పారిశుద్ధ్య అంశాలపై చర్చించిన ఎంపీడీవో సురేష్ బాబు

పారిశుద్ధ్య అంశాలపై చర్చించిన ఎంపీడీవో సురేష్ బాబు

ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

 స్థానిక తల్లాడ మండల పరిషత్ కార్యాలయంలో ఎండిఓ సురేష్ బాబు ఆధ్వర్యంలో మండల పంచాయతీ  సెక్రటరీలతో రివ్యూ మీటింగ్  నిర్వహించారు. ఈ మీటింగ్ లో  పి ఏం ఏ వై, సెక్రటరీల అటెండెన్స్, పంచాయతీలలో పారిశుద్ధ్య అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో   సురేష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్క పంచాయతీ సెక్రటరీ అటెండెన్స్ విషయంలో ఆలస్యం చేయకూడదని, స్థానిక ఎన్నికల ఓట్ల పరిశీలన పనులు త్వరితగతం చేయాలని, పి ఎం ఏ వై సర్వే ని వేగవంతం చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలు , డేటా ఎంట్రీ ఆపరేటర్లు, పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న