<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.telanganamuchatlu.in/rss" rel="self" type="application/rss+xml" />
                <generator>Telangana Muchatlu RSS Feed Generator</generator>
                <title>Telangana Muchatlu</title>
                <link>https://www.telanganamuchatlu.in/rss</link>
                <description>RSS Feed of Telangana Muchatlu</description>
                
                            <item>
                <title>రేవంత్ రెడ్డి రాక్షసుడంటూ రాజయ్య ఫైర్.</title>
                                    <description><![CDATA[<p><strong>3,146 కొత్త గ్రామపంచాయతీల గుర్తింపు కేసీఆర్‌దే</strong></p>
<p><strong>  కడియం శ్రీహరి తన బిడ్డల భవిష్యత్తు కోసం నియోజకవర్గాన్ని వాడుకుంటున్నాడు: రాజయ్య</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తిన్నింటి వాసాలు లెక్కెడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన బిడ్డల భవిష్యత్తు కోసం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు.</p>
<p style="text-align:justify;">కడియం శ్రీహరి నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనూ అభివృద్ధి పనులు చేపట్టడం లేదని రాజయ్య విమర్శించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే తండాలు, గూడేలు, ఆవాసాలను గ్రామపంచాయతీలుగా గుర్తించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని అన్నారు. గ్రామాలకు కడియం శ్రీహరి వస్తే ప్రజలు నిలదీయాలని, తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.</p>
<p style="text-align:justify;">తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రాజయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “రేవంత్ రెడ్డి రాక్షసుడు” అని వ్యాఖ్యానిస్తూ, ప్రజలకు సరైన పరిపాలన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/revanth-reddy-rakshasudantoo-rajaiah-fire/article-7149"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260917-wa0012.jpg" alt=""></a><br /><p><strong>3,146 కొత్త గ్రామపంచాయతీల గుర్తింపు కేసీఆర్‌దే</strong></p>
<p><strong> కడియం శ్రీహరి తన బిడ్డల భవిష్యత్తు కోసం నియోజకవర్గాన్ని వాడుకుంటున్నాడు: రాజయ్య</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తిన్నింటి వాసాలు లెక్కెడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన బిడ్డల భవిష్యత్తు కోసం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు.</p>
<p style="text-align:justify;">కడియం శ్రీహరి నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనూ అభివృద్ధి పనులు చేపట్టడం లేదని రాజయ్య విమర్శించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే తండాలు, గూడేలు, ఆవాసాలను గ్రామపంచాయతీలుగా గుర్తించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని అన్నారు. గ్రామాలకు కడియం శ్రీహరి వస్తే ప్రజలు నిలదీయాలని, తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.</p>
<p style="text-align:justify;">తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రాజయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “రేవంత్ రెడ్డి రాక్షసుడు” అని వ్యాఖ్యానిస్తూ, ప్రజలకు సరైన పరిపాలన అందించడం లేదని విమర్శించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో ఇంటింటికీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతుబంధు పథకం ఆగలేదని గుర్తు చేశారు.</p>
<p style="text-align:justify;">ప్రస్తుతం రైతుబంధు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, పెన్షన్లు సక్రమంగా అందడం లేదని రాజయ్య ఆరోపించారు. విద్యార్థులకు మోటార్‌సైకిళ్లు ఇస్తామని హామీ ఇచ్చి, మోటార్‌సైకిల్‌ కాదు కదా, దానికి సంబంధించిన టైర్లు కూడా ఇవ్వలేదంటూ ఎద్దేవా చేశారు.</p>
<p style="text-align:justify;">రఘునాథపల్లి మండలం యాపలగడ్డ తండాలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజయ్య పాల్గొన్నారు. తండాలు, గూడేలు, ఆవాసాలకు గ్రామపంచాయతీ హోదా కల్పించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతగా నిర్వహించిన పాలాభిషేక కార్యక్రమంలో కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ తండాలు, గూడేలు, ఆవాసాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడం ద్వారా గిరిజనులకు స్థానిక పాలనలో భాగస్వామ్యం కల్పించిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనన్నారు. “మా తండాలో మా పాలన.. మా గూడేలో మా పాలన” అనే లక్ష్యంతో గ్రామపంచాయతీల ఏర్పాటు జరిగిందని తెలిపారు.</p>
<p style="text-align:justify;">కార్యక్రమంలో <img src="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260917-wa0013.jpg" alt="IMG-20260917-WA0013" width="1280" height="720"/>ఎల్‌హెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కొర్ర రాజేందర్ నాయక్, రఘునాథపల్లి మాజీ ఎంపీపీ ఎర్రోళ్ల కుమార్ గౌడ్, మండల ఇన్‌చార్జి ముసిపట్ల విజయ్, గూడ కిరణ్, దుబ్బాక హరీష్ గౌడ్, యాక స్వామి, పాల్నాటి రాజిరెడ్డి, హరి నాయక్, బండి కుమారస్వామి, మట్లపల్లి సునీత రాధాకృష్ణ, సునీతతో పాటు ఎస్టీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, పోటీ చేసిన సర్పంచ్‌ అభ్యర్థులు, వార్డు సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, తండాల ముఖ్య నాయకులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/revanth-reddy-rakshasudantoo-rajaiah-fire/article-7149</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/revanth-reddy-rakshasudantoo-rajaiah-fire/article-7149</guid>
                <pubDate>Thu, 17 Sep 2026 16:50:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260917-wa0012.jpg"                         length="188577"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘనంగా నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి చౌరస్తా, ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాలకుర్తి సోమశేఖర్, మండల ఉపాధ్యక్షుడు శివకృష్ణ, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు ప్రదీప్, జిల్లా నాయకుడు వేణు, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు కొలనుపాక శరత్‌కుమార్, మండల నాయకులు పొన్న కుమార్, చిట్టీమల్ల నగేష్, బీజేపీ జిల్లా నాయకుడు నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/grand-birthday-celebrations-of-narendra-modi/article-7148"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260917-wa0011.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి చౌరస్తా, ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాలకుర్తి సోమశేఖర్, మండల ఉపాధ్యక్షుడు శివకృష్ణ, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు ప్రదీప్, జిల్లా నాయకుడు వేణు, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు కొలనుపాక శరత్‌కుమార్, మండల నాయకులు పొన్న కుమార్, చిట్టీమల్ల నగేష్, బీజేపీ జిల్లా నాయకుడు నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/grand-birthday-celebrations-of-narendra-modi/article-7148</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/grand-birthday-celebrations-of-narendra-modi/article-7148</guid>
                <pubDate>Thu, 17 Sep 2026 16:48:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260917-wa0011.jpg"                         length="125851"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,సెప్టెంబర్‌16(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">  రైతులకు కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యు<img src="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0013.jpg" alt="IMG-20260916-WA0013" width="1200" height="899" />త్‌ అందించాలని మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి డిమాండ్‌ చేశారు. రైతులకు విద్యుత్‌ కోతలతో సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్‌లో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా రఘుపతి రెడ్డి మాట్లాడుతూ.. రైతు పక్షపాతి ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. విద్యుత్‌ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంటలను కాపాడుకోవాలంటే నిరంతర విద్యుత్‌ సరఫరా ఎంతో అవసరమని అన్నారు.వెల్టూర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని సుమారు 12 గ్రామాల రైతులకు కోతలు లేకుండా 24 గంటల విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్‌ సమస్యను పరిష్కరించి రైతుల పంటలను కాపాడాలని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/24-hours-electricity-should-be-provided-to-the-farmers-without/article-7147"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0014.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,సెప్టెంబర్‌16(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;"> రైతులకు కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యు<img src="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0013.jpg" alt="IMG-20260916-WA0013" width="1599" height="899"/>త్‌ అందించాలని మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి డిమాండ్‌ చేశారు. రైతులకు విద్యుత్‌ కోతలతో సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్‌లో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా రఘుపతి రెడ్డి మాట్లాడుతూ.. రైతు పక్షపాతి ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. విద్యుత్‌ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంటలను కాపాడుకోవాలంటే నిరంతర విద్యుత్‌ సరఫరా ఎంతో అవసరమని అన్నారు.వెల్టూర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని సుమారు 12 గ్రామాల రైతులకు కోతలు లేకుండా 24 గంటల విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్‌ సమస్యను పరిష్కరించి రైతుల పంటలను కాపాడాలని కోరారు.అనంతరం మండల విద్యుత్‌ శాఖ ఏఈకి వినతిపత్రం అందజేశారు. ధర్నాలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/24-hours-electricity-should-be-provided-to-the-farmers-without/article-7147</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/24-hours-electricity-should-be-provided-to-the-farmers-without/article-7147</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 22:04:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0014.jpg"                         length="256012"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>కరీంనగర్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">తెలంగాణ ప్రభుత్వం, హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఇంప్లిమెంటేషన్ పార్ట్‌నర్‌గా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన భారీ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;">అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కిచెన్‌లో ఇడ్లీ, దోశ, పూరీ, సాంబార్, బోండా తయారీ యంత్రాలు, పాత్రలు శుభ్రం చేసే యంత్రాలు, పాల కేంద్రం, ఆహార పదార్థాల నాణ్యత పరీక్షల ల్యాబ్, కూరగాయలు కోసే–కడిగే యంత్రాలు, చట్నీ పౌడర్ తయారీ యంత్రాలను ప్రారంభించి వాటి పనితీరును పరిశీలించారు. ఆయా విభాగాల పనితీరుపై అధికారులు, నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.</p>
<p style="text-align:justify;">కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, హరే కృష్ణ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/nutritious-breakfast-for-government-school-students/article-7146"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0016.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>కరీంనగర్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">తెలంగాణ ప్రభుత్వం, హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఇంప్లిమెంటేషన్ పార్ట్‌నర్‌గా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన భారీ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;">అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కిచెన్‌లో ఇడ్లీ, దోశ, పూరీ, సాంబార్, బోండా తయారీ యంత్రాలు, పాత్రలు శుభ్రం చేసే యంత్రాలు, పాల కేంద్రం, ఆహార పదార్థాల నాణ్యత పరీక్షల ల్యాబ్, కూరగాయలు కోసే–కడిగే యంత్రాలు, చట్నీ పౌడర్ తయారీ యంత్రాలను ప్రారంభించి వాటి పనితీరును పరిశీలించారు. ఆయా విభాగాల పనితీరుపై అధికారులు, నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.</p>
<p style="text-align:justify;">కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆఫ్ <img src="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0015.jpg" alt="IMG-20260916-WA0015" width="1600" height="1066"/>ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కౌంటియా దాస స్వామీజీ, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/nutritious-breakfast-for-government-school-students/article-7146</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/nutritious-breakfast-for-government-school-students/article-7146</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 22:02:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0016.jpg"                         length="214939"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భగత్‌నగర్ అభివృద్ధికి రూ.60 లక్షలు.</title>
                                    <description><![CDATA[<p><strong>*ఆధునిక ఓపెన్ జిమ్ ప్రారంభం*</strong></p>
<p><strong>*సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శ్రీకారం*</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>కరీంనగర్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ 42వ డివిజన్ భగత్‌నగర్‌లో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. మమత థియేటర్ ఎదురుగా సిఎస్‌ఆర్ నిధులతో మలయప్ప ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఆధునిక ఓపెన్ జిమ్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావుతో కలిసి ప్రారంభించారు. యువత, మహిళలు, వయోవృద్ధులు వ్యాయామం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేందుకు ఓపెన్ జిమ్ ఉపయోగపడుతుందని వారు తెలిపారు.</p>
<p style="text-align:justify;">అనంతరం యుఐడీఎఫ్ నిధులు రూ.60 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. కాలనీల్లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వస<img src="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0018.jpg" alt="IMG-20260916-WA0018" width="1200" height="1066" />తులు కల్పిస్తామని తెలిపారు. కరీంనగర్ అభివృద్ధికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకువస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/60-lakhs-for-the-development-of-bhagatnagar/article-7145"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0017.jpg" alt=""></a><br /><p><strong>*ఆధునిక ఓపెన్ జిమ్ ప్రారంభం*</strong></p>
<p><strong>*సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శ్రీకారం*</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>కరీంనగర్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ 42వ డివిజన్ భగత్‌నగర్‌లో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. మమత థియేటర్ ఎదురుగా సిఎస్‌ఆర్ నిధులతో మలయప్ప ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఆధునిక ఓపెన్ జిమ్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావుతో కలిసి ప్రారంభించారు. యువత, మహిళలు, వయోవృద్ధులు వ్యాయామం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేందుకు ఓపెన్ జిమ్ ఉపయోగపడుతుందని వారు తెలిపారు.</p>
<p style="text-align:justify;">అనంతరం యుఐడీఎఫ్ నిధులు రూ.60 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. కాలనీల్లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వస<img src="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0018.jpg" alt="IMG-20260916-WA0018" width="1600" height="1066"/>తులు కల్పిస్తామని తెలిపారు. కరీంనగర్ అభివృద్ధికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకువస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/60-lakhs-for-the-development-of-bhagatnagar/article-7145</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/60-lakhs-for-the-development-of-bhagatnagar/article-7145</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 21:59:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0017.jpg"                         length="367150"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>టెండర్ల నిబంధనల్లో పారదర్శకత ఏదీ?</title>
                                    <description><![CDATA[<p>*<strong>పైపుల కంపెనీలకే అవకాశం కల్పించేలా నిబంధనలు*</strong></p>
<p><strong>*అధికారులపై చర్యలు తీసుకోవాలి: హరిప్రసాద్*</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>కరీంనగర్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ నగరపాలక సంస్థలో టెండర్ల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆరోపించారు. డి.బి. సెక్షన్‌ నిబంధనలు ప్రతిసారీ వివాదాలకు తావిస్తున్నాయని, ప్రస్తుతం పిలిచిన వాటర్ పైప్‌లైన్ టెండర్‌లో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లకు కాకుండా పైపుల తయారీ సంస్థలకు అనుకూలంగా ఉండేలా నిబంధనలు రూపొందించారని ఆయన విమర్శించారు.</p>
<p style="text-align:justify;">గతంలో సుమారు రూ.45 లక్షల విలువైన ఇదే తరహా పైప్‌లైన్ పనిని తయారీదారు అనే నిబంధన లేకుండా టెండర్ నిర్వహించగా సుమారు 28 శాతం తక్కువకు టెండర్ దక్కిందని, దీంతో నగరపాలక సంస్థకు సుమారు రూ.12 లక్షల మేర ఆదా జరిగిందని హరిప్రసాద్ పేర్కొన్నారు. అదే పనికి సంబంధించిన ప్రస్తుత టెండర్‌లో నిబంధనలు ఎందుకు మార్చారో అధికారులు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. నిబంధనల మార్పు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/no-transparency-in-terms-of-tenders/article-7144"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0019.jpg" alt=""></a><br /><p>*<strong>పైపుల కంపెనీలకే అవకాశం కల్పించేలా నిబంధనలు*</strong></p>
<p><strong>*అధికారులపై చర్యలు తీసుకోవాలి: హరిప్రసాద్*</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>కరీంనగర్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ నగరపాలక సంస్థలో టెండర్ల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆరోపించారు. డి.బి. సెక్షన్‌ నిబంధనలు ప్రతిసారీ వివాదాలకు తావిస్తున్నాయని, ప్రస్తుతం పిలిచిన వాటర్ పైప్‌లైన్ టెండర్‌లో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లకు కాకుండా పైపుల తయారీ సంస్థలకు అనుకూలంగా ఉండేలా నిబంధనలు రూపొందించారని ఆయన విమర్శించారు.</p>
<p style="text-align:justify;">గతంలో సుమారు రూ.45 లక్షల విలువైన ఇదే తరహా పైప్‌లైన్ పనిని తయారీదారు అనే నిబంధన లేకుండా టెండర్ నిర్వహించగా సుమారు 28 శాతం తక్కువకు టెండర్ దక్కిందని, దీంతో నగరపాలక సంస్థకు సుమారు రూ.12 లక్షల మేర ఆదా జరిగిందని హరిప్రసాద్ పేర్కొన్నారు. అదే పనికి సంబంధించిన ప్రస్తుత టెండర్‌లో నిబంధనలు ఎందుకు మార్చారో అధికారులు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. నిబంధనల మార్పు వెనుక ఆర్థిక లావాదేవీలు జరిగాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.</p>
<p style="text-align:justify;">టెండర్లలో పోటీని పరిమితం చేసే నిబంధనలు విధించడం వల్ల ప్రజలకు, నగరపాలక సంస్థకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. నిబంధనల మార్పు మేయర్, కమిషనర్‌కు తెలిసే జరిగిందా? లేక ఇంజనీరింగ్ అధికారుల స్థాయిలోనే నిర్ణయం తీసుకున్నారా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. టెండర్ ప్రక్రియను నిలిపివేసి, ఎక్కువ మంది అర్హులైన కాంట్రాక్టర్లు పాల్గొనే విధంగా నిబంధనలు రూపొందించాలని కోరారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వకపోతే విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసి ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.</p>
<p style="text-align:justify;">విలేకరుల సమావేశంలో రంగరవేణి లక్ష్మణ్ ముదిరాజ్, కుతాడి శ్రీనివాస్, బసవేణి రాజేందర్, గర్షకుర్తి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/no-transparency-in-terms-of-tenders/article-7144</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/no-transparency-in-terms-of-tenders/article-7144</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 21:55:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0019.jpg"                         length="222003"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>చిల్పూర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకులు చిల్పూర్ తహసిల్దార్ విజయ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందరరావు, జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.<br />ఈ సందర్భంగా గంటె ఉపేందర్ యాదవ్ మాట్లాడుతూ దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం లభించగా, తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి విముక్తి పొందిందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. ప్రజల చారిత్రక ఆకాంక్షను గౌరవిస్తూ సెప్టెంబర్ 17న ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా వేడుకలు నిర్వహించాలని కోరారు.<br />ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పెండ్యాల దిలీప్ కుమార్, జిల్లా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/telangana-liberation-day-should-be-officially-celebrated/article-7143"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0020.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>చిల్పూర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకులు చిల్పూర్ తహసిల్దార్ విజయ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందరరావు, జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.<br />ఈ సందర్భంగా గంటె ఉపేందర్ యాదవ్ మాట్లాడుతూ దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం లభించగా, తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి విముక్తి పొందిందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. ప్రజల చారిత్రక ఆకాంక్షను గౌరవిస్తూ సెప్టెంబర్ 17న ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా వేడుకలు నిర్వహించాలని కోరారు.<br />ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పెండ్యాల దిలీప్ కుమార్, జిల్లా ప్రచార విభాగం కన్వీనర్ కాడగయా రమేష్, ఇతర వెనుకబడిన తరగతుల విభాగం జిల్లా కార్యవర్గ సభ్యుడు ముక్కెర రమేష్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి వెలిశాల శ్రీనివాస్, నాయకులు కన్నెబోయిన అశోక్ యాదవ్, కట్ల అనిల్ కుమార్, బోసు నాయక్, పిట్టల రమేష్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/telangana-liberation-day-should-be-officially-celebrated/article-7143</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/telangana-liberation-day-should-be-officially-celebrated/article-7143</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 21:53:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0020.jpg"                         length="108987"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>22-ఏ నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలి.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,సెప్టెంబర్‌16(తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేటు, పట్టా భూములు, ఇంటి స్థలాలను వెంటనే ఆ జాబితా నుంచి తొలగించి, వాటి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పి. సుధాకర్‌ నాయుడు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆయన నేతృత్వంలో పార్టీ నాయకులతో కలిసి వనపర్తి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సుధాకర్‌ నాయుడు మాట్లాడుతూ.. 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చిన అనేక ప్రైవేటు, పట్టా భూములు, ఇంటి స్థలాలకు సంబంధించిన యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తమ సొంత భూములను విక్రయించుకోవడానికి, అవసరమైనప్పుడు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి వీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.భూముల రికార్డులను అధికారులు సమగ్రంగా పరిశీలించి, నిషేధిత జాబితాలో ఉండాల్సిన అవసరం లేని ప్రైవేటు, పట్టా భూములను గుర్తించి 22-ఏ జాబితా నుంచి తొలగించాలని కోరారు. అర్హత కలిగిన భూముల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/22-a-patta-lands-should-be-removed-from-the-prohibited-list/article-7142"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0021.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,సెప్టెంబర్‌16(తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేటు, పట్టా భూములు, ఇంటి స్థలాలను వెంటనే ఆ జాబితా నుంచి తొలగించి, వాటి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పి. సుధాకర్‌ నాయుడు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆయన నేతృత్వంలో పార్టీ నాయకులతో కలిసి వనపర్తి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సుధాకర్‌ నాయుడు మాట్లాడుతూ.. 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చిన అనేక ప్రైవేటు, పట్టా భూములు, ఇంటి స్థలాలకు సంబంధించిన యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తమ సొంత భూములను విక్రయించుకోవడానికి, అవసరమైనప్పుడు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి వీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.భూముల రికార్డులను అధికారులు సమగ్రంగా పరిశీలించి, నిషేధిత జాబితాలో ఉండాల్సిన అవసరం లేని ప్రైవేటు, పట్టా భూములను గుర్తించి 22-ఏ జాబితా నుంచి తొలగించాలని కోరారు. అర్హత కలిగిన భూముల రిజిస్ట్రేషన్లకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను విజ్ఞప్తి చేశారు.భూమి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని సుధాకర్‌ నాయుడు కోరారు. ప్రజల ఆస్తి హక్కులకు సంబంధించిన సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు.అనంతరం సుధాకర్‌ నాయుడు, పార్టీ నాయకుల సమక్షంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ కన్వీనర్‌ బి. రాములు, శ్రీనివాసరెడ్డి, చిట్యాల బాలరాజు, కే. లక్ష్మయ్య, ఆవుల శ్రీను, సితార, యాదయ్య, రమేష్‌ సింగ్‌, రాఘవేందర్‌ గౌడ్‌, శివ, సత్యం, ఫారుక్‌, శివయ్యచారి, ఉపేందర్‌, అప్పాయిపల్లి బాలయ్య, డి. బాలరాజు, కే. గిరి, శంకర్‌, రాజు, దాసు తదితర గ్రామ, మండల స్థాయి టీడీపీ నాయకులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/22-a-patta-lands-should-be-removed-from-the-prohibited-list/article-7142</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/22-a-patta-lands-should-be-removed-from-the-prohibited-list/article-7142</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 21:50:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0021.jpg"                         length="284560"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వరి, వేరుశనగ పంటల్లో చీడపీడలపై క్షేత్ర పరిశీలన.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,సెప్టెంబర్‌16(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వనపర్తి, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పెద్దమందడి మండలం వీరాయిపల్లిలో వరి, వేరుశనగ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త ఎన్‌. నవత, మండల వ్యవసాయ అధికారి సైదులు యాదవ్‌ రైతుల పొలాలను సందర్శించి పంటల ఎదుగుదల, చీడపీడలు, వ్యాధులు, పోషక లోపాలను పరిశీలించారు.వరి పంటలో పొటాష్‌ లోపం, బ్యాక్టీరియా ఆకు ఎండుతెగులు, నల్లి, కాండం తొలిచే పురుగు ఉధృతిని గుర్తించారు. వేరుశనగలో రసాన్ని పీల్చే తామర పురుగుల ఉధృతి ఉన్నట్లు తెలిపారు. వీటి నివారణకు తగిన మందులు, పురుగు ఆకర్షణ ఉచ్చులు, పసుపు రంగు అంటుకునే ఉచ్చులను వినియోగించాలని రైతులకు సూచించారు.పంటలను నిరంతరం పరిశీలిస్తూ చీడపీడలు, వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించాలని సూచించారు. సకాలంలో విత్తడం, విత్తన శుద్ధి చేయడం, వ్యవసాయ శాఖ సూచించిన మందులను మాత్రమే వినియోగించడం ద్వారా పంటలను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/field-observation-on-pests-of-rice-groundnut-crops/article-7141"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0023.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,సెప్టెంబర్‌16(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వనపర్తి, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పెద్దమందడి మండలం వీరాయిపల్లిలో వరి, వేరుశనగ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త ఎన్‌. నవత, మండల వ్యవసాయ అధికారి సైదులు యాదవ్‌ రైతుల పొలాలను సందర్శించి పంటల ఎదుగుదల, చీడపీడలు, వ్యాధులు, పోషక లోపాలను పరిశీలించారు.వరి పంటలో పొటాష్‌ లోపం, బ్యాక్టీరియా ఆకు ఎండుతెగులు, నల్లి, కాండం తొలిచే పురుగు ఉధృతిని గుర్తించారు. వేరుశనగలో రసాన్ని పీల్చే తామర పురుగుల ఉధృతి ఉన్నట్లు తెలిపారు. వీటి నివారణకు తగిన మందులు, పురుగు ఆకర్షణ ఉచ్చులు, పసుపు రంగు అంటుకునే ఉచ్చులను వినియోగించాలని రైతులకు సూచించారు.పంటలను నిరంతరం పరిశీలిస్తూ చీడపీడలు, వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించాలని సూచించారు. సకాలంలో విత్తడం, విత్తన శుద్ధి చేయడం, వ్యవసాయ శాఖ సూచించిన మందులను మాత్రమే వినియోగించడం ద్వారా పంటలను కాపాడుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/field-observation-on-pests-of-rice-groundnut-crops/article-7141</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/field-observation-on-pests-of-rice-groundnut-crops/article-7141</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 21:46:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0023.jpg"                         length="411948"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతులకు కరెంట్‌ ఇవ్వడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,సెప్టెంబర్‌16(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">  రైతులకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా మాజీ రైతుబంధు అధ్యక్షుడు జగదీశ్వర్‌ రెడ్డి విమర్శించారు. రైతులకు కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేస్తూ ఆయన ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పెద్దమందడి మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జగదీశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. రైతు పక్షపాతి ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల విద్యుత్‌ సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యుత్‌ కోతల కారణంగా పంటలకు సకాలంలో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వ్యవసాయానికి అవసరమైన సమయంలో కరెంట్‌ అందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు 24 గంటల విద్యుత్‌ అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించిందని జగదీశ్వర్‌</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/congress-government-failed-to-provide-electricity-to-farmers/article-7140"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0022.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>పెద్దమందడి,సెప్టెంబర్‌16(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;"> రైతులకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా మాజీ రైతుబంధు అధ్యక్షుడు జగదీశ్వర్‌ రెడ్డి విమర్శించారు. రైతులకు కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేస్తూ ఆయన ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పెద్దమందడి మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జగదీశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. రైతు పక్షపాతి ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల విద్యుత్‌ సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యుత్‌ కోతల కారణంగా పంటలకు సకాలంలో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వ్యవసాయానికి అవసరమైన సమయంలో కరెంట్‌ అందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు 24 గంటల విద్యుత్‌ అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించిందని జగదీశ్వర్‌ రెడ్డి ఆరోపించారు. రైతులు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలను కాపాడుకోవాలంటే నిరంతర విద్యుత్‌ సరఫరా తప్పనిసరి అని అన్నారు. విద్యుత్‌ కోతలను వెంటనే నిలిపివేసి రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్‌ అందించాలని డిమాండ్‌ చేశారు.మండలంలోని వ్యవసాయ ఆధారిత గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాను మెరుగుపరచి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రైతుల పక్షాన బీఆర్‌ఎస్‌ మరింత బలంగా పోరాటం చేస్తుందని జగదీశ్వర్‌ రెడ్డి అన్నారు.అనంతరం బీఆర్‌ఎస్‌ నాయకులు మండల విద్యుత్‌ శాఖ ఏఈని కలిసి వినతిపత్రం అందజేశారు. రైతుల విద్యుత్‌ సమస్యలను తక్షణమే పరిష్కరించి నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/congress-government-failed-to-provide-electricity-to-farmers/article-7140</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/congress-government-failed-to-provide-electricity-to-farmers/article-7140</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 21:43:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0022.jpg"                         length="520402"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>24 గంటల్లో హత్య కేసు ఛేదన.</title>
                                    <description><![CDATA[<p>* <strong>చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్న జమ్మికుంట పోలీసులు</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">భూ వివాదం నేపథ్యంలో తనుగుల గ్రామంలో జరిగిన హత్య కేసును జమ్మికుంట పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. పట్టణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి, ఘటనకు సంబంధం ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.<br />పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. తనుగుల గ్రామానికి చెందిన బొజ్జపల్లి రాజబాబుకు తన తల్లి లచ్చమ్మకు చెందిన భూమి విషయంలో కుటుంబ సభ్యులతో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. భూమిని విక్రయించాలని రాజబాబు కోరగా కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి భూమిని మూడు వాటాలుగా పంచాలని నిర్ణయించినప్పటికీ, రాజబాబు మొత్తం భూమి తనకే చెందాలని పట్టుబట్టినట్లు విచారణలో వెల్లడైంది.<br />ఈ క్రమంలో సెప్టెంబర్ 10న మధ్యాహ్నం ఒంటి గంట</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/murder-case-solved-in-24-hours/article-7139"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0025.jpg" alt=""></a><br /><p>* <strong>చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్న జమ్మికుంట పోలీసులు</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">భూ వివాదం నేపథ్యంలో తనుగుల గ్రామంలో జరిగిన హత్య కేసును జమ్మికుంట పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. పట్టణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి, ఘటనకు సంబంధం ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.<br />పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. తనుగుల గ్రామానికి చెందిన బొజ్జపల్లి రాజబాబుకు తన తల్లి లచ్చమ్మకు చెందిన భూమి విషయంలో కుటుంబ సభ్యులతో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. భూమిని విక్రయించాలని రాజబాబు కోరగా కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి భూమిని మూడు వాటాలుగా పంచాలని నిర్ణయించినప్పటికీ, రాజబాబు మొత్తం భూమి తనకే చెందాలని పట్టుబట్టినట్లు విచారణలో వెల్లడైంది.<br />ఈ క్రమంలో సెప్టెంబర్ 10న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాజబాబు మద్యం సేవించి తనుగులలోని తన బావ జూపాక శంకర్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉన్న తన తల్లి లచ్చమ్మ, అక్క కవితతో గొడవకు దిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమయంలో రాజబాబు తన తల్లి వెంట్రుకలు పట్టుకుని లాగడంతో ఘర్షణ తీవ్రరూపం దాల్చినట్లు పేర్కొన్నారు.<br />అప్పటికే మద్యం సేవించి ఉన్న జూపాక శంకర్, చేతి వెంకటేష్, మారపెల్లి రాజయ్య, జూపాక సతీష్ తదితరులు రాజబాబును పట్టుకుని కొట్టి మంచంపై పడవేసినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం అతని చేతులు, కాళ్లను మంచానికి కట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత జూపాక శంకర్ చున్నీతో రాజబాబు మెడను బిగించడంతో అతడు మృతి చెందినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు.<br />మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు..<br />రాజబాబు మృతి చెందినట్లు నిర్ధారించుకున్న అనంతరం ఘటనను దాచిపెట్టేందుకు మృతదేహాన్ని దుప్పటిలో చుట్టినట్లు పోలీసులు తెలిపారు. అదే రాత్రి మృతదేహాన్ని సైకిల్‌పై తనుగుల గ్రామ శివారులోని పొలానికి తరలించి, అక్కడ పార, గడ్డపారలతో గుంత తవ్వి పూడ్చిపెట్టినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం మట్టితో పాటు తుమ్మ పొరకతో కప్పి ఎవరికి అనుమానం రాకుండా చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.<br />పోలీసుల స్వాధీనంలో వస్తువులు<br />కేసు దర్యాప్తులో భాగంగా మృతదేహాన్ని పూడ్చేందుకు ఉపయోగించిన పార, గడ్డపార, మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన సైకిల్, రాజబాబు మెడ బిగించేందుకు ఉపయోగించిన చున్నీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.<br />భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత గొడవల విషయంలో ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీసులను లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించి చట్టపరమైన మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలని జమ్మికుంట పోలీసులు సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/murder-case-solved-in-24-hours/article-7139</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/murder-case-solved-in-24-hours/article-7139</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 21:40:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0025.jpg"                         length="486199"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన చైర్మన్.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">మానవాళి మనుగడకు మొక్కలే ఆధారమని, పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పిలుపునిచ్చారు.<br />జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం అత్యంత అవసరమన్నారు.<br />‘అమ్మ జన్మనిస్తే.. చెట్టు పునర్జన్మనిస్తుంది’ అనే భావనను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు తమ నివాస ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. మొక్కలు పెంచడం ద్వారా స్వచ్ఛమైన గాలి లభించడంతో పాటు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/plantation-chairman-of-government-degree-college/article-7138"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0026.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>జమ్మికుంట, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">మానవాళి మనుగడకు మొక్కలే ఆధారమని, పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పిలుపునిచ్చారు.<br />జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం అత్యంత అవసరమన్నారు.<br />‘అమ్మ జన్మనిస్తే.. చెట్టు పునర్జన్మనిస్తుంది’ అనే భావనను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు తమ నివాస ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. మొక్కలు పెంచడం ద్వారా స్వచ్ఛమైన గాలి లభించడంతో పాటు తమ ఆరోగ్యాన్ని, పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినవారవుతారని తెలిపారు.<br />పర్యావరణ పరిరక్షణ అనేది ఒక్కరి బాధ్యత కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే కాలుష్యాన్ని నియంత్రించగలమని అన్నారు. విద్యార్థులు మొక్కలు నాటడాన్ని ఒక కార్యక్రమంగా కాకుండా నిరంతర బాధ్యతగా స్వీకరించాలని సూచించారు.<br />ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రమేష్, అధ్యాపకులు ఓదెలు కుమార్, గణేష్, రాజేందర్, రవీందర్‌తో పాటు ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/plantation-chairman-of-government-degree-college/article-7138</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/plantation-chairman-of-government-degree-college/article-7138</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 21:36:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0026.jpg"                         length="312361"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హుజూరాబాద్‌లో SWF జెండా ఆవిష్కరణ.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>హుజూరాబాద్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">స్టాఫ్ అండ్ వర్కర్ ఫెడరేషన్ (SWF) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం హుజూరాబాద్ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో సంఘం 47వ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీనియర్ నాయకులు వి. రాములు ముఖ్య అతిథిగా హాజరై SWF జెండాను ఆవిష్కరించారు.<br />కార్మికుల సంక్షేమమే లక్ష్యం<br />ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం SWF నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సంఘం తరఫున కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐక్యత ఎంతో అవసరమని అన్నారు.<br />ఐక్యంగా సమస్యలపై పోరాటం<br />కార్మికుల సమస్యల పరిష్కారంలో సంఘటితంగా పోరాడటం ముఖ్యమని నాయకులు తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై యాజమాన్యం, అధికారులు సానుకూలంగా స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై భవిష్యత్తులోనూ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/unveiling-of-swf-flag-in-huzurabad/article-7137"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0027.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>హుజూరాబాద్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">స్టాఫ్ అండ్ వర్కర్ ఫెడరేషన్ (SWF) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం హుజూరాబాద్ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో సంఘం 47వ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీనియర్ నాయకులు వి. రాములు ముఖ్య అతిథిగా హాజరై SWF జెండాను ఆవిష్కరించారు.<br />కార్మికుల సంక్షేమమే లక్ష్యం<br />ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం SWF నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సంఘం తరఫున కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐక్యత ఎంతో అవసరమని అన్నారు.<br />ఐక్యంగా సమస్యలపై పోరాటం<br />కార్మికుల సమస్యల పరిష్కారంలో సంఘటితంగా పోరాడటం ముఖ్యమని నాయకులు తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై యాజమాన్యం, అధికారులు సానుకూలంగా స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై భవిష్యత్తులోనూ SWF ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.<br />47 ఏళ్ల ప్రస్థానం<br />SWF 47వ జెండా ఆవిష్కరణ సందర్భంగా సంఘం 47 ఏళ్ల ప్రస్థానాన్ని నాయకులు గుర్తుచేశారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం సంఘం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తోందని తెలిపారు. కార్మికుల సమస్యలను సమిష్టిగా పరిష్కరించుకునేలా సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.పాల్గొన్న నాయకులుకార్యక్రమంలో డిపో కార్యదర్శి జి. రమేష్, అసిస్టెంట్ సెక్రటరీ బి. రాజబాబు, కార్యవర్గ సభ్యులు జి. సంపత్, బి. వేణు, సీనియర్ నాయకులు సిహెచ్. సారయ్య, ఏ.ఆర్. రావు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ సంఘం ఆశయాల సాధనకు కృషి చేస్తామని నాయకులు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/unveiling-of-swf-flag-in-huzurabad/article-7137</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/unveiling-of-swf-flag-in-huzurabad/article-7137</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 21:34:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0027.jpg"                         length="177662"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బొమ్మకల్ పాఠశాలలో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ప్రారంభం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>సైదాపూర్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలోని ZPHS పాఠశాలలో బుధవారం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.<br />విద్యార్థులకు ఎంతో ప్రయోజనం<br />ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వేముల శ్రీకాంత్, ఉపసర్పంచ్ కొంకట పవన్, గుండెల్లి రాజవ్వ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ . మారుతి మాట్లాడుతూ విద్యార్థులకు ఉదయం పూట పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు.<br />పాఠశాల హాజరు పెంపునకు దోహదం<br />బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పోషకాహారం అందడంతో పాటు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఇటువంటి కార్యక్రమాలను సమర్థవంతంగా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.<br />కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/start-of-breakfast-scheme-at-bommakal-school/article-7136"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0028.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>సైదాపూర్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు ):</strong></span></p>
<p style="text-align:justify;">సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలోని ZPHS పాఠశాలలో బుధవారం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.<br />విద్యార్థులకు ఎంతో ప్రయోజనం<br />ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వేముల శ్రీకాంత్, ఉపసర్పంచ్ కొంకట పవన్, గుండెల్లి రాజవ్వ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ . మారుతి మాట్లాడుతూ విద్యార్థులకు ఉదయం పూట పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు.<br />పాఠశాల హాజరు పెంపునకు దోహదం<br />బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పోషకాహారం అందడంతో పాటు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఇటువంటి కార్యక్రమాలను సమర్థవంతంగా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.<br />కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/start-of-breakfast-scheme-at-bommakal-school/article-7136</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/start-of-breakfast-scheme-at-bommakal-school/article-7136</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 21:31:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0028.jpg"                         length="171106"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>టీజేఏ ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎండి రషీద్.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో , సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) ఖమ్మం ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీజేఏ  రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా అధ్యక్షులు జి. నాగస్వామి ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో అధ్యక్షుడిగా ఎండి రషీద్, ప్రధాన కార్యదర్శిగా ఎం. చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.<br />సందర్భంగా నూతన ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రషీద్ మాట్లాడుతూ  తనపై నమ్మకం ఉంచి , తనకి పదవీ బాధ్యతలు అందజేసిన సంఘం జిల్లా అధ్యక్షుడు నాగస్వామి లకు కృతజ్ఞతలు ప్రకటించారు. సంఘం బలోపేతం తో పాటు  జర్నలిస్టుల సమస్యల సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీనిచ్చారు. టీజేఏ జిల్లా అధ్యక్షుడు నాగస్వామి ప్రత్యేకంగా తనను ఖమ్మం ప్రెస్ క్లబ్  అధ్యక్షుడిగా నియమించడంలో  తనపై గల విశ్వాసాన్ని ఏ పరిస్థితుల్లో తాను వమ్ము</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/md-rashid-as-president-of-tja-khammam-press-club/article-7135"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0032.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో , సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) ఖమ్మం ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీజేఏ  రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా అధ్యక్షులు జి. నాగస్వామి ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో అధ్యక్షుడిగా ఎండి రషీద్, ప్రధాన కార్యదర్శిగా ఎం. చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.<br />సందర్భంగా నూతన ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రషీద్ మాట్లాడుతూ  తనపై నమ్మకం ఉంచి , తనకి పదవీ బాధ్యతలు అందజేసిన సంఘం జిల్లా అధ్యక్షుడు నాగస్వామి లకు కృతజ్ఞతలు ప్రకటించారు. సంఘం బలోపేతం తో పాటు  జర్నలిస్టుల సమస్యల సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీనిచ్చారు. టీజేఏ జిల్లా అధ్యక్షుడు నాగస్వామి ప్రత్యేకంగా తనను ఖమ్మం ప్రెస్ క్లబ్  అధ్యక్షుడిగా నియమించడంలో  తనపై గల విశ్వాసాన్ని ఏ పరిస్థితుల్లో తాను వమ్ము చేయనని  రషీద్ ప్రకటించారు. జర్నలిస్టులు ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో  తమ వృత్తి బాధ్యతలను నిర్వహిస్తున్నారని వారి సేవలను ఖమ్మం ప్రెస్ క్లబ్ అభివృద్ధికి  ఉపయోగించుకునే విషయంలో వారి సహకారాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో అనుభవాన్ని జీవిత సారాన్ని గ్రహించిన సీనియర్ జర్నలిస్టుల సలహాలు,  సూచనలు సహకారంను  ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సమిష్టి నిర్ణయాలతో ఖమ్మం ప్రెస్ క్లబ్ అభివృద్ధికి , ఖమ్మం జర్నలిస్టుల అభ్యున్నతికి  పాటుపడతానని  చెప్పారు. అదేవిధంగా తోటి టీజేఏ సభ్యులు, ఇతర <br />జర్నలిస్టులు  కూడా ఖమ్మం ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తనతోపాటు పాటుపడే విషయంలో తోడుగా నిలవాలని  విజ్ఞప్తి చేశారు.తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ ఖమ్మం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా ఎం. చిన్ని బాధ్యతలు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం,యూనియన్ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు.<br />​జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానని, సభ్యులందరినీ సమన్వయం చేసుకుంటూ అసోసియేషన్ పురోగతికి కృషి చేస్తానని తెలిపారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణలో యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు.<br />​ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు, ఖమ్మం ప్రెస్ క్లబ్ సభ్యులు మరియు పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఎండి రషీద్‌ను టీజేఏ జిల్లా నాయకులు శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు ఆకాంక్షించారు.<br />ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా గౌరవ అధ్యక్షులు కే. మణికుమార్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే ఖాసిం, జిల్లా ప్రధాన కార్యదర్శి మత్తి రామకృష్ణ, కోశాధికారి బొడపట్ల సతీష్, జిల్లా నాయకులు వాసం రాజేంద్రప్రసాద్, నల్లమోతు శ్రీనివాసరావు, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.<br />నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు ఎండి రషీద్, ప్రధాన కార్యదర్శి ఎం. చిన్ని మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/md-rashid-as-president-of-tja-khammam-press-club/article-7135</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/md-rashid-as-president-of-tja-khammam-press-club/article-7135</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 21:28:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0032.jpg"                         length="67552"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పొంగులేటి పై బి ఆర్ఎస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు తగదు.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, రాష్ట్ర అభివృద్ధి ద్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక సంచలనాత్మక నిర్ణయాలతో పాలన చేస్తుంటే, ఓర్వలేని <br />బిఆర్ఎస్ నాయకులు తమ ఉనికిని ఎక్కడ కోల్పోతామో అన్న భయం తో ప్రభుత్వ కీలక నేతలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, దానిలో భాగంగా రెవిన్యూ వ్యవస్థలో ప్రక్షాళన చేస్తూ ప్రజలకు అతి చేరువవుతున్న  ప్రియతమ రాష్ట్ర రెవిన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ వ్యాఖ్యలను పొంగులేటి ముఖ్య అనుచరులు, డిసిసిబి డైరెక్టర్ మాజీ జడ్పిటిసి మేకల మల్లిబాబు యాదవ్ తీవ్రంగా ఖండించారు. బుధవారం నాడు జరిగిన పార్టీ కార్యకర్తలు, పొంగులేటి అభిమానుల సమావేశంలో మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ సెంటిమెంట్ ద్వారా అధికారంలోకి వచ్చిన గత టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని ధ్వంసం చేయడం జరిగిందని  58,59 జీవోలను కొత్తగా ప్రవేశపెట్టి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/brs-party-inappropriate-comments-on-ponguleti/article-7134"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0034.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, రాష్ట్ర అభివృద్ధి ద్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక సంచలనాత్మక నిర్ణయాలతో పాలన చేస్తుంటే, ఓర్వలేని <br />బిఆర్ఎస్ నాయకులు తమ ఉనికిని ఎక్కడ కోల్పోతామో అన్న భయం తో ప్రభుత్వ కీలక నేతలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, దానిలో భాగంగా రెవిన్యూ వ్యవస్థలో ప్రక్షాళన చేస్తూ ప్రజలకు అతి చేరువవుతున్న  ప్రియతమ రాష్ట్ర రెవిన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ వ్యాఖ్యలను పొంగులేటి ముఖ్య అనుచరులు, డిసిసిబి డైరెక్టర్ మాజీ జడ్పిటిసి మేకల మల్లిబాబు యాదవ్ తీవ్రంగా ఖండించారు. బుధవారం నాడు జరిగిన పార్టీ కార్యకర్తలు, పొంగులేటి అభిమానుల సమావేశంలో మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ సెంటిమెంట్ ద్వారా అధికారంలోకి వచ్చిన గత టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని ధ్వంసం చేయడం జరిగిందని  58,59 జీవోలను కొత్తగా ప్రవేశపెట్టి ఎక్కడ ఖాళీ భూములు ఉంటే ఈ జీవో ను ఉపయోగించి టిఆర్ఎస్ నాయకులు  భూ కబ్జాలు చేశారని, ₹1,25,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయంగామారిందని,టిఆర్ఎస్ పార్టీ వారికి ఏటీఎం గా మారిపోయిందని, ధరణి పేరుతో గ్రామంలో రెవిన్యూ వ్యవస్థను నిర్వీర్యపరచడం జరిగిందని, ధరణి పేరుతో పట్టాలు ఇవ్వకుండా అతి కఠినమైన నిర్ణయాలతో, భూ రిజిస్ట్రేషన్లు జరగలేదని, ఎంతో లోప భూయిష్టంగా   ఉన్న ధరణి స్థానంలో అతి సులభంగా సామాన్యులు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి వీలుగా భూభారతి ని ప్రవేశపెట్టడం జరిగిందని, ప్రజలందరికీ పారదర్శకమైన పరిపాలన అందడంతో జీర్ణించుకోలేక, కనీసం అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర పరిస్థితులను సభా దృష్టికి తీసుకురాలేని ప్రతిపక్ష నాయకుడు ఉండడం దురదృష్టమని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనివ్వనని ఛాలెంజ్ చేసి, మాట ఇచ్చిన విధంగా  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, లేనియెడల వారికి తగురీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుందని, మీరు ఎంత జిమ్మిక్కులు చేసినా మళ్లీ వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బండిపాడు గ్రామపంచాయతీ బాధ్యులు గుగులోతు రవి, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాద్, బాదావత్ నాగరాజు,వడ్డెర సంఘం మండల అధ్యక్షులు, దేరంగుల తిరపయ్య, బండి ఉపేందర్, తురక బిక్షం మొగిలి శ్రీను, చల్ల మల్లయ్య పగిడిపల్లి రాములు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/brs-party-inappropriate-comments-on-ponguleti/article-7134</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/brs-party-inappropriate-comments-on-ponguleti/article-7134</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 21:24:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0034.jpg"                         length="195519"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆకస్మిక తనిఖీతో అధికారుల్లో అలర్ట్.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ రవి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీంతో కార్యాలయ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు.<br />ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించిన అదనపు కలెక్టర్.. అధికారులు నిర్వహిస్తున్న ఫైళ్లు, రికార్డులు, దస్త్రాలను తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల వివరాలతో పాటు కార్యాలయ నిర్వహణ, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.<br />రికార్డులు, దస్త్రాలను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించినట్లు సమాచారం.<br />ఈ తనిఖీలో తహసీల్దార్ ప్రసాద్ రావు, డిప్యూటీ తహసీల్దార్ రమేష్‌తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/alert-among-officials-with-surprise-inspection/article-7133"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0040.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ రవి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీంతో కార్యాలయ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు.<br />ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించిన అదనపు కలెక్టర్.. అధికారులు నిర్వహిస్తున్న ఫైళ్లు, రికార్డులు, దస్త్రాలను తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల వివరాలతో పాటు కార్యాలయ నిర్వహణ, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.<br />రికార్డులు, దస్త్రాలను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించినట్లు సమాచారం.<br />ఈ తనిఖీలో తహసీల్దార్ ప్రసాద్ రావు, డిప్యూటీ తహసీల్దార్ రమేష్‌తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/alert-among-officials-with-surprise-inspection/article-7133</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/alert-among-officials-with-surprise-inspection/article-7133</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 21:22:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0040.jpg"                         length="79078"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>22-ఎ నిషేధిత జాబితాలో ప్రైవేట్ పట్టా భూములు, ఇంటి స్థలాలను తొలగించాలి: డా రామనాథం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయం పిలుపు మేరకు ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాథం  ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ కి వినతిపత్రం సమర్పించడం జరిగింది. అనంతరం రామనాథం మాట్లాడుతూ 22-ఎ నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేట్ పట్టా భూములు, ఇంటి స్థలాలను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించి, వాటి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని 22-ఏ నిషేధిత జాబితాలో పట్టా భూములు, ఇంటి స్థలాలు ఉండటం వల్ల వాటి రిజిస్ట్రేషన్లు జరగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామాలలో ఈ సమస్య అధికంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ భూములను కాపాడే ఉద్దేశంతో 22-ఎ నిషేధిత జాబితాలో ప్రభుత్వ భూములను సబబే కానీ అధికారుల తప్పిదాల కారణంగా ప్రైవేట్, పట్టా భూములు, ఇంటి స్థలాలు కూడా నిషేధిత జాబితాలో చేరడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారని అన్నారు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/22-a-private-patta-lands-house-sites-should-be-removed-from/article-7132"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0035.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయం పిలుపు మేరకు ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాథం  ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ కి వినతిపత్రం సమర్పించడం జరిగింది. అనంతరం రామనాథం మాట్లాడుతూ 22-ఎ నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేట్ పట్టా భూములు, ఇంటి స్థలాలను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించి, వాటి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని 22-ఏ నిషేధిత జాబితాలో పట్టా భూములు, ఇంటి స్థలాలు ఉండటం వల్ల వాటి రిజిస్ట్రేషన్లు జరగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామాలలో ఈ సమస్య అధికంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ భూములను కాపాడే ఉద్దేశంతో 22-ఎ నిషేధిత జాబితాలో ప్రభుత్వ భూములను సబబే కానీ అధికారుల తప్పిదాల కారణంగా ప్రైవేట్, పట్టా భూములు, ఇంటి స్థలాలు కూడా నిషేధిత జాబితాలో చేరడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారని అన్నారు, తర తరాలుగా తమ భూములను అనుభవిస్తూ, పట్టాదారు పాస్‌బుక్ ఇతర హక్కు పత్రాలు కలిగి ఉన్నప్పటికీ 22-ఏ జాబితాలో ఉండటం వల్ల భూముల రిజిస్ట్రేషన్లు ఆగాయని తెలిపారు, కావున సంబంధిత రెవెన్యూ రికార్డులను పరిశీలించి, ప్రభుత్వ భూములు కాని ప్రైవేట్, పట్టా భూములు, ఇంటి స్థలాలను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రజలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ని కోరామని అన్నారు, <br />ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కొండబాల కరుణాకర్, వనమా వాసు, మల్లాది హనుమంతరావు, అరెం వరలక్ష్మి, అరెం రామయ్య, తాత సుధాకర్, నాగార్జున శ్రీను, వాసిరెడ్డి భాస్కరరావు, మందపల్లి కోటి, మంద వెంకటనారాయణ, నూక హనుమంతరావు, మారేడు పుల్లారావు, పాలడుగు కృష్ణప్రసాద్, మేకల సత్యవతి, మందపల్లి రజిని, నల్లమాస మల్లయ్య, నల్లమల శ్రీను, రాయల కోటేశ్వరరావు, అశ్వినీ కుమార్, నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/22-a-private-patta-lands-house-sites-should-be-removed-from/article-7132</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/22-a-private-patta-lands-house-sites-should-be-removed-from/article-7132</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 21:18:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0035.jpg"                         length="81680"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రజక సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>చిల్పూర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన రజక సంఘం సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులుగా బోనగిరి కనకయ్య, వెలిశాల వెంకన్న, ఉపాధ్యక్షుడిగా బోనగిరి కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా బోనగిరి రంజిత్, కోశాధికారులుగా వెలిశాల శేఖర్, గాజ రవి ఎన్నికయ్యారు.గౌరవ సలహాదారులుగా ఎలిశాల రాజమౌళి, బోనగిరి స్వామి, గౌరవ సభ్యులుగా ఎలిశాల యాదగిరి, బోనగిరి రాములు, వెలిశాల రమేష్, గట్టయ్య, బోనగిరి నగిరి, సమ్మయ్య తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.<br />ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు సంఘ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. సంఘ అభివృద్ధికి, రజకుల సంక్షేమానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/rajaka-sangams-new-executive-committee-is-unanimously-elected/article-7131"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0036.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>చిల్పూర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన రజక సంఘం సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులుగా బోనగిరి కనకయ్య, వెలిశాల వెంకన్న, ఉపాధ్యక్షుడిగా బోనగిరి కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా బోనగిరి రంజిత్, కోశాధికారులుగా వెలిశాల శేఖర్, గాజ రవి ఎన్నికయ్యారు.గౌరవ సలహాదారులుగా ఎలిశాల రాజమౌళి, బోనగిరి స్వామి, గౌరవ సభ్యులుగా ఎలిశాల యాదగిరి, బోనగిరి రాములు, వెలిశాల రమేష్, గట్టయ్య, బోనగిరి నగిరి, సమ్మయ్య తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.<br />ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు సంఘ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. సంఘ అభివృద్ధికి, రజకుల సంక్షేమానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/rajaka-sangams-new-executive-committee-is-unanimously-elected/article-7131</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/rajaka-sangams-new-executive-committee-is-unanimously-elected/article-7131</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 21:16:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0036.jpg"                         length="420901"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి విముక్తి కోసం సాగిన మహా పోరాటం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగం సాగించిన పోరాటం చరిత్రలో మహత్తరమైనదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఊట్కూరి రాములు అన్నారు. హైదరాబాద్‌లో సెప్టెంబర్‌ 17న నిర్వహించనున్న తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.<br />ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాములు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500 మంది బలిదానాలు చేశారని, పేదలకు సుమారు 10 లక్షల ఎకరాల భూమిని పంచారని తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం సీపీఐ నిరంతరం పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తోందన్నారు.<br />“బాంచన్ దొరా.. నీ కాళ్లు మొక్కుతా” అనే బానిసత్వ సంస్కృతి నుంచి “దొర ఏందిరో.. వాణ్ణి పీకుడు ఏందిరో” అనే ఆత్మగౌరవ భావనను ప్రజల్లో నింపిన మహత్తర పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/the-great-struggle-for-the-liberation-of-the-earth/article-7130"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0039.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>ఎల్కతుర్తి, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగం సాగించిన పోరాటం చరిత్రలో మహత్తరమైనదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఊట్కూరి రాములు అన్నారు. హైదరాబాద్‌లో సెప్టెంబర్‌ 17న నిర్వహించనున్న తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.<br />ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాములు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500 మంది బలిదానాలు చేశారని, పేదలకు సుమారు 10 లక్షల ఎకరాల భూమిని పంచారని తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం సీపీఐ నిరంతరం పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తోందన్నారు.<br />“బాంచన్ దొరా.. నీ కాళ్లు మొక్కుతా” అనే బానిసత్వ సంస్కృతి నుంచి “దొర ఏందిరో.. వాణ్ణి పీకుడు ఏందిరో” అనే ఆత్మగౌరవ భావనను ప్రజల్లో నింపిన మహత్తర పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అని రాములు అన్నారు.<br />తెలంగాణ ప్రాంతంలో సాగిన సామాజిక, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిందని తెలిపారు. సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరారు.<br />ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కర్రే లక్ష్మణ్, నిమ్మల మనోహర్, డీహెచ్‌పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి విజయ్, సీపీఐ ఎల్కతుర్తి మండల సహాయ కార్యదర్శి ఆరెపల్లి చంద్రమౌళి, ఇంజాల పోచయ్య, జూపాక రవీందర్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/the-great-struggle-for-the-liberation-of-the-earth/article-7130</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/the-great-struggle-for-the-liberation-of-the-earth/article-7130</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 21:15:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0039.jpg"                         length="172277"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మల్కాపూర్‌లో విద్యార్థులకు భూసార పరీక్షలపై అవగాహన.</title>
                                    <description><![CDATA[<p><strong>నేల తల్లి ఆరోగ్యం తెలుసుకుందాం </strong></p>
<p><strong>– స్థిర వ్యవసాయానికి బాట వేద్దాం</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>చిల్పూర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p>మండలంలోని మల్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పాఠశాల భూసార ఆరోగ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల్లో నేల ఆరోగ్యం, భూసార పరీక్షల ప్రాధాన్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టారు.<br />కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఘన్‌పూర్ స్టేషన్ సహాయ వ్యవసాయ సంచాలకురాలు అపర్ణ మాట్లాడుతూ రైతులు విచక్షణారహితంగా ఎరువులు వినియోగించడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. భూసార పరీక్ష చేయించడం ద్వారా పొలంలో ఏ పోషకాలు లోపించాయో తెలుసుకోవచ్చని, వాటి ఆధారంగా ఎరువులు వినియోగిస్తే సాగు ఖర్చు తగ్గడంతో పాటు పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు. “ముందు భూసార పరీక్ష – తర్వాతే ఎరువుల వాడకం” అనే నినాదాన్ని ప్రతి రైతు పాటించాలని సూచించారు.</p>
<p>రాజేంద్రనగర్ ప్రాంతీయ భూసార పరీక్ష ప్రయోగశాల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/awareness-of-soil-testing-for-students-in-malkapur/article-7129"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0037.jpg" alt=""></a><br /><p><strong>నేల తల్లి ఆరోగ్యం తెలుసుకుందాం </strong></p>
<p><strong>– స్థిర వ్యవసాయానికి బాట వేద్దాం</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>చిల్పూర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p>మండలంలోని మల్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పాఠశాల భూసార ఆరోగ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల్లో నేల ఆరోగ్యం, భూసార పరీక్షల ప్రాధాన్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టారు.<br />కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఘన్‌పూర్ స్టేషన్ సహాయ వ్యవసాయ సంచాలకురాలు అపర్ణ మాట్లాడుతూ రైతులు విచక్షణారహితంగా ఎరువులు వినియోగించడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. భూసార పరీక్ష చేయించడం ద్వారా పొలంలో ఏ పోషకాలు లోపించాయో తెలుసుకోవచ్చని, వాటి ఆధారంగా ఎరువులు వినియోగిస్తే సాగు ఖర్చు తగ్గడంతో పాటు పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు. “ముందు భూసార పరీక్ష – తర్వాతే ఎరువుల వాడకం” అనే నినాదాన్ని ప్రతి రైతు పాటించాలని సూచించారు.</p>
<p>రాజేంద్రనగర్ ప్రాంతీయ భూసార పరీక్ష ప్రయోగశాల నుంచి వచ్చిన వ్యవసాయ అధికారులు వికాస్ పాటిల్, అనురాధ విద్యార్థులకు మట్టి నమూనాల సేకరణ విధానాన్ని ప్రత్యక్షంగా వివరించారు. పొలంలో జిగ్‌జాగ్ పద్ధతిలో మట్టి నమూనాలను ఎలా సేకరించాలి, భూమిలోని పీహెచ్, విద్యుత్ వాహకత, సేంద్రియ కార్బన్ స్థాయిలను ఎలా గుర్తిస్తారో పరికరాల సహాయంతో విద్యార్థులకు అవగాహన కల్పించారు.మండల వ్యవసాయ అధికారి కె. నర్సింగా రావు మాట్లాడుతూ విద్యార్థులు రైతు కుటుంబాలకు భూసార పరీక్షలపై అవగాహన కల్పించే రాయబారులుగా మారాలని అన్నారు. కార్యక్రమంలో నేర్చుకున్న విషయాలను తల్లిదండ్రులకు వివరించి, ప్రతి పొలానికి భూసార పరీక్ష చేయించేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా “భూసార పరీక్షలు చేయించుకుందాం – సమతుల్య ఎరువులు వాడుదాం – నేల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం” అని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్. శ్రీనివాస్, సమన్వయకర్త ఎస్. కరుణాకర్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి ప్రవళిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/awareness-of-soil-testing-for-students-in-malkapur/article-7129</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/awareness-of-soil-testing-for-students-in-malkapur/article-7129</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 21:11:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0037.jpg"                         length="682601"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎస్ ఆర్ బి జిఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">ఓజోన్ పొరను పరిరక్షించుకోవాలిభావి తరాలకు సమతుల వాతావారణ పరిస్థితులను కానుకగా ఇవ్వాలనుకుంటే ఓజోన్ పొరను పరిరక్షించుకోవాలని ఎస్ఆర్ బిజి ఎన్ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డా.మొహ్మద్ జాకిరుల్లా అన్నారు బుధవారం నాడు అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణా దినోత్సవాన్ని పురస్కరించుకుని కెమిస్ట్రీ విభాగం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు సందేశాన్ని అందించారు ఓజోన్ పొర నుండి మనకు హానికరమైన యూవీ కిరణాలు భూమి పై చేరకుండా గొడుగు లా పరిరక్షిస్తూ ఉందని తెలిపారు. కార్యక్రమంలో కెమిస్ట్రీ విభాగాధిపతి డా.జి.వీరన్న, వైస్ ప్రిన్సిపాల్  ఏఎల్ఎన్ శాస్త్రి. ఐ.క్యూఏసి కోఆర్డినేటర్ డా.ఎం.సునంద అధ్యాపకులు డా.చందా సుధాకర్,పి.రామచంద్రరావు,డా.మౌలానా కరీం డా.సలీంపాషా,డా.యు.ఉదయలక్ష్మి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/srb-gnr-govt-degree-college-self-employed/article-7128"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0033.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">ఓజోన్ పొరను పరిరక్షించుకోవాలిభావి తరాలకు సమతుల వాతావారణ పరిస్థితులను కానుకగా ఇవ్వాలనుకుంటే ఓజోన్ పొరను పరిరక్షించుకోవాలని ఎస్ఆర్ బిజి ఎన్ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డా.మొహ్మద్ జాకిరుల్లా అన్నారు బుధవారం నాడు అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణా దినోత్సవాన్ని పురస్కరించుకుని కెమిస్ట్రీ విభాగం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు సందేశాన్ని అందించారు ఓజోన్ పొర నుండి మనకు హానికరమైన యూవీ కిరణాలు భూమి పై చేరకుండా గొడుగు లా పరిరక్షిస్తూ ఉందని తెలిపారు. కార్యక్రమంలో కెమిస్ట్రీ విభాగాధిపతి డా.జి.వీరన్న, వైస్ ప్రిన్సిపాల్  ఏఎల్ఎన్ శాస్త్రి. ఐ.క్యూఏసి కోఆర్డినేటర్ డా.ఎం.సునంద అధ్యాపకులు డా.చందా సుధాకర్,పి.రామచంద్రరావు,డా.మౌలానా కరీం డా.సలీంపాషా,డా.యు.ఉదయలక్ష్మి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/srb-gnr-govt-degree-college-self-employed/article-7128</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/srb-gnr-govt-degree-college-self-employed/article-7128</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 20:41:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0033.jpg"                         length="170648"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,సెప్టెంబర్16(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల ముందు ఏర్పాటు చేసిన ప్రథమ పూజ్యుడు  విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి దివ్య ఆశీస్సులతో ప్రజల సర్వ విఘ్నాలు తొలగి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. వనపర్తి జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో, ప్రశాంత వాతావరణంలో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.వినాయక చవితి వేడుకలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఐక్యతతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.అనంతరం శంకర్ గౌడ్‌తో పాటు బైరోజు చంద్రశేఖర్‌ను కౌన్సిలర్ చీర్ల చందర్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కలిసి సన్మానించారు.ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, బైరోజు చంద్రశేఖర్, డాక్టర్ శామ్ సుందర్, నందిమల్ల రమేష్, శ్రీనివాస్, యుగంధర్, సదానందం గౌడ్, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/all-the-people-should-be-happy-with-the-blessings-of/article-7127"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0029.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>వనపర్తి,సెప్టెంబర్16(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల ముందు ఏర్పాటు చేసిన ప్రథమ పూజ్యుడు  విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి దివ్య ఆశీస్సులతో ప్రజల సర్వ విఘ్నాలు తొలగి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. వనపర్తి జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో, ప్రశాంత వాతావరణంలో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.వినాయక చవితి వేడుకలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఐక్యతతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.అనంతరం శంకర్ గౌడ్‌తో పాటు బైరోజు చంద్రశేఖర్‌ను కౌన్సిలర్ చీర్ల చందర్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కలిసి సన్మానించారు.ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, బైరోజు చంద్రశేఖర్, డాక్టర్ శామ్ సుందర్, నందిమల్ల రమేష్, శ్రీనివాస్, యుగంధర్, సదానందం గౌడ్, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/all-the-people-should-be-happy-with-the-blessings-of/article-7127</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/all-the-people-should-be-happy-with-the-blessings-of/article-7127</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 20:39:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0029.jpg"                         length="178308"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మంచి చదువులు చదువుకోండి.. మీకు అండగా నేను ఉంటా.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>కొత్తకోట,సెప్టెంబర్16(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">విద్యార్థులు కష్టపడి మంచి చదువులు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే, మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.బుధవారం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తన తల్లి పద్మమ్మ, సోదరుడు డాక్టర్ వెంకట్ రంగారెడ్డి జ్ఞాపకార్థం రిటైర్డ్ ఉపాధ్యాయులు పలుస శంకర్ గౌడ్‌తో కలిసి బూట్లు, పెన్నులు, పెన్సిల్స్, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతియేటా విద్యార్థులకు బూట్లు అందజేస్తామని తెలిపారు. పాఠశాలలో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకురావడంతో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనం అందించి, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. కానాయపల్లి వాకింగ్ గ్రూప్ సభ్యులకు యూనిఫామ్స్ అందజేశారు.ఈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/study-well-and-i-will-be-there-for-you/article-7126"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0030.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>కొత్తకోట,సెప్టెంబర్16(తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">విద్యార్థులు కష్టపడి మంచి చదువులు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే, మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.బుధవారం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తన తల్లి పద్మమ్మ, సోదరుడు డాక్టర్ వెంకట్ రంగారెడ్డి జ్ఞాపకార్థం రిటైర్డ్ ఉపాధ్యాయులు పలుస శంకర్ గౌడ్‌తో కలిసి బూట్లు, పెన్నులు, పెన్సిల్స్, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతియేటా విద్యార్థులకు బూట్లు అందజేస్తామని తెలిపారు. పాఠశాలలో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకురావడంతో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనం అందించి, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. కానాయపల్లి వాకింగ్ గ్రూప్ సభ్యులకు యూనిఫామ్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాదయ్య సాగర్, సర్పంచ్ బొంతం శిరీష సాయి, ఉప సర్పంచ్ అంజి నాయక్, మాజీ వైస్ ఎంపీపీ వడ్డే శ్రీనివాసులు, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు, ఉద్యమకారులు, వాకింగ్ గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/study-well-and-i-will-be-there-for-you/article-7126</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/study-well-and-i-will-be-there-for-you/article-7126</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 20:36:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0030.jpg"                         length="154788"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం... </title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>  ఖమ్మం బ్యూరో , సెప్టెంబరు- 16(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">ప్రభుత్వం చేపడుతున్న రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు.</p>
<p style="text-align:justify;">బుధవారం ముదిగొండ మండలం ఖానాపురం గ్రామంలో నిర్వహిస్తున్న భూ రీ సర్వే ప్రక్రియ ను అదనపు కలెక్టర్ పరిశీలించారు.  రీ సర్వే మొత్తం ప్రక్రియ పూర్తిగా క్షేత్ర స్థాయిలో భూ హక్కుదారిని తో పాటు, సరిహద్దు రైతుల సమక్షంలో జరగాలని,  రైతుల హక్కులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  రైతులు అపోహలకు గురికాకుండా అధికారులు అందించే సమాచారాన్ని నమ్మకంతో భూ రీ-సర్వే కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని కోరారు.</p>
<p style="text-align:justify;">  సర్వే అనంతరం గ్రామాల్లో భూ వివరాలను ప్రకటించి, వివరాలను గ్రామ పంచాయతీ, తహసీల్దారు కార్యాలయాలలో నోటీస్ బోర్డులో ఉంచుతామని, ఏలాంటి అభ్యంతరాలకు గడువు ఇస్తామని, అభ్యంతరాలు</p>
<p style="text-align:justify;">ఈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/permanent-solution-to-land-problems-with-re-survey/article-7125"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0031.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong> ఖమ్మం బ్యూరో , సెప్టెంబరు- 16(తెలంగాణ ముచ్చట్లు )</strong></span></p>
<p style="text-align:justify;">ప్రభుత్వం చేపడుతున్న రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు.</p>
<p style="text-align:justify;">బుధవారం ముదిగొండ మండలం ఖానాపురం గ్రామంలో నిర్వహిస్తున్న భూ రీ సర్వే ప్రక్రియ ను అదనపు కలెక్టర్ పరిశీలించారు.  రీ సర్వే మొత్తం ప్రక్రియ పూర్తిగా క్షేత్ర స్థాయిలో భూ హక్కుదారిని తో పాటు, సరిహద్దు రైతుల సమక్షంలో జరగాలని,  రైతుల హక్కులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  రైతులు అపోహలకు గురికాకుండా అధికారులు అందించే సమాచారాన్ని నమ్మకంతో భూ రీ-సర్వే కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని కోరారు.</p>
<p style="text-align:justify;"> సర్వే అనంతరం గ్రామాల్లో భూ వివరాలను ప్రకటించి, వివరాలను గ్రామ పంచాయతీ, తహసీల్దారు కార్యాలయాలలో నోటీస్ బోర్డులో ఉంచుతామని, ఏలాంటి అభ్యంతరాలకు గడువు ఇస్తామని, అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించిన తర్వాత వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని పేర్కొన్నారు. రీ-సర్వే పూర్తయిన తర్వాత భవిష్యత్తులో భూ వివాదాలు గణనీయంగా తగ్గి రైతులకు శాశ్వత భద్రత కలుగుతుందని అదనపు కలెక్టర్  స్పష్టం చేశారు.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో ముదిగొండ తహసీల్దారు రవి కుమార్, అధికారులు, రైతులు, భూ యజమానులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/permanent-solution-to-land-problems-with-re-survey/article-7125</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/permanent-solution-to-land-problems-with-re-survey/article-7125</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 20:35:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0031.jpg"                         length="144492"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నమిలిగొండలో వీబీజీ రామ్ జీ రెండో గ్రామసభ.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>స్టేషన్ ఘన్ పూర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">మండలంలోని నమిలిగొండ గ్రామ పంచాయతీలో బుధవారం వీబీజీ రామ్ జీ పథకంలోని రెండో విడత గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ పురమాని కోమల ఐలోని అధ్యక్షతన జరిగిన ఈ సభలో గ్రామ అభివృద్ధికి అవసరమైన మూడేళ్ల ప్రణాళికపై ప్రజలతో విస్తృతంగా చర్చించారు.గ్రామంలోని ప్రధాన వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం, ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన సన్నకారు రైతుల పొలాల్లో వ్యవసాయ బావుల వద్ద వ్యవసాయ కుంటల ఏర్పాటు, పంట పొలాల మధ్య నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న ప్రాంతాల్లో కల్వర్టుల నిర్మాణం వంటి పనులను ప్రతిపాదించారు.</p>
<p style="text-align:justify;">అలాగే ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లేందుకు అవసరమైన అనుసంధాన రహదారులకు కంకర నిర్మాణం చేపట్టడం, రైతులు తమ పొలాలకు సులభంగా చేరుకునేందుకు మట్టి రోడ్ల నిర్మాణం, వాటిపై కంకర వేయడం వంటి పనులను కూడా గ్రామసభలో ప్రతిపాదించారు.<br />గ్రామసభలో ప్రజలు సూచించిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/vbg-ramjis-second-gram-sabha-in-namiligonda/article-7124"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0012.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>స్టేషన్ ఘన్ పూర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">మండలంలోని నమిలిగొండ గ్రామ పంచాయతీలో బుధవారం వీబీజీ రామ్ జీ పథకంలోని రెండో విడత గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ పురమాని కోమల ఐలోని అధ్యక్షతన జరిగిన ఈ సభలో గ్రామ అభివృద్ధికి అవసరమైన మూడేళ్ల ప్రణాళికపై ప్రజలతో విస్తృతంగా చర్చించారు.గ్రామంలోని ప్రధాన వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం, ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన సన్నకారు రైతుల పొలాల్లో వ్యవసాయ బావుల వద్ద వ్యవసాయ కుంటల ఏర్పాటు, పంట పొలాల మధ్య నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న ప్రాంతాల్లో కల్వర్టుల నిర్మాణం వంటి పనులను ప్రతిపాదించారు.</p>
<p style="text-align:justify;">అలాగే ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లేందుకు అవసరమైన అనుసంధాన రహదారులకు కంకర నిర్మాణం చేపట్టడం, రైతులు తమ పొలాలకు సులభంగా చేరుకునేందుకు మట్టి రోడ్ల నిర్మాణం, వాటిపై కంకర వేయడం వంటి పనులను కూడా గ్రామసభలో ప్రతిపాదించారు.<br />గ్రామసభలో ప్రజలు సూచించిన అభివృద్ధి పనుల ప్రతిపాదనలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయానికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం అర్హత ఉన్న పనులకు త్వరలోనే అనుమతులు మంజూరు చేస్తామని వెల్లడించారు.<br />ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, క్షేత్ర సహాయకుడు, గ్రామ సంస్థల సహాయకులు, రైతులు, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/vbg-ramjis-second-gram-sabha-in-namiligonda/article-7124</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/vbg-ramjis-second-gram-sabha-in-namiligonda/article-7124</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 15:08:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0012.jpg"                         length="788846"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన బాల్య మిత్రులు.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>జఫర్గడ్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు)</strong></span></p>
<p style="text-align:justify;">మండలం లోని తమ్మడపల్లి జీ గ్రామానికి చెందిన రంగు శివ గౌడ్(25) ఇటీవల హఠాత్మరణం చెందగా శివ చిన్ననాటి మిత్రులు (10వ తరగతి 2014_2015 బ్యాచ్)<br />వారి కుటుంబానికి సాయంగా రూ 15,000అందజేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/childhood-friends-who-stood-by-a-friends-family/article-7123"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0008.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>జఫర్గడ్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు)</strong></span></p>
<p style="text-align:justify;">మండలం లోని తమ్మడపల్లి జీ గ్రామానికి చెందిన రంగు శివ గౌడ్(25) ఇటీవల హఠాత్మరణం చెందగా శివ చిన్ననాటి మిత్రులు (10వ తరగతి 2014_2015 బ్యాచ్)<br />వారి కుటుంబానికి సాయంగా రూ 15,000అందజేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/childhood-friends-who-stood-by-a-friends-family/article-7123</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/childhood-friends-who-stood-by-a-friends-family/article-7123</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 14:22:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0008.jpg"                         length="274292"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దొరలు, భూస్వాముల దోపిడీ నుంచి తెలంగాణను విముక్తి చేసిన పోరాటం.</title>
                                    <description><![CDATA[<p><strong>ఇప్పగూడెం సభలో ఎం.డి. అబ్బాస్‌, సూడి కృష్ణారెడ్డి</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>స్టేషన్‌ ఘన్‌పూర్‌, సెప్టెంబర్‌ 16 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">నిజాం నిరంకుశ పాలన, దొరలు–భూస్వాముల దోపిడీ, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాగించిన వీరోచిత పోరాట చరిత్రను వక్రీకరించి మతపరమైన రంగు పులమాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.డి. అబ్బాస్‌, రాష్ట్ర సీనియర్‌ నాయకులు సూడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.</p>
<p style="text-align:justify;">స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం ఇప్పగూడెం గ్రామంలో బుధవారం రాత్రి సీపీఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సభ నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ఇర్రి అహల్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎం.డి. అబ్బాస్‌, సూడి కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. తొలుత సూడి కృష్ణారెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆనాడు తెలంగాణలో భూస్వాములు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/the-struggle-to-free-telangana-from-the-exploitation-of-aristocratic/article-7122"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0009.jpg" alt=""></a><br /><p><strong>ఇప్పగూడెం సభలో ఎం.డి. అబ్బాస్‌, సూడి కృష్ణారెడ్డి</strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>స్టేషన్‌ ఘన్‌పూర్‌, సెప్టెంబర్‌ 16 (తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">నిజాం నిరంకుశ పాలన, దొరలు–భూస్వాముల దోపిడీ, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాగించిన వీరోచిత పోరాట చరిత్రను వక్రీకరించి మతపరమైన రంగు పులమాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.డి. అబ్బాస్‌, రాష్ట్ర సీనియర్‌ నాయకులు సూడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.</p>
<p style="text-align:justify;">స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం ఇప్పగూడెం గ్రామంలో బుధవారం రాత్రి సీపీఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సభ నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ఇర్రి అహల్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎం.డి. అబ్బాస్‌, సూడి కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. తొలుత సూడి కృష్ణారెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆనాడు తెలంగాణలో భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, దొరల చేతుల్లో రైతులు, కూలీలు తీవ్ర దోపిడీకి గురయ్యారని అన్నారు. వెట్టి చాకిరీ, అధిక కౌలు, బలవంతపు వసూళ్లు, మహిళలపై అత్యాచారాలు, రైతులను భూముల నుంచి వెళ్లగొట్టడం వంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ పేరుతో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ప్రజలు సంఘటితమయ్యారని తెలిపారు. 1946లో ప్రారంభమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1951 వరకు కొనసాగిందని పేర్కొన్నారు.</p>
<p style="text-align:justify;">ఆంధ్ర మహాసభ ద్వారా కమ్యూనిస్టులు గ్రామస్థాయికి పోరాటాన్ని తీసుకెళ్లి వెట్టి నిర్మూలన, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని బలోపేతం చేశారని నాయకులు గుర్తుచేశారు. 1946లో కమ్యూనిస్టులు నాయకత్వ స్థానాల్లోకి వచ్చి గ్రామస్థాయిలో సంఘాలను ఏర్పాటు చేసి రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించారని తెలిపారు.</p>
<p style="text-align:justify;">తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రలో కమ్యూనిస్టుల పాత్రను చెరిపివేయడం ఎవరి తరమూ కాదని అన్నారు. వేలాది గ్రామాల్లో రైతాంగం సంఘటితమై దొరల దోపిడీకి ఎదురు నిలిచిందని, వెట్టి చాకిరీని వ్యతిరేకించి భూమి సమస్యను ముందుకు తెచ్చిందని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలో సుమారు పది లక్షల ఎకరాల భూమి పంచినట్లు, మూడు వేల గ్రామాలను గ్రామ రాజ్యాలుగా నిర్మించినట్లు తెలిపారు.</p>
<p style="text-align:justify;">సెప్టెంబర్‌ 17 నాటి చరిత్రను కేవలం హిందూ–ముస్లిం ఘర్షణగా చిత్రీకరించడం చరిత్రకు అన్యాయం చేయడమేనని భారతీయ జనతా పార్టీ నాయకులపై విమర్శలు చేశారు. తెలంగాణ రైతాంగ పోరాటం కేవలం మతానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదని, నిరంకుశ పాలనతోపాటు భూస్వామ్య దోపిడీ, వెట్టి చాకిరీ, రైతులపై జరిగిన అణచివేతకు వ్యతిరేకంగా సాగిన విస్తృత ప్రజా పోరాటమని అన్నారు.</p>
<p style="text-align:justify;">ఆ పోరాటంలో ప్రజల పక్షాన నిలిచింది ఎవరు, రైతుల కష్టాల్లోకి వెళ్లింది ఎవరు, దొరల దోపిడీకి ఎదురు నిలిచింది ఎవరు అనే ప్రశ్నలకు చరిత్రే సమాధానం చెబుతుందని అన్నారు. నేటి రాజకీయ ప్రయోజనాల కోసం ఆనాటి పోరాటంలో లేని శక్తులకు చరిత్రలో పాత్రను ఆపాదించడం సరికాదని విమర్శించారు.</p>
<p style="text-align:justify;">తమ అభిప్రాయం ప్రకారం ఆ కాలంలో ఒక్క ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు కూడా రైతాంగ సాయుధ పోరాటంలో భాగస్వామ్యం కాలేదని, ప్రజల వెట్టి బాధలు, భూస్వాముల దోపిడీపై ఆ సంస్థ నాయకత్వం ప్రజల పక్షాన నిలబడలేదని వారు విమర్శించారు.</p>
<p style="text-align:justify;">ఆనాటి కాంగ్రెస్‌ వైఖరిని కూడా చరిత్రను సమగ్రంగా పరిశీలించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నాయకులు అన్నారు. హైదరాబాద్‌ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన అనంతరం రైతాంగ పోరాటాన్ని అణచివేసేందుకు సైనిక చర్యలు జరిగాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో పలువురు కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మొత్తం పోరాటంలో సుమారు నాలుగు వేల మంది అమరులయ్యారని పేర్కొన్నారు.</p>
<p style="text-align:justify;">కమ్యూనిస్టులు తరిమికొట్టిన దొరలను అనంతరం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో తిరిగి గ్రామాల్లోకి తీసుకువచ్చారని నాయకులు విమర్శించారు. తెలంగాణ రైతాంగ పోరాటానికి సంబంధించిన చారిత్రక అంశాలను నేటి యువత అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు.</p>
<p style="text-align:justify;">రైతులు, కూలీలు, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడమే వారోత్సవాల ఉద్దేశమని తెలిపారు. ఆనాటి పోరాట స్ఫూర్తితో నేటి ప్రజా సమస్యలపై కూడా ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.</p>
<p style="text-align:justify;">ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, రాపర్తి సోమయ్య, మండల కార్యదర్శి మునిగెల రమేష్‌, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, జోగు ప్రకాష్‌, ఎం.డి. షబానా, గుండెబోయిన రాజు, ఎం.డి. అసరుద్దీన్‌, సుంచు విజేందర్‌, మండల కమిటీ సభ్యులు కుర్ర ఉప్పలయ్య, కత్తుల రాజు, గట్ల మల్లారెడ్డి, తోడంగల ఐలయ్య, మంద మహేందర్‌, పోలాసు పరమేష్‌, ఉపసర్పంచ్‌ లింగనబోయిన రాజు, కడుదుల నర్సిరెడ్డి, వంగపండ్ల సోమయ్య, రామగోని సతీష్‌, పోలాసు కిష్టయ్య, దాసరి కొమురయ్య, బోయిని రాజు, మారబోయిన మల్లయ్య, గొడిశాల యాదగిరి, దైద కుమార్‌, సట్ల రాజు, లింగనబోయిన కుమార్‌, శ్రీకాంత్‌, మంద మొగిలి, పోలాసు పద్మాకర్‌, నీరటి సంపత్‌, కాసాని రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/the-struggle-to-free-telangana-from-the-exploitation-of-aristocratic/article-7122</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/the-struggle-to-free-telangana-from-the-exploitation-of-aristocratic/article-7122</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 14:19:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0009.jpg"                         length="258288"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసిన ఎడ్ల కుమార్.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>చిల్పూర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని జనగామ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ నూతన అధికార ప్రతినిధి ఎడ్ల కుమార్ మంగళవారం హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.</p>
<p style="text-align:justify;">తనను జనగామ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధిగా నియమించడంలో సహకరించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఎడ్ల కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి ఎడ్ల కుమార్‌ను అభినందించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు దళిత వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చిల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/edla-kumar-who-met-mla-kadiam-srihari/article-7121"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260916-wa0010.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>చిల్పూర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు): </strong></span></p>
<p style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని జనగామ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ నూతన అధికార ప్రతినిధి ఎడ్ల కుమార్ మంగళవారం హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.</p>
<p style="text-align:justify;">తనను జనగామ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధిగా నియమించడంలో సహకరించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఎడ్ల కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి ఎడ్ల కుమార్‌ను అభినందించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు దళిత వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చిల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/edla-kumar-who-met-mla-kadiam-srihari/article-7121</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/edla-kumar-who-met-mla-kadiam-srihari/article-7121</guid>
                <pubDate>Wed, 16 Sep 2026 14:16:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260916-wa0010.jpg"                         length="144642"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..మాజీ ఉపముఖ్యమంత్రి కడియం.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>జఫర్గడ్,సెప్టెంబర్15( తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయంలో  మంగళవారం ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జఫర్గడ్ మండలం మరియు ఐనవోలు మండలం వెంకటాపూర్, గర్నేపల్లి గ్రామాలకు సంబందించిన 42మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 42లక్షల 04వేల 872రూపాయల చెక్కులను అలాగే 32మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 13లక్షల రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణి చేశారు. <br />అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ.....  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. రైతులకు రుణ మాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, సన్నాలకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ అవసరాలకు 200యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.telanganamuchatlu.in/general-news/former-deputy-chief-minister-kadiam-said-that-the-welfare-of/article-7120"><img src="https://www.telanganamuchatlu.in/media/400/2026-09/img-20260915-wa0019.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>జఫర్గడ్,సెప్టెంబర్15( తెలంగాణ ముచ్చట్లు):</strong></span></p>
<p style="text-align:justify;">మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయంలో  మంగళవారం ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జఫర్గడ్ మండలం మరియు ఐనవోలు మండలం వెంకటాపూర్, గర్నేపల్లి గ్రామాలకు సంబందించిన 42మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 42లక్షల 04వేల 872రూపాయల చెక్కులను అలాగే 32మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 13లక్షల రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణి చేశారు. <br />అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ.....  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. రైతులకు రుణ మాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, సన్నాలకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ అవసరాలకు 200యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం పంపిణి, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూనే పేద వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్రంలో అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎక్కువ నిధులు తీసుకువస్తున్న నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం అని తెలిపారు. నియోజకవర్గంలో నెలకు సుమారు 150కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ ద్వారా 50 కుటుంబాలకు ఎల్ఓసిల ద్వారా కోటి రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స కోసం వైద్య ఖర్చులకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద వర్గాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. గ్రామాలలో ప్రజా ప్రతినిధులు వైద్యం చేయించుకునేందుకు ఇబ్బంది పడే పేద ప్రజలకు ఎల్ఓసిల ద్వారా, వైద్యం చేయించుకున్న వారికి సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించే ప్రయత్నం చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో కంటే ఎక్కువగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.అంతేకాకుండా <br />ఎల్ నీనో ప్రభావంతో దేశ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులలో కరువు ఏర్పడిందని వెల్లడించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మాత్రం దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా కరువు ప్రభావం కనిపించకుండా రిజర్వాయర్ల నుండి కాలువల ద్వారా సాగు నీరు అందిస్తున్నట్లు వివరించారు. వచ్చే వర్షాకాలం నాటికి 6L, 7L కాలువలు పూర్తి చేసి జఫర్గడ్ కు గోదావరి జలాలు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ తీగల కరుణాకర్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, తహసీల్దార్, ఎంపిడివో, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీమండల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.<img src="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260915-wa0020.jpg" alt="IMG-20260915-WA0020" width="1280" height="853"/></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana News</category>
                                            <category>General News</category>
                                    

                <link>https://www.telanganamuchatlu.in/general-news/former-deputy-chief-minister-kadiam-said-that-the-welfare-of/article-7120</link>
                <guid>https://www.telanganamuchatlu.in/general-news/former-deputy-chief-minister-kadiam-said-that-the-welfare-of/article-7120</guid>
                <pubDate>Tue, 15 Sep 2026 21:06:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.telanganamuchatlu.in/media/2026-09/img-20260915-wa0019.jpg"                         length="109980"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Telangana Muchatlu Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        