Telangana Muchatlu Desk
Telangana News  General News 

రేవంత్ రెడ్డి రాక్షసుడంటూ రాజయ్య ఫైర్.

రేవంత్ రెడ్డి రాక్షసుడంటూ రాజయ్య ఫైర్. 3,146 కొత్త గ్రామపంచాయతీల గుర్తింపు కేసీఆర్‌దే   కడియం శ్రీహరి తన బిడ్డల భవిష్యత్తు కోసం నియోజకవర్గాన్ని వాడుకుంటున్నాడు: రాజయ్య స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు): కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ...
Read...
Telangana News  General News 

ఘనంగా నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు.

ఘనంగా నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు. స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు): భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి చౌరస్తా, ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రజలకు స్వీట్లు పంపిణీ...
Read...
Telangana News  General News 

కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి.

కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి. పెద్దమందడి,సెప్టెంబర్‌16(తెలంగాణ ముచ్చట్లు):   రైతులకు కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించాలని మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి డిమాండ్‌ చేశారు. రైతులకు విద్యుత్‌ కోతలతో సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ...
Read...
Telangana News  General News 

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం. కరీంనగర్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు ): తెలంగాణ ప్రభుత్వం, హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఇంప్లిమెంటేషన్ పార్ట్‌నర్‌గా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన భారీ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ...
Read...
Telangana News  General News 

భగత్‌నగర్ అభివృద్ధికి రూ.60 లక్షలు.

భగత్‌నగర్ అభివృద్ధికి రూ.60 లక్షలు. *ఆధునిక ఓపెన్ జిమ్ ప్రారంభం* *సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శ్రీకారం* కరీంనగర్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు ): కరీంనగర్ 42వ డివిజన్ భగత్‌నగర్‌లో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. మమత థియేటర్ ఎదురుగా సిఎస్‌ఆర్ నిధులతో మలయప్ప ఫౌండేషన్ ఏర్పాటు చేసిన...
Read...
Telangana News  General News 

టెండర్ల నిబంధనల్లో పారదర్శకత ఏదీ?

టెండర్ల నిబంధనల్లో పారదర్శకత ఏదీ? *పైపుల కంపెనీలకే అవకాశం కల్పించేలా నిబంధనలు* *అధికారులపై చర్యలు తీసుకోవాలి: హరిప్రసాద్* కరీంనగర్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు ): కరీంనగర్ నగరపాలక సంస్థలో టెండర్ల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆరోపించారు....
Read...
Telangana News  General News 

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి. చిల్పూర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకులు చిల్పూర్ తహసిల్దార్ విజయ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందరరావు, జిల్లా అధ్యక్షుడు సౌడ...
Read...
Telangana News  General News 

22-ఏ నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలి.

22-ఏ నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలి. వనపర్తి,సెప్టెంబర్‌16(తెలంగాణ ముచ్చట్లు):  22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేటు, పట్టా భూములు, ఇంటి స్థలాలను వెంటనే ఆ జాబితా నుంచి తొలగించి, వాటి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పి. సుధాకర్‌ నాయుడు డిమాండ్‌ చేశారు. ఈ...
Read...
Telangana News  General News 

వరి, వేరుశనగ పంటల్లో చీడపీడలపై క్షేత్ర పరిశీలన.

వరి, వేరుశనగ పంటల్లో చీడపీడలపై క్షేత్ర పరిశీలన. పెద్దమందడి,సెప్టెంబర్‌16(తెలంగాణ ముచ్చట్లు): ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వనపర్తి, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పెద్దమందడి మండలం వీరాయిపల్లిలో వరి, వేరుశనగ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త ఎన్‌. నవత,...
Read...
Telangana News  General News 

రైతులకు కరెంట్‌ ఇవ్వడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం.

రైతులకు కరెంట్‌ ఇవ్వడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం. పెద్దమందడి,సెప్టెంబర్‌16(తెలంగాణ ముచ్చట్లు):   రైతులకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా మాజీ రైతుబంధు అధ్యక్షుడు జగదీశ్వర్‌ రెడ్డి విమర్శించారు. రైతులకు కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేస్తూ ఆయన
Read...
Telangana News  General News 

24 గంటల్లో హత్య కేసు ఛేదన.

24 గంటల్లో హత్య కేసు ఛేదన. * చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్న జమ్మికుంట పోలీసులు జమ్మికుంట, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు): భూ వివాదం నేపథ్యంలో తనుగుల గ్రామంలో జరిగిన హత్య కేసును జమ్మికుంట పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. పట్టణ సీఐ రామకృష్ణ...
Read...
Telangana News  General News 

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన చైర్మన్.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన చైర్మన్. జమ్మికుంట, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు): మానవాళి మనుగడకు మొక్కలే ఆధారమని, పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పిలుపునిచ్చారు.జమ్మికుంట...
Read...

About The Author

Telangana Muchatlu Desk Picture

Lorem Ipsum is 2 simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.