వేలేరు మండలంలో ఆకస్మిక తనిఖీ చేసిన ZPP CEO

వేలేరు మండలంలో ఆకస్మిక తనిఖీ చేసిన ZPP CEO

వేలేరు, మార్చ్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

గౌరవ బి. శేషాద్రి, ZPP హనుమకొండ CEO  మంగళవారం వేలేరు మండలాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా EGS పనులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మరియు మండలంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.పనుల పురోగతిని సమీక్షిస్తూ, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో MPDO , కార్యాలయ సిబ్బంది, APO, AE (PR), AE హౌసింగ్ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణలో బంజారాలకు అన్యాయం  తెలంగాణలో బంజారాలకు అన్యాయం 
హన్మకొండ,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణలో బంజారాలకు అన్యాయం జరిగిందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మోహన్ సింగ్, ప్రధాన కార్యదర్శి బస్కి నాయక్...
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు పితృవియోగం
సత్తుపల్లి బార్ అసోసియేషన్‌కు నూతన కమిటీ.!
వరి పంటలో తాలు గింజలు… రైతులకు గట్టి దెబ్బ.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి 
చిలుకటోనిపల్లి వాగులో రాత్రివేళ అక్రమ ఇసుక రవాణా
పామిరెడ్డిపల్లిలో రంజాన్ ఇఫ్తార్ విందు – సర్వమత సామరస్యానికి నిదర్శనం