దివ్య సాయి గార్డెన్స్ కాలనీ లో డ్రైనేజీ రోడ్ సమస్యలపై కాలనీ వాసులతో చర్చించిన
మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి
Views: 34
On
నాగారం, తెలంగాణ ముచ్చట్లు :
మేడ్చల్ నియోజకవర్గం లోనాగారం మున్సిపాలిటీ పరిధి 14 వ వార్డు దివ్య సాయి గార్డెన్స్ కాలనీ లో సందర్శించి న నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి,కాలనీ వాసులతో డ్రైనేజీ మరియు రోడ్ సమస్యలపై చర్చించినరు. కాలనీవాసులకు అధికారులతో మాట్లాడి డ్రైనేజీ మరియు రోడ్ పనులను పరిష్కరిస్తానని ముప్పు శ్రీనివాస్ రెడ్డి చెప్పారు .
ఈ కార్యక్రమంలోమాజీ కౌన్సిలర్ పంగ హరి బాబు . కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని సమస్యలు గూర్చి వివరణగా తెలియజేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments