Telangana Muchatlu Desk
Telangana News  General News 

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి. మా సమస్యలు చెవికి వినిపించేలా అధికార వ్యవస్థ స్పందించాలి” అని తాటికాయల గ్రామ...
Read...
Telangana News  General News 

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:     ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి నల్ల స్వామి రెండు తెలుగు రాష్ట్రాల కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ –...
Read...
Telangana News  General News 

క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు: పెద్దమందడి మండలం మనిగిళ్ళ గ్రామంలో గ్రామదేవత పెద్దమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ క్రీడా పోటీలను బుధవారం వనపర్తి  ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి  ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా పోటీలలో...
Read...
Telangana News  General News 

మే డే వాల్ పోస్టర్ విడుదల

మే డే వాల్ పోస్టర్ విడుదల వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు: వనపర్తి జిల్లా, పెద్దమందడి మండల కేంద్రంలో మే 1 న, 139 వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే ను, ఒక పండుగలా కాకుండా దీక్ష దినంగా జరుపుకోవాలని పెద్దమందడి జీపీ కార్మికుల అధ్యక్షురాలు ఘట్టమ్మ...
Read...
Telangana News  General News 

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం – స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు: మండలంలోని క్యాతంపల్లిలో పేదల ఇంటి కల సాకారమవుతోంది. మార్చి 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఇందిరమ్మ ఇళ్ల శిలాఫలకాన్ని బుధవారం  ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆవిష్కరించారు. అనంతరం...
Read...
Telangana News  General News 

దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం... 

దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం...  –ప్రతి రైతుకు భూ భద్రత కల్పించడమే లక్ష్యంగా భూ భారతి చట్టం –నేలకొండపల్లి మండలం, సుర్దేపల్లి గ్రామంలో భూ భారతి చట్టంపై నిర్వహించిన రైతు సదస్సులో పాల్గొన్న మంత్రి పొంగులేటి, జిల్లా కలెక్టర్ ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు: ప్రభుత్వం రూపొందించిన...
Read...
Telangana News  General News 

శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి......

శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి...... ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు: నేడు (ఏప్రిల్ 30) ఉదయం 9.00 గంటలకు కలెక్టరేట్ లో నిర్వహించు శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల...
Read...
Telangana News  General News 

లాటరీ ద్వారా పారదర్శకంగా మూతబడిన 2 బార్ల కేటాయింపు ఖరారు 

లాటరీ ద్వారా పారదర్శకంగా మూతబడిన 2 బార్ల కేటాయింపు ఖరారు  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు: లాటరీ పద్దతి ద్వారా పారదర్శకంగా  జిల్లాలో మూతబడిన 2 బార్ల లైసెన్స్ దారులను ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో మూతబడిన రెండు బార్...
Read...
Telangana News  General News 

కేంద్రానికి.. కనువిప్పు కావాలి..

కేంద్రానికి.. కనువిప్పు కావాలి.. –ఈనెల 30 వ తేదీ రాత్రి  కులమతాలకతీతంగా స్వచ్ఛందంగా గృహ, వాణిజ్య సముదాయాలలో విద్యుత్ లైట్ల బంద్ నిరసన కార్యక్రమం సక్సెస్ చేద్దాం.. –ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఖమ్మం జిల్లా యూనిట్ వెల్లడి.... ఖమ్మం బ్యూరో,...
Read...
Telangana News  General News  Crime News  

డీజీపీ రేసులో 8 మంది 

డీజీపీ రేసులో 8 మంది  హైదరాబాద్,తెలంగాణ ముచట్లు: రాష్ట్ర డీజీపీ పదవికి కొత్త అధికారి ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు (యూపీఎస్సీ) రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది అగ్రశ్రేణి ఐపీఎస్ అధికారుల పేర్లను పంపింది. వీరిలో వివిధ బ్యాచ్‌లకు చెందిన...
Read...
Telangana News  General News 

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రేపటి పర్యటన వివరాలు

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్  రేపటి పర్యటన వివరాలు సిరిసిల్ల, తెలంగాణ ముచ్చట్లు:ప్రభుత్వ విప్ మరియు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మంగళవారం రోజున సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9:00 గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ నుండి...
Read...
Telangana News  General News 

వేములవాడలో అత్యాధునిక నిత్య అన్నదాన సత్రం నిర్మాణం

వేములవాడలో అత్యాధునిక నిత్య అన్నదాన సత్రం నిర్మాణం కొల్లూరు, తెలంగాణ ముచ్చట్లు: శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అత్యాధునిక సదుపాయాలతో నిత్య అన్నదాన సత్రం నిర్మాణం చేపట్టినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు.సోమవారం శృంగేరి పర్యటనలో భాగంగా కొల్లూరు మూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న ఆయన, ప్రత్యేక...
Read...

About The Author

Telangana Muchatlu Desk Picture

Lorem Ipsum is 2 simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.