<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.telanganamuchatlu.in/telangana-news/category-3" rel="self" type="application/rss+xml" />
                <generator>Telangana Muchatlu RSS Feed Generator</generator>
                <title>Telangana News - Telangana Muchatlu</title>
                <link>https://www.telanganamuchatlu.in/category/3/rss</link>
                <description>Telangana News RSS Feed</description>
                
                            <item>
                <title>నివాసాలు కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకోవాలి.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>వేంసూరు, జూన్ 15 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">ఇటీవల కురిసిన భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలకు నివాసాలు దెబ్బతిని నష్టపోయిన పేద కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఎం నాయకులు కోరారు. ప్రకృతి విపత్తుల చట్టం కింద బాధితులకు నష్టపరిహారం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వేంసూరు తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సీపీఎం నాయకుడు మల్లూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తహశీల్దార్ జె.మాణిక్‌రావుకు వినతిపత్రం అందజేశారు. జూన్‌ 10న మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో ధాన్యంతో పాటు గృహోపకరణాలు కూడా దెబ్బతిన్నాయి. మర్లపాడు గ్రామం సమీపంలోని దళితవాడలో నివసిస్తున్న సాధు నాగదివ్య–శరత్‌బాబు, సాధు సరోజినీ–ఇస్త్రయ్య, సాధు ఝాన్సీ–వెంకటేశ్వరరావు, రావూరి హేమలత–నాగేష్ కుటుంబాల రేకుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇళ్లలోని టీవీలు, ఫ్యాన్లు, కూలర్లు వర్షానికి తడిసి పాడయ్యాయని తెలిపారు.<br />ఘటన జరిగిన వెంటనే రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించినప్పటికీ ఇప్పటి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/poor-families-who-have-lost-their-homes-should-be-supported/article-6280"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260615-wa0155.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>వేంసూరు, జూన్ 15 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">ఇటీవల కురిసిన భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలకు నివాసాలు దెబ్బతిని నష్టపోయిన పేద కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఎం నాయకులు కోరారు. ప్రకృతి విపత్తుల చట్టం కింద బాధితులకు నష్టపరిహారం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వేంసూరు తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సీపీఎం నాయకుడు మల్లూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తహశీల్దార్ జె.మాణిక్‌రావుకు వినతిపత్రం అందజేశారు. జూన్‌ 10న మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో ధాన్యంతో పాటు గృహోపకరణాలు కూడా దెబ్బతిన్నాయి. మర్లపాడు గ్రామం సమీపంలోని దళితవాడలో నివసిస్తున్న సాధు నాగదివ్య–శరత్‌బాబు, సాధు సరోజినీ–ఇస్త్రయ్య, సాధు ఝాన్సీ–వెంకటేశ్వరరావు, రావూరి హేమలత–నాగేష్ కుటుంబాల రేకుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇళ్లలోని టీవీలు, ఫ్యాన్లు, కూలర్లు వర్షానికి తడిసి పాడయ్యాయని తెలిపారు.<br />ఘటన జరిగిన వెంటనే రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదని పేర్కొన్నారు. నష్టపోయిన కుటుంబాలకు జాతీయ, రాష్ట్ర ప్రకృతి విపత్తుల నిబంధనల మేరకు తక్షణ పరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని సీపీఎం నాయకులు కోరారు. కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, సీపీఎం నాయకుడు సాధు శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/poor-families-who-have-lost-their-homes-should-be-supported/article-6280</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/poor-families-who-have-lost-their-homes-should-be-supported/article-6280</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 18:54:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260615-wa0155.jpg"                         length="512204"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రభుత్వ సమాచారాన్ని పారదర్శకంగా అందించాలి.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్ జూన్ 15 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">ప్రతి సామాన్య పౌరుడికి ప్రభుత్వ కార్యాలయాల నుంచి అందాల్సిన సమాచారాన్ని పారదర్శకంగా, సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.</p>
<p style="text-align:justify;">జాతీయ అధ్యక్షులు డా. చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సమాచార హక్కు చట్టం అమలులో పారదర్శకత పెంపొందించి, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని సులభంగా అందుబాటులో ఉంచాలని వినతిపత్రంలో కోరారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ బండ నరేందర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి బలమైన ఆయుధమని, ప్రభుత్వ వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వహక అధ్యక్షులు దాట్ల శ్రీనివాస్, తిరగమల్ల నాగార్జున తదితరులు పాల్గొన్నారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260615-wa0164.jpg" alt="IMG-20260615-WA0164" width="1200" height="975" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/government-information-should-be-provided-transparently/article-6279"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260615-wa0163.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్ జూన్ 15 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">ప్రతి సామాన్య పౌరుడికి ప్రభుత్వ కార్యాలయాల నుంచి అందాల్సిన సమాచారాన్ని పారదర్శకంగా, సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.</p>
<p style="text-align:justify;">జాతీయ అధ్యక్షులు డా. చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సమాచార హక్కు చట్టం అమలులో పారదర్శకత పెంపొందించి, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని సులభంగా అందుబాటులో ఉంచాలని వినతిపత్రంలో కోరారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ బండ నరేందర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి బలమైన ఆయుధమని, ప్రభుత్వ వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వహక అధ్యక్షులు దాట్ల శ్రీనివాస్, తిరగమల్ల నాగార్జున తదితరులు పాల్గొన్నారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260615-wa0164.jpg" alt="IMG-20260615-WA0164" width="1600" height="975"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/government-information-should-be-provided-transparently/article-6279</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/government-information-should-be-provided-transparently/article-6279</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 18:53:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260615-wa0163.jpg"                         length="405260"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వైయస్సార్ నగర్ లోని గుడిసెలను తొలగించవద్దు .</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>కాజీపేట్ జూన్ 15 (తెలంగాణ ముచ్చట్లు)</strong></span></p>
<p style="text-align:justify;">రాజకీయ నాయకులు తమ  స్వార్థం కొరకు కాజీపేట్ లోని వైయస్సార్ నగర్ లో నివాసం ఉంటున్న పేదల గుడిసెలను ఖాళీ చేయించే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని సోమవారం బి ఆర్ఎస్ నాయకులు గ్రీవెన్స్ సెల్ లో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బి ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్ల గిరి రమేష్, సుంచు కృష్ణ, మాజీ కార్పొరేటర్ సంకు నర్సింగరావులు మాట్లాడుతూ వైయస్సార్ నగర్ భూములపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతల కన్ను పడిందని గుడిసె వాసులను అక్కడి నుండి వెళ్లగొట్టేందుకు బలవంతపు ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని వారు ఆరోపించారు. గుడిసెలను తొలగించే చర్యల వెనుక భారీ భూ వ్యవహారం ఉన్నాయని అక్కడ నివసిస్తున్న పేద కుటుంబాలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో స్థానిక మాజీ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/do-not-remove-huts-in-ysr-nagar/article-6278"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260615-wa0158.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>కాజీపేట్ జూన్ 15 (తెలంగాణ ముచ్చట్లు)</strong></span></p>
<p style="text-align:justify;">రాజకీయ నాయకులు తమ  స్వార్థం కొరకు కాజీపేట్ లోని వైయస్సార్ నగర్ లో నివాసం ఉంటున్న పేదల గుడిసెలను ఖాళీ చేయించే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని సోమవారం బి ఆర్ఎస్ నాయకులు గ్రీవెన్స్ సెల్ లో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బి ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్ల గిరి రమేష్, సుంచు కృష్ణ, మాజీ కార్పొరేటర్ సంకు నర్సింగరావులు మాట్లాడుతూ వైయస్సార్ నగర్ భూములపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతల కన్ను పడిందని గుడిసె వాసులను అక్కడి నుండి వెళ్లగొట్టేందుకు బలవంతపు ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని వారు ఆరోపించారు. గుడిసెలను తొలగించే చర్యల వెనుక భారీ భూ వ్యవహారం ఉన్నాయని అక్కడ నివసిస్తున్న పేద కుటుంబాలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో స్థానిక మాజీ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే పేరును ప్రస్తావిస్తూ నాయకులు పలు ఆరోపణలు చేశారు. గుడిసె వాసులకు అదే ప్రాంతంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. మిగిలిన స్థానంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఏసిపి కార్యాలయం, ఐటిఐ, ఎమ్మార్వో కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇతర ప్రభుత్వ కార్యాలయ సముదాయాలను నిర్మించాలని కలెక్టర్ కు సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. గుడిసె వాసులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇలాంటి బలవంతపు ఖాళీ చేయించే చర్యలు చేపట్ట రాదని వారు కోరారు. ఈ అంశంపై జిల్లా యంత్రాంగం త్వరగా స్పందించి తగిన చర్య తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గబ్బెట శ్రీనివాస్, పాలడుగుల శివకుమార్, పాము రాజేష్ ,ఎండి అఫ్జల్ పాషా, బెదరకోట రంజిత్ ,తండమల్ల వేణు, నీరటి పావని, గబ్బెట కరుణ్ మంద శ్రీనివాస్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/do-not-remove-huts-in-ysr-nagar/article-6278</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/do-not-remove-huts-in-ysr-nagar/article-6278</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 18:47:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260615-wa0158.jpg"                         length="964599"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే ఇంటి పన్ను – నల్లా పన్ను రద్దు.</title>
                                    <description><![CDATA[<p>  <span style="color:rgb(224,62,45);"><strong>సైదాపూర్ , జూన్ 15(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు బొమ్మకల్ గ్రామ పంచాయతీ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ వేముల శ్రీకాంత్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యుల సమక్షంలో నిర్వహించిన గ్రామ పంచాయతీ సమావేశంలో కీలక తీర్మానం ఆమోదించారు.<br />ఈ తీర్మానం ప్రకారం నర్సరీ నుంచి 10వ తరగతి వరకు తమ పిల్లలను బొమ్మకల్ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి చదివించే కుటుంబాలకు ఇంటి పన్ను, నల్లా (నీటి) పన్ను రద్దు చేయాలని గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచడం, విద్యార్థుల నమోదు శాతాన్ని గణనీయంగా పెంచడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.<br />సర్పంచ్ వేముల శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థుల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/justice-should-be-done-to-social-groups-transparency-should-be/article-6277"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260615-wa0159.jpg" alt=""></a><br /><p> <span style="color:rgb(224,62,45);"><strong>సైదాపూర్ , జూన్ 15(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు బొమ్మకల్ గ్రామ పంచాయతీ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ వేముల శ్రీకాంత్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యుల సమక్షంలో నిర్వహించిన గ్రామ పంచాయతీ సమావేశంలో కీలక తీర్మానం ఆమోదించారు.<br />ఈ తీర్మానం ప్రకారం నర్సరీ నుంచి 10వ తరగతి వరకు తమ పిల్లలను బొమ్మకల్ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి చదివించే కుటుంబాలకు ఇంటి పన్ను, నల్లా (నీటి) పన్ను రద్దు చేయాలని గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచడం, విద్యార్థుల నమోదు శాతాన్ని గణనీయంగా పెంచడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.<br />సర్పంచ్ వేముల శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.<br />ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. గ్రామంలోని ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు.<br />గ్రామ పంచాయతీ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం గ్రామ ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. విద్య కోసం పన్ను రాయితీ ప్రకటించడం ద్వారా బొమ్మకల్ గ్రామ పంచాయతీ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ విద్యాభివృద్ధికి బొమ్మకల్ గ్రామ పంచాయతీ తీసుకున్న ఈ చారిత్రాత్మక తీర్మానం ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా నిలవనుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/justice-should-be-done-to-social-groups-transparency-should-be/article-6277</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/justice-should-be-done-to-social-groups-transparency-should-be/article-6277</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 18:45:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260615-wa0159.jpg"                         length="151429"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కళాశాల గ్రౌండ్ పరిరక్షణే లక్ష్యం.. ఆక్రమణలను అడ్డుకోవాలి: బీజేపీ.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజూరాబాద్, జూన్ 15(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల విలువైన మైదానాన్ని ఆక్రమణల నుంచి కాపాడాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కళాశాల గ్రౌండ్ విద్యార్థులకు క్రీడలు, వ్యాయామం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగపడే ప్రజా ఆస్తి అని ఆయన పేర్కొన్నారు.<br />పట్టణ అభివృద్ధి పేరుతో లేదా ఇతర కారణాలతో మైదానాన్ని ఆక్రమించేందుకు చేసే ప్రయత్నాలను వెంటనే అడ్డుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు, క్రీడా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని గ్రౌండ్‌ను యథాతథంగా పరిరక్షించాలని ప్రభుత్వ అధికారులను ఆయన విజ్ఞప్తి చేశారు.<br />ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే ప్రభుత్వ స్థలాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న తూర్పాటి రాజు, కళాశాల గ్రౌండ్‌పై ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, క్రీడాకారులు కలిసి గ్రౌండ్ పరిరక్షణకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/bjp-should-stop-the-encroachments-with-the-aim-of-protecting/article-6276"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260615-wa0162.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>హుజూరాబాద్, జూన్ 15(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల విలువైన మైదానాన్ని ఆక్రమణల నుంచి కాపాడాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కళాశాల గ్రౌండ్ విద్యార్థులకు క్రీడలు, వ్యాయామం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగపడే ప్రజా ఆస్తి అని ఆయన పేర్కొన్నారు.<br />పట్టణ అభివృద్ధి పేరుతో లేదా ఇతర కారణాలతో మైదానాన్ని ఆక్రమించేందుకు చేసే ప్రయత్నాలను వెంటనే అడ్డుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు, క్రీడా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని గ్రౌండ్‌ను యథాతథంగా పరిరక్షించాలని ప్రభుత్వ అధికారులను ఆయన విజ్ఞప్తి చేశారు.<br />ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే ప్రభుత్వ స్థలాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న తూర్పాటి రాజు, కళాశాల గ్రౌండ్‌పై ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, క్రీడాకారులు కలిసి గ్రౌండ్ పరిరక్షణకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/bjp-should-stop-the-encroachments-with-the-aim-of-protecting/article-6276</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/bjp-should-stop-the-encroachments-with-the-aim-of-protecting/article-6276</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 18:40:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260615-wa0162.jpg"                         length="236996"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల గంజాయి స్వాధీనం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, జూన్ 14(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని ఐదుగురిని అరెస్టు చేశారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260614-wa0053.jpg" alt="IMG-20260614-WA0053" width="1200" height="899" /><br />వైరా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్  సారంగపాణి ఆదేశాల మేరకు కొణిజర్ల పోలీసులు శనివారం కొణిజర్లలోని ఇంధన నింపే కేంద్రం సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైరా వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న రెండు వాహనాలు అనుమానాస్పదంగా కనిపించడంతో వాటిని తనిఖీ చేశారు.<br />తనిఖీల్లో ఐదుగురు వ్యక్తులు అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా మహారాష్ట్ర, కామారెడ్డి జిల్లాలకు చెందిన అమూల్ నానోబా గోరే, వసంత్ జాధవ్, లక్ష్మణ్ నాగనాథ్ కరే, షేక్ అన్సర్, షేక్ రహ్మత్‌లుగా గుర్తించారు.<br />నిందితుల వద్ద నుంచి 201.45 కిలోల ఎండు గంజాయి, ఏడు చేతి దూరవాణులు, నగదు రూ.2,800,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/201-kg-of-ganja-worth-over-one-crore-seized/article-6275"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260614-wa0054.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, జూన్ 14(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని ఐదుగురిని అరెస్టు చేశారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260614-wa0053.jpg" alt="IMG-20260614-WA0053" width="1599" height="899"></img><br />వైరా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్  సారంగపాణి ఆదేశాల మేరకు కొణిజర్ల పోలీసులు శనివారం కొణిజర్లలోని ఇంధన నింపే కేంద్రం సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైరా వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న రెండు వాహనాలు అనుమానాస్పదంగా కనిపించడంతో వాటిని తనిఖీ చేశారు.<br />తనిఖీల్లో ఐదుగురు వ్యక్తులు అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా మహారాష్ట్ర, కామారెడ్డి జిల్లాలకు చెందిన అమూల్ నానోబా గోరే, వసంత్ జాధవ్, లక్ష్మణ్ నాగనాథ్ కరే, షేక్ అన్సర్, షేక్ రహ్మత్‌లుగా గుర్తించారు.<br />నిందితుల వద్ద నుంచి 201.45 కిలోల ఎండు గంజాయి, ఏడు చేతి దూరవాణులు, నగదు రూ.2,800, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1,00,50,000గా అధికారులు అంచనా వేశారు.<br />అరెస్టు చేసిన నిందితులను న్యాయస్థానానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి సరఫరాదారులు, స్వీకరించాల్సిన వ్యక్తులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/201-kg-of-ganja-worth-over-one-crore-seized/article-6275</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/201-kg-of-ganja-worth-over-one-crore-seized/article-6275</guid>
                <pubDate>Sun, 14 Jun 2026 23:12:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260614-wa0054.jpg"                         length="304116"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రక్తదానం మహాదానం.. వైద్యుల సూచనలతోనే రక్తదానం చేయాలి.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజూరాబాద్, జూన్ 14 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదానం యొక్క ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని, అయితే ప్రతి ఒక్కరూ వైద్యుల సూచనలు మరియు ఆరోగ్య ప్రమాణాలను పాటిస్తూ మాత్రమే రక్తదానం చేయాలని ప్రభుత్వ సివిల్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు.<br />ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు మాత్రమే రక్తదానం చేయాలని, ఇటీవల అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న వారు లేదా ప్రత్యేక వైద్య పరిస్థితులు ఉన్నవారు ముందుగా వైద్యులను సంప్రదించాలని తెలిపారు. రక్తదానం పూర్తిగా సురక్షితమైన ప్రక్రియ అని, ఒక యూనిట్ రక్తం ముగ్గురు ప్రాణాలను కాపాడగలదని పేర్కొన్నారు.<br />అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో ఉండేందుకు స్వచ్ఛంద రక్తదాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రక్తదానం వల్ల ఎలాంటి ఆరోగ్య నష్టాలు ఉండవని, నిర్ణీత కాల వ్యవధి తర్వాత మళ్లీ రక్తదానం చేయవచ్చని వివరించారు.<br />యువత సమాజ సేవలో భాగంగా అధిక సంఖ్యలో రక్తదాన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/blood-donation-mahadanam-blood-donation-should-be-done-only-under/article-6274"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260614-wa0033.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>హుజూరాబాద్, జూన్ 14 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదానం యొక్క ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని, అయితే ప్రతి ఒక్కరూ వైద్యుల సూచనలు మరియు ఆరోగ్య ప్రమాణాలను పాటిస్తూ మాత్రమే రక్తదానం చేయాలని ప్రభుత్వ సివిల్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు.<br />ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు మాత్రమే రక్తదానం చేయాలని, ఇటీవల అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న వారు లేదా ప్రత్యేక వైద్య పరిస్థితులు ఉన్నవారు ముందుగా వైద్యులను సంప్రదించాలని తెలిపారు. రక్తదానం పూర్తిగా సురక్షితమైన ప్రక్రియ అని, ఒక యూనిట్ రక్తం ముగ్గురు ప్రాణాలను కాపాడగలదని పేర్కొన్నారు.<br />అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో ఉండేందుకు స్వచ్ఛంద రక్తదాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రక్తదానం వల్ల ఎలాంటి ఆరోగ్య నష్టాలు ఉండవని, నిర్ణీత కాల వ్యవధి తర్వాత మళ్లీ రక్తదానం చేయవచ్చని వివరించారు.<br />యువత సమాజ సేవలో భాగంగా అధిక సంఖ్యలో రక్తదాన శిబిరాల్లో పాల్గొని ప్రాణదాతలుగా నిలవాలని కోరారు. “రక్తదానం మహాదానం – మీ ఒక్క యూనిట్ రక్తం మరొకరి జీవితానికి ఆశాకిరణం” అని డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/blood-donation-mahadanam-blood-donation-should-be-done-only-under/article-6274</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/blood-donation-mahadanam-blood-donation-should-be-done-only-under/article-6274</guid>
                <pubDate>Sun, 14 Jun 2026 21:14:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260614-wa0033.jpg"                         length="42730"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శాలపల్లి గ్రామంలో ప్రైవేట్ పాఠశాల బస్సుల ప్రవేశానికి నిషేధం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>వేలేరు, జూన్ 14 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వేలేరు మండలంలోని శాలపల్లి గ్రామంలోకి ప్రైవేట్ పాఠశాలల బస్సుల ప్రవేశాన్ని నిషేధిస్తూ గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం మరియు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ సర్పంచ్ కూరపాటి అశోక్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలోని తల్లిదండ్రులు గ్రామసభ తీర్మానాన్ని గౌరవించి సహకరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలని సూచించారు. నేటి బాలలను రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.గ్రామ సర్పంచ్ కూరపాటి అశోక్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ తల్లితండ్రుల కు ప్రభుత్వ విద్యా విధానం పైన అవగాహన కల్పించి,12 మంది పిల్లలను అడ్మిషన్ చేయించారు.ఈ కార్యక్రమంలో ఎం ఇ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/entry-of-private-school-buses-banned-in-shalapally-village/article-6273"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260614-wa0034.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>వేలేరు, జూన్ 14 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వేలేరు మండలంలోని శాలపల్లి గ్రామంలోకి ప్రైవేట్ పాఠశాలల బస్సుల ప్రవేశాన్ని నిషేధిస్తూ గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం మరియు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ సర్పంచ్ కూరపాటి అశోక్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలోని తల్లిదండ్రులు గ్రామసభ తీర్మానాన్ని గౌరవించి సహకరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలని సూచించారు. నేటి బాలలను రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.గ్రామ సర్పంచ్ కూరపాటి అశోక్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ తల్లితండ్రుల కు ప్రభుత్వ విద్యా విధానం పైన అవగాహన కల్పించి,12 మంది పిల్లలను అడ్మిషన్ చేయించారు.ఈ కార్యక్రమంలో ఎం ఇ ఓ మొగిలిచర్ల చంద్రమౌళి ,పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు వాణి,ఉపాధ్యాయురాలు శారద, లక్ష్మి తండా ప్రధానోపాధ్యాయులు రాజు,అంగన్వాడీ టీచర్ సరస్వతి  ,గ్రామ పాలక వర్గ సభ్యులు,ఉపసర్పంచ్ ఎర్రగోల్ల రమేష్ ,దేవరాజుల వెంకటేష్,మలోత్ జయంత్, మహిళా సమైక్య సంఘం అధ్యక్షులు లావణ్య, సీ ఏ స్వరూప,కార్యదర్శి కన్నేబోయిన స్వరూప, గ్రామ పెద్దలు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/entry-of-private-school-buses-banned-in-shalapally-village/article-6273</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/entry-of-private-school-buses-banned-in-shalapally-village/article-6273</guid>
                <pubDate>Sun, 14 Jun 2026 21:12:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260614-wa0034.jpg"                         length="309287"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మరణానంతరం కూడా మిత్రుడికి అండగా.. కుటుంబానికి లక్ష రూపాయల సహాయం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ జూన్ 14 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన గుండా సురేందర్ ఇటీవల గుండెపోటు, వడదెబ్బ కారణంగా మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు జమ్మికుంట జెడ్పీ ఉన్నత పాఠశాల 1983-84 పదవ తరగతి బ్యాచ్‌కు చెందిన బాల్యమిత్రులు ముందుకు వచ్చారు.</p>
<p style="text-align:justify;">సురేందర్‌తో కలిసి విద్యాభ్యాసం చేసిన మిత్రులు తమ వంతు సహాయంగా రూ.1 లక్షలను సమకూర్చి ఆదివారం ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మొత్తాన్ని మృతి చెందిన సురేందర్ కుమార్తె పేరుతో స్థిర నిక్షేపంగా జమ చేశారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ, కష్టసుఖాల్లో పరస్పరం అండగా నిలవడం నిజమైన స్నేహానికి నిదర్శనమని పేర్కొన్నారు. "స్నేహమే జీవితం" అనే భావనతో తమ బృందం ఎల్లప్పుడూ ఐక్యంగా ఉంటుందని, సురేందర్ కుటుంబానికి భవిష్యత్తులో కూడా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో బాల్యమిత్రుల సేవాసమితి సభ్యులు మంద వెంకట్ రెడ్డి, కనుమల్ల గణపతి,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/support-of-friend-and-family-even-after-death-rs/article-6272"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260614-wa0036.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ జూన్ 14 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన గుండా సురేందర్ ఇటీవల గుండెపోటు, వడదెబ్బ కారణంగా మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు జమ్మికుంట జెడ్పీ ఉన్నత పాఠశాల 1983-84 పదవ తరగతి బ్యాచ్‌కు చెందిన బాల్యమిత్రులు ముందుకు వచ్చారు.</p>
<p style="text-align:justify;">సురేందర్‌తో కలిసి విద్యాభ్యాసం చేసిన మిత్రులు తమ వంతు సహాయంగా రూ.1 లక్షలను సమకూర్చి ఆదివారం ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మొత్తాన్ని మృతి చెందిన సురేందర్ కుమార్తె పేరుతో స్థిర నిక్షేపంగా జమ చేశారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ, కష్టసుఖాల్లో పరస్పరం అండగా నిలవడం నిజమైన స్నేహానికి నిదర్శనమని పేర్కొన్నారు. "స్నేహమే జీవితం" అనే భావనతో తమ బృందం ఎల్లప్పుడూ ఐక్యంగా ఉంటుందని, సురేందర్ కుటుంబానికి భవిష్యత్తులో కూడా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో బాల్యమిత్రుల సేవాసమితి సభ్యులు మంద వెంకట్ రెడ్డి, కనుమల్ల గణపతి, ఆర్. సంపత్ కుమార్, పెంచలయ్య, కొక్కుల రాజేందర్, డి. రాజేందర్, సాంబయ్య, సమ్మయ్య, గుడిమల్ల బలరాం, ఎ. సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/support-of-friend-and-family-even-after-death-rs/article-6272</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/support-of-friend-and-family-even-after-death-rs/article-6272</guid>
                <pubDate>Sun, 14 Jun 2026 21:11:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260614-wa0036.jpg"                         length="164115"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతు సమస్యలపై సూరారంలో గర్జించిన రైతాంగం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి, జూన్ 14 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై నిర్వహించిన సమావేశంలో రైతాంగం గళం విప్పింది. వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేస్తున్న ప్రధాన సమస్యలపై చర్చించిన రైతులు, తమ డిమాండ్ల సాధన కోసం ప్రత్యేక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.<br />సమావేశంలో పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడం, నాణ్యమైన విత్తనాలు మరియు ఎరువులను అందుబాటులో ఉంచడం, వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, రైతుల సంక్షేమానికి తక్షణ చర్యలు చేపట్టడం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు.<br />ఈ డిమాండ్లతో కూడిన తీర్మాన ప్రతిని తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్ ప్రతిపాదించగా, సమావేశంలో పాల్గొన్న రైతులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.<br />ఈ సందర్భంగా హింగే భాస్కర్ మాట్లాడుతూ, రైతుల సమస్యలను ప్రభుత్వం మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/farmers-who-roared-in-suraram-on-farmers-problems/article-6271"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260614-wa0037.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి, జూన్ 14 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై నిర్వహించిన సమావేశంలో రైతాంగం గళం విప్పింది. వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేస్తున్న ప్రధాన సమస్యలపై చర్చించిన రైతులు, తమ డిమాండ్ల సాధన కోసం ప్రత్యేక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.<br />సమావేశంలో పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడం, నాణ్యమైన విత్తనాలు మరియు ఎరువులను అందుబాటులో ఉంచడం, వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, రైతుల సంక్షేమానికి తక్షణ చర్యలు చేపట్టడం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు.<br />ఈ డిమాండ్లతో కూడిన తీర్మాన ప్రతిని తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్ ప్రతిపాదించగా, సమావేశంలో పాల్గొన్న రైతులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.<br />ఈ సందర్భంగా హింగే భాస్కర్ మాట్లాడుతూ, రైతుల సమస్యలను ప్రభుత్వం మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని అన్నారు. రైతులు ఆమోదించిన తీర్మానాలను వెంటనే అమలు చేసి వ్యవసాయ రంగానికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.<br />రైతు బలపడితేనే గ్రామం బలపడుతుందని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగతి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. రైతుల హక్కుల పరిరక్షణ, రైతు సంక్షేమం కోసం తెలంగాణ రైతు రక్షణ సమితి పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.<br />ఈ సమావేశంలో గ్రామానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి ఐక్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/farmers-who-roared-in-suraram-on-farmers-problems/article-6271</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/farmers-who-roared-in-suraram-on-farmers-problems/article-6271</guid>
                <pubDate>Sun, 14 Jun 2026 21:09:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260614-wa0037.jpg"                         length="454132"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పాఠశాల పునఃప్రారంభానికి ముస్తాబు.. క్రీడా మైదానాల అభివృద్ధికి సర్పంచ్ ప్రత్యేక చొరవ.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,జూన్14తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వేసవి సెలవుల అనంతరం రేపు (జూన్ 15, 2026) పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముస్తాబవుతోంది.విద్యార్థులకు మెరుగైన క్రీడా వసతులు కల్పించేందుకు పాఠశాల ఆవరణలోని ప్లే గ్రౌండ్‌లో వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ క్రీడలకు సంబంధించిన కోర్టులను సిద్ధం చేసే పనులు వేగంగా కొనసాగుతున్నాయి.ఈ పనులను చేపట్టిన గ్రామ సర్పంచ్ అశోక్ ప్రత్యేక చొరవను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.విద్యార్థులలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సర్పంచ్ అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు.రేపు పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థులకు ఆహ్లాదకరమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న గ్రామ సర్పంచ్‌కు ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల బృందం కృతజ్ఞతలు తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/special-initiative-of-sarpanch-for-development-of-sports-grounds-mustabu/article-6270"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260614-wa0040.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,జూన్14తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వేసవి సెలవుల అనంతరం రేపు (జూన్ 15, 2026) పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముస్తాబవుతోంది.విద్యార్థులకు మెరుగైన క్రీడా వసతులు కల్పించేందుకు పాఠశాల ఆవరణలోని ప్లే గ్రౌండ్‌లో వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ క్రీడలకు సంబంధించిన కోర్టులను సిద్ధం చేసే పనులు వేగంగా కొనసాగుతున్నాయి.ఈ పనులను చేపట్టిన గ్రామ సర్పంచ్ అశోక్ ప్రత్యేక చొరవను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.విద్యార్థులలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సర్పంచ్ అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు.రేపు పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థులకు ఆహ్లాదకరమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న గ్రామ సర్పంచ్‌కు ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల బృందం కృతజ్ఞతలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/special-initiative-of-sarpanch-for-development-of-sports-grounds-mustabu/article-6270</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/special-initiative-of-sarpanch-for-development-of-sports-grounds-mustabu/article-6270</guid>
                <pubDate>Sun, 14 Jun 2026 21:08:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260614-wa0040.jpg"                         length="222201"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బొడ్రాయి మహోత్సవానికి మాజీ జెడ్పీటీసీ రాజశేఖర్ రెడ్డి విరాళం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>అడ్డాకుల,జూన్14(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం సుంకరాంపల్లి గ్రామంలో ఈ నెల 18న నిర్వహించనున్న బొడ్రాయి, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవానికి మాజీ జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్ రెడ్డి తన వంతు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు, గ్రామస్తులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.బొడ్రాయి, పోచమ్మ దేవత, రాయికంటి ఎల్లమ్మ దేవత బలిపీఠం, ధ్వజస్తంభ నూతన ప్రతిష్టాపన మహోత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షించిన రాజశేఖర్ రెడ్డి, కార్యక్రమ నిర్వహణకు ఆర్థిక సహకారం అందించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కందూర్ రమేష్, సుంకరాంపల్లి గ్రామ సర్పంచ్ ఆకులముని రవి, మాజీ సర్పంచ్ నాగరాజు, భీమన్న, రాములు, కృష్ణయ్య, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/former-zptc-rajasekhar-reddy-donates-to-bodrai-mahotsavam/article-6269"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260614-wa0042.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>అడ్డాకుల,జూన్14(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం సుంకరాంపల్లి గ్రామంలో ఈ నెల 18న నిర్వహించనున్న బొడ్రాయి, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవానికి మాజీ జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్ రెడ్డి తన వంతు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు, గ్రామస్తులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.బొడ్రాయి, పోచమ్మ దేవత, రాయికంటి ఎల్లమ్మ దేవత బలిపీఠం, ధ్వజస్తంభ నూతన ప్రతిష్టాపన మహోత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షించిన రాజశేఖర్ రెడ్డి, కార్యక్రమ నిర్వహణకు ఆర్థిక సహకారం అందించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కందూర్ రమేష్, సుంకరాంపల్లి గ్రామ సర్పంచ్ ఆకులముని రవి, మాజీ సర్పంచ్ నాగరాజు, భీమన్న, రాములు, కృష్ణయ్య, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/former-zptc-rajasekhar-reddy-donates-to-bodrai-mahotsavam/article-6269</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/former-zptc-rajasekhar-reddy-donates-to-bodrai-mahotsavam/article-6269</guid>
                <pubDate>Sun, 14 Jun 2026 21:06:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260614-wa0042.jpg"                         length="1247311"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        