మంచినీటి పైపులైను లేకేజి నీ జలమండలి  మేనేజర్, జె ఈ తో కలిసి  పరిశీలించిన

 నాగారం మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పు శ్రీవాస్  రెడ్డి

మంచినీటి పైపులైను లేకేజి నీ జలమండలి  మేనేజర్, జె ఈ తో కలిసి  పరిశీలించిన

నాగారం, తెలంగాణ ముచ్చట్లు:

మేడ్చల్ నియోజకవర్గం, నాగారం మున్సిపాలిటీ లో మారుతి గార్డెన్ మెయిన్ రోడ్ దగ్గర ఉన్నటువంటి మంచినీటి పైపులైను లేకేజి నీ స్థానికులతో కలిసి  పరిశీలించిన  నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి. జలమండలి ఏరియా మేనేజర్ సాయి కిరణ్ గౌడ్ , జె ఈ హరీష్ తో ఫోన్లో మాట్లాడి న వెంటనే  శరవేగంతో వచ్చి పరిశీలించి అతి త్వరగ పైపు లీకేజీని సరిచేస్తామని జలమండలి  మేనేజర్ సాయి కిరణ్ గౌడ్, జె ఈ హరీష్ లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాదిరెడ్డి వెంకటరెడ్డి మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఘనపురం కొండల్రెడ్డి, మాజీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉపాధ్యక్షులు మొసలి శ్రీనివాస్ రెడ్డి, సకినాల ప్రశాంత్ నాయుడు, గున్నాల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న