భక్తుల రద్దీ... శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం!
Views: 9
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
* శ్రీవారి దర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్లు నిండి బయట టీబీసీ వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు.
* స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
* ఇక ఆదివారం స్వామివారిని 84,060 మంది భక్తులు దర్శించుకోగా, 34,985 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
* శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.01 కోట్లు సమకూరింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
13 Jun 2025 20:57:49
పటాన్చెరు, తెలంగాణ ముచ్చట్లు:
పటాన్చెరు మండల పరిధిలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ నవభారత్...
Comments