పారిశుధ్య కార్మికులకు సన్మానం.

పారిశుధ్య కార్మికులకు సన్మానం.

హాసన్ పర్తి, మార్చ్ 15(తెలంగాణ ముచ్చట్లు):

హాసన్ పర్తి మండలం జయగిరి గ్రామ పారిశుధ్య కార్మికులకు సన్మానకార్యక్రమం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహితున్న ప్రజా పాలనకు 99 రోజుల ప్రగతి ప్రణాళిక మార్చ్ 06 నుండి జూన్ 12 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్బంగా ఆదివారం రోజున జయగిరి పారిశుధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం సర్పంచ్ తాళ్లపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన సెక్రటరీ రవీందర్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కె.హేమంత్ కుమార్,వై.రంజిత్,బి. అనూష,కారోబార్ శ్రీధర్,రేణుకుంట్ల అశోక్,పారిశుధ్య కార్మికులు రేణుకుంట్ల సరోజన,రేణుకుంట్ల ఐలమ్మ,రేణుకుంట్ల రాజయ్య,రేణుకుంట్ల ప్రభాస్,నదునూరి అనిల్,రేణుకుంట్ల ప్రమీల, మండల మధు, దండ బోయిన చంద్రకుమార్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News