శ్రద్ధ జూనియర్ స్పూర్తి డిగ్రీ కళాశాల లో ఘనంగా బోనాల ఉత్సవాలు
ఉద్యమ గాయకులు కీ.శే.సాయి చందు సతీమణి రజిని
Views: 75
On
కీసర,తెలంగాణ ముచ్చట్లు:
దమ్మాయిగూడ మున్సిపాలిటీ,కీసర మండల కేంద్రంలోని శ్రద్ధ జూనియర్ స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో బోనాల సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా తెలంగాణ ఉద్యమ గాయకులు సాయి చందు సతీమణి రజిని విచ్చేసి కాలేజీ ప్రాంగణంలో ఒక మొక్క నాటి బోనాల కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు బోనమెత్తి విద్యార్థు లతో బోనాల పండుగ సంబరాలలో పాలుగోన్నారు.
సాయి చందు సతీమణి మాట్లాడుతూ సంబరాల్లో పాలుగొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కళాశాల్లో ప్రాంగణలో మొక్క నాటట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కీసర మాజీ సర్పంచ్ మాధురి వెంకటేష్, గుర్రం శ్రీధర్రెడ్డి, జర్నలిస్ట్ కర్రె గణేష్, భవాని శంకర్, గోరంటి ప్రవీణ్ , చినీంగని బాల్రాజ్, సుమన్ బన్నీ, కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Aug 2025 22:25:25
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
Comments