ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న కాంగ్రెస్ నాయకులు 

 ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 

ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న కాంగ్రెస్ నాయకులు 

 మల్కాజ్గిరి, తెలంగాణ ముచ్చట్లు:

మల్కాజ్గిరి నియోజకవర్గం లోప్రజా సంక్షేమం, శాంతి భద్రతల పరిరక్షణ బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. 


WhatsApp Image 2025-08-02 at 9.34.49 PMమల్కాజ్గిరి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే మరిరాజశేఖర్ రెడ్డి అభివృద్ధిని చూసి గౌతమ్ నగర్ కు చెందిన పలువురు కాంగ్రెస్ శ్రేణులు స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో టీ టైం వెంకటేష్, శ్రీనివాస్ కపూర్, ఎస్.సురేష్ .మెకానిక్. కుమారు , సాంబ తో పాటు పలువురు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బైరు అనిల్ తదితరులు ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న