Telangana News
Telangana News  General News 

సుదర్శన్ దశదిన కర్మలో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ, పరమేశ్వర రెడ్డి

సుదర్శన్ దశదిన కర్మలో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ, పరమేశ్వర రెడ్డి ఉప్పల్, జనవరి 29 (తెలంగాణ ముచ్చట్లు): ఉప్పల్ సౌత్ స్వరూప్ నగర్ కాలనీకి చెందిన సుదర్శన్ ఇటీవల మరణించగా, ఆయన దశదిన కర్మ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడవి, పర్యావరణ, దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో కలిసి ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర రెడ్డి పాల్గొన్నారు.ఈ...
Read More...
Telangana News  General News 

కేశవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం

కేశవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న నాగారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్–మల్కాజిగిరి, జనవరి 29 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగారం కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య...
Read More...
Telangana News  General News 

కాంగ్రెస్ పథకాలే గెలుపునకు బాట.!

కాంగ్రెస్ పథకాలే గెలుపునకు బాట.! సత్తుపల్లి, జనవరి 29 (తెలంగాణ ముచ్చట్లు): సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 23 వార్డుల సభ్యుల నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభం కావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎలక్షన్ అధికారుల పర్యవేక్షణలో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుండగా, పోటీ తీవ్రతను సంతరించుకుంది.ఈ నేపథ్యంలో గురువారం 22వ వార్డుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎండి కమల్ పాష సతీమణి...
Read More...
Telangana News  General News 

గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించాలి.

గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించాలి. అశ్వారావుపేట, జనవరి 29 (తెలంగాణ ముచ్చట్లు): దమ్మపేట మండలంలోని గ్రామాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లు కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ నాయకుడు సోయం వీరభద్రం, దమ్మపేట మండల బీఆర్‌ఎస్ సర్పంచ్‌లతో కలిసి గురువారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం మరియు మండల రెవెన్యూ కార్యాలయాలను సందర్శించారు. ఈ...
Read More...
Telangana News  General News 

మహిళలు స్వశక్తితో ఎదగాలి లయన్ చంద్రమోహన్ నరేసేపల్లి

మహిళలు స్వశక్తితో ఎదగాలి లయన్ చంద్రమోహన్ నరేసేపల్లి నాచారం, జనవరి 29 (తెలంగాణ ముచ్చట్లు): మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలంటే నైపుణ్యాభివృద్ధి కీలకమని లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ అధ్యక్షుడు లయన్ చంద్రమోహన్ నరేసేపల్లి అన్నారు. నాచారంలోని వీర సావర్కర్ నగర్ కమ్యూనిటీ హాల్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, వీర సావర్కర్ నగర్ కాలనీ అసోసియేషన్ సహకారంతో మహిళలకు మూడు నెలలపాటు ఉచితంగా...
Read More...
Telangana News  General News 

పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్

పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ మల్కాజిగిరి, జనవరి 29 (తెలంగాణ ముచ్చట్లు): జిహెచ్ఎంసి మరియు కర్కినోస్ ఇండియన్ క్యాన్సర్ సొసైటీ, ఒరాకిల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం జిహెచ్ఎంసి సర్కిల్ మల్కాజిగిరి, మౌలాలి, అల్వాల్ సర్కిళ్లకు చెందిన పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ మరియు ఓరల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.ఈ ఉచిత హెల్త్ క్యాంపును మల్కాజిగిరి జోనల్ కమిషనర్...
Read More...
Telangana News  General News 

నాచారంలో ఐరిస్ ఫ్లోరెట్స్ ప్లే స్కూల్ ప్రారంభం

నాచారంలో ఐరిస్ ఫ్లోరెట్స్ ప్లే స్కూల్ ప్రారంభం నాచారం, జనవరి 29 (తెలంగాణ ముచ్చట్లు): ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐరిస్ ఫ్లోరెట్స్ ప్లే స్కూల్‌ను నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐరిస్ ఫ్లోరెట్స్ సీఎండీ శిరీష్ తూర్లపాటి కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా...
Read More...
Telangana News  General News 

డబ్బులకోసం కాదు అభివృద్ధి కోసం ఓటు వేయండి ఈటల రాజేందర్

డబ్బులకోసం కాదు అభివృద్ధి కోసం ఓటు వేయండి ఈటల రాజేందర్ _అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ర్యాలీ లో పాల్గొని బిఆర్ఎస్ కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, జనవరి 29 (తెలంగాణ ముచ్చట్లు) మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ర్యాలీ లో పాల్గొన్నారు. ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, "డబ్బులు మద్యం మాత్రమే నమ్మితే మాలాంటి వాళ్లు...
Read More...
Telangana News  General News 

ఘట్‌కేసర్ సర్కిల్‌లో పారిశుధ్య కేంద్రాల తనిఖీ

ఘట్‌కేసర్ సర్కిల్‌లో పారిశుధ్య కేంద్రాల తనిఖీ _డోర్ టు డోర్ చెత్త సేకరణ తప్పనిసరి : గ్రేటర్ జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ టి. వినయ్ కృష్ణ రెడ్డి ఘట్‌కేసర్, జనవరి 29 (తెలంగాణ ముచ్చట్లు): గ్రేటర్ జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ టి. వినయ్ కృష్ణ రెడ్డి, ఐఏఎస్ ,ఘట్‌కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా వాణి రెడ్డి ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ప్రాథమిక డంపింగ్...
Read More...
Telangana News  General News 

సమ్మక్క–సారలక్క జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు

సమ్మక్క–సారలక్క జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఎల్కతుర్తి, జనవరి 29 (తెలంగాణ ముచ్చట్లు): ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామం, బీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామాల్లో జరుగుతున్న సమ్మక్క–సారలక్క మహా జాతరకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు సంవత్సరాలకు ఒక్కసారి నిర్వహించే ఈ మహా జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా కట్టుదిట్టమైన...
Read More...
Telangana News  General News 

సత్తుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం… లారీ ఢీకొని వ్యాపారి మృతి.

సత్తుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం… లారీ ఢీకొని వ్యాపారి మృతి. సత్తుపల్లి, జనవరి 29 (తెలంగాణ ముచ్చట్లు): సత్తుపల్లి పట్టణంలోని బోస్ బొమ్మ సెంటర్ వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన పొదిలి నారాయణరావు (59) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.వ్యాపారం నిమిత్తం సత్తుపల్లి పట్టణానికి వచ్చిన నారాయణరావు ప్రమాదానికి గురయ్యారు....
Read More...
Telangana News  General News 

బస్తీ బాటలో మౌలిక సదుపాయాల పరిష్కారానికి నెమలి అనిల్ ముందడుగు

బస్తీ బాటలో మౌలిక సదుపాయాల పరిష్కారానికి నెమలి అనిల్ ముందడుగు మల్లాపూర్, జనవరి 28 (తెలంగాణ ముచ్చట్లు) ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మల్లాపూర్ డివిజన్ పరిధి లోని భవానీ నగర్ కాలనీలో ఇటీవల నెమలి అనిల్ కుమార్ నిర్వహించిన బస్తీ బాట కార్యక్రమంలో గుర్తించిన డ్రైనేజ్, తాగునీటి సమస్యలపై పరిష్కారం దిశగా ఆయన చొరవ తీసుకున్నారు. ఈ సందర్భంగా నెమలి అనిల్ కుమార్ వాటర్ వర్క్స్...
Read More...