General News
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అయ్యప్ప పూజా కార్యక్రమంలో నెమలి అనిల్ కుమార్ పాల్గొన్నారు
Published On
By Telangana Muchatlu Desk
మల్లాపూర్, డిసెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం శక్తి సాయి నగర్ డివిజన్ పరిధిలోని చాణిక్యపురి కాలనీలో అనిల్ గురుస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప పూజా కార్యక్రమంలో గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన అయ్యప్ప స్వామిని ప్రార్థించి భక్తులకు శుభాకాంక్షలు... బేతుపల్లిలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ప్రభంజనం.!
Published On
By Telangana Muchatlu Desk
సత్తుపల్లి, డిసెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన దొడ్డా రాజేంద్ర ప్రసాద్ (అమ్ములు) ఘన విజయాన్ని సాధించారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థిని ఎదుర్కొని ఆయన 1100 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా, గ్రామంలోని మొత్తం 12 వార్డులను తన... 16వ డివిజన్కు కుషాయిగూడ పేరు పెట్టాలి
Published On
By Telangana Muchatlu Desk
కుషాయిగూడ, డిసెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు) :
16వ డివిజన్కు “కుషాయిగూడ” అనే పేరు కొనసాగించాలని కోరుతూ కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జోనల్ కమిషనర్ కార్యాలయంలో అభ్యంతర పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పనగట్ల చక్రపాణి గౌడ్ నాయకత్వం వహించారు.ఈ అభ్యంతరానికి మద్దతుగా సీసీఎస్ అధ్యక్షులు,... ఉస్మానియా ఉద్యమ కెరటం గాదరి కిషోర్కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు
Published On
By Telangana Muchatlu Desk
హైదరాబాద్, డిసెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
బిఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, ఉస్మానియా ఉద్యమ కెరటం గాదరి కిషోర్ అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని చిల్కానగర్ డివిజన్ పరిధిలోని కళ్యాణపురిలో వారి నివాసంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ గాదరి కిషోర్ను శాలువాతో సత్కరించి,... ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎం స్పెషల్ సెక్రెటరీని కలిసిన ఎమ్మెల్యే బండారి
Published On
By Telangana Muchatlu Desk
నాచారం, డిసెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల లోపాలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రెటరీ బి. అజిత్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదుల కొరత, ఉపాధ్యాయుల కొరత... ప్రశాంతంగా కొనసాగిన ఓట్ల పండుగ
Published On
By Telangana Muchatlu Desk
ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు
పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
రాచకొండ, డిసెంబర్ 17 ( తెలంగాణ ముచ్చట్లు):
మూడో తుదివిడత స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. మంచాల మండలంలోని అఘపల్లి గ్రామంలో జరుగుతున్న పోలింగ్ సరళిని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు... చర్లపల్లి డివిజన్ మార్పులపై కాప్రా సర్కిల్ డీసీకి వినతి
Published On
By Telangana Muchatlu Desk
_బీఎన్ రెడ్డి నగర్,మహలక్ష్మి నగర్, భరత్ నగర్లను చర్లపల్లి డివిజన్లోనే కొనసాగించాలి
చర్లపల్లి, డిసెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు)
చర్లపల్లి డివిజన్ పరిధిలో ఉన్న బీఎన్ రెడ్డి నగర్, మహలక్ష్మి నగర్, భరత్ నగర్ ప్రాంతాలను యథాతథంగా చర్లపల్లి డివిజన్లోనే కొనసాగించాలని అల్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందని... షాహీ ఎక్స్పోర్ట్స్ కార్మికుల ధర్నాకు కల్వకుంట్ల కవిత మద్దతు
Published On
By Telangana Muchatlu Desk
నాచారం, డిసెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు)
నాచారం లోని షాహీ ఎక్స్పోర్ట్ కంపెనీలో ధర్నా చేస్తున్న కార్మికులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంపూర్ణ మద్దతు ప్రకటించారు.బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కార్మికులు ఆమెను కలిసి తమ సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, షాహీ ఎక్స్పోర్ట్స్లో మహిళా కార్మికులు చేస్తున్న ఆందోళన... కూరగాయల సాగులో ఆధునిక మెళకువలపై 3 రోజుల శిక్షణ ముగింపు
Published On
By Telangana Muchatlu Desk
మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
ఇజ్రాయిల్ అగ్రికల్చర్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా “కూరగాయల సాగులో మెళకువలు” అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమాన్ని ఉద్యానశాఖ జాయింట్ డైరెక్టర్ రామలక్ష్మి నిర్వహించారు.జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ వెజిటెబుల్స్ అండ్... జిల్లా పరిషత్ భవనంలో అదనపు నిర్మాణాల పైఅంచనాలుపంపాలని అధికారులకు ఆదేశం
Published On
By Telangana Muchatlu Desk
మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్ మండలంలో జిల్లా పరిషత్ సీఈఓ కార్యాలయ భవనాన్ని జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్, మండల తహసీల్దార్ కార్యాలయాలకు కేటాయించే అంశంపై జిల్లా కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తాతో కలిసి జిల్లా పరిషత్ సీఈఓ కార్యాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ప్రస్తుతం... శీతాకాల విడిదికి హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Published On
By Telangana Muchatlu Desk
మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని హకీంపేట విమానాశ్రయానికి రాష్ట్రపతి చేరుకోగా, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.విమానాశ్రయంలో... ఆశా వర్కర్లతో పారితోషికం లేని ఆన్లైన్ పనులు చేయించొద్దు
Published On
By Telangana Muchatlu Desk
_బాలనగర్ పిహెచ్సీలో 7 మంది ఆశా వర్కర్ల జీతాలు వెంటనే చెల్లించాలి
_ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18,000 ఇవ్వాలి
మేడ్చల్–మల్కాజ్గిరి, డిసెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు) :
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశ వర్కర్లు మూడవ రోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.ఆశా వర్కర్లతో పారితోషికం లేకుండా ఆన్లైన్ పనులు... 
