Political News
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జనగాం డిఇఓ దర్శనం భోజన్ని సన్మానించిన చిరంజీవి నాయక్
Published On
By Telangana Muchatlu Desk
జనగాం,తెలంగాణ ముచ్చట్లు:
జనగాం జిల్లా విద్యాశాఖ అధికారిగా తాజాగా(డీఈఓ) బాధ్యతలు స్వీకరించిన దర్శనం భోజన్ని ఘనంగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ బిఆర్ఎస్వీ ఇంచార్జీ లకావత్ చిరంజీవి ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్బముగా పూల బొకే అందించి,శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.....“ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక ఫర్నీచర్, మెరుగైన తరగతి గది... చెల్లని చెక్కు కేసులో 6 నెల్లలు జైలు శిక్ష
Published On
By Telangana Muchatlu Desk
భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు :
భద్రాచలం జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు జడ్జి శివ నాయక్ సోమవారం చెక్కు కేసులో ఆరు నెలలు జైలు శిక్ష, రూ.5,00,000/- జరిమానా విధించారు. కల్లెం వీరాంజనేయులు వద్ద రాంశెట్టి శ్రీను(ఐటీసీ ఎంప్లాయ్ సారపాక) 5 లక్షల రూపాయలు చెక్ హామీగా పెట్టి రూ. 5,00,000/-... ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు
Published On
By Telangana Muchatlu Desk
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో లీడర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని పాఠశాలలో గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణిత దినోత్సవం పురస్కరించుకొని సోమవారం నాడు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన వివిధ గణిత బోధన పరికరాలతో మేళ... కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసిన ఎంపి కావ్య
Published On
By Telangana Muchatlu Desk
న్యూ ఢిల్లీ,తెలంగాణ ముచ్చట్లు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తెలంగాణలో నాలుగు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. ముఖ్యంగా, వరంగల్ మామూనూరు విమానాశ్రయాన్ని త్వరగా పూర్తిచేయడంపై ఎంపీ కడియం కావ్య... టీడీపీ కార్యకర్తల పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు
Published On
By Telangana Muchatlu Desk
డెస్క్, తెలంగాణ ముచ్చట్లు:
కేసీఆర్, కేటీఆర్ మరియు వారి కుటుంబంలోని చిన్నారుల పట్ల ట్విట్టర్ స్పేస్లో అసభ్యకరంగా మాట్లాడిన టీడీపీ కార్యకర్తలు చంద్రసామ నాగవెంకట్ మరియు గాయత్రి అనే టీడీపీ కార్యకర్తలపై వరంగల్ జిల్లాలోని సంగెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన దయాకర్ రెడ్డి
Published On
By Telangana Muchatlu Desk
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
బోనకల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి చెక్కులను అందించారు. తూటికుంట్ల గ్రామానికి చెందిన ఎం. చిట్టిబాబుకు, ముష్టికుంట్ల గ్రామానికి చెందిన మల్లయ్యకు, రామాపురం గ్రామానికి చెందిన... మాజీ ఎమ్మెల్యే రాజయ్యను కలిసిన పలువురు నాయకులు
Published On
By Telangana Muchatlu Desk
తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:
మండల కేంద్రానికి చెందిన కొత్వాల కుమార్ ను నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ కో అర్దినేటర్ గా, మండలం లోని తిమ్మాపూర్ కు చెందిన పెంతల రాజ్ కుమార్ ను మండల అధికార ప్రతినిధిగా ఇటివల నియమించగా వారు ఇరువురు బుధవారం స్టేషన్ ఘనపూర్ లోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే... కోదాడ,హుజర్నగర్ నియోజకవర్గాల అంతర్గత రహదారులకు మహార్దశ
Published On
By Telangana Muchatlu Desk
హుజూర్ నగర్,కోదాడ నియోజకవర్గాలపై కొనసాగుతున్న కెప్టెన్ మార్క్ అభివృద్ధి. మున్నేరు వరద బాధితులకు 1990 పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆర్థిక సాయం
Published On
By Telangana Muchatlu Desk
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
వరద బాధితులకు నిత్యవసరాలు పంపిణీనీ నగరంలోని వెంకటేశ్వర నగర్,బొక్కల గడ్డ, కరుణగిరి, ధంసలాపురం కాలనీ వరద బాధితులకు స్థానిక శ్రీ రామకృష్ణ విద్యాలయం 1990 బ్యాచ్ విద్యార్థులు కాంగ్రెస్ నాయకులు సాధు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో బియ్యం నిత్యవసర వస్తువులను ఉచితంగా దాదాపు 250 మందికి... ప్రజా పోరాటాలతో పార్టీని బలోపేతం చేయాలి
Published On
By Telangana Muchatlu Desk
-డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు చింతల.రమేష్ పిలుపు
-సిపిఎం చిమ్మపూడి గ్రామ నూతన శాఖ కార్యదర్శిగా రేమల్లె.జైపాల్ ఏకగ్రీవంగా ఎన్నిక
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ప్రజా సమస్యలపై పోరాటాలు చేసి సిపిఎం పార్టీని బలోపేతం చేయాలనీ సీతారాం ఏచూరి స్ఫూర్తితో ఉద్యమించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు యస్. నవీన్... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
Published On
By Telangana Muchatlu Desk
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఉమ్మడి ఖమ్మంజిల్లాలో సోమ, మంగళ వారాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం... టిపిసీసీ అధ్యక్షుడిని కల్సిన పలువురు
Published On
By Telangana Muchatlu Desk
తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:
ఇటివల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ ని హైదారాబాద్ లోని గాంధీ భవన్ లో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి & స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి మరియు వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య ఆధ్వర్యంలో శనివారం మర్యాద... 
