Crime News
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
తెలంగాణ గవర్నమెంట్ మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ పంపిణీ
Published On
By Telangana Muchatlu Desk
రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్
నేరేడ్ మెట్, తెలంగాణ ముచ్చట్లు:
నేరేడ్ మెట్ డివిజన్ లో రాచకొండ కమిషనరేట్మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్ నుండి కొత్త చట్టాలకు అనుకూలంగా మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ ను తెలంగాణ గవర్నమెంట్ పంపిణీ చేశారు.
అందులో భాగంగా రాచకొండ కమిషనర్ కి ఒక మొబైల్ వ్యాన్,అందులో కొన్ని అత్యాధునిక... పదవీ విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులు కు ఘనంగా సత్కరించిన
Published On
By Telangana Muchatlu Desk
మల్కాజ్గిరి, తెలంగాణ ముచ్చట్లు:
రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో పనిచేస్తూ పోలీసు అధికారులకు పదవీ విరమణ పొందిన టివి హనుమంత రావు, అడిషనల్ డీసీపీ,స్పెషల్ బ్రాంచ్, ఎం సుగుణ, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, అకౌంట్స్, మహమ్మద్ షర్ఫుద్దీన్, సబ్ ఇన్స్పెక్టర్, సీసీఎస్ ఎల్ బి నగర్ డి రామకృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్, కంట్రోల్ రూమ్ మహమ్మద్... దొంగతనం కేసులో ముగ్గురు అరెస్ట్.
Published On
By Telangana Muchatlu Desk
సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
కల్లూరు ఏసిపి ఏ.రఘు ఉత్తర్వుల మేరకు సత్తుపల్లి ఇన్స్పెక్టర్ టి.శ్రీహరి ఆధ్వర్యంలో ఎస్సై ఎన్.వీరేందర్ మరియు సిబ్బంది కలిసి పెట్రోలింగ్ మరియు వాహనాలు తనిఖీలో భాగంగా సత్తుపల్లి, వేంసూర్ రోడ్డులో మెట్ట ఆంజనేయ స్వామి గుడి వైపుకు పెట్రోలింగ్ చేసుకొంటూ వెళ్తుండగా, అక్కడ తచ్చటలాడుతున్న కందుకూరి సోమాచారి(40), మారొజు సూర్యప్రకాశ్(40), కందుకూరి... డీజీపీ రేసులో 8 మంది
Published On
By Telangana Muchatlu Desk
హైదరాబాద్,తెలంగాణ ముచట్లు:
రాష్ట్ర డీజీపీ పదవికి కొత్త అధికారి ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు (యూపీఎస్సీ) రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది అగ్రశ్రేణి ఐపీఎస్ అధికారుల పేర్లను పంపింది. వీరిలో వివిధ బ్యాచ్లకు చెందిన అధికారులు ఉన్నారు.
పంపిన జాబితాలో ఉన్నవారు:
• రవి గుప్తా (1990 బ్యాచ్)... నేర నిందితులను పట్టుకొవడంలో పోలీస్ జాగిలం కీలకం
Published On
By Telangana Muchatlu Desk
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడం పోలీసు జాగిలాలు కీలకంగా నిలుస్తున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్కు నూతనంగా వచ్చిన పోలీస్ జాగిలాలను వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం పరిశీలించారు. గత 28వ తేదిన మొయినాబాద్లోని పోలీస్ జాగిలాల శిక్షణా కేంద్రంలో ఎనిమిది నెలల శిక్షణను పూర్తి చేసుకోని వచ్చిన... సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చు
Published On
By Telangana Muchatlu Desk
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
భద్రాద్రి కొత్తగూడెంబ్యూరో, తెలంగాణ ముచ్చట్లు :సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు అరికట్టే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు.జిల్లా పరిధిలోని పరిశ్రమలు,వ్యాపార సముదాయాలు,కాలనీలు మరియు ఇండ్ల పరిసరాలలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ... మరణించిన పోలీస్ కుటుంబానికి భద్రత చెక్కు అందజేసిన సిపి
Published On
By Telangana Muchatlu Desk
హన్మకొండ, తెలంగాణ ముచ్చట్లు: ఆకస్మికంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి పోలీస్ భద్రత నుండి మంజూరైన చెక్కును వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపిఎస్ శనివారం అందజేసారు. వివరాల్లోకి వెళితే నర్సంపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న జనార్దన్ గత సంవత్సరం సెప్టెంబర్ 7 వ తేదిన అనారోగ్యం... అగ్ని ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు....
Published On
By Telangana Muchatlu Desk
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
మార్కెట్ లో అగ్ని ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
గురువారం మంత్రి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి ఖమ్మం పత్తి మార్కెట్ యార్డులో... 114 మందిని బైండోవర్ చేసిన సత్తుపల్లి ఇన్స్పెక్టర్
Published On
By Telangana Muchatlu Desk
సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో కోడి పందెలను నియంత్రించేందుకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కఠిన చర్యలు చేపట్టినట్లు సత్తుపల్లి ఇన్స్పెక్టర్ కరణ్ తెలిపారు.పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాటరాయుళ్లు, కోడిపందెం కేసుల్లో ఉన్న పాత నిందితులు, కోడి కత్తులు తయారు... గొలుసు దొంగతనానికి పాల్పడిన వ్యక్తి రిమాండ్
Published On
By Telangana Muchatlu Desk
కూకట్ పల్లి/ తెలంగాణ ముచ్చట్లు :గొలుసు దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సంఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎసిపి శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో నిందితుడు వివరాలను వెల్లడించారు. కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన కోటి సాయి రామ్ (28) బాలాజీ నగర్ లోని నివాసం... ఏఆర్ కానిస్టేబుల్ కు కాంస్య పతకం
Published On
By Telangana Muchatlu Desk
ఉప్పల్/ తెలంగాణ ముచ్చట్లు:వియత్నాంలో డిసెంబర్ 6 నుండి 9 2024 వరకు జరిగిన 2024 ఆసియా ఓపెన్ పోలీస్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ డి.సంజీవ్ కుమార్ ఏఆర్.పిసి -9025 పాల్గొని అండర్ - 34 కేటగిరిలో తృతీయ స్థానం పొంది కాంస్య పతకం సాధించడం... మహిళా దొంగల ముఠా అరెస్ట్.
Published On
By Telangana Muchatlu Desk
హసన్ పర్తి, తెలంగాణ ముచ్చట్లు;
వరంగల్ పోలీస్ కమిషనరేట్ కేయూ బాలమిత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి దొంగతనాలు చేసే మహిళా దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు హనుమకొండ ఏసీపి కె. దేవేందర్ రెడ్డి కేయూసి పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు. పోలీసులు తెలిపిన వివరాల... 
