్లు, అదే మండలం బక్కమంతులగూడెం నుండి అల్లిపురం వరకు 3 కిలో మీటర్లకు గాను రూ.3.10 కోట్లు,చౌటపల్లి మండలం అల్లిపురం వరకు 4 కిలోమీటర్లకు గాను రూ.4.20 కోట్లు మంజూరు అయినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.</p>
<p style="text-align:justify;">అదే విదంగా కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతె మండలం నాయకుగూడెం నుండి విబలాపురం వరకు 3.20 కిలో మీటర్లకు గాను రూ.3.50 కోట్లు, అదే మండలం అన్నారిగూడెం మఱ్ఱి చెట్టు నుండి కరక్కాయలగూడెం వరకు 2 కిలోమీటర్ల దూరానికి గాను రూ.2.30 కోట్లు, నడిగూడెం మండలం వల్లాపురం నుండి కేశవాపురం వరకు 2 కిలోమీటర్లకు గాను రూ.2.00 కోట్లు, నారాయణపురం నుండి కే.ఆర్.సి పురం వరకు 3.40 కిలోమీటర్లకు గాను రూ.3.20 కోట్లు, మోతె మండలం నామావరం నుండి సీతానగరం వరకు 4 కిలో మీటర్ల దూరానికి గాను రూ.4.00 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని స్థానిక శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ వెల్లడించారు.</p>
<p style="text-align:justify;">ఇటీవల కురిసిన భారీ నుండి అతి భారీ వర్షాలకు అంతంత మంత్రాంగ ఉన్న గ్రామీణ అంతర్గత రహదారులు పూర్తిగా దెబ్బతిన్న నేపద్యంలో స్థానిక ప్రజలు,ప్రజాప్రతినిధులు సంయుక్తంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ దృష్టికి తీసుక రాగా స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తనదైన శైలిలో యుద్ద ప్రాతిపదికన అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహించి అంచానలు రూపొందించి నిధులు మంజూరు చేయించారు. రెండు నియోజకవర్గాలకు చెందిన గ్రామీణ ప్రాంతాల అంతర్గత రహదారుల నిర్మాణాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు మంజూరు చేయించడం పట్ల నియోజకవర్గ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>Political News </category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/political-news/mahardasa-for-internal-roads-of-kodadahujarnagar-constituencies/article-1109</link>
                <guid>https://www.telanganamuchatlu.in/political-news/mahardasa-for-internal-roads-of-kodadahujarnagar-constituencies/article-1109</guid>
                <pubDate>Wed, 16 Oct 2024 19:29:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2024-10/whatsapp-image-2024-10-16-at-7.24.32-pm.jpeg"                         length="139169"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మున్నేరు వరద బాధితులకు 1990 పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆర్థిక సాయం</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :</strong></span></p>
<p>వరద బాధితులకు నిత్యవసరాలు పంపిణీనీ నగరంలోని వెంకటేశ్వర నగర్,బొక్కల గడ్డ, కరుణగిరి, ధంసలాపురం కాలనీ వరద బాధితులకు స్థానిక శ్రీ రామకృష్ణ విద్యాలయం 1990 బ్యాచ్ విద్యార్థులు కాంగ్రెస్ నాయకులు సాధు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో బియ్యం నిత్యవసర వస్తువులను ఉచితంగా దాదాపు 250 మందికి అందజేశారు,స్థానిక వెంకటగిరి ఫ్లైఓవర్ సమీపంలోని గోదాం వద్ద ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని బాధితులకు వాటిని అందించారు కాంగ్రెస్ ప్రభుత్వం బాధివతులకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జిల్లా మంత్రులు తుమ్మల పర్యవేక్షణలో జిల్లా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రవీందర్, ప్రభాకర్, రాంబాబు, శ్రీనివాస్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/political-news/1990-class-x-batch-students-financial-assistance-to-munneru-flood/article-954"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2024-09/img-20240922-wa0019.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :</strong></span></p>
<p>వరద బాధితులకు నిత్యవసరాలు పంపిణీనీ నగరంలోని వెంకటేశ్వర నగర్,బొక్కల గడ్డ, కరుణగిరి, ధంసలాపురం కాలనీ వరద బాధితులకు స్థానిక శ్రీ రామకృష్ణ విద్యాలయం 1990 బ్యాచ్ విద్యార్థులు కాంగ్రెస్ నాయకులు సాధు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో బియ్యం నిత్యవసర వస్తువులను ఉచితంగా దాదాపు 250 మందికి అందజేశారు,స్థానిక వెంకటగిరి ఫ్లైఓవర్ సమీపంలోని గోదాం వద్ద ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని బాధితులకు వాటిని అందించారు కాంగ్రెస్ ప్రభుత్వం బాధివతులకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జిల్లా మంత్రులు తుమ్మల పర్యవేక్షణలో జిల్లా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రవీందర్, ప్రభాకర్, రాంబాబు, శ్రీనివాస్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Political News </category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/political-news/1990-class-x-batch-students-financial-assistance-to-munneru-flood/article-954</link>
                <guid>https://www.telanganamuchatlu.in/political-news/1990-class-x-batch-students-financial-assistance-to-munneru-flood/article-954</guid>
                <pubDate>Sun, 22 Sep 2024 19:56:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2024-09/img-20240922-wa0019.jpg"                         length="254907"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        