దివ్య సాయి గార్డెన్స్  కాలనీ లో డ్రైనేజీ  రోడ్ సమస్యలపై కాలనీ వాసులతో చర్చించిన 

మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి

దివ్య సాయి గార్డెన్స్  కాలనీ లో డ్రైనేజీ  రోడ్ సమస్యలపై కాలనీ వాసులతో చర్చించిన 

నాగారం, తెలంగాణ ముచ్చట్లు :

మేడ్చల్ నియోజకవర్గం లోనాగారం మున్సిపాలిటీ పరిధి 14 వ వార్డు దివ్య సాయి గార్డెన్స్  కాలనీ లో సందర్శించి న నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి,కాలనీ వాసులతో డ్రైనేజీ మరియు రోడ్ సమస్యలపై చర్చించినరు.  కాలనీవాసులకు అధికారులతో మాట్లాడి డ్రైనేజీ మరియు రోడ్ పనులను పరిష్కరిస్తానని ముప్పు శ్రీనివాస్ రెడ్డి చెప్పారు .

ఈ కార్యక్రమంలోమాజీ కౌన్సిలర్ పంగ హరి బాబు . కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని సమస్యలు గూర్చి వివరణగా తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న