General News
Telangana News  General News 

ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి వేడుకలు 

ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి వేడుకలు  కీసర, ఫిబ్రవరి 01(తెలంగాణ ముచ్చట్లు) తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసి, ప్రజల్లో చైతన్యం రగిలించిన ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతిని సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. పోరాట తత్వం, దిక్కర వ్యక్తిత్వం, కదం తొక్కిన కలం, అలుపెరుగని గళంతో అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన గద్దర్ సేవలను ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా...
Read More...
Telangana News  General News 

మాఘ పౌర్ణమి సందర్భంగా హేమాద్రి వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ 

మాఘ పౌర్ణమి సందర్భంగా హేమాద్రి వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ  కీసర, ఫిబ్రవరి 01(తెలంగాణ ముచ్చట్లు) కీసర మండలం లో రాంపల్లి దయారా వెంకులోని గుట్టపై వెలసిన శ్రీ హేమాద్రి వెంకటేశ్వర స్వామి వారికి మాఘ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయడం అత్యంత శుభప్రదమని, ఫలప్రదమని వేదోత్తములు ఆదిత్య శర్మ, ఆంజనేయ శర్మ, శ్రీనివాస్ శర్మ  మార్గదర్శకత్వంలో నిర్ణయించిన శుభ ముహూర్తానికి గిరి ప్రదక్షిణ కార్యక్రమం...
Read More...
Telangana News  General News 

గ్రామీణ వైద్యుల శిక్షణను తిరిగి ప్రారంభించాలి

గ్రామీణ వైద్యుల శిక్షణను తిరిగి ప్రారంభించాలి --- ప్రతి వెయ్యి మందికి ఒక గ్రామీణ వైద్యుడిని నియమించి గౌరవ వేతనం ఇవ్వాలి--- తెలంగాణ మైనారిటీ గ్రామీణ వైద్యుల సంఘం 12వ మహాసభలో  స్పర్శ సామాజిక అధ్యయన వేదిక అధ్యక్షులు కాకి భాస్కర్, ప్రముఖ సీనియర్ అడ్వకేట్, తెలంగాణ ఉద్యమ నేత మేకల సుగుణారావు  ఖమ్మం బ్యూరో, జనవరి 31 (తెలంగాణ...
Read More...
Telangana News  General News 

స్పోర్ట్స్ మీట్ తో విద్యార్థుల్లో నూతన ఉత్తేజం పెంపొందుతుంది.

స్పోర్ట్స్ మీట్ తో విద్యార్థుల్లో నూతన ఉత్తేజం పెంపొందుతుంది. ---మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఐ యం ఏ చైర్మన్ ,ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కంభంపాటి నారాయణరావు . ---ముగిసిన స్మార్ట్ కిడ్జ్  స్పోర్ట్స్ మీట్.  ఖమ్మం బ్యూరో, జనవరి 31(తెలంగాణ ముచ్చట్లు) స్పోర్ట్స్ మీట్ లతో విద్యార్థుల్లో నూతన ఉత్తేజం పెంపొందుతుందని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ,మాజీ ఐయంఎ...
Read More...
Telangana News  General News 

ధన్యజీవి ఏపూరి సీతయ్య

ధన్యజీవి ఏపూరి సీతయ్య ఖమ్మం బ్యూరో,జనవరి 31(తెలంగాణ ముచ్చట్లు) సీపీఐ సీనియర్ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధుడు నాగిలిగొండ గ్రామానికి చెందిన ఏపూరి సీతయ్య ధన్యజీవి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. నాగిలిగొండ గ్రామానికి చెందిన ఏవూరి సీతయ్య (90) బుధవారం అనారోగ్యంతో మరణించిన విషయం విదితమే. ఆయన మరణవార్త తెలుసుకున్న కూనంనేని శుక్రవారం నాగిలిగొండ లోని...
Read More...
Telangana News  General News 

ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా నిర్వహించాలి.. 

ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా నిర్వహించాలి..  ఖమ్మం బ్యూరో, జనవరి -31(తెలంగాణ ముచ్చట్లు) ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్ఓ లతో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్ష...
Read More...
Telangana News  General News 

ప్రభుత్వ ప్రాధాన్యత పనుల పూర్తిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.... 

ప్రభుత్వ ప్రాధాన్యత పనుల పూర్తిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి....  ఖమ్మం బ్యూరో, జనవరి -31(తెలంగాణ ముచ్చట్లు) ప్రభుత్వ ప్రాధాన్యత పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, త్వరితగతిన పూర్తికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో అధికారులతో దళిత బంధు, మెప్మా, సోలార్ పవర్ ప్లాంట్స్, టూరిజం, భూసేకరణ, ఇందిరా మహిళా డైరీ, తెలంగాణ పబ్లిక్...
Read More...
Telangana News  General News 

మైనారిటీ సొసైటీల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రవేశ పరీక్ష కు దరఖాస్తుల ప్రారంభం

మైనారిటీ సొసైటీల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రవేశ పరీక్ష కు దరఖాస్తుల ప్రారంభం ఖమ్మం బ్యూరో, జనవరి 31(తెలంగాణ ముచ్చట్లు) తెలంగాణ మైనారిటీ సొసైటీల సెంటర్ ఆఫ్ ఎక్సిలెన్స్ నందు ఐఐటీ, నీట్, క్లాట్ ప్రవేశాల కొరకు నిర్వహించే రాష్ట్ర వ్యాప్త ఎంట్రన్స్ పరీక్ష ఫిబ్రవరి 14న జరుగుతుంది అని ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 5వ తేదీ వరకు మైనారిటీ సొసైటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు...
Read More...
Telangana News  General News 

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా 4వ వార్డులో ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రచారం

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా 4వ వార్డులో ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రచారం వనపర్తి,జనవరి31(తెలంగాణ ముచ్చట్లు): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శనివారం వనపర్తి పట్టణం నాలుగో వార్డులో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి  మార్నింగ్ వాక్ చేపట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి శరవందకు మద్దతుగా వార్డులోని వీధుల గుండా పర్యటిస్తూ ప్రచారం చేపట్టారు.కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు...
Read More...
Telangana News  General News 

శ్రీ పశుపతినాథ్ దేవస్థానంలో శని త్రయోదశి ప్రత్యేక పూజలు

శ్రీ పశుపతినాథ్ దేవస్థానంలో శని త్రయోదశి ప్రత్యేక పూజలు ఎల్కతుర్తి, జనవరి 31 (తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని వల్లభాపురం గ్రామంలో ఉన్న శ్రీ పశుపతినాథ్ దేవస్థానంలో శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పంచామృత రుద్రాభిషేకం, అర్చనలు నిర్వహించగా, శ్రీ శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేశారు. అనంతరం భక్తులకు...
Read More...
Telangana News  General News 

వీరనారాయణపురంలో విషాదం కెనాల్‌లో పడి ఐదేళ్ల బాలుడు మృతి

వీరనారాయణపురంలో విషాదం కెనాల్‌లో పడి ఐదేళ్ల బాలుడు మృతి ఎల్కతుర్తి, జనవరి 31(తెలంగాణ ముచ్చట్లు) హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వీరనారాయణపురం గ్రామంలో శుక్రవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చదరం ప్రశాంత్ కుమారుడు శశివర్ధన్ (5) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గ్రామ సమీపంలోని చిన్న కెనాల్ (డీబీఎం–23)లో పడిపోయి మృతి చెందాడు.స్థానికుల కథనం ప్రకారం, ఇంటి సమీపంలో పిల్లలతో కలిసి ఆడుకుంటున్న...
Read More...
Telangana News  General News 

కేసీఆర్‌పై రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసన.

కేసీఆర్‌పై రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసన. సత్తుపల్లి, ఫిబ్రవరి 31 (తెలంగాణ ముచ్చట్లు): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై జరుగుతున్న రాజకీయ వేధింపులకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా నేడు (ఆదివారం) కల్లూరులో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ మండల పార్టీ పిలుపు మేరకు ఉదయం 10 గంటలకు కల్లూరు పట్టణంలోని మెయిన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరుగనుంది.ఈ నిరసనకు...
Read More...