<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.telanganamuchatlu.in/rss" rel="self" type="application/rss+xml" />
                <generator>Telangana Muchatlu RSS Feed Generator</generator>
                <title>Telangana Muchatlu</title>
                <link>https://www.telanganamuchatlu.in/rss</link>
                <description>RSS Feed of Telangana Muchatlu</description>
                
                            <item>
                <title>ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలి. </title>
                                    <description><![CDATA[<p><strong>జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్ లో టిడబ్ల్యూజేఎఫ్ </strong><br /><strong>(హెచ్- 2843) వినతి.</strong></p>
<p><strong>జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నానబాల రామకృష్ణ,</strong><br /><strong>అర్వపల్లి నగేష్.</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో , ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తయి, అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులను అందజేసినప్పటికీ, ఖమ్మం జిల్లాలో మాత్రం ఇప్పటికీ గణనీయ సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీ డబ్ల్యూ జె ఎఫ్–హెచ్ 2843) ఖమ్మం జిల్లా యూనియన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. <br />ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్ కి యూనియన్ ప్రతినిధులు గ్రీవెన్స్ లో వినతిపత్రం సమర్పించి, పెండింగ్‌లో ఉన్న అక్రిడేషన్ దరఖాస్తులను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు.<br />ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు నానబాల రామకృష్ణ, అర్వపల్లి నగేష్ మాట్లాడుతూ, జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/issuance-of-accreditation-cards-of-journalists-in-khammam-district-should/article-6750"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260803-wa0033.jpg" alt=""></a><br /><p><strong>జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్ లో టిడబ్ల్యూజేఎఫ్ </strong><br /><strong>(హెచ్- 2843) వినతి.</strong></p>
<p><strong>జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నానబాల రామకృష్ణ,</strong><br /><strong>అర్వపల్లి నగేష్.</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో , ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తయి, అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులను అందజేసినప్పటికీ, ఖమ్మం జిల్లాలో మాత్రం ఇప్పటికీ గణనీయ సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీ డబ్ల్యూ జె ఎఫ్–హెచ్ 2843) ఖమ్మం జిల్లా యూనియన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. <br />ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్ కి యూనియన్ ప్రతినిధులు గ్రీవెన్స్ లో వినతిపత్రం సమర్పించి, పెండింగ్‌లో ఉన్న అక్రిడేషన్ దరఖాస్తులను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు.<br />ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు నానబాల రామకృష్ణ, అర్వపల్లి నగేష్ మాట్లాడుతూ, జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తూ, నాలుగో స్తంభంగా ఉంటూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన బాధ్యతను నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, అధికార యంత్రాంగం చేపడుతున్న చర్యలను నిష్పాక్షికంగా ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయులు విశేష సేవలు అందిస్తున్నారని తెలిపారు. <br />అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, ఎన్నికలు, విపత్తులు, అంటువ్యాధులు, ప్రజా ఉద్యమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు వంటి ప్రతి సందర్భంలో తమ వ్యక్తిగత భద్రతను సైతం పక్కనపెట్టి ప్రజల కోసం నిరంతరం విధులు నిర్వహించే వృత్తి జర్నలిజమని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేసే జర్నలిస్టులకు ప్రభుత్వం గుర్తింపుగా అందించే అక్రిడేషన్ కార్డు కేవలం ఒక గుర్తింపు పత్రం మాత్రమే కాకుండా, వారి వృత్తిపరమైన సేవలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ సూచికమని అభిప్రాయపడ్డారు.<br />రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో అక్రిడేషన్ కార్డుల జారీ పూర్తయినప్పటికీ ఖమ్మం జిల్లాలో ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల అనేక మంది అర్హులైన జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ సమావేశాలు, అధికారిక కార్యక్రమాలు, వివిధ శాఖల సమాచార సేకరణ, ఇతర అధికారిక అవసరాల్లో అక్రిడేషన్ కార్డు కీలకంగా ఉపయోగపడుతుందని, ఆలస్యంతో వృత్తిపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రకటించే సంక్షేమ పథకాల అమలు, అధికారిక గుర్తింపు, వివిధ సందర్భాల్లో లభించే సౌకర్యాలు కూడా అక్రిడేషన్ కార్డుపైనే ఆధారపడి ఉంటాయని, అందువల్ల పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి అర్హులైన వారందరికీ కార్డులు జారీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.<br />తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీ డబ్ల్యూ జె ఎఫ్–హెచ్ 2843) ఖమ్మం జిల్లా యూనియన్ తరఫున జిల్లా కలెక్టర్‌ ను కోరుతూ, ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న అక్రిడేషన్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. <br />ఖమ్మం జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర  టి.ఎస్ ఈ అంశాన్ని సానుకూలంగా పరిగణించి, పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల అక్రిడేషన్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించి, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం అందించే అక్రిడేషన్ కార్డులను త్వరితగతిన జారీ చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీ డబ్ల్యూ జె ఎఫ్–హెచ్ 2843) ఖమ్మం జిల్లా యూనియన్ విజ్ఞప్తి చేసింది. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి గౌరవం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ దృష్ట్యా ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు మరియు సభ్యులు కోరారు. <br />ఈ సందర్భంగా స్పందించిన కలెక్టర్ దివాకర్ టి.ఎస్ మీరు ఇచ్చిన వినతి పత్రాన్ని పరిగణలోకి తీసుకొని మీ అక్రిడేషన్ కార్డుల జారీ ని త్వరితగతిన పూర్తి అయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు.<br />ఈ కార్యక్రమంలో <br />టిడబ్ల్యూజేఎఫ్ హెచ్-2843 జిల్లా కోశాధికారి వేములకొండ రమేష్, స్టేట్ కౌన్సిల్ వెంబర్స్ సామ్రాట్ గుప్తా, నల్లా రాకేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు కందరబోయిన నాగకృష్ణ, <br />కిరణ్, టీబీజేఎ జిల్లా కార్యదర్శి కాసోజు శ్రీధర్, వీడియో గ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు అమరబోయిన ఉపేందర్, సంయుక్త కార్యదర్శి కరుణాకర్ సుదగాని, నగర అధ్యక్షులు ఎలుగోటి వెంకట్, కార్యదర్శి కప్పల మధు గౌడ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంతోటి శ్రీనివాస్, గుజ్జు గోపాలకృష్ణ, ఎలిసేట్టి రామకృష్ణ బాబు, బంక మధు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/issuance-of-accreditation-cards-of-journalists-in-khammam-district-should/article-6750</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/issuance-of-accreditation-cards-of-journalists-in-khammam-district-should/article-6750</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 20:34:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260803-wa0033.jpg"                         length="900330"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రీనన్న ఆత్మీయ భరోసా..ప్రతి పేద కుటుంబ నమ్మకానికి ప్రతిక.</title>
                                    <description><![CDATA[<p>* <strong>పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 44 కుటుంబాలకు 10,000/ రూపాయల ఆర్థిక భరోసా</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">కూసుమంచి మండలంలో  నేలపట్ల, లోక్య తండా, గంగ బండ తండ, గట్టుసింగారం, మల్లెపల్లి, పెరక సింగారం, హిరమన్ తండ,  నాయకన్ గూడెం, పాలేరు, సంధ్య తండ, గైగోలపల్లి, పోచారం, ముత్యాల గూడెం, కేశవపురం, తురకగూడెం,కూసుమంచి గ్రామాలలో వివిధ కారణాలతో మరణించిన 44 కుటుంబాలకు పి ఎస్ ఆర్  చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,000/ రూపాయల ఆర్థిక సహాయాన్ని కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది...ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కుటుంబ పెద్ద ను కోల్పోయి  కష్ట సమయంలో మమ్మల్ని ఒంటరిగా వదిలేయకుండా మా  కుటుంబాలకు అండగా నిలిచిన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండలం కాంగ్రెస్ పార్టీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/srinannas-spiritual-assurance-is-the-epitome-of-faith-for-a/article-6749"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260803-wa0034.jpg" alt=""></a><br /><p>* <strong>పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 44 కుటుంబాలకు 10,000/ రూపాయల ఆర్థిక భరోసా</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">కూసుమంచి మండలంలో  నేలపట్ల, లోక్య తండా, గంగ బండ తండ, గట్టుసింగారం, మల్లెపల్లి, పెరక సింగారం, హిరమన్ తండ,  నాయకన్ గూడెం, పాలేరు, సంధ్య తండ, గైగోలపల్లి, పోచారం, ముత్యాల గూడెం, కేశవపురం, తురకగూడెం,కూసుమంచి గ్రామాలలో వివిధ కారణాలతో మరణించిన 44 కుటుంబాలకు పి ఎస్ ఆర్  చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,000/ రూపాయల ఆర్థిక సహాయాన్ని కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది...ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కుటుంబ పెద్ద ను కోల్పోయి  కష్ట సమయంలో మమ్మల్ని ఒంటరిగా వదిలేయకుండా మా  కుటుంబాలకు అండగా నిలిచిన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బజ్జూరి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు  మంకెన వాసు, జిల్లా నాయకులు జొన్నలగడ్డ రవి, మాజీ ఎంపీపీ జూకూరి గోపాల్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కంచర్ల జీవన్ రెడ్డి,మాజీ సర్పంచ్ చాట్ల పరుశురాం, కొర్ర రమేష్, కొత్త పుల్లారెడ్డి, సర్పంచ్ లు వడిత్య వెంకటేష్ నాయక్, బాదావత్ నరేష్, యువజన విభాగం శేఖర్ రెడ్డి, మహమ్మద్ రఫీ ఆయా గ్రామ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/srinannas-spiritual-assurance-is-the-epitome-of-faith-for-a/article-6749</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/srinannas-spiritual-assurance-is-the-epitome-of-faith-for-a/article-6749</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 20:33:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260803-wa0034.jpg"                         length="158154"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ సాహితీ సంఘంలో గీతాకుమారికి స్థానం.</title>
                                    <description><![CDATA[<p>- <strong>రెండు దశాబ్దాల సాహిత్య సేవలకు గుర్తింపు.</strong><br /><strong>- రాష్ట్ర కార్యవర్గంలో చోటు.</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, ఆగస్టు 3 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, విశ్రాంత ఉపాధ్యాయిని బత్తిన గీతాకుమారికి తెలంగాణ తెలుగు భాష సంరక్షణ సంఘం నూతన రాష్ట్ర కార్యవర్గంలో స్థానం లభించింది. గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాహితీ రంగంలో విశేష సేవలందిస్తున్న ఈ సంస్థ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించగా, గీతాకుమారికి రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి, ప్రధాన కార్యదర్శి బుర్ర మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బత్తిన గీతాకుమారి 34 సంవత్సరాల పాటు ఉపాధ్యాయినిగా సేవలందించి ఖమ్మం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారాన్ని అందుకున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా సాహిత్య సేవను కొనసాగిస్తూ కవయిత్రిగా, రచయిత్రిగా, సమీక్షకురాలిగా, సాహిత్య వేదికల నిర్వాహకురాలిగా విశేష గుర్తింపు పొందారు. వచన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/geethakumaris-position-in-the-telangana-literature-community/article-6748"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260803-wa0005.jpg" alt=""></a><br /><p>- <strong>రెండు దశాబ్దాల సాహిత్య సేవలకు గుర్తింపు.</strong><br /><strong>- రాష్ట్ర కార్యవర్గంలో చోటు.</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, ఆగస్టు 3 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, విశ్రాంత ఉపాధ్యాయిని బత్తిన గీతాకుమారికి తెలంగాణ తెలుగు భాష సంరక్షణ సంఘం నూతన రాష్ట్ర కార్యవర్గంలో స్థానం లభించింది. గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాహితీ రంగంలో విశేష సేవలందిస్తున్న ఈ సంస్థ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించగా, గీతాకుమారికి రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి, ప్రధాన కార్యదర్శి బుర్ర మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బత్తిన గీతాకుమారి 34 సంవత్సరాల పాటు ఉపాధ్యాయినిగా సేవలందించి ఖమ్మం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారాన్ని అందుకున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా సాహిత్య సేవను కొనసాగిస్తూ కవయిత్రిగా, రచయిత్రిగా, సమీక్షకురాలిగా, సాహిత్య వేదికల నిర్వాహకురాలిగా విశేష గుర్తింపు పొందారు. వచన కవిత్వం, ఇష్టపదులు, బాలసాహిత్యం, గేయరచన, వ్యాసాలు, కథలు, గజల్‌లు, పలు లఘు సాహిత్య ప్రక్రియల్లో ఆమె రచనలు విశేష ఆదరణ పొందుతున్నాయి. వివిధ పత్రికలు, సాహిత్య వేదికలు, వాట్సాప్ సమూహాల ద్వారా సాహిత్యాభిమానులకు చేరువవుతూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. సాహిత్య సేవలకు గుర్తింపుగా అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు, బిరుదులు అందుకుని సత్తుపల్లి ప్రాంతానికి గౌరవం తీసుకొచ్చారు. రాష్ట్ర కార్యవర్గంలో అవకాశం కల్పించిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి, ప్రధాన కార్యదర్శి బుర్ర మధుసూదన్ రెడ్డికి బత్తిన గీతాకుమారి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ తెలుగు భాషాభివృద్ధి, సాహిత్య వికాసం కోసం తన వంతు బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని ఆమె పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/geethakumaris-position-in-the-telangana-literature-community/article-6748</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/geethakumaris-position-in-the-telangana-literature-community/article-6748</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 16:34:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260803-wa0005.jpg"                         length="75238"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వేణుకుమార్ కుటుంబానికి నామ ట్రస్ట్ ద్వారా రూ.50 వేల ఆర్థిక సాయం.</title>
                                    <description><![CDATA[<p><strong>*దయచేసి నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు - మాజీ ఎంపీ నామ విజ్ఞప్తి*</strong></p>
<p><strong>*బాధిత కుటుంబాన్ని ఆదుకున్న మాజీ ఎంపీ నామను  అభినందించిన యువత*</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు జీ. వేణుకుమార్ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆదివారం బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు ఆస్పత్రికి వెళ్లి వేణుకుమార్‌ను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే.  పరామర్శ సందర్భంగా వేణుకుమార్ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న నామ చలించిపోయి తన నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా రూ.50 వేల రూపాయలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/financial-assistance-of-rs-50-thousand-by-nama-trust-to/article-6747"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260803-wa0007.jpg" alt=""></a><br /><p><strong>*దయచేసి నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు - మాజీ ఎంపీ నామ విజ్ఞప్తి*</strong></p>
<p><strong>*బాధిత కుటుంబాన్ని ఆదుకున్న మాజీ ఎంపీ నామను  అభినందించిన యువత*</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు జీ. వేణుకుమార్ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆదివారం బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు ఆస్పత్రికి వెళ్లి వేణుకుమార్‌ను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే.  పరామర్శ సందర్భంగా వేణుకుమార్ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న నామ చలించిపోయి తన నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా రూ.50 వేల రూపాయలు సోమవారం మధిర నియోజకవర్గ ఇన్‌చార్జి లింగాల కమల్‌రాజు, మాజీ ఎంపీపీ సామినేని హరిప్రసాద్, ట్రస్ట్ ప్రతినిధి కనకమేడల సత్యనారాయణ చేతుల మీదుగా వేణుకుమార్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.  ఆదివారం వేణుకుమార్ నాయనమ్మకు ధైర్యం చెబుతూ "నేను అండగా ఉంటాను" అని భరోసా ఇచ్చిన నామ, చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ పరామర్శించిన మరుసటి రోజే ఆర్థిక సాయం అందించడం విశేషం. క్లిష్ట సమయంలో నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ బాధిత కుటుంబానికి అండగా నిలిచింది.  నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని నామ పేర్కొన్నారు. సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, నిరుద్యోగ యువత ధైర్యంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.  ఆపద సమయంలో అండగా నిలిచి వెంటనే ఆర్థిక సహాయం అందించిన నామకు వేణుకుమార్ కుటుంబ సభ్యులు, నిరుద్యోగ యువత కృతజ్ఞతలు తెలిపారు.</p>
<p style="text-align:justify;">*వేణుకుమార్ ఒక్కడి సమస్య కాదు.. లక్షలాది నిరుద్యోగుల ఆవేదన: కమల్‌రాజు*</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా కమల్‌రాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నమ్మించి మోసం చేస్తోందని విమర్శించారు. 31 నెలల పాలనలో ఇచ్చిన హామీల్లో ఒక్కదానినీ పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. వేణుకుమార్ ఆత్మహత్యాయత్నం నిరుద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని, నిరుద్యోగులు పడుతున్న వేదనకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  వేణుకుమార్ కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు వారి నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయాన్ని అందజేసినట్లు తెలిపారు. కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాకుండా, వేణుకుమార్ కోలుకున్న అనంతరం అతనికి అవసరమైన కోచింగ్‌తో పాటు ఇతర అవసరాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.  ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, తక్షణమే గ్రూప్స్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం వేణుకుమార్ ఒక్కరి సమస్య కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది నిరుద్యోగుల సమస్య అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోరంపూడి ప్రసాద్‌రావు, గడ్డం వెంకటేశ్వర్లు, వాకదాని కోటేశ్వరరావు, పెనుగొండ కొండలు, నామ వ్యక్తిగత కార్యదర్శి నాగరా<img src="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260803-wa0006.jpg" alt="IMG-20260803-WA0006" width="1280" height="720"/>జు, బీఆర్ఎస్ యువజన నాయకులు రేగళ్ల కృష్ణప్రసాద్, పగడాల రవికుమార్, షారుఖ్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేణుకుమార్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/financial-assistance-of-rs-50-thousand-by-nama-trust-to/article-6747</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/financial-assistance-of-rs-50-thousand-by-nama-trust-to/article-6747</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 16:32:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260803-wa0007.jpg"                         length="92981"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బాధితులకు కొండంత అండగా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్.</title>
                                    <description><![CDATA[<p>- <strong>*తిరుమలాయపాలెం మండలంలోని 26 గ్రామాల్లో ఆర్థిక సాయం అందజేత*</strong></p>
<p><strong>- *మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనలతో 60 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున పంపిణీ*</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనల మేరకు తిరుమలాయపాలెం మండలంలో పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జూలై 1 నుంచి జూలై 31 వరకు వివిధ కారణాలతో మరణించిన మొత్తం 60 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 10,000 చొప్పున.. మొత్తం రూ. 6 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.</p>
<p style="text-align:justify;">మండల పరిధిలోని తిరుమలాయపాలెం, బాలాజీనగర్ తండా, పిండిప్రోలు, తెట్టెలపాడు, కేశవాపురం, తిప్పారెడ్డిగూడెం, అజ్మీరా తండా, జల్లెపల్లి, హైదర్‌సాయిపేట, పాతర్లపాడు, గోల్‌తండా, చంద్రుతండా, మేకలతండా, మేడిదపల్లి, మహ్మదాపురం, ఇస్లావత్‌తండా, రఘునాథపాలెం, కాకరవాయి, జూపెడ, రాజారం, బచ్చోడుతండా, బచ్చోడు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/psr-charitable-trust-is-standing-by-the-hill-for-the/article-6746"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260803-wa00081.jpg" alt=""></a><br /><p>- <strong>*తిరుమలాయపాలెం మండలంలోని 26 గ్రామాల్లో ఆర్థిక సాయం అందజేత*</strong></p>
<p><strong>- *మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనలతో 60 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున పంపిణీ*</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనల మేరకు తిరుమలాయపాలెం మండలంలో పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జూలై 1 నుంచి జూలై 31 వరకు వివిధ కారణాలతో మరణించిన మొత్తం 60 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 10,000 చొప్పున.. మొత్తం రూ. 6 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.</p>
<p style="text-align:justify;">మండల పరిధిలోని తిరుమలాయపాలెం, బాలాజీనగర్ తండా, పిండిప్రోలు, తెట్టెలపాడు, కేశవాపురం, తిప్పారెడ్డిగూడెం, అజ్మీరా తండా, జల్లెపల్లి, హైదర్‌సాయిపేట, పాతర్లపాడు, గోల్‌తండా, చంద్రుతండా, మేకలతండా, మేడిదపల్లి, మహ్మదాపురం, ఇస్లావత్‌తండా, రఘునాథపాలెం, కాకరవాయి, జూపెడ, రాజారం, బచ్చోడుతండా, బచ్చోడు, బీరోలు, ఏలువారిగూడెం, దమ్మాయిగూడెం, ఎర్రగడ్డ తండా మొత్తం 26 గ్రామాల్లో బాధితుల ఇళ్లకు వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి ఈ సహాయాన్ని పంపిణీ చేశారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ... ప్రతి నెల క్రమం తప్పకుండా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాధితులకు ఆర్థిక సాయం అందిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొండంత అండగా నిలుస్తున్నారని తెలిపారు.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పొంగులేటి అభిమానులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/psr-charitable-trust-is-standing-by-the-hill-for-the/article-6746</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/psr-charitable-trust-is-standing-by-the-hill-for-the/article-6746</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 16:29:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260803-wa00081.jpg"                         length="166601"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాకర్లపల్లి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, ఆగస్టు 3 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">సత్తుపల్లి మండలంలోని కాకర్లపల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు నివాస స్థలాలు కేటాయించాలని సీపీఎం నాయకులు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ చైర్మన్ మువ్వా విజయ్‌బాబును కోరారు. సోమవారం సత్తుపల్లి పర్యటనకు వచ్చిన మువ్వా విజయ్‌బాబును సీపీఎం మండల కార్యదర్శి జాజిరి జ్యోతి నేతృత్వంలోని బృందం కలిసి వినతిపత్రం అందజేసింది. కాకర్లపల్లి గ్రామంలోని నిరుపయోగంగా ఉన్న బేతుపల్లి చెరువు నుంచి వాటర్ వెల్ వరకు ఉన్న ఎన్టీఆర్ కాలువ భూమిని ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని వినతిలో కోరారు. వినతిపై స్పందించిన మువ్వా విజయ్‌బాబు, సంబంధిత శాఖ అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కమిటీ సభ్యుడు బండి యాలాద్రి తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/kakarlapally-need-to-allocate-houses-for-the-poor/article-6745"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260803-wa0011.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, ఆగస్టు 3 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">సత్తుపల్లి మండలంలోని కాకర్లపల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు నివాస స్థలాలు కేటాయించాలని సీపీఎం నాయకులు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ చైర్మన్ మువ్వా విజయ్‌బాబును కోరారు. సోమవారం సత్తుపల్లి పర్యటనకు వచ్చిన మువ్వా విజయ్‌బాబును సీపీఎం మండల కార్యదర్శి జాజిరి జ్యోతి నేతృత్వంలోని బృందం కలిసి వినతిపత్రం అందజేసింది. కాకర్లపల్లి గ్రామంలోని నిరుపయోగంగా ఉన్న బేతుపల్లి చెరువు నుంచి వాటర్ వెల్ వరకు ఉన్న ఎన్టీఆర్ కాలువ భూమిని ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని వినతిలో కోరారు. వినతిపై స్పందించిన మువ్వా విజయ్‌బాబు, సంబంధిత శాఖ అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కమిటీ సభ్యుడు బండి యాలాద్రి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/kakarlapally-need-to-allocate-houses-for-the-poor/article-6745</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/kakarlapally-need-to-allocate-houses-for-the-poor/article-6745</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 16:25:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260803-wa0011.jpg"                         length="224770"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బాధితులకు కొండంత అండగా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్.</title>
                                    <description><![CDATA[<p>- <strong>*తిరుమలాయపాలెం మండలంలోని 26 గ్రామాల్లో ఆర్థిక సాయం అందజేత*</strong></p>
<p><strong>- *మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనలతో 60 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున పంపిణీ*</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనల మేరకు తిరుమలాయపాలెం మండలంలో పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జూలై 1 నుంచి జూలై 31 వరకు వివిధ కారణాలతో మరణించిన మొత్తం 60 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 10,000 చొప్పున.. మొత్తం రూ. 6 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.</p>
<p style="text-align:justify;">మండల పరిధిలోని తిరుమలాయపాలెం, బాలాజీనగర్ తండా, పిండిప్రోలు, తెట్టెలపాడు, కేశవాపురం, తిప్పారెడ్డిగూడెం, అజ్మీరా తండా, జల్లెపల్లి, హైదర్‌సాయిపేట, పాతర్లపాడు, గోల్‌తండా, చంద్రుతండా, మేకలతండా, మేడిదపల్లి, మహ్మదాపురం, ఇస్లావత్‌తండా, రఘునాథపాలెం, కాకరవాయి, జూపెడ, రాజారం, బచ్చోడుతండా, బచ్చోడు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/psr-charitable-trust-is-standing-by-the-hill-for-the/article-6744"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260803-wa0008.jpg" alt=""></a><br /><p>- <strong>*తిరుమలాయపాలెం మండలంలోని 26 గ్రామాల్లో ఆర్థిక సాయం అందజేత*</strong></p>
<p><strong>- *మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనలతో 60 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున పంపిణీ*</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనల మేరకు తిరుమలాయపాలెం మండలంలో పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జూలై 1 నుంచి జూలై 31 వరకు వివిధ కారణాలతో మరణించిన మొత్తం 60 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 10,000 చొప్పున.. మొత్తం రూ. 6 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.</p>
<p style="text-align:justify;">మండల పరిధిలోని తిరుమలాయపాలెం, బాలాజీనగర్ తండా, పిండిప్రోలు, తెట్టెలపాడు, కేశవాపురం, తిప్పారెడ్డిగూడెం, అజ్మీరా తండా, జల్లెపల్లి, హైదర్‌సాయిపేట, పాతర్లపాడు, గోల్‌తండా, చంద్రుతండా, మేకలతండా, మేడిదపల్లి, మహ్మదాపురం, ఇస్లావత్‌తండా, రఘునాథపాలెం, కాకరవాయి, జూపెడ, రాజారం, బచ్చోడుతండా, బచ్చోడు, బీరోలు, ఏలువారిగూడెం, దమ్మాయిగూడెం, ఎర్రగడ్డ తండా మొత్తం 26 గ్రామాల్లో బాధితుల ఇళ్లకు వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి ఈ సహాయాన్ని పంపిణీ చేశారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ... ప్రతి నెల క్రమం తప్పకుండా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాధితులకు ఆర్థిక సాయం అందిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొండంత అండగా నిలుస్తున్నారని తెలిపారు.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పొంగులేటి అభిమానులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/psr-charitable-trust-is-standing-by-the-hill-for-the/article-6744</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/psr-charitable-trust-is-standing-by-the-hill-for-the/article-6744</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 16:20:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260803-wa0008.jpg"                         length="166601"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణలో ​చారిత్రక కట్టడాల పరిరక్షణకు పెద్దపీట.</title>
                                    <description><![CDATA[<p>* <strong>పాఠశాలల్లో డిజిటల్ విద్యా విధానం విస్తరణకు కేంద్రం చర్యలు</strong><br /><strong>* లోక్‌సభలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి అడిగిన ప్రశ్నలకు వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రులు</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">దేశవ్యాప్తంగా చారిత్రక సంపద పరిరక్షణతో పాటు, విద్యారంగంలో ఆధునిక సాంకేతికతను జోడించి విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు... ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్‌సభలో సోమవారం అడిగిన ప్రశ్నలకు   కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు వివరాలు వెల్లడించింది. పర్యాటక రంగం బలోపేతానికి చర్యలు,  డిజిటల్ విద్యాబోధన తీరుతెన్నులపై వేర్వేరుగా అడిగిన ప్రశ్నలకు.. కేంద్ర విద్యా శాఖ మంత్రి జయంత్ చౌదరి, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. <br />*<strong>​చారిత్రక కట్టడాల పరిరక్షణకు నిధులు*</strong><br />దేశవ్యాప్తంగా పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (ఏ ఎస్ ఐ ) పరిధిలో ఉన్న</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/conservation-of-historical-buildings-in-telangana-is-a-priority/article-6743"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260803-wa0009.jpg" alt=""></a><br /><p>* <strong>పాఠశాలల్లో డిజిటల్ విద్యా విధానం విస్తరణకు కేంద్రం చర్యలు</strong><br /><strong>* లోక్‌సభలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి అడిగిన ప్రశ్నలకు వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రులు</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">దేశవ్యాప్తంగా చారిత్రక సంపద పరిరక్షణతో పాటు, విద్యారంగంలో ఆధునిక సాంకేతికతను జోడించి విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు... ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్‌సభలో సోమవారం అడిగిన ప్రశ్నలకు   కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు వివరాలు వెల్లడించింది. పర్యాటక రంగం బలోపేతానికి చర్యలు,  డిజిటల్ విద్యాబోధన తీరుతెన్నులపై వేర్వేరుగా అడిగిన ప్రశ్నలకు.. కేంద్ర విద్యా శాఖ మంత్రి జయంత్ చౌదరి, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. <br />*<strong>​చారిత్రక కట్టడాల పరిరక్షణకు నిధులు*</strong><br />దేశవ్యాప్తంగా పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (ఏ ఎస్ ఐ ) పరిధిలో ఉన్న చారిత్రక కట్టడాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. దేశంలో మొత్తం 3,688 కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలు, ప్రదేశాలు ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక కట్టడాల పరిరక్షణకు హైదరాబాద్ సర్కిల్ ద్వారా గడచిన ఐదేళ్లలో (2021-22 నుండి 2025-26 వరకు) కేటాయించిన నిధులు మరియు వ్యయానికి సంబంధించిన వివరాలను ఆయన పేర్కొన్నారు.<br />*<strong>​తెలంగాణ (హైదరాబాద్ సర్కిల్) పరిధిలో గత ఐదేళ్ల బడ్జెట్ కేటాయింపులు ఇలా..</strong>*<br />2021-22లో రూ. 7 కోట్లుగా ఉన్న కేటాయింపులు, 2022-23 నాటికి రూ. 15.50 కోట్లకు పెరిగాయని, 2025-26లో రూ. 14.93 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. 'అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0' కింద చారిత్రక ప్రదేశాల్లో వసతులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.<br />*<strong>​పాఠశాలల్లో డిజిటల్ విద్యకు ప్రోత్సాహం*</strong><br />పాఠశాలల్లో డిజిటల్ విద్యను మరింత విస్తృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై లోక్‌సభలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి వివరాలు కోరారు. జాతీయ విద్యా విధానం-2020కి అనుగుణంగా పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రోత్సహించడానికి బడ్జెట్ కేటాయించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. <br />*<strong>​తెలంగాణ డిజిటల్ మౌలిక వసతులు*</strong><br /> రాష్ట్రంలో మొత్తం ఎంపిక చేసిన పాఠశాలలు  41,762 ఉండగా.. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యను అందించే దిశగా 2,104 స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటయ్యాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 20,490 పాఠశాలల్లో కంప్యూటర్ సౌకర్యం అందుబాటులోకి రాగా, 15,535 పాఠశాలలకు ఇంటర్నెట్ సేవలు అనుసంధానించబడ్డాయని మంత్రి తెలిపారు.<br />*<strong>​ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ..*</strong><br /> రాష్ట్రంలో డిజిటల్ బోధనపై శిక్షణ పొందిన ఉపాధ్యాయుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందని తెలిపారు. 2020-21లో 2,980 మంది ఉపాధ్యాయులు ఈ శిక్షణను అందుకోగా, 2021-22 నాటికి ఈ సంఖ్య 75,735 మందికి చేరిందని, 2022-23లో 31,273 మంది, 2023-24లో 448 మంది, 2024-25లో 16,618 మంది, 2025-26లో 22,519 మంది ఉపాధ్యాయులు డిజిటల్ శిక్షణను పూర్తి చేసుకున్నట్లు ఆయన వివరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/conservation-of-historical-buildings-in-telangana-is-a-priority/article-6743</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/conservation-of-historical-buildings-in-telangana-is-a-priority/article-6743</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 16:18:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260803-wa0009.jpg"                         length="236276"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పదవి విరమణ పొందిన ఉద్యోగులను సన్మానించిన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో , ఆగస్టు 03(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">దీర్ఘకాలంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఘనంగా సన్మానించారు.</p>
<p style="text-align:justify;">సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జూలై 31 నాటికి పదవి విరమణ పొందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ  కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి.శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరై ఉద్యోగుల సేవలను కొనియాడారు.</p>
<p style="text-align:justify;">మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ లో అసిస్టెంట్ సిడిపిఓ గా పని చేస్తున్న జే.రత్నకుమారి,  జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయ డ్రైవర్ సి.హెచ్. నాగరాజు పదవి విరమణ వేడుకలు బాగా జరిగాయి. </p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ  సుమారు 30 నుంచి 35 సంవత్సరాల పాటు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/district-collector-divakara-ts-honored-the-retired-employees/article-6742"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260803-wa0010.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో , ఆగస్టు 03(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">దీర్ఘకాలంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఘనంగా సన్మానించారు.</p>
<p style="text-align:justify;">సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జూలై 31 నాటికి పదవి విరమణ పొందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ  కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి.శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరై ఉద్యోగుల సేవలను కొనియాడారు.</p>
<p style="text-align:justify;">మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ లో అసిస్టెంట్ సిడిపిఓ గా పని చేస్తున్న జే.రత్నకుమారి,  జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయ డ్రైవర్ సి.హెచ్. నాగరాజు పదవి విరమణ వేడుకలు బాగా జరిగాయి. </p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ  సుమారు 30 నుంచి 35 సంవత్సరాల పాటు ప్రజా సేవలో నిర్విరామంగా సేవలు అందించి నేడు పదవి విరమణ పొందుతున్న అధికారులకు , సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  పదవీ విరమణ తర్వాత వారు జీవితం ప్రశాంతంగా, ఆరోగ్యవంతంగా జీవించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.</p>
<p style="text-align:justify;">అనంతరం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు పదవి విరమణ పొందిన వారినీ ఘనంగా సన్మానించారు. </p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పరాస్ కుమార్, డిఆర్ఓ సిహెచ్ రామ్మూర్తి, డిడబ్ల్యుఓ ఏ.ప్రమీల, జిల్లా ఉపాధి అధికారి ఎన్. మాధవి, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, పదవి విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/district-collector-divakara-ts-honored-the-retired-employees/article-6742</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/district-collector-divakara-ts-honored-the-retired-employees/article-6742</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 16:15:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260803-wa0010.jpg"                         length="146300"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పరామర్శలతో ప్రజలకు అండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.</title>
                                    <description><![CDATA[<p>  <strong>బాధిత కుటుంబాలకు ఓదార్పు – ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్,ఆగష్టు 2(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పలు పరామర్శ కార్యక్రమాల్లో పాల్గొని బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. ఇటీవల వివిధ కారణాలతో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి ఇళ్లకు వెళ్లి మృతులకు నివాళులర్పించిన ఆయన, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.<br />ఈ సందర్భంగా బాధిత కుటుంబాల పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, వారి బాధలో తాము భాగస్వాములమని పేర్కొన్నారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, అవసరమైన ప్రతి విషయంలో తమ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండటం ప్రజాప్రతినిధి బాధ్యత అని, నియోజకవర్గ ప్రజల సుఖదుఃఖాల్లో ఎల్లప్పుడూ భాగస్వామిగా ఉంటానని ఆయన తెలిపారు.<br />ఎమ్మెల్యే రాకతో బాధిత కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/mla-padi-kaushik-reddy-stands-by-the-people-with-advice/article-6741"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260802-wa0040.jpg" alt=""></a><br /><p> <strong>బాధిత కుటుంబాలకు ఓదార్పు – ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్,ఆగష్టు 2(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పలు పరామర్శ కార్యక్రమాల్లో పాల్గొని బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. ఇటీవల వివిధ కారణాలతో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి ఇళ్లకు వెళ్లి మృతులకు నివాళులర్పించిన ఆయన, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.<br />ఈ సందర్భంగా బాధిత కుటుంబాల పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, వారి బాధలో తాము భాగస్వాములమని పేర్కొన్నారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, అవసరమైన ప్రతి విషయంలో తమ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండటం ప్రజాప్రతినిధి బాధ్యత అని, నియోజకవర్గ ప్రజల సుఖదుఃఖాల్లో ఎల్లప్పుడూ భాగస్వామిగా ఉంటానని ఆయన తెలిపారు.<br />ఎమ్మెల్యే రాకతో బాధిత కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు పరామర్శ కార్యక్రమాల్లో పాల్గొని మృతులకు నివాళులర్పించారు.<br />నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వరుసగా పరామర్శ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిమానవీయ కోణాన్ని పలువురు అభినందించారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260802-wa0039.jpg" alt="IMG-20260802-WA0039" width="1600" height="1200"/></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/mla-padi-kaushik-reddy-stands-by-the-people-with-advice/article-6741</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/mla-padi-kaushik-reddy-stands-by-the-people-with-advice/article-6741</guid>
                <pubDate>Sun, 02 Aug 2026 21:53:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260802-wa0040.jpg"                         length="294724"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హుజురాబాద్ సభలో రావుల వేణుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కితాబు.</title>
                                    <description><![CDATA[<p>*<strong>"నుదిటి సింధూరమే వేణు ప్రత్యేక గుర్తింపు.. ప్రతి హిందువు సంప్రదాయాలను గౌరవించాలి"*</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్,ఆగష్టు 2(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">హుజురాబాద్ పట్టణానికి చెందిన భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకుడు, కట్టర్ కాషాయవాది రావుల వేణును కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల హుజురాబాద్‌కు విచ్చేసిన కేంద్ర మంత్రికి రావుల వేణు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ రావుల వేణు గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు.<br />ఈ సందర్భంగా మాట్లాడుతూ, రావుల వేణు ఎల్లప్పుడూ నుదిటిపై సింధూరం ధరించి హైందవ సంప్రదాయాల పట్ల తన అంకితభావాన్ని చాటుకుంటున్నారని పేర్కొన్నారు. "వేణు నుదిటిపై సింధూరం ఉంటేనే వెంటనే గుర్తుపట్టగలుగుతాం. అదే ఆయనకు ప్రత్యేక గుర్తింపుగా మారింది. సింధూరం లేకపోతే ఆయన ముఖంలో ఏదో వెలితి కనిపించినట్లు అనిపిస్తుంది" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. సభలో ఈ వ్యాఖ్యలకు కార్యకర్తలు ఘన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/union-minister-bandi-sanjay-kitabu-raos-flute-in-the-huzurabad/article-6740"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260802-wa0041.jpg" alt=""></a><br /><p>*<strong>"నుదిటి సింధూరమే వేణు ప్రత్యేక గుర్తింపు.. ప్రతి హిందువు సంప్రదాయాలను గౌరవించాలి"*</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్,ఆగష్టు 2(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">హుజురాబాద్ పట్టణానికి చెందిన భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకుడు, కట్టర్ కాషాయవాది రావుల వేణును కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల హుజురాబాద్‌కు విచ్చేసిన కేంద్ర మంత్రికి రావుల వేణు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ రావుల వేణు గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు.<br />ఈ సందర్భంగా మాట్లాడుతూ, రావుల వేణు ఎల్లప్పుడూ నుదిటిపై సింధూరం ధరించి హైందవ సంప్రదాయాల పట్ల తన అంకితభావాన్ని చాటుకుంటున్నారని పేర్కొన్నారు. "వేణు నుదిటిపై సింధూరం ఉంటేనే వెంటనే గుర్తుపట్టగలుగుతాం. అదే ఆయనకు ప్రత్యేక గుర్తింపుగా మారింది. సింధూరం లేకపోతే ఆయన ముఖంలో ఏదో వెలితి కనిపించినట్లు అనిపిస్తుంది" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. సభలో ఈ వ్యాఖ్యలకు కార్యకర్తలు ఘన చప్పట్లతో స్పందించారు.<br />రావుల వేణు వంటి సిద్ధాంత నిబద్ధత కలిగిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి బలమని కేంద్ర మంత్రి అన్నారు. వ్యక్తిగత జీవితంలోనూ, సామాజిక కార్యక్రమాల్లోనూ హైందవ సంప్రదాయాలను ఆచరిస్తూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రతి కార్యకర్త రావుల వేణు వంటి క్రమశిక్షణ, నిబద్ధతను అలవర్చుకోవాలని సూచించారు.<br />హైందవ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ ప్రతి హిందువు బాధ్యత అని బండి సంజయ్ పేర్కొన్నారు. నుదిటిపై సింధూరం ధరించడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాకుండా మన సంస్కృతి, విశ్వాసానికి ప్రతీక అని చెప్పారు. హిందువులందరూ తమ సంప్రదాయాలను గౌరవించి ఆచరించాలని పిలుపునిచ్చారు.<br />కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రావుల వేణుపై ఆయన వ్యక్తం చేసిన ప్రశంసలు హుజురాబాద్ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగా, స్థానిక రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/union-minister-bandi-sanjay-kitabu-raos-flute-in-the-huzurabad/article-6740</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/union-minister-bandi-sanjay-kitabu-raos-flute-in-the-huzurabad/article-6740</guid>
                <pubDate>Sun, 02 Aug 2026 21:50:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260802-wa0041.jpg"                         length="68501"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>స్నేహ బంధానికి ప్రపంచం వందనం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్ , ఆగస్టు 2(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం బోర్నాపల్లి గ్రామంలో స్నేహ బంధాల సందడి నెలకొంది. బోర్నాపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు గంట శ్రీనివాస్ తన స్నేహితులతో కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కష్టసుఖాలు, బాధ్యతలు, జీవిత అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా స్నేహితుల మధ్య ఆప్యాయత, అనుబంధం, ఆత్మీయత ప్రతిఫలించింది.<br />చిన్నారుల నుంచి యువత, ఉద్యోగులు, వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్నేహితులను గుర్తు చేసుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, సామాజిక మాధ్యమాలు, ప్రత్యక్ష సమావేశాల ద్వారా స్నేహ బంధాలను మరింత బలపరిచారు.<br />స్నేహం అనేది కేవలం పరిచయం మాత్రమే కాదని, నమ్మకం, ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవంతో నిర్మితమయ్యే జీవితాంతం నిలిచే అనుబంధమని పలువురు అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యుల తర్వాత కష్టసుఖాల్లో అండగా నిలిచేది</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/the-world-salutes-the-bond-of-friendship/article-6739"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260802-wa0042.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్ , ఆగస్టు 2(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం బోర్నాపల్లి గ్రామంలో స్నేహ బంధాల సందడి నెలకొంది. బోర్నాపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు గంట శ్రీనివాస్ తన స్నేహితులతో కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కష్టసుఖాలు, బాధ్యతలు, జీవిత అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా స్నేహితుల మధ్య ఆప్యాయత, అనుబంధం, ఆత్మీయత ప్రతిఫలించింది.<br />చిన్నారుల నుంచి యువత, ఉద్యోగులు, వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్నేహితులను గుర్తు చేసుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, సామాజిక మాధ్యమాలు, ప్రత్యక్ష సమావేశాల ద్వారా స్నేహ బంధాలను మరింత బలపరిచారు.<br />స్నేహం అనేది కేవలం పరిచయం మాత్రమే కాదని, నమ్మకం, ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవంతో నిర్మితమయ్యే జీవితాంతం నిలిచే అనుబంధమని పలువురు అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యుల తర్వాత కష్టసుఖాల్లో అండగా నిలిచేది నిజమైన స్నేహితుడేనని పేర్కొన్నారు.<br />ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా పలు విద్యాసంస్థలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి. విద్యార్థులు ఒకరికొకరు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లు కట్టుకుని శుభాకాంక్షలు చెప్పుకోగా, మరికొన్ని చోట్ల మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించి స్నేహానికి సామాజిక బాధ్యతను జోడించారు.<br />సామాజిక మాధ్యమాల్లో ఫ్రెండ్‌షిప్ డే సందేశాలు, ఫొటోలు, వీడియోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. చిన్ననాటి స్నేహితులతో గడిపిన మధుర జ్ఞాపకాలను పంచుకుంటూ వేలాది మంది భావోద్వేగ పోస్టులు చేశారు. "స్నేహితుడు అంటే అవసరంలో అండగా నిలిచే మనిషి", "స్నేహమే జీవితాంతం నిలిచే నమ్మకం" వంటి సందేశాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి.<br />ఈ సందర్భంగా గంట శ్రీనివాస్ మాట్లాడుతూ, స్నేహితులు కేవలం శుభాకాంక్షలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లోనూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్నేహితులతో కలిసి మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, అనాథ పిల్లల విద్యకు తోడ్పాటు అందించడం, వృద్ధుల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.<br />ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా "మిత్రులే నిజమైన సంపద", "స్నేహమే జీవితానికి బలం" అనే సందేశాలు ప్రతి ఒక్కరి హృదయాలను తాకగా, స్వార్థం లేని స్నేహ బంధాలే సమాజాన్ని మరింత బలంగా నిలబెడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/the-world-salutes-the-bond-of-friendship/article-6739</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/the-world-salutes-the-bond-of-friendship/article-6739</guid>
                <pubDate>Sun, 02 Aug 2026 21:47:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260802-wa0042.jpg"                         length="213230"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వేంసూరు టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం.</title>
                                    <description><![CDATA[<p>- <strong>మంటల్లో చిక్కుకున్న ఉల్లిపాయల వ్యాన్.</strong><br /><strong>- లారీని ఢీకొని అగ్నికి ఆహుతి.</strong><br /><strong>- ఇద్దరికి తీవ్ర కాలిన గాయాలు. </strong><br /><strong>- సత్వర వైద్యసేవలతో ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది.</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>వేంసూరు, ఆగస్టు 2 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వేంసూరు గ్రీన్‌ఫీల్డ్ టోల్‌ప్లాజా సమీపంలో ఆదివారం ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉల్లిపాయల లోడుతో వెళ్తున్న వ్యాన్ మంటల్లో చిక్కుకుంది. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు ఉల్లిపాయల లోడుతో బయలుదేరిన వ్యాన్, అదే మార్గంలో ముందుగా వెళ్తున్న గ్రానైట్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో వ్యాన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న ప్రేమ్‌కుమార్ (30), సుఖేష్ (25)లకు సుమారు 50 శాతం మేర తీవ్ర కాలిన గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే వేంసూరు 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని వెంటనే సహాయక</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/fatal-accident-at-vemsur-toll-plaza/article-6738"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260802-wa0043.jpg" alt=""></a><br /><p>- <strong>మంటల్లో చిక్కుకున్న ఉల్లిపాయల వ్యాన్.</strong><br /><strong>- లారీని ఢీకొని అగ్నికి ఆహుతి.</strong><br /><strong>- ఇద్దరికి తీవ్ర కాలిన గాయాలు. </strong><br /><strong>- సత్వర వైద్యసేవలతో ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది.</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>వేంసూరు, ఆగస్టు 2 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వేంసూరు గ్రీన్‌ఫీల్డ్ టోల్‌ప్లాజా సమీపంలో ఆదివారం ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉల్లిపాయల లోడుతో వెళ్తున్న వ్యాన్ మంటల్లో చిక్కుకుంది. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు ఉల్లిపాయల లోడుతో బయలుదేరిన వ్యాన్, అదే మార్గంలో ముందుగా వెళ్తున్న గ్రానైట్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో వ్యాన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న ప్రేమ్‌కుమార్ (30), సుఖేష్ (25)లకు సుమారు 50 శాతం మేర తీవ్ర కాలిన గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే వేంసూరు 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ తేనేటి మురళీకృష్ణ, పైలెట్ కోండ్రు రవి గాయపడిన వారికి ఆక్సిజన్ అందిస్తూ, సెలైన్ ఎక్కించి, కాలిన గాయాలకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఫైర్ బ్లాంకెట్‌తో శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ అత్యవసర వైద్యసేవలు అందించి, మెరుగైన చికిత్స కోసం సత్తుపల్లి ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో సమయస్ఫూర్తితో స్పందించి బాధితుల ప్రాణాలు కాపాడేందుకు విశేష కృషి చేసిన వేంసూరు 108 సిబ్బందిని ప్రోగ్రాం మేనేజర్ షేక్ నజరుద్దీన్, ఖమ్మం జిల్లా 108<img src="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260802-wa0044.jpg" alt="IMG-20260802-WA0044" width="1200" height="1600"/> మేనేజర్ ఆలేటి ప్రణయ్‌కుమార్, వేంసూరు టోల్‌ప్లాజా సిబ్బంది, ప్రయాణికులు అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/fatal-accident-at-vemsur-toll-plaza/article-6738</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/fatal-accident-at-vemsur-toll-plaza/article-6738</guid>
                <pubDate>Sun, 02 Aug 2026 21:45:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260802-wa0043.jpg"                         length="327083"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జర్నలిస్టులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.</title>
                                    <description><![CDATA[<p>*<strong>ఇళ్ల స్థలాలు, పెండింగ్ బీమాపై హామీ.. అవసరమైతే ఎంతవరకైనా పోరాడతానని స్పష్టం*</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్,ఆగష్టు 2(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్‌లో జరిగిన టీయూడబ్ల్యూజే సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.<br />ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు మంజూరైన ఇళ్ల స్థలాల విషయంలో కాంగ్రెస్ నాయకులు కోర్టులో కేసులు వేసి వాటిని అడ్డుకున్నారని మండిపడ్డారు. జర్నలిస్టులకు రావాల్సిన ఇళ్ల స్థలాలను తిరిగి ఇప్పించేందుకు ఎంతవరకైనా పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.<br />అలాగే, జర్నలిస్టులకు పెండింగ్‌లో ఉన్న బీమా నగదును అవసరమైతే తన సొంత ఖర్చులతో చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/mla-padi-kaushik-reddy-will-support-the-journalists/article-6737"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260802-wa0045.jpg" alt=""></a><br /><p>*<strong>ఇళ్ల స్థలాలు, పెండింగ్ బీమాపై హామీ.. అవసరమైతే ఎంతవరకైనా పోరాడతానని స్పష్టం*</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజురాబాద్,ఆగష్టు 2(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్‌లో జరిగిన టీయూడబ్ల్యూజే సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.<br />ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు మంజూరైన ఇళ్ల స్థలాల విషయంలో కాంగ్రెస్ నాయకులు కోర్టులో కేసులు వేసి వాటిని అడ్డుకున్నారని మండిపడ్డారు. జర్నలిస్టులకు రావాల్సిన ఇళ్ల స్థలాలను తిరిగి ఇప్పించేందుకు ఎంతవరకైనా పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.<br />అలాగే, జర్నలిస్టులకు పెండింగ్‌లో ఉన్న బీమా నగదును అవసరమైతే తన సొంత ఖర్చులతో చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/mla-padi-kaushik-reddy-will-support-the-journalists/article-6737</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/mla-padi-kaushik-reddy-will-support-the-journalists/article-6737</guid>
                <pubDate>Sun, 02 Aug 2026 21:43:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260802-wa0045.jpg"                         length="60630"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి.</title>
                                    <description><![CDATA[<p>- <strong>రూ.3,573 కోట్లతో 165 కి.మీ. హైటెక్ రహదారి పూర్తి.</strong><br /><strong>- మంత్రి తుమ్మల స్వయంగా ప్రయాణించి పరిశీలన.</strong><br /><strong>- హైదరాబాద్–ఉత్తరాంధ్ర మధ్య ప్రయాణ సమయానికి భారీ తగ్గింపు.</strong><br /><strong>- రైతులు, స్థానికులకు ఉపాధి.. రవాణాకు కొత్త ఊతం.</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, ఆగస్టు 2 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే రాకపోకలకు సిద్ధమైంది. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదంతో రూ.3,573 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ యాక్సెస్ కంట్రోల్డ్ హైవేపై అధికారులు ఆగస్టు 1 నుంచి వాహనాల రాకపోకలకు అనుమతించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం స్వయంగా హైవేపై ప్రయాణించి పరిస్థితులను పరిశీలించారు. తెలంగాణలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలోనే ఈ ప్రాజెక్టుకు రూపురేఖలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన తుమ్మల, 2017 నుంచే దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/khammam-devarapalli-greenfield-highway-to-be-made-available/article-6736"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260802-wa0046.jpg" alt=""></a><br /><p>- <strong>రూ.3,573 కోట్లతో 165 కి.మీ. హైటెక్ రహదారి పూర్తి.</strong><br /><strong>- మంత్రి తుమ్మల స్వయంగా ప్రయాణించి పరిశీలన.</strong><br /><strong>- హైదరాబాద్–ఉత్తరాంధ్ర మధ్య ప్రయాణ సమయానికి భారీ తగ్గింపు.</strong><br /><strong>- రైతులు, స్థానికులకు ఉపాధి.. రవాణాకు కొత్త ఊతం.</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, ఆగస్టు 2 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే రాకపోకలకు సిద్ధమైంది. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదంతో రూ.3,573 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ యాక్సెస్ కంట్రోల్డ్ హైవేపై అధికారులు ఆగస్టు 1 నుంచి వాహనాల రాకపోకలకు అనుమతించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం స్వయంగా హైవేపై ప్రయాణించి పరిస్థితులను పరిశీలించారు. తెలంగాణలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలోనే ఈ ప్రాజెక్టుకు రూపురేఖలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన తుమ్మల, 2017 నుంచే దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పలుమార్లు చర్చలు జరిపి ప్రాజెక్టుకు ఆమోదం తీసుకురావడంతో పాటు, అప్పటి కేంద్ర రహదారుల శాఖ కార్యదర్శి గిరిధర్ (ఐఏఎస్) సహకారంతో డీపీఆర్ సిద్ధం చేయించారు. అనంతరం 2018 నాటికే భూసేకరణ పూర్తిచేయించి, టెండర్ల ప్రక్రియ నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ధ్వంసలాపురం, కల్లూరు, వేంసూరు ప్రాంతాల్లో అదనపు ఎగ్జిట్ పాయింట్ల కోసం ప్రత్యేకంగా కృషి చేసి మంజూరు చేయించారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు, రైతులకు హైవే ప్రయోజనాలు మరింత చేరువయ్యాయి. స్థానికులు మంత్రి తుమ్మల కృషిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌మాల ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా నిర్మించిన ఈ హైవే ఖమ్మం జిల్లా తల్లంపాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు 165 కిలోమీటర్ల మేర విస్తరించింది. ఇందులో తెలంగాణలో 90 కి.మీ., ఆంధ్రప్రదేశ్‌లో 75 కి.మీ. ఉన్నాయి. ఈ రహదారి అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ నుంచి రాజమండ్రి, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు విజయవాడ మీదుగా వెళ్లాల్సిన అవసరం తగ్గింది. దాదాపు 56 కిలోమీటర్ల దూరం ఆదా కావడంతో పాటు, సూర్యాపేట నుంచి రాజమండ్రికి చేరుకునే ప్రయాణ సమయం నాలుగు నుంచి ఆరు గంటల నుంచి రెండున్నర గంటలకు తగ్గనుంది. ఉత్తరాంధ్రతో పాటు పశ్చిమ బెంగాల్ దిశగా కూడా రవాణా అనుసంధానం మరింత మెరుగుపడనుంది. తెలుగు రాష్ట్రాల్లోనే తొలి యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవేగా రూపొందిన ఈ రహదారిపై నిర్ణీత ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల ద్వారానే వాహనాలకు అనుమతి ఉంటుంది. ప్రయాణించిన దూరానికి అనుగుణంగా టోల్ వసూలు చేసే క్లోజ్డ్ టోలింగ్ విధానం అమల్లోకి వచ్చింది. భద్రత కోసం అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం, ప్రతి రెండు కిలోమీటర్లకు 360 డిగ్రీల సీసీ కెమెరాలు, సోలార్ లైట్లు, ప్రతి ఐదు కిలోమీటర్లకు ఎమర్జెన్సీ ఓపెనింగ్‌లు ఏర్పాటు చేశారు. ఏఐ ఆధారిత కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి నేరుగా చలాన్లు జారీ చేయనున్నారు. ప్రతి 50 కిలోమీటర్లకు హోటళ్లు, పెట్రోల్ బంకులు, వాష్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. పచ్చని పంట పొలాల మధ్యుగా సాగే ఈ హైవే రైతులు, స్థానికులకు కూడా వరంగా మారనుంది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరం కావడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. హైవే వెంట పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, దశాబ్దకాలంగా ఈ ప్రాజెక్టు కోసం చేసిన కృషి ఫలించిందన్నారు. తాను ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి వస్తుండటం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ హైవే కేవలం ఒక రహదారి మాత్రమే కాదని, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆర్థిక, రవాణా సంబంధాలను మరింత బలోపేతం చేసే అభివృద్ధి వారధిగా నిలుస్తుందని పేర్కొన్నారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260802-wa0047.jpg" alt="IMG-20260802-WA0047" width="1080" height="573"/></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/khammam-devarapalli-greenfield-highway-to-be-made-available/article-6736</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/khammam-devarapalli-greenfield-highway-to-be-made-available/article-6736</guid>
                <pubDate>Sun, 02 Aug 2026 21:04:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260802-wa0046.jpg"                         length="182184"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భూ వివాదం ఉద్రిక్తం.. దంపతులపై దాడి జరిగిందని ఆరోపణ.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>వీణవంక, ఆగస్టు 2 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ జిల్లా వీణవంక మండలం లాస్మక్కపల్లి గ్రామంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ తనపై, తన భార్య గెల్లు రజితపై దాడి చేశారని అదే గ్రామానికి చెందిన గెల్లు శ్రీనివాస్ ఆరోపించారు.<br />గెల్లు శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. తాము సాగు చేస్తున్న భూమిని ఇటీవల దున్నకుండా అడ్డుకోవడంతో వీణవంక పోలీసులను ఆశ్రయించామని, అనంతరం న్యాయస్థానం నుంచి ఇంజక్షన్ ఆర్డర్ పొందిన తర్వాత సంబంధిత వారికి నోటీసులు జారీ అయ్యాయని చెప్పారు. అనంతరం పొలానికి వెళ్లి దున్నే ప్రయత్నం చేయగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసిందన్నారు.<br />ఈ క్రమంలో తనపై దాడి జరుగుతుండగా అడ్డుకునేందుకు వచ్చిన తన భార్య గెల్లు రజితను తోసివేయడంతో ఆమె కాలుకు గాయమైందని ఆరోపించారు. వెంటనే వీణవంక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, చికిత్స కోసం హుజూరాబాద్ ప్రభుత్వ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/it-is-alleged-that-the-couple-was-attacked-due-to/article-6735"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260802-wa0033.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>వీణవంక, ఆగస్టు 2 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ జిల్లా వీణవంక మండలం లాస్మక్కపల్లి గ్రామంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ తనపై, తన భార్య గెల్లు రజితపై దాడి చేశారని అదే గ్రామానికి చెందిన గెల్లు శ్రీనివాస్ ఆరోపించారు.<br />గెల్లు శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. తాము సాగు చేస్తున్న భూమిని ఇటీవల దున్నకుండా అడ్డుకోవడంతో వీణవంక పోలీసులను ఆశ్రయించామని, అనంతరం న్యాయస్థానం నుంచి ఇంజక్షన్ ఆర్డర్ పొందిన తర్వాత సంబంధిత వారికి నోటీసులు జారీ అయ్యాయని చెప్పారు. అనంతరం పొలానికి వెళ్లి దున్నే ప్రయత్నం చేయగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసిందన్నారు.<br />ఈ క్రమంలో తనపై దాడి జరుగుతుండగా అడ్డుకునేందుకు వచ్చిన తన భార్య గెల్లు రజితను తోసివేయడంతో ఆమె కాలుకు గాయమైందని ఆరోపించారు. వెంటనే వీణవంక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, చికిత్స కోసం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు.<br />గత కొన్ని సంవత్సరాలుగా తాము ఆ భూమిని సాగు చేసుకుంటున్నప్పటికీ కావాలనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని గెల్లు శ్రీనివాస్ దంపతులు ఆరోపించారు. చట్టాన్ని గౌరవిస్తూ న్యాయపరమైన మార్గంలో వెళ్తున్న తమకు పోలీసులు రక్షణ కల్పించి, నిష్పాక్షికంగా విచారణ జరిపి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260802-wa0032.jpg" alt="IMG-20260802-WA0032" width="1599" height="899"/><br />కాగా, ఈ ఘటనపై మరో పక్షం స్పందన తెలియాల్సి ఉంది. పోలీసులు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు సమాచారం.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/it-is-alleged-that-the-couple-was-attacked-due-to/article-6735</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/it-is-alleged-that-the-couple-was-attacked-due-to/article-6735</guid>
                <pubDate>Sun, 02 Aug 2026 19:27:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260802-wa0033.jpg"                         length="125247"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పార్టీ విస్తరణపై తెలంగాణ రక్షణ సేన దృష్టి.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>ఇల్లంతకుంట, ఆగస్టు 02 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేసే దిశగా పార్టీ నాయకత్వం కార్యాచరణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇల్లంతకుంట మండలంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి ఆదివారం పార్టీ నాయకులు స్థలాన్ని పరిశీలించారు.<br />ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నియోజకవర్గవ్యాప్తంగా పార్టీని మరింత విస్తరించి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడటమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. యువతను, ప్రజలను పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షిస్తూ గ్రామాల వారీగా సంస్థాగత బలోపేతానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. త్వరలోనే ఇల్లంతకుంటలో పార్టీ జెండా ఆవిష్కరణను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.<br />స్థల పరిశీలన కార్యక్రమంలో హుజూరాబాద్ మండల నాయకులు పొన్నం శిరీష, దీటి రమేష్, బండ అశోక్, జమ్మికుంట నాయకుడు అంబాల హరీష్, ఇల్లంతకుంట మండల నాయకులు జంపాల రితేష్, గుండారపు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/telangana-raksha-senas-focus-on-party-expansion/article-6734"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260802-wa0034.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>ఇల్లంతకుంట, ఆగస్టు 02 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేసే దిశగా పార్టీ నాయకత్వం కార్యాచరణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇల్లంతకుంట మండలంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి ఆదివారం పార్టీ నాయకులు స్థలాన్ని పరిశీలించారు.<br />ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నియోజకవర్గవ్యాప్తంగా పార్టీని మరింత విస్తరించి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడటమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. యువతను, ప్రజలను పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షిస్తూ గ్రామాల వారీగా సంస్థాగత బలోపేతానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. త్వరలోనే ఇల్లంతకుంటలో పార్టీ జెండా ఆవిష్కరణను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.<br />స్థల పరిశీలన కార్యక్రమంలో హుజూరాబాద్ మండల నాయకులు పొన్నం శిరీష, దీటి రమేష్, బండ అశోక్, జమ్మికుంట నాయకుడు అంబాల హరీష్, ఇల్లంతకుంట మండల నాయకులు జంపాల రితేష్, గుండారపు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/telangana-raksha-senas-focus-on-party-expansion/article-6734</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/telangana-raksha-senas-focus-on-party-expansion/article-6734</guid>
                <pubDate>Sun, 02 Aug 2026 19:26:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260802-wa0034.jpg"                         length="302596"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆగస్టు 10 జైల్ భరోను జయప్రదం చేయాలి: సీఐటీయూ.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ ఆగస్టు 02 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">ఆగస్టు 10న నిర్వహించనున్న దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమాన్ని కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ పిలుపునిచ్చారు.<br />ఆదివారం సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతు డిస్కంను రద్దు చేయాలని, నాలుగు లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని, విదేశీ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని ప్రధాన డిమాండ్లతో దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.<br />కేంద్ర ప్రభుత్వం దేశభక్తి పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ, కార్పొరేట్ సంస్థలకు ప్రాధాన్యం కల్పిస్తోందని విమర్శించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల భారత రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, అలాగే నాలుగు లేబర్ కోడ్‌ల అమలుతో కార్మికుల హక్కులు దెబ్బతింటున్నాయని ఆరోపించారు.<br />ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి, రాష్ట్రాలపై</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/august-10-jail-bharo-should-be-jayapradham-citu/article-6733"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260802-wa0035.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ ఆగస్టు 02 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">ఆగస్టు 10న నిర్వహించనున్న దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమాన్ని కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ పిలుపునిచ్చారు.<br />ఆదివారం సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతు డిస్కంను రద్దు చేయాలని, నాలుగు లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని, విదేశీ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని ప్రధాన డిమాండ్లతో దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.<br />కేంద్ర ప్రభుత్వం దేశభక్తి పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ, కార్పొరేట్ సంస్థలకు ప్రాధాన్యం కల్పిస్తోందని విమర్శించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల భారత రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, అలాగే నాలుగు లేబర్ కోడ్‌ల అమలుతో కార్మికుల హక్కులు దెబ్బతింటున్నాయని ఆరోపించారు.<br />ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి, రాష్ట్రాలపై అదనపు భారం మోపడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తోందని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం చేపట్టి ప్రజలను చైతన్యపరుస్తామని, ప్రభుత్వం విధానాలను మార్చుకోకపోతే అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేసి పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.<br />ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ జక్కుల రమేష్ యాదవ్, మండల నాయకులు కన్నం సదానందం, గడ్డం శోభన్, ఇల్లందుల సమ్మయ్య, పోచయ్య, కిరణ్, సంతోష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/august-10-jail-bharo-should-be-jayapradham-citu/article-6733</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/august-10-jail-bharo-should-be-jayapradham-citu/article-6733</guid>
                <pubDate>Sun, 02 Aug 2026 19:24:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260802-wa0035.jpg"                         length="217368"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పెద్దమందడి శివాలయానికి పునర్వైభవం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,ఆగస్టు02(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో ఉన్న శివాలయానికి పునర్వైభవం తీసుకొచ్చే దిశగా పునర్నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు పల్లె సత్యనారాయణ తెలిపారు. శివాలయ పునర్నిర్మాణానికి దాదాపు రూ.60 లక్షల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. భక్తులు, దాతలు, గ్రామ ప్రజలు అందించే విరాళాలు, సహకారంతో శివాలయ నిర్మాణ పనులను చేపడతామని తెలిపారు.శివాలయ ప్రాచీన వైభవం, ఆధ్యాత్మిక విశిష్టతను కాపాడుతూ సంప్రదాయ ఆలయ నిర్మాణ శైలికి అనుగుణంగా రాతితో పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఆలయాన్ని మరింత సుందరంగా, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.శివాలయ పునర్నిర్మాణం మహత్తర పుణ్యకార్యమని, ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు, దాతలు తమవంతు విరాళాలు, సహాయ సహకారాలు అందించి భాగస్వాములు కావాలని పల్లె సత్యనారాయణ కోరారు. అందరి సహకారంతో పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి శివాలయానికి పూర్వవైభవం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/revival-of-peddamandadi-shiva-temple/article-6732"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260802-wa0038.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,ఆగస్టు02(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో ఉన్న శివాలయానికి పునర్వైభవం తీసుకొచ్చే దిశగా పునర్నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు పల్లె సత్యనారాయణ తెలిపారు. శివాలయ పునర్నిర్మాణానికి దాదాపు రూ.60 లక్షల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. భక్తులు, దాతలు, గ్రామ ప్రజలు అందించే విరాళాలు, సహకారంతో శివాలయ నిర్మాణ పనులను చేపడతామని తెలిపారు.శివాలయ ప్రాచీన వైభవం, ఆధ్యాత్మిక విశిష్టతను కాపాడుతూ సంప్రదాయ ఆలయ నిర్మాణ శైలికి అనుగుణంగా రాతితో పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఆలయాన్ని మరింత సుందరంగా, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.శివాలయ పునర్నిర్మాణం మహత్తర పుణ్యకార్యమని, ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు, దాతలు తమవంతు విరాళాలు, సహాయ సహకారాలు అందించి భాగస్వాములు కావాలని పల్లె సత్యనారాయణ కోరారు. అందరి సహకారంతో పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి శివాలయానికి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/revival-of-peddamandadi-shiva-temple/article-6732</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/revival-of-peddamandadi-shiva-temple/article-6732</guid>
                <pubDate>Sun, 02 Aug 2026 19:22:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260802-wa0038.jpg"                         length="265872"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యార్థుల రాకపోకలకు అడ్డంకిగా మారిన గురుకుల రహదారి.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట, ఆగస్టు 02 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు వెళ్లే ప్రధాన రహదారి దయనీయంగా మారిందని తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల నూతన తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు చేసిన అనంతరం రహదారిని శాస్త్రీ<img src="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260802-wa0037.jpg" alt="IMG-20260802-WA0037" width="731" height="1200" />యంగా పునరుద్ధరించకపోవడంతో మొత్తం రోడ్డు బురదమయంగా మారిందని పేర్కొన్నారు.<br />దీంతో ప్రతిరోజూ గురుకుల పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, స్థానిక ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజా రవాణా వాహనాలు సైతం ఈ రహదారిపై ప్రయాణించలేని పరిస్థితి నెలకొనగా, పలువురు వాహనదారుల వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.<br />ఈ సమస్యపై జమ్మికుంట మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి రహదారిని శాశ్వతంగా మరమ్మతు చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/gurukula-road-which-has-become-a-barrier-for-the-movement/article-6731"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260802-wa0036.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట, ఆగస్టు 02 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు వెళ్లే ప్రధాన రహదారి దయనీయంగా మారిందని తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల నూతన తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు చేసిన అనంతరం రహదారిని శాస్త్రీ<img src="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260802-wa0037.jpg" alt="IMG-20260802-WA0037" width="731" height="1280"/>యంగా పునరుద్ధరించకపోవడంతో మొత్తం రోడ్డు బురదమయంగా మారిందని పేర్కొన్నారు.<br />దీంతో ప్రతిరోజూ గురుకుల పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, స్థానిక ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజా రవాణా వాహనాలు సైతం ఈ రహదారిపై ప్రయాణించలేని పరిస్థితి నెలకొనగా, పలువురు వాహనదారుల వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.<br />ఈ సమస్యపై జమ్మికుంట మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి రహదారిని శాశ్వతంగా మరమ్మతు చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు.<br />ఈ కార్యక్రమంలో పొన్నం శిరీష, దీటి రమేష్, అంబాల హరీష్, జంపాల రితేష్, గుండారపు కిరణ్, బండ అశోక్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/gurukula-road-which-has-become-a-barrier-for-the-movement/article-6731</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/gurukula-road-which-has-become-a-barrier-for-the-movement/article-6731</guid>
                <pubDate>Sun, 02 Aug 2026 19:17:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260802-wa0036.jpg"                         length="404845"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట/ఇల్లంతకుంట ఆగస్టు 02 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">జర్నలిస్టుల సంక్షేమానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) కరీంనగర్ జిల్లా శాఖ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం హుజూరాబాద్‌లోని మధువని గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.<br />ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట మండలాలతో పాటు కమలాపూర్ ప్రాంతానికి చెందిన జర్నలిస్టులకు ఇళ్ల పట్టా భూములు మంజూరు చేయించామని గుర్తు చేశారు.<br />హుజూరాబాద్‌లో జర్నలిస్టులకు కేటాయించిన భూములపై కొందరు కాంగ్రెస్ నాయకులు కోర్టును ఆశ్రయించడం వల్ల అడ్డంకులు ఏర్పడ్డాయని ఆరోపించారు. ఆ భూములను తిరిగి జర్నలిస్టులకు అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అవసరమైనంత వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.<br />కొంతమంది జర్నలిస్టులకు పెండింగ్‌లో ఉన్న</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/mla-padi-kaushik-reddy-is-always-there-for-the-welfare/article-6730"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260802-wa0031.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట/ఇల్లంతకుంట ఆగస్టు 02 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">జర్నలిస్టుల సంక్షేమానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) కరీంనగర్ జిల్లా శాఖ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం హుజూరాబాద్‌లోని మధువని గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.<br />ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట మండలాలతో పాటు కమలాపూర్ ప్రాంతానికి చెందిన జర్నలిస్టులకు ఇళ్ల పట్టా భూములు మంజూరు చేయించామని గుర్తు చేశారు.<br />హుజూరాబాద్‌లో జర్నలిస్టులకు కేటాయించిన భూములపై కొందరు కాంగ్రెస్ నాయకులు కోర్టును ఆశ్రయించడం వల్ల అడ్డంకులు ఏర్పడ్డాయని ఆరోపించారు. ఆ భూములను తిరిగి జర్నలిస్టులకు అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అవసరమైనంత వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.<br />కొంతమంది జర్నలిస్టులకు పెండింగ్‌లో ఉన్న ఇన్సూరెన్స్ సాయాన్ని తానే స్వయంగా అందిస్తానని హామీ ఇచ్చారు. విలేకరులకు ఎలాంటి అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.<br />జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నారని కొనియాడిన ఎమ్మెల్యే, వారి సంక్షేమం కోసం తన సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని పేర్కొన్నారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260802-wa0030.jpg" alt="IMG-20260802-WA0030" width="1600" height="1310"/></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/mla-padi-kaushik-reddy-is-always-there-for-the-welfare/article-6730</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/mla-padi-kaushik-reddy-is-always-there-for-the-welfare/article-6730</guid>
                <pubDate>Sun, 02 Aug 2026 19:12:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260802-wa0031.jpg"                         length="228622"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వీణవంక జూనియర్ కళాశాలకు ఎం. కుమార్ సారథ్యం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>వీణవంక, ఆగస్టు 2 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ జిల్లా వీణవంక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అదనపు బాధ్యతల ప్రిన్సిపల్‌గా జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎం. కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు.<br />బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎం. కుమార్ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆగస్టు 15 వరకు అవకాశం ఉన్నందున అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకుల ఆధ్వర్యంలో నాణ్యమైన విద్యాబోధనతో పాటు విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.<br />విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా పాఠ్యబోధన, పరీక్షల సన్నద్ధత, కెరీర్ మార్గదర్శకత్వంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరి ఉన్నత విద్యకు బాటలు వేసుకోవాలని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/veenavanka-junior-college-is-headed-by-m-kumar/article-6729"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260802-wa0026.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>వీణవంక, ఆగస్టు 2 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ జిల్లా వీణవంక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అదనపు బాధ్యతల ప్రిన్సిపల్‌గా జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎం. కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు.<br />బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎం. కుమార్ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆగస్టు 15 వరకు అవకాశం ఉన్నందున అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకుల ఆధ్వర్యంలో నాణ్యమైన విద్యాబోధనతో పాటు విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.<br />విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా పాఠ్యబోధన, పరీక్షల సన్నద్ధత, కెరీర్ మార్గదర్శకత్వంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరి ఉన్నత విద్యకు బాటలు వేసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆయన పిలుపునిచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/veenavanka-junior-college-is-headed-by-m-kumar/article-6729</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/veenavanka-junior-college-is-headed-by-m-kumar/article-6729</guid>
                <pubDate>Sun, 02 Aug 2026 19:09:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260802-wa0026.jpg"                         length="34776"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వ్యవసాయం–పశుపోషణపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక దృష్టి.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,ఆగస్టు02(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వ్యవసాయం, పశుపోషణపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఒకవైపు ఎమ్మెల్యేగా సమర్థవంతమైన పాలన అందిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తూనే.. మరోవైపు వ్యవసాయ రంగం, పశుసంరక్షణకు కూడా సమయం కేటాయిస్తున్నారు.ఆదివారం తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి అక్కడ చేపడుతున్న వివిధ వ్యవసాయ కార్యకలాపాలను పరిశీలించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే దిశగా ఆయిల్‌పామ్ సాగు చేపట్టేందుకు ఏర్పాటు చేయనున్న పొలాన్ని పరిశీలించారు. భూసార పరిస్థితులు, ఆయిల్‌పామ్ సాగుకు ఉన్న అనుకూలత, చేపట్టాల్సిన ఏర్పాట్లపై సిబ్బందితో చర్చించారు.అనంతరం తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఆవుల వద్దకు వెళ్లి స్వయంగా అరటిపండ్లు తినిపించారు. పశువుల ఆరోగ్య పరిస్థితి, వాటికి అందిస్తున్న పోషకాహారం, సంరక్షణ విధానాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.పశువుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఎమ్మెల్యే సూచించారు. సమయానికి మేత, పోషకాహారం, తాగునీరు అందేలా చూడడంతో పాటు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/mla-megha-reddys-special-focus-on-agriculture-and-animal-husbandry/article-6728"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260802-wa0029.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,ఆగస్టు02(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వ్యవసాయం, పశుపోషణపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఒకవైపు ఎమ్మెల్యేగా సమర్థవంతమైన పాలన అందిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తూనే.. మరోవైపు వ్యవసాయ రంగం, పశుసంరక్షణకు కూడా సమయం కేటాయిస్తున్నారు.ఆదివారం తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి అక్కడ చేపడుతున్న వివిధ వ్యవసాయ కార్యకలాపాలను పరిశీలించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే దిశగా ఆయిల్‌పామ్ సాగు చేపట్టేందుకు ఏర్పాటు చేయనున్న పొలాన్ని పరిశీలించారు. భూసార పరిస్థితులు, ఆయిల్‌పామ్ సాగుకు ఉన్న అనుకూలత, చేపట్టాల్సిన ఏర్పాట్లపై సిబ్బందితో చర్చించారు.అనంతరం తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఆవుల వద్దకు వెళ్లి స్వయంగా అరటిపండ్లు తినిపించారు. పశువుల ఆరోగ్య పరిస్థితి, వాటికి అందిస్తున్న పోషకాహారం, సంరక్షణ విధానాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.పశువుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఎమ్మెల్యే సూచించారు. సమయానికి మేత, పోషకాహారం, తాగునీరు అందేలా చూడడంతో పాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్న ప్రతి పనిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ, పశువుల సంరక్షణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/mla-megha-reddys-special-focus-on-agriculture-and-animal-husbandry/article-6728</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/mla-megha-reddys-special-focus-on-agriculture-and-animal-husbandry/article-6728</guid>
                <pubDate>Sun, 02 Aug 2026 19:07:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260802-wa0029.jpg"                         length="1314171"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>*అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.</title>
                                    <description><![CDATA[<p>* <strong>ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు.. ఇంటర్ అర్హత కలిగిన స్థానిక మహిళలకు అవకాశం</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ ఆగస్టు 01 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ జిల్లాలోని పలు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 60 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఎం. సరస్వతి తెలిపారు.<br />గంగాధర ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 20, హుజూరాబాద్‌లో 16, కరీంనగర్ రూరల్‌లో 16, కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో 8 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు.<br />ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగిన మహిళలు మాత్రమే అర్హులని, అభ్యర్థి సంబంధిత అంగన్వాడీ కేంద్రం పరిధిలోని గ్రామపంచాయతీ లేదా పట్టణ వార్డు/డివిజన్‌కు స్థానికురాలై ఉండాలని స్పష్టం చేశారు.<br />2026 జూలై 1 నాటికి 18</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/acceptance-of-applications-for-anganwadi-teacher-posts-has-started/article-6727"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260801-wa0021.jpg" alt=""></a><br /><p>* <strong>ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు.. ఇంటర్ అర్హత కలిగిన స్థానిక మహిళలకు అవకాశం</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్ ఆగస్టు 01 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ జిల్లాలోని పలు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 60 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఎం. సరస్వతి తెలిపారు.<br />గంగాధర ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 20, హుజూరాబాద్‌లో 16, కరీంనగర్ రూరల్‌లో 16, కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో 8 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు.<br />ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగిన మహిళలు మాత్రమే అర్హులని, అభ్యర్థి సంబంధిత అంగన్వాడీ కేంద్రం పరిధిలోని గ్రామపంచాయతీ లేదా పట్టణ వార్డు/డివిజన్‌కు స్థానికురాలై ఉండాలని స్పష్టం చేశారు.<br />2026 జూలై 1 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఖాళీల వివరాలు, రిజర్వేషన్, ఎంపిక విధానం తదితర పూర్తి సమాచారం కోసం https://wdcw.tg.nic.in⁠� వెబ్‌సైట్‌ను సందర్శించి, అదే పోర్టల్ ద్వారా దరఖాస్తు సమర్పించాలని సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/acceptance-of-applications-for-anganwadi-teacher-posts-has-started/article-6727</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/acceptance-of-applications-for-anganwadi-teacher-posts-has-started/article-6727</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 19:49:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260801-wa0021.jpg"                         length="77581"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అర్హులైన ప్రతి ఓటరే లక్ష్యం.. క్షేత్రస్థాయిలో విస్తృత పరిశీలన.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్, ఆగస్టు 01 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు జమ్మికుంట పట్టణంలోని 204, 205 పోలింగ్ బూత్‌ల పరిధిలో ఓటరు జాబితా ప్రత్యేక ధృవీకరణ కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహిస్తున్నారు. అర్హత కలిగిన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా ఉండేలా బూత్ అధ్యక్షులు, బీఎల్‌వోలు సమన్వయంతో విస్తృతంగా కృషి చేస్తున్నారు.<br />పట్టణానికి వెలుపల నివసిస్తున్న ఓటర్లను సైతం ఫోన్ ద్వారా సంప్రదించి వారి వివరాలను నిర్ధారిస్తూ, అవసరమైన సమాచారాన్ని బీఎల్‌వోలకు అందజేస్తున్నారు. దీంతో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ వేగంగా పూర్తయ్యే దశకు చేరుకుంది.<br />ఈ సందర్భంగా జమ్మికుంట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని కోటి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు అత్యంత విలువైనదని అన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో నమోదు అయ్యేలా కృషి చేస్తున్న బూత్ అధ్యక్షులు, బీఎల్‌వో అధికారుల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/the-objective-of-every-eligible-voter-is-broad-field-observation/article-6726"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260801-wa0022.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట టౌన్, ఆగస్టు 01 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు జమ్మికుంట పట్టణంలోని 204, 205 పోలింగ్ బూత్‌ల పరిధిలో ఓటరు జాబితా ప్రత్యేక ధృవీకరణ కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహిస్తున్నారు. అర్హత కలిగిన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా ఉండేలా బూత్ అధ్యక్షులు, బీఎల్‌వోలు సమన్వయంతో విస్తృతంగా కృషి చేస్తున్నారు.<br />పట్టణానికి వెలుపల నివసిస్తున్న ఓటర్లను సైతం ఫోన్ ద్వారా సంప్రదించి వారి వివరాలను నిర్ధారిస్తూ, అవసరమైన సమాచారాన్ని బీఎల్‌వోలకు అందజేస్తున్నారు. దీంతో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ వేగంగా పూర్తయ్యే దశకు చేరుకుంది.<br />ఈ సందర్భంగా జమ్మికుంట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని కోటి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు అత్యంత విలువైనదని అన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో నమోదు అయ్యేలా కృషి చేస్తున్న బూత్ అధ్యక్షులు, బీఎల్‌వో అధికారుల సేవలు ప్రశంసనీయమ<img src="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260801-wa0023.jpg" alt="IMG-20260801-WA0023" width="716" height="526"/>ని కొనియాడారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ప్రజలందరూ సహకరించి తమ వివరాలను సరిచూసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/the-objective-of-every-eligible-voter-is-broad-field-observation/article-6726</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/the-objective-of-every-eligible-voter-is-broad-field-observation/article-6726</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 19:47:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260801-wa0022.jpg"                         length="166133"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వీణవంకలో 'సర్' ఫారాల డిజిటలైజేషన్ 99 శాతం పూర్తి.</title>
                                    <description><![CDATA[<p>* <strong>55 పోలింగ్ కేంద్రాల్లో వేగంగా ప్రక్రియ.</strong></p>
<p><strong>*  కేవలం 767 ఫారాలు మాత్రమే పెండింగ్.</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>వీణవంక, ఆగస్టు 01 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ జిల్లా వీణవంక మండల వ్యాప్తంగా 'సర్' ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ 99 శాతం పూర్తయినట్లు తహశీల్దార్ ముద్దసాని రమేష్ తెలిపారు. మండలంలోని మొత్తం 55 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న 43,260 మంది ఓటర్లలో ఇప్పటికే 38,565 మంది వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు వెల్లడించారు.<br />మండలంలోని 18 పోలింగ్ కేంద్రాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం కేవలం 767 ఫారాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.<br />అలాగే 3,928 మంది ఓటర్లు వలస వెళ్లడం లేదా మరణించడం వంటి కారణాలతో వారి వివరాలను గుర్తించినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తిచేసి, ఓటరు జాబితాను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/digitization-of-sir-farms-in-veenavanka-is-99-percent-complete/article-6725"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260801-wa0024.jpg" alt=""></a><br /><p>* <strong>55 పోలింగ్ కేంద్రాల్లో వేగంగా ప్రక్రియ.</strong></p>
<p><strong>*  కేవలం 767 ఫారాలు మాత్రమే పెండింగ్.</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>వీణవంక, ఆగస్టు 01 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ జిల్లా వీణవంక మండల వ్యాప్తంగా 'సర్' ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ 99 శాతం పూర్తయినట్లు తహశీల్దార్ ముద్దసాని రమేష్ తెలిపారు. మండలంలోని మొత్తం 55 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న 43,260 మంది ఓటర్లలో ఇప్పటికే 38,565 మంది వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు వెల్లడించారు.<br />మండలంలోని 18 పోలింగ్ కేంద్రాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం కేవలం 767 ఫారాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.<br />అలాగే 3,928 మంది ఓటర్లు వలస వెళ్లడం లేదా మరణించడం వంటి కారణాలతో వారి వివరాలను గుర్తించినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తిచేసి, ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా రూపొందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తహశీల్దార్ వివరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/digitization-of-sir-farms-in-veenavanka-is-99-percent-complete/article-6725</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/digitization-of-sir-farms-in-veenavanka-is-99-percent-complete/article-6725</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 19:43:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260801-wa0024.jpg"                         length="30611"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దుర్గమ్మ, పోచమ్మ ఆలయాల్లో మినీ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>వేలేరు, ఆగస్టు 1 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని దుర్గమ్మ ఆలయం, పోచమ్మ ఆలయ ఆవరణల్లో నూతన మినీ వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులకు వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బిల్లా యాదగిరి శంకుస్థాపన చేశారు.<br />ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామపంచాయతీ నిధులతో ఈ మినీ వాటర్ ట్యాంకులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే నాలుగు నెలల క్రితం ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో పోచమ్మ ఆలయం వరకు నూతన సీసీ రోడ్డు నిర్మించామని, గ్రామపంచాయతీ నిధులతో లైటింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం ఆవరణలో సీసీ రోడ్డు కూడా మంజూరైందని తెలిపారు.ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి వేలేరు గ్రామాన్ని జిల్లా స్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని సర్పంచ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/foundation-stone-laying-for-construction-of-mini-water-tanks-in/article-6724"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260801-wa0025.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>వేలేరు, ఆగస్టు 1 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని దుర్గమ్మ ఆలయం, పోచమ్మ ఆలయ ఆవరణల్లో నూతన మినీ వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులకు వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బిల్లా యాదగిరి శంకుస్థాపన చేశారు.<br />ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామపంచాయతీ నిధులతో ఈ మినీ వాటర్ ట్యాంకులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే నాలుగు నెలల క్రితం ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో పోచమ్మ ఆలయం వరకు నూతన సీసీ రోడ్డు నిర్మించామని, గ్రామపంచాయతీ నిధులతో లైటింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం ఆవరణలో సీసీ రోడ్డు కూడా మంజూరైందని తెలిపారు.ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి వేలేరు గ్రామాన్ని జిల్లా స్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని సర్పంచ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, ఉపసర్పంచ్ శ్రీకర్, ఏఎంసీ డైరెక్టర్ సంపత్, వార్డు సభ్యులు లక్ష్మీనారాయణ, సురేష్, సునీల్, సంధ్య, చైతన్యతో పాటు కాలనీ పెద్దలు సంపత్ రెడ్డి, రాజు, సురేష్, తిరుపతి, సదానందం, రాజశేఖర్, నరసయ్య, రంగం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/foundation-stone-laying-for-construction-of-mini-water-tanks-in/article-6724</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/foundation-stone-laying-for-construction-of-mini-water-tanks-in/article-6724</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 19:38:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260801-wa0025.jpg"                         length="307453"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సత్తుపల్లిలోనే వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి.</title>
                                    <description><![CDATA[<p>- <strong>విశ్రాంత ఉద్యోగుల సంఘం డిమాండ్.</strong><br /><strong>- హెల్త్ కార్డులు, డీఏలు, పీఆర్సీ అమలుపై ప్రభుత్వానికి విజ్ఞప్తి.</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, ఆగస్టు 1 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">ఉద్యోగులు, పెన్షనర్లకు అందుబాటులో వైద్య సేవలు అందేలా సత్తుపల్లిలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. శనివారం సత్తుపల్లిలోని సంఘ భవనంలో అధ్యక్షుడు కేశవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. సమావేశంలో కార్యదర్శి నివేదికను ప్రకాశరావు, ఆర్థిక కార్యదర్శి నివేదికను జి. కృష్ణయ్య ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చలో పలువురు సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ, సత్తుపల్లి ప్రాంత ప్రజల అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. జిల్లా కేంద్రం ఖమ్మం సత్తుపల్లికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉందని, సత్తుపల్లి సబ్ ట్రెజరీ పరిధిలో వేలాది మంది ఉద్యోగులు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/a-wellness-center-should-be-established-in-sattupalli-itself/article-6723"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260801-wa0026.jpg" alt=""></a><br /><p>- <strong>విశ్రాంత ఉద్యోగుల సంఘం డిమాండ్.</strong><br /><strong>- హెల్త్ కార్డులు, డీఏలు, పీఆర్సీ అమలుపై ప్రభుత్వానికి విజ్ఞప్తి.</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>సత్తుపల్లి, ఆగస్టు 1 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">ఉద్యోగులు, పెన్షనర్లకు అందుబాటులో వైద్య సేవలు అందేలా సత్తుపల్లిలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. శనివారం సత్తుపల్లిలోని సంఘ భవనంలో అధ్యక్షుడు కేశవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. సమావేశంలో కార్యదర్శి నివేదికను ప్రకాశరావు, ఆర్థిక కార్యదర్శి నివేదికను జి. కృష్ణయ్య ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చలో పలువురు సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ, సత్తుపల్లి ప్రాంత ప్రజల అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. జిల్లా కేంద్రం ఖమ్మం సత్తుపల్లికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉందని, సత్తుపల్లి సబ్ ట్రెజరీ పరిధిలో వేలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి ఖమ్మం వెళ్లడం ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో సత్తుపల్లిలోనే వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.</p>
<p style="text-align:justify;"> *హెల్త్ కార్డులపై అయోమయం* </p>
<p style="text-align:justify;">ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య పథకం అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై సమావేశంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. విధివిధానాలు పూర్తిగా ఖరారు కాకముందే జూన్ నెల నుంచి ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లలో 1.5 శాతం కోత విధిస్తున్నప్పటికీ, వైద్య సేవలు అందించే ఆసుపత్రుల విషయంలో ఇప్పటికీ స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆసుపత్రుల్లో చాలావరకు హెల్త్ కార్డులను అంగీకరించడం లేదని, ఇప్పటి వరకు ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డులు కూడా పూర్తిస్థాయిలో అందలేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న చర్చలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యామిలీ పెన్షనర్లు మాట్లాడుతూ తమకు వచ్చే పెన్షన్ స్వల్పంగా ఉండగా, అందులోనూ 1.5 శాతం కోత విధించడం ఆర్థిక భారంగా మారిందని తెలిపారు. ఫ్యామిలీ పెన్షనర్లకు ఉచిత వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.</p>
<p style="text-align:justify;"> *డీఏలు, పీఆర్సీ అమలు చేయాలి* </p>
<p style="text-align:justify;">ఉద్యోగులు, పెన్షనర్లకు రావలసిన ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. అలాగే పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ నివేదికను వెంటనే స్వీకరించి అమలు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఉద్యమ కార్యాచరణకు దిగాల్సి వస్తుందని సమావేశంలో హెచ్చరించారు. సమావేశంలో అధ్యక్షుడు కేశవరెడ్డి, కార్యదర్శి ప్రకాశరావుతో పాటు రామిశెట్టి సుబ్బారావు, అద్దంకి వెంకటరత్నం, ఎన్. నర్సయ్య, జి. కృష్ణయ్య, యోగానంద్, మహమూద్, కమలకుమారి, వాణి, సాంబశివరెడ్డి, బూరుగు దాసు, సుందరరావు, మధుసూదనరాజు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/a-wellness-center-should-be-established-in-sattupalli-itself/article-6723</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/a-wellness-center-should-be-established-in-sattupalli-itself/article-6723</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 19:37:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260801-wa0026.jpg"                         length="186613"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఫీల్డ్ అసిస్టెంట్లకు నిరసన కార్యక్రమాలతో సంబంధం లేదు.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,ఆగస్టు01(తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">వనపర్తి జిల్లాలో వి.బి.జి. ర్యామ్.జి.లో ఏపీఓలు, ఈసీలు, టీఏలు, సీఓలు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎలాంటి సంబంధం లేదని ఫీల్డ్ అసిస్టెంట్లు స్పష్టం చేశారు.ఈ మేరకు జిల్లా డీఆర్‌డీఓకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలోని ఫీల్డ్ అసిస్టెంట్లందరూ తమ విధుల్లో కొనసాగుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఏపీఓలు, ఈసీలు, టీఏలు, సీఓలు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొనడం లేదని, ఆయా కార్యక్రమాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.మండల లాగిన్‌ల విషయంలో సీఓలు పాస్‌వర్డ్‌లను మార్చడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామీ పనులకు సంబంధించిన విధులను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం గ్రామాల్లో వనమహోత్సవంలో భాగంగా ఫిట్టింగ్, ప్లాంటింగ్, ఇందిరమ్మ ఇళ్లతోపాటు ఫార్మ్ పాండ్స్‌కు సంబంధించిన పనులు చేపట్టాల్సి ఉందన్నారు.వర్షాభావ పరిస్థితుల కారణంగా గ్రామాల్లోని కూలీలు ఉపాధి పనులకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కూలీలకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/field-assistants-have-nothing-to-do-with-protest-activities/article-6722"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260801-wa0027.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,ఆగస్టు01(తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">వనపర్తి జిల్లాలో వి.బి.జి. ర్యామ్.జి.లో ఏపీఓలు, ఈసీలు, టీఏలు, సీఓలు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎలాంటి సంబంధం లేదని ఫీల్డ్ అసిస్టెంట్లు స్పష్టం చేశారు.ఈ మేరకు జిల్లా డీఆర్‌డీఓకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలోని ఫీల్డ్ అసిస్టెంట్లందరూ తమ విధుల్లో కొనసాగుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఏపీఓలు, ఈసీలు, టీఏలు, సీఓలు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొనడం లేదని, ఆయా కార్యక్రమాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.మండల లాగిన్‌ల విషయంలో సీఓలు పాస్‌వర్డ్‌లను మార్చడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామీ పనులకు సంబంధించిన విధులను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం గ్రామాల్లో వనమహోత్సవంలో భాగంగా ఫిట్టింగ్, ప్లాంటింగ్, ఇందిరమ్మ ఇళ్లతోపాటు ఫార్మ్ పాండ్స్‌కు సంబంధించిన పనులు చేపట్టాల్సి ఉందన్నారు.వర్షాభావ పరిస్థితుల కారణంగా గ్రామాల్లోని కూలీలు ఉపాధి పనులకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కూలీలకు ఉపాధి కల్పించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లకు తిరిగి మండల లాగిన్ సౌకర్యం కల్పించాలని డీఆర్‌డీఓను కోరారు. లాగిన్ సదుపాయాన్ని పునరుద్ధరించి, కూలీలకు పనులు కల్పించేందుకు అవకాశం ఇవ్వాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమం వనపర్తి జిల్లా కమిటీ అధ్యక్షుడు పానుగంటి ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గౌరవ అధ్యక్షుడు నిరంజన్ గౌడ్, జనరల్ సెక్రటరీ అశోక్ గౌడ్, ఉపాధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యుడు మోచర్ల నరసింహతోపాటు ఇతర కమిటీ సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/field-assistants-have-nothing-to-do-with-protest-activities/article-6722</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/field-assistants-have-nothing-to-do-with-protest-activities/article-6722</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 19:35:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260801-wa0027.jpg"                         length="183153"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వెల్టూర్ గ్రామంలో సర్పంచ్ అశోక్, వార్డు సభ్యుల క్షేత్రస్థాయి పర్యటన.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,ఆగస్టు01(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ అశోక్, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ కాలనీ, ఓల్డ్ ఎస్సీ కాలనీ, కుమ్మరి గేరి ప్రాంతాల్లో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు.పర్యటనలో భాగంగా ఆయా కాలనీల్లో శిథిలావస్థకు చేరిన పాడుబడిన ఇళ్లను గుర్తించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను మూడు రోజులలోగా తొలగించాలని సంబంధిత యజమానులకు సూచించారు.ఓల్డ్ ఎస్సీ కాలనీలో సర్కార్ తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలు అధికంగా పెరిగి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న విషయాన్ని స్థానికులు సర్పంచ్, వార్డు సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన వారు వీలైనంత త్వరగా జేసీబీ సహాయంతో పిచ్చి మొక్కలు, సర్కార్ తుమ్మ చెట్లను తొలగించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న భోజన సౌకర్యాలను, మౌలిక వసతులను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/field-visit-by-sarpanch-ashok-ward-members-in-veltur-village/article-6721"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-08/img-20260801-wa0028.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,ఆగస్టు01(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ అశోక్, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ కాలనీ, ఓల్డ్ ఎస్సీ కాలనీ, కుమ్మరి గేరి ప్రాంతాల్లో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు.పర్యటనలో భాగంగా ఆయా కాలనీల్లో శిథిలావస్థకు చేరిన పాడుబడిన ఇళ్లను గుర్తించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను మూడు రోజులలోగా తొలగించాలని సంబంధిత యజమానులకు సూచించారు.ఓల్డ్ ఎస్సీ కాలనీలో సర్కార్ తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలు అధికంగా పెరిగి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న విషయాన్ని స్థానికులు సర్పంచ్, వార్డు సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన వారు వీలైనంత త్వరగా జేసీబీ సహాయంతో పిచ్చి మొక్కలు, సర్కార్ తుమ్మ చెట్లను తొలగించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న భోజన సౌకర్యాలను, మౌలిక వసతులను పరిశీలించారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు అవసరమైన మౌలిక సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, వార్డు సభ్యులతో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి కూడా పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/field-visit-by-sarpanch-ashok-ward-members-in-veltur-village/article-6721</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/field-visit-by-sarpanch-ashok-ward-members-in-veltur-village/article-6721</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 18:25:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-08/img-20260801-wa0028.jpg"                         length="384397"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        