దొంగతనం కేసులో ముగ్గురు  అరెస్ట్. 

దొంగతనం కేసులో ముగ్గురు  అరెస్ట్. 

సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు:

కల్లూరు ఏసిపి ఏ.రఘు ఉత్తర్వుల మేరకు సత్తుపల్లి ఇన్స్పెక్టర్ టి.శ్రీహరి ఆధ్వర్యంలో ఎస్సై ఎన్.వీరేందర్ మరియు సిబ్బంది కలిసి పెట్రోలింగ్ మరియు వాహనాలు తనిఖీలో భాగంగా సత్తుపల్లి, వేంసూర్ రోడ్డులో మెట్ట ఆంజనేయ స్వామి గుడి వైపుకు పెట్రోలింగ్ చేసుకొంటూ వెళ్తుండగా, అక్కడ తచ్చటలాడుతున్న కందుకూరి సోమాచారి(40), మారొజు సూర్యప్రకాశ్(40), కందుకూరి రత్నగిరి(32)అను ముగ్గురు దొంగలను పట్టుకొని వారి వద్ద నుండి 21.5 గ్రాముల బంగారపు ముద్ద, 200 గ్రాముల వెండి వస్తువులు, రెండు సెల్ ఫోన్స్, మరియు నగదు 9400/ రూపాయలు స్వాదీన పరచుకొని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపడం జరిగింది.ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ టి.శ్రీహరిని, ఎన్.వీరేందర్ ఎస్ఐని, సిబ్బందిని.. ఏసిపి ఏ.రఘు అభినదించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న