ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డు గ్రహీత అనిల్ కుమార్ ను అభినందించిన రాజేష్ ఖన్నా

ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డు గ్రహీత అనిల్ కుమార్ ను అభినందించిన రాజేష్ ఖన్నా

కాజిపేట్ తెలంగాణ ముచ్చట్ల:

 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన ఫోటోగ్రఫీ పోటీలలో 2024 సంవత్సరానికి గాను ఫోటోగ్రఫీ విభాగంలో పిల్లి అనిల్ కుమార్ గంగాపుత్ర కు మొదటి స్థానం వచ్చినందుకు గాను తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ టంగుటూరి రాజేష్ కన్నా పుష్పగుచ్చా నిచ్చి అభినందించారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన కొమరవెల్లి మల్లన్న జాతరలో పసుపు జాతర అనే అంశంపై తీసిన ఫోటోలు గాను అనిల్ కుమార్ కు మొదటి స్థానం లో నిలిచాడు. ఈ సందర్భంగా రాజేష్ కన్నా మాట్లాడుతూ అనిల్ కుమార్ రాబోయే రోజులు జాతీయ అంతర్జాతీయ ఫోటోగ్రఫీలో పాల్గొని మరిన్ని అవార్డులు కైవాసం చేసుకోవాలని ఆశించారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత
క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మే డే వాల్ పోస్టర్ విడుదల
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం
దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం... 
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి......