దివ్య సాయి గార్డెన్స్  కాలనీ లో డ్రైనేజీ  రోడ్ సమస్యలపై కాలనీ వాసులతో చర్చించిన 

మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి

దివ్య సాయి గార్డెన్స్  కాలనీ లో డ్రైనేజీ  రోడ్ సమస్యలపై కాలనీ వాసులతో చర్చించిన 

నాగారం, తెలంగాణ ముచ్చట్లు :

మేడ్చల్ నియోజకవర్గం లోనాగారం మున్సిపాలిటీ పరిధి 14 వ వార్డు దివ్య సాయి గార్డెన్స్  కాలనీ లో సందర్శించి న నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి,కాలనీ వాసులతో డ్రైనేజీ మరియు రోడ్ సమస్యలపై చర్చించినరు.  కాలనీవాసులకు అధికారులతో మాట్లాడి డ్రైనేజీ మరియు రోడ్ పనులను పరిష్కరిస్తానని ముప్పు శ్రీనివాస్ రెడ్డి చెప్పారు .

ఈ కార్యక్రమంలోమాజీ కౌన్సిలర్ పంగ హరి బాబు . కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని సమస్యలు గూర్చి వివరణగా తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .