<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.telanganamuchatlu.in/general-news/category-11" rel="self" type="application/rss+xml" />
                <generator>Telangana Muchatlu RSS Feed Generator</generator>
                <title>General News - Telangana Muchatlu</title>
                <link>https://www.telanganamuchatlu.in/category/11/rss</link>
                <description>General News RSS Feed</description>
                
                            <item>
                <title>ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలి. </title>
                                    <description><![CDATA[<p><strong>జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్ లో టిడబ్ల్యూజేఎఫ్ </strong><br /><strong>(హెచ్- 2843) వినతి.</strong></p>
<p><strong>జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నానబాల రామకృష్ణ,</strong><br /><strong>అర్వపల్లి నగేష్.</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో , ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తయి, అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులను అందజేసినప్పటికీ, ఖమ్మం జిల్లాలో మాత్రం ఇప్పటికీ గణనీయ సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీ డబ్ల్యూ జె ఎఫ్–హెచ్ 2843) ఖమ్మం జిల్లా యూనియన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. <br />ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్ కి యూనియన్ ప్రతినిధులు గ్రీవెన్స్ లో వినతిపత్రం సమర్పించి, పెండింగ్‌లో ఉన్న అక్రిడేషన్ దరఖాస్తులను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు.<br />ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు నానబాల రామకృష్ణ, అర్వపల్లి నగేష్ మాట్లాడుతూ, జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/issuance-of-accreditation-cards-of-journalists-in-khammam-district-should/article-6750"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260803-wa0033.jpg" alt=""></a><br /><p><strong>జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్ లో టిడబ్ల్యూజేఎఫ్ </strong><br /><strong>(హెచ్- 2843) వినతి.</strong></p>
<p><strong>జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నానబాల రామకృష్ణ,</strong><br /><strong>అర్వపల్లి నగేష్.</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో , ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తయి, అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులను అందజేసినప్పటికీ, ఖమ్మం జిల్లాలో మాత్రం ఇప్పటికీ గణనీయ సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీ డబ్ల్యూ జె ఎఫ్–హెచ్ 2843) ఖమ్మం జిల్లా యూనియన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. <br />ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్ కి యూనియన్ ప్రతినిధులు గ్రీవెన్స్ లో వినతిపత్రం సమర్పించి, పెండింగ్‌లో ఉన్న అక్రిడేషన్ దరఖాస్తులను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు.<br />ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు నానబాల రామకృష్ణ, అర్వపల్లి నగేష్ మాట్లాడుతూ, జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తూ, నాలుగో స్తంభంగా ఉంటూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన బాధ్యతను నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, అధికార యంత్రాంగం చేపడుతున్న చర్యలను నిష్పాక్షికంగా ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయులు విశేష సేవలు అందిస్తున్నారని తెలిపారు. <br />అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, ఎన్నికలు, విపత్తులు, అంటువ్యాధులు, ప్రజా ఉద్యమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు వంటి ప్రతి సందర్భంలో తమ వ్యక్తిగత భద్రతను సైతం పక్కనపెట్టి ప్రజల కోసం నిరంతరం విధులు నిర్వహించే వృత్తి జర్నలిజమని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేసే జర్నలిస్టులకు ప్రభుత్వం గుర్తింపుగా అందించే అక్రిడేషన్ కార్డు కేవలం ఒక గుర్తింపు పత్రం మాత్రమే కాకుండా, వారి వృత్తిపరమైన సేవలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ సూచికమని అభిప్రాయపడ్డారు.<br />రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో అక్రిడేషన్ కార్డుల జారీ పూర్తయినప్పటికీ ఖమ్మం జిల్లాలో ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల అనేక మంది అర్హులైన జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ సమావేశాలు, అధికారిక కార్యక్రమాలు, వివిధ శాఖల సమాచార సేకరణ, ఇతర అధికారిక అవసరాల్లో అక్రిడేషన్ కార్డు కీలకంగా ఉపయోగపడుతుందని, ఆలస్యంతో వృత్తిపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రకటించే సంక్షేమ పథకాల అమలు, అధికారిక గుర్తింపు, వివిధ సందర్భాల్లో లభించే సౌకర్యాలు కూడా అక్రిడేషన్ కార్డుపైనే ఆధారపడి ఉంటాయని, అందువల్ల పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి అర్హులైన వారందరికీ కార్డులు జారీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.<br />తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీ డబ్ల్యూ జె ఎఫ్–హెచ్ 2843) ఖమ్మం జిల్లా యూనియన్ తరఫున జిల్లా కలెక్టర్‌ ను కోరుతూ, ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న అక్రిడేషన్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. <br />ఖమ్మం జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర  టి.ఎస్ ఈ అంశాన్ని సానుకూలంగా పరిగణించి, పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల అక్రిడేషన్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించి, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం అందించే అక్రిడేషన్ కార్డులను త్వరితగతిన జారీ చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీ డబ్ల్యూ జె ఎఫ్–హెచ్ 2843) ఖమ్మం జిల్లా యూనియన్ విజ్ఞప్తి చేసింది. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి గౌరవం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ దృష్ట్యా ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు మరియు సభ్యులు కోరారు. <br />ఈ సందర్భంగా స్పందించిన కలెక్టర్ దివాకర్ టి.ఎస్ మీరు ఇచ్చిన వినతి పత్రాన్ని పరిగణలోకి తీసుకొని మీ అక్రిడేషన్ కార్డుల జారీ ని త్వరితగతిన పూర్తి అయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు.<br />ఈ కార్యక్రమంలో <br />టిడబ్ల్యూజేఎఫ్ హెచ్-2843 జిల్లా కోశాధికారి వేములకొండ రమేష్, స్టేట్ కౌన్సిల్ వెంబర్స్ సామ్రాట్ గుప్తా, నల్లా రాకేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు కందరబోయిన నాగకృష్ణ, <br />కిరణ్, టీబీజేఎ జిల్లా కార్యదర్శి కాసోజు శ్రీధర్, వీడియో గ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు అమరబోయిన ఉపేందర్, సంయుక్త కార్యదర్శి కరుణాకర్ సుదగాని, నగర అధ్యక్షులు ఎలుగోటి వెంకట్, కార్యదర్శి కప్పల మధు గౌడ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంతోటి శ్రీనివాస్, గుజ్జు గోపాలకృష్ణ, ఎలిసేట్టి రామకృష్ణ బాబు, బంక మధు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/issuance-of-accreditation-cards-of-journalists-in-khammam-district-should/article-6750</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/issuance-of-accreditation-cards-of-journalists-in-khammam-district-should/article-6750</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 20:34:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260803-wa0033.jpg"                         length="900330"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రీనన్న ఆత్మీయ భరోసా..ప్రతి పేద కుటుంబ నమ్మకానికి ప్రతిక.</title>
                                    <description><![CDATA[<p>* <strong>పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 44 కుటుంబాలకు 10,000/ రూపాయల ఆర్థిక భరోసా</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">కూసుమంచి మండలంలో  నేలపట్ల, లోక్య తండా, గంగ బండ తండ, గట్టుసింగారం, మల్లెపల్లి, పెరక సింగారం, హిరమన్ తండ,  నాయకన్ గూడెం, పాలేరు, సంధ్య తండ, గైగోలపల్లి, పోచారం, ముత్యాల గూడెం, కేశవపురం, తురకగూడెం,కూసుమంచి గ్రామాలలో వివిధ కారణాలతో మరణించిన 44 కుటుంబాలకు పి ఎస్ ఆర్  చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,000/ రూపాయల ఆర్థిక సహాయాన్ని కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది...ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కుటుంబ పెద్ద ను కోల్పోయి  కష్ట సమయంలో మమ్మల్ని ఒంటరిగా వదిలేయకుండా మా  కుటుంబాలకు అండగా నిలిచిన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండలం కాంగ్రెస్ పార్టీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/srinannas-spiritual-assurance-is-the-epitome-of-faith-for-a/article-6749"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260803-wa0034.jpg" alt=""></a><br /><p>* <strong>పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 44 కుటుంబాలకు 10,000/ రూపాయల ఆర్థిక భరోసా</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">కూసుమంచి మండలంలో  నేలపట్ల, లోక్య తండా, గంగ బండ తండ, గట్టుసింగారం, మల్లెపల్లి, పెరక సింగారం, హిరమన్ తండ,  నాయకన్ గూడెం, పాలేరు, సంధ్య తండ, గైగోలపల్లి, పోచారం, ముత్యాల గూడెం, కేశవపురం, తురకగూడెం,కూసుమంచి గ్రామాలలో వివిధ కారణాలతో మరణించిన 44 కుటుంబాలకు పి ఎస్ ఆర్  చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,000/ రూపాయల ఆర్థిక సహాయాన్ని కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది...ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కుటుంబ పెద్ద ను కోల్పోయి  కష్ట సమయంలో మమ్మల్ని ఒంటరిగా వదిలేయకుండా మా  కుటుంబాలకు అండగా నిలిచిన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బజ్జూరి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు  మంకెన వాసు, జిల్లా నాయకులు జొన్నలగడ్డ రవి, మాజీ ఎంపీపీ జూకూరి గోపాల్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కంచర్ల జీవన్ రెడ్డి,మాజీ సర్పంచ్ చాట్ల పరుశురాం, కొర్ర రమేష్, కొత్త పుల్లారెడ్డి, సర్పంచ్ లు వడిత్య వెంకటేష్ నాయక్, బాదావత్ నరేష్, యువజన విభాగం శేఖర్ రెడ్డి, మహమ్మద్ రఫీ ఆయా గ్రామ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/srinannas-spiritual-assurance-is-the-epitome-of-faith-for-a/article-6749</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/srinannas-spiritual-assurance-is-the-epitome-of-faith-for-a/article-6749</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 20:33:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260803-wa0034.jpg"                         length="158154"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ సాహితీ సంఘంలో గీతాకుమారికి స్థానం.</title>
                                    <description><![CDATA[<p>- <strong>రెండు దశాబ్దాల సాహిత్య సేవలకు గుర్తింపు.</strong><br /><strong>- రాష్ట్ర కార్యవర్గంలో చోటు.</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, ఆగస్టు 3 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, విశ్రాంత ఉపాధ్యాయిని బత్తిన గీతాకుమారికి తెలంగాణ తెలుగు భాష సంరక్షణ సంఘం నూతన రాష్ట్ర కార్యవర్గంలో స్థానం లభించింది. గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాహితీ రంగంలో విశేష సేవలందిస్తున్న ఈ సంస్థ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించగా, గీతాకుమారికి రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి, ప్రధాన కార్యదర్శి బుర్ర మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బత్తిన గీతాకుమారి 34 సంవత్సరాల పాటు ఉపాధ్యాయినిగా సేవలందించి ఖమ్మం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారాన్ని అందుకున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా సాహిత్య సేవను కొనసాగిస్తూ కవయిత్రిగా, రచయిత్రిగా, సమీక్షకురాలిగా, సాహిత్య వేదికల నిర్వాహకురాలిగా విశేష గుర్తింపు పొందారు. వచన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/geethakumaris-position-in-the-telangana-literature-community/article-6748"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260803-wa0005.jpg" alt=""></a><br /><p>- <strong>రెండు దశాబ్దాల సాహిత్య సేవలకు గుర్తింపు.</strong><br /><strong>- రాష్ట్ర కార్యవర్గంలో చోటు.</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, ఆగస్టు 3 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, విశ్రాంత ఉపాధ్యాయిని బత్తిన గీతాకుమారికి తెలంగాణ తెలుగు భాష సంరక్షణ సంఘం నూతన రాష్ట్ర కార్యవర్గంలో స్థానం లభించింది. గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాహితీ రంగంలో విశేష సేవలందిస్తున్న ఈ సంస్థ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించగా, గీతాకుమారికి రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి, ప్రధాన కార్యదర్శి బుర్ర మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బత్తిన గీతాకుమారి 34 సంవత్సరాల పాటు ఉపాధ్యాయినిగా సేవలందించి ఖమ్మం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారాన్ని అందుకున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా సాహిత్య సేవను కొనసాగిస్తూ కవయిత్రిగా, రచయిత్రిగా, సమీక్షకురాలిగా, సాహిత్య వేదికల నిర్వాహకురాలిగా విశేష గుర్తింపు పొందారు. వచన కవిత్వం, ఇష్టపదులు, బాలసాహిత్యం, గేయరచన, వ్యాసాలు, కథలు, గజల్‌లు, పలు లఘు సాహిత్య ప్రక్రియల్లో ఆమె రచనలు విశేష ఆదరణ పొందుతున్నాయి. వివిధ పత్రికలు, సాహిత్య వేదికలు, వాట్సాప్ సమూహాల ద్వారా సాహిత్యాభిమానులకు చేరువవుతూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. సాహిత్య సేవలకు గుర్తింపుగా అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు, బిరుదులు అందుకుని సత్తుపల్లి ప్రాంతానికి గౌరవం తీసుకొచ్చారు. రాష్ట్ర కార్యవర్గంలో అవకాశం కల్పించిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి, ప్రధాన కార్యదర్శి బుర్ర మధుసూదన్ రెడ్డికి బత్తిన గీతాకుమారి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ తెలుగు భాషాభివృద్ధి, సాహిత్య వికాసం కోసం తన వంతు బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని ఆమె పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/geethakumaris-position-in-the-telangana-literature-community/article-6748</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/geethakumaris-position-in-the-telangana-literature-community/article-6748</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 16:34:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260803-wa0005.jpg"                         length="75238"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వేణుకుమార్ కుటుంబానికి నామ ట్రస్ట్ ద్వారా రూ.50 వేల ఆర్థిక సాయం.</title>
                                    <description><![CDATA[<p><strong>*దయచేసి నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు - మాజీ ఎంపీ నామ విజ్ఞప్తి*</strong></p>
<p><strong>*బాధిత కుటుంబాన్ని ఆదుకున్న మాజీ ఎంపీ నామను  అభినందించిన యువత*</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు జీ. వేణుకుమార్ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆదివారం బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు ఆస్పత్రికి వెళ్లి వేణుకుమార్‌ను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే.  పరామర్శ సందర్భంగా వేణుకుమార్ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న నామ చలించిపోయి తన నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా రూ.50 వేల రూపాయలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/financial-assistance-of-rs-50-thousand-by-nama-trust-to/article-6747"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260803-wa0007.jpg" alt=""></a><br /><p><strong>*దయచేసి నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు - మాజీ ఎంపీ నామ విజ్ఞప్తి*</strong></p>
<p><strong>*బాధిత కుటుంబాన్ని ఆదుకున్న మాజీ ఎంపీ నామను  అభినందించిన యువత*</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు జీ. వేణుకుమార్ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆదివారం బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు ఆస్పత్రికి వెళ్లి వేణుకుమార్‌ను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే.  పరామర్శ సందర్భంగా వేణుకుమార్ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న నామ చలించిపోయి తన నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా రూ.50 వేల రూపాయలు సోమవారం మధిర నియోజకవర్గ ఇన్‌చార్జి లింగాల కమల్‌రాజు, మాజీ ఎంపీపీ సామినేని హరిప్రసాద్, ట్రస్ట్ ప్రతినిధి కనకమేడల సత్యనారాయణ చేతుల మీదుగా వేణుకుమార్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.  ఆదివారం వేణుకుమార్ నాయనమ్మకు ధైర్యం చెబుతూ "నేను అండగా ఉంటాను" అని భరోసా ఇచ్చిన నామ, చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ పరామర్శించిన మరుసటి రోజే ఆర్థిక సాయం అందించడం విశేషం. క్లిష్ట సమయంలో నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ బాధిత కుటుంబానికి అండగా నిలిచింది.  నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని నామ పేర్కొన్నారు. సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, నిరుద్యోగ యువత ధైర్యంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.  ఆపద సమయంలో అండగా నిలిచి వెంటనే ఆర్థిక సహాయం అందించిన నామకు వేణుకుమార్ కుటుంబ సభ్యులు, నిరుద్యోగ యువత కృతజ్ఞతలు తెలిపారు.</p>
<p style="text-align:justify;">*వేణుకుమార్ ఒక్కడి సమస్య కాదు.. లక్షలాది నిరుద్యోగుల ఆవేదన: కమల్‌రాజు*</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా కమల్‌రాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నమ్మించి మోసం చేస్తోందని విమర్శించారు. 31 నెలల పాలనలో ఇచ్చిన హామీల్లో ఒక్కదానినీ పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. వేణుకుమార్ ఆత్మహత్యాయత్నం నిరుద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని, నిరుద్యోగులు పడుతున్న వేదనకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  వేణుకుమార్ కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు వారి నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయాన్ని అందజేసినట్లు తెలిపారు. కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాకుండా, వేణుకుమార్ కోలుకున్న అనంతరం అతనికి అవసరమైన కోచింగ్‌తో పాటు ఇతర అవసరాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.  ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, తక్షణమే గ్రూప్స్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం వేణుకుమార్ ఒక్కరి సమస్య కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది నిరుద్యోగుల సమస్య అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోరంపూడి ప్రసాద్‌రావు, గడ్డం వెంకటేశ్వర్లు, వాకదాని కోటేశ్వరరావు, పెనుగొండ కొండలు, నామ వ్యక్తిగత కార్యదర్శి నాగరా<img src="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260803-wa0006.jpg" alt="IMG-20260803-WA0006" width="1280" height="720"></img>జు, బీఆర్ఎస్ యువజన నాయకులు రేగళ్ల కృష్ణప్రసాద్, పగడాల రవికుమార్, షారుఖ్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేణుకుమార్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/financial-assistance-of-rs-50-thousand-by-nama-trust-to/article-6747</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/financial-assistance-of-rs-50-thousand-by-nama-trust-to/article-6747</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 16:32:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260803-wa0007.jpg"                         length="92981"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బాధితులకు కొండంత అండగా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్.</title>
                                    <description><![CDATA[<p>- <strong>*తిరుమలాయపాలెం మండలంలోని 26 గ్రామాల్లో ఆర్థిక సాయం అందజేత*</strong></p>
<p><strong>- *మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనలతో 60 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున పంపిణీ*</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనల మేరకు తిరుమలాయపాలెం మండలంలో పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జూలై 1 నుంచి జూలై 31 వరకు వివిధ కారణాలతో మరణించిన మొత్తం 60 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 10,000 చొప్పున.. మొత్తం రూ. 6 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.</p>
<p style="text-align:justify;">మండల పరిధిలోని తిరుమలాయపాలెం, బాలాజీనగర్ తండా, పిండిప్రోలు, తెట్టెలపాడు, కేశవాపురం, తిప్పారెడ్డిగూడెం, అజ్మీరా తండా, జల్లెపల్లి, హైదర్‌సాయిపేట, పాతర్లపాడు, గోల్‌తండా, చంద్రుతండా, మేకలతండా, మేడిదపల్లి, మహ్మదాపురం, ఇస్లావత్‌తండా, రఘునాథపాలెం, కాకరవాయి, జూపెడ, రాజారం, బచ్చోడుతండా, బచ్చోడు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/psr-charitable-trust-is-standing-by-the-hill-for-the/article-6746"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260803-wa00081.jpg" alt=""></a><br /><p>- <strong>*తిరుమలాయపాలెం మండలంలోని 26 గ్రామాల్లో ఆర్థిక సాయం అందజేత*</strong></p>
<p><strong>- *మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనలతో 60 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున పంపిణీ*</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనల మేరకు తిరుమలాయపాలెం మండలంలో పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జూలై 1 నుంచి జూలై 31 వరకు వివిధ కారణాలతో మరణించిన మొత్తం 60 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 10,000 చొప్పున.. మొత్తం రూ. 6 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.</p>
<p style="text-align:justify;">మండల పరిధిలోని తిరుమలాయపాలెం, బాలాజీనగర్ తండా, పిండిప్రోలు, తెట్టెలపాడు, కేశవాపురం, తిప్పారెడ్డిగూడెం, అజ్మీరా తండా, జల్లెపల్లి, హైదర్‌సాయిపేట, పాతర్లపాడు, గోల్‌తండా, చంద్రుతండా, మేకలతండా, మేడిదపల్లి, మహ్మదాపురం, ఇస్లావత్‌తండా, రఘునాథపాలెం, కాకరవాయి, జూపెడ, రాజారం, బచ్చోడుతండా, బచ్చోడు, బీరోలు, ఏలువారిగూడెం, దమ్మాయిగూడెం, ఎర్రగడ్డ తండా మొత్తం 26 గ్రామాల్లో బాధితుల ఇళ్లకు వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి ఈ సహాయాన్ని పంపిణీ చేశారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ... ప్రతి నెల క్రమం తప్పకుండా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాధితులకు ఆర్థిక సాయం అందిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొండంత అండగా నిలుస్తున్నారని తెలిపారు.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పొంగులేటి అభిమానులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/psr-charitable-trust-is-standing-by-the-hill-for-the/article-6746</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/psr-charitable-trust-is-standing-by-the-hill-for-the/article-6746</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 16:29:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260803-wa00081.jpg"                         length="166601"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాకర్లపల్లి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, ఆగస్టు 3 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">సత్తుపల్లి మండలంలోని కాకర్లపల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు నివాస స్థలాలు కేటాయించాలని సీపీఎం నాయకులు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ చైర్మన్ మువ్వా విజయ్‌బాబును కోరారు. సోమవారం సత్తుపల్లి పర్యటనకు వచ్చిన మువ్వా విజయ్‌బాబును సీపీఎం మండల కార్యదర్శి జాజిరి జ్యోతి నేతృత్వంలోని బృందం కలిసి వినతిపత్రం అందజేసింది. కాకర్లపల్లి గ్రామంలోని నిరుపయోగంగా ఉన్న బేతుపల్లి చెరువు నుంచి వాటర్ వెల్ వరకు ఉన్న ఎన్టీఆర్ కాలువ భూమిని ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని వినతిలో కోరారు. వినతిపై స్పందించిన మువ్వా విజయ్‌బాబు, సంబంధిత శాఖ అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కమిటీ సభ్యుడు బండి యాలాద్రి తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/kakarlapally-need-to-allocate-houses-for-the-poor/article-6745"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260803-wa0011.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, ఆగస్టు 3 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">సత్తుపల్లి మండలంలోని కాకర్లపల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు నివాస స్థలాలు కేటాయించాలని సీపీఎం నాయకులు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ చైర్మన్ మువ్వా విజయ్‌బాబును కోరారు. సోమవారం సత్తుపల్లి పర్యటనకు వచ్చిన మువ్వా విజయ్‌బాబును సీపీఎం మండల కార్యదర్శి జాజిరి జ్యోతి నేతృత్వంలోని బృందం కలిసి వినతిపత్రం అందజేసింది. కాకర్లపల్లి గ్రామంలోని నిరుపయోగంగా ఉన్న బేతుపల్లి చెరువు నుంచి వాటర్ వెల్ వరకు ఉన్న ఎన్టీఆర్ కాలువ భూమిని ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని వినతిలో కోరారు. వినతిపై స్పందించిన మువ్వా విజయ్‌బాబు, సంబంధిత శాఖ అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కమిటీ సభ్యుడు బండి యాలాద్రి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/kakarlapally-need-to-allocate-houses-for-the-poor/article-6745</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/kakarlapally-need-to-allocate-houses-for-the-poor/article-6745</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 16:25:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260803-wa0011.jpg"                         length="224770"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బాధితులకు కొండంత అండగా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్.</title>
                                    <description><![CDATA[<p>- <strong>*తిరుమలాయపాలెం మండలంలోని 26 గ్రామాల్లో ఆర్థిక సాయం అందజేత*</strong></p>
<p><strong>- *మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనలతో 60 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున పంపిణీ*</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనల మేరకు తిరుమలాయపాలెం మండలంలో పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జూలై 1 నుంచి జూలై 31 వరకు వివిధ కారణాలతో మరణించిన మొత్తం 60 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 10,000 చొప్పున.. మొత్తం రూ. 6 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.</p>
<p style="text-align:justify;">మండల పరిధిలోని తిరుమలాయపాలెం, బాలాజీనగర్ తండా, పిండిప్రోలు, తెట్టెలపాడు, కేశవాపురం, తిప్పారెడ్డిగూడెం, అజ్మీరా తండా, జల్లెపల్లి, హైదర్‌సాయిపేట, పాతర్లపాడు, గోల్‌తండా, చంద్రుతండా, మేకలతండా, మేడిదపల్లి, మహ్మదాపురం, ఇస్లావత్‌తండా, రఘునాథపాలెం, కాకరవాయి, జూపెడ, రాజారం, బచ్చోడుతండా, బచ్చోడు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/psr-charitable-trust-is-standing-by-the-hill-for-the/article-6744"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260803-wa0008.jpg" alt=""></a><br /><p>- <strong>*తిరుమలాయపాలెం మండలంలోని 26 గ్రామాల్లో ఆర్థిక సాయం అందజేత*</strong></p>
<p><strong>- *మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనలతో 60 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున పంపిణీ*</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనల మేరకు తిరుమలాయపాలెం మండలంలో పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జూలై 1 నుంచి జూలై 31 వరకు వివిధ కారణాలతో మరణించిన మొత్తం 60 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 10,000 చొప్పున.. మొత్తం రూ. 6 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.</p>
<p style="text-align:justify;">మండల పరిధిలోని తిరుమలాయపాలెం, బాలాజీనగర్ తండా, పిండిప్రోలు, తెట్టెలపాడు, కేశవాపురం, తిప్పారెడ్డిగూడెం, అజ్మీరా తండా, జల్లెపల్లి, హైదర్‌సాయిపేట, పాతర్లపాడు, గోల్‌తండా, చంద్రుతండా, మేకలతండా, మేడిదపల్లి, మహ్మదాపురం, ఇస్లావత్‌తండా, రఘునాథపాలెం, కాకరవాయి, జూపెడ, రాజారం, బచ్చోడుతండా, బచ్చోడు, బీరోలు, ఏలువారిగూడెం, దమ్మాయిగూడెం, ఎర్రగడ్డ తండా మొత్తం 26 గ్రామాల్లో బాధితుల ఇళ్లకు వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి ఈ సహాయాన్ని పంపిణీ చేశారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ... ప్రతి నెల క్రమం తప్పకుండా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాధితులకు ఆర్థిక సాయం అందిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొండంత అండగా నిలుస్తున్నారని తెలిపారు.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పొంగులేటి అభిమానులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/psr-charitable-trust-is-standing-by-the-hill-for-the/article-6744</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/psr-charitable-trust-is-standing-by-the-hill-for-the/article-6744</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 16:20:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260803-wa0008.jpg"                         length="166601"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణలో ​చారిత్రక కట్టడాల పరిరక్షణకు పెద్దపీట.</title>
                                    <description><![CDATA[<p>* <strong>పాఠశాలల్లో డిజిటల్ విద్యా విధానం విస్తరణకు కేంద్రం చర్యలు</strong><br /><strong>* లోక్‌సభలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి అడిగిన ప్రశ్నలకు వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రులు</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">దేశవ్యాప్తంగా చారిత్రక సంపద పరిరక్షణతో పాటు, విద్యారంగంలో ఆధునిక సాంకేతికతను జోడించి విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు... ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్‌సభలో సోమవారం అడిగిన ప్రశ్నలకు   కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు వివరాలు వెల్లడించింది. పర్యాటక రంగం బలోపేతానికి చర్యలు,  డిజిటల్ విద్యాబోధన తీరుతెన్నులపై వేర్వేరుగా అడిగిన ప్రశ్నలకు.. కేంద్ర విద్యా శాఖ మంత్రి జయంత్ చౌదరి, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. <br />*<strong>​చారిత్రక కట్టడాల పరిరక్షణకు నిధులు*</strong><br />దేశవ్యాప్తంగా పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (ఏ ఎస్ ఐ ) పరిధిలో ఉన్న</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/conservation-of-historical-buildings-in-telangana-is-a-priority/article-6743"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260803-wa0009.jpg" alt=""></a><br /><p>* <strong>పాఠశాలల్లో డిజిటల్ విద్యా విధానం విస్తరణకు కేంద్రం చర్యలు</strong><br /><strong>* లోక్‌సభలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి అడిగిన ప్రశ్నలకు వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రులు</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">దేశవ్యాప్తంగా చారిత్రక సంపద పరిరక్షణతో పాటు, విద్యారంగంలో ఆధునిక సాంకేతికతను జోడించి విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు... ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్‌సభలో సోమవారం అడిగిన ప్రశ్నలకు   కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు వివరాలు వెల్లడించింది. పర్యాటక రంగం బలోపేతానికి చర్యలు,  డిజిటల్ విద్యాబోధన తీరుతెన్నులపై వేర్వేరుగా అడిగిన ప్రశ్నలకు.. కేంద్ర విద్యా శాఖ మంత్రి జయంత్ చౌదరి, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. <br />*<strong>​చారిత్రక కట్టడాల పరిరక్షణకు నిధులు*</strong><br />దేశవ్యాప్తంగా పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (ఏ ఎస్ ఐ ) పరిధిలో ఉన్న చారిత్రక కట్టడాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. దేశంలో మొత్తం 3,688 కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలు, ప్రదేశాలు ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక కట్టడాల పరిరక్షణకు హైదరాబాద్ సర్కిల్ ద్వారా గడచిన ఐదేళ్లలో (2021-22 నుండి 2025-26 వరకు) కేటాయించిన నిధులు మరియు వ్యయానికి సంబంధించిన వివరాలను ఆయన పేర్కొన్నారు.<br />*<strong>​తెలంగాణ (హైదరాబాద్ సర్కిల్) పరిధిలో గత ఐదేళ్ల బడ్జెట్ కేటాయింపులు ఇలా..</strong>*<br />2021-22లో రూ. 7 కోట్లుగా ఉన్న కేటాయింపులు, 2022-23 నాటికి రూ. 15.50 కోట్లకు పెరిగాయని, 2025-26లో రూ. 14.93 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. 'అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0' కింద చారిత్రక ప్రదేశాల్లో వసతులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.<br />*<strong>​పాఠశాలల్లో డిజిటల్ విద్యకు ప్రోత్సాహం*</strong><br />పాఠశాలల్లో డిజిటల్ విద్యను మరింత విస్తృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై లోక్‌సభలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి వివరాలు కోరారు. జాతీయ విద్యా విధానం-2020కి అనుగుణంగా పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రోత్సహించడానికి బడ్జెట్ కేటాయించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. <br />*<strong>​తెలంగాణ డిజిటల్ మౌలిక వసతులు*</strong><br /> రాష్ట్రంలో మొత్తం ఎంపిక చేసిన పాఠశాలలు  41,762 ఉండగా.. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యను అందించే దిశగా 2,104 స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటయ్యాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 20,490 పాఠశాలల్లో కంప్యూటర్ సౌకర్యం అందుబాటులోకి రాగా, 15,535 పాఠశాలలకు ఇంటర్నెట్ సేవలు అనుసంధానించబడ్డాయని మంత్రి తెలిపారు.<br />*<strong>​ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ..*</strong><br /> రాష్ట్రంలో డిజిటల్ బోధనపై శిక్షణ పొందిన ఉపాధ్యాయుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందని తెలిపారు. 2020-21లో 2,980 మంది ఉపాధ్యాయులు ఈ శిక్షణను అందుకోగా, 2021-22 నాటికి ఈ సంఖ్య 75,735 మందికి చేరిందని, 2022-23లో 31,273 మంది, 2023-24లో 448 మంది, 2024-25లో 16,618 మంది, 2025-26లో 22,519 మంది ఉపాధ్యాయులు డిజిటల్ శిక్షణను పూర్తి చేసుకున్నట్లు ఆయన వివరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/conservation-of-historical-buildings-in-telangana-is-a-priority/article-6743</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/conservation-of-historical-buildings-in-telangana-is-a-priority/article-6743</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 16:18:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260803-wa0009.jpg"                         length="236276"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పదవి విరమణ పొందిన ఉద్యోగులను సన్మానించిన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో , ఆగస్టు 03(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">దీర్ఘకాలంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఘనంగా సన్మానించారు.</p>
<p style="text-align:justify;">సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జూలై 31 నాటికి పదవి విరమణ పొందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ  కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి.శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరై ఉద్యోగుల సేవలను కొనియాడారు.</p>
<p style="text-align:justify;">మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ లో అసిస్టెంట్ సిడిపిఓ గా పని చేస్తున్న జే.రత్నకుమారి,  జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయ డ్రైవర్ సి.హెచ్. నాగరాజు పదవి విరమణ వేడుకలు బాగా జరిగాయి. </p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ  సుమారు 30 నుంచి 35 సంవత్సరాల పాటు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/district-collector-divakara-ts-honored-the-retired-employees/article-6742"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260803-wa0010.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో , ఆగస్టు 03(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">దీర్ఘకాలంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఘనంగా సన్మానించారు.</p>
<p style="text-align:justify;">సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జూలై 31 నాటికి పదవి విరమణ పొందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ  కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి.శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరై ఉద్యోగుల సేవలను కొనియాడారు.</p>
<p style="text-align:justify;">మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ లో అసిస్టెంట్ సిడిపిఓ గా పని చేస్తున్న జే.రత్నకుమారి,  జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయ డ్రైవర్ సి.హెచ్. నాగరాజు పదవి విరమణ వేడుకలు బాగా జరిగాయి. </p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ  సుమారు 30 నుంచి 35 సంవత్సరాల పాటు ప్రజా సేవలో నిర్విరామంగా సేవలు అందించి నేడు పదవి విరమణ పొందుతున్న అధికారులకు , సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  పదవీ విరమణ తర్వాత వారు జీవితం ప్రశాంతంగా, ఆరోగ్యవంతంగా జీవించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.</p>
<p style="text-align:justify;">అనంతరం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు పదవి విరమణ పొందిన వారినీ ఘనంగా సన్మానించారు. </p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పరాస్ కుమార్, డిఆర్ఓ సిహెచ్ రామ్మూర్తి, డిడబ్ల్యుఓ ఏ.ప్రమీల, జిల్లా ఉపాధి అధికారి ఎన్. మాధవి, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, పదవి విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/district-collector-divakara-ts-honored-the-retired-employees/article-6742</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/district-collector-divakara-ts-honored-the-retired-employees/article-6742</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 16:15:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260803-wa0010.jpg"                         length="146300"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పరామర్శలతో ప్రజలకు అండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.</title>
                                    <description><![CDATA[<p>  <strong>బాధిత కుటుంబాలకు ఓదార్పు – ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్,ఆగష్టు 2(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పలు పరామర్శ కార్యక్రమాల్లో పాల్గొని బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. ఇటీవల వివిధ కారణాలతో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి ఇళ్లకు వెళ్లి మృతులకు నివాళులర్పించిన ఆయన, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.<br />ఈ సందర్భంగా బాధిత కుటుంబాల పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, వారి బాధలో తాము భాగస్వాములమని పేర్కొన్నారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, అవసరమైన ప్రతి విషయంలో తమ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండటం ప్రజాప్రతినిధి బాధ్యత అని, నియోజకవర్గ ప్రజల సుఖదుఃఖాల్లో ఎల్లప్పుడూ భాగస్వామిగా ఉంటానని ఆయన తెలిపారు.<br />ఎమ్మెల్యే రాకతో బాధిత కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/mla-padi-kaushik-reddy-stands-by-the-people-with-advice/article-6741"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260802-wa0040.jpg" alt=""></a><br /><p> <strong>బాధిత కుటుంబాలకు ఓదార్పు – ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్,ఆగష్టు 2(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పలు పరామర్శ కార్యక్రమాల్లో పాల్గొని బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. ఇటీవల వివిధ కారణాలతో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి ఇళ్లకు వెళ్లి మృతులకు నివాళులర్పించిన ఆయన, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.<br />ఈ సందర్భంగా బాధిత కుటుంబాల పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, వారి బాధలో తాము భాగస్వాములమని పేర్కొన్నారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, అవసరమైన ప్రతి విషయంలో తమ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండటం ప్రజాప్రతినిధి బాధ్యత అని, నియోజకవర్గ ప్రజల సుఖదుఃఖాల్లో ఎల్లప్పుడూ భాగస్వామిగా ఉంటానని ఆయన తెలిపారు.<br />ఎమ్మెల్యే రాకతో బాధిత కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు పరామర్శ కార్యక్రమాల్లో పాల్గొని మృతులకు నివాళులర్పించారు.<br />నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వరుసగా పరామర్శ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిమానవీయ కోణాన్ని పలువురు అభినందించారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260802-wa0039.jpg" alt="IMG-20260802-WA0039" width="1600" height="1200"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/mla-padi-kaushik-reddy-stands-by-the-people-with-advice/article-6741</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/mla-padi-kaushik-reddy-stands-by-the-people-with-advice/article-6741</guid>
                <pubDate>Sun, 02 Aug 2026 21:53:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260802-wa0040.jpg"                         length="294724"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హుజురాబాద్ సభలో రావుల వేణుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కితాబు.</title>
                                    <description><![CDATA[<p>*<strong>"నుదిటి సింధూరమే వేణు ప్రత్యేక గుర్తింపు.. ప్రతి హిందువు సంప్రదాయాలను గౌరవించాలి"*</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్,ఆగష్టు 2(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">హుజురాబాద్ పట్టణానికి చెందిన భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకుడు, కట్టర్ కాషాయవాది రావుల వేణును కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల హుజురాబాద్‌కు విచ్చేసిన కేంద్ర మంత్రికి రావుల వేణు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ రావుల వేణు గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు.<br />ఈ సందర్భంగా మాట్లాడుతూ, రావుల వేణు ఎల్లప్పుడూ నుదిటిపై సింధూరం ధరించి హైందవ సంప్రదాయాల పట్ల తన అంకితభావాన్ని చాటుకుంటున్నారని పేర్కొన్నారు. "వేణు నుదిటిపై సింధూరం ఉంటేనే వెంటనే గుర్తుపట్టగలుగుతాం. అదే ఆయనకు ప్రత్యేక గుర్తింపుగా మారింది. సింధూరం లేకపోతే ఆయన ముఖంలో ఏదో వెలితి కనిపించినట్లు అనిపిస్తుంది" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. సభలో ఈ వ్యాఖ్యలకు కార్యకర్తలు ఘన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/union-minister-bandi-sanjay-kitabu-raos-flute-in-the-huzurabad/article-6740"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260802-wa0041.jpg" alt=""></a><br /><p>*<strong>"నుదిటి సింధూరమే వేణు ప్రత్యేక గుర్తింపు.. ప్రతి హిందువు సంప్రదాయాలను గౌరవించాలి"*</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్,ఆగష్టు 2(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">హుజురాబాద్ పట్టణానికి చెందిన భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకుడు, కట్టర్ కాషాయవాది రావుల వేణును కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల హుజురాబాద్‌కు విచ్చేసిన కేంద్ర మంత్రికి రావుల వేణు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ రావుల వేణు గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు.<br />ఈ సందర్భంగా మాట్లాడుతూ, రావుల వేణు ఎల్లప్పుడూ నుదిటిపై సింధూరం ధరించి హైందవ సంప్రదాయాల పట్ల తన అంకితభావాన్ని చాటుకుంటున్నారని పేర్కొన్నారు. "వేణు నుదిటిపై సింధూరం ఉంటేనే వెంటనే గుర్తుపట్టగలుగుతాం. అదే ఆయనకు ప్రత్యేక గుర్తింపుగా మారింది. సింధూరం లేకపోతే ఆయన ముఖంలో ఏదో వెలితి కనిపించినట్లు అనిపిస్తుంది" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. సభలో ఈ వ్యాఖ్యలకు కార్యకర్తలు ఘన చప్పట్లతో స్పందించారు.<br />రావుల వేణు వంటి సిద్ధాంత నిబద్ధత కలిగిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి బలమని కేంద్ర మంత్రి అన్నారు. వ్యక్తిగత జీవితంలోనూ, సామాజిక కార్యక్రమాల్లోనూ హైందవ సంప్రదాయాలను ఆచరిస్తూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రతి కార్యకర్త రావుల వేణు వంటి క్రమశిక్షణ, నిబద్ధతను అలవర్చుకోవాలని సూచించారు.<br />హైందవ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ ప్రతి హిందువు బాధ్యత అని బండి సంజయ్ పేర్కొన్నారు. నుదిటిపై సింధూరం ధరించడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాకుండా మన సంస్కృతి, విశ్వాసానికి ప్రతీక అని చెప్పారు. హిందువులందరూ తమ సంప్రదాయాలను గౌరవించి ఆచరించాలని పిలుపునిచ్చారు.<br />కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రావుల వేణుపై ఆయన వ్యక్తం చేసిన ప్రశంసలు హుజురాబాద్ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగా, స్థానిక రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/union-minister-bandi-sanjay-kitabu-raos-flute-in-the-huzurabad/article-6740</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/union-minister-bandi-sanjay-kitabu-raos-flute-in-the-huzurabad/article-6740</guid>
                <pubDate>Sun, 02 Aug 2026 21:50:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260802-wa0041.jpg"                         length="68501"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>స్నేహ బంధానికి ప్రపంచం వందనం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్ , ఆగస్టు 2(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం బోర్నాపల్లి గ్రామంలో స్నేహ బంధాల సందడి నెలకొంది. బోర్నాపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు గంట శ్రీనివాస్ తన స్నేహితులతో కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కష్టసుఖాలు, బాధ్యతలు, జీవిత అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా స్నేహితుల మధ్య ఆప్యాయత, అనుబంధం, ఆత్మీయత ప్రతిఫలించింది.<br />చిన్నారుల నుంచి యువత, ఉద్యోగులు, వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్నేహితులను గుర్తు చేసుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, సామాజిక మాధ్యమాలు, ప్రత్యక్ష సమావేశాల ద్వారా స్నేహ బంధాలను మరింత బలపరిచారు.<br />స్నేహం అనేది కేవలం పరిచయం మాత్రమే కాదని, నమ్మకం, ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవంతో నిర్మితమయ్యే జీవితాంతం నిలిచే అనుబంధమని పలువురు అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యుల తర్వాత కష్టసుఖాల్లో అండగా నిలిచేది</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/the-world-salutes-the-bond-of-friendship/article-6739"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260802-wa0042.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్ , ఆగస్టు 2(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం బోర్నాపల్లి గ్రామంలో స్నేహ బంధాల సందడి నెలకొంది. బోర్నాపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు గంట శ్రీనివాస్ తన స్నేహితులతో కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కష్టసుఖాలు, బాధ్యతలు, జీవిత అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా స్నేహితుల మధ్య ఆప్యాయత, అనుబంధం, ఆత్మీయత ప్రతిఫలించింది.<br />చిన్నారుల నుంచి యువత, ఉద్యోగులు, వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్నేహితులను గుర్తు చేసుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, సామాజిక మాధ్యమాలు, ప్రత్యక్ష సమావేశాల ద్వారా స్నేహ బంధాలను మరింత బలపరిచారు.<br />స్నేహం అనేది కేవలం పరిచయం మాత్రమే కాదని, నమ్మకం, ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవంతో నిర్మితమయ్యే జీవితాంతం నిలిచే అనుబంధమని పలువురు అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యుల తర్వాత కష్టసుఖాల్లో అండగా నిలిచేది నిజమైన స్నేహితుడేనని పేర్కొన్నారు.<br />ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా పలు విద్యాసంస్థలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి. విద్యార్థులు ఒకరికొకరు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లు కట్టుకుని శుభాకాంక్షలు చెప్పుకోగా, మరికొన్ని చోట్ల మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించి స్నేహానికి సామాజిక బాధ్యతను జోడించారు.<br />సామాజిక మాధ్యమాల్లో ఫ్రెండ్‌షిప్ డే సందేశాలు, ఫొటోలు, వీడియోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. చిన్ననాటి స్నేహితులతో గడిపిన మధుర జ్ఞాపకాలను పంచుకుంటూ వేలాది మంది భావోద్వేగ పోస్టులు చేశారు. "స్నేహితుడు అంటే అవసరంలో అండగా నిలిచే మనిషి", "స్నేహమే జీవితాంతం నిలిచే నమ్మకం" వంటి సందేశాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి.<br />ఈ సందర్భంగా గంట శ్రీనివాస్ మాట్లాడుతూ, స్నేహితులు కేవలం శుభాకాంక్షలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లోనూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్నేహితులతో కలిసి మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, అనాథ పిల్లల విద్యకు తోడ్పాటు అందించడం, వృద్ధుల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.<br />ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా "మిత్రులే నిజమైన సంపద", "స్నేహమే జీవితానికి బలం" అనే సందేశాలు ప్రతి ఒక్కరి హృదయాలను తాకగా, స్వార్థం లేని స్నేహ బంధాలే సమాజాన్ని మరింత బలంగా నిలబెడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/the-world-salutes-the-bond-of-friendship/article-6739</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/the-world-salutes-the-bond-of-friendship/article-6739</guid>
                <pubDate>Sun, 02 Aug 2026 21:47:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260802-wa0042.jpg"                         length="213230"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        