దొంగతనం కేసులో ముగ్గురు అరెస్ట్.
Views: 4
On
సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
కల్లూరు ఏసిపి ఏ.రఘు ఉత్తర్వుల మేరకు సత్తుపల్లి ఇన్స్పెక్టర్ టి.శ్రీహరి ఆధ్వర్యంలో ఎస్సై ఎన్.వీరేందర్ మరియు సిబ్బంది కలిసి పెట్రోలింగ్ మరియు వాహనాలు తనిఖీలో భాగంగా సత్తుపల్లి, వేంసూర్ రోడ్డులో మెట్ట ఆంజనేయ స్వామి గుడి వైపుకు పెట్రోలింగ్ చేసుకొంటూ వెళ్తుండగా, అక్కడ తచ్చటలాడుతున్న కందుకూరి సోమాచారి(40), మారొజు సూర్యప్రకాశ్(40), కందుకూరి రత్నగిరి(32)అను ముగ్గురు దొంగలను పట్టుకొని వారి వద్ద నుండి 21.5 గ్రాముల బంగారపు ముద్ద, 200 గ్రాముల వెండి వస్తువులు, రెండు సెల్ ఫోన్స్, మరియు నగదు 9400/ రూపాయలు స్వాదీన పరచుకొని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపడం జరిగింది.ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ టి.శ్రీహరిని, ఎన్.వీరేందర్ ఎస్ఐని, సిబ్బందిని.. ఏసిపి ఏ.రఘు అభినదించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
02 Nov 2025 21:47:09
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు):
రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు.
పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...


Comments