Education
Telangana News  Education  

అభయాంజనేయ స్వామి ఆలయ కమాన్ ప్రారంభోత్సవం కార్పొరేటర్ 

అభయాంజనేయ స్వామి ఆలయ కమాన్ ప్రారంభోత్సవం కార్పొరేటర్  ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు: ఉప్పల్ డివిజన్  శాంతినగర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమాన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి,ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి.ఆలయ కమిటీ,కాలనీ వాసులతో  కలిసి ఆలయ కమాన్ ను. ప్రత్యేక పూజలు చేశారు.  ఈ కార్యక్రమంలో  అధ్యక్షులు మన్నే...
Read More...
Telangana News  General News  Education  

ఎన్‌సీసీ క్యాంపులో డ్రోన్ శిక్షణ 

ఎన్‌సీసీ క్యాంపులో డ్రోన్ శిక్షణ  వరంగల్,తెలంగాణ ముచ్చట్లు: కాకతీయ విశ్వవిద్యాలయం మైదానంలో జులై 24 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహిస్తున్న ఇంటర్‌ గ్రూప్‌ ఎన్‌సీసీ శిక్షణా శిబిరం (క్యాంప్)లో భాగంగా, డ్రోన్ వినియోగంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ శిక్షణను 4వ తెలంగాణ ఎయిర్‌ స్క్వాడ్రన్‌ ఎన్‌సీసీ వరంగల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.ఈ శిబిరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు...
Read More...
Telangana News  General News  Education  

ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి

ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి -హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు :  ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు.బుధవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను  జిల్లా కలెక్టర్ పరిశీలించారు.      ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ  
Read More...
Telangana News  Education  

“జ్ఞానము ద్వారానే విద్యార్థులు విజయతీరాలకు చేరుతారు” 

“జ్ఞానము ద్వారానే విద్యార్థులు విజయతీరాలకు చేరుతారు”  హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు: తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా, హనుమకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సుబేదారి యందు మొదటి రోజు విద్యా దినోత్సవం సందర్భంగా పునరుత్పాదక ఇంధన వనరులు అనే అంశంపై మండల స్థాయి వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు 150 మందికి పైగా విద్యార్థులు...
Read More...
Telangana News  General News  Education  

తేజస్వీ పాఠశాలలో జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన-2024

తేజస్వీ పాఠశాలలో జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన-2024 హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు: హనుమకొండ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రశాంత్ నగర్ తేజస్వి పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన-2024 కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, శాసన మండలి...
Read More...
Telangana News  General News  Education  

గ్రూప్ 1 పరీక్ష వాయిదాకు సుప్రీం కోర్టు నిరాకరణ

గ్రూప్ 1 పరీక్ష వాయిదాకు సుప్రీం కోర్టు నిరాకరణ   ఢిల్లీ,తెలంగాణ ముచ్చట్లు: గ్రూప్-1 పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు చుక్కెదురైంది. పరీక్ష వాయిదాకు సుప్రీం కోర్టు నిరాకరించింది. పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని అత్యన్నత ధర్మాసనం స్పష్టం చేసింది. గ్రూప్-1 పరీక్ష నిలిపివేయాలని స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని...
Read More...
Telangana News  Education  

కేటీఆర్ కలిసిన గ్రూప్-4 అభ్యర్థులు:

కేటీఆర్ కలిసిన గ్రూప్-4 అభ్యర్థులు: డేస్క్,తెలంగాణ ముచట్లు : తెలంగాణగ్రూప్-4 ఉద్యోగాలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయి దాదాపు 2 నెలలు కావొస్తున్నా ఇంకా తుది జాబితాను ప్రకటించకపోవడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై తమకు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ నేత కేటీఆరును కలిశారు. ఎలాంటి బ్యాక్ లాగ్ పోస్టులు మిగలకుండా భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయనను...
Read More...
Telangana News  Education  

గ్రూప్1 మెయిన్స్ పరీక్షల తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన గ్రూప్ అభ్యర్థులు

గ్రూప్1 మెయిన్స్ పరీక్షల తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన గ్రూప్ అభ్యర్థులు డెస్క్, తెలంగాణ ముచ్చట్లు: గ్రూప్1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలంటూ మూడు రోజుల క్రితం తీర్పునిచ్చిన హైకోర్టు సింగిల్ జడ్జి. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీల్ చేసిన ఐదుగురు అభ్యర్థులు. నేడు విచారణ చేయనున్న ధర్మాసనం
Read More...
Telangana News  Education  

విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయులు

విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయులు   తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:డిఎస్సి-2024 ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగం పొంది, జనగామ కలెక్టరేట్ లో కౌన్సిలింగ్ ద్వారా మండలానికి కేటాయించబడిన 9 మంది ఉపాధ్యాయులు మండల కేంద్రంలోని ఎంఆర్సి భవనంలో బుధవారం ఎంఈఓ వద్ద రిపోర్ట్ చేసి, మండల పరిధిలోని వివిధ పాఠశాలల్లో జాయిన్ అవ్వడం జరిగిందీ. వారికి పీఆర్టియూ టీఎస్ మండల శాఖ పక్షాన...
Read More...
Telangana News  General News  Education  

విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయులు

విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయులు   తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:డిఎస్సి-2024 ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగం పొంది, జనగామ కలెక్టరేట్ లో కౌన్సిలింగ్ ద్వారా మండలానికి కేటాయించబడిన 9 మంది ఉపాధ్యాయులు మండల కేంద్రంలోని ఎంఆర్సి భవనంలో బుధవారం ఎంఈఓ వద్ద రిపోర్ట్ చేసి, మండల పరిధిలోని వివిధ పాఠశాలల్లో జాయిన్ అవ్వడం జరిగిందీ. వారికి పీఆర్టియూ టీఎస్ మండల శాఖ పక్షాన...
Read More...
Telangana News  Education  

2007-08 ఎస్సెస్సి బ్యాచ్ అ'పూర్వ' కలయిక

2007-08 ఎస్సెస్సి బ్యాచ్ అ'పూర్వ' కలయిక -పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్న నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు  వరంగల్,తెలంగాణ ముచ్చట్లు: వరంగల్ లోని (కాశీబుగ్గ) నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2007-08 ఎస్సెస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పాత జ్ఞాపకాలను...
Read More...
Education  

రాష్ట్ర స్తాయి పోటీలకు ఎంపికైన ఆర్బిట్ విద్యార్థులు

రాష్ట్ర స్తాయి పోటీలకు ఎంపికైన ఆర్బిట్ విద్యార్థులు హసన్ పర్తి తెలంగాణ ముచ్చట్లు:   శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రజ్ఞా వికాస్ ఆధ్వర్యంలో ఆగస్టు రెండవ తేదీన జరిగిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలలో ఎల్లాపూర్ గ్రామ శివారులో ఉన్న ఆర్బిట్ ఈటెక్నో స్కూల్ పదవ తరగతికి చెందిన ఎం.వినీల్ రెడ్డి జిల్లాస్థాయి మొదటి ర్యాంకు ఎం.స్నేహారెడ్డి జిల్లాస్థాయి రెండవ ర్యాంకు జిల్లాస్థాయిలో...
Read More...