General News
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ప్రాణాలకు ముప్పు… హుజురాబాద్ వద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్కు గట్టి వ్యతిరేకం.
Published On
By Telangana Muchatlu Desk
హుజురాబాద్, మే 2(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణానికి సమీపంలోని సిర్సపల్లి గ్రామ శివారులో ప్రతిపాదించిన వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని వేస్ట్ టు ఎనర్జీ వ్యతిరేక ఐక్య పోరాట అఖిలపక్ష కమిటీ డిమాండ్ చేసింది. గత నెల రోజులుగా కొనసాగుతున్న నిరసన దీక్షలో భాగంగా శనివారం పద్మశాలి సంఘం హుజురాబాద్... పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణం.
Published On
By Telangana Muchatlu Desk
వనపర్తి,మే02(తెలంగాణ ముచ్చట్లు):
ప్రతి సంవత్సరం మే3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ తెలిపారు.1993లో ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించిందని, 1991లో నమీబియాలోని విండ్హోక్లో జరిగిన సమావేశంలో పత్రికా స్వేచ్ఛకు మద్దతుగా చేసిన ప్రకటనకు గుర్తుగా మే... పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్.!
Published On
By Telangana Muchatlu Desk
- ఏప్రిల్కు ఎఫ్ఎఫ్బీ ధర రూ.23,501గా ఖరారు.
- మంత్రి తుమ్మలకు రైతుల కృతజ్ఞతలు.
అశ్వారావుపేట, మే 2 (తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్రంలో ఆయిల్ పామ్ రైతులకు ఊరటనిచ్చే విధంగా గెలల టన్ను ధరను ఓఈఆర్ 20.01 శాతాన్ని ఆధారంగా రూ.23,501గా నిర్ణయించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆయిల్ పామ్ రైతు... పెద్దమందడి సింగిల్ విండో సీఈవో జగదీశ్వర్ రెడ్డికి ఘన వీడ్కోలు.
Published On
By Telangana Muchatlu Desk
పెద్దమందడి,మే02( తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి సింగిల్ విండో సీఈవో జగదీశ్వర్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమం శనివారం పెద్దమందడి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు, రైతులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై జగదీశ్వర్ రెడ్డిని ఘనంగా సన్మానించి పదవి... ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం.
Published On
By Telangana Muchatlu Desk
పెద్దమందడి,మే01(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లాలో రైతుల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోందని బీజేపీ నాయకుడు కిషన్ నాయక్ విమర్శించారు.శుక్రవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరయ్యపల్లి గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన, అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో సుమారు 180కి పైగా... వేలేరు మండల కేంద్రంలో ఘనంగా మే డే వేడుకలు.
Published On
By Telangana Muchatlu Desk
వేలేరు, మే 01 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండల కేంద్రంలో మే డే సందర్భంగా భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు కర్ణాకర్ మరియు హామలి సంఘం అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా జెండా ఆవిష్కరణ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిల్లా యాదగిరి, వేలేరు మండల సర్పంచుల... ప్రపంచ కార్మికులారా ఏకంకండి నినాదాలతో మేడే.
Published On
By Telangana Muchatlu Desk
ఎల్కతుర్తి, మే 01(తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండలంలోని గోపాల్పూర్, కేశవాపూర్, బావుపేట్, పెంచికల్పేట్ గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ మరియు దామర గ్రామంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు వేర్వేరు కార్యక్రమాల ద్వారా కార్మికుల ఐక్యతను ప్రదర్శించాయి.
సిపిఐ మండల సమితి... గుడిసెలు లేని గ్రామాలే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.
Published On
By Telangana Muchatlu Desk
పెద్దమందడి,మే01(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు.రైతు వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులు పాల్గొని ప్రొసీడింగ్ కాపీలు అందుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ.. గుడిసెలు లేని గ్రామాల... పెద్దమందడిలో ఘనంగా మేడే వేడుకలు.
Published On
By Telangana Muchatlu Desk
పెద్దమందడి,మే01( తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో గురువారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పారిశుద్ధ కార్మికుల మండల అధ్యక్షురాలు ఘట్టమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కార్మికులు, మహిళలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎర్రజెండాను ఆవిష్కరించి కార్మిక అమరవీరులకు నివాళులర్పించారు.అనంతరం మాట్లాడిన నాయకులు ప్రపంచ కార్మిక... శ్రామిక శక్తి అవార్డు అందుకున్న దయ్యాల దాసు.
Published On
By Telangana Muchatlu Desk
వనపర్తి,మే01(తెలంగాణ ముచ్చట్లు)
అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి దయ్యాల దాసుకు శ్రామిక శక్తి అవార్డు ప్రదానం చేశారు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.... ప్రపంచానికి శాంతి సందేశం బుద్ధుడు.
Published On
By Telangana Muchatlu Desk
హుజురాబాద్లో ఘన నివాళి
బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జయంతి
అహింస మార్గం పాటించలని పిలుపు
హుజురాబాద్, మే 1(తెలంగాణ ముచ్చట్లు ):
ప్రపంచ శాంతికాముకుడు గౌతమ బుద్ధుని 2570వ జయంతిని బీసీ జేఏసీ హుజురాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద జరిగిన కార్యక్రమానికి అధ్యక్షుడు సందేల వెంకన్న నాయకత్వం వహించారు.
ఈ... హుజురాబాద్లో హాకీ జోష్ – వేసవి శిబిరంతో యువతకు సువర్ణావకాశం.
Published On
By Telangana Muchatlu Desk
హుజురాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):
వేసవిలో నిర్వహిస్తున్న హాకీ శిక్షణ శిబిరాన్ని యువ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని హాకీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని హైస్కూల్ క్రీడా మైదానంలో శుక్రవారం వేసవి హాకీ శిక్షణ శిబిరాన్ని జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ అసోసియేషన్... 
