వేలేరు మండలంలో ఆకస్మిక తనిఖీ చేసిన ZPP CEO
Views: 4
On
వేలేరు, మార్చ్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
గౌరవ బి. శేషాద్రి, ZPP హనుమకొండ CEO మంగళవారం వేలేరు మండలాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా EGS పనులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మరియు మండలంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.పనుల పురోగతిని సమీక్షిస్తూ, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో MPDO , కార్యాలయ సిబ్బంది, APO, AE (PR), AE హౌసింగ్ పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
17 Mar 2026 22:28:09
హన్మకొండ,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణలో బంజారాలకు అన్యాయం జరిగిందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మోహన్ సింగ్, ప్రధాన కార్యదర్శి బస్కి నాయక్...


Comments