Telangana News
Telangana News  General News 

నివాసాలు కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకోవాలి.

నివాసాలు కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకోవాలి. వేంసూరు, జూన్ 15 (తెలంగాణ ముచ్చట్లు): ఇటీవల కురిసిన భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలకు నివాసాలు దెబ్బతిని నష్టపోయిన పేద కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఎం నాయకులు కోరారు. ప్రకృతి విపత్తుల చట్టం కింద బాధితులకు నష్టపరిహారం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వేంసూరు తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన...
Read More...
Telangana News  General News 

ప్రభుత్వ సమాచారాన్ని పారదర్శకంగా అందించాలి.

ప్రభుత్వ సమాచారాన్ని పారదర్శకంగా అందించాలి. హుజురాబాద్ జూన్ 15 (తెలంగాణ ముచ్చట్లు): ప్రతి సామాన్య పౌరుడికి ప్రభుత్వ కార్యాలయాల నుంచి అందాల్సిన సమాచారాన్ని పారదర్శకంగా, సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జాతీయ అధ్యక్షులు డా. చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి ఆదేశాల మేరకు...
Read More...
Telangana News  General News 

వైయస్సార్ నగర్ లోని గుడిసెలను తొలగించవద్దు .

వైయస్సార్ నగర్ లోని గుడిసెలను తొలగించవద్దు . కాజీపేట్ జూన్ 15 (తెలంగాణ ముచ్చట్లు) రాజకీయ నాయకులు తమ  స్వార్థం కొరకు కాజీపేట్ లోని వైయస్సార్ నగర్ లో నివాసం ఉంటున్న పేదల గుడిసెలను ఖాళీ చేయించే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని సోమవారం బి ఆర్ఎస్ నాయకులు గ్రీవెన్స్ సెల్ లో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బి ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర...
Read More...
Telangana News  General News 

ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే ఇంటి పన్ను – నల్లా పన్ను రద్దు.

ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే ఇంటి పన్ను – నల్లా పన్ను రద్దు.   సైదాపూర్ , జూన్ 15(తెలంగాణ ముచ్చట్లు ): ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు బొమ్మకల్ గ్రామ పంచాయతీ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ వేముల శ్రీకాంత్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యుల సమక్షంలో నిర్వహించిన గ్రామ పంచాయతీ సమావేశంలో కీలక తీర్మానం ఆమోదించారు.ఈ తీర్మానం ప్రకారం నర్సరీ...
Read More...
Telangana News  General News 

కళాశాల గ్రౌండ్ పరిరక్షణే లక్ష్యం.. ఆక్రమణలను అడ్డుకోవాలి: బీజేపీ.

కళాశాల గ్రౌండ్ పరిరక్షణే లక్ష్యం.. ఆక్రమణలను అడ్డుకోవాలి: బీజేపీ. హుజూరాబాద్, జూన్ 15(తెలంగాణ ముచ్చట్లు ): పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల విలువైన మైదానాన్ని ఆక్రమణల నుంచి కాపాడాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కళాశాల గ్రౌండ్ విద్యార్థులకు క్రీడలు, వ్యాయామం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగపడే ప్రజా ఆస్తి అని ఆయన పేర్కొన్నారు.పట్టణ...
Read More...
Telangana News  General News 

కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల గంజాయి స్వాధీనం.

కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల గంజాయి స్వాధీనం. ఖమ్మం బ్యూరో, జూన్ 14(తెలంగాణ ముచ్చట్లు ) ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని ఐదుగురిని అరెస్టు చేశారు.వైరా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్  సారంగపాణి ఆదేశాల మేరకు కొణిజర్ల పోలీసులు శనివారం కొణిజర్లలోని ఇంధన నింపే కేంద్రం...
Read More...
Telangana News  General News 

రక్తదానం మహాదానం.. వైద్యుల సూచనలతోనే రక్తదానం చేయాలి.

రక్తదానం మహాదానం.. వైద్యుల సూచనలతోనే రక్తదానం చేయాలి. హుజూరాబాద్, జూన్ 14 (తెలంగాణ ముచ్చట్లు): అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదానం యొక్క ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని, అయితే ప్రతి ఒక్కరూ వైద్యుల సూచనలు మరియు ఆరోగ్య ప్రమాణాలను పాటిస్తూ మాత్రమే రక్తదానం చేయాలని ప్రభుత్వ సివిల్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు.ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు మాత్రమే...
Read More...
Telangana News  General News 

శాలపల్లి గ్రామంలో ప్రైవేట్ పాఠశాల బస్సుల ప్రవేశానికి నిషేధం.

శాలపల్లి గ్రామంలో ప్రైవేట్ పాఠశాల బస్సుల ప్రవేశానికి నిషేధం. వేలేరు, జూన్ 14 (తెలంగాణ ముచ్చట్లు): వేలేరు మండలంలోని శాలపల్లి గ్రామంలోకి ప్రైవేట్ పాఠశాలల బస్సుల ప్రవేశాన్ని నిషేధిస్తూ గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం మరియు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ సర్పంచ్ కూరపాటి అశోక్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలోని...
Read More...
Telangana News  General News 

మరణానంతరం కూడా మిత్రుడికి అండగా.. కుటుంబానికి లక్ష రూపాయల సహాయం.

మరణానంతరం కూడా మిత్రుడికి అండగా.. కుటుంబానికి లక్ష రూపాయల సహాయం. జమ్మికుంట టౌన్ జూన్ 14 (తెలంగాణ ముచ్చట్లు): కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన గుండా సురేందర్ ఇటీవల గుండెపోటు, వడదెబ్బ కారణంగా మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు జమ్మికుంట జెడ్పీ ఉన్నత పాఠశాల 1983-84 పదవ తరగతి బ్యాచ్‌కు చెందిన బాల్యమిత్రులు ముందుకు వచ్చారు. సురేందర్‌తో కలిసి విద్యాభ్యాసం చేసిన మిత్రులు తమ...
Read More...
Telangana News  General News 

రైతు సమస్యలపై సూరారంలో గర్జించిన రైతాంగం.

రైతు సమస్యలపై సూరారంలో గర్జించిన రైతాంగం. ఎల్కతుర్తి, జూన్ 14 (తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై నిర్వహించిన సమావేశంలో రైతాంగం గళం విప్పింది. వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేస్తున్న ప్రధాన సమస్యలపై చర్చించిన రైతులు, తమ డిమాండ్ల సాధన కోసం ప్రత్యేక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.సమావేశంలో పంటలకు గిట్టుబాటు ధరలు...
Read More...
Telangana News  General News 

పాఠశాల పునఃప్రారంభానికి ముస్తాబు.. క్రీడా మైదానాల అభివృద్ధికి సర్పంచ్ ప్రత్యేక చొరవ.

పాఠశాల పునఃప్రారంభానికి ముస్తాబు.. క్రీడా మైదానాల అభివృద్ధికి సర్పంచ్ ప్రత్యేక చొరవ. పెద్దమందడి,జూన్14తెలంగాణ ముచ్చట్లు): వేసవి సెలవుల అనంతరం రేపు (జూన్ 15, 2026) పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముస్తాబవుతోంది.విద్యార్థులకు మెరుగైన క్రీడా వసతులు కల్పించేందుకు పాఠశాల ఆవరణలోని ప్లే గ్రౌండ్‌లో వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ క్రీడలకు సంబంధించిన కోర్టులను సిద్ధం చేసే పనులు వేగంగా కొనసాగుతున్నాయి.ఈ పనులను చేపట్టిన...
Read More...
Telangana News  General News 

బొడ్రాయి మహోత్సవానికి మాజీ జెడ్పీటీసీ రాజశేఖర్ రెడ్డి విరాళం.

బొడ్రాయి మహోత్సవానికి మాజీ జెడ్పీటీసీ రాజశేఖర్ రెడ్డి విరాళం. అడ్డాకుల,జూన్14(తెలంగాణ ముచ్చట్లు): మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం సుంకరాంపల్లి గ్రామంలో ఈ నెల 18న నిర్వహించనున్న బొడ్రాయి, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవానికి మాజీ జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్ రెడ్డి తన వంతు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు, గ్రామస్తులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.బొడ్రాయి,...
Read More...