<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.telanganamuchatlu.in/general-news/category-11" rel="self" type="application/rss+xml" />
                <generator>Telangana Muchatlu RSS Feed Generator</generator>
                <title>General News - Telangana Muchatlu</title>
                <link>https://www.telanganamuchatlu.in/category/11/rss</link>
                <description>General News RSS Feed</description>
                
                            <item>
                <title>ప్రాణాలకు ముప్పు… హుజురాబాద్ వద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్‌కు గట్టి వ్యతిరేకం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 2(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">హుజురాబాద్ పట్టణానికి సమీపంలోని సిర్సపల్లి గ్రామ శివారులో ప్రతిపాదించిన వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని వేస్ట్ టు ఎనర్జీ వ్యతిరేక ఐక్య పోరాట అఖిలపక్ష కమిటీ డిమాండ్ చేసింది. గత నెల రోజులుగా కొనసాగుతున్న నిరసన దీక్షలో భాగంగా శనివారం పద్మశాలి సంఘం హుజురాబాద్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చందుపట్ల జనార్ధన్ అధ్యక్షతన నిర్వహించారు.<br />ఈ సందర్భంగా పోరాట కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల చెత్త నుంచి వెలువడే రసాయనాలు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు కలుషితం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావంతో పంటలు పండకపోవడంతో పాటు, కలుషిత నీటిని తాగడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.<br />అదేవిధంగా చెత్తను కాల్చడం ద్వారా ఉత్పత్తి అయ్యే డయాక్సిన్ వంటి విషవాయువులు గాలిని కలుషితం చేసి, ప్రజల్లో ఊపిరితిత్తుల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/threat-to-life-strong-opposition-to-waste-to-energy-project/article-5830"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260502-wa0113.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 2(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">హుజురాబాద్ పట్టణానికి సమీపంలోని సిర్సపల్లి గ్రామ శివారులో ప్రతిపాదించిన వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని వేస్ట్ టు ఎనర్జీ వ్యతిరేక ఐక్య పోరాట అఖిలపక్ష కమిటీ డిమాండ్ చేసింది. గత నెల రోజులుగా కొనసాగుతున్న నిరసన దీక్షలో భాగంగా శనివారం పద్మశాలి సంఘం హుజురాబాద్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చందుపట్ల జనార్ధన్ అధ్యక్షతన నిర్వహించారు.<br />ఈ సందర్భంగా పోరాట కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల చెత్త నుంచి వెలువడే రసాయనాలు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు కలుషితం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావంతో పంటలు పండకపోవడంతో పాటు, కలుషిత నీటిని తాగడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.<br />అదేవిధంగా చెత్తను కాల్చడం ద్వారా ఉత్పత్తి అయ్యే డయాక్సిన్ వంటి విషవాయువులు గాలిని కలుషితం చేసి, ప్రజల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా దగ్గు, జలుబు వంటి సమస్యలు అధికమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.<br />ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, ప్రాజెక్టును రద్దు చేయించాలని కోరారు. ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు.<br />ఈ కార్యక్రమంలో వేముల యాదగిరి, విడపు రాజు, చిలుక మారి శ్రీనివాస్, సబ్బని రాజేందర్, మంచికట్ల మురళి, ఎం. రమేష్, ఈ. చంద్రశేఖర్, ఎస్. సత్యనారాయణ, ఎం. బిక్షపతి, ఈ. సాగర్, ఎం. వెంకట్రాజం, ఈ. వెంకటేశ్వర్లు, టి. దేవేందర్, ఎం. విజయ్, టి. సంపత్ కుమార్, ఎం. వెంకటేశ్వర్లు, కే. ప్రభాకర్, కే. రామచంద్రం, జేఏసీ నాయకులు గుడిపాటి జయపాల్ రెడ్డి, వీ. రత్నం, సందేల వెంకన్న, మార్త రవీందర్, వెంకట్రావు, టి. హనుమంతరావు, రాజేశ్వరరావు తదితరులతో పాటు చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260502-wa0112.jpg" alt="IMG-20260502-WA0112" width="1600" height="900"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/threat-to-life-strong-opposition-to-waste-to-energy-project/article-5830</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/threat-to-life-strong-opposition-to-waste-to-energy-project/article-5830</guid>
                <pubDate>Sat, 02 May 2026 22:23:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260502-wa0113.jpg"                         length="273453"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణం.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,మే02(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">ప్రతి సంవత్సరం మే3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ తెలిపారు.1993లో ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించిందని, 1991లో నమీబియాలోని విండ్‌హోక్‌లో జరిగిన సమావేశంలో పత్రికా స్వేచ్ఛకు మద్దతుగా చేసిన ప్రకటనకు గుర్తుగా మే 3వ తేదీని ఎంపిక చేశారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం లేదా ఇతర శక్తుల ఒత్తిళ్లు లేకుండా, భయభ్రాంతులకు గురికాకుండా వార్తలను సేకరించి ప్రజలకు అందించే హక్కే పత్రికా స్వేచ్ఛ అని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పత్రికా స్వేచ్ఛ మూలస్తంభమని, నిజాలను ప్రజల ముందుంచడం, అధికారులను ప్రశ్నించడం, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వెలుగులోకి తేవడం మీడియా ప్రధాన బాధ్యత అని తెలిపారు.స్వేచ్ఛగా పనిచేసే పత్రికలు లేకపోతే ప్రజాస్వామ్యం నిలబడదని, ప్రజలకు నిజమైన సమాచారం అందినప్పుడే వారు సరైన నిర్ణయాలు తీసుకోగలరని అన్నారు.కుంభకోణాలు, అక్రమాలు</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/freedom-of-the-press-is-the-lifeblood-of-democracy/article-5829"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260502-wa0079.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,మే02(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">ప్రతి సంవత్సరం మే3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ తెలిపారు.1993లో ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించిందని, 1991లో నమీబియాలోని విండ్‌హోక్‌లో జరిగిన సమావేశంలో పత్రికా స్వేచ్ఛకు మద్దతుగా చేసిన ప్రకటనకు గుర్తుగా మే 3వ తేదీని ఎంపిక చేశారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం లేదా ఇతర శక్తుల ఒత్తిళ్లు లేకుండా, భయభ్రాంతులకు గురికాకుండా వార్తలను సేకరించి ప్రజలకు అందించే హక్కే పత్రికా స్వేచ్ఛ అని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పత్రికా స్వేచ్ఛ మూలస్తంభమని, నిజాలను ప్రజల ముందుంచడం, అధికారులను ప్రశ్నించడం, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వెలుగులోకి తేవడం మీడియా ప్రధాన బాధ్యత అని తెలిపారు.స్వేచ్ఛగా పనిచేసే పత్రికలు లేకపోతే ప్రజాస్వామ్యం నిలబడదని, ప్రజలకు నిజమైన సమాచారం అందినప్పుడే వారు సరైన నిర్ణయాలు తీసుకోగలరని అన్నారు.కుంభకోణాలు, అక్రమాలు వెలుగులోకి రావడంలో పత్రికల పాత్ర ఎంతో కీలకమని, బాధితుల గొంతును ప్రపంచానికి వినిపించేది కూడా మీడియానేనని పేర్కొన్నారు.ప్రస్తుతం జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు, సెన్సార్ విధానాలు, ఫేక్ న్యూస్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక దేశాల్లో నిజం రాసినందుకు జర్నలిస్టులు జైలు పాలవుతున్నారని అన్నారు.డిజిటల్ యుగంలో తప్పుడు వార్తలు వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడం కేవలం జర్నలిస్టుల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు కూడా నిజమైన వార్తలను చదవడం, ఫేక్ న్యూస్‌ను నమ్మకపోవడం, నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు అండగా నిలవడం అవసరమని తెలిపారు.చివరగా, పత్రికా స్వేచ్ఛ అంటే సమాజ స్వేచ్ఛ. అది ఉంటేనే ప్రజల గొంతు వినిపిస్తుంది అని పేర్కొంటూ ప్రజల పక్షాన నిలబడే ప్రతి జర్నలిస్టుకు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/freedom-of-the-press-is-the-lifeblood-of-democracy/article-5829</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/freedom-of-the-press-is-the-lifeblood-of-democracy/article-5829</guid>
                <pubDate>Sat, 02 May 2026 19:40:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260502-wa0079.jpg"                         length="264975"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్.!</title>
                                    <description><![CDATA[<div><strong>- ఏప్రిల్‌కు ఎఫ్‌ఎఫ్‌బీ ధర రూ.23,501గా ఖరారు.</strong></div>
<div><strong>- మంత్రి తుమ్మలకు రైతుల కృతజ్ఞతలు.</strong></div>
<div>  </div>
<div><span style="color:rgb(224,62,45);"><strong>అశ్వారావుపేట, మే 2 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">రాష్ట్రంలో ఆయిల్ పామ్ రైతులకు ఊరటనిచ్చే విధంగా గెలల టన్ను ధరను ఓఈఆర్ 20.01 శాతాన్ని ఆధారంగా రూ.23,501గా నిర్ణయించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆయిల్ పామ్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్ శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలసి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ, ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధర నిర్ణయంలో తీసుకున్న నిర్ణయం రైతులకు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుందన్నారు. ముఖ్యంగా ఓఈఆర్ శాతాన్ని పెంచి ధర నిర్ణయించడం వల్ల రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తోందని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న ఈ విధానాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆయిల్ పామ్ గెలల ధరను</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/good-news-for-palm-oil-farmers/article-5828"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260502-wa0059.jpg" alt=""></a><br /><div><strong>- ఏప్రిల్‌కు ఎఫ్‌ఎఫ్‌బీ ధర రూ.23,501గా ఖరారు.</strong></div>
<div><strong>- మంత్రి తుమ్మలకు రైతుల కృతజ్ఞతలు.</strong></div>
<div> </div>
<div><span style="color:rgb(224,62,45);"><strong>అశ్వారావుపేట, మే 2 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">రాష్ట్రంలో ఆయిల్ పామ్ రైతులకు ఊరటనిచ్చే విధంగా గెలల టన్ను ధరను ఓఈఆర్ 20.01 శాతాన్ని ఆధారంగా రూ.23,501గా నిర్ణయించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆయిల్ పామ్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్ శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలసి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ, ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధర నిర్ణయంలో తీసుకున్న నిర్ణయం రైతులకు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుందన్నారు. ముఖ్యంగా ఓఈఆర్ శాతాన్ని పెంచి ధర నిర్ణయించడం వల్ల రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తోందని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న ఈ విధానాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆయిల్ పామ్ గెలల ధరను నిర్ణయించడం పట్ల అక్కడి రైతుల్లో ఆనందం నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓఈఆర్ 18 శాతం ఉండగా, తెలంగాణలో 20.01 శాతం ఉండటంతో ధరలు పెరగడం రైతులకు లాభదాయకంగా మారిందని రైతు సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణ విధానం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ధరలు పెరగడం రైతులకు అనుకూల పరిస్థితులను సృష్టించిందని తెలిపారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ సాగును విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆలపాటికి వివరించారు. సాగు విస్తీర్ణం పెంపుతో పాటు రైతులకు అవసరమైన సాంకేతిక సహాయం, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల గెలల టన్ను ధర రూ.23,501గా నిర్ణయించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం తమకు ఆర్థిక భరోసాను కల్పించిందని, భవిష్యత్తులో ఇంకా ప్రోత్సాహక చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/good-news-for-palm-oil-farmers/article-5828</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/good-news-for-palm-oil-farmers/article-5828</guid>
                <pubDate>Sat, 02 May 2026 17:50:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260502-wa0059.jpg"                         length="82619"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పెద్దమందడి సింగిల్ విండో సీఈవో జగదీశ్వర్ రెడ్డికి ఘన వీడ్కోలు.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,మే02( తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి సింగిల్ విండో సీఈవో జగదీశ్వర్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమం శనివారం పెద్దమందడి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు, రైతులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై జగదీశ్వర్ రెడ్డిని ఘనంగా సన్మానించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జగదీశ్వర్ రెడ్డి తన ఉద్యోగ జీవితంలో నిజాయితీ, క్రమశిక్షణ, సేవా భావంతో పనిచేసి రైతులకు అందుబాటులో ఉంటూ సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. రైతు సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ, సహనంతో వ్యవహరించిన తీరు అందరికీ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.<br />సింగిల్ విండో అభివృద్ధి, రైతులకు అవసరమైన సేవలు అందించడంలో జగదీశ్వర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, సహచర ఉద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరించి మంచి గుర్తింపు పొందారని నాయకులు తెలిపారు. ఉద్యోగ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/farewell-to-peddamandadi-single-window-ceo-jagadishwar-reddy/article-5827"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260502-wa0061.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,మే02( తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి సింగిల్ విండో సీఈవో జగదీశ్వర్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమం శనివారం పెద్దమందడి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు, రైతులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై జగదీశ్వర్ రెడ్డిని ఘనంగా సన్మానించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జగదీశ్వర్ రెడ్డి తన ఉద్యోగ జీవితంలో నిజాయితీ, క్రమశిక్షణ, సేవా భావంతో పనిచేసి రైతులకు అందుబాటులో ఉంటూ సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. రైతు సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ, సహనంతో వ్యవహరించిన తీరు అందరికీ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.<br />సింగిల్ విండో అభివృద్ధి, రైతులకు అవసరమైన సేవలు అందించడంలో జగదీశ్వర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, సహచర ఉద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరించి మంచి గుర్తింపు పొందారని నాయకులు తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.<br />తనకు సహకరించిన ప్రజాప్రతినిధులు, రైతులు, సహచర సిబ్బందికి జగదీశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ జీవితంలో అందరి సహకారంతోనే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలిగానని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షులు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/farewell-to-peddamandadi-single-window-ceo-jagadishwar-reddy/article-5827</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/farewell-to-peddamandadi-single-window-ceo-jagadishwar-reddy/article-5827</guid>
                <pubDate>Sat, 02 May 2026 17:48:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260502-wa0061.jpg"                         length="290559"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,మే01(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">వనపర్తి జిల్లాలో  రైతుల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోందని బీజేపీ నాయకుడు కిషన్ నాయక్ విమర్శించారు.శుక్రవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరయ్యపల్లి గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన, అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో సుమారు 180కి పైగా రైస్ మిల్లులు ఉన్నప్పటికీ, 2026 యాసంగి సీజన్‌కు ఇప్పటివరకు అతి తక్కువ  రైస్ మిల్లులకు మాత్రమే అలాట్మెంట్ ఇవ్వడం జరిగిందని ఆరోపించారు.దీంతో రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన ధాన్యం ఎండకు నష్టపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రారంభించామని చెప్పుకుంటూ ప్రచారానికి మాత్రమే పరిమితమవుతోందని, భూమిపై వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని అన్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కొనుగోలు ప్రక్రియ సక్రమంగా ప్రారంభం కాలేదని, రైతులు తమ పంటతో కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు తరబడి వేచి ఉండాల్సిన</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/negligence-of-the-government-in-procurement-of-grain/article-5826"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0119.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,మే01(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">వనపర్తి జిల్లాలో  రైతుల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోందని బీజేపీ నాయకుడు కిషన్ నాయక్ విమర్శించారు.శుక్రవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరయ్యపల్లి గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన, అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో సుమారు 180కి పైగా రైస్ మిల్లులు ఉన్నప్పటికీ, 2026 యాసంగి సీజన్‌కు ఇప్పటివరకు అతి తక్కువ  రైస్ మిల్లులకు మాత్రమే అలాట్మెంట్ ఇవ్వడం జరిగిందని ఆరోపించారు.దీంతో రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన ధాన్యం ఎండకు నష్టపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రారంభించామని చెప్పుకుంటూ ప్రచారానికి మాత్రమే పరిమితమవుతోందని, భూమిపై వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని అన్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కొనుగోలు ప్రక్రియ సక్రమంగా ప్రారంభం కాలేదని, రైతులు తమ పంటతో కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.వనపర్తి నియోజకవర్గంలోని కొన్ని కేంద్రాల్లో జల్లెడలు వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటనలు ఒకలా ఉండి, అమలు మరోలా ఉండడం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని విమర్శించారు. రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో అధికార పార్టీ నాయకులు ప్రచారంతో కాలం గడపడం సరికాదన్నారు.సంబంధిత ఎమ్మెల్యే మరియు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ధాన్యం కొనుగోలు పూర్తిస్థాయిలో ఎప్పుడు ప్రారంభమవుతుందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.అన్ని కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు తక్షణమే కల్పించాలని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని కోరారు.లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కిషన్ నాయక్ హెచ్చరించారు. రైతుల పక్షాన నిలబడటం తమ బాధ్యత అని స్పష్టం చేశారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/negligence-of-the-government-in-procurement-of-grain/article-5826</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/negligence-of-the-government-in-procurement-of-grain/article-5826</guid>
                <pubDate>Fri, 01 May 2026 21:39:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0119.jpg"                         length="322533"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వేలేరు మండల కేంద్రంలో ఘనంగా మే డే వేడుకలు.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>వేలేరు, మే 01 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">వేలేరు మండల కేంద్రంలో మే డే సందర్భంగా భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు కర్ణాకర్ మరియు హామలి సంఘం అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా జెండా ఆవిష్కరణ నిర్వహించారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిల్లా యాదగిరి, వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మరియు వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.</div>
<div style="text-align:justify;">“శ్రామికుడు లేనిదే ప్రపంచం లేదు” అని పేర్కొంటూ, వేలేరు మండల కేంద్రంలోని కార్మికులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్, వివిధ కార్మిక సంఘాల నాయకులు రమేష్, ప్రభాకర్, సంపత్, సాంబయ్య, భాస్కర్, సాంబరాజు, వీరయ్య, చంద్రయ్య,</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/may-day-celebrations-in-veleru-mandal-centre/article-5825"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0124.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>వేలేరు, మే 01 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">వేలేరు మండల కేంద్రంలో మే డే సందర్భంగా భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు కర్ణాకర్ మరియు హామలి సంఘం అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా జెండా ఆవిష్కరణ నిర్వహించారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిల్లా యాదగిరి, వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మరియు వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.</div>
<div style="text-align:justify;">“శ్రామికుడు లేనిదే ప్రపంచం లేదు” అని పేర్కొంటూ, వేలేరు మండల కేంద్రంలోని కార్మికులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్, వివిధ కార్మిక సంఘాల నాయకులు రమేష్, ప్రభాకర్, సంపత్, సాంబయ్య, భాస్కర్, సాంబరాజు, వీరయ్య, చంద్రయ్య, రాజు, కొమరయ్యకోటి, కుమార్ తదితరులు పాల్గొన్నారు<img src="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0125.jpg" alt="IMG-20260501-WA0125" width="1125" height="595"></img></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/may-day-celebrations-in-veleru-mandal-centre/article-5825</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/may-day-celebrations-in-veleru-mandal-centre/article-5825</guid>
                <pubDate>Fri, 01 May 2026 21:37:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0124.jpg"                         length="284227"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రపంచ కార్మికులారా ఏకంకండి నినాదాలతో మేడే.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి, మే 01(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">ఎల్కతుర్తి మండలంలోని గోపాల్పూర్, కేశవాపూర్, బావుపేట్, పెంచికల్పేట్ గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ మరియు దామర గ్రామంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు వేర్వేరు కార్యక్రమాల ద్వారా కార్మికుల ఐక్యతను ప్రదర్శించాయి.</div>
<div style="text-align:justify;">సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు 1886 మే 1న అమెరికాలోని చికాగో నగరంలో కార్మిక హక్కుల కోసం పోరాడి అమరులైన కార్మికులకు ఘన నివాళులు అర్పించారు. ముఖ్య అతిథి కామ్రేడ్ ఊట్కూరు రాములు మాట్లాడుతూ కార్మిక–రైతు ఐక్యతతో హక్కుల సాధనకు నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక చట్టాల మెరుగుదల, రైతుల సంక్షేమం కోసం సిపిఐ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి శనిగరపు రాజకుమార్ జెండా ఆవిష్కరించారు.</div>
<div style="text-align:justify;">దామర గ్రామంలో నిర్వహించిన మేడే వేడుకల్లో బీజేపీ మండల అధ్యక్షుడు</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/workers-of-the-world-unite-with-mayday-slogans/article-5824"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0122.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి, మే 01(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">ఎల్కతుర్తి మండలంలోని గోపాల్పూర్, కేశవాపూర్, బావుపేట్, పెంచికల్పేట్ గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ మరియు దామర గ్రామంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు వేర్వేరు కార్యక్రమాల ద్వారా కార్మికుల ఐక్యతను ప్రదర్శించాయి.</div>
<div style="text-align:justify;">సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు 1886 మే 1న అమెరికాలోని చికాగో నగరంలో కార్మిక హక్కుల కోసం పోరాడి అమరులైన కార్మికులకు ఘన నివాళులు అర్పించారు. ముఖ్య అతిథి కామ్రేడ్ ఊట్కూరు రాములు మాట్లాడుతూ కార్మిక–రైతు ఐక్యతతో హక్కుల సాధనకు నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక చట్టాల మెరుగుదల, రైతుల సంక్షేమం కోసం సిపిఐ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి శనిగరపు రాజకుమార్ జెండా ఆవిష్కరించారు.</div>
<div style="text-align:justify;">దామర గ్రామంలో నిర్వహించిన మేడే వేడుకల్లో బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఎగురవేశారు. దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి, వారి హక్కుల రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో అవగాహన ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి కార్మిక సంక్షేమం, కనీస వేతనాలు, పనిఘంటల నియంత్రణపై చర్చించారు. కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా “ప్రపంచ కార్మికులారా ఏకంకండి” నినాదాలతో మేడే అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0120.jpg" alt="IMG-20260501-WA0120" width="986" height="1600"></img> వివిధ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/workers-of-the-world-unite-with-mayday-slogans/article-5824</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/workers-of-the-world-unite-with-mayday-slogans/article-5824</guid>
                <pubDate>Fri, 01 May 2026 21:34:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0122.jpg"                         length="758329"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గుడిసెలు లేని గ్రామాలే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,మే01(తెలంగాణ ముచ్చట్లు</strong></span>):</div>
<div>  </div>
<div style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు.రైతు వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులు పాల్గొని ప్రొసీడింగ్ కాపీలు అందుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ.. గుడిసెలు లేని గ్రామాల నిర్మాణమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.పేద ప్రజలు గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.రాష్ట్రంలోని అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని, పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అన్నారు. గుడిసెల్లో జీవిస్తున్న కుటుంబాలను గుర్తించి వారికి శాశ్వత నివాస సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి,</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/villages-without-huts-is-the-target-of-the-congress-government/article-5823"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0123.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,మే01(తెలంగాణ ముచ్చట్లు</strong></span>):</div>
<div> </div>
<div style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు.రైతు వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులు పాల్గొని ప్రొసీడింగ్ కాపీలు అందుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ.. గుడిసెలు లేని గ్రామాల నిర్మాణమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.పేద ప్రజలు గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.రాష్ట్రంలోని అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని, పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అన్నారు. గుడిసెల్లో జీవిస్తున్న కుటుంబాలను గుర్తించి వారికి శాశ్వత నివాస సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యారెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, పెద్దమందడి గ్రామ సర్పంచ్ సూర్య గంగ రవి, వివిధ గ్రామాల సర్పంచ్ లు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/villages-without-huts-is-the-target-of-the-congress-government/article-5823</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/villages-without-huts-is-the-target-of-the-congress-government/article-5823</guid>
                <pubDate>Fri, 01 May 2026 21:31:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0123.jpg"                         length="927679"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పెద్దమందడిలో ఘనంగా మేడే వేడుకలు.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,మే01( తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో గురువారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పారిశుద్ధ కార్మికుల మండల అధ్యక్షురాలు ఘట్టమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కార్మికులు, మహిళలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎర్రజెండాను ఆవిష్కరించి కార్మిక అమరవీరులకు నివాళులర్పించారు.అనంతరం మాట్లాడిన నాయకులు ప్రపంచ కార్మిక దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని, కార్మికుల కృషితోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.పారిశుద్ధ కార్మికుల మండల అధ్యక్షురాలు ఘట్టమ్మ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత కృషి చేయాలని కోరారు. పారిశుద్ధ కార్మికులకు తగిన వేతనాలు, భద్రతా సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పారిశుద్ధ కార్మికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/mayday-celebrations-in-large-crowds/article-5822"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0117.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,మే01( తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో గురువారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పారిశుద్ధ కార్మికుల మండల అధ్యక్షురాలు ఘట్టమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కార్మికులు, మహిళలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎర్రజెండాను ఆవిష్కరించి కార్మిక అమరవీరులకు నివాళులర్పించారు.అనంతరం మాట్లాడిన నాయకులు ప్రపంచ కార్మిక దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని, కార్మికుల కృషితోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.పారిశుద్ధ కార్మికుల మండల అధ్యక్షురాలు ఘట్టమ్మ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత కృషి చేయాలని కోరారు. పారిశుద్ధ కార్మికులకు తగిన వేతనాలు, భద్రతా సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పారిశుద్ధ కార్మికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/mayday-celebrations-in-large-crowds/article-5822</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/mayday-celebrations-in-large-crowds/article-5822</guid>
                <pubDate>Fri, 01 May 2026 20:00:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0117.jpg"                         length="94041"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రామిక శక్తి అవార్డు అందుకున్న దయ్యాల దాసు.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,మే01(తెలంగాణ ముచ్చట్లు)</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి దయ్యాల దాసుకు శ్రామిక శక్తి అవార్డు ప్రదానం చేశారు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు.ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లు, కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం దయ్యాల దాసు ఎన్నో సంవత్సరాలుగా నిరంతరం చేస్తున్న పోరాటాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.ముఖ్యంగా కార్మికులకు బీమా, ఆరోగ్య సదుపాయాలు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాల అమలు వంటి అంశాలపై ఆయన చేస్తున్న కృషిని పలువురు నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా దయ్యాల దాసు మాట్లాడుతూ.. కార్మికుల సేవలో తనకు వచ్చిన ఈ గౌరవం మరింత</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/dayyala-dasu-who-received-shramika-shakti-award/article-5821"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0099.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,మే01(తెలంగాణ ముచ్చట్లు)</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి దయ్యాల దాసుకు శ్రామిక శక్తి అవార్డు ప్రదానం చేశారు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు.ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లు, కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం దయ్యాల దాసు ఎన్నో సంవత్సరాలుగా నిరంతరం చేస్తున్న పోరాటాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.ముఖ్యంగా కార్మికులకు బీమా, ఆరోగ్య సదుపాయాలు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాల అమలు వంటి అంశాలపై ఆయన చేస్తున్న కృషిని పలువురు నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా దయ్యాల దాసు మాట్లాడుతూ.. కార్మికుల సేవలో తనకు వచ్చిన ఈ గౌరవం మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని, ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు.కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా నిరంతరం కృషి చేస్తానని, శ్రమజీవుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నేతలు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని దయ్యాల దాసును అభినందించారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/dayyala-dasu-who-received-shramika-shakti-award/article-5821</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/dayyala-dasu-who-received-shramika-shakti-award/article-5821</guid>
                <pubDate>Fri, 01 May 2026 18:59:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0099.jpg"                         length="597062"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రపంచానికి శాంతి సందేశం బుద్ధుడు.</title>
                                    <description><![CDATA[<div><strong>హుజురాబాద్‌లో ఘన నివాళి</strong></div>
<div><strong>బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జయంతి</strong></div>
<div><strong>అహింస మార్గం పాటించలని పిలుపు</strong></div>
<div>  </div>
<div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 1(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">ప్రపంచ శాంతికాముకుడు గౌతమ బుద్ధుని 2570వ జయంతిని బీసీ జేఏసీ హుజురాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద జరిగిన కార్యక్రమానికి అధ్యక్షుడు సందేల వెంకన్న నాయకత్వం వహించారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ, గౌతమ బుద్ధుడు రాజవంశంలో జన్మించి భోగభాగ్యాలను త్యజించి మానవాళి శ్రేయస్సు కోసం సన్యాసం స్వీకరించారని తెలిపారు. దుఃఖరహిత సమాజ నిర్మాణం కోసం ఆయన చూపిన మార్గం ప్రపంచానికి ఆదర్శమని కొనియాడారు.</div>
<div style="text-align:justify;">మనిషి తన కోరికలను అదుపులో ఉంచుకున్నప్పుడే నిజమైన ఆనందాన్ని పొందగలడని, ధ్యానం ద్వారా మానసిక వికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సమాజంలోని అజ్ఞానాన్ని తొలగించి ప్రజలను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో బుద్ధుని బోధనలు కీలకమని తెలిపారు.</div>
<div style="text-align:justify;">ప్రజలు బుద్ధుడి బాటలో నడుచుకుని సత్యం, ధర్మం,</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/buddha-is-the-message-of-peace-to-the-world/article-5820"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0107.jpg" alt=""></a><br /><div><strong>హుజురాబాద్‌లో ఘన నివాళి</strong></div>
<div><strong>బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జయంతి</strong></div>
<div><strong>అహింస మార్గం పాటించలని పిలుపు</strong></div>
<div> </div>
<div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 1(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">ప్రపంచ శాంతికాముకుడు గౌతమ బుద్ధుని 2570వ జయంతిని బీసీ జేఏసీ హుజురాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద జరిగిన కార్యక్రమానికి అధ్యక్షుడు సందేల వెంకన్న నాయకత్వం వహించారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ, గౌతమ బుద్ధుడు రాజవంశంలో జన్మించి భోగభాగ్యాలను త్యజించి మానవాళి శ్రేయస్సు కోసం సన్యాసం స్వీకరించారని తెలిపారు. దుఃఖరహిత సమాజ నిర్మాణం కోసం ఆయన చూపిన మార్గం ప్రపంచానికి ఆదర్శమని కొనియాడారు.</div>
<div style="text-align:justify;">మనిషి తన కోరికలను అదుపులో ఉంచుకున్నప్పుడే నిజమైన ఆనందాన్ని పొందగలడని, ధ్యానం ద్వారా మానసిక వికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సమాజంలోని అజ్ఞానాన్ని తొలగించి ప్రజలను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో బుద్ధుని బోధనలు కీలకమని తెలిపారు.</div>
<div style="text-align:justify;">ప్రజలు బుద్ధుడి బాటలో నడుచుకుని సత్యం, ధర్మం, అహింస మార్గాలను అనుసరించాలని పిలుపునిచ్చారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, సిర్సపల్లి సర్పంచ్ పుల్సాని రామారావు, ఉప సర్పంచ్ల ఫోరం కన్వీనర్ వన్నాల శివాజీ, పుల్కల్ ఈశ్వర్ రెడ్డి, ఇప్పకాయల సాగర్, రవీందర్, కొలిపాక సమ్మయ్య, సబ్బని రాజేందర్, మాము నూరి ప్రవీణ్ కుమార్, కోట భాస్కర్, ఎండి బాబర్, గరవేణి శ్రీకాంత్, కొలిపాక క్రాంతి కుమార్, తూముల శ్రీకాంత్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/buddha-is-the-message-of-peace-to-the-world/article-5820</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/buddha-is-the-message-of-peace-to-the-world/article-5820</guid>
                <pubDate>Fri, 01 May 2026 18:57:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0107.jpg"                         length="147831"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హుజురాబాద్‌లో హాకీ జోష్ – వేసవి శిబిరంతో యువతకు సువర్ణావకాశం.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">వేసవిలో నిర్వహిస్తున్న హాకీ శిక్షణ శిబిరాన్ని యువ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని హాకీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని హైస్కూల్ క్రీడా మైదానంలో శుక్రవారం వేసవి హాకీ శిక్షణ శిబిరాన్ని జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, క్లబ్ సెక్రటరీ బొడిగె తిరుపతి గౌడ్ కలిసి ప్రారంభించారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హాకీ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. వేసవి శిబిరం ద్వారా మౌలిక నైపుణ్యాలు పెంపొందించుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని సూచించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం పెరగడమే కాకుండా శారీరక దృఢత్వం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">ఈ శిబిరంలో పాల్గొనే వారికి పూర్తి స్థాయి ఉచిత శిక్షణ అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో మాజీ క్లబ్</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/hockey-josh-in-huzurabad-%E2%80%93-golden-opportunity-for-youth-with/article-5819"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0111.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">వేసవిలో నిర్వహిస్తున్న హాకీ శిక్షణ శిబిరాన్ని యువ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని హాకీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని హైస్కూల్ క్రీడా మైదానంలో శుక్రవారం వేసవి హాకీ శిక్షణ శిబిరాన్ని జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, క్లబ్ సెక్రటరీ బొడిగె తిరుపతి గౌడ్ కలిసి ప్రారంభించారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హాకీ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. వేసవి శిబిరం ద్వారా మౌలిక నైపుణ్యాలు పెంపొందించుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని సూచించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం పెరగడమే కాకుండా శారీరక దృఢత్వం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">ఈ శిబిరంలో పాల్గొనే వారికి పూర్తి స్థాయి ఉచిత శిక్షణ అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో మాజీ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు భూసారపు శంకర్, సీనియర్ క్రీడాకారులు గుడ్డెలుగుల సమ్మయ్య, వేముల రవికుమార్, శ్యాంసుందర్, సజ్జు, యూసుఫ్, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రాజు, రాజేష్, సాయి కృష్ణ, కోచ్ విక్రమ్, సాంబరాజు, వినయ్ వంశీతో పాటు సీనియర్, జూనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/hockey-josh-in-huzurabad-%E2%80%93-golden-opportunity-for-youth-with/article-5819</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/hockey-josh-in-huzurabad-%E2%80%93-golden-opportunity-for-youth-with/article-5819</guid>
                <pubDate>Fri, 01 May 2026 18:55:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0111.jpg"                         length="234270"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        