వామపక్ష యోధుడికి అంత్యక్రియలు లేవు!
ప్రకటించిన సీపీఎం!
Views: 77
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* సీతారాం ఏచూరి కి అంత్యక్రియలు ఉండవని సీపీఎం ప్రకటించింది.
* ఆయన పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించాలని గతంలో ఆయన కోరినట్లు తెలిపారు.
* దాంతో ఢిల్లీ ఎయిమ్స్ కు సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని అప్పగించనున్నారు.
* వైద్య పరిశోధనల కోసం సీతారాం ఏచూరి పార్థివ దేహం అప్పగిస్తున్నట్లు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
17 Sep 2026 16:50:06
3,146 కొత్త గ్రామపంచాయతీల గుర్తింపు కేసీఆర్దే
కడియం శ్రీహరి తన బిడ్డల భవిష్యత్తు కోసం నియోజకవర్గాన్ని వాడుకుంటున్నాడు: రాజయ్య
స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):...


Comments