వేలేరు మండలంలో ఆకస్మిక తనిఖీ చేసిన ZPP CEO

వేలేరు మండలంలో ఆకస్మిక తనిఖీ చేసిన ZPP CEO

వేలేరు, మార్చ్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

గౌరవ బి. శేషాద్రి, ZPP హనుమకొండ CEO  మంగళవారం వేలేరు మండలాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా EGS పనులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మరియు మండలంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.పనుల పురోగతిని సమీక్షిస్తూ, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో MPDO , కార్యాలయ సిబ్బంది, APO, AE (PR), AE హౌసింగ్ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .