<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.telanganamuchatlu.in/general-news/category-11" rel="self" type="application/rss+xml" />
                <generator>Telangana Muchatlu RSS Feed Generator</generator>
                <title>General News - Telangana Muchatlu</title>
                <link>https://www.telanganamuchatlu.in/category/11/rss</link>
                <description>General News RSS Feed</description>
                
                            <item>
                <title>పాలాభిషేకాలతో కృతజ్ఞతలు.. రూ.45 కోట్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.</title>
                                    <description><![CDATA[<p>- <strong>ప్రణవ్ బాబు కృషితో సాధ్యమైన అభివృద్ధి: కాంగ్రెస్ నేతల హర్షం</strong></p>
<p><strong>- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రణవ్ బాబుకు పాలాభిషేకం</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ జూన్ 18 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా రూ.45 కోట్ల వ్యయంతో మురుగునీటి శుద్ధీకరణ యంత్రాంగం (ఎస్‌టీపీ) మంజూరు కావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ ప్రాజెక్టు మంజూరులో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ ఒడితల ప్రణవ్ బాబు కీలక పాత్ర పోషించారని నాయకులు పేర్కొన్నారు.</p>
<p style="text-align:justify;">రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లతో చర్చించి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును సాధించడంలో ప్రణవ్ బాబు విశేష కృషి చేశారని కొనియాడారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇది ఒక గొప్ప కానుకగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా పట్టణ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/congress-ranks-celebrate-rs-45-crore-project-thanks-to-palabhisheka/article-6312"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260618-wa0112.jpg" alt=""></a><br /><p>- <strong>ప్రణవ్ బాబు కృషితో సాధ్యమైన అభివృద్ధి: కాంగ్రెస్ నేతల హర్షం</strong></p>
<p><strong>- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రణవ్ బాబుకు పాలాభిషేకం</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ జూన్ 18 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా రూ.45 కోట్ల వ్యయంతో మురుగునీటి శుద్ధీకరణ యంత్రాంగం (ఎస్‌టీపీ) మంజూరు కావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ ప్రాజెక్టు మంజూరులో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ ఒడితల ప్రణవ్ బాబు కీలక పాత్ర పోషించారని నాయకులు పేర్కొన్నారు.</p>
<p style="text-align:justify;">రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లతో చర్చించి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును సాధించడంలో ప్రణవ్ బాబు విశేష కృషి చేశారని కొనియాడారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇది ఒక గొప్ప కానుకగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఒడితల ప్రణవ్ బాబులకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.</p>
<p style="text-align:justify;">కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు సాయిని రవి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మొలుగూరి సదయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొనగంటి మల్లయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు ఒగ్గు రమేష్, ఎగిత అశోక్, కుతాడి తిరుపతి, పాతకాల అనిల్, ముద్దమల్ల రవి, యాట్ల అశోక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు లింగంపల్లి లింగారావు, నాగమల్లి అశోక్, పొనగంటి రవీందర్, పొనగంటి మధు, పోతుల శ్రీనివాస్, పాత ప్రసాద్ రెడ్డి, రాజ్‌కుమార్, కమలాకర్, ప్రవీణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;">హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/congress-ranks-celebrate-rs-45-crore-project-thanks-to-palabhisheka/article-6312</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/congress-ranks-celebrate-rs-45-crore-project-thanks-to-palabhisheka/article-6312</guid>
                <pubDate>Thu, 18 Jun 2026 22:03:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260618-wa0112.jpg"                         length="121103"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి.. కార్మికులకు అండగా నిలిచిన మున్సిపల్ చైర్మన్.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ జూన్ 18 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయిస్ &amp; వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) పిలుపు మేరకు జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల రిలే దీక్షలకు మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని సందర్శించి కార్మికులకు సంఘీభావం ప్రకటించారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవేనని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, ఎన్‌ఎంఆర్, ఫిక్స్‌డ్ పే కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, రెండో పీఆర్సీ ప్రకటించి కనీస వేతనాన్ని రూ.26 వేలుగా నిర్ణయించి కేటగిరీ వారీగా వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.</p>
<p style="text-align:justify;">అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని, విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు దహన సంస్కారాల ఖర్చుల నిమిత్తం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/the-municipal-chairman-who-stood-by-the-workers-should-resolve/article-6311"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260618-wa0114.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ జూన్ 18 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయిస్ &amp; వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) పిలుపు మేరకు జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల రిలే దీక్షలకు మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని సందర్శించి కార్మికులకు సంఘీభావం ప్రకటించారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవేనని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, ఎన్‌ఎంఆర్, ఫిక్స్‌డ్ పే కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, రెండో పీఆర్సీ ప్రకటించి కనీస వేతనాన్ని రూ.26 వేలుగా నిర్ణయించి కేటగిరీ వారీగా వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.</p>
<p style="text-align:justify;">అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని, విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు దహన సంస్కారాల ఖర్చుల నిమిత్తం రూ.30 వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు. కార్మికులకు రోజుకు 8 గంటల పని విధానం అమలు చేయడంతో పాటు శానిటేషన్, వాటర్‌వర్క్స్, హరితహారం, ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లకు ప్రతి సంవత్సరం రక్షణ పరికరాలు అందజేయాలని సూచించారు.</p>
<p style="text-align:justify;">మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న డ్రైవర్లు, జవాన్లకు ఇతర ఉద్యోగుల మాదిరిగానే డ్రైవర్ కేటగిరీ వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తమ వంతు సహకారం అందిస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొలుగురి సురేష్, ఫిరోజ్, మంద రాజేష్, శంకర్‌తో పాటు మున్సిపల్ కార్మికులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/the-municipal-chairman-who-stood-by-the-workers-should-resolve/article-6311</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/the-municipal-chairman-who-stood-by-the-workers-should-resolve/article-6311</guid>
                <pubDate>Thu, 18 Jun 2026 21:59:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260618-wa0114.jpg"                         length="1638086"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భావితరాలకు హరిత వారసత్వమే లక్ష్యం!</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, జూన్ 18 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">భావితరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పిలుపునిచ్చారు. పెనుబల్లి మండలం రామచంద్రపురం గ్రామ పంచాయతీ పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం లంకపల్లి పాఠశాల విద్యార్థినులతో కలిసి మొక్కలు నాటుతూ పచ్చదనం ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో చెట్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తే హరిత తెలంగాణ లక్ష్యం సాకారమవుతుందని అన్నారు. కార్యక్రమంలో పెనుబల్లి తహసీల్దార్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పంది వెంకటేశ్వరరావు, రామచంద్రపురం సర్పంచ్ ఎస్.కే. రిజ్వానా కరీముల్లా, లంకపల్లి సర్పంచ్ రాజా, అటవీ శాఖ సబ్‌ డీఎఫ్‌వో, ఎఫ్‌ఆర్‌వో మల్లయ్య, ఎఫ్‌డీవో, డీఆర్‌వో,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/the-goal-is-a-green-legacy-for-future-generations/article-6310"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260618-wa0115.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, జూన్ 18 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">భావితరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పిలుపునిచ్చారు. పెనుబల్లి మండలం రామచంద్రపురం గ్రామ పంచాయతీ పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం లంకపల్లి పాఠశాల విద్యార్థినులతో కలిసి మొక్కలు నాటుతూ పచ్చదనం ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో చెట్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తే హరిత తెలంగాణ లక్ష్యం సాకారమవుతుందని అన్నారు. కార్యక్రమంలో పెనుబల్లి తహసీల్దార్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పంది వెంకటేశ్వరరావు, రామచంద్రపురం సర్పంచ్ ఎస్.కే. రిజ్వానా కరీముల్లా, లంకపల్లి సర్పంచ్ రాజా, అటవీ శాఖ సబ్‌ డీఎఫ్‌వో, ఎఫ్‌ఆర్‌వో మల్లయ్య, ఎఫ్‌డీవో, డీఆర్‌వో, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260618-wa0116.jpg" alt="IMG-20260618-WA0116" width="1040" height="694"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/the-goal-is-a-green-legacy-for-future-generations/article-6310</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/the-goal-is-a-green-legacy-for-future-generations/article-6310</guid>
                <pubDate>Thu, 18 Jun 2026 21:57:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260618-wa0115.jpg"                         length="109694"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఖమ్మంలో ఘనంగా టాలీ సర్టిఫైడ్ పార్టనర్ సంస్థ ఆఫీస్ ప్రారంభం.</title>
                                    <description><![CDATA[<p>- <strong>ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా జీఎస్టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు  ఉల్లిబోయిన సైదులు </strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో , జూన్ 18(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">వ్యాపారాల అకౌంటింగ్, ఈ ఆర్ పి అవసరాలకు ట్యాలీ సాఫ్ట్‌వేర్ విక్రయాలు, ఈ ఆర్ పి పరిష్కారాలు మరియు సాంకేతిక సహాయ సేవలను అందించే ఎలైట్  ఈ ఆర్ పి సొల్యూషన్స్ ( విఎల్ఎస్ కార్పొరేట్ సర్వీసెస్) సంస్థ ఖమ్మం వైరా రోడ్డులోని సురభి హాస్పిటల్ కాంప్లెక్స్, 2వ అంతస్తులో ఘనంగా ప్రారంభమైంది.</p>
<p style="text-align:justify;">సంస్థ యజమాని గరిడేపల్లి నరేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ &amp; ఆంధ్రప్రదేశ్ రీజినల్ హెడ్ ఉమేష్ ప్రసాద్ , అఖిల భారత పన్ను నిపుణుల సమాఖ్య జాతీయ కార్యవర్గ సభ్యులు, ఖమ్మం జిల్లా జీఎస్టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు  ఉల్లిబోయిన సైదులు  ముఖ్య అతిథులుగా హాజరై సంయుక్తంగా రిబ్బన్ కత్తిరించి సంస్థను ప్రారంభించారు.<br />ఈ సందర్భంగా వారు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/grand-opening-of-tally-certified-partner-company-office-in-khammam/article-6309"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260618-wa0131.jpg" alt=""></a><br /><p>- <strong>ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా జీఎస్టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు  ఉల్లిబోయిన సైదులు </strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో , జూన్ 18(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">వ్యాపారాల అకౌంటింగ్, ఈ ఆర్ పి అవసరాలకు ట్యాలీ సాఫ్ట్‌వేర్ విక్రయాలు, ఈ ఆర్ పి పరిష్కారాలు మరియు సాంకేతిక సహాయ సేవలను అందించే ఎలైట్  ఈ ఆర్ పి సొల్యూషన్స్ ( విఎల్ఎస్ కార్పొరేట్ సర్వీసెస్) సంస్థ ఖమ్మం వైరా రోడ్డులోని సురభి హాస్పిటల్ కాంప్లెక్స్, 2వ అంతస్తులో ఘనంగా ప్రారంభమైంది.</p>
<p style="text-align:justify;">సంస్థ యజమాని గరిడేపల్లి నరేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ &amp; ఆంధ్రప్రదేశ్ రీజినల్ హెడ్ ఉమేష్ ప్రసాద్ , అఖిల భారత పన్ను నిపుణుల సమాఖ్య జాతీయ కార్యవర్గ సభ్యులు, ఖమ్మం జిల్లా జీఎస్టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు  ఉల్లిబోయిన సైదులు  ముఖ్య అతిథులుగా హాజరై సంయుక్తంగా రిబ్బన్ కత్తిరించి సంస్థను ప్రారంభించారు.<br />ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటి వరకు హైదరాబాద్, బెంగళూరు కేంద్రాల నుండి అందుబాటులో ఉన్న ట్యాలీ సేవలు ఇకపై ఖమ్మంలోనే ప్రత్యక్షంగా లభించడం వల్ల జిల్లా వ్యాప్తంగా టాక్స్ ప్రొఫెషనల్స్, చార్టర్డ్ అకౌంటెంట్లు, వ్యాపార సంస్థలకు మరింత వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందనున్నాయని తెలిపారు. అలాగే ఖమ్మం జిల్లా జీఎస్టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున సంస్థ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.</p>
<p style="text-align:justify;">ట్యాలీ సర్టిఫైడ్ శిక్షణ నిపుణులు సీఏ బద్రీనాథ్ నకిరికంటి మాట్లాడుతూ, ట్యాలీ సాఫ్ట్‌వేర్ ప్రాముఖ్యత, వ్యాపార నిర్వహణలో దాని పాత్రతో పాటు తాజా వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చిన ఆధునిక ఫీచర్లను వివరించారు. ఈ అవగాహన సదస్సు పాల్గొన్న వారిలో విశేష ఆసక్తిని కలిగించింది.</p>
<p style="text-align:justify;">సంస్థ యజమాని గరిడేపల్లి నరేష్ కుమార్ మాట్లాడుతూ, ట్యాలీ సాఫ్ట్‌వేర్ విక్రయాలు, ఇన్‌స్టాలేషన్, అప్‌గ్రేడేషన్, ఏఎంసి సేవలు, సాంకేతిక సహాయం, జీఎస్టీ సంబంధిత సేవలు, వినియోగదారులకు శిక్షణతో పాటు సమగ్ర ఈఆర్పి పరిష్కారాలను అందించనున్నట్లు తెలిపారు. ఖమ్మం మరియు పరిసర ప్రాంతాల వ్యాపార సంస్థలకు నాణ్యమైన, విశ్వసనీయ సేవలను అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా జీఎస్టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ , చార్టర్డ్ అకౌంటెంట్లు, జీఎస్టీ &amp; టాక్స్ ప్రాక్టీషనర్లు, వ్యాపారవేత్తలు, అకౌంటెంట్లు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/grand-opening-of-tally-certified-partner-company-office-in-khammam/article-6309</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/grand-opening-of-tally-certified-partner-company-office-in-khammam/article-6309</guid>
                <pubDate>Thu, 18 Jun 2026 21:54:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260618-wa0131.jpg"                         length="414922"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ముడిసరుకు ధరల భారం.. జమ్మికుంటలో ఫోటోగ్రాఫర్ల బంద్ జయప్రదం&quot;</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ జూన్ 17 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">జమ్మికుంట మండలంలోని ఫోటో స్టూడియోల యజమానులు చేపట్టిన బంద్ విజయవంతంగా ముగిసిందని ఫోటోగ్రాఫర్స్ యూనియన్ మండల అధ్యక్షులు ఎండి. ముస్తఫా తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్టూడియో యజమానులు, ఫోటోగ్రాఫర్లు మరియు సంఘ సభ్యులందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కెట్‌లో ముడిసరుకుల ధరలు, ప్రింటింగ్ వ్యయాలు, స్టూడియోలకు అవసరమైన పరికరాలు మరియు ఇతర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో సేవల నిర్వహణ భారంగా మారిందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తప్పనిసరి పరిస్థితుల్లో ఫోటో స్టూడియో సేవల ధరలను స్వల్పంగా సవరించినట్లు వెల్లడించారు.</p>
<p style="text-align:justify;">సవరించిన నూతన ధరలు జూన్ 18 నుంచి జమ్మికుంట మండలంలోని అన్ని ఫోటో స్టూడియోలలో అమలులోకి వస్తాయని తెలిపారు. వినియోగదారులు ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు చిన్నింటి నాగేందర్, మండల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/photographers-bandh-jayapradham-in-jammikunta-under-pressure-of-raw-material/article-6307"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260617-wa0097.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ జూన్ 17 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">జమ్మికుంట మండలంలోని ఫోటో స్టూడియోల యజమానులు చేపట్టిన బంద్ విజయవంతంగా ముగిసిందని ఫోటోగ్రాఫర్స్ యూనియన్ మండల అధ్యక్షులు ఎండి. ముస్తఫా తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్టూడియో యజమానులు, ఫోటోగ్రాఫర్లు మరియు సంఘ సభ్యులందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కెట్‌లో ముడిసరుకుల ధరలు, ప్రింటింగ్ వ్యయాలు, స్టూడియోలకు అవసరమైన పరికరాలు మరియు ఇతర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో సేవల నిర్వహణ భారంగా మారిందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తప్పనిసరి పరిస్థితుల్లో ఫోటో స్టూడియో సేవల ధరలను స్వల్పంగా సవరించినట్లు వెల్లడించారు.</p>
<p style="text-align:justify;">సవరించిన నూతన ధరలు జూన్ 18 నుంచి జమ్మికుంట మండలంలోని అన్ని ఫోటో స్టూడియోలలో అమలులోకి వస్తాయని తెలిపారు. వినియోగదారులు ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు చిన్నింటి నాగేందర్, మండల అధ్యక్షులు ఎండి. ముస్తఫా, ఉపాధ్యక్షులు ఎండి. అజార్, ప్రధాన కార్యదర్శి దొడ్డె ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు పొనగంటి విజయ్‌రాజుతో పాటు ఫోటోగ్రాఫర్లు రత్నకుమార్, రాంబాబు, రవి, సునీల్, ఉపేందర్, తోట రాజేందర్, గౌతం, నాని, శ్రీను, ప్రవీణ్, అంబాల హరీష్, సురోజు శ్రీనాథ్, మడుపు సంతోష్, జానీ, ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/photographers-bandh-jayapradham-in-jammikunta-under-pressure-of-raw-material/article-6307</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/photographers-bandh-jayapradham-in-jammikunta-under-pressure-of-raw-material/article-6307</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 22:37:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0097.jpg"                         length="181407"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇందిరమ్మ ఇళ్లలో ఆనంద దీపాలు.. గృహ ప్రవేశాల్లో పాల్గొన్న వొడితల ప్రణవ్.</title>
                                    <description><![CDATA[<p><strong>- తొలి విడత ఇళ్లు 85 శాతం పూర్తి..</strong><br /><strong>- అర్హులందరికీ ఇళ్లు అందించడమే లక్ష్యం..</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ జూన్ 17 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక మండలాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాల్లో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు, సీతంపేట గ్రామాలు, జమ్మికుంట పట్టణంలోని మోత్కులగూడెం 8వ వార్డు, వీణవంక మండలంలోని కోర్కల్ గ్రామాల్లో జరిగిన గృహ ప్రవేశ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులను అభినందించారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తోందని తెలిపారు. తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటించామని, రెండో విడతలో కూడా అదే విధానాన్ని కొనసాగించి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/voditala-pranav-who-participated-in-the-house-entrances-of-ananda/article-6306"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260617-wa0099.jpg" alt=""></a><br /><p><strong>- తొలి విడత ఇళ్లు 85 శాతం పూర్తి..</strong><br /><strong>- అర్హులందరికీ ఇళ్లు అందించడమే లక్ష్యం..</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ జూన్ 17 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక మండలాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాల్లో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు, సీతంపేట గ్రామాలు, జమ్మికుంట పట్టణంలోని మోత్కులగూడెం 8వ వార్డు, వీణవంక మండలంలోని కోర్కల్ గ్రామాల్లో జరిగిన గృహ ప్రవేశ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులను అభినందించారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తోందని తెలిపారు. తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటించామని, రెండో విడతలో కూడా అదే విధానాన్ని కొనసాగించి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 85 శాతం పూర్తయిందని వెల్లడించారు.</p>
<p style="text-align:justify;">గృహ ప్రవేశాలకు వెళ్తున్న సమయంలో లబ్ధిదారుల కళ్లలో కనిపిస్తున్న ఆనందం ఎంతో సంతృప్తిని ఇస్తోందని ప్రణవ్ పేర్కొన్నారు. తమను స్వయంగా ఆహ్వానించి గృహ ప్రవేశాలకు పిలవడం ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం సిరిసేడు గ్రామంలో నిర్వహించిన పెద్దమ్మతల్లి బోనాల పండుగలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.</p>
<p style="text-align:justify;">కార్యక్రమాల్లో గ్రామ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయ<img src="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0101.jpg" alt="IMG-20260617-WA0101" width="1280" height="960"></img>కులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/voditala-pranav-who-participated-in-the-house-entrances-of-ananda/article-6306</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/voditala-pranav-who-participated-in-the-house-entrances-of-ananda/article-6306</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 22:34:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0099.jpg"                         length="513224"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,జూన్17(తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో నూతనంగా చేరిన చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి, విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టించారు.చిన్నారులు పలకలపై తొలి అక్షరాలు దిద్దగా, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు హాజరై క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని పేర్కొన్నారు.అనంతరం ఇదే పాఠశాలలో చదివి వివిధ గురుకుల విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన నలుగురు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సర్పంచ్ ఘనంగా సన్మానించారు.ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, ఉపాధ్యాయ బృందం, యువకులు, తల్లిదండ్రులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/a-great-honor-for-the-students-who-secured-gurukula-seats/article-6305"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260617-wa0102.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,జూన్17(తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో నూతనంగా చేరిన చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి, విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టించారు.చిన్నారులు పలకలపై తొలి అక్షరాలు దిద్దగా, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు హాజరై క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని పేర్కొన్నారు.అనంతరం ఇదే పాఠశాలలో చదివి వివిధ గురుకుల విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన నలుగురు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సర్పంచ్ ఘనంగా సన్మానించారు.ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, ఉపాధ్యాయ బృందం, యువకులు, తల్లిదండ్రులు మరియుగ్రామస్థులు పాల్గొన్నారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0103.jpg" alt="IMG-20260617-WA0103" width="1080" height="596"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/a-great-honor-for-the-students-who-secured-gurukula-seats/article-6305</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/a-great-honor-for-the-students-who-secured-gurukula-seats/article-6305</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 22:32:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0102.jpg"                         length="282578"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వెల్టూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో నూతన విద్యార్థులకు ఘన స్వాగతం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,జూన్17(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">పెద్దమందడి మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  నూతనంగా ప్రవేశం పొందిన 17 మంది విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ సర్పంచ్ అశోక్, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో వారికి పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు పంపిణీ చేసి పాఠశాలకు ఆహ్వానించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న విద్యా సౌకర్యాలు, నాణ్యమైన బోధనను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు విద్యలో రాణించాలని సర్పంచ్ అశోక్ సూచించారు. పాఠశాలలో చేరిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాణం విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించగా, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. గ్రామస్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థులను అభినందించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/a-warm-welcome-to-the-new-students-of-veltur-zp/article-6303"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260617-wa0073.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,జూన్17(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">పెద్దమందడి మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  నూతనంగా ప్రవేశం పొందిన 17 మంది విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ సర్పంచ్ అశోక్, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో వారికి పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు పంపిణీ చేసి పాఠశాలకు ఆహ్వానించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న విద్యా సౌకర్యాలు, నాణ్యమైన బోధనను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు విద్యలో రాణించాలని సర్పంచ్ అశోక్ సూచించారు. పాఠశాలలో చేరిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాణం విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించగా, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. గ్రామస్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థులను అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/a-warm-welcome-to-the-new-students-of-veltur-zp/article-6303</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/a-warm-welcome-to-the-new-students-of-veltur-zp/article-6303</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 18:50:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0073.jpg"                         length="753803"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం, వివాహ వేడుకలో పాల్గొన్న చైర్‌పర్సన్ సుహాసిని మనోజ్ రావు.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజూరాబాద్, జూన్ 17(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు పట్టణంలోని 19వ వార్డులో నిర్వహించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరడం ఆనందదాయకమని పేర్కొన్నారు.<br />అనంతరం 14వ వార్డు కౌన్సిలర్ గంట రమేష్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన చైర్‌పర్సన్ నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిండిపోవాలని ఆకాంక్షించారు.<br />ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మమేకమైన చైర్‌పర్సన్ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల శుభకార్యాల్లోనూ భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు.<br />ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్, వార్డు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు, బంధు<img src="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0059.jpg" alt="IMG-20260617-WA0059" width="1200" height="1200" />మిత్రులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/chairperson-suhasini-manoj-rao-participated-in-indirammas-homecoming-wedding-ceremony/article-6302"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260617-wa0058.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>హుజూరాబాద్, జూన్ 17(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు పట్టణంలోని 19వ వార్డులో నిర్వహించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరడం ఆనందదాయకమని పేర్కొన్నారు.<br />అనంతరం 14వ వార్డు కౌన్సిలర్ గంట రమేష్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన చైర్‌పర్సన్ నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిండిపోవాలని ఆకాంక్షించారు.<br />ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మమేకమైన చైర్‌పర్సన్ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల శుభకార్యాల్లోనూ భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు.<br />ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్, వార్డు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు, బంధు<img src="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0059.jpg" alt="IMG-20260617-WA0059" width="1600" height="1200"></img>మిత్రులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/chairperson-suhasini-manoj-rao-participated-in-indirammas-homecoming-wedding-ceremony/article-6302</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/chairperson-suhasini-manoj-rao-participated-in-indirammas-homecoming-wedding-ceremony/article-6302</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 18:18:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0058.jpg"                         length="169400"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తా.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజూరాబాద్, జూన్ 17(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండల పరిధిలోని చెల్పూర్ గ్రామంలో సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) సాధన కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆర్‌టీఐ సాధన కమిటీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో చెల్పూర్ గ్రామ ఆర్‌టీఐ సాధన కమిటీ నూతన అధ్యక్షుడిగా ఆకునూరి కుమారస్వామిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.<br />ఈ సందర్భంగా ఆకునూరి కుమారస్వామి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్, కాట్రపల్లి గ్రామ అధ్యక్షుడు ఎం. రాజు, హుజూరాబాద్ మండల ప్రధాన కార్యదర్శి బండ నరేందర్‌తో పాటు కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.<br />సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత పెంపొందించడంతో పాటు ప్రజల హక్కుల పరిరక్షణ కోసం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/will-work-hard-to-protect-peoples-rights/article-6301"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260617-wa0060.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>హుజూరాబాద్, జూన్ 17(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండల పరిధిలోని చెల్పూర్ గ్రామంలో సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) సాధన కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆర్‌టీఐ సాధన కమిటీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో చెల్పూర్ గ్రామ ఆర్‌టీఐ సాధన కమిటీ నూతన అధ్యక్షుడిగా ఆకునూరి కుమారస్వామిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.<br />ఈ సందర్భంగా ఆకునూరి కుమారస్వామి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్, కాట్రపల్లి గ్రామ అధ్యక్షుడు ఎం. రాజు, హుజూరాబాద్ మండల ప్రధాన కార్యదర్శి బండ నరేందర్‌తో పాటు కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.<br />సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత పెంపొందించడంతో పాటు ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఆర్‌టీఐ వేదికగా నిరంతరం పనిచేస్తానని స్పష్టం చేశారు.<br />నూతన అధ్యక్షుడి ఎన్నికతో చెల్పూర్ గ్రామంలో ఆర్‌టీఐ సాధన కమిటీ కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/will-work-hard-to-protect-peoples-rights/article-6301</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/will-work-hard-to-protect-peoples-rights/article-6301</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 18:14:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0060.jpg"                         length="50913"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఓటరు జాబితాలో తప్పుడు వివరాలకు చట్టపరమైన చర్యలు.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,జూన్17(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">ఓటరు జాబితాలో పేర్ల నమోదు, సవరణల సమయంలో తప్పుడు వివరాలు సమర్పిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్లు 17, 18, 31 ప్రకారం ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో లేదా ఒకే నియోజకవర్గంలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఓటరుగా నమోదు కావడానికి అర్హుడు కాదని తెలిపారు.ఓటరు జాబితా తయారీ, సవరణ లేదా పేర్ల చేర్పు, తొలగింపులకు సంబంధించి తెలిసి తప్పుడు సమాచారం ఇవ్వడం, అసత్య ప్రకటనలు చేయడం నేరమని పేర్కొన్నారు. అలాంటి వారిపై ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో జిల్లాలోని అర్హులైన ఓటర్లు పాల్గొని, బూత్ లెవల్ అధికారులు అందజేసే ఫారాలను సక్రమంగా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/legal-action-for-false-details-in-voter-list/article-6300"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260617-wa0072.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,జూన్17(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">ఓటరు జాబితాలో పేర్ల నమోదు, సవరణల సమయంలో తప్పుడు వివరాలు సమర్పిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్లు 17, 18, 31 ప్రకారం ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో లేదా ఒకే నియోజకవర్గంలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఓటరుగా నమోదు కావడానికి అర్హుడు కాదని తెలిపారు.ఓటరు జాబితా తయారీ, సవరణ లేదా పేర్ల చేర్పు, తొలగింపులకు సంబంధించి తెలిసి తప్పుడు సమాచారం ఇవ్వడం, అసత్య ప్రకటనలు చేయడం నేరమని పేర్కొన్నారు. అలాంటి వారిపై ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో జిల్లాలోని అర్హులైన ఓటర్లు పాల్గొని, బూత్ లెవల్ అధికారులు అందజేసే ఫారాలను సక్రమంగా పూరించి సమర్పించాలని కోరారు. ఓటరు జాబితాలో వివరాలు నమోదు చేసేటప్పుడు నిబంధనలను పాటిస్తూ సరైన సమాచారాన్ని అందించాలని సూచించారు. దీంతో ఓటరు జాబితా మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/legal-action-for-false-details-in-voter-list/article-6300</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/legal-action-for-false-details-in-voter-list/article-6300</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 18:12:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0072.jpg"                         length="469139"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వంగరలో బాలవికాస్ వాటర్ ప్లాంట్ ప్రారంభం.</title>
                                    <description><![CDATA[<p><strong>స్వచ్ఛమైన తాగునీటి అందుబాటుకు మరో ముందడుగు: సర్పంచ్ గజ్జల సృజన రమేష్</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>వంగర, జూన్ 17(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వంగర గ్రామ పంచాయతీ పరిధిలోని పీవీ నగర్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలవికాస్ వాటర్ ప్లాంట్‌ను గ్రామ సర్పంచ్ గజ్జల సృజన రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.</p>
<p style="text-align:justify;">కార్యక్రమంలో మాట్లాడిన సర్పంచ్ గజ్జల సృజన రమేష్, గ్రామ ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో బాలవికాస్ సంస్థ సహకారంతో ఈ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.</p>
<p style="text-align:justify;">ప్రజల ఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛమైన తాగునీరు అత్యంత అవసరమని, ఈ ప్లాంట్ ద్వారా పీవీ నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ప్రయోజనం పొందనున్నారని తెలిపారు. అలాగే ఈ వాటర్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/inauguration-of-balavikas-water-plant-in-wangara/article-6299"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260617-wa0064.jpg" alt=""></a><br /><p><strong>స్వచ్ఛమైన తాగునీటి అందుబాటుకు మరో ముందడుగు: సర్పంచ్ గజ్జల సృజన రమేష్</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>వంగర, జూన్ 17(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వంగర గ్రామ పంచాయతీ పరిధిలోని పీవీ నగర్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలవికాస్ వాటర్ ప్లాంట్‌ను గ్రామ సర్పంచ్ గజ్జల సృజన రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.</p>
<p style="text-align:justify;">కార్యక్రమంలో మాట్లాడిన సర్పంచ్ గజ్జల సృజన రమేష్, గ్రామ ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో బాలవికాస్ సంస్థ సహకారంతో ఈ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.</p>
<p style="text-align:justify;">ప్రజల ఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛమైన తాగునీరు అత్యంత అవసరమని, ఈ ప్లాంట్ ద్వారా పీవీ నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ప్రయోజనం పొందనున్నారని తెలిపారు. అలాగే ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించిన బాలవికాస్ సంస్థ, ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ సంస్థ, గ్రామ ప్రజాప్రతినిధులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.</p>
<p style="text-align:justify;">భవిష్యత్తులో కూడా గ్రామాభివృద్ధికి ప్రజల సహకారంతో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే దిశగా ఈ వాటర్ ప్లాంట్ ఒక మైలురాయిగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో బాలవికాస్ ప్రతినిధులు కెడం లింగమూర్తి, ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ ప్రతినిధులు, వార్డు సభ్యులు రఘునాయకుల మహేష్ రెడ్డి, మారం సతీష్, గజ్జల రమేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగిరెడ్డి సతీష్, వాటర్ ప్లాంట్ కమిటీ సభ్యులు కొండ తిరుపతి, మాజీ సర్పంచ్ రఘునాయకుల వెంకటరెడ్డి, నల్లగోని ప్రభాకర్, గ్రామ పెద్దలు చెప్పాల తిరుపతిరెడ్డి, సతీష్ రెడ్డి, చంద్రారెడ్డి, కాల్వ సంపత్, ఉల్లాల రాజమౌళి, రవి, మహేష్, సంజీవ్, శ్రీనివాస్, ఇందిరా, మంజుల, వనజ, రాజయ్య, స్వామి, పరమేష్, బత్తుల వెంకటమ్మ, సదానందం తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/inauguration-of-balavikas-water-plant-in-wangara/article-6299</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/inauguration-of-balavikas-water-plant-in-wangara/article-6299</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 18:10:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0064.jpg"                         length="213294"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        