Telangana News
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జమ్మికుంట అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. 38 కీలక తీర్మానాలకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం.
Published On
By Telangana Muchatlu Desk
* డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు, వీధిదీపాలు, వినాయక నిమజ్జన ఏర్పాట్లకు గ్రీన్ సిగ్నల్
జమ్మికుంట, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన 38 కీలక ప్రతిపాదనలకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), కమిషనర్... 77 వారాలుగా నిరంతర అన్నప్రసాద సేవ.
Published On
By Telangana Muchatlu Desk
వీణవంక, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):
వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ఆధ్వర్యంలో గత 77 శుక్రవారాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం శుక్రవారం 77వ వారంలోనూ భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన తాటిపెల్లి అజయ్ 25వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన... తరాలను తీర్చిదిద్దిన గురువుకు ఘన వందనం.
Published On
By Telangana Muchatlu Desk
* దామెర సుధాకర్కు సన్మానం.
* నాలుగు దశాబ్దాల విద్యా సేవలకు గుర్తింపుగా ఘనంగా పదవీ విరమణ సత్కారం
జమ్మికుంట టౌన్ జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):
నాలుగు దశాబ్దాల పాటు విద్యా రంగంలో విశిష్ట సేవలందించిన జమ్మికుంట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దామెర సుధాకర్ పదవీ విరమణ సందర్భంగా ఆయనకు ఘన... శ్రీ మడేలేశ్వరస్వామి బోనాలకు ఘన శ్రీకారం.
Published On
By Telangana Muchatlu Desk
* ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్
* ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తానని హామీ
జమ్మికుంట, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ మడేలేశ్వరస్వామి వారి బోనాల మహోత్సవంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,... గ్రామీణుల ఆరోగ్యానికి బాలవికాస చేయూత.
Published On
By Telangana Muchatlu Desk
* వందల మందికి ఆరోగ్య పరీక్షలు ఉచితంగా మందుల పంపిణీ..
* మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన
ఇల్లంతకుంట, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):
గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ... ఐదవ వార్డులో విస్తృతంగా మొక్కల పంపిణీ.
Published On
By Telangana Muchatlu Desk
*ప్రతి ఇంటికి ఒక మొక్క అందజేస్తూ హరితహారం లక్ష్యంగా కౌన్సిలర్ సొల్లు సునీత*
హుజురాబాద్, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సంకల్పంతో హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డులో శుక్రవారం విస్తృత స్థాయిలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐదవ వార్డు కౌన్సిలర్ సొల్లు సునీత... మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.
Published On
By Telangana Muchatlu Desk
పెద్దమందడి,జూలై31(తెలంగాణ ముచ్చట్లు):
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలని వనపర్తి జిల్లా పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. పిల్లల భద్రత అనేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి తీసుకోవాల్సిన బాధ్యత అని అన్నారు.పెద్దమందడి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, వాటి వినియోగం వల్ల ఆరోగ్యంపై పడే... వెల్టూర్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు.
Published On
By Telangana Muchatlu Desk
పెద్దమందడి,జులై(31తెలంగాణ ముచ్చట్లు)
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామపంచాయతీ భవనంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం పరిశీలించారు. పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు గ్రామపంచాయతీ భవనానికి చేరుకుని, ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై వివరాలు... ఎస్ఎస్సీలో 100 శాతం ఫలితాలే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి.
Published On
By Telangana Muchatlu Desk
వనపర్తి,జూలై31(తెలంగాణ ముచ్చట్లు):
రాబోయే పదో తరగతి వార్షిక పరీక్షల్లో వనపర్తి జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గణితం, ఇంగ్లీష్, సైన్స్ సబ్జెక్టుల్లో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.శుక్రవారం వనపర్తి పట్టణంలోని ఉర్దూ మాధ్యమ పాఠశాలలో... మరో వారం రోజుల్లో పెద్దమందడి–వనపర్తి రూ.40 కోట్ల రహదారి పనులు.
Published On
By Telangana Muchatlu Desk
సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం సహించం
-- ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
పెద్దమందడి,జూలై31(తెలంగాణ ముచ్చట్లు):
సాంకేతిక కారణాలతో జాప్యమైన పెద్దమందడి–వనపర్తి ప్రధాన రహదారి నిర్మాణ పనులు మరో వారం రోజుల్లో ప్రారంభమవుతాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సకాలంలో అందించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులను... కుమారికి కన్నీటి వీడ్కోలు.. పూలమాల వేసి.
Published On
By Telangana Muchatlu Desk
హుజురాబాద్, జూలై 31(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణానికి చెందిన ట్రాన్స్జెండర్ క్రీ.శే. రొంటాల కుమారి మృతితో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం నిర్వహించిన ఆమె అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ట్రాన్స్జెండర్ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కుమారికి తుది వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా హుజురాబాద్... వేలేరు రాజరాజేశ్వరి వివో 22వ వార్షిక మహాసభ నిర్వహణ.
Published On
By Telangana Muchatlu Desk
వేలేరు, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాజరాజేశ్వరి పరస్పర సహాయక పొదుపు సంఘం వీవో 22వ వార్షిక మహాసభ సమావేశం వివో అధ్యక్షురాలు జోష్నా అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి పాల్గొన్నారు.... 
