ప్రశంసా పత్రం అందుకున్న ముల్కనూర్ ఎస్సై రాజు
Views: 2
On
భీమదేవరపల్లి, ఏప్రిల్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
విధి నిర్వహణలో నిబద్ధతతో సేవలందిస్తున్న ముల్కనూర్ ఎస్సై రాజుకు ప్రశంసలు దక్కాయి. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు.
పోలీసు విధుల్లో క్రమశిక్షణ, సమయపాలనతో పాటు ప్రజల సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించినందుకు ఈ పురస్కారం అందించినట్లు అధికారులు తెలిపారు. ఎస్సై రాజు చేసిన సేవలు పోలీస్ శాఖలో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు.
స్థానిక ప్రజలు మరియు సహచర సిబ్బంది కూడా ఎస్సై రాజును అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
29 Apr 2026 17:43:44
అడ్డాకల్, ఏప్రిల్29(తెలంగాణ ముచ్చట్లు):
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని బలిదుపల్లి గ్రామ మహిళా సంఘంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ గ్రామానికి చెందిన 5వ వార్డు సభ్యుడు ఆంజనేయులు


Comments