వడదెబ్బతో మహిళ మృతి – కుటుంబంలో విషాదం .

వడదెబ్బతో మహిళ మృతి – కుటుంబంలో విషాదం .

హుజురాబాద్,మే 01(తెలంగాణ ముచ్చట్లు ):
 
హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లీ 14వ వార్డుకు చెందిన సటికం సారయ్య గారి తల్లి సటికం నర్సమ్మ గారు వడదెబ్బకు గురై ఈ రోజు ఉదయం మృతిచెందారు. ఆమె మృతి కుటుంబ సభ్యులకు, బంధువులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ఈ సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని స్థానికులు, పరిచయస్తులు మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

పెద్దమందడిలో ఘనంగా మేడే వేడుకలు. పెద్దమందడిలో ఘనంగా మేడే వేడుకలు.
పెద్దమందడి,మే01( తెలంగాణ ముచ్చట్లు):   వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో గురువారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పారిశుద్ధ కార్మికుల మండల అధ్యక్షురాలు ఘట్టమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు...
శ్రామిక శక్తి అవార్డు అందుకున్న దయ్యాల దాసు.
ప్రపంచానికి శాంతి సందేశం బుద్ధుడు.
హుజురాబాద్‌లో హాకీ జోష్ – వేసవి శిబిరంతో యువతకు సువర్ణావకాశం.
బలహీనతలకు బ్రేక్… ‘బాల భరోసా’తో చిన్నారుల ఆరోగ్యానికి గట్టి అండ
వడదెబ్బతో మహిళ మృతి – కుటుంబంలో విషాదం .
హుజురాబాద్‌లో మే డే సంబరాలు ఘనంగా – కార్మికుల ఐక్యతకు గళం .