Andhrapradesh News
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు.!
Published On
By Telangana Muchatlu Desk
అశ్వారావుపేట, అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గవ్యాప్తంగా వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. మొదటగా దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో... శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు
Published On
By Telangana Muchatlu Desk
కుషాయిగూడ, సెప్టెంబర్ 24(తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ లో కుషాయిగూడలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు ప్రతి రోజు ప్రత్యేక ఆభరణాలతో, భిన్న రూపాల్లో అమ్మవారు దర్శనమివ్వడం విశేషంగా సాగుతోంది. మూడవ రోజు అమ్మవారు గజ లక్ష్మి రూపంలో అలంకరించబడగా, సదరు రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని... భద్రకాళి,కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పరిసరాలను పరిశీలించిన కుడా ఛైర్మన్
Published On
By Telangana Muchatlu Desk
-కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:వరంగల్ భద్రకాళి చుట్టూ మాడ వీధుల నిర్మాణం కొరకై,కాకతీయ మ్యూసికల్ గార్డెన్ లో చేపట్టనున్న అభివృద్ది పనులను కుడా వైస్ ఛైర్మన్ అశ్విని తానాజీ వాకడే, కుడా సీపీవో అజిత్ రెడ్డి, ఈఈ భీం రావు, హార్టికల్చర్ అధికార్లతో కలిసి కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్... శ్రీవారి లడ్డూ ప్రసాద వివాదం..!
Published On
By Telangana Muchatlu Desk
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
- ఆగమసలహాదారులు, అధికారులతో ఈవో శ్యామలరావు భేటీ
- లడ్డూ అపవిత్రమైన దృష్ట్యా సలహా కోరిన అధికారులు
- మహాశాంతి యాగం నిర్వహించాలని సూచించిన ఆగమశాస్త్ర పండితులు
*లడ్డూ కల్తీ పై టీటీడీ కీలక నిర్ణయం!!*
* తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
*... భక్తుల రద్దీ... శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం!
Published On
By Telangana Muchatlu Desk
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
* శ్రీవారి దర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్లు నిండి బయట టీబీసీ వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు.
* స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
* ఇక ఆదివారం స్వామివారిని 84,060 మంది భక్తులు దర్శించుకోగా, 34,985 మంది భక్తులు... ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డు గ్రహీత అనిల్ కుమార్ ను అభినందించిన రాజేష్ ఖన్నా
Published On
By Telangana Muchatlu Desk
కాజిపేట్ తెలంగాణ ముచ్చట్ల: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన ఫోటోగ్రఫీ పోటీలలో 2024 సంవత్సరానికి గాను ఫోటోగ్రఫీ విభాగంలో పిల్లి అనిల్ కుమార్ గంగాపుత్ర కు మొదటి స్థానం వచ్చినందుకు గాను తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ టంగుటూరి తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుంచి 12 వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది
Published On
By Telangana Muchatlu Desk
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* అక్టోబర్ 4 నుంచి తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు
* అక్టోబర్ 3న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
* అక్టోబర్ 4న సాయంత్రం 5:45కు ధ్వజారోహణం
* అక్టోబర్ 4న రాత్రి 9కి పెద్దశేష వాహనంతో ప్రారంభం
* అక్టోబర్ 12న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగింపు ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు తీపి కబురు
Published On
By Telangana Muchatlu Desk
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. విభజన సమయంలో కేటాయించిన 122 మంది నాన్-గెజిటెడ్ ఉద్యోగులను స్వరాష్ట్రానికి పంపనుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. అతని భార్య వాణి మధ్య ఫైట్ పీక్కి చేరింది
Published On
By Telangana Muchatlu Desk
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
ఇద్దరి మధ్య హైవోల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రమ్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వెలుగుచూస్తున్నాయి. తనను చంపేందుకు ప్రయత్నించారంటూ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. ఆయన చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వాణి. ఇద్దరి మధ్య జరిగిన హాట్ అండ్ హీట్ డైలాగ్ రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ షెడ్యూల్లో మార్పు.. పూర్తి వివరాలు ఇవే.
Published On
By Telangana Muchatlu Desk
విశాఖపట్నం - సికింద్రాబాద్ల మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు షెడ్యూల్లో అధికారులు స్వల్ప మార్పు చేయాలని నిర్ణయించారు. పెరుగుతున్న ప్రయాణ డిమాండ్కు అనుగుణంగా, ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ తెలిపింది. విశాఖపట్నం-సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెప్రెస్ (20833/20834) షెడ్యూల్లో స్వల్ప మార్పు చేయనున్నట్టుగా... ఫ్రీ బస్సు ప్రయాణం వాయిదా
Published On
By Telangana Muchatlu Desk
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు బ్యాడ్ న్యూస్ తెలిపింది ప్రభుత్వం. రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వాయిదా పడింది. ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కార్యక్రమాన్ని ఈనెల 15న ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ పథకం ప్రారంభాన్ని మరో రెండు నెలలు వాయిదా వేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని... శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.66కోట్లు..నేడు వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే!
Published On
By Telangana Muchatlu Desk
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించిపోతాయని భక్తుల నమ్మకం.ఈ ఆలయం విష్ణువు రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడిందిగా పురాణాలు చెప్తున్నాయి. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిసాడని నమ్ముతారు. అందువల్ల ఈ ప్రదేశానికి కలియుగ... 
