మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యేలు కలిసినా మౌలాలి డివిజన్ కాలనీవాసులు

మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యేలు కలిసినా మౌలాలి డివిజన్ కాలనీవాసులు

మల్కాజ్గిరి , తెలంగాణ ముచ్చట్లు:

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి మౌలాలి డివిజన్  మౌలిక వసతులను కల్పించాలని.సుధా నగర్ లోనీ సమస్యలు సీసీ రోడ్లు , బోర్వెల్ రిపేర్, విద్యుత్ సింగిల్ ఫేస్ టు త్రీఫేస్ కన్వెన్షన్ చేయించాలని,   

డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలని, ఎమ్మెల్యే  దృష్టికి తీసుకువచ్చారు.  అందుకు ఎమ్మెల్యే స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేశారు.  

ఈ  కార్యక్రమంలో  ఆ,  సత్యనారాయణ, నరేష్, నవాబ్, కాశీనాథ్, కాలనీ వాసులు సత్యనారాయణ, మల్లారెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .