General News
Telangana News  General News 

విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం

విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం జమ్మికుంట టౌన్, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మున్సిపల్ నూతన పాలకవర్గం ఏర్పాటైన నేపథ్యంలో పట్టణంలో పనిచేస్తున్న పారిశుద్య కార్మికులతో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల పని వేళలు, సమస్యలు, అవసరమైన సౌకర్యాలపై చర్చించారు.చైర్మన్ మాట్లాడుతూ పట్టణంలో పెరుగుతున్న జనాభాతో ప్రతి...
Read More...
Telangana News  General News 

గిరిజనలకు ఇచ్చిన హామీలను అమలుకై 25వేల కోట్లు కేటాయించాలి 

గిరిజనలకు ఇచ్చిన హామీలను అమలుకై 25వేల కోట్లు కేటాయించాలి  హన్మకొండ,మార్చి18(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా లో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గిరిజనులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించింది. సంఘం జిల్లా అధ్యక్షుడు వి వీరన్న నాయక్, ప్రధాన కార్యదర్శి పి శ్రీకాంత్ మాట్లాడుతూ రాబోయే 2026-27 బడ్జెట్లో గిరిజన సంక్షేమానికి కనీసం 25 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్...
Read More...
Telangana News  General News 

రంగాపూర్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు

రంగాపూర్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు హుజురాబాద్ రూరల్, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు): హుజురాబాద్ మండలంలోని రంగాపూర్ గ్రామంలో బుధవారం పోచమ్మ బోనాలు ఉత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. శ్రీ మడెలేశ్వర రజక యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో గ్రామం మొత్తం భక్తి వాతావరణంతో కళకళలాడింది.మహిళలు సంప్రదాయ దుస్తులతో బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్లు, శివశత్తుల పూనకాల...
Read More...
Telangana News  General News 

గీత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం -- చైర్మన్ సుహాసిని.

గీత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం  -- చైర్మన్ సుహాసిని. హుజురాబాద్ పట్టణం, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు ) గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మున్సిపల్ చైర్మన్ రొంటాల సుహాసిని పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని గీత కార్మికులకు ‘కాటమ రక్ష’ కిట్లను ఆమె చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గీత కార్మికులు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తూ...
Read More...
Telangana News  General News 

ఆపదలో అండగా పీఆర్టీయూ టిఎస్ ఉపాధ్యాయ సంఘం 

ఆపదలో అండగా పీఆర్టీయూ టిఎస్ ఉపాధ్యాయ సంఘం  హన్మకొండ,మార్చి18(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ధర్మసాగర్ బాలుర ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ రచయిత, కవి, మాజీ పాత్రికేయుడిగా గుర్తింపు పొందిన మెండు ఉమామహేశ్వర్ మరణం పీఆర్టీయూ టీఎస్ సంఘానికి తీరని లోటుగా మారింది. గతంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా పనిచేసిన ఆయన సేవలను సంఘ నాయకులు స్మరించుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు...
Read More...
Telangana News  General News 

శ్రీ పరాభవ ఉగాది.... వసంత శోభ

శ్రీ పరాభవ ఉగాది.... వసంత శోభ          భారతీయ కాలగణనం మూడు విధాలుగా చేయగా సౌరమానం, చాంద్ర మానం, బార్హస్పత్యమానంగా, సౌరమానం సూర్యుని ఉదయాస్తమయ కాలాలను ఆధారంగా చేసుకుని నిర్ణయించేది. చంద్రుని ఉదయాస్తమయ కాలాలు, వృద్ధి క్షయాలు ఆధారంగా చేసే కాల నిర్ణయం చంద్రమానమైంది. బృహస్పతి (గురు) గ్రహం చలన ఆధారంగా చేసే గణనమే బార్హస్వత్యమానం. చాంద్రమానం ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమినాడు ఆ ఏ...
Read More...
Telangana News  General News 

తోవ 

తోవ  సున్నితమైన మనసునుగాయపరిచిన తర్వాతమనుషులు నిశ్శబ్దమై పోతారుమాటలు తగ్గినవ్వు మసకబారుతుందిచిన్న విషయాలకు అతి స్పందనపెద్దవాటికి మౌనం వహించాల్సి వస్తుందినమ్మకం రంగు తెగిపోతుందిరాత్రులు ఎడారి దీపాలవుతాయినిద్ర చిన్నదిగా మిగిలిపోతుంది  ఉదయం లేచినారోజు మొదలవదుతాము పూర్తిగా మారిపోయామని  ఒక దినానికి అర్థమవుతుందిఆ మార్పును...
Read More...
Telangana News  General News 

ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీ నామ

ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీ నామ ఖమ్మం బ్యూరో, మార్చి 18(తెలంగాణ ముచ్చట్లు ) తెలుగు ప్రజల ముఖ్యమైన పండుగ ఉగాది సందర్భంగా బీఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సంతోషం కలగాలని ఆకాంక్షించారు. ఉగాది పండుగ...
Read More...
Telangana News  General News 

జంగం శివ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

జంగం శివ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు పెద్దమందడి,మార్చి18(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండల కేంద్రంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జంగం శివ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఉపవాసం ముగించుకున్న ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని విందును స్వీకరించారు.ఈ సందర్భంగా జంగం శివ మాట్లాడుతూ.. మత సామరస్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు...
Read More...
Telangana News  General News 

మానవత్వం చాటుకున్న పల్లా కిరణ్

మానవత్వం చాటుకున్న పల్లా కిరణ్ మానవత్వం చాటుకున్న పల్లా కిరణ్ అనాథ వృద్ధురాలికి కంటిచూపు ప్రసాదం ​ఖమ్మం బ్యూరో, మార్చి 18(తెలంగాణ ముచ్చట్లు) "సర్వేంద్రియానాం నయనం ప్రధానం" అన్న సూక్తిని నిజం చేస్తూ, ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త పల్లా కిరణ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కంటిచూపు కోల్పోయి చీకటిలో మగ్గుతున్న ఒక అనాథ వృద్ధురాలికి సొంత...
Read More...
Telangana News  General News 

కుషాయిగూడలో పాన్, టీ షాప్‌లలో చోరీ

కుషాయిగూడలో పాన్, టీ షాప్‌లలో చోరీ _తాళాలు పగలగొట్టి నగదు, సిగరెట్ ప్యాకెట్లు అపహరణ  – కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కుషాయిగూడ, మార్చ్ 18 (తెలంగాణ ముచ్చట్లు) ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ కుషాయిగూడ ఇండస్ట్రియల్ ఏరియాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఉన్న పాన్ షాప్, టీ షాప్‌లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. భరత్...
Read More...
Telangana News  General News 

ఎస్సీ యాక్షన్ ప్లాన్ అమలుకు డీసీసీ సమావేశం

ఎస్సీ యాక్షన్ ప్లాన్ అమలుకు డీసీసీ సమావేశం _నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనపై దృష్టి  – బ్యాంకర్లకు అదనపు కలెక్టర్ ఆదేశాలు మేడ్చల్ మల్కాజ్గిరి, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 అమలుకు సంబంధించి ప్రత్యేక బ్యాంకర్ల (డీసీసీ) సమావేశం నిర్వహించారు. జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్...
Read More...