<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.telanganamuchatlu.in/rss" rel="self" type="application/rss+xml" />
                <generator>Telangana Muchatlu RSS Feed Generator</generator>
                <title>Telangana Muchatlu</title>
                <link>https://www.telanganamuchatlu.in/rss</link>
                <description>RSS Feed of Telangana Muchatlu</description>
                
                            <item>
                <title>పాలాభిషేకాలతో కృతజ్ఞతలు.. రూ.45 కోట్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.</title>
                                    <description><![CDATA[<p>- <strong>ప్రణవ్ బాబు కృషితో సాధ్యమైన అభివృద్ధి: కాంగ్రెస్ నేతల హర్షం</strong></p>
<p><strong>- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రణవ్ బాబుకు పాలాభిషేకం</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ జూన్ 18 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా రూ.45 కోట్ల వ్యయంతో మురుగునీటి శుద్ధీకరణ యంత్రాంగం (ఎస్‌టీపీ) మంజూరు కావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ ప్రాజెక్టు మంజూరులో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ ఒడితల ప్రణవ్ బాబు కీలక పాత్ర పోషించారని నాయకులు పేర్కొన్నారు.</p>
<p style="text-align:justify;">రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లతో చర్చించి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును సాధించడంలో ప్రణవ్ బాబు విశేష కృషి చేశారని కొనియాడారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇది ఒక గొప్ప కానుకగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా పట్టణ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/congress-ranks-celebrate-rs-45-crore-project-thanks-to-palabhisheka/article-6312"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260618-wa0112.jpg" alt=""></a><br /><p>- <strong>ప్రణవ్ బాబు కృషితో సాధ్యమైన అభివృద్ధి: కాంగ్రెస్ నేతల హర్షం</strong></p>
<p><strong>- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రణవ్ బాబుకు పాలాభిషేకం</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ జూన్ 18 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా రూ.45 కోట్ల వ్యయంతో మురుగునీటి శుద్ధీకరణ యంత్రాంగం (ఎస్‌టీపీ) మంజూరు కావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ ప్రాజెక్టు మంజూరులో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ ఒడితల ప్రణవ్ బాబు కీలక పాత్ర పోషించారని నాయకులు పేర్కొన్నారు.</p>
<p style="text-align:justify;">రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లతో చర్చించి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును సాధించడంలో ప్రణవ్ బాబు విశేష కృషి చేశారని కొనియాడారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇది ఒక గొప్ప కానుకగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఒడితల ప్రణవ్ బాబులకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.</p>
<p style="text-align:justify;">కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు సాయిని రవి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మొలుగూరి సదయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొనగంటి మల్లయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు ఒగ్గు రమేష్, ఎగిత అశోక్, కుతాడి తిరుపతి, పాతకాల అనిల్, ముద్దమల్ల రవి, యాట్ల అశోక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు లింగంపల్లి లింగారావు, నాగమల్లి అశోక్, పొనగంటి రవీందర్, పొనగంటి మధు, పోతుల శ్రీనివాస్, పాత ప్రసాద్ రెడ్డి, రాజ్‌కుమార్, కమలాకర్, ప్రవీణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;">హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/congress-ranks-celebrate-rs-45-crore-project-thanks-to-palabhisheka/article-6312</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/congress-ranks-celebrate-rs-45-crore-project-thanks-to-palabhisheka/article-6312</guid>
                <pubDate>Thu, 18 Jun 2026 22:03:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260618-wa0112.jpg"                         length="121103"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి.. కార్మికులకు అండగా నిలిచిన మున్సిపల్ చైర్మన్.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ జూన్ 18 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయిస్ &amp; వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) పిలుపు మేరకు జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల రిలే దీక్షలకు మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని సందర్శించి కార్మికులకు సంఘీభావం ప్రకటించారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవేనని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, ఎన్‌ఎంఆర్, ఫిక్స్‌డ్ పే కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, రెండో పీఆర్సీ ప్రకటించి కనీస వేతనాన్ని రూ.26 వేలుగా నిర్ణయించి కేటగిరీ వారీగా వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.</p>
<p style="text-align:justify;">అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని, విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు దహన సంస్కారాల ఖర్చుల నిమిత్తం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/the-municipal-chairman-who-stood-by-the-workers-should-resolve/article-6311"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260618-wa0114.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ జూన్ 18 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయిస్ &amp; వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) పిలుపు మేరకు జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల రిలే దీక్షలకు మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని సందర్శించి కార్మికులకు సంఘీభావం ప్రకటించారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవేనని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, ఎన్‌ఎంఆర్, ఫిక్స్‌డ్ పే కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, రెండో పీఆర్సీ ప్రకటించి కనీస వేతనాన్ని రూ.26 వేలుగా నిర్ణయించి కేటగిరీ వారీగా వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.</p>
<p style="text-align:justify;">అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని, విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు దహన సంస్కారాల ఖర్చుల నిమిత్తం రూ.30 వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు. కార్మికులకు రోజుకు 8 గంటల పని విధానం అమలు చేయడంతో పాటు శానిటేషన్, వాటర్‌వర్క్స్, హరితహారం, ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లకు ప్రతి సంవత్సరం రక్షణ పరికరాలు అందజేయాలని సూచించారు.</p>
<p style="text-align:justify;">మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న డ్రైవర్లు, జవాన్లకు ఇతర ఉద్యోగుల మాదిరిగానే డ్రైవర్ కేటగిరీ వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తమ వంతు సహకారం అందిస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొలుగురి సురేష్, ఫిరోజ్, మంద రాజేష్, శంకర్‌తో పాటు మున్సిపల్ కార్మికులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/the-municipal-chairman-who-stood-by-the-workers-should-resolve/article-6311</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/the-municipal-chairman-who-stood-by-the-workers-should-resolve/article-6311</guid>
                <pubDate>Thu, 18 Jun 2026 21:59:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260618-wa0114.jpg"                         length="1638086"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భావితరాలకు హరిత వారసత్వమే లక్ష్యం!</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, జూన్ 18 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">భావితరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పిలుపునిచ్చారు. పెనుబల్లి మండలం రామచంద్రపురం గ్రామ పంచాయతీ పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం లంకపల్లి పాఠశాల విద్యార్థినులతో కలిసి మొక్కలు నాటుతూ పచ్చదనం ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో చెట్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తే హరిత తెలంగాణ లక్ష్యం సాకారమవుతుందని అన్నారు. కార్యక్రమంలో పెనుబల్లి తహసీల్దార్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పంది వెంకటేశ్వరరావు, రామచంద్రపురం సర్పంచ్ ఎస్.కే. రిజ్వానా కరీముల్లా, లంకపల్లి సర్పంచ్ రాజా, అటవీ శాఖ సబ్‌ డీఎఫ్‌వో, ఎఫ్‌ఆర్‌వో మల్లయ్య, ఎఫ్‌డీవో, డీఆర్‌వో,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/the-goal-is-a-green-legacy-for-future-generations/article-6310"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260618-wa0115.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, జూన్ 18 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">భావితరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పిలుపునిచ్చారు. పెనుబల్లి మండలం రామచంద్రపురం గ్రామ పంచాయతీ పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం లంకపల్లి పాఠశాల విద్యార్థినులతో కలిసి మొక్కలు నాటుతూ పచ్చదనం ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో చెట్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తే హరిత తెలంగాణ లక్ష్యం సాకారమవుతుందని అన్నారు. కార్యక్రమంలో పెనుబల్లి తహసీల్దార్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పంది వెంకటేశ్వరరావు, రామచంద్రపురం సర్పంచ్ ఎస్.కే. రిజ్వానా కరీముల్లా, లంకపల్లి సర్పంచ్ రాజా, అటవీ శాఖ సబ్‌ డీఎఫ్‌వో, ఎఫ్‌ఆర్‌వో మల్లయ్య, ఎఫ్‌డీవో, డీఆర్‌వో, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260618-wa0116.jpg" alt="IMG-20260618-WA0116" width="1040" height="694"/></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/the-goal-is-a-green-legacy-for-future-generations/article-6310</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/the-goal-is-a-green-legacy-for-future-generations/article-6310</guid>
                <pubDate>Thu, 18 Jun 2026 21:57:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260618-wa0115.jpg"                         length="109694"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఖమ్మంలో ఘనంగా టాలీ సర్టిఫైడ్ పార్టనర్ సంస్థ ఆఫీస్ ప్రారంభం.</title>
                                    <description><![CDATA[<p>- <strong>ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా జీఎస్టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు  ఉల్లిబోయిన సైదులు </strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో , జూన్ 18(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">వ్యాపారాల అకౌంటింగ్, ఈ ఆర్ పి అవసరాలకు ట్యాలీ సాఫ్ట్‌వేర్ విక్రయాలు, ఈ ఆర్ పి పరిష్కారాలు మరియు సాంకేతిక సహాయ సేవలను అందించే ఎలైట్  ఈ ఆర్ పి సొల్యూషన్స్ ( విఎల్ఎస్ కార్పొరేట్ సర్వీసెస్) సంస్థ ఖమ్మం వైరా రోడ్డులోని సురభి హాస్పిటల్ కాంప్లెక్స్, 2వ అంతస్తులో ఘనంగా ప్రారంభమైంది.</p>
<p style="text-align:justify;">సంస్థ యజమాని గరిడేపల్లి నరేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ &amp; ఆంధ్రప్రదేశ్ రీజినల్ హెడ్ ఉమేష్ ప్రసాద్ , అఖిల భారత పన్ను నిపుణుల సమాఖ్య జాతీయ కార్యవర్గ సభ్యులు, ఖమ్మం జిల్లా జీఎస్టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు  ఉల్లిబోయిన సైదులు  ముఖ్య అతిథులుగా హాజరై సంయుక్తంగా రిబ్బన్ కత్తిరించి సంస్థను ప్రారంభించారు.<br />ఈ సందర్భంగా వారు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/grand-opening-of-tally-certified-partner-company-office-in-khammam/article-6309"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260618-wa0131.jpg" alt=""></a><br /><p>- <strong>ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా జీఎస్టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు  ఉల్లిబోయిన సైదులు </strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో , జూన్ 18(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">వ్యాపారాల అకౌంటింగ్, ఈ ఆర్ పి అవసరాలకు ట్యాలీ సాఫ్ట్‌వేర్ విక్రయాలు, ఈ ఆర్ పి పరిష్కారాలు మరియు సాంకేతిక సహాయ సేవలను అందించే ఎలైట్  ఈ ఆర్ పి సొల్యూషన్స్ ( విఎల్ఎస్ కార్పొరేట్ సర్వీసెస్) సంస్థ ఖమ్మం వైరా రోడ్డులోని సురభి హాస్పిటల్ కాంప్లెక్స్, 2వ అంతస్తులో ఘనంగా ప్రారంభమైంది.</p>
<p style="text-align:justify;">సంస్థ యజమాని గరిడేపల్లి నరేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ &amp; ఆంధ్రప్రదేశ్ రీజినల్ హెడ్ ఉమేష్ ప్రసాద్ , అఖిల భారత పన్ను నిపుణుల సమాఖ్య జాతీయ కార్యవర్గ సభ్యులు, ఖమ్మం జిల్లా జీఎస్టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు  ఉల్లిబోయిన సైదులు  ముఖ్య అతిథులుగా హాజరై సంయుక్తంగా రిబ్బన్ కత్తిరించి సంస్థను ప్రారంభించారు.<br />ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటి వరకు హైదరాబాద్, బెంగళూరు కేంద్రాల నుండి అందుబాటులో ఉన్న ట్యాలీ సేవలు ఇకపై ఖమ్మంలోనే ప్రత్యక్షంగా లభించడం వల్ల జిల్లా వ్యాప్తంగా టాక్స్ ప్రొఫెషనల్స్, చార్టర్డ్ అకౌంటెంట్లు, వ్యాపార సంస్థలకు మరింత వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందనున్నాయని తెలిపారు. అలాగే ఖమ్మం జిల్లా జీఎస్టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున సంస్థ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.</p>
<p style="text-align:justify;">ట్యాలీ సర్టిఫైడ్ శిక్షణ నిపుణులు సీఏ బద్రీనాథ్ నకిరికంటి మాట్లాడుతూ, ట్యాలీ సాఫ్ట్‌వేర్ ప్రాముఖ్యత, వ్యాపార నిర్వహణలో దాని పాత్రతో పాటు తాజా వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చిన ఆధునిక ఫీచర్లను వివరించారు. ఈ అవగాహన సదస్సు పాల్గొన్న వారిలో విశేష ఆసక్తిని కలిగించింది.</p>
<p style="text-align:justify;">సంస్థ యజమాని గరిడేపల్లి నరేష్ కుమార్ మాట్లాడుతూ, ట్యాలీ సాఫ్ట్‌వేర్ విక్రయాలు, ఇన్‌స్టాలేషన్, అప్‌గ్రేడేషన్, ఏఎంసి సేవలు, సాంకేతిక సహాయం, జీఎస్టీ సంబంధిత సేవలు, వినియోగదారులకు శిక్షణతో పాటు సమగ్ర ఈఆర్పి పరిష్కారాలను అందించనున్నట్లు తెలిపారు. ఖమ్మం మరియు పరిసర ప్రాంతాల వ్యాపార సంస్థలకు నాణ్యమైన, విశ్వసనీయ సేవలను అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా జీఎస్టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ , చార్టర్డ్ అకౌంటెంట్లు, జీఎస్టీ &amp; టాక్స్ ప్రాక్టీషనర్లు, వ్యాపారవేత్తలు, అకౌంటెంట్లు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/grand-opening-of-tally-certified-partner-company-office-in-khammam/article-6309</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/grand-opening-of-tally-certified-partner-company-office-in-khammam/article-6309</guid>
                <pubDate>Thu, 18 Jun 2026 21:54:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260618-wa0131.jpg"                         length="414922"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ముడిసరుకు ధరల భారం.. జమ్మికుంటలో ఫోటోగ్రాఫర్ల బంద్ జయప్రదం&quot;</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ జూన్ 17 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">జమ్మికుంట మండలంలోని ఫోటో స్టూడియోల యజమానులు చేపట్టిన బంద్ విజయవంతంగా ముగిసిందని ఫోటోగ్రాఫర్స్ యూనియన్ మండల అధ్యక్షులు ఎండి. ముస్తఫా తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్టూడియో యజమానులు, ఫోటోగ్రాఫర్లు మరియు సంఘ సభ్యులందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కెట్‌లో ముడిసరుకుల ధరలు, ప్రింటింగ్ వ్యయాలు, స్టూడియోలకు అవసరమైన పరికరాలు మరియు ఇతర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో సేవల నిర్వహణ భారంగా మారిందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తప్పనిసరి పరిస్థితుల్లో ఫోటో స్టూడియో సేవల ధరలను స్వల్పంగా సవరించినట్లు వెల్లడించారు.</p>
<p style="text-align:justify;">సవరించిన నూతన ధరలు జూన్ 18 నుంచి జమ్మికుంట మండలంలోని అన్ని ఫోటో స్టూడియోలలో అమలులోకి వస్తాయని తెలిపారు. వినియోగదారులు ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు చిన్నింటి నాగేందర్, మండల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/photographers-bandh-jayapradham-in-jammikunta-under-pressure-of-raw-material/article-6307"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260617-wa0097.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ జూన్ 17 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">జమ్మికుంట మండలంలోని ఫోటో స్టూడియోల యజమానులు చేపట్టిన బంద్ విజయవంతంగా ముగిసిందని ఫోటోగ్రాఫర్స్ యూనియన్ మండల అధ్యక్షులు ఎండి. ముస్తఫా తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్టూడియో యజమానులు, ఫోటోగ్రాఫర్లు మరియు సంఘ సభ్యులందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కెట్‌లో ముడిసరుకుల ధరలు, ప్రింటింగ్ వ్యయాలు, స్టూడియోలకు అవసరమైన పరికరాలు మరియు ఇతర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో సేవల నిర్వహణ భారంగా మారిందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తప్పనిసరి పరిస్థితుల్లో ఫోటో స్టూడియో సేవల ధరలను స్వల్పంగా సవరించినట్లు వెల్లడించారు.</p>
<p style="text-align:justify;">సవరించిన నూతన ధరలు జూన్ 18 నుంచి జమ్మికుంట మండలంలోని అన్ని ఫోటో స్టూడియోలలో అమలులోకి వస్తాయని తెలిపారు. వినియోగదారులు ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు చిన్నింటి నాగేందర్, మండల అధ్యక్షులు ఎండి. ముస్తఫా, ఉపాధ్యక్షులు ఎండి. అజార్, ప్రధాన కార్యదర్శి దొడ్డె ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు పొనగంటి విజయ్‌రాజుతో పాటు ఫోటోగ్రాఫర్లు రత్నకుమార్, రాంబాబు, రవి, సునీల్, ఉపేందర్, తోట రాజేందర్, గౌతం, నాని, శ్రీను, ప్రవీణ్, అంబాల హరీష్, సురోజు శ్రీనాథ్, మడుపు సంతోష్, జానీ, ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/photographers-bandh-jayapradham-in-jammikunta-under-pressure-of-raw-material/article-6307</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/photographers-bandh-jayapradham-in-jammikunta-under-pressure-of-raw-material/article-6307</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 22:37:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0097.jpg"                         length="181407"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇందిరమ్మ ఇళ్లలో ఆనంద దీపాలు.. గృహ ప్రవేశాల్లో పాల్గొన్న వొడితల ప్రణవ్.</title>
                                    <description><![CDATA[<p><strong>- తొలి విడత ఇళ్లు 85 శాతం పూర్తి..</strong><br /><strong>- అర్హులందరికీ ఇళ్లు అందించడమే లక్ష్యం..</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ జూన్ 17 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక మండలాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాల్లో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు, సీతంపేట గ్రామాలు, జమ్మికుంట పట్టణంలోని మోత్కులగూడెం 8వ వార్డు, వీణవంక మండలంలోని కోర్కల్ గ్రామాల్లో జరిగిన గృహ ప్రవేశ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులను అభినందించారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తోందని తెలిపారు. తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటించామని, రెండో విడతలో కూడా అదే విధానాన్ని కొనసాగించి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/voditala-pranav-who-participated-in-the-house-entrances-of-ananda/article-6306"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260617-wa0099.jpg" alt=""></a><br /><p><strong>- తొలి విడత ఇళ్లు 85 శాతం పూర్తి..</strong><br /><strong>- అర్హులందరికీ ఇళ్లు అందించడమే లక్ష్యం..</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ జూన్ 17 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక మండలాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాల్లో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు, సీతంపేట గ్రామాలు, జమ్మికుంట పట్టణంలోని మోత్కులగూడెం 8వ వార్డు, వీణవంక మండలంలోని కోర్కల్ గ్రామాల్లో జరిగిన గృహ ప్రవేశ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులను అభినందించారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తోందని తెలిపారు. తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటించామని, రెండో విడతలో కూడా అదే విధానాన్ని కొనసాగించి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 85 శాతం పూర్తయిందని వెల్లడించారు.</p>
<p style="text-align:justify;">గృహ ప్రవేశాలకు వెళ్తున్న సమయంలో లబ్ధిదారుల కళ్లలో కనిపిస్తున్న ఆనందం ఎంతో సంతృప్తిని ఇస్తోందని ప్రణవ్ పేర్కొన్నారు. తమను స్వయంగా ఆహ్వానించి గృహ ప్రవేశాలకు పిలవడం ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం సిరిసేడు గ్రామంలో నిర్వహించిన పెద్దమ్మతల్లి బోనాల పండుగలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.</p>
<p style="text-align:justify;">కార్యక్రమాల్లో గ్రామ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయ<img src="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0101.jpg" alt="IMG-20260617-WA0101" width="1280" height="960"/>కులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/voditala-pranav-who-participated-in-the-house-entrances-of-ananda/article-6306</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/voditala-pranav-who-participated-in-the-house-entrances-of-ananda/article-6306</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 22:34:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0099.jpg"                         length="513224"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,జూన్17(తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో నూతనంగా చేరిన చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి, విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టించారు.చిన్నారులు పలకలపై తొలి అక్షరాలు దిద్దగా, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు హాజరై క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని పేర్కొన్నారు.అనంతరం ఇదే పాఠశాలలో చదివి వివిధ గురుకుల విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన నలుగురు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సర్పంచ్ ఘనంగా సన్మానించారు.ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, ఉపాధ్యాయ బృందం, యువకులు, తల్లిదండ్రులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/a-great-honor-for-the-students-who-secured-gurukula-seats/article-6305"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260617-wa0102.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,జూన్17(తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో నూతనంగా చేరిన చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి, విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టించారు.చిన్నారులు పలకలపై తొలి అక్షరాలు దిద్దగా, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు హాజరై క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని పేర్కొన్నారు.అనంతరం ఇదే పాఠశాలలో చదివి వివిధ గురుకుల విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన నలుగురు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సర్పంచ్ ఘనంగా సన్మానించారు.ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, ఉపాధ్యాయ బృందం, యువకులు, తల్లిదండ్రులు మరియుగ్రామస్థులు పాల్గొన్నారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0103.jpg" alt="IMG-20260617-WA0103" width="1080" height="596"/></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/a-great-honor-for-the-students-who-secured-gurukula-seats/article-6305</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/a-great-honor-for-the-students-who-secured-gurukula-seats/article-6305</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 22:32:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0102.jpg"                         length="282578"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వెల్టూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో నూతన విద్యార్థులకు ఘన స్వాగతం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,జూన్17(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">పెద్దమందడి మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  నూతనంగా ప్రవేశం పొందిన 17 మంది విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ సర్పంచ్ అశోక్, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో వారికి పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు పంపిణీ చేసి పాఠశాలకు ఆహ్వానించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న విద్యా సౌకర్యాలు, నాణ్యమైన బోధనను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు విద్యలో రాణించాలని సర్పంచ్ అశోక్ సూచించారు. పాఠశాలలో చేరిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాణం విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించగా, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. గ్రామస్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థులను అభినందించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/a-warm-welcome-to-the-new-students-of-veltur-zp/article-6303"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260617-wa0073.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,జూన్17(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">పెద్దమందడి మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  నూతనంగా ప్రవేశం పొందిన 17 మంది విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ సర్పంచ్ అశోక్, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో వారికి పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు పంపిణీ చేసి పాఠశాలకు ఆహ్వానించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న విద్యా సౌకర్యాలు, నాణ్యమైన బోధనను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు విద్యలో రాణించాలని సర్పంచ్ అశోక్ సూచించారు. పాఠశాలలో చేరిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాణం విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించగా, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. గ్రామస్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థులను అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/a-warm-welcome-to-the-new-students-of-veltur-zp/article-6303</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/a-warm-welcome-to-the-new-students-of-veltur-zp/article-6303</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 18:50:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0073.jpg"                         length="753803"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం, వివాహ వేడుకలో పాల్గొన్న చైర్‌పర్సన్ సుహాసిని మనోజ్ రావు.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజూరాబాద్, జూన్ 17(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు పట్టణంలోని 19వ వార్డులో నిర్వహించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరడం ఆనందదాయకమని పేర్కొన్నారు.<br />అనంతరం 14వ వార్డు కౌన్సిలర్ గంట రమేష్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన చైర్‌పర్సన్ నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిండిపోవాలని ఆకాంక్షించారు.<br />ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మమేకమైన చైర్‌పర్సన్ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల శుభకార్యాల్లోనూ భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు.<br />ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్, వార్డు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు, బంధు<img src="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0059.jpg" alt="IMG-20260617-WA0059" width="1200" height="1200" />మిత్రులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/chairperson-suhasini-manoj-rao-participated-in-indirammas-homecoming-wedding-ceremony/article-6302"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260617-wa0058.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>హుజూరాబాద్, జూన్ 17(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు పట్టణంలోని 19వ వార్డులో నిర్వహించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరడం ఆనందదాయకమని పేర్కొన్నారు.<br />అనంతరం 14వ వార్డు కౌన్సిలర్ గంట రమేష్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన చైర్‌పర్సన్ నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిండిపోవాలని ఆకాంక్షించారు.<br />ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మమేకమైన చైర్‌పర్సన్ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల శుభకార్యాల్లోనూ భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు.<br />ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్, వార్డు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు, బంధు<img src="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0059.jpg" alt="IMG-20260617-WA0059" width="1600" height="1200"/>మిత్రులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/chairperson-suhasini-manoj-rao-participated-in-indirammas-homecoming-wedding-ceremony/article-6302</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/chairperson-suhasini-manoj-rao-participated-in-indirammas-homecoming-wedding-ceremony/article-6302</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 18:18:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0058.jpg"                         length="169400"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తా.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజూరాబాద్, జూన్ 17(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండల పరిధిలోని చెల్పూర్ గ్రామంలో సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) సాధన కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆర్‌టీఐ సాధన కమిటీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో చెల్పూర్ గ్రామ ఆర్‌టీఐ సాధన కమిటీ నూతన అధ్యక్షుడిగా ఆకునూరి కుమారస్వామిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.<br />ఈ సందర్భంగా ఆకునూరి కుమారస్వామి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్, కాట్రపల్లి గ్రామ అధ్యక్షుడు ఎం. రాజు, హుజూరాబాద్ మండల ప్రధాన కార్యదర్శి బండ నరేందర్‌తో పాటు కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.<br />సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత పెంపొందించడంతో పాటు ప్రజల హక్కుల పరిరక్షణ కోసం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/will-work-hard-to-protect-peoples-rights/article-6301"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260617-wa0060.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>హుజూరాబాద్, జూన్ 17(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండల పరిధిలోని చెల్పూర్ గ్రామంలో సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) సాధన కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆర్‌టీఐ సాధన కమిటీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో చెల్పూర్ గ్రామ ఆర్‌టీఐ సాధన కమిటీ నూతన అధ్యక్షుడిగా ఆకునూరి కుమారస్వామిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.<br />ఈ సందర్భంగా ఆకునూరి కుమారస్వామి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్, కాట్రపల్లి గ్రామ అధ్యక్షుడు ఎం. రాజు, హుజూరాబాద్ మండల ప్రధాన కార్యదర్శి బండ నరేందర్‌తో పాటు కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.<br />సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత పెంపొందించడంతో పాటు ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఆర్‌టీఐ వేదికగా నిరంతరం పనిచేస్తానని స్పష్టం చేశారు.<br />నూతన అధ్యక్షుడి ఎన్నికతో చెల్పూర్ గ్రామంలో ఆర్‌టీఐ సాధన కమిటీ కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/will-work-hard-to-protect-peoples-rights/article-6301</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/will-work-hard-to-protect-peoples-rights/article-6301</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 18:14:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0060.jpg"                         length="50913"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఓటరు జాబితాలో తప్పుడు వివరాలకు చట్టపరమైన చర్యలు.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,జూన్17(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">ఓటరు జాబితాలో పేర్ల నమోదు, సవరణల సమయంలో తప్పుడు వివరాలు సమర్పిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్లు 17, 18, 31 ప్రకారం ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో లేదా ఒకే నియోజకవర్గంలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఓటరుగా నమోదు కావడానికి అర్హుడు కాదని తెలిపారు.ఓటరు జాబితా తయారీ, సవరణ లేదా పేర్ల చేర్పు, తొలగింపులకు సంబంధించి తెలిసి తప్పుడు సమాచారం ఇవ్వడం, అసత్య ప్రకటనలు చేయడం నేరమని పేర్కొన్నారు. అలాంటి వారిపై ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో జిల్లాలోని అర్హులైన ఓటర్లు పాల్గొని, బూత్ లెవల్ అధికారులు అందజేసే ఫారాలను సక్రమంగా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/legal-action-for-false-details-in-voter-list/article-6300"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260617-wa0072.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,జూన్17(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">ఓటరు జాబితాలో పేర్ల నమోదు, సవరణల సమయంలో తప్పుడు వివరాలు సమర్పిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్లు 17, 18, 31 ప్రకారం ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో లేదా ఒకే నియోజకవర్గంలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఓటరుగా నమోదు కావడానికి అర్హుడు కాదని తెలిపారు.ఓటరు జాబితా తయారీ, సవరణ లేదా పేర్ల చేర్పు, తొలగింపులకు సంబంధించి తెలిసి తప్పుడు సమాచారం ఇవ్వడం, అసత్య ప్రకటనలు చేయడం నేరమని పేర్కొన్నారు. అలాంటి వారిపై ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో జిల్లాలోని అర్హులైన ఓటర్లు పాల్గొని, బూత్ లెవల్ అధికారులు అందజేసే ఫారాలను సక్రమంగా పూరించి సమర్పించాలని కోరారు. ఓటరు జాబితాలో వివరాలు నమోదు చేసేటప్పుడు నిబంధనలను పాటిస్తూ సరైన సమాచారాన్ని అందించాలని సూచించారు. దీంతో ఓటరు జాబితా మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/legal-action-for-false-details-in-voter-list/article-6300</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/legal-action-for-false-details-in-voter-list/article-6300</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 18:12:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0072.jpg"                         length="469139"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వంగరలో బాలవికాస్ వాటర్ ప్లాంట్ ప్రారంభం.</title>
                                    <description><![CDATA[<p><strong>స్వచ్ఛమైన తాగునీటి అందుబాటుకు మరో ముందడుగు: సర్పంచ్ గజ్జల సృజన రమేష్</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>వంగర, జూన్ 17(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వంగర గ్రామ పంచాయతీ పరిధిలోని పీవీ నగర్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలవికాస్ వాటర్ ప్లాంట్‌ను గ్రామ సర్పంచ్ గజ్జల సృజన రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.</p>
<p style="text-align:justify;">కార్యక్రమంలో మాట్లాడిన సర్పంచ్ గజ్జల సృజన రమేష్, గ్రామ ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో బాలవికాస్ సంస్థ సహకారంతో ఈ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.</p>
<p style="text-align:justify;">ప్రజల ఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛమైన తాగునీరు అత్యంత అవసరమని, ఈ ప్లాంట్ ద్వారా పీవీ నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ప్రయోజనం పొందనున్నారని తెలిపారు. అలాగే ఈ వాటర్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/inauguration-of-balavikas-water-plant-in-wangara/article-6299"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260617-wa0064.jpg" alt=""></a><br /><p><strong>స్వచ్ఛమైన తాగునీటి అందుబాటుకు మరో ముందడుగు: సర్పంచ్ గజ్జల సృజన రమేష్</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>వంగర, జూన్ 17(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వంగర గ్రామ పంచాయతీ పరిధిలోని పీవీ నగర్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలవికాస్ వాటర్ ప్లాంట్‌ను గ్రామ సర్పంచ్ గజ్జల సృజన రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.</p>
<p style="text-align:justify;">కార్యక్రమంలో మాట్లాడిన సర్పంచ్ గజ్జల సృజన రమేష్, గ్రామ ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో బాలవికాస్ సంస్థ సహకారంతో ఈ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.</p>
<p style="text-align:justify;">ప్రజల ఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛమైన తాగునీరు అత్యంత అవసరమని, ఈ ప్లాంట్ ద్వారా పీవీ నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ప్రయోజనం పొందనున్నారని తెలిపారు. అలాగే ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించిన బాలవికాస్ సంస్థ, ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ సంస్థ, గ్రామ ప్రజాప్రతినిధులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.</p>
<p style="text-align:justify;">భవిష్యత్తులో కూడా గ్రామాభివృద్ధికి ప్రజల సహకారంతో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే దిశగా ఈ వాటర్ ప్లాంట్ ఒక మైలురాయిగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో బాలవికాస్ ప్రతినిధులు కెడం లింగమూర్తి, ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ ప్రతినిధులు, వార్డు సభ్యులు రఘునాయకుల మహేష్ రెడ్డి, మారం సతీష్, గజ్జల రమేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగిరెడ్డి సతీష్, వాటర్ ప్లాంట్ కమిటీ సభ్యులు కొండ తిరుపతి, మాజీ సర్పంచ్ రఘునాయకుల వెంకటరెడ్డి, నల్లగోని ప్రభాకర్, గ్రామ పెద్దలు చెప్పాల తిరుపతిరెడ్డి, సతీష్ రెడ్డి, చంద్రారెడ్డి, కాల్వ సంపత్, ఉల్లాల రాజమౌళి, రవి, మహేష్, సంజీవ్, శ్రీనివాస్, ఇందిరా, మంజుల, వనజ, రాజయ్య, స్వామి, పరమేష్, బత్తుల వెంకటమ్మ, సదానందం తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/inauguration-of-balavikas-water-plant-in-wangara/article-6299</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/inauguration-of-balavikas-water-plant-in-wangara/article-6299</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 18:10:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0064.jpg"                         length="213294"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జీతాల జాప్యంతో 108 ఉద్యోగుల ఆందోళన.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>మహబూబ్‌నగర్,జూన్17(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">ఆపదలో ప్రజలకు అండగా నిలిచే 108 అంబులెన్స్ సిబ్బంది ప్రస్తుతం జీతాల జాప్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 71 అంబులెన్సుల్లో సుమారు 300 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు (ఈఎంటీలు), డ్రైవర్లకు గత రెండు నెలలుగా జీతాలు అందకపోవడంతో ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో పిల్లల ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంల ఖర్చులు భరించడం కష్టంగా మారిందని తెలిపారు.ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో జాప్యం జరుగుతున్నప్పటికీ, అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా విధులు నిర్వర్తిస్తున్నామని సిబ్బంది పేర్కొంటున్నారు.పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం.ఇప్పటికైనా ప్రభుత్వం బకాయి నిధులు విడుదల చేసి, ప్రతి నెలా సకాలంలో జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/108-employees-are-worried-about-delay-in-salaries/article-6298"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260617-wa0067.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>మహబూబ్‌నగర్,జూన్17(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">ఆపదలో ప్రజలకు అండగా నిలిచే 108 అంబులెన్స్ సిబ్బంది ప్రస్తుతం జీతాల జాప్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 71 అంబులెన్సుల్లో సుమారు 300 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు (ఈఎంటీలు), డ్రైవర్లకు గత రెండు నెలలుగా జీతాలు అందకపోవడంతో ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో పిల్లల ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంల ఖర్చులు భరించడం కష్టంగా మారిందని తెలిపారు.ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో జాప్యం జరుగుతున్నప్పటికీ, అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా విధులు నిర్వర్తిస్తున్నామని సిబ్బంది పేర్కొంటున్నారు.పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం.ఇప్పటికైనా ప్రభుత్వం బకాయి నిధులు విడుదల చేసి, ప్రతి నెలా సకాలంలో జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/108-employees-are-worried-about-delay-in-salaries/article-6298</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/108-employees-are-worried-about-delay-in-salaries/article-6298</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 18:07:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0067.jpg"                         length="167862"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మద్దిగట్ల పాఠశాలలో వైభవంగా అక్షరాభ్యాసం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,జూన్17(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">పెద్దమందడి మండలం  మద్దిగట్ల ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు  శివరాజ్, ఉపాధ్యాయులు రమేష్, విష్ణు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి మంజులత, పాఠశాల సముదాయ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.సరస్వతి మాత చిత్రపటానికి పూజలు నిర్వహించిన అనంతరం పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు పలకలు, బలపాలు అందజేసి అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ  మంజులత మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.ఎస్. వరప్రసాద్ రావు మాట్లాడుతూ..విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే పునాదిగా నిలుస్తుందని అన్నారు.ప్రధానోపాధ్యాయులు  శివరాజ్ పాఠశాలలో డిజిటల్ విద్యతో పాటు నాణ్యమైన బోధన అందిస్తున్నట్లు తెలిపారు.అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసి, చాక్లెట్లు అందజేశారు.కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/magnificent-literacy-in-maddigatla-school/article-6297"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260617-wa0068.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,జూన్17(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">పెద్దమందడి మండలం  మద్దిగట్ల ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు  శివరాజ్, ఉపాధ్యాయులు రమేష్, విష్ణు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి మంజులత, పాఠశాల సముదాయ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.సరస్వతి మాత చిత్రపటానికి పూజలు నిర్వహించిన అనంతరం పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు పలకలు, బలపాలు అందజేసి అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ  మంజులత మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.ఎస్. వరప్రసాద్ రావు మాట్లాడుతూ..విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే పునాదిగా నిలుస్తుందని అన్నారు.ప్రధానోపాధ్యాయులు  శివరాజ్ పాఠశాలలో డిజిటల్ విద్యతో పాటు నాణ్యమైన బోధన అందిస్తున్నట్లు తెలిపారు.అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసి, చాక్లెట్లు అందజేశారు.కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/magnificent-literacy-in-maddigatla-school/article-6297</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/magnificent-literacy-in-maddigatla-school/article-6297</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 18:06:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0068.jpg"                         length="230499"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బడి బాట కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఆదర్శంగా నిలవాలి.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>భీమదేవరపల్లి, జూన్ 17:( తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న "బడి బాట" కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయాలంటే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఆదర్శంగా నిలవాలని ముల్కనూర్ అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు, బీజేపీ మండల నాయకులు మాడుగుల అజిత్ కుమార్ అన్నారు.</p>
<p style="text-align:justify;">ప్రజలు మాటల కంటే ఆచరణను ఎక్కువగా విశ్వసిస్తారని, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ముందడుగు వేస్తే ప్రభుత్వ పాఠశాలలపై సాధారణ ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని అన్నారు. దీనివల్ల విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరిగి ప్రభుత్వ విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు.</p>
<p style="text-align:justify;">ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారనే భావన ఏర్పడితే పాఠశాలల అభివృద్ధిపై అధికారులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజల దృష్టి మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. మౌలిక వసతులు, పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, డిజిటల్ విద్య, క్రీడా సదుపాయాలు, విద్యార్థుల భద్రత, ఉపాధ్యాయుల హాజరు వంటి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/if-the-badi-bata-program-is-to-be-successful-public/article-6296"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260617-wa0070.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>భీమదేవరపల్లి, జూన్ 17:( తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న "బడి బాట" కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయాలంటే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఆదర్శంగా నిలవాలని ముల్కనూర్ అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు, బీజేపీ మండల నాయకులు మాడుగుల అజిత్ కుమార్ అన్నారు.</p>
<p style="text-align:justify;">ప్రజలు మాటల కంటే ఆచరణను ఎక్కువగా విశ్వసిస్తారని, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ముందడుగు వేస్తే ప్రభుత్వ పాఠశాలలపై సాధారణ ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని అన్నారు. దీనివల్ల విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరిగి ప్రభుత్వ విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు.</p>
<p style="text-align:justify;">ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారనే భావన ఏర్పడితే పాఠశాలల అభివృద్ధిపై అధికారులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజల దృష్టి మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. మౌలిక వసతులు, పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, డిజిటల్ విద్య, క్రీడా సదుపాయాలు, విద్యార్థుల భద్రత, ఉపాధ్యాయుల హాజరు వంటి అంశాల్లో మరింత బాధ్యతతో చర్యలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు<br />దీనివల్ల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తాను చేసిన ఈ సూచన ఎవరినీ ఉద్దేశించి కాదని, ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరగాలని, "బడి బాట" కార్యక్రమం విజయవంతమై ప్రభుత్వ విద్యా వ్యవస్థ మరింత బలోపేతం కావాలనే ఉద్దేశంతో చేసిన సానుకూల ఆలోచన మాత్రమేనని మాడుగుల అజిత్ కుమార్ స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/if-the-badi-bata-program-is-to-be-successful-public/article-6296</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/if-the-badi-bata-program-is-to-be-successful-public/article-6296</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 18:04:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0070.jpg"                         length="36033"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బడి బాట కార్యక్రమానికి గ్రామ ప్రజల విశేష స్పందన.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>భీమదేవరపల్లి, జూన్ 17(తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహించిన బడి బాట కార్యక్రమం గ్రామంలో ఉత్సాహంగా జరిగింది.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, చిట్కూరి అనిల్, ప్రెస్ కొమురయ్య, ఎదులపురం తిరుపతి, గ్రామ ప్రజాప్రతినిధులు, విద్యా కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి విద్యా భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, నాణ్యమైన బోధన, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామ ప్రజలు ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడంలో భాగస్వాములు కావాలని కోరారు.</p>
<p style="text-align:justify;">"మన ఊరు – మన బడి, ప్రతి పిల్లవాడికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/the-response-of-the-village-people-to-the-badi-bata/article-6295"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260617-wa0051.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>భీమదేవరపల్లి, జూన్ 17(తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహించిన బడి బాట కార్యక్రమం గ్రామంలో ఉత్సాహంగా జరిగింది.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, చిట్కూరి అనిల్, ప్రెస్ కొమురయ్య, ఎదులపురం తిరుపతి, గ్రామ ప్రజాప్రతినిధులు, విద్యా కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి విద్యా భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, నాణ్యమైన బోధన, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామ ప్రజలు ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడంలో భాగస్వాములు కావాలని కోరారు.</p>
<p style="text-align:justify;">"మన ఊరు – మన బడి, ప్రతి పిల్లవాడికి విద్యే పెద్ద ఆస్తి" అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామ ప్రజల్లో విద్య పట్ల మరింత చైతన్యం కలిగించింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/the-response-of-the-village-people-to-the-badi-bata/article-6295</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/the-response-of-the-village-people-to-the-badi-bata/article-6295</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 16:06:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0051.jpg"                         length="110654"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇందిరా నగర్ అభివృద్ధికి నాంది పలికిన సర్పంచ్ అంబాల రాజు కుమార్.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి జూన్ 17( తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">ఎల్కతుర్తి మండలంలోని ఇందిరా నగర్ గ్రామ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. గ్రామంలో నూతన మహిళా సమైక్య భవన నిర్మాణానికి గురువారం భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించి పనులను ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ అంబాల రాజు కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎల్కతుర్తి ఎంపీడీవో ఎన్. విజయ్ కుమార్, ఎంపీఓ కె. కవిత ముఖ్య అతిథులుగా హాజరై భూమిపూజ నిర్వహించారు.<br />ఈ సందర్భంగా సర్పంచ్ అంబాల రాజు కుమార్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడే విధంగా మహిళా సమైక్య భవనాన్ని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఈ భవనం మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యకలాపాలకు ఉపయోగపడుతుందని అన్నారు.<br />గ్రామంలోని మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/sarpanch-ambala-raju-kumar-initiated-the-development-of-indira-nagar/article-6294"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260617-wa0055.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి జూన్ 17( తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">ఎల్కతుర్తి మండలంలోని ఇందిరా నగర్ గ్రామ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. గ్రామంలో నూతన మహిళా సమైక్య భవన నిర్మాణానికి గురువారం భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించి పనులను ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ అంబాల రాజు కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎల్కతుర్తి ఎంపీడీవో ఎన్. విజయ్ కుమార్, ఎంపీఓ కె. కవిత ముఖ్య అతిథులుగా హాజరై భూమిపూజ నిర్వహించారు.<br />ఈ సందర్భంగా సర్పంచ్ అంబాల రాజు కుమార్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడే విధంగా మహిళా సమైక్య భవనాన్ని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఈ భవనం మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యకలాపాలకు ఉపయోగపడుతుందని అన్నారు.<br />గ్రామంలోని మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. మహిళల సాధికారతతోనే గ్రామాభివృద్ధి మరింత వేగవంతమవుతుందని, వారి సంక్షేమానికి గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.<br />ఎంపీడీవో ఎన్. విజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళా సమైక్య భవనం నిర్మాణం గ్రామ మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.<br />ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, గ్రామ ఉపసర్పంచ్ కోరే లావణ్య, వార్డు సభ్యులు, గ్రామ వివో అధ్యక్షురాలు గొర్రె శ్రీలత, గ్రామ సీఏ తాడూరి సుమలత, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అంబాల రమేష్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కడారి రాజారాం, మహిళా సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0054.jpg" alt="IMG-20260617-WA0054" width="1156" height="520"/></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/sarpanch-ambala-raju-kumar-initiated-the-development-of-indira-nagar/article-6294</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/sarpanch-ambala-raju-kumar-initiated-the-development-of-indira-nagar/article-6294</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 16:02:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260617-wa0055.jpg"                         length="101068"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చెల్పూర్ పీహెచ్‌సీలో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్,జూన్ 16(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ శ్రీరాం, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రభుదాస్‌తో కలిసి చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, సిబ్బంది పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు.<br />తనిఖీలో భాగంగా ల్యాబొరేటరీ, ఫార్మసీ, ఆపరేషన్ థియేటర్ (ఓటీ) తదితర విభాగాలను సందర్శించిన అధికారులు అక్కడి నిర్వహణపై ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. రోగుల అవసరాలకు అనుగుణంగా సిబ్బంది స్పందించాలని సూచించారు.<br />ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలు మెరుగ్గా ఉన్నాయని అధికారులు అభినందించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో వైద్య సిబ్బంది మరింత కృషి చేయాలని కోరారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రోగులకు అవసరమైన మందులు ఎల్లప్పుడూ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్,జూన్ 16(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ శ్రీరాం, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రభుదాస్‌తో కలిసి చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, సిబ్బంది పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు.<br />తనిఖీలో భాగంగా ల్యాబొరేటరీ, ఫార్మసీ, ఆపరేషన్ థియేటర్ (ఓటీ) తదితర విభాగాలను సందర్శించిన అధికారులు అక్కడి నిర్వహణపై ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. రోగుల అవసరాలకు అనుగుణంగా సిబ్బంది స్పందించాలని సూచించారు.<br />ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలు మెరుగ్గా ఉన్నాయని అధికారులు అభినందించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో వైద్య సిబ్బంది మరింత కృషి చేయాలని కోరారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రోగులకు అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.<br />వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆశా కార్యకర్తలు గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు వ్యాధుల లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని సూచించారు.<br />ఈ తనిఖీ సందర్భంగా వైద్యులు, సిబ్బంది, ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. అధికారులు చేసిన సూచనలను అమలు చేసి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/dmho-unannounced-inspection-at-chelpur-phc/article-6293</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/dmho-unannounced-inspection-at-chelpur-phc/article-6293</guid>
                <pubDate>Tue, 16 Jun 2026 21:45:23 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బలీదుపల్లిలో అవినీతి ఆరోపణలు అవాస్తవం.. సర్పంచ్, రైతులు, మహిళల స్పష్టీకరణ.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>అడ్డాకల్, జూన్15(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">మహబూబ్నగర్ జిల్లా అడ్డాకల్ మండలం బలీదుపల్లి గ్రామంలో ఆర్టీఐ ద్వారా చేస్తున్న అవినీతి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని గ్రామ సర్పంచ్ కోట్ల కరుణాకర్ రెడ్డి, రైతులు, మహిళలు స్పష్టం చేశారు. మంగళవారం  ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో వారు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ, మహిళా సంఘాలు, వరి కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ఎలాంటి అవినీతి జరగలేదని తెలిపారు.వరి కొనుగోళ్లలో రైతులకు ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదని, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే ధాన్యం కొనుగోళ్లు జరిగాయని రైతులు పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో చెల్లింపులు సక్రమంగా జమయ్యాయని, ఎలాంటి అక్రమాలకు తావులేదని వివరించారు.అలాగే గ్రామ మహిళా సంఘాల నిర్వహణలోనూ ఎలాంటి అవకతవకలు జరగలేదని మహిళలు తెలిపారు.కొందరు వ్యక్తులు వ్యక్తిగత కారణాలతో గ్రామ ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వారు ఆరోపించారు.గ్రామంలో ఏవైనా సమస్యలు ఉంటే పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, సామాజిక మాధ్యమాలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/allegations-of-corruption-in-balidupalli-are-untrue-sarpanch-farmers-women/article-6292"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260616-wa0116.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>అడ్డాకల్, జూన్15(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">మహబూబ్నగర్ జిల్లా అడ్డాకల్ మండలం బలీదుపల్లి గ్రామంలో ఆర్టీఐ ద్వారా చేస్తున్న అవినీతి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని గ్రామ సర్పంచ్ కోట్ల కరుణాకర్ రెడ్డి, రైతులు, మహిళలు స్పష్టం చేశారు. మంగళవారం  ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో వారు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ, మహిళా సంఘాలు, వరి కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ఎలాంటి అవినీతి జరగలేదని తెలిపారు.వరి కొనుగోళ్లలో రైతులకు ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదని, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే ధాన్యం కొనుగోళ్లు జరిగాయని రైతులు పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో చెల్లింపులు సక్రమంగా జమయ్యాయని, ఎలాంటి అక్రమాలకు తావులేదని వివరించారు.అలాగే గ్రామ మహిళా సంఘాల నిర్వహణలోనూ ఎలాంటి అవకతవకలు జరగలేదని మహిళలు తెలిపారు.కొందరు వ్యక్తులు వ్యక్తిగత కారణాలతో గ్రామ ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వారు ఆరోపించారు.గ్రామంలో ఏవైనా సమస్యలు ఉంటే పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, సామాజిక మాధ్యమాలు మరియు ఇతర వేదికల ద్వారా తప్పుడు ప్రచారం చేయకుండా గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని సర్పంచ్, గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/allegations-of-corruption-in-balidupalli-are-untrue-sarpanch-farmers-women/article-6292</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/allegations-of-corruption-in-balidupalli-are-untrue-sarpanch-farmers-women/article-6292</guid>
                <pubDate>Tue, 16 Jun 2026 21:43:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260616-wa0116.jpg"                         length="303283"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గ్రామాల అభివృద్ధికి సహకరించాలి: ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కోరిన సర్పంచ్‌లు.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>వేలేరు, జూన్ 16 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వేలేరు మండలంలోని పీచర, సోడశపెల్లి గ్రామాల అభివృద్ధి కోసం ఆయా గ్రామాల సర్పంచ్‌లు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.<br />(ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్) ఉపాధి హామీ పథకం నిధులను వేలేరు మండలంలోని అన్ని గ్రామాలకు కేటాయించినప్పటికీ, పీచర మరియు సోడశపెల్లి గ్రామాలకు మాత్రం నిధులు కేటాయించలేదని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో రెండు గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేసి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పీచర గ్రామ సర్పంచ్ మరిజే అనిత నరసింహారావు, సోడశపెల్లి గ్రామ సర్పంచ్ వెన్నం రమాదేవి సంపత్ రెడ్డి పాల్గొని తమ గ్రామాల అభివృద్ధి అవసరాలను ఎమ్మెల్యేకు వివరించారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కోరారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/sarpanchs-asked-mla-kadiam-srihari-to-help-in-the-development/article-6291"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260616-wa0118.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>వేలేరు, జూన్ 16 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వేలేరు మండలంలోని పీచర, సోడశపెల్లి గ్రామాల అభివృద్ధి కోసం ఆయా గ్రామాల సర్పంచ్‌లు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.<br />(ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్) ఉపాధి హామీ పథకం నిధులను వేలేరు మండలంలోని అన్ని గ్రామాలకు కేటాయించినప్పటికీ, పీచర మరియు సోడశపెల్లి గ్రామాలకు మాత్రం నిధులు కేటాయించలేదని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో రెండు గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేసి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పీచర గ్రామ సర్పంచ్ మరిజే అనిత నరసింహారావు, సోడశపెల్లి గ్రామ సర్పంచ్ వెన్నం రమాదేవి సంపత్ రెడ్డి పాల్గొని తమ గ్రామాల అభివృద్ధి అవసరాలను ఎమ్మెల్యేకు వివరించారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/sarpanchs-asked-mla-kadiam-srihari-to-help-in-the-development/article-6291</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/sarpanchs-asked-mla-kadiam-srihari-to-help-in-the-development/article-6291</guid>
                <pubDate>Tue, 16 Jun 2026 21:41:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260616-wa0118.jpg"                         length="556248"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చిన్నారుల విద్యా భవిష్యత్తుకు శ్రీకారం చుట్టిన మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని మనోజ్ రావు.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, జూన్ 16(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">పిల్లల విద్యా జీవితానికి తొలి అడుగుగా భావించే అక్షరాభ్యాస కార్యక్రమం హుజురాబాద్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.<br />ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అక్షరాభ్యాసం అనేది ప్రతి చిన్నారి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టమని, విద్యకు శ్రీకారం చుట్టే ఈ కార్యక్రమం వారి భవిష్యత్తుకు బలమైన పునాదిని వేస్తుందని పేర్కొన్నారు. నేటి చిన్నారులే రేపటి భారతదేశ భవిష్యత్తు అని, వారికి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.<br />అక్షరాభ్యాసం కేవలం ఒక సంప్రదాయ కార్యక్రమం మాత్రమే కాదని, జ్ఞాన సముపార్జనకు ప్రారంభ బిందువుగా నిలిచే పవిత్రమైన విద్యా వేడుక అని ఆమె తెలిపారు. చిన్నారులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/municipal-chairperson-suhasini-manoj-rao-initiated-the-future-of-childrens/article-6290"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260616-wa0114.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, జూన్ 16(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">పిల్లల విద్యా జీవితానికి తొలి అడుగుగా భావించే అక్షరాభ్యాస కార్యక్రమం హుజురాబాద్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.<br />ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అక్షరాభ్యాసం అనేది ప్రతి చిన్నారి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టమని, విద్యకు శ్రీకారం చుట్టే ఈ కార్యక్రమం వారి భవిష్యత్తుకు బలమైన పునాదిని వేస్తుందని పేర్కొన్నారు. నేటి చిన్నారులే రేపటి భారతదేశ భవిష్యత్తు అని, వారికి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.<br />అక్షరాభ్యాసం కేవలం ఒక సంప్రదాయ కార్యక్రమం మాత్రమే కాదని, జ్ఞాన సముపార్జనకు ప్రారంభ బిందువుగా నిలిచే పవిత్రమైన విద్యా వేడుక అని ఆమె తెలిపారు. చిన్నారులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.<br />కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) ప్రశాంత్ రెడ్డి గారు, మండల విద్యాశాఖ అధికారి (MEO) శ్రీనివాస్ గారు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధిక గారు, శోభారాణి గారు కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.<br />అలాగే వార్డ్ కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చిన్నారుల ముఖాల్లో కనిపించిన ఆనందం, తల్లిదండ్రుల ఉత్సాహం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.<br />విద్య పట్ల ఆసక్తిని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని అతిథులు అభిప్రాయపడ్డారు. అక్షరాభ్యాస కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా ముగిసింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/municipal-chairperson-suhasini-manoj-rao-initiated-the-future-of-childrens/article-6290</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/municipal-chairperson-suhasini-manoj-rao-initiated-the-future-of-childrens/article-6290</guid>
                <pubDate>Tue, 16 Jun 2026 20:45:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260616-wa0114.jpg"                         length="309961"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అక్రమ మొరం తరలింపు.. ట్రాక్టర్, జేసీబీ స్వాధీనం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>వేలేరు, జూన్ 16 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వేలేరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామ శివారులో అక్రమంగా మొరం తరలిస్తున్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక ట్రాక్టర్, ఒక జేసీబీని పట్టుకుని స్వాధీనం చేసుకున్నట్లు వేలేరు ఎస్సై సురేష్ తెలిపారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. అక్రమ మైనింగ్,  రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్సై హెచ్చరించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/jcb-seizes-tractor-for-illegal-haulage/article-6289"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260616-wa0083.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>వేలేరు, జూన్ 16 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వేలేరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామ శివారులో అక్రమంగా మొరం తరలిస్తున్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక ట్రాక్టర్, ఒక జేసీబీని పట్టుకుని స్వాధీనం చేసుకున్నట్లు వేలేరు ఎస్సై సురేష్ తెలిపారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. అక్రమ మైనింగ్,  రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్సై హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/jcb-seizes-tractor-for-illegal-haulage/article-6289</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/jcb-seizes-tractor-for-illegal-haulage/article-6289</guid>
                <pubDate>Tue, 16 Jun 2026 20:32:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260616-wa0083.jpg"                         length="419240"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దమ్మపేటలో రూ.1.20 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>దమ్మపేట, జూన్ 16 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలంలో రూ.1.20 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మంగళవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, రవాణా, చిన్నారుల సంక్షేమానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అంకంపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని కొడిసెలగూడెంలో టిడబ్ల్యూయూపీఎస్ పాఠశాలకు నిర్మించిన ప్రహరీ గోడను ప్రారంభించారు. అనంతరం పట్వారిగూడెంలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన ఎనిమిది సీసీ రోడ్లను ప్రజలకు అంకితం చేశారు. బాలరాజుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని దిబ్బగూడెంలో రూ.10 లక్షలతో నిర్మించిన ఎంపీపీఎస్ పాఠశాల ప్రహరీ గోడను ప్రారంభించారు. మెండివారి గ్రామంలో రూ.11.80 లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్లను ప్రారంభించారు. నాగుపల్లిలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన ఆధునిక అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, చిన్నారుల విద్య, పోషకాహారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తొట్టిపంపులో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/commencement-of-rs-120-crore-development-works-in-dammapet/article-6288"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260616-wa0086.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>దమ్మపేట, జూన్ 16 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలంలో రూ.1.20 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మంగళవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, రవాణా, చిన్నారుల సంక్షేమానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అంకంపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని కొడిసెలగూడెంలో టిడబ్ల్యూయూపీఎస్ పాఠశాలకు నిర్మించిన ప్రహరీ గోడను ప్రారంభించారు. అనంతరం పట్వారిగూడెంలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన ఎనిమిది సీసీ రోడ్లను ప్రజలకు అంకితం చేశారు. బాలరాజుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని దిబ్బగూడెంలో రూ.10 లక్షలతో నిర్మించిన ఎంపీపీఎస్ పాఠశాల ప్రహరీ గోడను ప్రారంభించారు. మెండివారి గ్రామంలో రూ.11.80 లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్లను ప్రారంభించారు. నాగుపల్లిలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన ఆధునిక అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, చిన్నారుల విద్య, పోషకాహారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తొట్టిపంపులో ఎంపీయూపీఎస్ పాఠశాలకు రూ.10 లక్షలతో నిర్మించిన ప్రహరీ గోడను, లింగాలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గొర్రెగుట్టలో ఎంపీపీఎస్ పాఠశాలకు రూ.20 లక్షలతో నిర్మించిన ప్రహరీ గోడను ప్రారంభించారు. మారప్పగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరులో రూ.8 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని, పాత చీపురుగూడెంలోని ఎంపీపీఎస్ పాఠశాలకు రూ.10 లక్షలతో నిర్మించిన ప్రహరీ గోడను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమైతేనే పల్లె పిల్లల భవిష్యత్తు బంగారుమయం అవుతుందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, భద్రతా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థులకు అనుకూల వాతావరణం సృష్టించడం ద్వారా ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పట్టణ విద్యార్థులతో సమానంగా పోటీపడే స్థాయికి ఎదగడం సమాజం బాధ్యత అని అన్నారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో రోడ్లు, విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలు, తాగునీటి సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260616-wa0084.jpg" alt="IMG-20260616-WA0084" width="1280" height="854"/></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/commencement-of-rs-120-crore-development-works-in-dammapet/article-6288</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/commencement-of-rs-120-crore-development-works-in-dammapet/article-6288</guid>
                <pubDate>Tue, 16 Jun 2026 20:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260616-wa0086.jpg"                         length="283126"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం!</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, జూన్ 16 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు జాప్యం చేయొద్దని, పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు, ప్రజా దర్బార్‌లో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఆదేశించారు. మంగళవారం సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపురి కాలనీలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సత్తుపల్లి, వేంసూరు మండలాల అధికారులతో ఆమె విడివిడిగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సత్తుపల్లి మండల రెవెన్యూ అధికారులు, ఆర్‌ఐలు, జీపీవోలతో సమావేశమైన ఎమ్మెల్యే గ్రామాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ కార్యదర్శులు, జీపీవోలు, హౌసింగ్ ఏఈల పనితీరును సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హుల సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. త్వరలో రెవెన్యూ, అటవీ శాఖల సంయుక్త సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు.<br />అనంతరం వేంసూరు మండల ఎంఆర్వో, ఎంపీడీవో, ఎంఈఓ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/the-aim-is-to-solve-public-problems/article-6287"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260616-wa0087.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, జూన్ 16 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు జాప్యం చేయొద్దని, పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు, ప్రజా దర్బార్‌లో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఆదేశించారు. మంగళవారం సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపురి కాలనీలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సత్తుపల్లి, వేంసూరు మండలాల అధికారులతో ఆమె విడివిడిగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సత్తుపల్లి మండల రెవెన్యూ అధికారులు, ఆర్‌ఐలు, జీపీవోలతో సమావేశమైన ఎమ్మెల్యే గ్రామాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ కార్యదర్శులు, జీపీవోలు, హౌసింగ్ ఏఈల పనితీరును సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హుల సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. త్వరలో రెవెన్యూ, అటవీ శాఖల సంయుక్త సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు.<br />అనంతరం వేంసూరు మండల ఎంఆర్వో, ఎంపీడీవో, ఎంఈఓ తదితర అధికారులతో సమావేశమై గ్రామాల వారీగా అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై సమీక్షించారు. కొంతమంది అధికారుల అలసత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ప్రజా దర్బార్‌లో వచ్చిన వినతులను ప్రాధాన్యంగా తీసుకొని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న బడిబాట కార్యక్రమం, విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం, విద్యా బోధన అంశాలపై ఎంఈఓతో చర్చించారు. గ్రామ స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజా సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260616-wa0088.jpg" alt="IMG-20260616-WA0088" width="4160" height="2773"/></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/the-aim-is-to-solve-public-problems/article-6287</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/the-aim-is-to-solve-public-problems/article-6287</guid>
                <pubDate>Tue, 16 Jun 2026 20:28:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260616-wa0087.jpg"                         length="997401"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎల్కతుర్తికి గర్వకారణం జాతీయ పోటీలకు ఎంపికైన ఆమ్రిన్.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి జూన్16(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన యువ బాక్సర్ మహ్మద్ ఆమ్రిన్ జాతీయ స్థాయి అండర్-15 బాక్సింగ్ పోటీలకు ఎంపికై మండలానికి గర్వకారణంగా నిలిచింది. మహ్మద్ హుస్సేన్, యకుబీ దంపతుల కుమార్తె అయిన ఆమ్రిన్ చిన్ననాటి నుంచే బాక్సింగ్ క్రీడపై ఆసక్తి పెంచుకుని కఠోర సాధనతో ముందుకు సాగుతోంది.<br />జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పలు పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆమ్రిన్, ఇటీవల హైదరాబాద్‌లోని గౌలిపురలో మిత్రా వారియర్స్ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించింది. ఈ విజయంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హతను దక్కించుకుంది.<br />ఆమ్రిన్ సాధించిన ఈ ఘనత పట్ల ఆమె కోచ్ దేవరకొండ ప్రభుదాస్ హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతోనే ఈ స్థాయికి చేరుకుందని ఆయన తెలిపారు.<br />జూన్ 20, 21 తేదీలలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/elkaturthi-is-proud-of-amrin-who-has-been-selected-for/article-6286"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260616-wa0090.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి జూన్16(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన యువ బాక్సర్ మహ్మద్ ఆమ్రిన్ జాతీయ స్థాయి అండర్-15 బాక్సింగ్ పోటీలకు ఎంపికై మండలానికి గర్వకారణంగా నిలిచింది. మహ్మద్ హుస్సేన్, యకుబీ దంపతుల కుమార్తె అయిన ఆమ్రిన్ చిన్ననాటి నుంచే బాక్సింగ్ క్రీడపై ఆసక్తి పెంచుకుని కఠోర సాధనతో ముందుకు సాగుతోంది.<br />జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పలు పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆమ్రిన్, ఇటీవల హైదరాబాద్‌లోని గౌలిపురలో మిత్రా వారియర్స్ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించింది. ఈ విజయంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హతను దక్కించుకుంది.<br />ఆమ్రిన్ సాధించిన ఈ ఘనత పట్ల ఆమె కోచ్ దేవరకొండ ప్రభుదాస్ హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతోనే ఈ స్థాయికి చేరుకుందని ఆయన తెలిపారు.<br />జూన్ 20, 21 తేదీలలో పంజాబ్‌లో జరగనున్న జాతీయ స్థాయి అండర్-15 బాక్సింగ్ పోటీల్లో ఆమ్రిన్ తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సందర్భంగా ఆమ్రిన్ మాట్లాడుతూ, రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొంది. ప్రభుత్వం, క్రీడా శాఖ నుంచి ప్రోత్సాహం అందితే మరింత ఉన్నత స్థాయిలో రాణించగలనని ఆశాభావం వ్యక్తం చేసింది.<br />ఆమ్రిన్ ఎంపిక పట్ల ఎల్కతుర్తి మండల ప్రజలు, క్రీడాభిమానులు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రతిభావంతులైన క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదుగుతున్నారనేందుకు ఆమ్రిన్ విజయం నిదర్శనంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260616-wa0091.jpg" alt="IMG-20260616-WA0091" width="512" height="415"/></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/elkaturthi-is-proud-of-amrin-who-has-been-selected-for/article-6286</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/elkaturthi-is-proud-of-amrin-who-has-been-selected-for/article-6286</guid>
                <pubDate>Tue, 16 Jun 2026 20:23:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260616-wa0090.jpg"                         length="429324"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యార్థుల భద్రతే లక్ష్యం అధికారులను కదిలించిన అనిల్ కుమార్.</title>
                                    <description><![CDATA[<p>  <span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి, జూన్ 16 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామ సమీపంలోని ఎస్‌ఆర్‌ఆర్ ఫార్మసీ కళాశాల వద్ద విద్యార్థులు ఎదుర్కొంటున్న రవాణా, భద్రతా సమస్యల పరిష్కారానికి గ్రామ ఉపసర్పంచ్ అంబాల అనిల్ కుమార్ ప్రత్యేక చొరవ చూపారు. విద్యార్థుల ఇబ్బందులను జాతీయ రహదారి (ఎన్‌హెచ్) అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో అధికారులు సానుకూలంగా స్పందించారు.<br />మంగళవారం గ్రామస్థులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎన్‌హెచ్ అధికారులను కలిసిన అనిల్ కుమార్, కళాశాల ముందు ఉన్న డివైడర్ కారణంగా బస్సులు ఫ్లైఓవర్‌పై నుంచి వెళ్లిపోతుండటంతో విద్యార్థులు కళాశాల వద్ద దిగలేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వివరించారు. ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు ప్రమాదకర పరిస్థితుల్లో రహదారిని దాటాల్సి వస్తోందని, ముఖ్యంగా విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.<br />విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కళాశాల సమీపంలో డివైడర్ కటింగ్ చేయడంతో పాటు బస్సులు ఆగేందుకు తగిన ఏర్పాట్లు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/anil-kumar-has-moved-the-authorities-that-the-aim-is/article-6285"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260616-wa0092.jpg" alt=""></a><br /><p> <span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి, జూన్ 16 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామ సమీపంలోని ఎస్‌ఆర్‌ఆర్ ఫార్మసీ కళాశాల వద్ద విద్యార్థులు ఎదుర్కొంటున్న రవాణా, భద్రతా సమస్యల పరిష్కారానికి గ్రామ ఉపసర్పంచ్ అంబాల అనిల్ కుమార్ ప్రత్యేక చొరవ చూపారు. విద్యార్థుల ఇబ్బందులను జాతీయ రహదారి (ఎన్‌హెచ్) అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో అధికారులు సానుకూలంగా స్పందించారు.<br />మంగళవారం గ్రామస్థులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎన్‌హెచ్ అధికారులను కలిసిన అనిల్ కుమార్, కళాశాల ముందు ఉన్న డివైడర్ కారణంగా బస్సులు ఫ్లైఓవర్‌పై నుంచి వెళ్లిపోతుండటంతో విద్యార్థులు కళాశాల వద్ద దిగలేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వివరించారు. ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు ప్రమాదకర పరిస్థితుల్లో రహదారిని దాటాల్సి వస్తోందని, ముఖ్యంగా విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.<br />విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కళాశాల సమీపంలో డివైడర్ కటింగ్ చేయడంతో పాటు బస్సులు ఆగేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, ప్రయాణికుల కోసం బస్ షెల్టర్ నిర్మించాలని అధికారులను కోరారు. అలాగే వల్భాపూర్ గ్రామానికి ఏర్పాటు చేయాల్సిన సైన్‌బోర్డును పొరపాటున ఇతర గ్రామం పేరుతో ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించి, వెంటనే సరిచేసి గ్రామం పేరుతో నేమ్‌బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.<br />గ్రామానికి సంబంధించిన ఇతర రహదారి సమస్యలను కూడా అధికారులకు వివరించగా, ఎన్‌హెచ్ అధికారులు అన్ని అంశాలను సానుకూలంగా పరిశీలించి డివైడర్ కటింగ్, బస్ షెల్టర్ ఏర్పాటు, నేమ్‌బోర్డు మార్పు తదితర సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.<br />విద్యార్థుల భద్రత, గ్రామ ప్రజల సౌకర్యాల కోసం నిరంతరం కృషి చేస్తున్న ఉపసర్పంచ్ అంబాల అనిల్ కుమార్ చొరవను గ్రామస్థులు అభినందించారు. అధికారుల హామీతో విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజల్లో ఆనందం వ్యక్తమైంది.<br />ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు అంబాల కిషోర్, గ్రామ పెద్దలు, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260616-wa0093.jpg" alt="IMG-20260616-WA0093" width="1080" height="638"/></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/anil-kumar-has-moved-the-authorities-that-the-aim-is/article-6285</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/anil-kumar-has-moved-the-authorities-that-the-aim-is/article-6285</guid>
                <pubDate>Tue, 16 Jun 2026 20:19:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260616-wa0092.jpg"                         length="113132"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రీశైలంలో మోజర్ల, మద్దిగట్ల విద్యార్థుల కూచిపూడి ప్రదర్శన.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,జూన్(15తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారి దివ్య సన్నిధిలో సాత్విక కూచిపూడి అకాడమీ అధినేత, నృత్య గురువు శ్రీమతి సుధారాణి శిష్య బృందం నయనానందకరంగా కూచిపూడి నృత్యాలు ప్రదర్శించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కొండల్ రావు నృత్య విశేషాలను తిలకించి గురుశిష్యులను ఘనంగా అభినందించారు.ఈ ప్రదర్శనలో కొత్తకోట, మోజర్ల, మద్దిగట్ల ప్రాంతాలకు చెందిన అకాడమీ విద్యార్థులు నక్షత్ర, వర్షిణి తదితరులు పాల్గొని తమ నృత్య ప్రతిభతో భక్తులను ముగ్ధులను చేశారు.కార్యక్రమంలో గట్టు వర్షిని, గట్టు శరత్, చంద్రిక, గట్టు తేజస్విని, గట్టు విదిగ్జా, గట్టు సమీక్ష దమయంతి, అఖిత, జ్యోత్స్న శ్రీ, లాస్య, రిషిత, హిమ వర్షిని తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమంలో భక్తులు, ఆలయ అధికారులు పాల్గొని కళాకారులను ఘనంగా సత్కరించారు. శ్రీశైలం సన్నిధిలో జరిగిన ఈ కూచిపూడి నృత్య ప్రదర్శన ఆధ్యాత్మికత, సాంస్కృతిక వైభవాల సమ్మేళనంగా నిలిచి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/kuchipudi-performance-by-moserla-maddigatla-students-in-srisailam/article-6284"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260616-wa0094.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,జూన్(15తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారి దివ్య సన్నిధిలో సాత్విక కూచిపూడి అకాడమీ అధినేత, నృత్య గురువు శ్రీమతి సుధారాణి శిష్య బృందం నయనానందకరంగా కూచిపూడి నృత్యాలు ప్రదర్శించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కొండల్ రావు నృత్య విశేషాలను తిలకించి గురుశిష్యులను ఘనంగా అభినందించారు.ఈ ప్రదర్శనలో కొత్తకోట, మోజర్ల, మద్దిగట్ల ప్రాంతాలకు చెందిన అకాడమీ విద్యార్థులు నక్షత్ర, వర్షిణి తదితరులు పాల్గొని తమ నృత్య ప్రతిభతో భక్తులను ముగ్ధులను చేశారు.కార్యక్రమంలో గట్టు వర్షిని, గట్టు శరత్, చంద్రిక, గట్టు తేజస్విని, గట్టు విదిగ్జా, గట్టు సమీక్ష దమయంతి, అఖిత, జ్యోత్స్న శ్రీ, లాస్య, రిషిత, హిమ వర్షిని తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమంలో భక్తులు, ఆలయ అధికారులు పాల్గొని కళాకారులను ఘనంగా సత్కరించారు. శ్రీశైలం సన్నిధిలో జరిగిన ఈ కూచిపూడి నృత్య ప్రదర్శన ఆధ్యాత్మికత, సాంస్కృతిక వైభవాల సమ్మేళనంగా నిలిచి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/kuchipudi-performance-by-moserla-maddigatla-students-in-srisailam/article-6284</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/kuchipudi-performance-by-moserla-maddigatla-students-in-srisailam/article-6284</guid>
                <pubDate>Tue, 16 Jun 2026 20:10:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260616-wa0094.jpg"                         length="128151"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీజేపీ సిద్ధాంతాల కోసం ప్రాణత్యాగం చేసిన రవీందర్ రావుకు ఘన నివాళి.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ జూన్ 16 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p>జమ్మికుంట మండల మాజీ బీజేపీ అధ్యక్షుడు, స్వర్గీయ పోల్నెని రవీందర్ రావు వర్ధంతి సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, రవీందర్ రావు సేవలను స్మరించుకున్నారు.</p>
<p>ఈ సందర్భంగా కొలకాని రాజు, కౌన్సిలర్ శీలం శ్రీనివాస్, ఆకుల రాజేందర్, జీడి మల్లేష్, టంగుటూరి రాజ్‌కుమార్ మాట్లాడుతూ, 1997లో జమ్మికుంట మండల బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన రవీందర్ రావు పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. అయోధ్య రామమందిర ఉద్యమానికి ప్రజా మద్దతు కూడగట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.</p>
<p>బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజా ఉద్యమాలు నిర్వహించిన రవీందర్ రావును లక్ష్యంగా చేసుకుని నక్సలైట్లు బెదిరింపులకు పాల్పడ్డారని, పార్టీని వీడాలని హెచ్చరించినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదని తెలిపారు. అనంతరం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/tribute-to-ravinder-rao-who-sacrificed-his-life-for-bjps/article-6283"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260616-wa0107.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ జూన్ 16 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p>జమ్మికుంట మండల మాజీ బీజేపీ అధ్యక్షుడు, స్వర్గీయ పోల్నెని రవీందర్ రావు వర్ధంతి సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, రవీందర్ రావు సేవలను స్మరించుకున్నారు.</p>
<p>ఈ సందర్భంగా కొలకాని రాజు, కౌన్సిలర్ శీలం శ్రీనివాస్, ఆకుల రాజేందర్, జీడి మల్లేష్, టంగుటూరి రాజ్‌కుమార్ మాట్లాడుతూ, 1997లో జమ్మికుంట మండల బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన రవీందర్ రావు పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. అయోధ్య రామమందిర ఉద్యమానికి ప్రజా మద్దతు కూడగట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.</p>
<p>బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజా ఉద్యమాలు నిర్వహించిన రవీందర్ రావును లక్ష్యంగా చేసుకుని నక్సలైట్లు బెదిరింపులకు పాల్పడ్డారని, పార్టీని వీడాలని హెచ్చరించినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదని తెలిపారు. అనంతరం 1997 జూన్ 15 అర్థరాత్రి నక్సలైట్లు దారుణంగా హత్య చేశారని, ఆయనను భౌతికంగా దూరం చేసినా ఆశయాలను మాత్రం చెరపలేకపోయారని అన్నారు.</p>
<p>జమ్మికుంట గడ్డ నుంచి రవీందర్ రావుతో పాటు సమ్మిరెడ్డి వంటి నాయకులు దేశం కోసం బలిదానాలు చేశారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు బీజేపీ కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉందని పేర్కొన్నారు. రవీందర్ రావు త్యాగాలను స్మరించుకుంటూ పార్టీ కార్యకర్తలు ఆయన ఆశయ సాధనకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.</p>
<p>ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు రాజేష్ ఠాకూర్, జిల్లా, పట్టణ పదాధికారులు, బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/tribute-to-ravinder-rao-who-sacrificed-his-life-for-bjps/article-6283</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/tribute-to-ravinder-rao-who-sacrificed-his-life-for-bjps/article-6283</guid>
                <pubDate>Tue, 16 Jun 2026 20:09:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260616-wa0107.jpg"                         length="226263"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆగారం వాటర్ ట్యాంక్ నుంచి వృథాగా నీటి ప్రవాహం.. పట్టించుకోని అధికారులు.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖిల్లా ఘనపూర్,జూన్15(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">ఖిల్లా ఘనపూర్ మండలం ఆగారం గ్రామంలోని తాగునీటి వాటర్ ట్యాంక్ నుంచి నీరు భారీగా లీకై వృథాగా పోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్ నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ప్రతిరోజూ విలువైన తాగునీరు వృథా అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వాటర్ ట్యాంక్‌ను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.ట్యాంక్ పరిసరాల్లో పరిశుభ్రత లేకపోవడం, లీకేజీలను సకాలంలో నివారించకపోవడం వల్ల నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని వారు పేర్కొంటున్నారు.కలుషిత నీరు సరఫరా అయితే గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గ్రామస్తులు వాపోతున్నారు.క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి సమస్యలను గుర్తించి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నదని ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వాటర్ ట్యాంక్ లీకేజీని అరికట్టి, మరమ్మతులు చేపట్టి ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందేలా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/officials-who-do-not-pay-attention-to-the-wasteful-flow/article-6282"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260616-wa0108.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>ఖిల్లా ఘనపూర్,జూన్15(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">ఖిల్లా ఘనపూర్ మండలం ఆగారం గ్రామంలోని తాగునీటి వాటర్ ట్యాంక్ నుంచి నీరు భారీగా లీకై వృథాగా పోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్ నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ప్రతిరోజూ విలువైన తాగునీరు వృథా అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వాటర్ ట్యాంక్‌ను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.ట్యాంక్ పరిసరాల్లో పరిశుభ్రత లేకపోవడం, లీకేజీలను సకాలంలో నివారించకపోవడం వల్ల నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని వారు పేర్కొంటున్నారు.కలుషిత నీరు సరఫరా అయితే గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గ్రామస్తులు వాపోతున్నారు.క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి సమస్యలను గుర్తించి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నదని ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వాటర్ ట్యాంక్ లీకేజీని అరికట్టి, మరమ్మతులు చేపట్టి ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/officials-who-do-not-pay-attention-to-the-wasteful-flow/article-6282</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/officials-who-do-not-pay-attention-to-the-wasteful-flow/article-6282</guid>
                <pubDate>Tue, 16 Jun 2026 20:06:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260616-wa0108.jpg"                         length="392535"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌ల పంపిణీ.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,జూన్15(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">పెద్దమందడి మండలం  మణిగిల్ల ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వం అందజేసిన ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లను గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు.జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉభయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అడ్డాకుల వెంకటేశ్, నస్రీన్ బేగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి సమాజంలో ఆదర్శ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉభయ పాఠశాలల ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్, గ్రామ పెద్దలు సుంచరామోని రాములు, పోతుల రామిరెడ్డి, పొంది ప్రతాప్ రెడ్డి, మందడి బంధి, మండల శ్రీనివాస్,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/distribution-of-free-textbooks-and-notebooks-to-students/article-6281"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-06/img-20260616-wa0109.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,జూన్15(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">పెద్దమందడి మండలం  మణిగిల్ల ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వం అందజేసిన ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లను గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు.జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉభయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అడ్డాకుల వెంకటేశ్, నస్రీన్ బేగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి సమాజంలో ఆదర్శ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉభయ పాఠశాలల ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్, గ్రామ పెద్దలు సుంచరామోని రాములు, పోతుల రామిరెడ్డి, పొంది ప్రతాప్ రెడ్డి, మందడి బంధి, మండల శ్రీనివాస్, రాములు, సాగర్, బోడి గణేష్, బి.కే. నాయుడు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/distribution-of-free-textbooks-and-notebooks-to-students/article-6281</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/distribution-of-free-textbooks-and-notebooks-to-students/article-6281</guid>
                <pubDate>Tue, 16 Jun 2026 20:05:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-06/img-20260616-wa0109.jpg"                         length="98368"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        