General News
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలి.
Published On
By Telangana Muchatlu Desk
జిల్లా కలెక్టర్కు గ్రీవెన్స్ లో టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్- 2843) వినతి.
జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నానబాల రామకృష్ణ,అర్వపల్లి నగేష్.
ఖమ్మం బ్యూరో , ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తయి, అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులను అందజేసినప్పటికీ,... శ్రీనన్న ఆత్మీయ భరోసా..ప్రతి పేద కుటుంబ నమ్మకానికి ప్రతిక.
Published On
By Telangana Muchatlu Desk
* పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 44 కుటుంబాలకు 10,000/ రూపాయల ఆర్థిక భరోసా
ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )
కూసుమంచి మండలంలో నేలపట్ల, లోక్య తండా, గంగ బండ తండ, గట్టుసింగారం, మల్లెపల్లి, పెరక సింగారం, హిరమన్ తండ, నాయకన్ గూడెం, పాలేరు, సంధ్య తండ, గైగోలపల్లి, పోచారం, ముత్యాల గూడెం,... తెలంగాణ సాహితీ సంఘంలో గీతాకుమారికి స్థానం.
Published On
By Telangana Muchatlu Desk
- రెండు దశాబ్దాల సాహిత్య సేవలకు గుర్తింపు.- రాష్ట్ర కార్యవర్గంలో చోటు.
సత్తుపల్లి, ఆగస్టు 3 (తెలంగాణ ముచ్చట్లు):
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, విశ్రాంత ఉపాధ్యాయిని బత్తిన గీతాకుమారికి తెలంగాణ తెలుగు భాష సంరక్షణ సంఘం నూతన రాష్ట్ర కార్యవర్గంలో స్థానం లభించింది. గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ... వేణుకుమార్ కుటుంబానికి నామ ట్రస్ట్ ద్వారా రూ.50 వేల ఆర్థిక సాయం.
Published On
By Telangana Muchatlu Desk
*దయచేసి నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు - మాజీ ఎంపీ నామ విజ్ఞప్తి*
*బాధిత కుటుంబాన్ని ఆదుకున్న మాజీ ఎంపీ నామను అభినందించిన యువత*
ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )
రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు... బాధితులకు కొండంత అండగా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్.
Published On
By Telangana Muchatlu Desk
- *తిరుమలాయపాలెం మండలంలోని 26 గ్రామాల్లో ఆర్థిక సాయం అందజేత*
- *మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనలతో 60 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున పంపిణీ*
ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )
తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనల మేరకు తిరుమలాయపాలెం మండలంలో... కాకర్లపల్లి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి.
Published On
By Telangana Muchatlu Desk
సత్తుపల్లి, ఆగస్టు 3 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి మండలంలోని కాకర్లపల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు నివాస స్థలాలు కేటాయించాలని సీపీఎం నాయకులు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ చైర్మన్ మువ్వా విజయ్బాబును కోరారు. సోమవారం సత్తుపల్లి పర్యటనకు వచ్చిన మువ్వా విజయ్బాబును సీపీఎం మండల కార్యదర్శి జాజిరి జ్యోతి నేతృత్వంలోని బృందం కలిసి వినతిపత్రం... బాధితులకు కొండంత అండగా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్.
Published On
By Telangana Muchatlu Desk
- *తిరుమలాయపాలెం మండలంలోని 26 గ్రామాల్లో ఆర్థిక సాయం అందజేత*
- *మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనలతో 60 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున పంపిణీ*
ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )
తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనల మేరకు తిరుమలాయపాలెం మండలంలో... తెలంగాణలో చారిత్రక కట్టడాల పరిరక్షణకు పెద్దపీట.
Published On
By Telangana Muchatlu Desk
* పాఠశాలల్లో డిజిటల్ విద్యా విధానం విస్తరణకు కేంద్రం చర్యలు* లోక్సభలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి అడిగిన ప్రశ్నలకు వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రులు
ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )
దేశవ్యాప్తంగా చారిత్రక సంపద పరిరక్షణతో పాటు, విద్యారంగంలో ఆధునిక సాంకేతికతను జోడించి విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా... పదవి విరమణ పొందిన ఉద్యోగులను సన్మానించిన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్.
Published On
By Telangana Muchatlu Desk
ఖమ్మం బ్యూరో , ఆగస్టు 03(తెలంగాణ ముచ్చట్లు )
దీర్ఘకాలంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఘనంగా సన్మానించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జూలై 31 నాటికి పదవి విరమణ పొందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా... పరామర్శలతో ప్రజలకు అండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
Published On
By Telangana Muchatlu Desk
బాధిత కుటుంబాలకు ఓదార్పు – ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా
హుజురాబాద్,ఆగష్టు 2(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పలు పరామర్శ కార్యక్రమాల్లో పాల్గొని బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. ఇటీవల వివిధ కారణాలతో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి ఇళ్లకు వెళ్లి మృతులకు నివాళులర్పించిన ఆయన, కుటుంబ... హుజురాబాద్ సభలో రావుల వేణుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కితాబు.
Published On
By Telangana Muchatlu Desk
*"నుదిటి సింధూరమే వేణు ప్రత్యేక గుర్తింపు.. ప్రతి హిందువు సంప్రదాయాలను గౌరవించాలి"*
హుజురాబాద్,ఆగష్టు 2(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణానికి చెందిన భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకుడు, కట్టర్ కాషాయవాది రావుల వేణును కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల హుజురాబాద్కు విచ్చేసిన కేంద్ర మంత్రికి రావుల వేణు... స్నేహ బంధానికి ప్రపంచం వందనం.
Published On
By Telangana Muchatlu Desk
హుజురాబాద్ , ఆగస్టు 2(తెలంగాణ ముచ్చట్లు ):
ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం బోర్నాపల్లి గ్రామంలో స్నేహ బంధాల సందడి నెలకొంది. బోర్నాపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు గంట శ్రీనివాస్ తన స్నేహితులతో కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కష్టసుఖాలు, బాధ్యతలు, జీవిత అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా స్నేహితుల... 
