Telangana Muchatlu Desk
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read...
ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి వేడుకలు
Published On
By Telangana Muchatlu Desk
కీసర, ఫిబ్రవరి 01(తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసి, ప్రజల్లో చైతన్యం రగిలించిన ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతిని సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. పోరాట తత్వం, దిక్కర వ్యక్తిత్వం, కదం తొక్కిన కలం, అలుపెరుగని గళంతో అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి... మాఘ పౌర్ణమి సందర్భంగా హేమాద్రి వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ
Published On
By Telangana Muchatlu Desk
కీసర, ఫిబ్రవరి 01(తెలంగాణ ముచ్చట్లు)
కీసర మండలం లో రాంపల్లి దయారా వెంకులోని గుట్టపై వెలసిన శ్రీ హేమాద్రి వెంకటేశ్వర స్వామి వారికి మాఘ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయడం అత్యంత శుభప్రదమని, ఫలప్రదమని వేదోత్తములు ఆదిత్య శర్మ, ఆంజనేయ... గ్రామీణ వైద్యుల శిక్షణను తిరిగి ప్రారంభించాలి
Published On
By Telangana Muchatlu Desk
--- ప్రతి వెయ్యి మందికి ఒక గ్రామీణ వైద్యుడిని నియమించి గౌరవ వేతనం ఇవ్వాలి--- తెలంగాణ మైనారిటీ గ్రామీణ వైద్యుల సంఘం 12వ మహాసభలో స్పర్శ సామాజిక అధ్యయన వేదిక అధ్యక్షులు కాకి భాస్కర్, ప్రముఖ సీనియర్ అడ్వకేట్,... స్పోర్ట్స్ మీట్ తో విద్యార్థుల్లో నూతన ఉత్తేజం పెంపొందుతుంది.
Published On
By Telangana Muchatlu Desk
---మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఐ యం ఏ చైర్మన్ ,ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కంభంపాటి నారాయణరావు .
---ముగిసిన స్మార్ట్ కిడ్జ్ స్పోర్ట్స్ మీట్.
ఖమ్మం బ్యూరో, జనవరి 31(తెలంగాణ ముచ్చట్లు)
స్పోర్ట్స్ మీట్... ధన్యజీవి ఏపూరి సీతయ్య
Published On
By Telangana Muchatlu Desk
ఖమ్మం బ్యూరో,జనవరి 31(తెలంగాణ ముచ్చట్లు)
సీపీఐ సీనియర్ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధుడు నాగిలిగొండ గ్రామానికి చెందిన ఏపూరి సీతయ్య ధన్యజీవి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. నాగిలిగొండ గ్రామానికి చెందిన ఏవూరి సీతయ్య (90) బుధవారం అనారోగ్యంతో... ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా నిర్వహించాలి..
Published On
By Telangana Muchatlu Desk
ఖమ్మం బ్యూరో, జనవరి -31(తెలంగాణ ముచ్చట్లు)
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని... ప్రభుత్వ ప్రాధాన్యత పనుల పూర్తిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి....
Published On
By Telangana Muchatlu Desk
ఖమ్మం బ్యూరో, జనవరి -31(తెలంగాణ ముచ్చట్లు)
ప్రభుత్వ ప్రాధాన్యత పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, త్వరితగతిన పూర్తికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో అధికారులతో దళిత బంధు, మెప్మా,... మైనారిటీ సొసైటీల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రవేశ పరీక్ష కు దరఖాస్తుల ప్రారంభం
Published On
By Telangana Muchatlu Desk
ఖమ్మం బ్యూరో, జనవరి 31(తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ మైనారిటీ సొసైటీల సెంటర్ ఆఫ్ ఎక్సిలెన్స్ నందు ఐఐటీ, నీట్, క్లాట్ ప్రవేశాల కొరకు నిర్వహించే రాష్ట్ర వ్యాప్త ఎంట్రన్స్ పరీక్ష ఫిబ్రవరి 14న జరుగుతుంది అని ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి... అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా 4వ వార్డులో ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రచారం
Published On
By Telangana Muchatlu Desk
వనపర్తి,జనవరి31(తెలంగాణ ముచ్చట్లు):
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శనివారం వనపర్తి పట్టణం నాలుగో వార్డులో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మార్నింగ్ వాక్ చేపట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి శరవందకు మద్దతుగా వార్డులోని వీధుల... శ్రీ పశుపతినాథ్ దేవస్థానంలో శని త్రయోదశి ప్రత్యేక పూజలు
Published On
By Telangana Muchatlu Desk
ఎల్కతుర్తి, జనవరి 31 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని వల్లభాపురం గ్రామంలో ఉన్న శ్రీ పశుపతినాథ్ దేవస్థానంలో శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పంచామృత... వీరనారాయణపురంలో విషాదం కెనాల్లో పడి ఐదేళ్ల బాలుడు మృతి
Published On
By Telangana Muchatlu Desk
ఎల్కతుర్తి, జనవరి 31(తెలంగాణ ముచ్చట్లు)
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వీరనారాయణపురం గ్రామంలో శుక్రవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చదరం ప్రశాంత్ కుమారుడు శశివర్ధన్ (5) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గ్రామ సమీపంలోని చిన్న కెనాల్ (డీబీఎం–23)లో పడిపోయి... కేసీఆర్పై రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసన.
Published On
By Telangana Muchatlu Desk
సత్తుపల్లి, ఫిబ్రవరి 31 (తెలంగాణ ముచ్చట్లు):
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై జరుగుతున్న రాజకీయ వేధింపులకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా నేడు (ఆదివారం) కల్లూరులో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ మండల పార్టీ పిలుపు మేరకు ఉదయం 10... About The Author
Lorem Ipsum is 2 simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

