భక్తుల రద్దీ... శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం!
Views: 47
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
* శ్రీవారి దర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్లు నిండి బయట టీబీసీ వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు.
* స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
* ఇక ఆదివారం స్వామివారిని 84,060 మంది భక్తులు దర్శించుకోగా, 34,985 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
* శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.01 కోట్లు సమకూరింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Jun 2026 22:03:01
- ప్రణవ్ బాబు కృషితో సాధ్యమైన అభివృద్ధి: కాంగ్రెస్ నేతల హర్షం
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రణవ్ బాబుకు పాలాభిషేకం
జమ్మికుంట టౌన్ జూన్...


Comments