<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.telanganamuchatlu.in/telangana-news/category-3" rel="self" type="application/rss+xml" />
                <generator>Telangana Muchatlu RSS Feed Generator</generator>
                <title>Telangana News - Telangana Muchatlu</title>
                <link>https://www.telanganamuchatlu.in/category/3/rss</link>
                <description>Telangana News RSS Feed</description>
                
                            <item>
                <title>ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,మే01(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">వనపర్తి జిల్లాలో  రైతుల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోందని బీజేపీ నాయకుడు కిషన్ నాయక్ విమర్శించారు.శుక్రవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరయ్యపల్లి గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన, అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో సుమారు 180కి పైగా రైస్ మిల్లులు ఉన్నప్పటికీ, 2026 యాసంగి సీజన్‌కు ఇప్పటివరకు అతి తక్కువ  రైస్ మిల్లులకు మాత్రమే అలాట్మెంట్ ఇవ్వడం జరిగిందని ఆరోపించారు.దీంతో రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన ధాన్యం ఎండకు నష్టపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రారంభించామని చెప్పుకుంటూ ప్రచారానికి మాత్రమే పరిమితమవుతోందని, భూమిపై వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని అన్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కొనుగోలు ప్రక్రియ సక్రమంగా ప్రారంభం కాలేదని, రైతులు తమ పంటతో కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు తరబడి వేచి ఉండాల్సిన</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/negligence-of-the-government-in-procurement-of-grain/article-5826"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0119.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,మే01(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">వనపర్తి జిల్లాలో  రైతుల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోందని బీజేపీ నాయకుడు కిషన్ నాయక్ విమర్శించారు.శుక్రవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరయ్యపల్లి గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన, అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో సుమారు 180కి పైగా రైస్ మిల్లులు ఉన్నప్పటికీ, 2026 యాసంగి సీజన్‌కు ఇప్పటివరకు అతి తక్కువ  రైస్ మిల్లులకు మాత్రమే అలాట్మెంట్ ఇవ్వడం జరిగిందని ఆరోపించారు.దీంతో రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన ధాన్యం ఎండకు నష్టపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రారంభించామని చెప్పుకుంటూ ప్రచారానికి మాత్రమే పరిమితమవుతోందని, భూమిపై వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని అన్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కొనుగోలు ప్రక్రియ సక్రమంగా ప్రారంభం కాలేదని, రైతులు తమ పంటతో కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.వనపర్తి నియోజకవర్గంలోని కొన్ని కేంద్రాల్లో జల్లెడలు వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటనలు ఒకలా ఉండి, అమలు మరోలా ఉండడం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని విమర్శించారు. రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో అధికార పార్టీ నాయకులు ప్రచారంతో కాలం గడపడం సరికాదన్నారు.సంబంధిత ఎమ్మెల్యే మరియు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ధాన్యం కొనుగోలు పూర్తిస్థాయిలో ఎప్పుడు ప్రారంభమవుతుందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.అన్ని కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు తక్షణమే కల్పించాలని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని కోరారు.లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కిషన్ నాయక్ హెచ్చరించారు. రైతుల పక్షాన నిలబడటం తమ బాధ్యత అని స్పష్టం చేశారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/negligence-of-the-government-in-procurement-of-grain/article-5826</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/negligence-of-the-government-in-procurement-of-grain/article-5826</guid>
                <pubDate>Fri, 01 May 2026 21:39:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0119.jpg"                         length="322533"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వేలేరు మండల కేంద్రంలో ఘనంగా మే డే వేడుకలు.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>వేలేరు, మే 01 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">వేలేరు మండల కేంద్రంలో మే డే సందర్భంగా భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు కర్ణాకర్ మరియు హామలి సంఘం అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా జెండా ఆవిష్కరణ నిర్వహించారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిల్లా యాదగిరి, వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మరియు వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.</div>
<div style="text-align:justify;">“శ్రామికుడు లేనిదే ప్రపంచం లేదు” అని పేర్కొంటూ, వేలేరు మండల కేంద్రంలోని కార్మికులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్, వివిధ కార్మిక సంఘాల నాయకులు రమేష్, ప్రభాకర్, సంపత్, సాంబయ్య, భాస్కర్, సాంబరాజు, వీరయ్య, చంద్రయ్య,</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/may-day-celebrations-in-veleru-mandal-centre/article-5825"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0124.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>వేలేరు, మే 01 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">వేలేరు మండల కేంద్రంలో మే డే సందర్భంగా భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు కర్ణాకర్ మరియు హామలి సంఘం అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా జెండా ఆవిష్కరణ నిర్వహించారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిల్లా యాదగిరి, వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మరియు వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.</div>
<div style="text-align:justify;">“శ్రామికుడు లేనిదే ప్రపంచం లేదు” అని పేర్కొంటూ, వేలేరు మండల కేంద్రంలోని కార్మికులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్, వివిధ కార్మిక సంఘాల నాయకులు రమేష్, ప్రభాకర్, సంపత్, సాంబయ్య, భాస్కర్, సాంబరాజు, వీరయ్య, చంద్రయ్య, రాజు, కొమరయ్యకోటి, కుమార్ తదితరులు పాల్గొన్నారు<img src="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0125.jpg" alt="IMG-20260501-WA0125" width="1125" height="595"></img></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/may-day-celebrations-in-veleru-mandal-centre/article-5825</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/may-day-celebrations-in-veleru-mandal-centre/article-5825</guid>
                <pubDate>Fri, 01 May 2026 21:37:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0124.jpg"                         length="284227"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రపంచ కార్మికులారా ఏకంకండి నినాదాలతో మేడే.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి, మే 01(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">ఎల్కతుర్తి మండలంలోని గోపాల్పూర్, కేశవాపూర్, బావుపేట్, పెంచికల్పేట్ గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ మరియు దామర గ్రామంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు వేర్వేరు కార్యక్రమాల ద్వారా కార్మికుల ఐక్యతను ప్రదర్శించాయి.</div>
<div style="text-align:justify;">సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు 1886 మే 1న అమెరికాలోని చికాగో నగరంలో కార్మిక హక్కుల కోసం పోరాడి అమరులైన కార్మికులకు ఘన నివాళులు అర్పించారు. ముఖ్య అతిథి కామ్రేడ్ ఊట్కూరు రాములు మాట్లాడుతూ కార్మిక–రైతు ఐక్యతతో హక్కుల సాధనకు నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక చట్టాల మెరుగుదల, రైతుల సంక్షేమం కోసం సిపిఐ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి శనిగరపు రాజకుమార్ జెండా ఆవిష్కరించారు.</div>
<div style="text-align:justify;">దామర గ్రామంలో నిర్వహించిన మేడే వేడుకల్లో బీజేపీ మండల అధ్యక్షుడు</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/workers-of-the-world-unite-with-mayday-slogans/article-5824"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0122.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి, మే 01(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">ఎల్కతుర్తి మండలంలోని గోపాల్పూర్, కేశవాపూర్, బావుపేట్, పెంచికల్పేట్ గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ మరియు దామర గ్రామంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు వేర్వేరు కార్యక్రమాల ద్వారా కార్మికుల ఐక్యతను ప్రదర్శించాయి.</div>
<div style="text-align:justify;">సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు 1886 మే 1న అమెరికాలోని చికాగో నగరంలో కార్మిక హక్కుల కోసం పోరాడి అమరులైన కార్మికులకు ఘన నివాళులు అర్పించారు. ముఖ్య అతిథి కామ్రేడ్ ఊట్కూరు రాములు మాట్లాడుతూ కార్మిక–రైతు ఐక్యతతో హక్కుల సాధనకు నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక చట్టాల మెరుగుదల, రైతుల సంక్షేమం కోసం సిపిఐ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి శనిగరపు రాజకుమార్ జెండా ఆవిష్కరించారు.</div>
<div style="text-align:justify;">దామర గ్రామంలో నిర్వహించిన మేడే వేడుకల్లో బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఎగురవేశారు. దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి, వారి హక్కుల రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో అవగాహన ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి కార్మిక సంక్షేమం, కనీస వేతనాలు, పనిఘంటల నియంత్రణపై చర్చించారు. కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా “ప్రపంచ కార్మికులారా ఏకంకండి” నినాదాలతో మేడే అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0120.jpg" alt="IMG-20260501-WA0120" width="986" height="1600"></img> వివిధ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/workers-of-the-world-unite-with-mayday-slogans/article-5824</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/workers-of-the-world-unite-with-mayday-slogans/article-5824</guid>
                <pubDate>Fri, 01 May 2026 21:34:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0122.jpg"                         length="758329"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గుడిసెలు లేని గ్రామాలే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,మే01(తెలంగాణ ముచ్చట్లు</strong></span>):</div>
<div>  </div>
<div style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు.రైతు వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులు పాల్గొని ప్రొసీడింగ్ కాపీలు అందుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ.. గుడిసెలు లేని గ్రామాల నిర్మాణమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.పేద ప్రజలు గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.రాష్ట్రంలోని అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని, పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అన్నారు. గుడిసెల్లో జీవిస్తున్న కుటుంబాలను గుర్తించి వారికి శాశ్వత నివాస సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి,</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/villages-without-huts-is-the-target-of-the-congress-government/article-5823"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0123.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,మే01(తెలంగాణ ముచ్చట్లు</strong></span>):</div>
<div> </div>
<div style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు.రైతు వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులు పాల్గొని ప్రొసీడింగ్ కాపీలు అందుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ.. గుడిసెలు లేని గ్రామాల నిర్మాణమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.పేద ప్రజలు గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.రాష్ట్రంలోని అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని, పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అన్నారు. గుడిసెల్లో జీవిస్తున్న కుటుంబాలను గుర్తించి వారికి శాశ్వత నివాస సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యారెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, పెద్దమందడి గ్రామ సర్పంచ్ సూర్య గంగ రవి, వివిధ గ్రామాల సర్పంచ్ లు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/villages-without-huts-is-the-target-of-the-congress-government/article-5823</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/villages-without-huts-is-the-target-of-the-congress-government/article-5823</guid>
                <pubDate>Fri, 01 May 2026 21:31:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0123.jpg"                         length="927679"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పెద్దమందడిలో ఘనంగా మేడే వేడుకలు.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,మే01( తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో గురువారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పారిశుద్ధ కార్మికుల మండల అధ్యక్షురాలు ఘట్టమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కార్మికులు, మహిళలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎర్రజెండాను ఆవిష్కరించి కార్మిక అమరవీరులకు నివాళులర్పించారు.అనంతరం మాట్లాడిన నాయకులు ప్రపంచ కార్మిక దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని, కార్మికుల కృషితోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.పారిశుద్ధ కార్మికుల మండల అధ్యక్షురాలు ఘట్టమ్మ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత కృషి చేయాలని కోరారు. పారిశుద్ధ కార్మికులకు తగిన వేతనాలు, భద్రతా సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పారిశుద్ధ కార్మికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/mayday-celebrations-in-large-crowds/article-5822"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0117.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,మే01( తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో గురువారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పారిశుద్ధ కార్మికుల మండల అధ్యక్షురాలు ఘట్టమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కార్మికులు, మహిళలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎర్రజెండాను ఆవిష్కరించి కార్మిక అమరవీరులకు నివాళులర్పించారు.అనంతరం మాట్లాడిన నాయకులు ప్రపంచ కార్మిక దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని, కార్మికుల కృషితోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.పారిశుద్ధ కార్మికుల మండల అధ్యక్షురాలు ఘట్టమ్మ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత కృషి చేయాలని కోరారు. పారిశుద్ధ కార్మికులకు తగిన వేతనాలు, భద్రతా సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పారిశుద్ధ కార్మికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/mayday-celebrations-in-large-crowds/article-5822</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/mayday-celebrations-in-large-crowds/article-5822</guid>
                <pubDate>Fri, 01 May 2026 20:00:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0117.jpg"                         length="94041"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రామిక శక్తి అవార్డు అందుకున్న దయ్యాల దాసు.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,మే01(తెలంగాణ ముచ్చట్లు)</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి దయ్యాల దాసుకు శ్రామిక శక్తి అవార్డు ప్రదానం చేశారు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు.ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లు, కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం దయ్యాల దాసు ఎన్నో సంవత్సరాలుగా నిరంతరం చేస్తున్న పోరాటాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.ముఖ్యంగా కార్మికులకు బీమా, ఆరోగ్య సదుపాయాలు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాల అమలు వంటి అంశాలపై ఆయన చేస్తున్న కృషిని పలువురు నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా దయ్యాల దాసు మాట్లాడుతూ.. కార్మికుల సేవలో తనకు వచ్చిన ఈ గౌరవం మరింత</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/dayyala-dasu-who-received-shramika-shakti-award/article-5821"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0099.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,మే01(తెలంగాణ ముచ్చట్లు)</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి దయ్యాల దాసుకు శ్రామిక శక్తి అవార్డు ప్రదానం చేశారు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు.ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లు, కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం దయ్యాల దాసు ఎన్నో సంవత్సరాలుగా నిరంతరం చేస్తున్న పోరాటాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.ముఖ్యంగా కార్మికులకు బీమా, ఆరోగ్య సదుపాయాలు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాల అమలు వంటి అంశాలపై ఆయన చేస్తున్న కృషిని పలువురు నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా దయ్యాల దాసు మాట్లాడుతూ.. కార్మికుల సేవలో తనకు వచ్చిన ఈ గౌరవం మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని, ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు.కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా నిరంతరం కృషి చేస్తానని, శ్రమజీవుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నేతలు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని దయ్యాల దాసును అభినందించారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/dayyala-dasu-who-received-shramika-shakti-award/article-5821</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/dayyala-dasu-who-received-shramika-shakti-award/article-5821</guid>
                <pubDate>Fri, 01 May 2026 18:59:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0099.jpg"                         length="597062"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రపంచానికి శాంతి సందేశం బుద్ధుడు.</title>
                                    <description><![CDATA[<div><strong>హుజురాబాద్‌లో ఘన నివాళి</strong></div>
<div><strong>బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జయంతి</strong></div>
<div><strong>అహింస మార్గం పాటించలని పిలుపు</strong></div>
<div>  </div>
<div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 1(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">ప్రపంచ శాంతికాముకుడు గౌతమ బుద్ధుని 2570వ జయంతిని బీసీ జేఏసీ హుజురాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద జరిగిన కార్యక్రమానికి అధ్యక్షుడు సందేల వెంకన్న నాయకత్వం వహించారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ, గౌతమ బుద్ధుడు రాజవంశంలో జన్మించి భోగభాగ్యాలను త్యజించి మానవాళి శ్రేయస్సు కోసం సన్యాసం స్వీకరించారని తెలిపారు. దుఃఖరహిత సమాజ నిర్మాణం కోసం ఆయన చూపిన మార్గం ప్రపంచానికి ఆదర్శమని కొనియాడారు.</div>
<div style="text-align:justify;">మనిషి తన కోరికలను అదుపులో ఉంచుకున్నప్పుడే నిజమైన ఆనందాన్ని పొందగలడని, ధ్యానం ద్వారా మానసిక వికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సమాజంలోని అజ్ఞానాన్ని తొలగించి ప్రజలను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో బుద్ధుని బోధనలు కీలకమని తెలిపారు.</div>
<div style="text-align:justify;">ప్రజలు బుద్ధుడి బాటలో నడుచుకుని సత్యం, ధర్మం,</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/buddha-is-the-message-of-peace-to-the-world/article-5820"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0107.jpg" alt=""></a><br /><div><strong>హుజురాబాద్‌లో ఘన నివాళి</strong></div>
<div><strong>బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జయంతి</strong></div>
<div><strong>అహింస మార్గం పాటించలని పిలుపు</strong></div>
<div> </div>
<div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 1(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">ప్రపంచ శాంతికాముకుడు గౌతమ బుద్ధుని 2570వ జయంతిని బీసీ జేఏసీ హుజురాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద జరిగిన కార్యక్రమానికి అధ్యక్షుడు సందేల వెంకన్న నాయకత్వం వహించారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ, గౌతమ బుద్ధుడు రాజవంశంలో జన్మించి భోగభాగ్యాలను త్యజించి మానవాళి శ్రేయస్సు కోసం సన్యాసం స్వీకరించారని తెలిపారు. దుఃఖరహిత సమాజ నిర్మాణం కోసం ఆయన చూపిన మార్గం ప్రపంచానికి ఆదర్శమని కొనియాడారు.</div>
<div style="text-align:justify;">మనిషి తన కోరికలను అదుపులో ఉంచుకున్నప్పుడే నిజమైన ఆనందాన్ని పొందగలడని, ధ్యానం ద్వారా మానసిక వికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సమాజంలోని అజ్ఞానాన్ని తొలగించి ప్రజలను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో బుద్ధుని బోధనలు కీలకమని తెలిపారు.</div>
<div style="text-align:justify;">ప్రజలు బుద్ధుడి బాటలో నడుచుకుని సత్యం, ధర్మం, అహింస మార్గాలను అనుసరించాలని పిలుపునిచ్చారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, సిర్సపల్లి సర్పంచ్ పుల్సాని రామారావు, ఉప సర్పంచ్ల ఫోరం కన్వీనర్ వన్నాల శివాజీ, పుల్కల్ ఈశ్వర్ రెడ్డి, ఇప్పకాయల సాగర్, రవీందర్, కొలిపాక సమ్మయ్య, సబ్బని రాజేందర్, మాము నూరి ప్రవీణ్ కుమార్, కోట భాస్కర్, ఎండి బాబర్, గరవేణి శ్రీకాంత్, కొలిపాక క్రాంతి కుమార్, తూముల శ్రీకాంత్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/buddha-is-the-message-of-peace-to-the-world/article-5820</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/buddha-is-the-message-of-peace-to-the-world/article-5820</guid>
                <pubDate>Fri, 01 May 2026 18:57:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0107.jpg"                         length="147831"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హుజురాబాద్‌లో హాకీ జోష్ – వేసవి శిబిరంతో యువతకు సువర్ణావకాశం.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">వేసవిలో నిర్వహిస్తున్న హాకీ శిక్షణ శిబిరాన్ని యువ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని హాకీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని హైస్కూల్ క్రీడా మైదానంలో శుక్రవారం వేసవి హాకీ శిక్షణ శిబిరాన్ని జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, క్లబ్ సెక్రటరీ బొడిగె తిరుపతి గౌడ్ కలిసి ప్రారంభించారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హాకీ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. వేసవి శిబిరం ద్వారా మౌలిక నైపుణ్యాలు పెంపొందించుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని సూచించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం పెరగడమే కాకుండా శారీరక దృఢత్వం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">ఈ శిబిరంలో పాల్గొనే వారికి పూర్తి స్థాయి ఉచిత శిక్షణ అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో మాజీ క్లబ్</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/hockey-josh-in-huzurabad-%E2%80%93-golden-opportunity-for-youth-with/article-5819"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0111.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">వేసవిలో నిర్వహిస్తున్న హాకీ శిక్షణ శిబిరాన్ని యువ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని హాకీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని హైస్కూల్ క్రీడా మైదానంలో శుక్రవారం వేసవి హాకీ శిక్షణ శిబిరాన్ని జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, క్లబ్ సెక్రటరీ బొడిగె తిరుపతి గౌడ్ కలిసి ప్రారంభించారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హాకీ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. వేసవి శిబిరం ద్వారా మౌలిక నైపుణ్యాలు పెంపొందించుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని సూచించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం పెరగడమే కాకుండా శారీరక దృఢత్వం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">ఈ శిబిరంలో పాల్గొనే వారికి పూర్తి స్థాయి ఉచిత శిక్షణ అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో మాజీ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు భూసారపు శంకర్, సీనియర్ క్రీడాకారులు గుడ్డెలుగుల సమ్మయ్య, వేముల రవికుమార్, శ్యాంసుందర్, సజ్జు, యూసుఫ్, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రాజు, రాజేష్, సాయి కృష్ణ, కోచ్ విక్రమ్, సాంబరాజు, వినయ్ వంశీతో పాటు సీనియర్, జూనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/hockey-josh-in-huzurabad-%E2%80%93-golden-opportunity-for-youth-with/article-5819</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/hockey-josh-in-huzurabad-%E2%80%93-golden-opportunity-for-youth-with/article-5819</guid>
                <pubDate>Fri, 01 May 2026 18:55:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0111.jpg"                         length="234270"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బలహీనతలకు బ్రేక్… ‘బాల భరోసా’తో చిన్నారుల ఆరోగ్యానికి గట్టి అండ</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>హుజూరాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99లో భాగంగా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘బాల భరోసా’ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ రొంటాల సుహాసిని ఘనంగా ప్రారంభించారు. చిన్నారుల ఆరోగ్య సమస్యలకు సమగ్ర పరిష్కారం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె తెలిపారు.</div>
<div style="text-align:justify;">RBSK ద్వారా వైద్యపరమైన లోపాలు గుర్తించిన 23 మంది పిల్లలకు నిపుణుడు డాక్టర్ నవీన్ ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు అవసరమైన చికిత్సలు అందించేందుకు వైద్య బృందం కృషి చేస్తోందని పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణ రెడ్డి, డిప్యూటీ DMHO శ్రవణ్ కుమార్, డాక్టర్ తులసీదాస్, డాక్టర్ జరీనా, CDPO సుగుణతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు స్థానికులు అభినందనలు తెలిపారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/break-the-weaknesses-with-bala-bharosa-strengthen-the-health-of/article-5818"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0112.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>హుజూరాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99లో భాగంగా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘బాల భరోసా’ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ రొంటాల సుహాసిని ఘనంగా ప్రారంభించారు. చిన్నారుల ఆరోగ్య సమస్యలకు సమగ్ర పరిష్కారం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె తెలిపారు.</div>
<div style="text-align:justify;">RBSK ద్వారా వైద్యపరమైన లోపాలు గుర్తించిన 23 మంది పిల్లలకు నిపుణుడు డాక్టర్ నవీన్ ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు అవసరమైన చికిత్సలు అందించేందుకు వైద్య బృందం కృషి చేస్తోందని పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణ రెడ్డి, డిప్యూటీ DMHO శ్రవణ్ కుమార్, డాక్టర్ తులసీదాస్, డాక్టర్ జరీనా, CDPO సుగుణతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు స్థానికులు అభినందనలు తెలిపారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/break-the-weaknesses-with-bala-bharosa-strengthen-the-health-of/article-5818</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/break-the-weaknesses-with-bala-bharosa-strengthen-the-health-of/article-5818</guid>
                <pubDate>Fri, 01 May 2026 18:54:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0112.jpg"                         length="224740"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వడదెబ్బతో మహిళ మృతి – కుటుంబంలో విషాదం .</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్,మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లీ 14వ వార్డుకు చెందిన సటికం సారయ్య గారి తల్లి సటికం నర్సమ్మ గారు వడదెబ్బకు గురై ఈ రోజు ఉదయం మృతిచెందారు. ఆమె మృతి కుటుంబ సభ్యులకు, బంధువులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని స్థానికులు, పరిచయస్తులు మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/death-of-a-woman-due-to-sunstroke-tragedy-in/article-5817"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0108.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్,మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లీ 14వ వార్డుకు చెందిన సటికం సారయ్య గారి తల్లి సటికం నర్సమ్మ గారు వడదెబ్బకు గురై ఈ రోజు ఉదయం మృతిచెందారు. ఆమె మృతి కుటుంబ సభ్యులకు, బంధువులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని స్థానికులు, పరిచయస్తులు మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/death-of-a-woman-due-to-sunstroke-tragedy-in/article-5817</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/death-of-a-woman-due-to-sunstroke-tragedy-in/article-5817</guid>
                <pubDate>Fri, 01 May 2026 18:32:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0108.jpg"                         length="297980"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హుజురాబాద్‌లో మే డే సంబరాలు ఘనంగా – కార్మికుల ఐక్యతకు గళం .</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div>  </div>
<div>హుజురాబాద్ పట్టణంలోని రైస్ మిల్లు కార్మికుల ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లుల కార్మిక సంఘం అధ్యక్షుడు ప్రతాప శ్రీనివాస్ జెండాను ఆవిష్కరించారు.</div>
<div>కార్మికులు “కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పరస్పరం స్వీట్లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు.</div>
<div>ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి సంపత్ రెడ్డి, నాయకులు సారంగపాణి, కుమార్, సురేష్, నాగరాజు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/huzurabad-celebrates-may-day-with-grandeur-a-rallying-cry/article-5816"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0110.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div> </div>
<div>హుజురాబాద్ పట్టణంలోని రైస్ మిల్లు కార్మికుల ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లుల కార్మిక సంఘం అధ్యక్షుడు ప్రతాప శ్రీనివాస్ జెండాను ఆవిష్కరించారు.</div>
<div>కార్మికులు “కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పరస్పరం స్వీట్లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు.</div>
<div>ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి సంపత్ రెడ్డి, నాయకులు సారంగపాణి, కుమార్, సురేష్, నాగరాజు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/huzurabad-celebrates-may-day-with-grandeur-a-rallying-cry/article-5816</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/huzurabad-celebrates-may-day-with-grandeur-a-rallying-cry/article-5816</guid>
                <pubDate>Fri, 01 May 2026 18:31:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0110.jpg"                         length="96228"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రీ రామనామ ఘోషతో మార్మోగిన రంగాపూర్ .</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్,మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">హుజురాబాద్ మండలంలోని రంగాపూర్ గ్రామంలో ఉన్న భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ మాలాదారులు ఆధ్యాత్మిక వేడుకలను ఘనంగా ప్రారంభించారు. 24 గంటల పాటు కొనసాగనున్న “శ్రీరామ జయరామ” నగర సంకీర్తన కార్యక్రమం భక్తి భావాలను ఉప్పొంగించింది.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా ఆలయం నుంచి భక్తులు ఊరేగింపుగా బయలుదేరి గ్రామ వీధుల్లో భజనలు, నృత్యాలతో సందడి చేశారు. “జై శ్రీరామ్” నినాదాలతో గ్రామమంతా మార్మోగింది. అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుని సంకీర్తనలు ప్రారంభించారు.</div>
<div style="text-align:justify;">మాలాదారుల రామనామ స్మరణతో రంగాపూర్ గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుని భక్తి పరవశంలో మునిగిపోయింది.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/rangapur-is-enthralled-by-sri-ramanama-ghosha/article-5815"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0109.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్,మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">హుజురాబాద్ మండలంలోని రంగాపూర్ గ్రామంలో ఉన్న భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ మాలాదారులు ఆధ్యాత్మిక వేడుకలను ఘనంగా ప్రారంభించారు. 24 గంటల పాటు కొనసాగనున్న “శ్రీరామ జయరామ” నగర సంకీర్తన కార్యక్రమం భక్తి భావాలను ఉప్పొంగించింది.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా ఆలయం నుంచి భక్తులు ఊరేగింపుగా బయలుదేరి గ్రామ వీధుల్లో భజనలు, నృత్యాలతో సందడి చేశారు. “జై శ్రీరామ్” నినాదాలతో గ్రామమంతా మార్మోగింది. అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుని సంకీర్తనలు ప్రారంభించారు.</div>
<div style="text-align:justify;">మాలాదారుల రామనామ స్మరణతో రంగాపూర్ గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుని భక్తి పరవశంలో మునిగిపోయింది.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/rangapur-is-enthralled-by-sri-ramanama-ghosha/article-5815</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/rangapur-is-enthralled-by-sri-ramanama-ghosha/article-5815</guid>
                <pubDate>Fri, 01 May 2026 18:29:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0109.jpg"                         length="145850"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        