మానవ హక్కుల కమిషన్ కు వినతి మహిళా కార్పొరేటర్ లు  రక్షణ కల్పించాలని

కార్పొరేటర్ మేకల సునీత రామ్ యాదవ్

మానవ హక్కుల కమిషన్ కు వినతి మహిళా కార్పొరేటర్ లు  రక్షణ కల్పించాలని

మల్కాజ్గిరి, తెలంగాణ ముచ్చట్లు:

హైదరాబాద్ కోటీ లో ని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  ఆదేశాల మేరకు మహిళా కార్పొరేటర్లు మానవ హక్కుల కమిషన్ కు ఆశ్రయించి రక్షణ కల్పించాలని కోరడం జరిగింది. 

గత కొంతకాలంగా మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు మరియు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ తో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు తమపై దృశప్రచారం చేస్తూ తప్పుడు పోస్ట్లు సోషల్ బ్యానర్ లో పెడుతున్నారని వాళ్లపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్ కు కోరడం జరిగినది. 

కార్పొరేటర్ లు తెలిపారు అలాగే బోనాల చెక్కుల పంపిణీ ఘటనలో తమపై దాడికి పాల్పడ్డ వారిని పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకొని అల్వాల్ సీఐ మరియు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు కార్పొరేటర్ లు మేకల సునీత రాము యాదవ్ మరియు డివిజన్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాసరెడ్డి అలాగే వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబిత కిషోర్  తెలిపారు 

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్ గౌడ్, మేకల సునీత రాము యాదవ్, బైరూ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న