<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.telanganamuchatlu.in/telangana-news/category-3" rel="self" type="application/rss+xml" />
                <generator>Telangana Muchatlu RSS Feed Generator</generator>
                <title>Telangana News - Telangana Muchatlu</title>
                <link>https://www.telanganamuchatlu.in/category/3/rss</link>
                <description>Telangana News RSS Feed</description>
                
                            <item>
                <title>పెద్దమందడిలో ఘనంగా మేడే వేడుకలు.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,మే01( తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో గురువారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పారిశుద్ధ కార్మికుల మండల అధ్యక్షురాలు ఘట్టమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కార్మికులు, మహిళలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎర్రజెండాను ఆవిష్కరించి కార్మిక అమరవీరులకు నివాళులర్పించారు.అనంతరం మాట్లాడిన నాయకులు ప్రపంచ కార్మిక దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని, కార్మికుల కృషితోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.పారిశుద్ధ కార్మికుల మండల అధ్యక్షురాలు ఘట్టమ్మ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత కృషి చేయాలని కోరారు. పారిశుద్ధ కార్మికులకు తగిన వేతనాలు, భద్రతా సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పారిశుద్ధ కార్మికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/mayday-celebrations-in-large-crowds/article-5822"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0117.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,మే01( తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో గురువారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పారిశుద్ధ కార్మికుల మండల అధ్యక్షురాలు ఘట్టమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కార్మికులు, మహిళలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎర్రజెండాను ఆవిష్కరించి కార్మిక అమరవీరులకు నివాళులర్పించారు.అనంతరం మాట్లాడిన నాయకులు ప్రపంచ కార్మిక దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని, కార్మికుల కృషితోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.పారిశుద్ధ కార్మికుల మండల అధ్యక్షురాలు ఘట్టమ్మ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత కృషి చేయాలని కోరారు. పారిశుద్ధ కార్మికులకు తగిన వేతనాలు, భద్రతా సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పారిశుద్ధ కార్మికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/mayday-celebrations-in-large-crowds/article-5822</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/mayday-celebrations-in-large-crowds/article-5822</guid>
                <pubDate>Fri, 01 May 2026 20:00:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0117.jpg"                         length="94041"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రామిక శక్తి అవార్డు అందుకున్న దయ్యాల దాసు.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,మే01(తెలంగాణ ముచ్చట్లు)</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి దయ్యాల దాసుకు శ్రామిక శక్తి అవార్డు ప్రదానం చేశారు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు.ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లు, కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం దయ్యాల దాసు ఎన్నో సంవత్సరాలుగా నిరంతరం చేస్తున్న పోరాటాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.ముఖ్యంగా కార్మికులకు బీమా, ఆరోగ్య సదుపాయాలు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాల అమలు వంటి అంశాలపై ఆయన చేస్తున్న కృషిని పలువురు నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా దయ్యాల దాసు మాట్లాడుతూ.. కార్మికుల సేవలో తనకు వచ్చిన ఈ గౌరవం మరింత</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/dayyala-dasu-who-received-shramika-shakti-award/article-5821"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0099.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,మే01(తెలంగాణ ముచ్చట్లు)</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి దయ్యాల దాసుకు శ్రామిక శక్తి అవార్డు ప్రదానం చేశారు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు.ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లు, కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం దయ్యాల దాసు ఎన్నో సంవత్సరాలుగా నిరంతరం చేస్తున్న పోరాటాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.ముఖ్యంగా కార్మికులకు బీమా, ఆరోగ్య సదుపాయాలు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాల అమలు వంటి అంశాలపై ఆయన చేస్తున్న కృషిని పలువురు నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా దయ్యాల దాసు మాట్లాడుతూ.. కార్మికుల సేవలో తనకు వచ్చిన ఈ గౌరవం మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని, ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు.కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా నిరంతరం కృషి చేస్తానని, శ్రమజీవుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నేతలు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని దయ్యాల దాసును అభినందించారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/dayyala-dasu-who-received-shramika-shakti-award/article-5821</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/dayyala-dasu-who-received-shramika-shakti-award/article-5821</guid>
                <pubDate>Fri, 01 May 2026 18:59:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0099.jpg"                         length="597062"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రపంచానికి శాంతి సందేశం బుద్ధుడు.</title>
                                    <description><![CDATA[<div><strong>హుజురాబాద్‌లో ఘన నివాళి</strong></div>
<div><strong>బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జయంతి</strong></div>
<div><strong>అహింస మార్గం పాటించలని పిలుపు</strong></div>
<div>  </div>
<div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 1(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">ప్రపంచ శాంతికాముకుడు గౌతమ బుద్ధుని 2570వ జయంతిని బీసీ జేఏసీ హుజురాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద జరిగిన కార్యక్రమానికి అధ్యక్షుడు సందేల వెంకన్న నాయకత్వం వహించారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ, గౌతమ బుద్ధుడు రాజవంశంలో జన్మించి భోగభాగ్యాలను త్యజించి మానవాళి శ్రేయస్సు కోసం సన్యాసం స్వీకరించారని తెలిపారు. దుఃఖరహిత సమాజ నిర్మాణం కోసం ఆయన చూపిన మార్గం ప్రపంచానికి ఆదర్శమని కొనియాడారు.</div>
<div style="text-align:justify;">మనిషి తన కోరికలను అదుపులో ఉంచుకున్నప్పుడే నిజమైన ఆనందాన్ని పొందగలడని, ధ్యానం ద్వారా మానసిక వికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సమాజంలోని అజ్ఞానాన్ని తొలగించి ప్రజలను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో బుద్ధుని బోధనలు కీలకమని తెలిపారు.</div>
<div style="text-align:justify;">ప్రజలు బుద్ధుడి బాటలో నడుచుకుని సత్యం, ధర్మం,</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/buddha-is-the-message-of-peace-to-the-world/article-5820"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0107.jpg" alt=""></a><br /><div><strong>హుజురాబాద్‌లో ఘన నివాళి</strong></div>
<div><strong>బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జయంతి</strong></div>
<div><strong>అహింస మార్గం పాటించలని పిలుపు</strong></div>
<div> </div>
<div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 1(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">ప్రపంచ శాంతికాముకుడు గౌతమ బుద్ధుని 2570వ జయంతిని బీసీ జేఏసీ హుజురాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద జరిగిన కార్యక్రమానికి అధ్యక్షుడు సందేల వెంకన్న నాయకత్వం వహించారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ, గౌతమ బుద్ధుడు రాజవంశంలో జన్మించి భోగభాగ్యాలను త్యజించి మానవాళి శ్రేయస్సు కోసం సన్యాసం స్వీకరించారని తెలిపారు. దుఃఖరహిత సమాజ నిర్మాణం కోసం ఆయన చూపిన మార్గం ప్రపంచానికి ఆదర్శమని కొనియాడారు.</div>
<div style="text-align:justify;">మనిషి తన కోరికలను అదుపులో ఉంచుకున్నప్పుడే నిజమైన ఆనందాన్ని పొందగలడని, ధ్యానం ద్వారా మానసిక వికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సమాజంలోని అజ్ఞానాన్ని తొలగించి ప్రజలను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో బుద్ధుని బోధనలు కీలకమని తెలిపారు.</div>
<div style="text-align:justify;">ప్రజలు బుద్ధుడి బాటలో నడుచుకుని సత్యం, ధర్మం, అహింస మార్గాలను అనుసరించాలని పిలుపునిచ్చారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, సిర్సపల్లి సర్పంచ్ పుల్సాని రామారావు, ఉప సర్పంచ్ల ఫోరం కన్వీనర్ వన్నాల శివాజీ, పుల్కల్ ఈశ్వర్ రెడ్డి, ఇప్పకాయల సాగర్, రవీందర్, కొలిపాక సమ్మయ్య, సబ్బని రాజేందర్, మాము నూరి ప్రవీణ్ కుమార్, కోట భాస్కర్, ఎండి బాబర్, గరవేణి శ్రీకాంత్, కొలిపాక క్రాంతి కుమార్, తూముల శ్రీకాంత్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/buddha-is-the-message-of-peace-to-the-world/article-5820</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/buddha-is-the-message-of-peace-to-the-world/article-5820</guid>
                <pubDate>Fri, 01 May 2026 18:57:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0107.jpg"                         length="147831"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హుజురాబాద్‌లో హాకీ జోష్ – వేసవి శిబిరంతో యువతకు సువర్ణావకాశం.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">వేసవిలో నిర్వహిస్తున్న హాకీ శిక్షణ శిబిరాన్ని యువ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని హాకీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని హైస్కూల్ క్రీడా మైదానంలో శుక్రవారం వేసవి హాకీ శిక్షణ శిబిరాన్ని జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, క్లబ్ సెక్రటరీ బొడిగె తిరుపతి గౌడ్ కలిసి ప్రారంభించారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హాకీ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. వేసవి శిబిరం ద్వారా మౌలిక నైపుణ్యాలు పెంపొందించుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని సూచించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం పెరగడమే కాకుండా శారీరక దృఢత్వం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">ఈ శిబిరంలో పాల్గొనే వారికి పూర్తి స్థాయి ఉచిత శిక్షణ అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో మాజీ క్లబ్</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/hockey-josh-in-huzurabad-%E2%80%93-golden-opportunity-for-youth-with/article-5819"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0111.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">వేసవిలో నిర్వహిస్తున్న హాకీ శిక్షణ శిబిరాన్ని యువ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని హాకీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని హైస్కూల్ క్రీడా మైదానంలో శుక్రవారం వేసవి హాకీ శిక్షణ శిబిరాన్ని జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, క్లబ్ సెక్రటరీ బొడిగె తిరుపతి గౌడ్ కలిసి ప్రారంభించారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హాకీ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. వేసవి శిబిరం ద్వారా మౌలిక నైపుణ్యాలు పెంపొందించుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని సూచించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం పెరగడమే కాకుండా శారీరక దృఢత్వం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">ఈ శిబిరంలో పాల్గొనే వారికి పూర్తి స్థాయి ఉచిత శిక్షణ అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో మాజీ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు భూసారపు శంకర్, సీనియర్ క్రీడాకారులు గుడ్డెలుగుల సమ్మయ్య, వేముల రవికుమార్, శ్యాంసుందర్, సజ్జు, యూసుఫ్, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రాజు, రాజేష్, సాయి కృష్ణ, కోచ్ విక్రమ్, సాంబరాజు, వినయ్ వంశీతో పాటు సీనియర్, జూనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/hockey-josh-in-huzurabad-%E2%80%93-golden-opportunity-for-youth-with/article-5819</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/hockey-josh-in-huzurabad-%E2%80%93-golden-opportunity-for-youth-with/article-5819</guid>
                <pubDate>Fri, 01 May 2026 18:55:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0111.jpg"                         length="234270"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బలహీనతలకు బ్రేక్… ‘బాల భరోసా’తో చిన్నారుల ఆరోగ్యానికి గట్టి అండ</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>హుజూరాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99లో భాగంగా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘బాల భరోసా’ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ రొంటాల సుహాసిని ఘనంగా ప్రారంభించారు. చిన్నారుల ఆరోగ్య సమస్యలకు సమగ్ర పరిష్కారం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె తెలిపారు.</div>
<div style="text-align:justify;">RBSK ద్వారా వైద్యపరమైన లోపాలు గుర్తించిన 23 మంది పిల్లలకు నిపుణుడు డాక్టర్ నవీన్ ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు అవసరమైన చికిత్సలు అందించేందుకు వైద్య బృందం కృషి చేస్తోందని పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణ రెడ్డి, డిప్యూటీ DMHO శ్రవణ్ కుమార్, డాక్టర్ తులసీదాస్, డాక్టర్ జరీనా, CDPO సుగుణతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు స్థానికులు అభినందనలు తెలిపారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/break-the-weaknesses-with-bala-bharosa-strengthen-the-health-of/article-5818"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0112.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>హుజూరాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99లో భాగంగా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘బాల భరోసా’ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ రొంటాల సుహాసిని ఘనంగా ప్రారంభించారు. చిన్నారుల ఆరోగ్య సమస్యలకు సమగ్ర పరిష్కారం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె తెలిపారు.</div>
<div style="text-align:justify;">RBSK ద్వారా వైద్యపరమైన లోపాలు గుర్తించిన 23 మంది పిల్లలకు నిపుణుడు డాక్టర్ నవీన్ ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు అవసరమైన చికిత్సలు అందించేందుకు వైద్య బృందం కృషి చేస్తోందని పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణ రెడ్డి, డిప్యూటీ DMHO శ్రవణ్ కుమార్, డాక్టర్ తులసీదాస్, డాక్టర్ జరీనా, CDPO సుగుణతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు స్థానికులు అభినందనలు తెలిపారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/break-the-weaknesses-with-bala-bharosa-strengthen-the-health-of/article-5818</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/break-the-weaknesses-with-bala-bharosa-strengthen-the-health-of/article-5818</guid>
                <pubDate>Fri, 01 May 2026 18:54:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0112.jpg"                         length="224740"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వడదెబ్బతో మహిళ మృతి – కుటుంబంలో విషాదం .</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్,మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లీ 14వ వార్డుకు చెందిన సటికం సారయ్య గారి తల్లి సటికం నర్సమ్మ గారు వడదెబ్బకు గురై ఈ రోజు ఉదయం మృతిచెందారు. ఆమె మృతి కుటుంబ సభ్యులకు, బంధువులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని స్థానికులు, పరిచయస్తులు మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/death-of-a-woman-due-to-sunstroke-tragedy-in/article-5817"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0108.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్,మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లీ 14వ వార్డుకు చెందిన సటికం సారయ్య గారి తల్లి సటికం నర్సమ్మ గారు వడదెబ్బకు గురై ఈ రోజు ఉదయం మృతిచెందారు. ఆమె మృతి కుటుంబ సభ్యులకు, బంధువులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని స్థానికులు, పరిచయస్తులు మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/death-of-a-woman-due-to-sunstroke-tragedy-in/article-5817</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/death-of-a-woman-due-to-sunstroke-tragedy-in/article-5817</guid>
                <pubDate>Fri, 01 May 2026 18:32:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0108.jpg"                         length="297980"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హుజురాబాద్‌లో మే డే సంబరాలు ఘనంగా – కార్మికుల ఐక్యతకు గళం .</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div>  </div>
<div>హుజురాబాద్ పట్టణంలోని రైస్ మిల్లు కార్మికుల ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లుల కార్మిక సంఘం అధ్యక్షుడు ప్రతాప శ్రీనివాస్ జెండాను ఆవిష్కరించారు.</div>
<div>కార్మికులు “కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పరస్పరం స్వీట్లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు.</div>
<div>ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి సంపత్ రెడ్డి, నాయకులు సారంగపాణి, కుమార్, సురేష్, నాగరాజు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/huzurabad-celebrates-may-day-with-grandeur-a-rallying-cry/article-5816"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0110.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div> </div>
<div>హుజురాబాద్ పట్టణంలోని రైస్ మిల్లు కార్మికుల ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లుల కార్మిక సంఘం అధ్యక్షుడు ప్రతాప శ్రీనివాస్ జెండాను ఆవిష్కరించారు.</div>
<div>కార్మికులు “కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పరస్పరం స్వీట్లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు.</div>
<div>ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి సంపత్ రెడ్డి, నాయకులు సారంగపాణి, కుమార్, సురేష్, నాగరాజు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/huzurabad-celebrates-may-day-with-grandeur-a-rallying-cry/article-5816</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/huzurabad-celebrates-may-day-with-grandeur-a-rallying-cry/article-5816</guid>
                <pubDate>Fri, 01 May 2026 18:31:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0110.jpg"                         length="96228"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రీ రామనామ ఘోషతో మార్మోగిన రంగాపూర్ .</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్,మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">హుజురాబాద్ మండలంలోని రంగాపూర్ గ్రామంలో ఉన్న భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ మాలాదారులు ఆధ్యాత్మిక వేడుకలను ఘనంగా ప్రారంభించారు. 24 గంటల పాటు కొనసాగనున్న “శ్రీరామ జయరామ” నగర సంకీర్తన కార్యక్రమం భక్తి భావాలను ఉప్పొంగించింది.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా ఆలయం నుంచి భక్తులు ఊరేగింపుగా బయలుదేరి గ్రామ వీధుల్లో భజనలు, నృత్యాలతో సందడి చేశారు. “జై శ్రీరామ్” నినాదాలతో గ్రామమంతా మార్మోగింది. అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుని సంకీర్తనలు ప్రారంభించారు.</div>
<div style="text-align:justify;">మాలాదారుల రామనామ స్మరణతో రంగాపూర్ గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుని భక్తి పరవశంలో మునిగిపోయింది.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/rangapur-is-enthralled-by-sri-ramanama-ghosha/article-5815"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0109.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్,మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">హుజురాబాద్ మండలంలోని రంగాపూర్ గ్రామంలో ఉన్న భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ మాలాదారులు ఆధ్యాత్మిక వేడుకలను ఘనంగా ప్రారంభించారు. 24 గంటల పాటు కొనసాగనున్న “శ్రీరామ జయరామ” నగర సంకీర్తన కార్యక్రమం భక్తి భావాలను ఉప్పొంగించింది.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా ఆలయం నుంచి భక్తులు ఊరేగింపుగా బయలుదేరి గ్రామ వీధుల్లో భజనలు, నృత్యాలతో సందడి చేశారు. “జై శ్రీరామ్” నినాదాలతో గ్రామమంతా మార్మోగింది. అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుని సంకీర్తనలు ప్రారంభించారు.</div>
<div style="text-align:justify;">మాలాదారుల రామనామ స్మరణతో రంగాపూర్ గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుని భక్తి పరవశంలో మునిగిపోయింది.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/rangapur-is-enthralled-by-sri-ramanama-ghosha/article-5815</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/rangapur-is-enthralled-by-sri-ramanama-ghosha/article-5815</guid>
                <pubDate>Fri, 01 May 2026 18:29:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0109.jpg"                         length="145850"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, మే 01(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div style="text-align:justify;">  </div>
<div style="text-align:justify;">వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది వడదెబ్బ నుంచి ఉపశమనం పొందేందుకు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సత్తుపల్లి బస్టాండ్‌లో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శుక్రవారం ఈ కార్యక్రమాన్ని సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ సేవా సమితి సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవి కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని, ప్రయాణికులకు ఉపశమనం కలిగించడం హర్షణీయమని తెలిపారు. వేసవి మొత్తం ఈ సేవ కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా అనుగ్రహ ఆశీస్సులతో, మాతృశ్రీ ఈశ్వరమ్మ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం నుంచి ఎండాకాలం అంతా బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు ప్రతిరోజూ మజ్జిగ పంపిణీ చేయాలని సత్యసాయి సేవా సమితి నిర్ణయించినట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ ఇన్‌చార్జ్ ప్రతాప్, రత్తయ్య, యూత్ ఇన్‌చార్జ్ సావిత్రి,</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/distribution-of-free-buttermilk-under-the-auspices-of-sathya-sai/article-5814"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0078.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, మే 01(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div style="text-align:justify;"> </div>
<div style="text-align:justify;">వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది వడదెబ్బ నుంచి ఉపశమనం పొందేందుకు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సత్తుపల్లి బస్టాండ్‌లో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శుక్రవారం ఈ కార్యక్రమాన్ని సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ సేవా సమితి సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవి కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని, ప్రయాణికులకు ఉపశమనం కలిగించడం హర్షణీయమని తెలిపారు. వేసవి మొత్తం ఈ సేవ కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా అనుగ్రహ ఆశీస్సులతో, మాతృశ్రీ ఈశ్వరమ్మ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం నుంచి ఎండాకాలం అంతా బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు ప్రతిరోజూ మజ్జిగ పంపిణీ చేయాలని సత్యసాయి సేవా సమితి నిర్ణయించినట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ ఇన్‌చార్జ్ ప్రతాప్, రత్తయ్య, యూత్ ఇన్‌చార్జ్ సావిత్రి, కమల, చెన్నమ్మ, శ్రీలక్ష్మి, బాలవికాస్ విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే సత్యసాయి సంస్థల ఖమ్మం జిల్లా విద్యా విభాగ సమన్వయకర్త తనూజ, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ పి. ప్రవీణ్ కుమార్, వి.బి.ఓ కిన్నెర ఆనందరావు తదితరులు హాజరయ్యారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/distribution-of-free-buttermilk-under-the-auspices-of-sathya-sai/article-5814</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/distribution-of-free-buttermilk-under-the-auspices-of-sathya-sai/article-5814</guid>
                <pubDate>Fri, 01 May 2026 16:32:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0078.jpg"                         length="341022"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జెడ్‌పీజీహెచ్‌ఎస్‌లో క్రీడా శిబిరాల ఆరంభం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, మే 01 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">పట్టణంలోని అయ్యగారిపేట జెడ్‌పీజీహెచ్‌ఎస్ పాఠశాలలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడం, శారీరక దారుఢ్యాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో యోగా, కరాటే వంటి విభాగాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తూ విద్యార్థులను పోటీ స్థాయికి తీర్చిదిద్దే చర్యలు చేపట్టారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కెట్ కమిటీ ఛైర్మన్ డి. ఆనందరావు శిబిరాలను ప్రారంభించి మాట్లాడారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని ఇలాంటి శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుతారని ఆయన పేర్కొన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, సమయపాలన, జట్టు భావన వంటి విలువలు పెంపొందుతాయని తెలిపారు. నిరంతర సాధనతో విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రతిభ చాటాలని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/commencement-of-sports-camps-at-zpghs/article-5813"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0071.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, మే 01 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">పట్టణంలోని అయ్యగారిపేట జెడ్‌పీజీహెచ్‌ఎస్ పాఠశాలలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడం, శారీరక దారుఢ్యాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో యోగా, కరాటే వంటి విభాగాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తూ విద్యార్థులను పోటీ స్థాయికి తీర్చిదిద్దే చర్యలు చేపట్టారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కెట్ కమిటీ ఛైర్మన్ డి. ఆనందరావు శిబిరాలను ప్రారంభించి మాట్లాడారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని ఇలాంటి శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుతారని ఆయన పేర్కొన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, సమయపాలన, జట్టు భావన వంటి విలువలు పెంపొందుతాయని తెలిపారు. నిరంతర సాధనతో విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్. నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు కీలకమని, ఈ శిబిరాల ద్వారా గ్రామీణ విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. కరాటే ఇన్‌ఛార్జ్ వి. పిచ్చయ్య, యోగా ఇన్‌ఛార్జ్ చీకటి.శ్రీదేవి మాట్లాడుతూ శిబిరాల్లో విద్యార్థులకు నిత్య శిక్షణతో పాటు పోటీ స్థాయి నైపుణ్యాలను అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని శిబిరాల ప్రారంభాన్ని హర్షధ్వనులతో ఆహ్వానించారు. శిబిరాలు మరికొన్ని రోజుల పాటు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0072.jpg" alt="IMG-20260501-WA0072" width="1600" height="714"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/commencement-of-sports-camps-at-zpghs/article-5813</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/commencement-of-sports-camps-at-zpghs/article-5813</guid>
                <pubDate>Fri, 01 May 2026 16:30:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0071.jpg"                         length="126160"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>10వ తరగతిలో  526 మార్కులతో మెరిసిన విద్యార్థిని.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>వేలేరు, ఏప్రిల్ 30 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన ఉన్నత పాఠశాల విద్యార్థిని వెంగల అర్చన 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఆమె మొత్తం 600 మార్కులకు గాను 526 మార్కులు సాధించి తన ప్రతిభను చాటింది.</div>
<div style="text-align:justify;">అర్చన సాధించిన ఈ విజయంతో ఆనంద వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు,ఉపాధ్యాయులు మరియు కుటుంబ సభ్యులు ఆమెను హృదయపూర్వకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులు మరెందరికో ఆదర్శంగా నిలుస్తారని పలువురు అభిప్రాయపడ్డారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/a-bright-student-with-526-marks-in-class-10th/article-5812"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-04/img-20260430-wa0130.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>వేలేరు, ఏప్రిల్ 30 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన ఉన్నత పాఠశాల విద్యార్థిని వెంగల అర్చన 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఆమె మొత్తం 600 మార్కులకు గాను 526 మార్కులు సాధించి తన ప్రతిభను చాటింది.</div>
<div style="text-align:justify;">అర్చన సాధించిన ఈ విజయంతో ఆనంద వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు,ఉపాధ్యాయులు మరియు కుటుంబ సభ్యులు ఆమెను హృదయపూర్వకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులు మరెందరికో ఆదర్శంగా నిలుస్తారని పలువురు అభిప్రాయపడ్డారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/a-bright-student-with-526-marks-in-class-10th/article-5812</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/a-bright-student-with-526-marks-in-class-10th/article-5812</guid>
                <pubDate>Thu, 30 Apr 2026 22:04:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-04/img-20260430-wa0130.jpg"                         length="121764"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అంబాల వెంకటేశ్వర్లకు దళిత రత్న పురస్కారం.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి, ఏప్రిల్ 30( తెలంగాణ ముచ్చట్లు) </strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామానికి చెందిన అంబాల వెంకటేశ్వర్లకు అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ప్రతిష్టాత్మకమైన “దళిత రత్న” పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని రవీంద్ర బారతిలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించగా, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేతులమీదుగా వెంకటేశ్వర్లు అవార్డును స్వీకరించారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తనకు ఈ గౌరవం దక్కడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గ్రామస్థుల అభిమానం, తన సేవలను గుర్తించి ఈ పురస్కారం అందించడం గర్వకారణమని తెలిపారు. ఒక కళాకారునిగా గ్రామంలో చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు రావడం తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు.</div>
<div style="text-align:justify;">గ్రామంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి ఈ సంతోషాన్ని పంచుకోవడం విశేషమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి గౌరవం దక్కడం తనకు మరింత ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">ఇదిలా ఉండగా, పల్భాపూర్ గ్రామ ప్రజలు వెంకటేశ్వర్లకు “దళిత రత్న” అవార్డు</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/dalit-ratna-award-to-ambala-venkateswar/article-5811"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-04/img-20260430-wa0109.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి, ఏప్రిల్ 30( తెలంగాణ ముచ్చట్లు) </strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామానికి చెందిన అంబాల వెంకటేశ్వర్లకు అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ప్రతిష్టాత్మకమైన “దళిత రత్న” పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని రవీంద్ర బారతిలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించగా, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేతులమీదుగా వెంకటేశ్వర్లు అవార్డును స్వీకరించారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తనకు ఈ గౌరవం దక్కడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గ్రామస్థుల అభిమానం, తన సేవలను గుర్తించి ఈ పురస్కారం అందించడం గర్వకారణమని తెలిపారు. ఒక కళాకారునిగా గ్రామంలో చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు రావడం తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు.</div>
<div style="text-align:justify;">గ్రామంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి ఈ సంతోషాన్ని పంచుకోవడం విశేషమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి గౌరవం దక్కడం తనకు మరింత ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">ఇదిలా ఉండగా, పల్భాపూర్ గ్రామ ప్రజలు వెంకటేశ్వర్లకు “దళిత రత్న” అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/dalit-ratna-award-to-ambala-venkateswar/article-5811</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/dalit-ratna-award-to-ambala-venkateswar/article-5811</guid>
                <pubDate>Thu, 30 Apr 2026 22:02:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-04/img-20260430-wa0109.jpg"                         length="205093"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        