Telangana Muchatlu Desk
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read...
ప్రాణాలకు ముప్పు… హుజురాబాద్ వద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్కు గట్టి వ్యతిరేకం.
Published On
By Telangana Muchatlu Desk
హుజురాబాద్, మే 2(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణానికి సమీపంలోని సిర్సపల్లి గ్రామ శివారులో ప్రతిపాదించిన వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని వేస్ట్ టు ఎనర్జీ వ్యతిరేక ఐక్య పోరాట అఖిలపక్ష కమిటీ డిమాండ్ చేసింది. గత... పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణం.
Published On
By Telangana Muchatlu Desk
వనపర్తి,మే02(తెలంగాణ ముచ్చట్లు):
ప్రతి సంవత్సరం మే3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ తెలిపారు.1993లో ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించిందని, 1991లో నమీబియాలోని... పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్.!
Published On
By Telangana Muchatlu Desk
- ఏప్రిల్కు ఎఫ్ఎఫ్బీ ధర రూ.23,501గా ఖరారు.
- మంత్రి తుమ్మలకు రైతుల కృతజ్ఞతలు.
అశ్వారావుపేట, మే 2 (తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్రంలో ఆయిల్ పామ్ రైతులకు ఊరటనిచ్చే విధంగా గెలల టన్ను ధరను ఓఈఆర్ 20.01 శాతాన్ని ఆధారంగా రూ.23,501గా... పెద్దమందడి సింగిల్ విండో సీఈవో జగదీశ్వర్ రెడ్డికి ఘన వీడ్కోలు.
Published On
By Telangana Muchatlu Desk
పెద్దమందడి,మే02( తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి సింగిల్ విండో సీఈవో జగదీశ్వర్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమం శనివారం పెద్దమందడి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు,... ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం.
Published On
By Telangana Muchatlu Desk
పెద్దమందడి,మే01(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లాలో రైతుల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోందని బీజేపీ నాయకుడు కిషన్ నాయక్ విమర్శించారు.శుక్రవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరయ్యపల్లి గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన, అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను... వేలేరు మండల కేంద్రంలో ఘనంగా మే డే వేడుకలు.
Published On
By Telangana Muchatlu Desk
వేలేరు, మే 01 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండల కేంద్రంలో మే డే సందర్భంగా భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు కర్ణాకర్ మరియు హామలి సంఘం అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా జెండా ఆవిష్కరణ... ప్రపంచ కార్మికులారా ఏకంకండి నినాదాలతో మేడే.
Published On
By Telangana Muchatlu Desk
ఎల్కతుర్తి, మే 01(తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండలంలోని గోపాల్పూర్, కేశవాపూర్, బావుపేట్, పెంచికల్పేట్ గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ మరియు దామర గ్రామంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక... గుడిసెలు లేని గ్రామాలే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.
Published On
By Telangana Muchatlu Desk
పెద్దమందడి,మే01(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు.రైతు వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులు పాల్గొని ప్రొసీడింగ్... పెద్దమందడిలో ఘనంగా మేడే వేడుకలు.
Published On
By Telangana Muchatlu Desk
పెద్దమందడి,మే01( తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో గురువారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పారిశుద్ధ కార్మికుల మండల అధ్యక్షురాలు ఘట్టమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కార్మికులు, మహిళలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ... శ్రామిక శక్తి అవార్డు అందుకున్న దయ్యాల దాసు.
Published On
By Telangana Muchatlu Desk
వనపర్తి,మే01(తెలంగాణ ముచ్చట్లు)
అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి దయ్యాల దాసుకు శ్రామిక శక్తి... ప్రపంచానికి శాంతి సందేశం బుద్ధుడు.
Published On
By Telangana Muchatlu Desk
హుజురాబాద్లో ఘన నివాళి
బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జయంతి
అహింస మార్గం పాటించలని పిలుపు
హుజురాబాద్, మే 1(తెలంగాణ ముచ్చట్లు ):
ప్రపంచ శాంతికాముకుడు గౌతమ బుద్ధుని 2570వ జయంతిని బీసీ జేఏసీ హుజురాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్... హుజురాబాద్లో హాకీ జోష్ – వేసవి శిబిరంతో యువతకు సువర్ణావకాశం.
Published On
By Telangana Muchatlu Desk
హుజురాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):
వేసవిలో నిర్వహిస్తున్న హాకీ శిక్షణ శిబిరాన్ని యువ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని హాకీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని హైస్కూల్ క్రీడా మైదానంలో శుక్రవారం వేసవి... About The Author
Lorem Ipsum is 2 simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

