నాచారంలో అనాహా డెర్మా & ఆర్థో క్లినిక్ ప్రారంభోత్సవం

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

నాచారంలో అనాహా డెర్మా & ఆర్థో క్లినిక్ ప్రారంభోత్సవం

నాచారం, తెలంగాణ ముచ్చట్లు:

నాచారం డివిజన్ లో అనాహా డెర్మా & ఆర్థో క్లినిక్  లో చర్మ సంబంధిత సమస్యల కొరకు అలాగే ఆర్తో సంబంధిత సమస్యల కొరకు నాచారం ప్రధాన రహదారిపై అనాహా డెర్మా & ఆర్థో క్లినిక్ ప్రారంభోత్సవం ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించడం జరిగింది. 

 డాక్టర్ సుష్మ సుకృతి ఎంబిబిఎస్, ఎండి-డివిఎల్ (ఓస్మానియా), డిఎన్బ డ్యూయల్ బోర్డ్ సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ , డాక్టర్ డి. ప్రదీప్ వర్మ,ఎంబిబిఎస్, ఎంఎస్ -ఆర్థో,ఎఫ్ఐజెఆర్ లో కలిసి ఈ క్లినిక్ ను ఏర్పాటు చేయడం జరిగింది.

 ఎమ్మెల్యే  మాట్లాడుతూ నాచారం లో ఈ క్లినిక్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమని తెలియజేశారు. పేద పేషెంట్లు వస్తే వారికి వీలైనంత తక్కువ ఖర్చులో వైద్యం అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సామల రఘు ప్రసాద్, సామల రంగ , శ్రీలత, బిఆర్ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్, కాలేరు జై నవీన్ ,కట్ట బుచ్చన్న గౌడ్,విటల్ యాదవ్ ,  రామచందర్ ,సంపత్ యాదవ్, యూసుఫ్ మక్బూల్, సుగుణాకర్ రావు ,వాసు నరసింహ శివ చంద్రశేఖర్ ఈశ్వర్ యాసుద్దీన్  తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .