ఆడబిడ్డ పెళ్లికి సర్పంచ్ కానుకగా రూ.5,116 అందజేసిన సర్పంచ్ అనిత నరసింహారావు 

ఆడబిడ్డ పెళ్లికి సర్పంచ్ కానుకగా రూ.5,116 అందజేసిన సర్పంచ్ అనిత నరసింహారావు 

వేలేరు, మార్చ్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన జల్తారీ సంపత్–స్వరూపల ద్వితీయ పుత్రిక వర్ణిత–నరేష్‌ల వివాహం నిన్న నిర్వహించబడింది. సర్పంచ్  , ఈ రోజు పీచరలోని వారి స్వగృహానికి వెళ్లి రూ.5,116/-లను కానుకగా అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మరిజే అనిత–నర్సింహరావు మాట్లాడుతూ, ఆడబిడ్డ పెళ్లికి తమవంతు సహాయం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుడికందుల ప్రశాంత్, వార్డు సభ్యులు గుడికందుల రాకేష్, BRS పార్టీ నాయకులు అవునురి శ్యామ్, మహమ్మద్ హరీఫ్, మండల ఉమా, కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణలో బంజారాలకు అన్యాయం  తెలంగాణలో బంజారాలకు అన్యాయం 
హన్మకొండ,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణలో బంజారాలకు అన్యాయం జరిగిందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మోహన్ సింగ్, ప్రధాన కార్యదర్శి బస్కి నాయక్...
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు పితృవియోగం
సత్తుపల్లి బార్ అసోసియేషన్‌కు నూతన కమిటీ.!
వరి పంటలో తాలు గింజలు… రైతులకు గట్టి దెబ్బ.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి 
చిలుకటోనిపల్లి వాగులో రాత్రివేళ అక్రమ ఇసుక రవాణా
పామిరెడ్డిపల్లిలో రంజాన్ ఇఫ్తార్ విందు – సర్వమత సామరస్యానికి నిదర్శనం