భక్తుల రద్దీ... శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం!
Views: 18
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
* శ్రీవారి దర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్లు నిండి బయట టీబీసీ వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు.
* స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
* ఇక ఆదివారం స్వామివారిని 84,060 మంది భక్తులు దర్శించుకోగా, 34,985 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
* శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.01 కోట్లు సమకూరింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Dec 2025 18:33:29
ఖమ్మం బ్యూరో డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్...


Comments