సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ  మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ 

తోటకూర వజ్రెష్ యాదవ్

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ  మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ 

దమ్మాయిగూడ, తెలంగాణ ముచ్చట్లు:
 
దమ్మాయిగూడ మున్సిపల్ పరిధి లోని కీసర గ్రామానికి చెందిన గుర్రం లక్ష్మారెడ్డికి వైద్య చికిత్స నిమిత్తం, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ, లక్ష 30 వేల రూపాయల చెక్కును శనివారం రోజున, మేడ్చల్ జిల్లా,కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ చేతుల మీదుగా అందజేశారు. 

ఈ కార్యక్రమంలో కీసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కోళ్ల కృష్ణ యాదవ్ కీసర మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రామిడి విజయ్ రెడ్డి, సీనియర్ నాయకుడు, మచ్చాని జంగయ్య యాదవ్, నాగారం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, బండారి మల్లేష్ యాదవ్, తటాకం అభిలాష్, చర్లపల్లి కృష్ణారెడ్డి, కీసరగుట్ట ట్రస్ట్ బోర్డ్ మెంబర్, పోచబోయిన రాజు యాదవ్, కీసరగుట్ట ట్రస్ట్ సభ్యుడు,ప్రవీణ్ ముదిరాజ్,కందడి సత్తి రెడ్డి,మచ్చాని శ్రీశైలం యాదవ్, ముద్దం మల్లేష్ యాదవ్, దయానంద్ గౌడ్, కుమ్మరి కృష్ణ, పోచబోయిన శ్రీశైలం యాదవ్, మెట్టు అంజయ్య యాదవ్, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న