మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యేలు కలిసినా మౌలాలి డివిజన్ కాలనీవాసులు

మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యేలు కలిసినా మౌలాలి డివిజన్ కాలనీవాసులు

మల్కాజ్గిరి , తెలంగాణ ముచ్చట్లు:

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి మౌలాలి డివిజన్  మౌలిక వసతులను కల్పించాలని.సుధా నగర్ లోనీ సమస్యలు సీసీ రోడ్లు , బోర్వెల్ రిపేర్, విద్యుత్ సింగిల్ ఫేస్ టు త్రీఫేస్ కన్వెన్షన్ చేయించాలని,   

డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలని, ఎమ్మెల్యే  దృష్టికి తీసుకువచ్చారు.  అందుకు ఎమ్మెల్యే స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేశారు.  

ఈ  కార్యక్రమంలో  ఆ,  సత్యనారాయణ, నరేష్, నవాబ్, కాశీనాథ్, కాలనీ వాసులు సత్యనారాయణ, మల్లారెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న