Health
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ప్రభుత్వఆస్పత్రులకు పోలీస్ భద్రత
Published On
By Telangana Muchatlu Desk
డే స్క్:తెలంగాణ ముచ్చట్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బందిపై దాడులను అరికట్టడానికి వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని సీసీ కెమెరాలను స్థానిక పోలీస్ స్టేషన్లకు అనుసంధానించనుంది. 24 గంటలూ పర్య వేక్షణ చేయడంతోపాటు ప్రధాన గేట్ల వద్ద స్క్రీనింగ్, చెకింగ్ వ్యవస్థ ఏర్పాటుచేయనుంది. ప్రైవేటు ఆస్పత్రుల మాదిరిగానే రోగుల బంధువులకు విజిటర్స్... 1,690 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్!
Published On
By Telangana Muchatlu Desk
డెస్క్, తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్రంలో 1,690 వైద్య పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత ఉన్న నేపథ్యంలో 1,690 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. వీటికి నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి, 2025 మార్చి/ ఏప్రిల్లో భర్తీ చేయాలని వైద్యారోగ్య శాఖ భావిస్తున్నట్లు సమాచారం.... మహిళ కడుపులో మూడు కేజీలు ఒవేరియన్ సిస్ట్ గడ్డ తొలగింపు
Published On
By Telangana Muchatlu Desk
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ఖమ్మం నగరంలోని మెట్రో హాస్పిటల్ లో... గత కొన్ని నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్న సుధ అనే పేషెంట్ కు హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పలిమెల దివ్య గైనకాలజిస్ట్ సకాలంలో స్పందించి శస్త్ర చికిత్స ద్వారా ఎంతో శ్రమించి మూడు కేజీల ఒవేరియన్ సిస్ట్ ను... డాక్టర్లను కలిసిన జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం
Published On
By Telangana Muchatlu Desk
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి 30వ తేదీ వరకు జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా " నైతికతే నిజమైన స్వేచ్ఛ " అంశంపై నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలలో భాగంగా శనివారం నాడు ( రెండో రోజు) కూడా మహిళా విభాగం ఆధ్వర్యంలో పట్టణంలో
జమాఅతె... వామపక్ష యోధుడికి అంత్యక్రియలు లేవు!
Published On
By Telangana Muchatlu Desk
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* సీతారాం ఏచూరి కి అంత్యక్రియలు ఉండవని సీపీఎం ప్రకటించింది.
* ఆయన పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించాలని గతంలో ఆయన కోరినట్లు తెలిపారు.
* దాంతో ఢిల్లీ ఎయిమ్స్ కు సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని అప్పగించనున్నారు.
* వైద్య పరిశోధనల కోసం సీతారాం ఏచూరి పార్థివ దేహం... మండల అధ్యక్షుడిని పరామర్శించిన ఆదిత్య రెడ్డి
Published On
By Telangana Muchatlu Desk
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
హైదరాబాదులో హస్తినాపురం, పైనారి హాస్పిటల్లో, చికిత్స పొందుతున్న పెద్దమందడి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంటన్న యాదవ్ ను గురువారం ఏఐపిసి స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్.జిల్లెల.ఆదిత్య రెడ్డి పరామర్శించారు. అనంతరం
డాక్టర్ల ద్వారా సి.పెంటన్న యాదవ్ గారి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.... జ్వరం బారిన పడుతున్న గురుకులాల విద్యార్థులు!!
Published On
By Telangana Muchatlu Desk
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* రెండు రోజుల్లో జ్వరం బారిన పడ్డ 35 మంది విద్యార్థులు..
* ఆదివారం ఒక్కరోజే 23 మంది విద్యార్థులకు జ్వరం
* ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) మండల కేంద్రంలోని గురుకుల బాలుర పాఠశాలలో ఘటన
* ప్రిన్సిపల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా గురుకుల పాఠశాలను సందర్శించిన సబ్ కలెక్టర్... 65 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన దయాకర్ రెడ్డి
Published On
By Telangana Muchatlu Desk
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ప్రయివేటు, కార్పొరేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందిన పేదలను ఆర్ధికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి... ఇక కళ్లద్దాలు అక్కర్లేదు.. ఈ చుక్కలతో చత్వారం మాయం..
Published On
By Telangana Muchatlu Desk
*అభివృద్ధి చేసిన ముంబై సంస్థ ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్*
*'ప్రెసు' ఐడ్రాప్స్ పేరుతో అందుబాటులోకి..*
*ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల మందికి ఇది శుభవార్తే కంటి చుక్కలు వేసుకున్న 15 నిమిషాల్లోనే ప్రభావం*
*కేవలం రూ.350కే అందుబాటులోకి*
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
రీడింగ్ గ్లాసులకు ఇక చెల్లుచీటి చెప్పేయండి.సరికొత్త ఐడ్రాప్స్ త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. ఇండియన్ డ్రగ్... ప్రభుత్వ విద్య, వైద్యం పై జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం
Published On
By Telangana Muchatlu Desk
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
ప్రభుత్వ వైద్య, విద్య సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం జిల్లా కలెక్టర్ ధర్మ సమాజ్ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు.
వనపర్తి జిల్లాలో ఇటీవల వివిధ మండల, గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ప్రభుత్వ పాఠశాలలను ధర్మ సమాజ్ పార్టీ నాయకులు సందర్శించారు. వాటి సమస్యలు ప్రాథమికంగా ఒకటవ తరగతి నుండి... సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం..
Published On
By Telangana Muchatlu Desk
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
*వెంటిలేటర్పై కొనసాగుతోన్న చికిత్స
*ీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది
*ఈ మేరకు ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందజేస్తున్నట్లుగా ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.
* ఇటీవలే న్యూమోనియతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆగస్టు 19న ఎయిమ్స్ లోని ఎమర్జెన్సీ విభాగంలో చేర్చారు.... పారిశుద్ధ్య పనుల్లో వేగం పెంచాలి
Published On
By Telangana Muchatlu Desk
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
పారిశుద్ధ్య పనుల్లో వేగం పెంచాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజ అన్నారు. గురువారం అదనపు కలెక్టర్ ముంపు ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె తిరుమలాయపాలెం మండలం రాకాశితండా, కూసుమంచి మండలం పాలేరు, ఖమ్మం రూరల్ మండలం... 
