Telangana News
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన బాల్య మిత్రులు.
Published On
By Telangana Muchatlu Desk
జఫర్గడ్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు)
మండలం లోని తమ్మడపల్లి జీ గ్రామానికి చెందిన రంగు శివ గౌడ్(25) ఇటీవల హఠాత్మరణం చెందగా శివ చిన్ననాటి మిత్రులు (10వ తరగతి 2014_2015 బ్యాచ్)వారి కుటుంబానికి సాయంగా రూ 15,000అందజేశారు. దొరలు, భూస్వాముల దోపిడీ నుంచి తెలంగాణను విముక్తి చేసిన పోరాటం.
Published On
By Telangana Muchatlu Desk
ఇప్పగూడెం సభలో ఎం.డి. అబ్బాస్, సూడి కృష్ణారెడ్డి
స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
నిజాం నిరంకుశ పాలన, దొరలు–భూస్వాముల దోపిడీ, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాగించిన వీరోచిత పోరాట చరిత్రను వక్రీకరించి మతపరమైన రంగు పులమాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి... ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసిన ఎడ్ల కుమార్.
Published On
By Telangana Muchatlu Desk
చిల్పూర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని జనగామ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ నూతన అధికార ప్రతినిధి ఎడ్ల కుమార్ మంగళవారం హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
తనను జనగామ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధిగా నియమించడంలో సహకరించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఎడ్ల... పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..మాజీ ఉపముఖ్యమంత్రి కడియం.
Published On
By Telangana Muchatlu Desk
జఫర్గడ్,సెప్టెంబర్15( తెలంగాణ ముచ్చట్లు):
మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జఫర్గడ్ మండలం మరియు ఐనవోలు మండలం వెంకటాపూర్, గర్నేపల్లి గ్రామాలకు సంబందించిన 42మంది కల్యాణ... వేలేరు పోలీస్స్టేషన్లో సర్పంచ్పై విలేకరుల ఫిర్యాదు.
Published On
By Telangana Muchatlu Desk
వేలేరు, సెప్టెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు పోలీసు స్టేషన్ లో వేలేర్ సర్పంచ్ పై ధర్మసాగర్, వేలేరు మండలాల విలేకరులు పలువురు ఫిర్యాదు చేశారు. ఓ విలేకరిపై సర్పంచ్ కక్షపూరితంగా కేసు నమోదు చేశారని పేర్కొంటూ పలువురు విలేకరులు వేలేరు పోలీస్స్టేషన్లో సర్పంచ్పై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం వేలేరు ఎస్సైకి పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యే లక్ష్యం.
Published On
By Telangana Muchatlu Desk
*యాదవులపల్లిలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్*
*నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన డా. కవ్వంపల్లి*
కరీంనగర్, సెప్టెంబర్ 15(తెలంగాణ ముచ్చట్లు ):
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో... మానకొండూర్లో 50 పడకల ఆసుపత్రి పనుల పరిశీలన.
Published On
By Telangana Muchatlu Desk
మానకొండూర్, సెప్టెంబర్ 15(తెలంగాణ ముచ్చట్లు ):
మానకొండూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
ఆసుపత్రి నిర్మాణ స్థలాన్ని సందర్శించిన ఆయన భవన నిర్మాణ పురోగతిని క్షుణ్ణంగా... అంజన్న భక్తులకు మరో వరం.. కొత్త ఘాట్ రోడ్డు.
Published On
By Telangana Muchatlu Desk
కరీంనగర్, సెప్టెంబర్ 15(తెలంగాణ ముచ్చట్లు ):
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా మరో కీలక ముందడుగు పడింది. నూతన ఘాట్ రోడ్డు నిర్మాణం కోసం చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం సంబంధిత అధికారులతో కలిసి స్థల పరిశీలన చేపట్టారు. భక్తుల రాకపోకలకు మరింత... తెలంగాణ విమోచన దినోత్సవంపై బీజేపీ గర్జన.
Published On
By Telangana Muchatlu Desk
కరీంనగర్, సెప్టెంబర్ 15(తెలంగాణ ముచ్చట్లు ):
సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు... మిషన్ భగీరథ అధికారులపై సర్పంచుల ఆగ్రహం.
Published On
By Telangana Muchatlu Desk
పెద్దమందడి,సెప్టెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల సర్వసభ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు మిషన్ భగీరథ అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సర్వసభ సమావేశంలో గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు పరిష్కారం చూపకపోవడంపై నిలదీశారు.పలు గ్రామాల్లో పైపులైన్లు, నీటి... దొడగుంటపల్లిలో మరో డెంగీ కేసు.
Published On
By Telangana Muchatlu Desk
పెద్దమందడి,సెప్టెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామంలో మరో డెంగీ కేసు నమోదైనట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఇప్పటికే గ్రామంలో ఒక డెంగీ కేసు నమోదు కాగా, తాజాగా మరో కేసు వెలుగులోకి రావడంతో వైద్య సిబ్బంది గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.డెంగీ నిర్ధారణ అయిన వ్యక్తిని మెరుగైన వైద్య చికిత్స కోసం... కవి కందూరు నారాయణరెడ్డికి ఘన సన్మానం.
Published On
By Telangana Muchatlu Desk
వనపర్తి,సెప్టెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):
కవి, తెలుగు భాషా పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు కందూరు నారాయణరెడ్డిని సోమవారం కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులు ఘనంగా సన్మానించారు. వనపర్తి జిల్లా సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో రేడియంట్ హైస్కూల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయనకు శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సత్కారం చేశారు.ఈ సందర్భంగా కళా వేదిక జిల్లా అధ్యక్షుడు... 
