ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న కాంగ్రెస్ నాయకులు 

 ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 

ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న కాంగ్రెస్ నాయకులు 

 మల్కాజ్గిరి, తెలంగాణ ముచ్చట్లు:

మల్కాజ్గిరి నియోజకవర్గం లోప్రజా సంక్షేమం, శాంతి భద్రతల పరిరక్షణ బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. 


WhatsApp Image 2025-08-02 at 9.34.49 PMమల్కాజ్గిరి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే మరిరాజశేఖర్ రెడ్డి అభివృద్ధిని చూసి గౌతమ్ నగర్ కు చెందిన పలువురు కాంగ్రెస్ శ్రేణులు స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో టీ టైం వెంకటేష్, శ్రీనివాస్ కపూర్, ఎస్.సురేష్ .మెకానిక్. కుమారు , సాంబ తో పాటు పలువురు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బైరు అనిల్ తదితరులు ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .