General News
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
పాలాభిషేకాలతో కృతజ్ఞతలు.. రూ.45 కోట్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.
Published On
By Telangana Muchatlu Desk
- ప్రణవ్ బాబు కృషితో సాధ్యమైన అభివృద్ధి: కాంగ్రెస్ నేతల హర్షం
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రణవ్ బాబుకు పాలాభిషేకం
జమ్మికుంట టౌన్ జూన్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా రూ.45 కోట్ల వ్యయంతో మురుగునీటి శుద్ధీకరణ యంత్రాంగం (ఎస్టీపీ) మంజూరు... న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి.. కార్మికులకు అండగా నిలిచిన మున్సిపల్ చైర్మన్.
Published On
By Telangana Muchatlu Desk
జమ్మికుంట టౌన్ జూన్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) పిలుపు మేరకు జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల రిలే దీక్షలకు మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని సందర్శించి కార్మికులకు... భావితరాలకు హరిత వారసత్వమే లక్ష్యం!
Published On
By Telangana Muchatlu Desk
సత్తుపల్లి, జూన్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
భావితరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పిలుపునిచ్చారు. పెనుబల్లి మండలం రామచంద్రపురం గ్రామ పంచాయతీ పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మొక్కలు నాటారు.... ఖమ్మంలో ఘనంగా టాలీ సర్టిఫైడ్ పార్టనర్ సంస్థ ఆఫీస్ ప్రారంభం.
Published On
By Telangana Muchatlu Desk
- ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా జీఎస్టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉల్లిబోయిన సైదులు
ఖమ్మం బ్యూరో , జూన్ 18(తెలంగాణ ముచ్చట్లు )
వ్యాపారాల అకౌంటింగ్, ఈ ఆర్ పి అవసరాలకు ట్యాలీ సాఫ్ట్వేర్ విక్రయాలు, ఈ ఆర్ పి పరిష్కారాలు మరియు సాంకేతిక సహాయ సేవలను అందించే ఎలైట్ ఈ ఆర్ పి... ముడిసరుకు ధరల భారం.. జమ్మికుంటలో ఫోటోగ్రాఫర్ల బంద్ జయప్రదం"
Published On
By Telangana Muchatlu Desk
జమ్మికుంట టౌన్ జూన్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మండలంలోని ఫోటో స్టూడియోల యజమానులు చేపట్టిన బంద్ విజయవంతంగా ముగిసిందని ఫోటోగ్రాఫర్స్ యూనియన్ మండల అధ్యక్షులు ఎండి. ముస్తఫా తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్టూడియో యజమానులు, ఫోటోగ్రాఫర్లు మరియు సంఘ సభ్యులందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కెట్లో... ఇందిరమ్మ ఇళ్లలో ఆనంద దీపాలు.. గృహ ప్రవేశాల్లో పాల్గొన్న వొడితల ప్రణవ్.
Published On
By Telangana Muchatlu Desk
- తొలి విడత ఇళ్లు 85 శాతం పూర్తి..- అర్హులందరికీ ఇళ్లు అందించడమే లక్ష్యం..
జమ్మికుంట టౌన్ జూన్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక మండలాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాల్లో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు,... గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం.
Published On
By Telangana Muchatlu Desk
పెద్దమందడి,జూన్17(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో నూతనంగా చేరిన చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి, విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టించారు.చిన్నారులు పలకలపై తొలి అక్షరాలు దిద్దగా,... వెల్టూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో నూతన విద్యార్థులకు ఘన స్వాగతం.
Published On
By Telangana Muchatlu Desk
పెద్దమందడి,జూన్17(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ప్రవేశం పొందిన 17 మంది విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ సర్పంచ్ అశోక్, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో వారికి పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు పంపిణీ చేసి పాఠశాలకు ఆహ్వానించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న... ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం, వివాహ వేడుకలో పాల్గొన్న చైర్పర్సన్ సుహాసిని మనోజ్ రావు.
Published On
By Telangana Muchatlu Desk
హుజూరాబాద్, జూన్ 17(తెలంగాణ ముచ్చట్లు ):
హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు పట్టణంలోని 19వ వార్డులో నిర్వహించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల... ప్రజల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తా.
Published On
By Telangana Muchatlu Desk
హుజూరాబాద్, జూన్ 17(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండల పరిధిలోని చెల్పూర్ గ్రామంలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) సాధన కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆర్టీఐ సాధన కమిటీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో చెల్పూర్ గ్రామ ఆర్టీఐ సాధన కమిటీ నూతన... ఓటరు జాబితాలో తప్పుడు వివరాలకు చట్టపరమైన చర్యలు.
Published On
By Telangana Muchatlu Desk
వనపర్తి,జూన్17(తెలంగాణ ముచ్చట్లు):
ఓటరు జాబితాలో పేర్ల నమోదు, సవరణల సమయంలో తప్పుడు వివరాలు సమర్పిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్లు 17, 18, 31 ప్రకారం ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో లేదా ఒకే నియోజకవర్గంలో ఒకటి... వంగరలో బాలవికాస్ వాటర్ ప్లాంట్ ప్రారంభం.
Published On
By Telangana Muchatlu Desk
స్వచ్ఛమైన తాగునీటి అందుబాటుకు మరో ముందడుగు: సర్పంచ్ గజ్జల సృజన రమేష్
వంగర, జూన్ 17(తెలంగాణ ముచ్చట్లు):
వంగర గ్రామ పంచాయతీ పరిధిలోని పీవీ నగర్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలవికాస్ వాటర్ ప్లాంట్ను గ్రామ సర్పంచ్ గజ్జల సృజన రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రావడం... 
