నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన  ఆంజనేయులు శాలువా తో సన్మానించిన

 సిపిఎం పార్టీ  ఇందిరమ్మ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్

నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన  ఆంజనేయులు శాలువా తో సన్మానించిన

కీసర, తెలంగాణ ముచ్చట్లు:

కీసర పోలీస్ స్టేషన్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన  ఆంజనేయులు ను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను బహుకరించి శాలువాతో సన్మానించడం జరిగింద సిపిఎం పార్టీ కీసర మండల నాయకులు బంగారు నర్సింగరావు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ కార్యకర్తలు  సిఐటియు  కీసర మండల నాయకులు మరియు జే ఎన్ ఎన్ యు ఆర్ ఎం ఇందిరమ్మ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రం మరియు కమిటీ సభ్యులతో పాటు  చింతకింది అశోక్,  బి. వెంకటేష్, రాజు,  రవి,  అశ్విని మరియు లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న