<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.telanganamuchatlu.in/rss" rel="self" type="application/rss+xml" />
                <generator>Telangana Muchatlu RSS Feed Generator</generator>
                <title>Telangana Muchatlu</title>
                <link>https://www.telanganamuchatlu.in/rss</link>
                <description>RSS Feed of Telangana Muchatlu</description>
                
                            <item>
                <title>ప్రాణాలకు ముప్పు… హుజురాబాద్ వద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్‌కు గట్టి వ్యతిరేకం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 2(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">హుజురాబాద్ పట్టణానికి సమీపంలోని సిర్సపల్లి గ్రామ శివారులో ప్రతిపాదించిన వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని వేస్ట్ టు ఎనర్జీ వ్యతిరేక ఐక్య పోరాట అఖిలపక్ష కమిటీ డిమాండ్ చేసింది. గత నెల రోజులుగా కొనసాగుతున్న నిరసన దీక్షలో భాగంగా శనివారం పద్మశాలి సంఘం హుజురాబాద్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చందుపట్ల జనార్ధన్ అధ్యక్షతన నిర్వహించారు.<br />ఈ సందర్భంగా పోరాట కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల చెత్త నుంచి వెలువడే రసాయనాలు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు కలుషితం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావంతో పంటలు పండకపోవడంతో పాటు, కలుషిత నీటిని తాగడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.<br />అదేవిధంగా చెత్తను కాల్చడం ద్వారా ఉత్పత్తి అయ్యే డయాక్సిన్ వంటి విషవాయువులు గాలిని కలుషితం చేసి, ప్రజల్లో ఊపిరితిత్తుల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/threat-to-life-strong-opposition-to-waste-to-energy-project/article-5830"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260502-wa0113.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 2(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">హుజురాబాద్ పట్టణానికి సమీపంలోని సిర్సపల్లి గ్రామ శివారులో ప్రతిపాదించిన వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని వేస్ట్ టు ఎనర్జీ వ్యతిరేక ఐక్య పోరాట అఖిలపక్ష కమిటీ డిమాండ్ చేసింది. గత నెల రోజులుగా కొనసాగుతున్న నిరసన దీక్షలో భాగంగా శనివారం పద్మశాలి సంఘం హుజురాబాద్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చందుపట్ల జనార్ధన్ అధ్యక్షతన నిర్వహించారు.<br />ఈ సందర్భంగా పోరాట కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల చెత్త నుంచి వెలువడే రసాయనాలు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు కలుషితం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావంతో పంటలు పండకపోవడంతో పాటు, కలుషిత నీటిని తాగడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.<br />అదేవిధంగా చెత్తను కాల్చడం ద్వారా ఉత్పత్తి అయ్యే డయాక్సిన్ వంటి విషవాయువులు గాలిని కలుషితం చేసి, ప్రజల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా దగ్గు, జలుబు వంటి సమస్యలు అధికమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.<br />ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, ప్రాజెక్టును రద్దు చేయించాలని కోరారు. ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు.<br />ఈ కార్యక్రమంలో వేముల యాదగిరి, విడపు రాజు, చిలుక మారి శ్రీనివాస్, సబ్బని రాజేందర్, మంచికట్ల మురళి, ఎం. రమేష్, ఈ. చంద్రశేఖర్, ఎస్. సత్యనారాయణ, ఎం. బిక్షపతి, ఈ. సాగర్, ఎం. వెంకట్రాజం, ఈ. వెంకటేశ్వర్లు, టి. దేవేందర్, ఎం. విజయ్, టి. సంపత్ కుమార్, ఎం. వెంకటేశ్వర్లు, కే. ప్రభాకర్, కే. రామచంద్రం, జేఏసీ నాయకులు గుడిపాటి జయపాల్ రెడ్డి, వీ. రత్నం, సందేల వెంకన్న, మార్త రవీందర్, వెంకట్రావు, టి. హనుమంతరావు, రాజేశ్వరరావు తదితరులతో పాటు చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260502-wa0112.jpg" alt="IMG-20260502-WA0112" width="1600" height="900"/></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/threat-to-life-strong-opposition-to-waste-to-energy-project/article-5830</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/threat-to-life-strong-opposition-to-waste-to-energy-project/article-5830</guid>
                <pubDate>Sat, 02 May 2026 22:23:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260502-wa0113.jpg"                         length="273453"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణం.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,మే02(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">ప్రతి సంవత్సరం మే3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ తెలిపారు.1993లో ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించిందని, 1991లో నమీబియాలోని విండ్‌హోక్‌లో జరిగిన సమావేశంలో పత్రికా స్వేచ్ఛకు మద్దతుగా చేసిన ప్రకటనకు గుర్తుగా మే 3వ తేదీని ఎంపిక చేశారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం లేదా ఇతర శక్తుల ఒత్తిళ్లు లేకుండా, భయభ్రాంతులకు గురికాకుండా వార్తలను సేకరించి ప్రజలకు అందించే హక్కే పత్రికా స్వేచ్ఛ అని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పత్రికా స్వేచ్ఛ మూలస్తంభమని, నిజాలను ప్రజల ముందుంచడం, అధికారులను ప్రశ్నించడం, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వెలుగులోకి తేవడం మీడియా ప్రధాన బాధ్యత అని తెలిపారు.స్వేచ్ఛగా పనిచేసే పత్రికలు లేకపోతే ప్రజాస్వామ్యం నిలబడదని, ప్రజలకు నిజమైన సమాచారం అందినప్పుడే వారు సరైన నిర్ణయాలు తీసుకోగలరని అన్నారు.కుంభకోణాలు, అక్రమాలు</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/freedom-of-the-press-is-the-lifeblood-of-democracy/article-5829"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260502-wa0079.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,మే02(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">ప్రతి సంవత్సరం మే3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ తెలిపారు.1993లో ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించిందని, 1991లో నమీబియాలోని విండ్‌హోక్‌లో జరిగిన సమావేశంలో పత్రికా స్వేచ్ఛకు మద్దతుగా చేసిన ప్రకటనకు గుర్తుగా మే 3వ తేదీని ఎంపిక చేశారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం లేదా ఇతర శక్తుల ఒత్తిళ్లు లేకుండా, భయభ్రాంతులకు గురికాకుండా వార్తలను సేకరించి ప్రజలకు అందించే హక్కే పత్రికా స్వేచ్ఛ అని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పత్రికా స్వేచ్ఛ మూలస్తంభమని, నిజాలను ప్రజల ముందుంచడం, అధికారులను ప్రశ్నించడం, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వెలుగులోకి తేవడం మీడియా ప్రధాన బాధ్యత అని తెలిపారు.స్వేచ్ఛగా పనిచేసే పత్రికలు లేకపోతే ప్రజాస్వామ్యం నిలబడదని, ప్రజలకు నిజమైన సమాచారం అందినప్పుడే వారు సరైన నిర్ణయాలు తీసుకోగలరని అన్నారు.కుంభకోణాలు, అక్రమాలు వెలుగులోకి రావడంలో పత్రికల పాత్ర ఎంతో కీలకమని, బాధితుల గొంతును ప్రపంచానికి వినిపించేది కూడా మీడియానేనని పేర్కొన్నారు.ప్రస్తుతం జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు, సెన్సార్ విధానాలు, ఫేక్ న్యూస్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక దేశాల్లో నిజం రాసినందుకు జర్నలిస్టులు జైలు పాలవుతున్నారని అన్నారు.డిజిటల్ యుగంలో తప్పుడు వార్తలు వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడం కేవలం జర్నలిస్టుల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు కూడా నిజమైన వార్తలను చదవడం, ఫేక్ న్యూస్‌ను నమ్మకపోవడం, నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు అండగా నిలవడం అవసరమని తెలిపారు.చివరగా, పత్రికా స్వేచ్ఛ అంటే సమాజ స్వేచ్ఛ. అది ఉంటేనే ప్రజల గొంతు వినిపిస్తుంది అని పేర్కొంటూ ప్రజల పక్షాన నిలబడే ప్రతి జర్నలిస్టుకు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/freedom-of-the-press-is-the-lifeblood-of-democracy/article-5829</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/freedom-of-the-press-is-the-lifeblood-of-democracy/article-5829</guid>
                <pubDate>Sat, 02 May 2026 19:40:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260502-wa0079.jpg"                         length="264975"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్.!</title>
                                    <description><![CDATA[<div><strong>- ఏప్రిల్‌కు ఎఫ్‌ఎఫ్‌బీ ధర రూ.23,501గా ఖరారు.</strong></div>
<div><strong>- మంత్రి తుమ్మలకు రైతుల కృతజ్ఞతలు.</strong></div>
<div>  </div>
<div><span style="color:rgb(224,62,45);"><strong>అశ్వారావుపేట, మే 2 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">రాష్ట్రంలో ఆయిల్ పామ్ రైతులకు ఊరటనిచ్చే విధంగా గెలల టన్ను ధరను ఓఈఆర్ 20.01 శాతాన్ని ఆధారంగా రూ.23,501గా నిర్ణయించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆయిల్ పామ్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్ శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలసి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ, ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధర నిర్ణయంలో తీసుకున్న నిర్ణయం రైతులకు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుందన్నారు. ముఖ్యంగా ఓఈఆర్ శాతాన్ని పెంచి ధర నిర్ణయించడం వల్ల రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తోందని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న ఈ విధానాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆయిల్ పామ్ గెలల ధరను</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/good-news-for-palm-oil-farmers/article-5828"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260502-wa0059.jpg" alt=""></a><br /><div><strong>- ఏప్రిల్‌కు ఎఫ్‌ఎఫ్‌బీ ధర రూ.23,501గా ఖరారు.</strong></div>
<div><strong>- మంత్రి తుమ్మలకు రైతుల కృతజ్ఞతలు.</strong></div>
<div> </div>
<div><span style="color:rgb(224,62,45);"><strong>అశ్వారావుపేట, మే 2 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">రాష్ట్రంలో ఆయిల్ పామ్ రైతులకు ఊరటనిచ్చే విధంగా గెలల టన్ను ధరను ఓఈఆర్ 20.01 శాతాన్ని ఆధారంగా రూ.23,501గా నిర్ణయించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆయిల్ పామ్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్ శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలసి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ, ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధర నిర్ణయంలో తీసుకున్న నిర్ణయం రైతులకు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుందన్నారు. ముఖ్యంగా ఓఈఆర్ శాతాన్ని పెంచి ధర నిర్ణయించడం వల్ల రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తోందని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న ఈ విధానాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆయిల్ పామ్ గెలల ధరను నిర్ణయించడం పట్ల అక్కడి రైతుల్లో ఆనందం నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓఈఆర్ 18 శాతం ఉండగా, తెలంగాణలో 20.01 శాతం ఉండటంతో ధరలు పెరగడం రైతులకు లాభదాయకంగా మారిందని రైతు సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణ విధానం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ధరలు పెరగడం రైతులకు అనుకూల పరిస్థితులను సృష్టించిందని తెలిపారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ సాగును విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆలపాటికి వివరించారు. సాగు విస్తీర్ణం పెంపుతో పాటు రైతులకు అవసరమైన సాంకేతిక సహాయం, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల గెలల టన్ను ధర రూ.23,501గా నిర్ణయించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం తమకు ఆర్థిక భరోసాను కల్పించిందని, భవిష్యత్తులో ఇంకా ప్రోత్సాహక చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/good-news-for-palm-oil-farmers/article-5828</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/good-news-for-palm-oil-farmers/article-5828</guid>
                <pubDate>Sat, 02 May 2026 17:50:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260502-wa0059.jpg"                         length="82619"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పెద్దమందడి సింగిల్ విండో సీఈవో జగదీశ్వర్ రెడ్డికి ఘన వీడ్కోలు.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,మే02( తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి సింగిల్ విండో సీఈవో జగదీశ్వర్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమం శనివారం పెద్దమందడి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు, రైతులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై జగదీశ్వర్ రెడ్డిని ఘనంగా సన్మానించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జగదీశ్వర్ రెడ్డి తన ఉద్యోగ జీవితంలో నిజాయితీ, క్రమశిక్షణ, సేవా భావంతో పనిచేసి రైతులకు అందుబాటులో ఉంటూ సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. రైతు సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ, సహనంతో వ్యవహరించిన తీరు అందరికీ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.<br />సింగిల్ విండో అభివృద్ధి, రైతులకు అవసరమైన సేవలు అందించడంలో జగదీశ్వర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, సహచర ఉద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరించి మంచి గుర్తింపు పొందారని నాయకులు తెలిపారు. ఉద్యోగ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/farewell-to-peddamandadi-single-window-ceo-jagadishwar-reddy/article-5827"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260502-wa0061.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,మే02( తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి సింగిల్ విండో సీఈవో జగదీశ్వర్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమం శనివారం పెద్దమందడి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు, రైతులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై జగదీశ్వర్ రెడ్డిని ఘనంగా సన్మానించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జగదీశ్వర్ రెడ్డి తన ఉద్యోగ జీవితంలో నిజాయితీ, క్రమశిక్షణ, సేవా భావంతో పనిచేసి రైతులకు అందుబాటులో ఉంటూ సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. రైతు సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ, సహనంతో వ్యవహరించిన తీరు అందరికీ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.<br />సింగిల్ విండో అభివృద్ధి, రైతులకు అవసరమైన సేవలు అందించడంలో జగదీశ్వర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, సహచర ఉద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరించి మంచి గుర్తింపు పొందారని నాయకులు తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.<br />తనకు సహకరించిన ప్రజాప్రతినిధులు, రైతులు, సహచర సిబ్బందికి జగదీశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ జీవితంలో అందరి సహకారంతోనే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలిగానని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షులు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/farewell-to-peddamandadi-single-window-ceo-jagadishwar-reddy/article-5827</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/farewell-to-peddamandadi-single-window-ceo-jagadishwar-reddy/article-5827</guid>
                <pubDate>Sat, 02 May 2026 17:48:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260502-wa0061.jpg"                         length="290559"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,మే01(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">వనపర్తి జిల్లాలో  రైతుల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోందని బీజేపీ నాయకుడు కిషన్ నాయక్ విమర్శించారు.శుక్రవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరయ్యపల్లి గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన, అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో సుమారు 180కి పైగా రైస్ మిల్లులు ఉన్నప్పటికీ, 2026 యాసంగి సీజన్‌కు ఇప్పటివరకు అతి తక్కువ  రైస్ మిల్లులకు మాత్రమే అలాట్మెంట్ ఇవ్వడం జరిగిందని ఆరోపించారు.దీంతో రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన ధాన్యం ఎండకు నష్టపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రారంభించామని చెప్పుకుంటూ ప్రచారానికి మాత్రమే పరిమితమవుతోందని, భూమిపై వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని అన్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కొనుగోలు ప్రక్రియ సక్రమంగా ప్రారంభం కాలేదని, రైతులు తమ పంటతో కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు తరబడి వేచి ఉండాల్సిన</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/negligence-of-the-government-in-procurement-of-grain/article-5826"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0119.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,మే01(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">వనపర్తి జిల్లాలో  రైతుల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోందని బీజేపీ నాయకుడు కిషన్ నాయక్ విమర్శించారు.శుక్రవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరయ్యపల్లి గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన, అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో సుమారు 180కి పైగా రైస్ మిల్లులు ఉన్నప్పటికీ, 2026 యాసంగి సీజన్‌కు ఇప్పటివరకు అతి తక్కువ  రైస్ మిల్లులకు మాత్రమే అలాట్మెంట్ ఇవ్వడం జరిగిందని ఆరోపించారు.దీంతో రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన ధాన్యం ఎండకు నష్టపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రారంభించామని చెప్పుకుంటూ ప్రచారానికి మాత్రమే పరిమితమవుతోందని, భూమిపై వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని అన్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కొనుగోలు ప్రక్రియ సక్రమంగా ప్రారంభం కాలేదని, రైతులు తమ పంటతో కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.వనపర్తి నియోజకవర్గంలోని కొన్ని కేంద్రాల్లో జల్లెడలు వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటనలు ఒకలా ఉండి, అమలు మరోలా ఉండడం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని విమర్శించారు. రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో అధికార పార్టీ నాయకులు ప్రచారంతో కాలం గడపడం సరికాదన్నారు.సంబంధిత ఎమ్మెల్యే మరియు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ధాన్యం కొనుగోలు పూర్తిస్థాయిలో ఎప్పుడు ప్రారంభమవుతుందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.అన్ని కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు తక్షణమే కల్పించాలని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని కోరారు.లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కిషన్ నాయక్ హెచ్చరించారు. రైతుల పక్షాన నిలబడటం తమ బాధ్యత అని స్పష్టం చేశారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/negligence-of-the-government-in-procurement-of-grain/article-5826</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/negligence-of-the-government-in-procurement-of-grain/article-5826</guid>
                <pubDate>Fri, 01 May 2026 21:39:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0119.jpg"                         length="322533"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వేలేరు మండల కేంద్రంలో ఘనంగా మే డే వేడుకలు.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>వేలేరు, మే 01 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">వేలేరు మండల కేంద్రంలో మే డే సందర్భంగా భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు కర్ణాకర్ మరియు హామలి సంఘం అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా జెండా ఆవిష్కరణ నిర్వహించారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిల్లా యాదగిరి, వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మరియు వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.</div>
<div style="text-align:justify;">“శ్రామికుడు లేనిదే ప్రపంచం లేదు” అని పేర్కొంటూ, వేలేరు మండల కేంద్రంలోని కార్మికులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్, వివిధ కార్మిక సంఘాల నాయకులు రమేష్, ప్రభాకర్, సంపత్, సాంబయ్య, భాస్కర్, సాంబరాజు, వీరయ్య, చంద్రయ్య,</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/may-day-celebrations-in-veleru-mandal-centre/article-5825"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0124.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>వేలేరు, మే 01 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">వేలేరు మండల కేంద్రంలో మే డే సందర్భంగా భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు కర్ణాకర్ మరియు హామలి సంఘం అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా జెండా ఆవిష్కరణ నిర్వహించారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిల్లా యాదగిరి, వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మరియు వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.</div>
<div style="text-align:justify;">“శ్రామికుడు లేనిదే ప్రపంచం లేదు” అని పేర్కొంటూ, వేలేరు మండల కేంద్రంలోని కార్మికులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్, వివిధ కార్మిక సంఘాల నాయకులు రమేష్, ప్రభాకర్, సంపత్, సాంబయ్య, భాస్కర్, సాంబరాజు, వీరయ్య, చంద్రయ్య, రాజు, కొమరయ్యకోటి, కుమార్ తదితరులు పాల్గొన్నారు<img src="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0125.jpg" alt="IMG-20260501-WA0125" width="1125" height="595"/></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/may-day-celebrations-in-veleru-mandal-centre/article-5825</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/may-day-celebrations-in-veleru-mandal-centre/article-5825</guid>
                <pubDate>Fri, 01 May 2026 21:37:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0124.jpg"                         length="284227"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రపంచ కార్మికులారా ఏకంకండి నినాదాలతో మేడే.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి, మే 01(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">ఎల్కతుర్తి మండలంలోని గోపాల్పూర్, కేశవాపూర్, బావుపేట్, పెంచికల్పేట్ గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ మరియు దామర గ్రామంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు వేర్వేరు కార్యక్రమాల ద్వారా కార్మికుల ఐక్యతను ప్రదర్శించాయి.</div>
<div style="text-align:justify;">సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు 1886 మే 1న అమెరికాలోని చికాగో నగరంలో కార్మిక హక్కుల కోసం పోరాడి అమరులైన కార్మికులకు ఘన నివాళులు అర్పించారు. ముఖ్య అతిథి కామ్రేడ్ ఊట్కూరు రాములు మాట్లాడుతూ కార్మిక–రైతు ఐక్యతతో హక్కుల సాధనకు నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక చట్టాల మెరుగుదల, రైతుల సంక్షేమం కోసం సిపిఐ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి శనిగరపు రాజకుమార్ జెండా ఆవిష్కరించారు.</div>
<div style="text-align:justify;">దామర గ్రామంలో నిర్వహించిన మేడే వేడుకల్లో బీజేపీ మండల అధ్యక్షుడు</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/workers-of-the-world-unite-with-mayday-slogans/article-5824"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0122.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి, మే 01(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">ఎల్కతుర్తి మండలంలోని గోపాల్పూర్, కేశవాపూర్, బావుపేట్, పెంచికల్పేట్ గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ మరియు దామర గ్రామంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు వేర్వేరు కార్యక్రమాల ద్వారా కార్మికుల ఐక్యతను ప్రదర్శించాయి.</div>
<div style="text-align:justify;">సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు 1886 మే 1న అమెరికాలోని చికాగో నగరంలో కార్మిక హక్కుల కోసం పోరాడి అమరులైన కార్మికులకు ఘన నివాళులు అర్పించారు. ముఖ్య అతిథి కామ్రేడ్ ఊట్కూరు రాములు మాట్లాడుతూ కార్మిక–రైతు ఐక్యతతో హక్కుల సాధనకు నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక చట్టాల మెరుగుదల, రైతుల సంక్షేమం కోసం సిపిఐ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి శనిగరపు రాజకుమార్ జెండా ఆవిష్కరించారు.</div>
<div style="text-align:justify;">దామర గ్రామంలో నిర్వహించిన మేడే వేడుకల్లో బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఎగురవేశారు. దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి, వారి హక్కుల రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో అవగాహన ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి కార్మిక సంక్షేమం, కనీస వేతనాలు, పనిఘంటల నియంత్రణపై చర్చించారు. కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా “ప్రపంచ కార్మికులారా ఏకంకండి” నినాదాలతో మేడే అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0120.jpg" alt="IMG-20260501-WA0120" width="986" height="1600"/> వివిధ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/workers-of-the-world-unite-with-mayday-slogans/article-5824</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/workers-of-the-world-unite-with-mayday-slogans/article-5824</guid>
                <pubDate>Fri, 01 May 2026 21:34:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0122.jpg"                         length="758329"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గుడిసెలు లేని గ్రామాలే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,మే01(తెలంగాణ ముచ్చట్లు</strong></span>):</div>
<div>  </div>
<div style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు.రైతు వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులు పాల్గొని ప్రొసీడింగ్ కాపీలు అందుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ.. గుడిసెలు లేని గ్రామాల నిర్మాణమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.పేద ప్రజలు గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.రాష్ట్రంలోని అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని, పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అన్నారు. గుడిసెల్లో జీవిస్తున్న కుటుంబాలను గుర్తించి వారికి శాశ్వత నివాస సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి,</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/villages-without-huts-is-the-target-of-the-congress-government/article-5823"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0123.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,మే01(తెలంగాణ ముచ్చట్లు</strong></span>):</div>
<div> </div>
<div style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు.రైతు వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులు పాల్గొని ప్రొసీడింగ్ కాపీలు అందుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ.. గుడిసెలు లేని గ్రామాల నిర్మాణమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.పేద ప్రజలు గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.రాష్ట్రంలోని అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని, పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అన్నారు. గుడిసెల్లో జీవిస్తున్న కుటుంబాలను గుర్తించి వారికి శాశ్వత నివాస సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యారెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, పెద్దమందడి గ్రామ సర్పంచ్ సూర్య గంగ రవి, వివిధ గ్రామాల సర్పంచ్ లు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/villages-without-huts-is-the-target-of-the-congress-government/article-5823</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/villages-without-huts-is-the-target-of-the-congress-government/article-5823</guid>
                <pubDate>Fri, 01 May 2026 21:31:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0123.jpg"                         length="927679"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పెద్దమందడిలో ఘనంగా మేడే వేడుకలు.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,మే01( తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో గురువారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పారిశుద్ధ కార్మికుల మండల అధ్యక్షురాలు ఘట్టమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కార్మికులు, మహిళలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎర్రజెండాను ఆవిష్కరించి కార్మిక అమరవీరులకు నివాళులర్పించారు.అనంతరం మాట్లాడిన నాయకులు ప్రపంచ కార్మిక దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని, కార్మికుల కృషితోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.పారిశుద్ధ కార్మికుల మండల అధ్యక్షురాలు ఘట్టమ్మ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత కృషి చేయాలని కోరారు. పారిశుద్ధ కార్మికులకు తగిన వేతనాలు, భద్రతా సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పారిశుద్ధ కార్మికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/mayday-celebrations-in-large-crowds/article-5822"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0117.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,మే01( తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో గురువారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పారిశుద్ధ కార్మికుల మండల అధ్యక్షురాలు ఘట్టమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కార్మికులు, మహిళలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎర్రజెండాను ఆవిష్కరించి కార్మిక అమరవీరులకు నివాళులర్పించారు.అనంతరం మాట్లాడిన నాయకులు ప్రపంచ కార్మిక దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని, కార్మికుల కృషితోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.పారిశుద్ధ కార్మికుల మండల అధ్యక్షురాలు ఘట్టమ్మ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత కృషి చేయాలని కోరారు. పారిశుద్ధ కార్మికులకు తగిన వేతనాలు, భద్రతా సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పారిశుద్ధ కార్మికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/mayday-celebrations-in-large-crowds/article-5822</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/mayday-celebrations-in-large-crowds/article-5822</guid>
                <pubDate>Fri, 01 May 2026 20:00:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0117.jpg"                         length="94041"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రామిక శక్తి అవార్డు అందుకున్న దయ్యాల దాసు.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,మే01(తెలంగాణ ముచ్చట్లు)</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి దయ్యాల దాసుకు శ్రామిక శక్తి అవార్డు ప్రదానం చేశారు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు.ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లు, కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం దయ్యాల దాసు ఎన్నో సంవత్సరాలుగా నిరంతరం చేస్తున్న పోరాటాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.ముఖ్యంగా కార్మికులకు బీమా, ఆరోగ్య సదుపాయాలు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాల అమలు వంటి అంశాలపై ఆయన చేస్తున్న కృషిని పలువురు నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా దయ్యాల దాసు మాట్లాడుతూ.. కార్మికుల సేవలో తనకు వచ్చిన ఈ గౌరవం మరింత</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/dayyala-dasu-who-received-shramika-shakti-award/article-5821"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0099.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,మే01(తెలంగాణ ముచ్చట్లు)</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి దయ్యాల దాసుకు శ్రామిక శక్తి అవార్డు ప్రదానం చేశారు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు.ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లు, కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం దయ్యాల దాసు ఎన్నో సంవత్సరాలుగా నిరంతరం చేస్తున్న పోరాటాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.ముఖ్యంగా కార్మికులకు బీమా, ఆరోగ్య సదుపాయాలు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాల అమలు వంటి అంశాలపై ఆయన చేస్తున్న కృషిని పలువురు నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా దయ్యాల దాసు మాట్లాడుతూ.. కార్మికుల సేవలో తనకు వచ్చిన ఈ గౌరవం మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని, ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు.కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా నిరంతరం కృషి చేస్తానని, శ్రమజీవుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నేతలు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని దయ్యాల దాసును అభినందించారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/dayyala-dasu-who-received-shramika-shakti-award/article-5821</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/dayyala-dasu-who-received-shramika-shakti-award/article-5821</guid>
                <pubDate>Fri, 01 May 2026 18:59:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0099.jpg"                         length="597062"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రపంచానికి శాంతి సందేశం బుద్ధుడు.</title>
                                    <description><![CDATA[<div><strong>హుజురాబాద్‌లో ఘన నివాళి</strong></div>
<div><strong>బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జయంతి</strong></div>
<div><strong>అహింస మార్గం పాటించలని పిలుపు</strong></div>
<div>  </div>
<div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 1(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">ప్రపంచ శాంతికాముకుడు గౌతమ బుద్ధుని 2570వ జయంతిని బీసీ జేఏసీ హుజురాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద జరిగిన కార్యక్రమానికి అధ్యక్షుడు సందేల వెంకన్న నాయకత్వం వహించారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ, గౌతమ బుద్ధుడు రాజవంశంలో జన్మించి భోగభాగ్యాలను త్యజించి మానవాళి శ్రేయస్సు కోసం సన్యాసం స్వీకరించారని తెలిపారు. దుఃఖరహిత సమాజ నిర్మాణం కోసం ఆయన చూపిన మార్గం ప్రపంచానికి ఆదర్శమని కొనియాడారు.</div>
<div style="text-align:justify;">మనిషి తన కోరికలను అదుపులో ఉంచుకున్నప్పుడే నిజమైన ఆనందాన్ని పొందగలడని, ధ్యానం ద్వారా మానసిక వికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సమాజంలోని అజ్ఞానాన్ని తొలగించి ప్రజలను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో బుద్ధుని బోధనలు కీలకమని తెలిపారు.</div>
<div style="text-align:justify;">ప్రజలు బుద్ధుడి బాటలో నడుచుకుని సత్యం, ధర్మం,</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/buddha-is-the-message-of-peace-to-the-world/article-5820"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0107.jpg" alt=""></a><br /><div><strong>హుజురాబాద్‌లో ఘన నివాళి</strong></div>
<div><strong>బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జయంతి</strong></div>
<div><strong>అహింస మార్గం పాటించలని పిలుపు</strong></div>
<div> </div>
<div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 1(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">ప్రపంచ శాంతికాముకుడు గౌతమ బుద్ధుని 2570వ జయంతిని బీసీ జేఏసీ హుజురాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద జరిగిన కార్యక్రమానికి అధ్యక్షుడు సందేల వెంకన్న నాయకత్వం వహించారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ, గౌతమ బుద్ధుడు రాజవంశంలో జన్మించి భోగభాగ్యాలను త్యజించి మానవాళి శ్రేయస్సు కోసం సన్యాసం స్వీకరించారని తెలిపారు. దుఃఖరహిత సమాజ నిర్మాణం కోసం ఆయన చూపిన మార్గం ప్రపంచానికి ఆదర్శమని కొనియాడారు.</div>
<div style="text-align:justify;">మనిషి తన కోరికలను అదుపులో ఉంచుకున్నప్పుడే నిజమైన ఆనందాన్ని పొందగలడని, ధ్యానం ద్వారా మానసిక వికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సమాజంలోని అజ్ఞానాన్ని తొలగించి ప్రజలను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో బుద్ధుని బోధనలు కీలకమని తెలిపారు.</div>
<div style="text-align:justify;">ప్రజలు బుద్ధుడి బాటలో నడుచుకుని సత్యం, ధర్మం, అహింస మార్గాలను అనుసరించాలని పిలుపునిచ్చారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, సిర్సపల్లి సర్పంచ్ పుల్సాని రామారావు, ఉప సర్పంచ్ల ఫోరం కన్వీనర్ వన్నాల శివాజీ, పుల్కల్ ఈశ్వర్ రెడ్డి, ఇప్పకాయల సాగర్, రవీందర్, కొలిపాక సమ్మయ్య, సబ్బని రాజేందర్, మాము నూరి ప్రవీణ్ కుమార్, కోట భాస్కర్, ఎండి బాబర్, గరవేణి శ్రీకాంత్, కొలిపాక క్రాంతి కుమార్, తూముల శ్రీకాంత్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/buddha-is-the-message-of-peace-to-the-world/article-5820</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/buddha-is-the-message-of-peace-to-the-world/article-5820</guid>
                <pubDate>Fri, 01 May 2026 18:57:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0107.jpg"                         length="147831"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హుజురాబాద్‌లో హాకీ జోష్ – వేసవి శిబిరంతో యువతకు సువర్ణావకాశం.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">వేసవిలో నిర్వహిస్తున్న హాకీ శిక్షణ శిబిరాన్ని యువ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని హాకీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని హైస్కూల్ క్రీడా మైదానంలో శుక్రవారం వేసవి హాకీ శిక్షణ శిబిరాన్ని జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, క్లబ్ సెక్రటరీ బొడిగె తిరుపతి గౌడ్ కలిసి ప్రారంభించారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హాకీ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. వేసవి శిబిరం ద్వారా మౌలిక నైపుణ్యాలు పెంపొందించుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని సూచించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం పెరగడమే కాకుండా శారీరక దృఢత్వం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">ఈ శిబిరంలో పాల్గొనే వారికి పూర్తి స్థాయి ఉచిత శిక్షణ అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో మాజీ క్లబ్</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/hockey-josh-in-huzurabad-%E2%80%93-golden-opportunity-for-youth-with/article-5819"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0111.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">వేసవిలో నిర్వహిస్తున్న హాకీ శిక్షణ శిబిరాన్ని యువ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని హాకీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని హైస్కూల్ క్రీడా మైదానంలో శుక్రవారం వేసవి హాకీ శిక్షణ శిబిరాన్ని జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, క్లబ్ సెక్రటరీ బొడిగె తిరుపతి గౌడ్ కలిసి ప్రారంభించారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హాకీ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. వేసవి శిబిరం ద్వారా మౌలిక నైపుణ్యాలు పెంపొందించుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని సూచించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం పెరగడమే కాకుండా శారీరక దృఢత్వం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">ఈ శిబిరంలో పాల్గొనే వారికి పూర్తి స్థాయి ఉచిత శిక్షణ అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో మాజీ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు భూసారపు శంకర్, సీనియర్ క్రీడాకారులు గుడ్డెలుగుల సమ్మయ్య, వేముల రవికుమార్, శ్యాంసుందర్, సజ్జు, యూసుఫ్, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రాజు, రాజేష్, సాయి కృష్ణ, కోచ్ విక్రమ్, సాంబరాజు, వినయ్ వంశీతో పాటు సీనియర్, జూనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/hockey-josh-in-huzurabad-%E2%80%93-golden-opportunity-for-youth-with/article-5819</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/hockey-josh-in-huzurabad-%E2%80%93-golden-opportunity-for-youth-with/article-5819</guid>
                <pubDate>Fri, 01 May 2026 18:55:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0111.jpg"                         length="234270"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బలహీనతలకు బ్రేక్… ‘బాల భరోసా’తో చిన్నారుల ఆరోగ్యానికి గట్టి అండ</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>హుజూరాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99లో భాగంగా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘బాల భరోసా’ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ రొంటాల సుహాసిని ఘనంగా ప్రారంభించారు. చిన్నారుల ఆరోగ్య సమస్యలకు సమగ్ర పరిష్కారం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె తెలిపారు.</div>
<div style="text-align:justify;">RBSK ద్వారా వైద్యపరమైన లోపాలు గుర్తించిన 23 మంది పిల్లలకు నిపుణుడు డాక్టర్ నవీన్ ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు అవసరమైన చికిత్సలు అందించేందుకు వైద్య బృందం కృషి చేస్తోందని పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణ రెడ్డి, డిప్యూటీ DMHO శ్రవణ్ కుమార్, డాక్టర్ తులసీదాస్, డాక్టర్ జరీనా, CDPO సుగుణతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు స్థానికులు అభినందనలు తెలిపారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/break-the-weaknesses-with-bala-bharosa-strengthen-the-health-of/article-5818"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0112.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>హుజూరాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99లో భాగంగా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘బాల భరోసా’ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ రొంటాల సుహాసిని ఘనంగా ప్రారంభించారు. చిన్నారుల ఆరోగ్య సమస్యలకు సమగ్ర పరిష్కారం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె తెలిపారు.</div>
<div style="text-align:justify;">RBSK ద్వారా వైద్యపరమైన లోపాలు గుర్తించిన 23 మంది పిల్లలకు నిపుణుడు డాక్టర్ నవీన్ ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు అవసరమైన చికిత్సలు అందించేందుకు వైద్య బృందం కృషి చేస్తోందని పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణ రెడ్డి, డిప్యూటీ DMHO శ్రవణ్ కుమార్, డాక్టర్ తులసీదాస్, డాక్టర్ జరీనా, CDPO సుగుణతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు స్థానికులు అభినందనలు తెలిపారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/break-the-weaknesses-with-bala-bharosa-strengthen-the-health-of/article-5818</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/break-the-weaknesses-with-bala-bharosa-strengthen-the-health-of/article-5818</guid>
                <pubDate>Fri, 01 May 2026 18:54:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0112.jpg"                         length="224740"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వడదెబ్బతో మహిళ మృతి – కుటుంబంలో విషాదం .</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్,మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లీ 14వ వార్డుకు చెందిన సటికం సారయ్య గారి తల్లి సటికం నర్సమ్మ గారు వడదెబ్బకు గురై ఈ రోజు ఉదయం మృతిచెందారు. ఆమె మృతి కుటుంబ సభ్యులకు, బంధువులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని స్థానికులు, పరిచయస్తులు మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/death-of-a-woman-due-to-sunstroke-tragedy-in/article-5817"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0108.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్,మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లీ 14వ వార్డుకు చెందిన సటికం సారయ్య గారి తల్లి సటికం నర్సమ్మ గారు వడదెబ్బకు గురై ఈ రోజు ఉదయం మృతిచెందారు. ఆమె మృతి కుటుంబ సభ్యులకు, బంధువులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని స్థానికులు, పరిచయస్తులు మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/death-of-a-woman-due-to-sunstroke-tragedy-in/article-5817</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/death-of-a-woman-due-to-sunstroke-tragedy-in/article-5817</guid>
                <pubDate>Fri, 01 May 2026 18:32:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0108.jpg"                         length="297980"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హుజురాబాద్‌లో మే డే సంబరాలు ఘనంగా – కార్మికుల ఐక్యతకు గళం .</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div>  </div>
<div>హుజురాబాద్ పట్టణంలోని రైస్ మిల్లు కార్మికుల ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లుల కార్మిక సంఘం అధ్యక్షుడు ప్రతాప శ్రీనివాస్ జెండాను ఆవిష్కరించారు.</div>
<div>కార్మికులు “కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పరస్పరం స్వీట్లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు.</div>
<div>ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి సంపత్ రెడ్డి, నాయకులు సారంగపాణి, కుమార్, సురేష్, నాగరాజు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/huzurabad-celebrates-may-day-with-grandeur-a-rallying-cry/article-5816"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0110.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div> </div>
<div>హుజురాబాద్ పట్టణంలోని రైస్ మిల్లు కార్మికుల ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లుల కార్మిక సంఘం అధ్యక్షుడు ప్రతాప శ్రీనివాస్ జెండాను ఆవిష్కరించారు.</div>
<div>కార్మికులు “కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పరస్పరం స్వీట్లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు.</div>
<div>ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి సంపత్ రెడ్డి, నాయకులు సారంగపాణి, కుమార్, సురేష్, నాగరాజు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/huzurabad-celebrates-may-day-with-grandeur-a-rallying-cry/article-5816</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/huzurabad-celebrates-may-day-with-grandeur-a-rallying-cry/article-5816</guid>
                <pubDate>Fri, 01 May 2026 18:31:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0110.jpg"                         length="96228"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రీ రామనామ ఘోషతో మార్మోగిన రంగాపూర్ .</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్,మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">హుజురాబాద్ మండలంలోని రంగాపూర్ గ్రామంలో ఉన్న భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ మాలాదారులు ఆధ్యాత్మిక వేడుకలను ఘనంగా ప్రారంభించారు. 24 గంటల పాటు కొనసాగనున్న “శ్రీరామ జయరామ” నగర సంకీర్తన కార్యక్రమం భక్తి భావాలను ఉప్పొంగించింది.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా ఆలయం నుంచి భక్తులు ఊరేగింపుగా బయలుదేరి గ్రామ వీధుల్లో భజనలు, నృత్యాలతో సందడి చేశారు. “జై శ్రీరామ్” నినాదాలతో గ్రామమంతా మార్మోగింది. అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుని సంకీర్తనలు ప్రారంభించారు.</div>
<div style="text-align:justify;">మాలాదారుల రామనామ స్మరణతో రంగాపూర్ గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుని భక్తి పరవశంలో మునిగిపోయింది.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/rangapur-is-enthralled-by-sri-ramanama-ghosha/article-5815"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0109.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్,మే 01(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">హుజురాబాద్ మండలంలోని రంగాపూర్ గ్రామంలో ఉన్న భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ మాలాదారులు ఆధ్యాత్మిక వేడుకలను ఘనంగా ప్రారంభించారు. 24 గంటల పాటు కొనసాగనున్న “శ్రీరామ జయరామ” నగర సంకీర్తన కార్యక్రమం భక్తి భావాలను ఉప్పొంగించింది.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా ఆలయం నుంచి భక్తులు ఊరేగింపుగా బయలుదేరి గ్రామ వీధుల్లో భజనలు, నృత్యాలతో సందడి చేశారు. “జై శ్రీరామ్” నినాదాలతో గ్రామమంతా మార్మోగింది. అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుని సంకీర్తనలు ప్రారంభించారు.</div>
<div style="text-align:justify;">మాలాదారుల రామనామ స్మరణతో రంగాపూర్ గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుని భక్తి పరవశంలో మునిగిపోయింది.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/rangapur-is-enthralled-by-sri-ramanama-ghosha/article-5815</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/rangapur-is-enthralled-by-sri-ramanama-ghosha/article-5815</guid>
                <pubDate>Fri, 01 May 2026 18:29:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0109.jpg"                         length="145850"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, మే 01(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div style="text-align:justify;">  </div>
<div style="text-align:justify;">వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది వడదెబ్బ నుంచి ఉపశమనం పొందేందుకు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సత్తుపల్లి బస్టాండ్‌లో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శుక్రవారం ఈ కార్యక్రమాన్ని సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ సేవా సమితి సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవి కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని, ప్రయాణికులకు ఉపశమనం కలిగించడం హర్షణీయమని తెలిపారు. వేసవి మొత్తం ఈ సేవ కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా అనుగ్రహ ఆశీస్సులతో, మాతృశ్రీ ఈశ్వరమ్మ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం నుంచి ఎండాకాలం అంతా బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు ప్రతిరోజూ మజ్జిగ పంపిణీ చేయాలని సత్యసాయి సేవా సమితి నిర్ణయించినట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ ఇన్‌చార్జ్ ప్రతాప్, రత్తయ్య, యూత్ ఇన్‌చార్జ్ సావిత్రి,</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/distribution-of-free-buttermilk-under-the-auspices-of-sathya-sai/article-5814"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0078.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, మే 01(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div style="text-align:justify;"> </div>
<div style="text-align:justify;">వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది వడదెబ్బ నుంచి ఉపశమనం పొందేందుకు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సత్తుపల్లి బస్టాండ్‌లో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శుక్రవారం ఈ కార్యక్రమాన్ని సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ సేవా సమితి సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవి కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని, ప్రయాణికులకు ఉపశమనం కలిగించడం హర్షణీయమని తెలిపారు. వేసవి మొత్తం ఈ సేవ కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా అనుగ్రహ ఆశీస్సులతో, మాతృశ్రీ ఈశ్వరమ్మ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం నుంచి ఎండాకాలం అంతా బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు ప్రతిరోజూ మజ్జిగ పంపిణీ చేయాలని సత్యసాయి సేవా సమితి నిర్ణయించినట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ ఇన్‌చార్జ్ ప్రతాప్, రత్తయ్య, యూత్ ఇన్‌చార్జ్ సావిత్రి, కమల, చెన్నమ్మ, శ్రీలక్ష్మి, బాలవికాస్ విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే సత్యసాయి సంస్థల ఖమ్మం జిల్లా విద్యా విభాగ సమన్వయకర్త తనూజ, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ పి. ప్రవీణ్ కుమార్, వి.బి.ఓ కిన్నెర ఆనందరావు తదితరులు హాజరయ్యారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/distribution-of-free-buttermilk-under-the-auspices-of-sathya-sai/article-5814</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/distribution-of-free-buttermilk-under-the-auspices-of-sathya-sai/article-5814</guid>
                <pubDate>Fri, 01 May 2026 16:32:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0078.jpg"                         length="341022"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జెడ్‌పీజీహెచ్‌ఎస్‌లో క్రీడా శిబిరాల ఆరంభం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, మే 01 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">పట్టణంలోని అయ్యగారిపేట జెడ్‌పీజీహెచ్‌ఎస్ పాఠశాలలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడం, శారీరక దారుఢ్యాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో యోగా, కరాటే వంటి విభాగాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తూ విద్యార్థులను పోటీ స్థాయికి తీర్చిదిద్దే చర్యలు చేపట్టారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కెట్ కమిటీ ఛైర్మన్ డి. ఆనందరావు శిబిరాలను ప్రారంభించి మాట్లాడారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని ఇలాంటి శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుతారని ఆయన పేర్కొన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, సమయపాలన, జట్టు భావన వంటి విలువలు పెంపొందుతాయని తెలిపారు. నిరంతర సాధనతో విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రతిభ చాటాలని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/commencement-of-sports-camps-at-zpghs/article-5813"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-05/img-20260501-wa0071.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, మే 01 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">పట్టణంలోని అయ్యగారిపేట జెడ్‌పీజీహెచ్‌ఎస్ పాఠశాలలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడం, శారీరక దారుఢ్యాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో యోగా, కరాటే వంటి విభాగాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తూ విద్యార్థులను పోటీ స్థాయికి తీర్చిదిద్దే చర్యలు చేపట్టారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కెట్ కమిటీ ఛైర్మన్ డి. ఆనందరావు శిబిరాలను ప్రారంభించి మాట్లాడారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని ఇలాంటి శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుతారని ఆయన పేర్కొన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, సమయపాలన, జట్టు భావన వంటి విలువలు పెంపొందుతాయని తెలిపారు. నిరంతర సాధనతో విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్. నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు కీలకమని, ఈ శిబిరాల ద్వారా గ్రామీణ విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. కరాటే ఇన్‌ఛార్జ్ వి. పిచ్చయ్య, యోగా ఇన్‌ఛార్జ్ చీకటి.శ్రీదేవి మాట్లాడుతూ శిబిరాల్లో విద్యార్థులకు నిత్య శిక్షణతో పాటు పోటీ స్థాయి నైపుణ్యాలను అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని శిబిరాల ప్రారంభాన్ని హర్షధ్వనులతో ఆహ్వానించారు. శిబిరాలు మరికొన్ని రోజుల పాటు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0072.jpg" alt="IMG-20260501-WA0072" width="1600" height="714"/></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/commencement-of-sports-camps-at-zpghs/article-5813</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/commencement-of-sports-camps-at-zpghs/article-5813</guid>
                <pubDate>Fri, 01 May 2026 16:30:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-05/img-20260501-wa0071.jpg"                         length="126160"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>10వ తరగతిలో  526 మార్కులతో మెరిసిన విద్యార్థిని.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>వేలేరు, ఏప్రిల్ 30 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన ఉన్నత పాఠశాల విద్యార్థిని వెంగల అర్చన 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఆమె మొత్తం 600 మార్కులకు గాను 526 మార్కులు సాధించి తన ప్రతిభను చాటింది.</div>
<div style="text-align:justify;">అర్చన సాధించిన ఈ విజయంతో ఆనంద వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు,ఉపాధ్యాయులు మరియు కుటుంబ సభ్యులు ఆమెను హృదయపూర్వకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులు మరెందరికో ఆదర్శంగా నిలుస్తారని పలువురు అభిప్రాయపడ్డారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/a-bright-student-with-526-marks-in-class-10th/article-5812"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-04/img-20260430-wa0130.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>వేలేరు, ఏప్రిల్ 30 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన ఉన్నత పాఠశాల విద్యార్థిని వెంగల అర్చన 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఆమె మొత్తం 600 మార్కులకు గాను 526 మార్కులు సాధించి తన ప్రతిభను చాటింది.</div>
<div style="text-align:justify;">అర్చన సాధించిన ఈ విజయంతో ఆనంద వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు,ఉపాధ్యాయులు మరియు కుటుంబ సభ్యులు ఆమెను హృదయపూర్వకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులు మరెందరికో ఆదర్శంగా నిలుస్తారని పలువురు అభిప్రాయపడ్డారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/a-bright-student-with-526-marks-in-class-10th/article-5812</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/a-bright-student-with-526-marks-in-class-10th/article-5812</guid>
                <pubDate>Thu, 30 Apr 2026 22:04:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-04/img-20260430-wa0130.jpg"                         length="121764"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అంబాల వెంకటేశ్వర్లకు దళిత రత్న పురస్కారం.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి, ఏప్రిల్ 30( తెలంగాణ ముచ్చట్లు) </strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామానికి చెందిన అంబాల వెంకటేశ్వర్లకు అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ప్రతిష్టాత్మకమైన “దళిత రత్న” పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని రవీంద్ర బారతిలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించగా, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేతులమీదుగా వెంకటేశ్వర్లు అవార్డును స్వీకరించారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తనకు ఈ గౌరవం దక్కడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గ్రామస్థుల అభిమానం, తన సేవలను గుర్తించి ఈ పురస్కారం అందించడం గర్వకారణమని తెలిపారు. ఒక కళాకారునిగా గ్రామంలో చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు రావడం తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు.</div>
<div style="text-align:justify;">గ్రామంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి ఈ సంతోషాన్ని పంచుకోవడం విశేషమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి గౌరవం దక్కడం తనకు మరింత ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">ఇదిలా ఉండగా, పల్భాపూర్ గ్రామ ప్రజలు వెంకటేశ్వర్లకు “దళిత రత్న” అవార్డు</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/dalit-ratna-award-to-ambala-venkateswar/article-5811"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-04/img-20260430-wa0109.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి, ఏప్రిల్ 30( తెలంగాణ ముచ్చట్లు) </strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామానికి చెందిన అంబాల వెంకటేశ్వర్లకు అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ప్రతిష్టాత్మకమైన “దళిత రత్న” పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని రవీంద్ర బారతిలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించగా, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేతులమీదుగా వెంకటేశ్వర్లు అవార్డును స్వీకరించారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తనకు ఈ గౌరవం దక్కడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గ్రామస్థుల అభిమానం, తన సేవలను గుర్తించి ఈ పురస్కారం అందించడం గర్వకారణమని తెలిపారు. ఒక కళాకారునిగా గ్రామంలో చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు రావడం తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు.</div>
<div style="text-align:justify;">గ్రామంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి ఈ సంతోషాన్ని పంచుకోవడం విశేషమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి గౌరవం దక్కడం తనకు మరింత ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">ఇదిలా ఉండగా, పల్భాపూర్ గ్రామ ప్రజలు వెంకటేశ్వర్లకు “దళిత రత్న” అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/dalit-ratna-award-to-ambala-venkateswar/article-5811</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/dalit-ratna-award-to-ambala-venkateswar/article-5811</guid>
                <pubDate>Thu, 30 Apr 2026 22:02:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-04/img-20260430-wa0109.jpg"                         length="205093"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహాకవి శ్రీశ్రీ అభ్యుదయ సాహిత్యానికి దిక్సూచి.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,ఏప్రిల్30(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div style="text-align:justify;">  </div>
<div style="text-align:justify;">తెలుగు సాహిత్య చరిత్రలో అభ్యుదయ నినాదంగా నిలిచిన మహాకవి శ్రీశ్రీ సాహిత్య ప్రపంచానికి చిరస్థాయిగా సేవలందించారని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో స్థానిక రేడియంట్ హై స్కూల్‌లో మహాకవి శ్రీశ్రీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శంకర్ గౌడ్ మాట్లాడుతూ, ప్రాంతాలకు అతీతంగా తెలుగు కవులు, సాహిత్యాభిమానుల మనసుల్లో శ్రీశ్రీ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ఆయన కవిత్వం అనేక మందిని ప్రభావితం చేసిందని, ఆయన అనుసరించిన అభ్యుదయ కవితా మార్గంలో ఎన్నో గొప్ప రచనలు వెలువడ్డాయని వివరించారు.సామాజిక చైతన్యంతో కూడిన కవిత్వంతో పాటు సాహిత్య విలువలతో నిండిన సినిమా పాటలను కూడా శ్రీశ్రీ రచించారని, తెలుగు కవితా వైతాళికుడిగా ఆయన చిరస్మరణీయుడిగా నిలిచారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళా వేదిక ప్రతినిధులు, కవులు కందూరు నారాయణ రెడ్డి, బైరోజు</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/mahakavi-sri-sri-abhyudaya-is-the-compass-of-literature/article-5810"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-04/img-20260430-wa0110.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,ఏప్రిల్30(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div style="text-align:justify;"> </div>
<div style="text-align:justify;">తెలుగు సాహిత్య చరిత్రలో అభ్యుదయ నినాదంగా నిలిచిన మహాకవి శ్రీశ్రీ సాహిత్య ప్రపంచానికి చిరస్థాయిగా సేవలందించారని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో స్థానిక రేడియంట్ హై స్కూల్‌లో మహాకవి శ్రీశ్రీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శంకర్ గౌడ్ మాట్లాడుతూ, ప్రాంతాలకు అతీతంగా తెలుగు కవులు, సాహిత్యాభిమానుల మనసుల్లో శ్రీశ్రీ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ఆయన కవిత్వం అనేక మందిని ప్రభావితం చేసిందని, ఆయన అనుసరించిన అభ్యుదయ కవితా మార్గంలో ఎన్నో గొప్ప రచనలు వెలువడ్డాయని వివరించారు.సామాజిక చైతన్యంతో కూడిన కవిత్వంతో పాటు సాహిత్య విలువలతో నిండిన సినిమా పాటలను కూడా శ్రీశ్రీ రచించారని, తెలుగు కవితా వైతాళికుడిగా ఆయన చిరస్మరణీయుడిగా నిలిచారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళా వేదిక ప్రతినిధులు, కవులు కందూరు నారాయణ రెడ్డి, బైరోజు చంద్రశేఖర్, గాయకుడు ఎం.ఏ. సత్తారు, బండారు శ్రీనివాస్, దేశి రాములు యాదవ్, బుచ్చిబాబు, భాస్కర్, ఉప్పరి తిరుమలేశు, స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/mahakavi-sri-sri-abhyudaya-is-the-compass-of-literature/article-5810</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/mahakavi-sri-sri-abhyudaya-is-the-compass-of-literature/article-5810</guid>
                <pubDate>Thu, 30 Apr 2026 22:00:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-04/img-20260430-wa0110.jpg"                         length="83337"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>డ్రగ్స్‌పై ఎల్కతుర్తి పోలీసుల అవగాహన యుద్ధం.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి, ఏప్రిల్ 30 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్ గ్రామంలో డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎల్కతుర్తి పోలీసుల ఆధ్వర్యంలో జరిగింది. గ్రామ యువత, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా ఎల్కతుర్తి ఎస్ఐ నరసింహారావు మాట్లాడుతూ యువత డ్రగ్స్, మత్తు పానీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వల్ల ఆరోగ్య సమస్యలే కాకుండా భవిష్యత్తు పూర్తిగా నాశనం అవుతుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి, చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా మార్గనిర్దేశం చేయాలని సూచించారు.</div>
<div style="text-align:justify;">యువత లక్ష్యాలు పెట్టుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని, చెడు స్నేహాలు, మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా జాగ్రత్తపడాలని తెలిపారు. డ్రగ్స్‌కు బానిసైతే కుటుంబం, చదువు, ఉద్యోగం వంటి అన్ని అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">అలాగే గ్రామాల్లో ఎవరైనా డ్రగ్స్</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/elkaturthi-police-awareness-war-on-drugs/article-5809"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-04/img-20260430-wa0113.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి, ఏప్రిల్ 30 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్ గ్రామంలో డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎల్కతుర్తి పోలీసుల ఆధ్వర్యంలో జరిగింది. గ్రామ యువత, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా ఎల్కతుర్తి ఎస్ఐ నరసింహారావు మాట్లాడుతూ యువత డ్రగ్స్, మత్తు పానీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వల్ల ఆరోగ్య సమస్యలే కాకుండా భవిష్యత్తు పూర్తిగా నాశనం అవుతుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి, చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా మార్గనిర్దేశం చేయాలని సూచించారు.</div>
<div style="text-align:justify;">యువత లక్ష్యాలు పెట్టుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని, చెడు స్నేహాలు, మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా జాగ్రత్తపడాలని తెలిపారు. డ్రగ్స్‌కు బానిసైతే కుటుంబం, చదువు, ఉద్యోగం వంటి అన్ని అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">అలాగే గ్రామాల్లో ఎవరైనా డ్రగ్స్ విక్రయాలు లేదా వినియోగం చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాజం మొత్తం కలిసి డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్రే లక్ష్మి బిక్షపతి మాట్లాడుతూ గ్రామంలో యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తెలిపారు. ఉప సర్పంచ్ మారుపాక సందీప్ కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలను మరింతగా నిర్వహిస్తూ యువతను సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">వార్డ్ సభ్యులు మరియు గ్రామ పెద్దలు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వారి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని సూచించారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా మత్తు పదార్థాలు వినియోగిస్తున్నా లేదా విక్రయిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.</div>
<div style="text-align:justify;">కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్రే లక్ష్మి బిక్షపతి, ఉప సర్పంచ్ మారుపాక సందీప్, వార్డ్ సభ్యులు లావణ్య, స్వప్న, బిక్షపతి, రత్నాకర్ రావు, రాజేశ్వరరావు, ప్రభాకర్ రావు, చిరురాల రాజమౌగిలి, సుధాకర్, సుభాష్, సమ్మయ్య, రాజేందర్, మనోజ్, మానికిరణ్, ఎల్తూరి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.</div>
<div style="text-align:justify;">చివరగా యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయగా, గ్రామ ప్రజలు ఈ అవగాహన సదస్సును అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని కోరారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-04/img-20260430-wa0114.jpg" alt="IMG-20260430-WA0114" width="1140" height="592"/></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/elkaturthi-police-awareness-war-on-drugs/article-5809</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/elkaturthi-police-awareness-war-on-drugs/article-5809</guid>
                <pubDate>Thu, 30 Apr 2026 21:58:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-04/img-20260430-wa0113.jpg"                         length="324570"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ధోతీ కార్యక్రమానికి హాజరైన జిల్లెల ఆదిత్య రెడ్డి.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,ఏప్రిల్30(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">వనపర్తిలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్‌లో చీర్ల జనార్ధన్ సాగర్ కుమారుల ధోతీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఏఐపీసీ అధ్యక్షుడు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి హాజరై కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.చిన్నారులను ఆశీర్వదించి కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు.కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో కొనసాగగా పలువురు రాజకీయ, సామాజిక నాయకులు పాల్గొని కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా సంప్రదాయ వేడుకలు కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తాయని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, విద్యార్థి కాంగ్రెస్ నాయకుడు చరణ్, పాతపల్లి అనిల్, సురేష్, మాజీ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పండు సాగర్, కార్మిక సంఘ నాయకుడు మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/district-aditya-reddy-attended-the-dhoti-program/article-5808"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-04/img-20260430-wa0115.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,ఏప్రిల్30(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">వనపర్తిలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్‌లో చీర్ల జనార్ధన్ సాగర్ కుమారుల ధోతీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఏఐపీసీ అధ్యక్షుడు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి హాజరై కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.చిన్నారులను ఆశీర్వదించి కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు.కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో కొనసాగగా పలువురు రాజకీయ, సామాజిక నాయకులు పాల్గొని కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా సంప్రదాయ వేడుకలు కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తాయని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, విద్యార్థి కాంగ్రెస్ నాయకుడు చరణ్, పాతపల్లి అనిల్, సురేష్, మాజీ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పండు సాగర్, కార్మిక సంఘ నాయకుడు మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/district-aditya-reddy-attended-the-dhoti-program/article-5808</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/district-aditya-reddy-attended-the-dhoti-program/article-5808</guid>
                <pubDate>Thu, 30 Apr 2026 21:56:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-04/img-20260430-wa0115.jpg"                         length="182044"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సమాజ సేవకు గుర్తింపు...అడ్వకేట్ శ్రీనివాస్‌కు దళిత రత్న.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ ఏప్రిల్ (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">జమ్మికుంట మున్సిపాలిటీ కొత్తపల్లి నివాసి, అడ్వకేట్ దూడపాక శ్రీనివాస్‌కు తెలంగాణ ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకమైన “దళిత రత్న” అవార్డు లభించింది. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ 2026 ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా ఈ పురస్కారాన్ని అందజేశారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డా. చంద్రశేఖర్, టీపీసీసీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు డా. రామకృష్ణ, ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షురాలు రోజారాణి చేతుల మీదుగా శ్రీనివాస్‌కు అవార్డు ప్రదానం చేశారు.</div>
<div style="text-align:justify;">అంబేద్కర్ ఆశయ సాధనతో ముందుకు సాగుతూ న్యాయవిద్యను అభ్యసించి, సమాజానికి న్యాయ సేవలు అందిస్తున్నందుకు, అలాగే “చేయూత ఫౌండేషన్” స్వచ్ఛంద సంస్థ ద్వారా కరోనా సమయంలో చేసిన విశేష సేవలకు గాను ఈ అవార్డు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా అవార్డు అందుకున్న దూడపాక శ్రీనివాస్ ఉత్సవ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజ సేవను మరింత విస్తరించి</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/dalit-ratna-to-advocate-srinivas-in-recognition-of-community-service/article-5807"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-04/img-20260430-wa0116.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ ఏప్రిల్ (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">జమ్మికుంట మున్సిపాలిటీ కొత్తపల్లి నివాసి, అడ్వకేట్ దూడపాక శ్రీనివాస్‌కు తెలంగాణ ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకమైన “దళిత రత్న” అవార్డు లభించింది. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ 2026 ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా ఈ పురస్కారాన్ని అందజేశారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డా. చంద్రశేఖర్, టీపీసీసీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు డా. రామకృష్ణ, ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షురాలు రోజారాణి చేతుల మీదుగా శ్రీనివాస్‌కు అవార్డు ప్రదానం చేశారు.</div>
<div style="text-align:justify;">అంబేద్కర్ ఆశయ సాధనతో ముందుకు సాగుతూ న్యాయవిద్యను అభ్యసించి, సమాజానికి న్యాయ సేవలు అందిస్తున్నందుకు, అలాగే “చేయూత ఫౌండేషన్” స్వచ్ఛంద సంస్థ ద్వారా కరోనా సమయంలో చేసిన విశేష సేవలకు గాను ఈ అవార్డు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా అవార్డు అందుకున్న దూడపాక శ్రీనివాస్ ఉత్సవ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజ సేవను మరింత విస్తరించి ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకు సాగుతానని పేర్కొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/dalit-ratna-to-advocate-srinivas-in-recognition-of-community-service/article-5807</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/dalit-ratna-to-advocate-srinivas-in-recognition-of-community-service/article-5807</guid>
                <pubDate>Thu, 30 Apr 2026 21:55:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-04/img-20260430-wa0116.jpg"                         length="244028"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చిరు వ్యాపారుల అభివృద్ధికి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కీలకం.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టచ్ ఏప్రిల్ 30 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">జమ్మికుంట పట్టణ పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’ ప్రక్రియపై అవగాహన కల్పించే ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక వినాయక గార్డెన్‌లో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆధ్వర్యంలో, టీఎల్ఎఫ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ పిడి స్వరూప రాణి, మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఎంతో కీలకమని తెలిపారు. వ్యాపార సంస్థల పెట్టుబడి, వార్షిక టర్నోవర్ ఆధారంగా వాటిని వర్గీకరిస్తూ ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఈ నమోదు ఒక శాశ్వత గుర్తింపుగా పనిచేస్తుందని వివరించారు.</div>
<div style="text-align:justify;">చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి దారులు తప్పనిసరిగా ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ సహాయం, రుణాలు, సబ్సిడీలు వంటి అనేక</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/movement-registration-is-crucial-for-the-development-of-small-traders/article-5806"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-04/img-20260430-wa0118.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టచ్ ఏప్రిల్ 30 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">జమ్మికుంట పట్టణ పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’ ప్రక్రియపై అవగాహన కల్పించే ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక వినాయక గార్డెన్‌లో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆధ్వర్యంలో, టీఎల్ఎఫ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ పిడి స్వరూప రాణి, మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఎంతో కీలకమని తెలిపారు. వ్యాపార సంస్థల పెట్టుబడి, వార్షిక టర్నోవర్ ఆధారంగా వాటిని వర్గీకరిస్తూ ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఈ నమోదు ఒక శాశ్వత గుర్తింపుగా పనిచేస్తుందని వివరించారు.</div>
<div style="text-align:justify;">చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి దారులు తప్పనిసరిగా ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ సహాయం, రుణాలు, సబ్సిడీలు వంటి అనేక ప్రయోజనాలు పొందవచ్చని సూచించారు. వ్యాపార వ్యవస్థలో పారదర్శకత పెంపొందించడంలో కూడా ఈ రిజిస్ట్రేషన్ ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">కరీంనగర్ పిడి స్వరూప రాణి మాట్లాడుతూ మెప్మా ద్వారా చేపడుతున్న ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చిన్న వ్యాపారులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో డీఎంసీ శ్రీవాణి, డీపీఎం సతీష్, ఇంచార్జి టీఎంసీ మల్లీశ్వరి, సీఎల్ఆర్పీలు మంజుల, జ్యోతి, ఆర్పీలు, ఓబీలు, శరత్ తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/movement-registration-is-crucial-for-the-development-of-small-traders/article-5806</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/movement-registration-is-crucial-for-the-development-of-small-traders/article-5806</guid>
                <pubDate>Thu, 30 Apr 2026 21:53:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-04/img-20260430-wa0118.jpg"                         length="786919"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజల సమస్యలపై అసెంబ్లీలో హాట్ టాపిక్.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 30 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ హాల్‌లో జరిగిన ఇందిరమ్మ ఇళ్లు, 2BHK గృహాలు మరియు రెవెన్యూ అంశాలపై సమీక్షా సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని పలు కీలక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తూ పలు అంశాలపై స్పష్టమైన డిమాండ్లు చేశారు.</div>
<div style="text-align:justify;">జమ్మికుంట, ధర్మారం, ఇల్లంతకుంట, కమలాపూర్, వీణవంక మండలాల్లో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 2BHK ఇళ్లను ఆలస్యం చేయకుండా వెంటనే పేదలకు కేటాయించాలని ఆయన కోరారు. అలాగే చిన్నకోమటిపల్లి, పోతిరెడ్డిపేట, విలాసాగర్ ప్రాంతాల్లో ఆగిపోయిన గృహ నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.</div>
<div style="text-align:justify;">రెవెన్యూ అంశాలపై మాట్లాడుతూ హుజురాబాద్ పట్టణంలో ప్రెస్ సభ్యులకు ఇచ్చిన పట్టాలను నిలిపివేయడం అన్యాయమని పేర్కొంటూ వెంటనే మంజూరు చేయాలని కోరారు. జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామంలోని పేదలకు పట్టాలు తక్షణమే</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/a-hot-topic-in-the-assembly-on-peoples-issues/article-5805"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-04/img-20260430-wa0120.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 30 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ హాల్‌లో జరిగిన ఇందిరమ్మ ఇళ్లు, 2BHK గృహాలు మరియు రెవెన్యూ అంశాలపై సమీక్షా సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని పలు కీలక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తూ పలు అంశాలపై స్పష్టమైన డిమాండ్లు చేశారు.</div>
<div style="text-align:justify;">జమ్మికుంట, ధర్మారం, ఇల్లంతకుంట, కమలాపూర్, వీణవంక మండలాల్లో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 2BHK ఇళ్లను ఆలస్యం చేయకుండా వెంటనే పేదలకు కేటాయించాలని ఆయన కోరారు. అలాగే చిన్నకోమటిపల్లి, పోతిరెడ్డిపేట, విలాసాగర్ ప్రాంతాల్లో ఆగిపోయిన గృహ నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.</div>
<div style="text-align:justify;">రెవెన్యూ అంశాలపై మాట్లాడుతూ హుజురాబాద్ పట్టణంలో ప్రెస్ సభ్యులకు ఇచ్చిన పట్టాలను నిలిపివేయడం అన్యాయమని పేర్కొంటూ వెంటనే మంజూరు చేయాలని కోరారు. జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామంలోని పేదలకు పట్టాలు తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన భూమిని దేవాదాయ శాఖకు అప్పగించాలని సూచించారు.</div>
<div style="text-align:justify;">హుజురాబాద్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలని మంత్రి వర్గానికి వినతి పత్రం సమర్పించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు.</div>
<div style="text-align:justify;">ఇల్లంతకుంట మండలంలో MRO, MPDO కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ భవనాలు లేనందున వెంటనే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. వీణవంక మండలంలో కాల్వలు తెగిపోవడం వల్ల సుమారు 8000 ఎకరాల సాగు భూమికి, తాగునీటి అవసరాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొంటూ 70 కోట్ల రూపాయల ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.</div>
<div style="text-align:justify;">అదేవిధంగా నియోజకవర్గంలో దెబ్బతిన్న రహదారులను వెంటనే మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ ఇందిరమ్మ ఇళ్లు మరియు 2BHK గృహాల కేటాయింపులో ఎమ్మెల్యే సూచనలకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-04/img-20260430-wa0119.jpg" alt="IMG-20260430-WA0119" width="1600" height="1200"/></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/a-hot-topic-in-the-assembly-on-peoples-issues/article-5805</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/a-hot-topic-in-the-assembly-on-peoples-issues/article-5805</guid>
                <pubDate>Thu, 30 Apr 2026 21:52:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-04/img-20260430-wa0120.jpg"                         length="329145"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వరద ముప్పుకు ముందస్తు చెక్.. నాయిని చెరువు మత్తడిపై చైర్మన్ ప్రత్యేక దృష్టి</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 30 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">జమ్మికుంట పట్టణ పరిధిలో వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ కీలక చర్యలు చేపట్టారు. పట్టణంలోని నాయిని చెరువు మత్తడిని ఇరిగేషన్ డిఈ, మున్సిపల్ ఏఈలతో కలిసి స్వయంగా సందర్శించి ప్రస్తుత పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు.</div>
<div style="text-align:justify;">రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణం నుంచి భారీగా వచ్చే వరదనీరు చెరువు వద్ద ఎలా ప్రవహిస్తున్నదీ, ఎక్కడ ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో చైర్మన్ సవివరంగా అధ్యయనం చేశారు. ప్రస్తుతం చెరువు నిండిన పరిస్థితుల్లో మత్తడి ప్రవహిస్తున్న సమయంలో పట్టణం నుండి వచ్చే వరదనీరు అదే మార్గంలో కలిసిపోవడం వల్ల నీటి ప్రవాహం మందగించి, చెరువు పరిసర ప్రాంతాల్లోని నివాస గృహాలకు ముప్పు ఏర్పడుతున్నట్లు గుర్తించారు.</div>
<div style="text-align:justify;">ఈ నేపథ్యంలో చెరువు మత్తడి నీరు మరియు పట్టణ వరదనీరు కలవకుండా వేర్వేరు మార్గాల్లో వెళ్లేలా ప్రత్యేకంగా రిటర్నింగ్</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/chairmans-special-focus-on-pre-emptive-check-for-flood-threat/article-5804"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-04/img-20260430-wa0124.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 30 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">జమ్మికుంట పట్టణ పరిధిలో వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ కీలక చర్యలు చేపట్టారు. పట్టణంలోని నాయిని చెరువు మత్తడిని ఇరిగేషన్ డిఈ, మున్సిపల్ ఏఈలతో కలిసి స్వయంగా సందర్శించి ప్రస్తుత పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు.</div>
<div style="text-align:justify;">రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణం నుంచి భారీగా వచ్చే వరదనీరు చెరువు వద్ద ఎలా ప్రవహిస్తున్నదీ, ఎక్కడ ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో చైర్మన్ సవివరంగా అధ్యయనం చేశారు. ప్రస్తుతం చెరువు నిండిన పరిస్థితుల్లో మత్తడి ప్రవహిస్తున్న సమయంలో పట్టణం నుండి వచ్చే వరదనీరు అదే మార్గంలో కలిసిపోవడం వల్ల నీటి ప్రవాహం మందగించి, చెరువు పరిసర ప్రాంతాల్లోని నివాస గృహాలకు ముప్పు ఏర్పడుతున్నట్లు గుర్తించారు.</div>
<div style="text-align:justify;">ఈ నేపథ్యంలో చెరువు మత్తడి నీరు మరియు పట్టణ వరదనీరు కలవకుండా వేర్వేరు మార్గాల్లో వెళ్లేలా ప్రత్యేకంగా రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నిర్మాణం వల్ల వరదనీరు వేగంగా బయటకు వెళ్లి లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటారని వివరించారు.</div>
<div style="text-align:justify;">అదేవిధంగా పనులను అత్యవసర ప్రాతిపదికన ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రణాళికను త్వరితగతిన సిద్ధం చేసి వర్షాకాలం ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రజల భద్రతే ముఖ్యమని, వరద ముప్పును ముందుగానే అరికట్టడమే లక్ష్యమని స్పష్టం చేశారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-04/img-20260430-wa0123.jpg" alt="IMG-20260430-WA0123" width="4160" height="3120"/></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/chairmans-special-focus-on-pre-emptive-check-for-flood-threat/article-5804</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/chairmans-special-focus-on-pre-emptive-check-for-flood-threat/article-5804</guid>
                <pubDate>Thu, 30 Apr 2026 21:50:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-04/img-20260430-wa0124.jpg"                         length="2100406"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాలసూచిక ఆవిష్కరణతో సంప్రదాయానికి కొత్త వెలుగు.</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి, ఏప్రిల్ 30 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో త్రైత శకం–48 కాలసూచికను ఘనంగా ఆవిష్కరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ నరసింహారావు చేత ఈ కాలసూచిక విడుదల కావడం విశేషం. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించబడింది.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా ఇందు జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి ఎల్కతుర్తి శాఖ అధ్యక్షుడు సదానిరంజన్ సిద్ధాంతి ఎస్‌ఐ నరసింహారావును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమం ద్వారా సంప్రదాయ కాలమానం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యాన్ని ప్రతిపాదించారు.</div>
<div style="text-align:justify;">ఎస్‌ఐ నరసింహారావు మాట్లాడుతూ త్రైత శకం–48 కాలసూచికలో ఆధ్యాత్మిక అంశాలను సమగ్రంగా, సులభమైన భాషలో అందించారని తెలిపారు. ఇందులో శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు అందించిన జ్ఞానం విశదంగా వివరించబడిందని పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">జీవాత్మ, ఆత్మ, పరమాత్మల విశిష్టతలను సులభంగా అర్థమయ్యే విధంగా వివరించడమే కాకుండా “యుగాది” అనే పదం “ఉగాది”గా ఎలా మారిందో స్పష్టంగా</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/a-new-light-on-tradition-with-the-invention-of-the/article-5803"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-04/img-20260430-wa0125.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి, ఏప్రిల్ 30 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో త్రైత శకం–48 కాలసూచికను ఘనంగా ఆవిష్కరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ నరసింహారావు చేత ఈ కాలసూచిక విడుదల కావడం విశేషం. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించబడింది.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా ఇందు జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి ఎల్కతుర్తి శాఖ అధ్యక్షుడు సదానిరంజన్ సిద్ధాంతి ఎస్‌ఐ నరసింహారావును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమం ద్వారా సంప్రదాయ కాలమానం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యాన్ని ప్రతిపాదించారు.</div>
<div style="text-align:justify;">ఎస్‌ఐ నరసింహారావు మాట్లాడుతూ త్రైత శకం–48 కాలసూచికలో ఆధ్యాత్మిక అంశాలను సమగ్రంగా, సులభమైన భాషలో అందించారని తెలిపారు. ఇందులో శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు అందించిన జ్ఞానం విశదంగా వివరించబడిందని పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">జీవాత్మ, ఆత్మ, పరమాత్మల విశిష్టతలను సులభంగా అర్థమయ్యే విధంగా వివరించడమే కాకుండా “యుగాది” అనే పదం “ఉగాది”గా ఎలా మారిందో స్పష్టంగా చెప్పిన విధానం ప్రశంసనీయం అని తెలిపారు. అలాగే చైత్రమాసం నుండి ఫాల్గుణమాసం వరకు తెలుగు సంప్రదాయ కాలమానాన్ని ప్రతిబింబించేలా ఈ కాలసూచిక రూపొందించబడినందుకు హర్షం వ్యక్తం చేశారు.</div>
<div style="text-align:justify;">ఈ కార్యక్రమంలో సదానిరంజన్ సిద్ధాంతి, శ్రీరామోజు సతీష్ చారి, ప్రవీణ్, రాములు, రాకేష్, స్రవంతి, రాణి, క్షేత్రగ్న, దివిజ, తనుష, ఋషి, మోక్షజ్ఞ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/a-new-light-on-tradition-with-the-invention-of-the/article-5803</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/a-new-light-on-tradition-with-the-invention-of-the/article-5803</guid>
                <pubDate>Thu, 30 Apr 2026 21:47:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-04/img-20260430-wa0125.jpg"                         length="108527"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title> హుజురాబాద్‌కు ముప్పు డంపింగ్ యార్డ్ .</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, ఏప్రిల్ 30 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div>  </div>
<div style="text-align:justify;">హుజురాబాద్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే రద్దు చేయాలని మంత్రి వర్గానికి వినతి పత్రం సమర్పించారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, జీవన ప్రమాణాలపై ఈ ప్రాజెక్ట్ తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">డంపింగ్ యార్డ్‌ను గ్రామాలు, పట్టణాల సమీపంలో ఏర్పాటు చేస్తే దుర్వాసన, వాయు కాలుష్యం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడతారని అన్నారు. భూగర్భ జలాలు కలుషితం కావడంతో తాగునీటి సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.</div>
<div style="text-align:justify;">అలాగే దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపారు. పరిసర ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పడిపోవడంతో పాటు భూముల విలువలు కూడా తగ్గే పరిస్థితి వస్తుందని చెప్పారు.</div>
<div style="text-align:justify;">ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబిస్తూ డంపింగ్ యార్డ్‌ను వెంటనే రద్దు చేయాలని</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/dumping-yard-is-a-threat-to-huzurabad/article-5802"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-04/img-20260430-wa0126.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్, ఏప్రిల్ 30 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></div>
<div> </div>
<div style="text-align:justify;">హుజురాబాద్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే రద్దు చేయాలని మంత్రి వర్గానికి వినతి పత్రం సమర్పించారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, జీవన ప్రమాణాలపై ఈ ప్రాజెక్ట్ తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.</div>
<div style="text-align:justify;">డంపింగ్ యార్డ్‌ను గ్రామాలు, పట్టణాల సమీపంలో ఏర్పాటు చేస్తే దుర్వాసన, వాయు కాలుష్యం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడతారని అన్నారు. భూగర్భ జలాలు కలుషితం కావడంతో తాగునీటి సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.</div>
<div style="text-align:justify;">అలాగే దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపారు. పరిసర ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పడిపోవడంతో పాటు భూముల విలువలు కూడా తగ్గే పరిస్థితి వస్తుందని చెప్పారు.</div>
<div style="text-align:justify;">ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబిస్తూ డంపింగ్ యార్డ్‌ను వెంటనే రద్దు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వినతి పత్రాన్ని తుమ్మల నాగేశ్వర్ రావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లురి లక్ష్మణ్‌లకు అందజేశారు.</div>
<div style="text-align:justify;">ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించి వెంటనే డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన తాను ఎప్పుడూ ముందుండి పోరాడుతానని స్పష్టం చేశారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/dumping-yard-is-a-threat-to-huzurabad/article-5802</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/dumping-yard-is-a-threat-to-huzurabad/article-5802</guid>
                <pubDate>Thu, 30 Apr 2026 21:43:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-04/img-20260430-wa0126.jpg"                         length="201877"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title> ప్రజల గర్జనతో కంపిస్తున్న హుజురాబాద్ .</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్ ఏప్రిల్ 30(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">హుజురాబాద్ శివారులో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహార దీక్ష 39వ రోజుకు చేరుకుంది. రోజురోజుకు ప్రజల మద్దతు పెరుగుతూ ఉద్యమం మరింత ఉధృతంగా మారుతోంది.<br />ఈ నిరసనకు సంఘీభావంగా హుజురాబాద్ పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ప్రజలు డంపింగ్ యార్డ్‌ను తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.<br />అనంతరం నిరాహార దీక్ష శిబిరానికి చేరుకుని నిరసనకారులకు మద్దతు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెట్టే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.<br />ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారి, ప్రజల ఆందోళనలు కొనసాగుతున్నాయి.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/huzurabad-is-vibrating-with-the-roar-of-people/article-5801"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-04/img-20260430-wa0129.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్ ఏప్రిల్ 30(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">హుజురాబాద్ శివారులో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహార దీక్ష 39వ రోజుకు చేరుకుంది. రోజురోజుకు ప్రజల మద్దతు పెరుగుతూ ఉద్యమం మరింత ఉధృతంగా మారుతోంది.<br />ఈ నిరసనకు సంఘీభావంగా హుజురాబాద్ పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ప్రజలు డంపింగ్ యార్డ్‌ను తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.<br />అనంతరం నిరాహార దీక్ష శిబిరానికి చేరుకుని నిరసనకారులకు మద్దతు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెట్టే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.<br />ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారి, ప్రజల ఆందోళనలు కొనసాగుతున్నాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/huzurabad-is-vibrating-with-the-roar-of-people/article-5801</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/huzurabad-is-vibrating-with-the-roar-of-people/article-5801</guid>
                <pubDate>Thu, 30 Apr 2026 21:41:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-04/img-20260430-wa0129.jpg"                         length="43196"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        