నూతన సీఐ ని కలిసిన ఎంఆర్పిఎస్ మండల పార్టీ నాయకులు
Views: 52
On
కీసర, తెలంగాణ ముచ్చట్లు:
కీసర మండల్ కీసర పోలీస్ స్టేషన్ నూతన సిఐ ఆంజనేయులు ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన కీసర మండల నాయకులు. సీఐ ని కలిసిన వారిలో కీసర మండల మాజీ ఎంపిపి సుజాత రామారాం, కీసర మండల అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు కీసర మండల ఎంఆర్పిఎస్ మాజీ అధ్యక్షులు బక్కని కుమార్ . కీసర మండల అంబేద్కర్ సంఘం మాజీ ఉపాధ్యక్షులు, ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి గంగి ఆంజనేయులు.
మేడ్చల్ నియోజక వర్గం జర్నలిస్ట్ యూనియన్ ప్రధానకార్యదర్శి, సూర్య రిపోర్టర్ కర్రె గణేష్ మరియు కీసర మండల ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి తాళ్ళ కిరణ్ మరియు కీసర మండల అంబేద్కర్ సంఘం సంయుక్త కార్యదర్శి గంగి సుధాకర్. చిర్యాల్ గ్రామ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు బండారి నర్సింగరావు , గరుగుల శివ కుమార్, కరుణాకర్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments