Telangana News
Telangana News  General News 

రెండో విడత ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు

రెండో విడత ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు హాసన్ పర్తి, డిసెంబర్ 14(తెలంగాణ ముచ్చట్లు) రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా హసన్ పర్తి మండలంలోని గ్రామపంచాయితీలలో కొత్తపల్లి సర్పంచిగా దండ్రి సాంబయ్య,అర్వపళ్లి సర్పంచ్ గా అంబాల ప్రభాకర్ ఏకగ్రీవం కాగా మిగిలిన గ్రామపంచాయతీలలో జయగిరి,తాళ్ల పెళ్లి వెంకటేశ్వర్లు( స్వతంత్ర అభ్యర్థి),పెంబర్తి తాళ్లపల్లి కుమారస్వామి(బిజెపి),గంటూర్ పల్లి చల్ల రాకేష్ ( స్వతంత్ర అభ్యర్థి),సీతా నాగారం...
Read More...
Telangana News  General News 

ప్రశాంతంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికలు... 

ప్రశాంతంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికలు...  ఖమ్మం బ్యూరో, డిసెంబర్ -14(తెలంగాణ ముచ్చట్లు) రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆదివారం ఖమ్మం జిల్లాలోని 6 మండలాల్లో ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ రెండవ విడత 160 గ్రామ పంచాయతీలకు, 1379 వార్డులకు నిర్వహించిన పోలింగ్ లో 91.21...
Read More...
Telangana News  General News 

అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం నగరాభివృద్ధికి చర్యలు.... 

అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం నగరాభివృద్ధికి చర్యలు....  –రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు  ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 14(తెలంగాణ ముచ్చట్లు) అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.  ఆదివారం ఖమ్మం మమతా రోడ్డులోని  10, 11,...
Read More...
Telangana News  General News 

ప్రశాంతంగా ముగిసిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

ప్రశాంతంగా ముగిసిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ *కొన్నసాగుతున్న ఓట్ల లెక్కింపు పక్రియ... గ్రామాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు* ----- *పోలీస్ కమిషనర్ సునీల్ దత్* ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 14,(తెలంగాణ ముచ్చట్లు) జిల్లాలో జరుగుతున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.  ఖమ్మం రూరల్ మండలం కామంచికల్లు, తీర్థాల, గోళ్ళపాడు,...
Read More...
Telangana News  General News 

గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా.

గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా. హాసన్ పర్తి, డిసెంబర్14(తెలంగాణ ముచ్చట్లు):  గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికల్లో భాగంగా హసన్ పర్తి మండలం జయగిరి గ్రామ సర్పంచ్ గా ఇండిపెండెంట్ అభ్యర్థి తాళ్ల పెళ్లి వెంకటేశ్వర్లు మిత్రపక్షాల మద్దతుతో 171 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల అభివృద్ధి, పారదర్శక పాలనతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని...
Read More...
Telangana News  General News 

చిల్కానగర్ డివిజన్‌లో విస్తృతంగా పర్యటించిన కార్పొరేటర్ బన్నాల

చిల్కానగర్ డివిజన్‌లో విస్తృతంగా పర్యటించిన కార్పొరేటర్ బన్నాల చిల్కానగర్, డిసెంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు) చిల్కానగర్ డివిజన్‌లో 100 శాతం అభివృద్ధి పనులు పూర్తి చేస్తా: కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ డివిజన్‌లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా శివాలయం ప్రాంతంలో కొనసాగుతున్న డ్రైనేజ్ పైప్‌లైన్ పనులను...
Read More...
Telangana News  General News 

జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలి

జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలి కాప్రా, డిసెంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జమ్మిగడ్డ వాసులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. జమ్మిగడ్డ సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ దీక్షకు ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు భారీగా మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా రిలే నిరాహార దీక్షలో...
Read More...
Telangana News  General News 

ఘనంగా 201వ జ్ఞానమాల కార్యక్రమం

ఘనంగా 201వ జ్ఞానమాల కార్యక్రమం కీసర, డిసెంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు) మేడ్చల్ జిల్లా, కీసర మండల కేంద్రంలో కీసర మండలం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో వారం వారం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమం 201వ వారానికి చేరుకుంది. ఆదివారం ఉదయం 9 గంటలకు నిర్వహించిన ఈ కార్యక్రమం ఘనంగా సాగింది.ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా కొమ్ము సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా తుడుం శ్రీనివాస్...
Read More...
Telangana News  General News 

రేగళ్లపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం!

రేగళ్లపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం! సత్తుపల్లి, డిసెంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు): సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన మార్కపురి లోకేష్ (24), ఇలాసారపు పవన్ (23) స్కూటీపై సత్తుపల్లి వైపు వెళ్తుండగా, వెనుక నుంచి మరో బైక్ అతివేగంగా వచ్చి ఢీకొని ఘటన స్థలాన్ని విడిచిపెట్టి వెళ్లినట్లు...
Read More...
Telangana News  General News 

విశ్వశాంతి విద్యాలయానికి ఎక్సలెన్సీ పురస్కారం.

విశ్వశాంతి విద్యాలయానికి ఎక్సలెన్సీ పురస్కారం. సత్తుపల్లి, డిసెంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు): జాతీయ స్థాయిలో ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ రిసోర్సెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రెయిన్ ఫీల్డ్ సంస్థ 2025–26 విద్యా సంవత్సరానికి గాను స్థానిక విశ్వశాంతి విద్యాలయాన్ని ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపిక చేసింది. హైదరాబాదు హైటెక్స్‌లో శనివారం ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో విశ్వశాంతి విద్యాలయం యాజమాన్యం పసుపులేటి నాగేశ్వరరావు ఈ ప్రతిష్ఠాత్మక...
Read More...
Telangana News  General News 

సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు ఘన సన్మానం 

సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు ఘన సన్మానం  పెద్దమందడి,డిసెంబర్14(తెలంగాణ ముచ్చట్లు): రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.పెద్దమందడి మండలం జగత్‌పల్లి గ్రామంలో జరిగిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెంటన్న యాదవ్ గారు 185 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా...
Read More...
Telangana News  General News 

కొత్తూరులో బీఆర్ఎస్ ప్రచార జోష్.!

కొత్తూరులో బీఆర్ఎస్ ప్రచార జోష్.! సత్తుపల్లి, డిసెంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు): సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో కొత్తూరు గ్రామంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు....
Read More...