ఆడబిడ్డ పెళ్లికి సర్పంచ్ కానుకగా రూ.5,116 అందజేసిన సర్పంచ్ అనిత నరసింహారావు
Views: 8
On
వేలేరు, మార్చ్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన జల్తారీ సంపత్–స్వరూపల ద్వితీయ పుత్రిక వర్ణిత–నరేష్ల వివాహం నిన్న నిర్వహించబడింది. సర్పంచ్ , ఈ రోజు పీచరలోని వారి స్వగృహానికి వెళ్లి రూ.5,116/-లను కానుకగా అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మరిజే అనిత–నర్సింహరావు మాట్లాడుతూ, ఆడబిడ్డ పెళ్లికి తమవంతు సహాయం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుడికందుల ప్రశాంత్, వార్డు సభ్యులు గుడికందుల రాకేష్, BRS పార్టీ నాయకులు అవునురి శ్యామ్, మహమ్మద్ హరీఫ్, మండల ఉమా, కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
17 Mar 2026 22:28:09
హన్మకొండ,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణలో బంజారాలకు అన్యాయం జరిగిందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మోహన్ సింగ్, ప్రధాన కార్యదర్శి బస్కి నాయక్...


Comments