Telangana News
Telangana News  General News 

ప్రపంచానికి శాంతి సందేశం బుద్ధుడు.

ప్రపంచానికి శాంతి సందేశం బుద్ధుడు. హుజురాబాద్‌లో ఘన నివాళి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జయంతి అహింస మార్గం పాటించలని పిలుపు    హుజురాబాద్, మే 1(తెలంగాణ ముచ్చట్లు ):    ప్రపంచ శాంతికాముకుడు గౌతమ బుద్ధుని 2570వ జయంతిని బీసీ జేఏసీ హుజురాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద జరిగిన కార్యక్రమానికి అధ్యక్షుడు సందేల వెంకన్న నాయకత్వం వహించారు. ఈ...
Read More...
Telangana News  General News 

హుజురాబాద్‌లో హాకీ జోష్ – వేసవి శిబిరంతో యువతకు సువర్ణావకాశం.

హుజురాబాద్‌లో హాకీ జోష్ – వేసవి శిబిరంతో యువతకు సువర్ణావకాశం. హుజురాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):    వేసవిలో నిర్వహిస్తున్న హాకీ శిక్షణ శిబిరాన్ని యువ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని హాకీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని హైస్కూల్ క్రీడా మైదానంలో శుక్రవారం వేసవి హాకీ శిక్షణ శిబిరాన్ని జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ అసోసియేషన్...
Read More...
Telangana News  General News 

బలహీనతలకు బ్రేక్… ‘బాల భరోసా’తో చిన్నారుల ఆరోగ్యానికి గట్టి అండ

బలహీనతలకు బ్రేక్… ‘బాల భరోసా’తో చిన్నారుల ఆరోగ్యానికి గట్టి అండ హుజూరాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):    ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99లో భాగంగా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘బాల భరోసా’ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ రొంటాల సుహాసిని ఘనంగా ప్రారంభించారు. చిన్నారుల ఆరోగ్య సమస్యలకు సమగ్ర పరిష్కారం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె తెలిపారు. RBSK ద్వారా వైద్యపరమైన లోపాలు గుర్తించిన...
Read More...
Telangana News  General News 

వడదెబ్బతో మహిళ మృతి – కుటుంబంలో విషాదం .

వడదెబ్బతో మహిళ మృతి – కుటుంబంలో విషాదం . హుజురాబాద్,మే 01(తెలంగాణ ముచ్చట్లు ):    హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లీ 14వ వార్డుకు చెందిన సటికం సారయ్య గారి తల్లి సటికం నర్సమ్మ గారు వడదెబ్బకు గురై ఈ రోజు ఉదయం మృతిచెందారు. ఆమె మృతి కుటుంబ సభ్యులకు, బంధువులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని స్థానికులు, పరిచయస్తులు...
Read More...
Telangana News  General News 

హుజురాబాద్‌లో మే డే సంబరాలు ఘనంగా – కార్మికుల ఐక్యతకు గళం .

హుజురాబాద్‌లో మే డే సంబరాలు ఘనంగా – కార్మికుల ఐక్యతకు గళం . హుజురాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):    హుజురాబాద్ పట్టణంలోని రైస్ మిల్లు కార్మికుల ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లుల కార్మిక సంఘం అధ్యక్షుడు ప్రతాప శ్రీనివాస్ జెండాను ఆవిష్కరించారు. కార్మికులు “కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పరస్పరం స్వీట్లు పంచుకుని...
Read More...
Telangana News  General News 

శ్రీ రామనామ ఘోషతో మార్మోగిన రంగాపూర్ .

శ్రీ రామనామ ఘోషతో మార్మోగిన రంగాపూర్ . హుజురాబాద్,మే 01(తెలంగాణ ముచ్చట్లు ):    హుజురాబాద్ మండలంలోని రంగాపూర్ గ్రామంలో ఉన్న భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ మాలాదారులు ఆధ్యాత్మిక వేడుకలను ఘనంగా ప్రారంభించారు. 24 గంటల పాటు కొనసాగనున్న “శ్రీరామ జయరామ” నగర సంకీర్తన కార్యక్రమం భక్తి భావాలను ఉప్పొంగించింది. ఈ సందర్భంగా ఆలయం నుంచి భక్తులు ఊరేగింపుగా బయలుదేరి గ్రామ వీధుల్లో భజనలు,...
Read More...
Telangana News  General News 

సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ.

సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ. సత్తుపల్లి, మే 01(తెలంగాణ ముచ్చట్లు):    వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది వడదెబ్బ నుంచి ఉపశమనం పొందేందుకు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సత్తుపల్లి బస్టాండ్‌లో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శుక్రవారం ఈ కార్యక్రమాన్ని సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ సేవా సమితి సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ...
Read More...
Telangana News  General News 

జెడ్‌పీజీహెచ్‌ఎస్‌లో క్రీడా శిబిరాల ఆరంభం.

జెడ్‌పీజీహెచ్‌ఎస్‌లో క్రీడా శిబిరాల ఆరంభం. సత్తుపల్లి, మే 01 (తెలంగాణ ముచ్చట్లు): పట్టణంలోని అయ్యగారిపేట జెడ్‌పీజీహెచ్‌ఎస్ పాఠశాలలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడం, శారీరక దారుఢ్యాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో యోగా, కరాటే...
Read More...
Telangana News  General News 

10వ తరగతిలో  526 మార్కులతో మెరిసిన విద్యార్థిని.

10వ తరగతిలో  526 మార్కులతో మెరిసిన విద్యార్థిని. వేలేరు, ఏప్రిల్ 30 (తెలంగాణ ముచ్చట్లు):    వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన ఉన్నత పాఠశాల విద్యార్థిని వెంగల అర్చన 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఆమె మొత్తం 600 మార్కులకు గాను 526 మార్కులు సాధించి తన ప్రతిభను చాటింది. అర్చన సాధించిన ఈ విజయంతో ఆనంద వాతావరణం నెలకొంది. ఈ...
Read More...
Telangana News  General News 

అంబాల వెంకటేశ్వర్లకు దళిత రత్న పురస్కారం.

అంబాల వెంకటేశ్వర్లకు దళిత రత్న పురస్కారం. ఎల్కతుర్తి, ఏప్రిల్ 30( తెలంగాణ ముచ్చట్లు)     ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామానికి చెందిన అంబాల వెంకటేశ్వర్లకు అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ప్రతిష్టాత్మకమైన “దళిత రత్న” పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని రవీంద్ర బారతిలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించగా, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేతులమీదుగా వెంకటేశ్వర్లు అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ,...
Read More...
Telangana News  General News 

మహాకవి శ్రీశ్రీ అభ్యుదయ సాహిత్యానికి దిక్సూచి.

మహాకవి శ్రీశ్రీ అభ్యుదయ సాహిత్యానికి దిక్సూచి. వనపర్తి,ఏప్రిల్30(తెలంగాణ ముచ్చట్లు):    తెలుగు సాహిత్య చరిత్రలో అభ్యుదయ నినాదంగా నిలిచిన మహాకవి శ్రీశ్రీ సాహిత్య ప్రపంచానికి చిరస్థాయిగా సేవలందించారని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో స్థానిక రేడియంట్ హై స్కూల్‌లో మహాకవి శ్రీశ్రీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు...
Read More...
Telangana News  General News 

డ్రగ్స్‌పై ఎల్కతుర్తి పోలీసుల అవగాహన యుద్ధం.

డ్రగ్స్‌పై ఎల్కతుర్తి పోలీసుల అవగాహన యుద్ధం. ఎల్కతుర్తి, ఏప్రిల్ 30 (తెలంగాణ ముచ్చట్లు):    హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్ గ్రామంలో డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎల్కతుర్తి పోలీసుల ఆధ్వర్యంలో జరిగింది. గ్రామ యువత, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్కతుర్తి ఎస్ఐ నరసింహారావు మాట్లాడుతూ యువత డ్రగ్స్,...
Read More...