Telangana Muchatlu Desk
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read...
కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు
Published On
By Telangana Muchatlu Desk
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)
కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమైన యోధుడు, ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాంతం పోరాడిన కామ్రేడ్ భూక్య వీరస్వామి మరణం పట్ల సీపీఐ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ మహమ్మద్ మౌలానా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన... ఈ నెల 20న తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ
Published On
By Telangana Muchatlu Desk
హన్మకొండ,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):
హన్మకొండలో ఈ నెల 20న తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రెస్మీట్, సెమినార్కు ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని జేఏసీ నాయకులు పెండ్యాల సుమన్ పిలుపునిచ్చారు. హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో... శ్రీ సంత్ సేవా లాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి
Published On
By Telangana Muchatlu Desk
-హతీరామ్ బావాజీ మఠానికి ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయాలి
-కేంద్రాన్ని కోరిన ఎంపీల బృందం
న్యూ ఢిల్లీ,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):
లోక్సభ భవనంలో కేంద్ర సంస్కృతి శాఖ మంత్రిని కలసి వినతిపత్రం సమర్పించిన అనంతరం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆచార్య అజ్మీరా సీతారాం... సీఎంఆర్ఎఫ్ పేద, మధ్య తరగతి ప్రజలకు వరం
Published On
By Telangana Muchatlu Desk
ఉప్పల్, డిసెంబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
సీఎంఆర్ఎఫ్ పేదలు, మధ్య తరగతి ప్రజలకు వరంగా మారిందని ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి మందుముల పరమేశ్వర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎంఆర్ఎఫ్ కింద వైద్య బిల్లులు సకాలంలో... మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ
Published On
By Telangana Muchatlu Desk
ఖమ్మం బ్యూరో డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యడవల్లి రామిరెడ్డి మృతదేహాన్ని ఖమ్మం నగరంలోని మమత
అదేవిధంగా... బాధ్యతాయుత జర్నలిజమే లక్ష్యం
Published On
By Telangana Muchatlu Desk
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)
విలువలతో కూడిన జర్నలిజం సమాజానికి అత్యవసరమని జమాఅతె ఇస్లామీ హింద్ తెలంగాణ అధ్యక్షులు జనాబ్ ముహమ్మద్ అజ్ హరుద్దీన్ అన్నారు. జమాఅతె ఇస్లామీ హింద్ రాష్ట్ర శాఖ ప్రకటించిన ‘మౌలానా అబ్దుల్ బాసిత్ అన్వర్... గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది
Published On
By Telangana Muchatlu Desk
వనపర్తి,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ఇటీవల నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా నిరూపించాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.గురువారం నంది హిల్స్లోని తన నివాస కార్యాలయంలో పెబ్బేరు, శ్రీరంగాపురం, అడ్డాకుల మండలాల్లో మూడో విడతలో... కుషాయిగూడ డివిజన్ ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్రలు
Published On
By Telangana Muchatlu Desk
కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి విమర్శ
కుషాయిగూడ, డిసెంబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
జీహెచ్ఎంసీ 16వ డివిజన్ను కుషాయిగూడ డివిజన్గా ఏర్పాటు కాకుండా చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కుట్రలు, కుతంత్రాలు చేశారని కుషాయిగూడ వెల్ఫేర్... పీచరలో కూరగాయల మార్కెట్కు స్థల పరిశీలన
Published On
By Telangana Muchatlu Desk
వేలేరు,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మరిజె అనిత నర్సింహారావు తన ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా కూరగాయల మార్కెట్ ఏర్పాటు కోసం అనువైన స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలో ఎక్కడ మార్కెట్ ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యంగా... నూతనంగా ఎన్నికైన అయ్యవారిపల్లె, పెద్ద మునగల్ షెడ్ సర్పంచులకు ఘన సన్మానం
Published On
By Telangana Muchatlu Desk
వనపర్తి,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి నియోజకవర్గం లోని అయ్యవారిపల్లె, పెద్ద మునగల్ షెడ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా కురుమూర్తి, చిట్టి బాబు ఘన విజయం సాధించిన సందర్భంగా.. వారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ని ఎన్నికల విధుల్లో అకాల మరణం పొందిన వెంకటాపురం ఎంపీడీవో రాజేంద్రప్రసాద్
Published On
By Telangana Muchatlu Desk
ములుగు,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):
ములుగు జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో భాగంగా విధి నిర్వహణలో ఉన్న వెంకటాపురం (ఎన్) మండల పరిషత్ అభివృద్ధి అధికారి, సహాయ జిల్లా ఎన్నికల అధికారి రాజేంద్రప్రసాద్ గుండెపోటుతో అకాల మరణం చెందడం తీవ్ర విషాదాన్ని... ఖమ్మంలో రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ
Published On
By Telangana Muchatlu Desk
--- సర్దార్ పటేల్ స్టేడియంలో 27, 28 లలో డే అండ్ నైట్ మ్యాచులు--- సర్దార్ పటేల్ స్టేడియం బాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అసోసియేషన్ అండ్ టోర్నమెంట్ కన్వీనర్ డాక్టర్ రాధాకృష్ణమూర్తి
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)
About The Author
Lorem Ipsum is 2 simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

