రైతు భరోసా కు దరఖాస్తు చేసుకోండి..

వైరా మండల వ్యవసాయ శాఖ అధికారి మయాన్ మంజుఖాన్ 

రైతు భరోసా కు దరఖాస్తు చేసుకోండి..

 ఖమ్మం బ్యూరో, మార్చి 17 (తెలంగాణ ముచ్చట్లు) 
 
వైరా మండలంలో ఏసంగి సీజన్కు గాను 395 కొత్త పాస్ పుస్తకాలు వచ్చాయి, వీరందరూ రైతు భరోసా కొరకు దరఖాస్తు చేసుకోవాలని 28-2-2026 నాటికి పాసుబుక్ వచ్చిన వారు ఈ పథకానికి అర్హులు, అర్హులైన రైతులు రైతు భరోసా అప్లికేషన్ ఫారం, పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్ , ఆధార్ జిరాక్స్, బ్యాంకు ఖాతా జిరాక్స్ దరఖాస్తు పూర్తి చేసి సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి మార్చి 25వ తారీకు వరకు దరఖాస్తులు సమర్పించుకోవాలని మండల వ్యవసాయ అధికారి ముయాన్ మంజుఖాన్ రైతులకు సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణలో బంజారాలకు అన్యాయం  తెలంగాణలో బంజారాలకు అన్యాయం 
హన్మకొండ,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణలో బంజారాలకు అన్యాయం జరిగిందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మోహన్ సింగ్, ప్రధాన కార్యదర్శి బస్కి నాయక్...
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు పితృవియోగం
సత్తుపల్లి బార్ అసోసియేషన్‌కు నూతన కమిటీ.!
వరి పంటలో తాలు గింజలు… రైతులకు గట్టి దెబ్బ.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి 
చిలుకటోనిపల్లి వాగులో రాత్రివేళ అక్రమ ఇసుక రవాణా
పామిరెడ్డిపల్లిలో రంజాన్ ఇఫ్తార్ విందు – సర్వమత సామరస్యానికి నిదర్శనం