ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలి

పెద్దమందడి ఎంపీడీవో సద్గుణ

ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలి

వనపర్తి తెలంగాణ ముచ్చట్లు:

 ఉపాధి హమీ కూలీల సంఖ్య పెంచాలని ఎంపీడీవో సద్గుణ అన్నారు. మంగళవారం పెద్దమందడి మండల పరిధిలోని ముందరి తండాలో ఉపాధి హామీ పనులు భూమి లెవలింగ్ పనులను ఎంపీడీవో సద్గుణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సద్గుణ మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాలలో జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనులను కూలీల సంఖ్య పెంచాలన్నారు. రాబోయే వర్షకాలం దృష్టిలో పెట్టుకొని రైతులకు కావలసిన భూమిని లెవలింగ్ పనులను చేపట్టాలన్నారు. ఎండాకాలం కావడంతో ముందు జాగ్రత్తగా కూలీలు కు త్రాగునీరు సమస్య లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా గ్రామాలలో కూడా ముందు జాగ్రత్తగా సమస్య లేకుండా జాగ్రత్తగా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాలలో పల్లె ప్రగతి ప్రకృతి వనంలో మొక్కలు పెంచేందుకు బ్రెడ్లు మొక్కలు వేయడానికి ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రామంలోనే 5000 నుండి 10000 వరకు మొక్కలు పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామీ కూలీలకు పని కల్పించేందుకు దృష్టి సారించాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్లక్ష్యం చేస్తే తగ్గున చర్యలు చేపడతామన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .