<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.telanganamuchatlu.in/telangana-news/category-3" rel="self" type="application/rss+xml" />
                <generator>Telangana Muchatlu RSS Feed Generator</generator>
                <title>Telangana News - Telangana Muchatlu</title>
                <link>https://www.telanganamuchatlu.in/category/3/rss</link>
                <description>Telangana News RSS Feed</description>
                
                            <item>
                <title>జమ్మికుంట అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. 38 కీలక తీర్మానాలకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం.</title>
                                    <description><![CDATA[<p>* <span style="color:rgb(0,0,0);"><strong>డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు, వీధిదీపాలు, వినాయక నిమజ్జన ఏర్పాట్లకు గ్రీన్ సిగ్నల్</strong></span></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన 38 కీలక ప్రతిపాదనలకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభివృద్ధి, పరిపాలనకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.<br />సమావేశంలో మున్సిపల్ కార్యాలయ వాహనాల మరమ్మతులు, శ్రీరామ హాస్పిటల్ నుంచి హోటల్ నరసయ్య ఇంటి వరకు డ్రైనేజీ, కల్వర్టు నిర్మాణం, వర్షాకాలంలో నీరు నిలిచే ప్రాంతాల్లో ఆర్‌సీసీ పైపుల కొనుగోలు, తాగునీటి పైప్‌లైన్ లీకేజీల మరమ్మతులు, బ్లేడ్ ట్రాక్టర్, జేసీబీ, లాడర్ మరమ్మతులకు ఆమోదం తెలిపారు.<br />రానున్న వినాయక చవితి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్ల అద్దె, జనరేటర్,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/green-signal-38-key-resolutions-for-development-of-jammikunta-unanimously/article-6719"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-07/img-20260731-wa0015.jpg" alt=""></a><br /><p>* <span style="color:rgb(0,0,0);"><strong>డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు, వీధిదీపాలు, వినాయక నిమజ్జన ఏర్పాట్లకు గ్రీన్ సిగ్నల్</strong></span></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన 38 కీలక ప్రతిపాదనలకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభివృద్ధి, పరిపాలనకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.<br />సమావేశంలో మున్సిపల్ కార్యాలయ వాహనాల మరమ్మతులు, శ్రీరామ హాస్పిటల్ నుంచి హోటల్ నరసయ్య ఇంటి వరకు డ్రైనేజీ, కల్వర్టు నిర్మాణం, వర్షాకాలంలో నీరు నిలిచే ప్రాంతాల్లో ఆర్‌సీసీ పైపుల కొనుగోలు, తాగునీటి పైప్‌లైన్ లీకేజీల మరమ్మతులు, బ్లేడ్ ట్రాక్టర్, జేసీబీ, లాడర్ మరమ్మతులకు ఆమోదం తెలిపారు.<br />రానున్న వినాయక చవితి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్ల అద్దె, జనరేటర్, టెంట్లు, స్టేజ్ ఏర్పాటు, పట్టణ రహదారులపై గుంతల పూడ్చివేత పనులకు కూడా కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.<br />అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో సీసీ కెమెరాలు, ఇంటర్‌కామ్ కనెక్షన్లు, టీవీ ఏర్పాటు, గాంధీ చౌక్‌లోని జాతీయ జెండా స్థంభం మరమ్మతులు, జెండా ఆవిష్కరణ కార్యక్రమం కోసం రూ.1 లక్ష, వీధి దీపాల నిర్వహణకు అవసరమైన పీసీబీఎస్ సెన్సార్లు, డ్రైవర్లు, ఎల్ఈడీ లైట్లు తదితర సామగ్రి కొనుగోలుకు రూ.10 లక్షలు, పట్టణ హరితాభివృద్ధికి మొక్కల కొనుగోలు, డ్రైనేజీ నిర్మాణ పనులకు కూడా కౌన్సిల్ ఆమోదం తెలిపింది.<br />ఈ సమావేశంలో వైస్ చైర్మన్ జావిద్, మున్సిపల్ కౌన్సిలర్లు, మేనేజర్ జి. రాజిరెడ్డి, ఏఈ వికాస్, జేఏఓ రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-07/img-20260731-wa0016.jpg" alt="IMG-20260731-WA0016" width="1500" height="900"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/green-signal-38-key-resolutions-for-development-of-jammikunta-unanimously/article-6719</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/green-signal-38-key-resolutions-for-development-of-jammikunta-unanimously/article-6719</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 20:55:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-07/img-20260731-wa0015.jpg"                         length="134485"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>77 వారాలుగా నిరంతర అన్నప్రసాద సేవ.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>వీణవంక, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ఆధ్వర్యంలో గత 77 శుక్రవారాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం శుక్రవారం 77వ వారంలోనూ భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.<br />మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన తాటిపెల్లి అజయ్ 25వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన తల్లి తాటిపెల్లి హేమలతతో పాటు కుటుంబ సభ్యులు పల్లేర్ల భాగ్యలక్ష్మి, పల్లేర్ల మురళి, వాణి, సాయి భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టి జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహించారు.<br />ఈ సందర్భంగా ఆలయ చైర్మన్, అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి అధ్యక్షుడు, టీపీసీసీ సాంస్కృతిక సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గోనెల సమ్మన్న ముదిరాజ్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఆలయ ప్రాంగణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. పేపర్ ప్లేట్లు, డిస్పోజబుల్ గ్లాసులకు బదులుగా మోదుగాకుల విస్తార్లలో భోజనం వడ్డిస్తూ పర్యావరణ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/continuous-annaprasad-seva-for-77-weeks/article-6718"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-07/img-20260731-wa0017.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>వీణవంక, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ఆధ్వర్యంలో గత 77 శుక్రవారాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం శుక్రవారం 77వ వారంలోనూ భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.<br />మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన తాటిపెల్లి అజయ్ 25వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన తల్లి తాటిపెల్లి హేమలతతో పాటు కుటుంబ సభ్యులు పల్లేర్ల భాగ్యలక్ష్మి, పల్లేర్ల మురళి, వాణి, సాయి భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టి జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహించారు.<br />ఈ సందర్భంగా ఆలయ చైర్మన్, అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి అధ్యక్షుడు, టీపీసీసీ సాంస్కృతిక సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గోనెల సమ్మన్న ముదిరాజ్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఆలయ ప్రాంగణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. పేపర్ ప్లేట్లు, డిస్పోజబుల్ గ్లాసులకు బదులుగా మోదుగాకుల విస్తార్లలో భోజనం వడ్డిస్తూ పర్యావరణ హిత విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు.<br />రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు గణేష్ కళాబృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకునే దాతలు, భక్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.<br />ఈ కార్యక్రమంలో కర్రె స్వామి, నిమ్మల మల్లన్న, ఈసంపెల్లి సాయికుమార్, దూలం వెంకటేష్, నిమ్మల రమేశ్, 9వ వార్డు సభ్యుడు గంధం ప్రశాంత్, దూలం సురేష్, కొలిపాక ఎల్లయ్య, అమ్మ ఫౌండేషన్ సభ్యులు కాంతాల సంపత్ రెడ్డి, కర్రె వెంకటస్వామి, ఆలయ పూజారి నిమ్మల సదయ్య, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/continuous-annaprasad-seva-for-77-weeks/article-6718</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/continuous-annaprasad-seva-for-77-weeks/article-6718</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 20:52:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-07/img-20260731-wa0017.jpg"                         length="121350"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తరాలను తీర్చిదిద్దిన గురువుకు ఘన వందనం.</title>
                                    <description><![CDATA[<p>* <strong>దామెర సుధాకర్‌కు సన్మానం.</strong></p>
<p><strong>* నాలుగు దశాబ్దాల విద్యా సేవలకు గుర్తింపుగా ఘనంగా పదవీ విరమణ సత్కారం</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">నాలుగు దశాబ్దాల పాటు విద్యా రంగంలో విశిష్ట సేవలందించిన జమ్మికుంట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దామెర సుధాకర్ పదవీ విరమణ సందర్భంగా ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. విద్యార్థుల అభ్యున్నతి, క్రమశిక్షణ, నాణ్యమైన విద్య అందించడంలో ఆయన చేసిన కృషిని పలువురు కొనియాడారు.<br />ఈ సందర్భంగా సహచర ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, సామాజిక నాయకులు, అభిమానులు కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. విద్యా రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, భవిష్యత్తులో కూడా సమాజ సేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షించారు.<br />కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, మాజీ ఎంపీటీసీ వాసాల రామస్వామి మాట్లాడుతూ, ఉపాధ్యాయుడి సేవలు తరగతి గది గోడలకే పరిమితం కావని, మంచి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/salutations-to-the-teacher-who-shaped-the-generations/article-6717"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-07/img-20260731-wa0018.jpg" alt=""></a><br /><p>* <strong>దామెర సుధాకర్‌కు సన్మానం.</strong></p>
<p><strong>* నాలుగు దశాబ్దాల విద్యా సేవలకు గుర్తింపుగా ఘనంగా పదవీ విరమణ సత్కారం</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">నాలుగు దశాబ్దాల పాటు విద్యా రంగంలో విశిష్ట సేవలందించిన జమ్మికుంట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దామెర సుధాకర్ పదవీ విరమణ సందర్భంగా ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. విద్యార్థుల అభ్యున్నతి, క్రమశిక్షణ, నాణ్యమైన విద్య అందించడంలో ఆయన చేసిన కృషిని పలువురు కొనియాడారు.<br />ఈ సందర్భంగా సహచర ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, సామాజిక నాయకులు, అభిమానులు కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. విద్యా రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, భవిష్యత్తులో కూడా సమాజ సేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షించారు.<br />కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, మాజీ ఎంపీటీసీ వాసాల రామస్వామి మాట్లాడుతూ, ఉపాధ్యాయుడి సేవలు తరగతి గది గోడలకే పరిమితం కావని, మంచి విద్యార్థులను తీర్చిదిద్దడం ద్వారా సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. దామెర సుధాకర్ అందించిన సేవలు జమ్మికుంట ప్రాంత విద్యా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడుతూ, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.<br />ఈ కార్యక్రమంలో సుంకరి యాదయ్య, పాంతటి రవీందర్, ఎం.ఏ. రషీద్, కొంగల కుమార్, మారేపల్లి అజయ్ తదితరులు పాల్గొని దామెర సుధాకర్‌ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/salutations-to-the-teacher-who-shaped-the-generations/article-6717</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/salutations-to-the-teacher-who-shaped-the-generations/article-6717</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 20:50:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-07/img-20260731-wa0018.jpg"                         length="173325"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రీ మడేలేశ్వరస్వామి బోనాలకు ఘన శ్రీకారం.</title>
                                    <description><![CDATA[<p>* <strong>ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్</strong></p>
<p><strong>* ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తానని హామీ</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">జమ్మికుంట పట్టణంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ మడేలేశ్వరస్వామి వారి బోనాల మహోత్సవంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.<br />ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ మడేలేశ్వరస్వామి వారి అనుగ్రహంతో పట్టణ ప్రజలందరూ పాడిపంటలు సమృద్ధిగా పండించి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.<br />దేవాలయంలో ఇంకా కొన్ని మరమ్మతు పనులు పెండింగ్‌లో ఉన్నాయని రజక సంఘం ప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన మేరకు తనవంతు సహాయ సహకారాలు అందించి, మరమ్మతు పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.<br />ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు వరంగంటి సదానందం, బూరుగుపల్లి రాము, సంఘం నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/sri-madeleswara-swamy-is-a-great-leader/article-6716"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-07/img-20260731-wa0023.jpg" alt=""></a><br /><p>* <strong>ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్</strong></p>
<p><strong>* ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తానని హామీ</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">జమ్మికుంట పట్టణంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ మడేలేశ్వరస్వామి వారి బోనాల మహోత్సవంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.<br />ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ మడేలేశ్వరస్వామి వారి అనుగ్రహంతో పట్టణ ప్రజలందరూ పాడిపంటలు సమృద్ధిగా పండించి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.<br />దేవాలయంలో ఇంకా కొన్ని మరమ్మతు పనులు పెండింగ్‌లో ఉన్నాయని రజక సంఘం ప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన మేరకు తనవంతు సహాయ సహకారాలు అందించి, మరమ్మతు పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.<br />ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు వరంగంటి సదానందం, బూరుగుపల్లి రాము, సంఘం నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/sri-madeleswara-swamy-is-a-great-leader/article-6716</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/sri-madeleswara-swamy-is-a-great-leader/article-6716</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 20:48:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-07/img-20260731-wa0023.jpg"                         length="1278912"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గ్రామీణుల ఆరోగ్యానికి బాలవికాస చేయూత.</title>
                                    <description><![CDATA[<p>* <strong>వందల మందికి ఆరోగ్య పరీక్షలు ఉచితంగా మందుల పంపిణీ.. </strong></p>
<p><strong>* మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఇల్లంతకుంట, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో హనుమకొండ లక్ష్మీనరసింహ లూమినస్ హాస్పిటల్ వైద్య బృందం సేవలందించి వందలాది మందికి వైద్య పరీక్షలు నిర్వహించింది.<br />శిబిరాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ గుత్తికొండ రమ్య–రవికుమార్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆసుపత్రులకు వెళ్లలేని ప్రజలకు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ తగిన మోతాదులో మంచినీరు తాగడం అలవాటు చేసుకోవాలని, శరీరంలో నీటి కొరత వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని సూచించారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/child-development-for-the-health-of-rural-people/article-6715"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-07/img-20260731-wa0019.jpg" alt=""></a><br /><p>* <strong>వందల మందికి ఆరోగ్య పరీక్షలు ఉచితంగా మందుల పంపిణీ.. </strong></p>
<p><strong>* మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఇల్లంతకుంట, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో హనుమకొండ లక్ష్మీనరసింహ లూమినస్ హాస్పిటల్ వైద్య బృందం సేవలందించి వందలాది మందికి వైద్య పరీక్షలు నిర్వహించింది.<br />శిబిరాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ గుత్తికొండ రమ్య–రవికుమార్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆసుపత్రులకు వెళ్లలేని ప్రజలకు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ తగిన మోతాదులో మంచినీరు తాగడం అలవాటు చేసుకోవాలని, శరీరంలో నీటి కొరత వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని సూచించారు.<br />హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ తేజస్విని మాట్లాడుతూ, మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటు తమ ఆరోగ్యంపైనా సమాన శ్రద్ధ చూపాలని కోరారు. గర్భాశయ సంబంధిత సమస్యలు, గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నివారణపై మహిళలకు అవగాహన కల్పించారు.<br />కారోబర్ తిప్పారపు వీరన్న మాట్లాడుతూ, గ్రామ మహిళలు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలను వైద్యులు ఓర్పుగా విని తగిన సూచనలు, సలహాలు అందించారని తెలిపారు. శిబిరంలో షుగర్, రక్తపోటు తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు చెప్పారు.<br />ఈ కార్యక్రమంలో జమ్మికుంట బాలవికాస సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన, కోఆర్డినేటర్లు సుమలత, స్వాతి, ఆసియా, హనుమకొండ లక్ష్మీనరసింహ లూమినస్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సంకీర్తన, పీఆర్‌వో బిక్షపతి, సంపత్ రెడ్డి, రాజేష్, సిబ్బంది ప్రసన్న, భారతి, కృష్ణవేణి, గ్రామ ఉపసర్పంచ్ ఇంగ్లే లక్ష్మయ్య, గ్రామ కార్యదర్శి సుమలత, వార్డు సభ్యులు, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శి గొడుగు మానసతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-07/img-20260731-wa0020.jpg" alt="IMG-20260731-WA0020" width="1600" height="720"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/child-development-for-the-health-of-rural-people/article-6715</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/child-development-for-the-health-of-rural-people/article-6715</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 20:47:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-07/img-20260731-wa0019.jpg"                         length="162600"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఐదవ వార్డులో విస్తృతంగా మొక్కల పంపిణీ.</title>
                                    <description><![CDATA[<p>*<strong>ప్రతి ఇంటికి ఒక మొక్క అందజేస్తూ హరితహారం లక్ష్యంగా కౌన్సిలర్ సొల్లు సునీత*</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సంకల్పంతో హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డులో శుక్రవారం విస్తృత స్థాయిలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐదవ వార్డు కౌన్సిలర్ సొల్లు సునీత ఆధ్వర్యంలో వడ్డెర కాలనీ, రజకవాడ, గౌడ సంఘం కాలనీ, మాల సంఘం కాలనీతో పాటు వార్డులోని పలు ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్లి మొక్కలను అందజేశారు.<br />ఈ సందర్భంగా కాలనీల్లో ఖాళీ ప్రదేశాలు, రహదారుల వెంట, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలను నాటి వాటి సంరక్షణపై స్థానికులకు అవగాహన కల్పించారు. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని చెట్టుగా పెంచాలని, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా స్వచ్ఛమైన వాతావరణాన్ని భావితరాలకు అందించవచ్చని కౌన్సిలర్ సొల్లు సునీత పేర్కొన్నారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/wide-distribution-of-plants-in-the-fifth-ward/article-6714"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-07/img-20260731-wa0005.jpg" alt=""></a><br /><p>*<strong>ప్రతి ఇంటికి ఒక మొక్క అందజేస్తూ హరితహారం లక్ష్యంగా కౌన్సిలర్ సొల్లు సునీత*</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సంకల్పంతో హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డులో శుక్రవారం విస్తృత స్థాయిలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐదవ వార్డు కౌన్సిలర్ సొల్లు సునీత ఆధ్వర్యంలో వడ్డెర కాలనీ, రజకవాడ, గౌడ సంఘం కాలనీ, మాల సంఘం కాలనీతో పాటు వార్డులోని పలు ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్లి మొక్కలను అందజేశారు.<br />ఈ సందర్భంగా కాలనీల్లో ఖాళీ ప్రదేశాలు, రహదారుల వెంట, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలను నాటి వాటి సంరక్షణపై స్థానికులకు అవగాహన కల్పించారు. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని చెట్టుగా పెంచాలని, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా స్వచ్ఛమైన వాతావరణాన్ని భావితరాలకు అందించవచ్చని కౌన్సిలర్ సొల్లు సునీత పేర్కొన్నారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ప్రతి పౌరుడి బాధ్యత అని ఆమె అన్నారు.<br />వనమహోత్సవ కార్యక్రమం ద్వారా హుజురాబాద్ పట్టణాన్ని మరింత హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు మున్సిపాలిటీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. ప్రతి ఇంటి ఆవరణలో ఒక మొక్కను నాటి దానికి నిరంతరం నీరు పోస్తూ సంరక్షిస్తే పర్యావరణ సమతుల్యత కాపాడటంతో పాటు కాలుష్యాన్ని తగ్గించవచ్చని వివరించారు.<br />కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సొల్లు బాబు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, మొక్కలను నాటి వాటిని సంరక్షించడం ద్వారా సమాజానికి గొప్ప సేవ చేసిన వారమవుతామని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే హరితహారం లక్ష్యాలు విజయవంతమవుతాయని పేర్కొన్నారు.<br />ఈ కార్యక్రమంలో హనుమాన్ గుడి చైర్మన్ కొలిపాక శంకర్, కొండపాక భూపాల్, గాధం భాగ్యలక్ష్మి, వడ్డెర కాలనీ వాసులు, రజకవాడ, గౌడ సంఘం కాలనీ, మాల సంఘం కాలనీ ప్రజలు, యువకులు, మహిళలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొని మొక్కలు నాటి వాటి సంరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-07/img-20260731-wa0004.jpg" alt="IMG-20260731-WA0004" width="1040" height="780"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/wide-distribution-of-plants-in-the-fifth-ward/article-6714</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/wide-distribution-of-plants-in-the-fifth-ward/article-6714</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 20:43:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-07/img-20260731-wa0005.jpg"                         length="153453"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,జూలై31(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలని వనపర్తి జిల్లా పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. పిల్లల భద్రత అనేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి తీసుకోవాల్సిన బాధ్యత అని అన్నారు.పెద్దమందడి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, వాటి వినియోగం వల్ల ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై జలంధర్ రెడ్డి మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్యపై దృష్టి సారించాలని సూచించారు.అనుమానాస్పద వ్యక్తులు లేదా మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. విద్యార్థుల భద్రత, భవిష్యత్తు పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/avoid-drugs/article-6713"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-07/img-20260731-wa0009.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,జూలై31(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలని వనపర్తి జిల్లా పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. పిల్లల భద్రత అనేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి తీసుకోవాల్సిన బాధ్యత అని అన్నారు.పెద్దమందడి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, వాటి వినియోగం వల్ల ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై జలంధర్ రెడ్డి మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్యపై దృష్టి సారించాలని సూచించారు.అనుమానాస్పద వ్యక్తులు లేదా మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. విద్యార్థుల భద్రత, భవిష్యత్తు పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/avoid-drugs/article-6713</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/avoid-drugs/article-6713</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 20:41:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-07/img-20260731-wa0009.jpg"                         length="205867"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వెల్టూర్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,జులై(31తెలంగాణ ముచ్చట్లు)</strong></span></p>
<p style="text-align:justify;">వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా  పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామపంచాయతీ భవనంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం  పరిశీలించారు. పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు గ్రామపంచాయతీ భవనానికి చేరుకుని, ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి మాట్లాడుతూ.. వెల్టూర్ గ్రామంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఇప్పటికే 99 శాతం పూర్తయిందని తెలిపారు. మిగిలిన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, 100 శాతం లక్ష్యాన్ని సాధించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.మిగిలిన ప్రక్రియను కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి, గ్రామ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్, గ్రామ మాజీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/congress-leaders-who-inspected-the-sir-process-in-veltur/article-6712"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-07/img-20260731-wa0010.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,జులై(31తెలంగాణ ముచ్చట్లు)</strong></span></p>
<p style="text-align:justify;">వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా  పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామపంచాయతీ భవనంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం  పరిశీలించారు. పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు గ్రామపంచాయతీ భవనానికి చేరుకుని, ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి మాట్లాడుతూ.. వెల్టూర్ గ్రామంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఇప్పటికే 99 శాతం పూర్తయిందని తెలిపారు. మిగిలిన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, 100 శాతం లక్ష్యాన్ని సాధించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.మిగిలిన ప్రక్రియను కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి, గ్రామ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్, గ్రామ మాజీ అధ్యక్షుడు బాబు రెడ్డి, గట్టు యాదవ్, మాజీ సర్పంచ్ బాలచంద్రయ్య, మాజీ ఉపసర్పంచ్ మల్లికార్జున్, వడ్డె శేఖర్, వార్డు సభ్యులు నాగభూషణ్ ,బీఎల్ఏలు దిండు రవీందర్ ,మద్దూర్ నరసింహ,నవీన్,మద్దూరు వెంకటయ్య, గుండెల ఆంజనేయులు, దిండు వివేక్, కుమ్మరి కొండన్న రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/congress-leaders-who-inspected-the-sir-process-in-veltur/article-6712</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/congress-leaders-who-inspected-the-sir-process-in-veltur/article-6712</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 20:40:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-07/img-20260731-wa0010.jpg"                         length="228253"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎస్‌ఎస్‌సీలో 100 శాతం ఫలితాలే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,జూలై31(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">రాబోయే పదో తరగతి వార్షిక పరీక్షల్లో వనపర్తి జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గణితం, ఇంగ్లీష్, సైన్స్ సబ్జెక్టుల్లో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.శుక్రవారం వనపర్తి పట్టణంలోని ఉర్దూ మాధ్యమ పాఠశాలలో నిర్వహించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశంలో కలెక్టర్ పాల్గొని పదో తరగతి విద్యార్థుల పరీక్షల సన్నద్ధత, ప్రత్యేక బోధన కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు.గణితం, ఇంగ్లీష్, సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను ఆగస్టు 12లోగా ఉపాధ్యాయులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. గణితం, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో ఆబ్జెక్టివ్ పరీక్షలు నిర్వహించి, వెనుకబడిన విద్యార్థులను గుర్తించాలని తెలిపారు. వారికి మూడు నెలల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి, వ్యక్తిగత శ్రద్ధతో బలహీనతలను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.విద్యార్థుల పురోగతిని ఎప్పటికప్పుడు పరీక్షల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/special-action-should-be-taken-to-aim-for-100-percent/article-6711"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-07/img-20260731-wa0013.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,జూలై31(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">రాబోయే పదో తరగతి వార్షిక పరీక్షల్లో వనపర్తి జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గణితం, ఇంగ్లీష్, సైన్స్ సబ్జెక్టుల్లో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.శుక్రవారం వనపర్తి పట్టణంలోని ఉర్దూ మాధ్యమ పాఠశాలలో నిర్వహించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశంలో కలెక్టర్ పాల్గొని పదో తరగతి విద్యార్థుల పరీక్షల సన్నద్ధత, ప్రత్యేక బోధన కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు.గణితం, ఇంగ్లీష్, సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను ఆగస్టు 12లోగా ఉపాధ్యాయులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. గణితం, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో ఆబ్జెక్టివ్ పరీక్షలు నిర్వహించి, వెనుకబడిన విద్యార్థులను గుర్తించాలని తెలిపారు. వారికి మూడు నెలల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి, వ్యక్తిగత శ్రద్ధతో బలహీనతలను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.విద్యార్థుల పురోగతిని ఎప్పటికప్పుడు పరీక్షల ద్వారా అంచనా వేస్తూ అవసరమైన చోట అదనపు బోధన అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం అమలును సమీక్షించి, పాఠశాలల్లో గ్యాస్ కనెక్షన్లను వినియోగిస్తూ పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు. విద్యా ప్రమాణాల పెంపుతో పాటు మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/special-action-should-be-taken-to-aim-for-100-percent/article-6711</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/special-action-should-be-taken-to-aim-for-100-percent/article-6711</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 20:38:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-07/img-20260731-wa0013.jpg"                         length="563772"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మరో వారం రోజుల్లో పెద్దమందడి–వనపర్తి రూ.40 కోట్ల రహదారి పనులు.</title>
                                    <description><![CDATA[<p><strong>సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం సహించం</strong></p>
<p><strong>-- ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,జూలై31(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">సాంకేతిక కారణాలతో జాప్యమైన పెద్దమందడి–వనపర్తి ప్రధాన రహదారి నిర్మాణ పనులు మరో వారం రోజుల్లో ప్రారంభమవుతాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సకాలంలో అందించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులను ఉపేక్షించబోమని హెచ్చరించారు.శుక్రవారం పెద్దమందడి మండల రైతువేదికలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే, వివిధ శాఖల పనితీరును సమీక్షించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.పెద్దమందడి–వనపర్తి రహదారి నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరైనప్పటికీ పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల మధ్య నెలకొన్న సాంకేతిక సమస్యల కారణంగా పనులు ఆలస్యమయ్యాయని తెలిపారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసి సమస్యలను పరిష్కరించినట్లు పేర్కొంటూ, వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.వ్యవసాయ శాఖ రైతులకు మరింత చేరువ కావాలని, యూరియా బుకింగ్ సమయంలో యాప్‌లో ‘నో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/peddamandadi-wanaparthi-road-works-worth-rs-40-crore-in-next-week/article-6710"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-07/img-20260731-wa0014.jpg" alt=""></a><br /><p><strong>సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం సహించం</strong></p>
<p><strong>-- ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,జూలై31(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">సాంకేతిక కారణాలతో జాప్యమైన పెద్దమందడి–వనపర్తి ప్రధాన రహదారి నిర్మాణ పనులు మరో వారం రోజుల్లో ప్రారంభమవుతాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సకాలంలో అందించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులను ఉపేక్షించబోమని హెచ్చరించారు.శుక్రవారం పెద్దమందడి మండల రైతువేదికలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే, వివిధ శాఖల పనితీరును సమీక్షించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.పెద్దమందడి–వనపర్తి రహదారి నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరైనప్పటికీ పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల మధ్య నెలకొన్న సాంకేతిక సమస్యల కారణంగా పనులు ఆలస్యమయ్యాయని తెలిపారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసి సమస్యలను పరిష్కరించినట్లు పేర్కొంటూ, వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.వ్యవసాయ శాఖ రైతులకు మరింత చేరువ కావాలని, యూరియా బుకింగ్ సమయంలో యాప్‌లో ‘నో స్టాక్’ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన ఎరువులు, సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వేగవంతం చేయాలని, లబ్ధిదారులకు మట్టి, ఇసుక సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల రుణాల మంజూరులో జాప్యంపై ఏపీఎంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు.నియోజకవర్గంలో గత 30 నెలల్లో విద్యుత్ శాఖ ద్వారా రూ.140 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, మరో రూ.40 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల ఫిర్యాదులపై లైన్‌మెన్‌లు వెంటనే స్పందించాలని ఆదేశించారు. పనిచేయని వీధిలైట్లను తక్షణమే మరమ్మతు చేయాలని, నిర్లక్ష్యం వహించే గ్రామపంచాయతీలపై చర్యలు తీసుకోవాలని సూచించారు.నీటి సంరక్షణకు ఉపయోగపడే ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్ల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ, అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతం, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవల అందింపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.భూభారతి ద్వారా భూ సమస్యలకు దశలవారీగా పరిష్కారం లభిస్తుందని, అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ వారం రోజుల్లో ప్రారంభమవుతుందని వెల్లడించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, అధికారులు కూడా అదే నిబద్ధతతో పనిచేయాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు నవనీత, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి విజయభాస్కర్, జడ్పీ సీఈఓ యాదయ్య, ఎంఈఓ మంజుల, ఎంపీడీవో పరిణత, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/peddamandadi-wanaparthi-road-works-worth-rs-40-crore-in-next-week/article-6710</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/peddamandadi-wanaparthi-road-works-worth-rs-40-crore-in-next-week/article-6710</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 20:37:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-07/img-20260731-wa0014.jpg"                         length="128156"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కుమారికి కన్నీటి వీడ్కోలు.. పూలమాల వేసి.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, జూలై 31(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">హుజురాబాద్ పట్టణానికి చెందిన ట్రాన్స్‌జెండర్ క్రీ.శే. రొంటాల కుమారి మృతితో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం నిర్వహించిన ఆమె అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ట్రాన్స్‌జెండర్ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కుమారికి తుది వీడ్కోలు పలికారు.<br />ఈ సందర్భంగా హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్‌రావు పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బోరాగాల మొగిలి, వార్డు ప్రజలు, స్థానిక నాయకులు, ట్రాన్స్‌జెండర్ సంఘసభ్యులు తదితరులు పాల్గొని క్రీ.శే. రొంటాల కుమారికి ఘన నివాళులర్పించారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-07/img-20260731-wa0007.jpg" alt="IMG-20260731-WA0007" width="1200" height="1200" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/garland-a-tearful-farewell-to-the-girl/article-6709"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-07/img-20260731-wa0006.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, జూలై 31(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">హుజురాబాద్ పట్టణానికి చెందిన ట్రాన్స్‌జెండర్ క్రీ.శే. రొంటాల కుమారి మృతితో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం నిర్వహించిన ఆమె అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ట్రాన్స్‌జెండర్ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కుమారికి తుది వీడ్కోలు పలికారు.<br />ఈ సందర్భంగా హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్‌రావు పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బోరాగాల మొగిలి, వార్డు ప్రజలు, స్థానిక నాయకులు, ట్రాన్స్‌జెండర్ సంఘసభ్యులు తదితరులు పాల్గొని క్రీ.శే. రొంటాల కుమారికి ఘన నివాళులర్పించారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-07/img-20260731-wa0007.jpg" alt="IMG-20260731-WA0007" width="1600" height="1200"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/garland-a-tearful-farewell-to-the-girl/article-6709</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/garland-a-tearful-farewell-to-the-girl/article-6709</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 17:59:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-07/img-20260731-wa0006.jpg"                         length="246364"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వేలేరు రాజరాజేశ్వరి వివో 22వ వార్షిక మహాసభ నిర్వహణ.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>వేలేరు, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాజరాజేశ్వరి పరస్పర సహాయక పొదుపు సంఘం వీవో 22వ వార్షిక మహాసభ సమావేశం వివో అధ్యక్షురాలు  జోష్నా  అధ్యక్షతన నిర్వహించారు.<br />ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి  పాల్గొన్నారు.<br />ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందని, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో రెండు వివో భవనాలు పూర్తి చేశామని, మిగిలిన రెండు భవనాలకు కూడా త్వరలో నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత, ప్రతి వ్యవసాయ భూమిలో పంట కుంట ఏర్పాటు చేసుకోవాలని, ఇంకుడు గుంతకు గ్రామపంచాయతీ ద్వారా రూ.6,500 ప్రోత్సాహకం అందజేస్తున్నట్లు వివరించారు.<br />అనంతరం మహిళా సంఘం కార్యవర్గ సభ్యులు సర్పంచ్ బిల్లా యాదగిరి ని సన్మానించారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/veleru-rajarajeshwari-vivo-organized-22nd-annual-conference/article-6708"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-07/img-20260731-wa0008.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>వేలేరు, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాజరాజేశ్వరి పరస్పర సహాయక పొదుపు సంఘం వీవో 22వ వార్షిక మహాసభ సమావేశం వివో అధ్యక్షురాలు  జోష్నా  అధ్యక్షతన నిర్వహించారు.<br />ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి  పాల్గొన్నారు.<br />ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందని, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో రెండు వివో భవనాలు పూర్తి చేశామని, మిగిలిన రెండు భవనాలకు కూడా త్వరలో నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత, ప్రతి వ్యవసాయ భూమిలో పంట కుంట ఏర్పాటు చేసుకోవాలని, ఇంకుడు గుంతకు గ్రామపంచాయతీ ద్వారా రూ.6,500 ప్రోత్సాహకం అందజేస్తున్నట్లు వివరించారు.<br />అనంతరం మహిళా సంఘం కార్యవర్గ సభ్యులు సర్పంచ్ బిల్లా యాదగిరి ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ఏపీఎం అనిత, ఉప సర్పంచ్ శ్రీకర్, జీపీ కార్యదర్శి విజయ, సీసీ రమాదేవి, వీవోఏ లక్ష్మి, వివో కార్యవర్గ సభ్యులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/veleru-rajarajeshwari-vivo-organized-22nd-annual-conference/article-6708</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/veleru-rajarajeshwari-vivo-organized-22nd-annual-conference/article-6708</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 17:56:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-07/img-20260731-wa0008.jpg"                         length="167606"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        