General News
Telangana News  General News 

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి పటాన్‌చెరు, తెలంగాణ ముచ్చట్లు: పటాన్‌చెరు మండల పరిధిలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ నవభారత్ నిర్మాన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ మండల విద్యాశాఖాధికారి నాగేశ్వర్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — “ప్రైవేట్ పాఠశాలలు 2009...
Read More...
Telangana News  General News 

ప్రైవేట్ పాఠశాలలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం

ప్రైవేట్ పాఠశాలలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి స్టేషన్ ఘనపూర్, తెలంగాణ ముచ్చట్లు: విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లను బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు కేటాయించాల్సిన అవసరం ఉన్నా, చాలా పాఠశాలలు నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నాయని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక (జెఎసి) పేర్కొంది. ఈ మేరకు...
Read More...
Telangana News  General News 

సరస్వతి ఆలయంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి అక్షరాభ్యాసం 

సరస్వతి ఆలయంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి అక్షరాభ్యాసం  ధర్మసాగర్, తెలంగాణ ముచ్చట్లు: మండలంలోని రాయగుడెం గ్రామంలోని  సరస్వతీ దేవాలయంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రానికి చెందిన చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య, సంప్రదాయబద్ధంగా పిల్లలు అక్షరాల ప్రథమాంశాన్ని నేర్చుకున్న ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. నూతన విద్యాసంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ మహోత్సవంలో విద్యార్థుల...
Read More...
Telangana News  General News 

జాతీయ స్థాయిలో మాంట్ ఫోర్ట్ విద్యార్థుల ప్రతిభా 

జాతీయ స్థాయిలో మాంట్ ఫోర్ట్ విద్యార్థుల ప్రతిభా  ఖాజీపేట్,తెలంగాణ ముచ్చట్లు: జూన్ 8న నిర్వహించిన వోల్క్స్ స్పెల్లింగ్ బీ నేషనల్ కాంపిటీషన్ 2025లో (కాజీపేట) ఫాతిమానగర్ చెందిన మాంట్ ఫోర్ట్ సీబీఎస్ఈ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో ఘన విజయాలను అందుకున్నారు. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో పాఠశాల విద్యార్థులు మూడు విభాగాల్లో ద్వితీయ మరియు తృతీయ...
Read More...
Telangana News  General News 

అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి మాదిగలకు దక్కిన గౌరవం  

అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి మాదిగలకు దక్కిన గౌరవం   -అడ్లూరికి మంత్రి పదవి మాదిగ జాతికి దక్కిన గౌరవం  -మాదిగలకు సముచిత స్థానం కల్పిస్తున్న సిఎంకు కృతజ్ఞతలు  -తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లెపాక రాజేష్ హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు: తెలంగాణలో నూతన మంత్రివర్గ విస్తరణలో భాగంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం పట్ల మాదిగ సంఘాలలో...
Read More...
Telangana News  General News 

ప్రతి పుట్టినరోజున ఒక మొక్క నాటుతూ ఆదర్శంగా నిలుస్తున్న విద్యార్థిని జశ్విత

ప్రతి పుట్టినరోజున ఒక మొక్క నాటుతూ ఆదర్శంగా నిలుస్తున్న విద్యార్థిని జశ్విత   హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: ఈ రోజుల్లో పుట్టినరోజు అనగానే కేకులు, పార్టీలు, వేడుకలు గుర్తుకు వస్తున్న వేళ… హనుమకొండకు చెందిన బిటెక్ చదువుతున్న  విద్యార్థిని జశ్విత తన పుట్టినరోజును పర్యావరణ పరిరక్షణకు అంకితం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. సాధారణంగా జరిగే సంబరాలకు భిన్నంగా, జశ్విత ప్రతి ఏడాది తన పుట్టినరోజున ఒక మొక్కను నాటుతోంది. ఈ...
Read More...
Telangana News  General News 

అధైర్య పడాల్సిన అవసరం లేదు  సముచిత స్థానం కల్పిస్తాం 

అధైర్య పడాల్సిన అవసరం లేదు  సముచిత స్థానం కల్పిస్తాం  -సింగపురం ఇందిరకు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నుండి పిలుపు  -మీనాక్షి నటరాజన్ ను కలిసిన సింగపురం ఇందిరా  స్టేషన్ ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జ్‌గా నిబద్ధతతో పనిచేస్తున్న సింగపురం ఇందిర, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆహ్వానంపై హైదరాబాద్‌లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ పట్ల నిస్వార్థంగా...
Read More...
Telangana News  General News 

ఇందిరా గాంధీని మోదీ స్ఫూర్తిగా తీసుకోవాలి 

ఇందిరా గాంధీని మోదీ స్ఫూర్తిగా తీసుకోవాలి  –– కేంద్ర నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు నిజాంపేట,తెలంగాణ ముచ్చట్లు:  భారత సైనికులకు మద్దతుగా ఏఐసీసీ ఆదేశాల మేరకు నిర్వహించిన “జైహింద్” ర్యాలీలో నిజాంపేటలో పీసీసీ  నాయకులతో కలిసి సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ప్రధాన మంత్రి యుద్ధ నిర్ణయానికి...
Read More...
Telangana News  General News 

పేదల పాలిట వరం సిఎంఆర్ఎఫ్ 

పేదల పాలిట వరం సిఎంఆర్ఎఫ్  -93 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే నాయిని  హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:  ఆరోగ్య పరంగా సామాన్యులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సీఎం సహాయనిధి విశేషంగా ఉపయోగపడుతోందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం హనుమకొండలోని బాలసముద్ర ప్రాంతంలోని ప్రజా భవన్‌లో 93 మంది లబ్ధిదారులకు రూ. 37.43...
Read More...
Telangana News  General News 

మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకే డెయిరీ ఏర్పాటు

మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకే డెయిరీ ఏర్పాటు హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:  పరకాల నియోజకవర్గ మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా తీసుకుని ఏర్పాటు చేయనున్న మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘాల డెయిరీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో మహాజనసభ నిర్వహించబడింది. ఈ సభలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ కలెక్టర్ సత్య శారద, పలు శాఖల అధికారులు,...
Read More...
Telangana News  General News 

పరకాల మహిళా డెయిరీ, శిక్షణ కేంద్రాలపై సమీక్ష

పరకాల మహిళా డెయిరీ, శిక్షణ కేంద్రాలపై సమీక్ష హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:  మహాజనసభ అనంతరం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారదలతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పరకాల మహిళా డెయిరీ ఏర్పాటు, నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం, ప్రకృతి వ్యవసాయంపై చర్చ...
Read More...
Telangana News  General News 

నకిలీ విత్తనాలు,ఎరువుల అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలి

నకిలీ విత్తనాలు,ఎరువుల అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలి -దేశ వ్యాప్తంగా ధాన్యం సేకరణలో మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం   -ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి -వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:   ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం సేకరణ, వ్యవసాయం, వర్షాకాలం ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై సమీక్ష...
Read More...