శ్రద్ధ జూనియర్ స్పూర్తి డిగ్రీ కళాశాల లో ఘనంగా బోనాల ఉత్సవాలు 

ఉద్యమ గాయకులు కీ.శే.సాయి చందు సతీమణి రజిని

శ్రద్ధ జూనియర్ స్పూర్తి డిగ్రీ కళాశాల లో ఘనంగా బోనాల ఉత్సవాలు 

కీసర,తెలంగాణ ముచ్చట్లు:

దమ్మాయిగూడ మున్సిపాలిటీ,కీసర మండల కేంద్రంలోని  శ్రద్ధ జూనియర్ స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో బోనాల సంబరాలు నిర్వహించారు.  

ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా తెలంగాణ ఉద్యమ గాయకులు సాయి చందు సతీమణి రజిని విచ్చేసి కాలేజీ ప్రాంగణంలో ఒక మొక్క నాటి బోనాల కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు బోనమెత్తి విద్యార్థు లతో  బోనాల పండుగ  సంబరాలలో పాలుగోన్నారు.

సాయి చందు సతీమణి మాట్లాడుతూ సంబరాల్లో పాలుగొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా  కళాశాల్లో ప్రాంగణలో మొక్క నాటట్టడం  చాలా సంతోషంగా  ఉందని తెలిపారు.

 ఈ కార్యక్రమంలో పాల్గొన్న  కీసర మాజీ సర్పంచ్ మాధురి వెంకటేష్, గుర్రం శ్రీధర్రెడ్డి, జర్నలిస్ట్ కర్రె గణేష్, భవాని శంకర్, గోరంటి ప్రవీణ్ , చినీంగని బాల్రాజ్, సుమన్ బన్నీ, కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-08-02 at 7.41.24 PMWhatsApp Image 2025-08-02 at 7.54.28 PM

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న