Telangana News
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
Published On
By Telangana Muchatlu Desk
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు):
రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు.
పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి పల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ మన్నెపు రెడ్డి సాగుచేసిన వరి పంటను బెంగాల్ ప్రాంతానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు స్థానిక వ్యవసాయ అధికారులు పరిశీలించారు.
ఈ... తుఫాన్ బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
Published On
By Telangana Muchatlu Desk
ఎల్కతుర్తి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు):
తుఫాన్ కారణంగా తీవ్రమైన నష్టాలను ఎదుర్కొన్న రైతులకు ప్రభుత్వం తగిన సాయం అందించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా,ఉమ్మడి కరీంనగర్ జిల్లాల అధ్యక్షుడు హింగే భాస్కర్ అన్నారు.ఆదివారం ఆయన రైతు రక్షణ సమితి బృందంతో కలిసి ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో పంట నష్టాన్ని పరిశీలించారు. రైతులు... విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
Published On
By Telangana Muchatlu Desk
కీసర, నవంబర్ 2 (తెలంగాణ ముచ్చట్లు)
కీసర డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తోంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు నాగారం వద్ద కె.కె. గార్డెన్ ఎదురుగా ఉన్న విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.ఈ సందర్భంగా వినియోగదారులు తమ విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు,... మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
Published On
By Telangana Muchatlu Desk
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పానుగంటి చిన్న కొములయ్య అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలుసుకున్న వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మృతుని కుటుంబానికి 5000/-రూపాయల ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ నాయకుల ద్వారా అందజేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాల సహాయం... హరీష్రావు నివాసంలో రేగళ్ల సతీష్రెడ్డి, యువజన నేతల పరామర్శ
Published On
By Telangana Muchatlu Desk
హైదరాబాద్, నవంబర్ 2 (తెలంగాణ ముచ్చట్లు)
మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావును తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర నాయకుడు రేగళ్ల సతీష్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. హరీష్రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ ఇటీవల మృతిచెందిన నేపథ్యంలో, సతీష్ రెడ్డి పాటు కొప్పుల కుమార్, గిల్బర్ట్, సురేష్ నాయక్, ప్రవీణ్ తదితరులు హైదరాబాద్లోని... బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం ఈటల రాజేందర్
Published On
By Telangana Muchatlu Desk
బంజారాహిల్స్,నవంబర్ 2 (తెలంగాణ ముచ్చట్లు):
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు బిక్ష కాదు, మాకు రాజ్యాంగబద్ద హక్కు అని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బంజారాహిల్స్లోని కళింగ భవన్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రధాన అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈటల“ఉద్యమాలకు... నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!
Published On
By Telangana Muchatlu Desk
సత్తుపల్లి, నవంబర్ 2 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి నారాయణ పాఠశాలలో విద్యార్థుల ఆధ్వర్యంలో సమావేశం (ఎస్ఎల్సి) ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ రామదేవి హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. ప్రత్యేక అతిథిగా ఏజీఎం రాంకీ పాల్గొని విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు తమ విద్యా ప్రయాణాన్ని... వడ్డెర్లకు గుట్టలపై హక్కులు కల్పించాలి
Published On
By Telangana Muchatlu Desk
పెద్దమందడి,నవంబర్02తెలంగాణ ముచ్చట్లు):
వడ్డెరలకు గుట్టలపై హక్కులు కల్పించాలని వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు దాసర్ల భూమయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిధిలోని అమ్మపల్లి గ్రామంలో నిర్వహించిన వడ్డెర గ్రామ నూతన కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను భూమయ్య అభినందించారు. అనంతరం గ్రామంలో వడ్డెరలు... మహిళలకు ఉపాధి
Published On
By Telangana Muchatlu Desk
ఖమ్మం బ్యూరో,నవంబర్ 2, తెలంగాణ ముచ్చట్లు;
మహిళలు ఆర్థికంగా తోడ్పాటు ను ఇచ్చే విధంగా కుట్టు మిషన్లు ఉపయోగపడతాయని ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ కాప మురళీకృష్ణ అన్నారు. వైరా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక లయన్స్ కంటి ఆసుపత్రి నందు వైరాకు చెందిన ఇద్దరు నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ లు అందజేసే కార్యక్రమంలో... జర్నలిస్ట్ వృత్తికి చెడ్డపేరు తెచ్చేవారిని సహించేది లేదు.
Published On
By Telangana Muchatlu Desk
ఖమ్మం బ్యూరో,నవంబర్.2, తెలంగాణ ముచ్చట్లు;
స్వప్రయోజనాల కొరకు ప్రయత్నిస్తూ వ్యక్తిగతంగా కొందరిని టార్గెట్ చేసి బ్లాక్ మెయిల్ పాల్పడుతూ జర్నలిస్టు వృత్తికి చెడ్డపేరు తెచ్చే విధంగా పాల్పడే వారిని సహించేది లేదని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తిరుమలాయపాలెం ప్రెస్ క్లబ్ చైర్మన్ పసలాది సత్యనారాయణ తెలిపారు. తిరుమలాయపాలెంలో ఆదివారం ప్రెస్ క్లబ్ కమిటీ విస్తృతస్థాయి... కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
Published On
By Telangana Muchatlu Desk
కాప్రా, నవంబర్ 2 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి కాలనీ అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.ఆదివారం కాప్రా డివిజన్ పరిధిలోని కాప్రా చెరువు అలుగు నుంచి ఎల్లారెడ్డిగూడ వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులతో పాటు, శ్రీ సాయి శివ నగర్ ఆర్టీసీ కాలనీలో... మూడు దశాబ్దాలైనా వంగవీటి మోహనరంగ జ్ఞాపకం చెరగలేదు.
Published On
By Telangana Muchatlu Desk
- మూడున్నరేళ్ల ఎమ్మెల్యే.- ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పేరు..సత్తుపల్లి, నవంబర్ 2 (తెలంగాణ ముచ్చట్లు):
కేవలం మూడున్నరేళ్లపాటు ఎమ్మెల్యేగా సేవలందించిన వంగవీటి మోహనరంగ మరణించి మూడు దశాబ్దాలు గడిచినా ఆయన పేరు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిందని, ఆయన తనయుడు విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తెలిపారు.... 
