Telangana News
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఆడబిడ్డ పెళ్లికి సర్పంచ్ కానుకగా 5116 అందజేత
Published On
By Telangana Muchatlu Desk
వేలేరు, మార్చ్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలంలోని పీచర గ్రామానికి చెందిన గొల్లెన స్వామి – రాధ దంపతుల ఏకైక కుమార్తె సమీరా – బన్నీ వివాహం ఈరోజు పీచర గ్రామంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మరిజే అనిత నరసింహారావు ఆదేశాల మేరకు గ్రామ ఉప సర్పంచ్ గుడికందుల ప్రశాంత్,... అంబేద్కర్ విగ్రహానికి నివాళులు
Published On
By Telangana Muchatlu Desk
కీసర, మార్చి 15 (తెలంగాణ ముచ్చట్లు):
కీసర మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 214వ వారం జ్ఞానమాల కార్యక్రమం ఆదివారం కీసరలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కీసరలోని డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల సమర్పించి నివాళులు అర్పించారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సామాజిక సేవా కార్యకర్త సన్నాల బాబాచారి... జాతీయ పోటీలకు అర్హత సాధించిన యువ అథ్లెట్లు
Published On
By Telangana Muchatlu Desk
మేడ్చల్ మల్కాజిగిరి , మార్చి 15 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 3వ రిలే కార్నివాల్ అథ్లెటిక్స్ పోటీలలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు చెందిన అథ్లెట్లు విశేష ప్రతిభ కనబరిచారు. కోచ్ తిరుమల రావు శిక్షణలో ఉన్న విద్యార్థులు పలు విభాగాల్లో మెడల్స్ సాధించి జిల్లాకు గౌరవం... పారిశుధ్య కార్మికులకు సన్మానం.
Published On
By Telangana Muchatlu Desk
హాసన్ పర్తి, మార్చ్ 15(తెలంగాణ ముచ్చట్లు):
హాసన్ పర్తి మండలం జయగిరి గ్రామ పారిశుధ్య కార్మికులకు సన్మానకార్యక్రమం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహితున్న ప్రజా పాలనకు 99 రోజుల ప్రగతి ప్రణాళిక మార్చ్ 06 నుండి జూన్ 12 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్బంగా ఆదివారం రోజున జయగిరి పారిశుధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం... విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం నింపిన శిశుమందిర్ పాఠశాల విద్యా విహారయాత్ర
Published On
By Telangana Muchatlu Desk
పెద్దమందడి,మార్చి15(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులకు ఆదివారం ఒకరోజు విద్యా విహారయాత్రను నిర్వహించారు. పాఠశాల మాతాజీలు అరుణ, శశికళ, స్వర్ణరంజిత, సువర్ణ ఆధ్వర్యంలో ఈ విహారయాత్ర జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మన్నెంకొండ దేవస్థానానికి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం విద్యార్థులను పాలమూరు... వంగర గ్రామంలో పారిశుధ్య కార్మికులకు ఘన సన్మానం
Published On
By Telangana Muchatlu Desk
భీమదేవరపల్లి, మార్చి 15 (తెలంగాణ ముచ్చట్లు):
గ్రామ పరిశుభ్రత మరియు ప్రజల ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికులను గౌరవిస్తూ వంగర గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల పరిసరాలు, విద్యాసంస్థల పరిశుభ్రత–పారిశుద్ధ్యం కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం... మల్లాపూర్లో ఉచిత కంటి పరీక్షా శిబిరం ప్రారంభం
Published On
By Telangana Muchatlu Desk
మల్లాపూర్, మార్చి 15 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మల్లాపూర్ డివిజన్ స్వామి వివేకానంద నగర్ కాలనీలోని శ్రీరామ క్లినిక్లో అను కంటి వైద్యశాల & ఆప్టికల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని కాంగ్రెస్ నాయకుడు నెమలి అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన... ఎదులాపురంలో ఘనంగా 'రంజాన్ తోఫా' పంపిణీ
Published On
By Telangana Muchatlu Desk
ముస్లిం సోదర సోదరీమణులకు కిట్ల అందజేత
ముఖ్య అతిథిగా హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు
ఖమ్మం బ్యూరో, మార్చి 15(తెలంగాణ ముచ్చట్లు)
ముస్లింల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం ఎదులాపురం మున్సిపాలిటీ 13వ వార్డులో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మజీద్-ఏ-మదీనా కమిటీ మరియు రాజ్యాంగ... లైఫ్ లైన్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు అభినందనీయం
Published On
By Telangana Muchatlu Desk
ఖమ్మం బ్యూరో, మార్చి 15(తెలంగాణ ముచ్చట్లు)
లైఫ్ లైన్ ఫౌండేషన్ నిరుపేదలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమనిప్రముఖ పిల్లల వైద్యులు, అభయ హాస్పిటల్ సీఈవో డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ అన్నారు. ఆదివారం ఎన్.ఎస్. టీ రోడ్డు లో గల అంజుమ్ క్లినిక్ ఆవరణలో నిరుపేద ముస్లిం లకు లైఫ్ లైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేస్తున్న... అంబరాన్నంటిన స్మార్ట్ కిడ్జ్ పాఠశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు.
Published On
By Telangana Muchatlu Desk
--చిన్నారులకు గ్రాడ్యుయేషన్ పట్టాలు అందించిన నగర మేయర్ పూనకొల్లు నీరజ, కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణ చైతన్య, డైరెక్టర్ సుకన్య.
--కనువిందు చేసిన చిరు మువ్వల సందడి.
ఖమ్మం బ్యూరో, మార్చి 15(తెలంగాణ ముచ్చట్లు)
స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే సంబురాలు అంబరాన్నంటాయి. డిజిటల్ లైట్ల వెలుగుల్లో అతిపెద్ద వేదికపై చిన్నారులకు... స్నేహానికి నిదర్శనం… మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పాఠశాల స్నేహితులు
Published On
By Telangana Muchatlu Desk
పెద్దమందడి,మార్చి15(తెలంగాణ ముచ్చట్లు):
తోటి స్నేహితుడి కుటుంబానికి అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటారు పాఠశాల బాల్యమిత్రులు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని అల్వాల గ్రామానికి చెందిన ఎం.డి. నిరంజన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న 1998–99 పదో తరగతి బ్యాచ్కు చెందిన ఆయన బాల్యమిత్రులు కలిసి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.స్నేహితులు... హేమాద్రి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించిన మంత్రి సీతక్క
Published On
By Telangana Muchatlu Desk
రాంపల్లి, మార్చి 15 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్ మండలం రాంపల్లిదాయర వెంకులో గుట్టపై ఉన్న హేమాద్రి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక్క ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం... 
