పారిశుద్ధ్య అంశాలపై చర్చించిన ఎంపీడీవో సురేష్ బాబు

పారిశుద్ధ్య అంశాలపై చర్చించిన ఎంపీడీవో సురేష్ బాబు

ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

 స్థానిక తల్లాడ మండల పరిషత్ కార్యాలయంలో ఎండిఓ సురేష్ బాబు ఆధ్వర్యంలో మండల పంచాయతీ  సెక్రటరీలతో రివ్యూ మీటింగ్  నిర్వహించారు. ఈ మీటింగ్ లో  పి ఏం ఏ వై, సెక్రటరీల అటెండెన్స్, పంచాయతీలలో పారిశుద్ధ్య అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో   సురేష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్క పంచాయతీ సెక్రటరీ అటెండెన్స్ విషయంలో ఆలస్యం చేయకూడదని, స్థానిక ఎన్నికల ఓట్ల పరిశీలన పనులు త్వరితగతం చేయాలని, పి ఎం ఏ వై సర్వే ని వేగవంతం చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలు , డేటా ఎంట్రీ ఆపరేటర్లు, పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .