ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీరును కలిసి వినతి

మంజూరైన పనులకు టెండర్లు ఆమోదించి ప్రారంభించాలని విజ్ఞప్తి

ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీరును కలిసి వినతి

ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:

ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే మంజూరైన అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లను ఆమోదించి వర్క్ ప్రారంభించాలన్న అభ్యర్థనతో జీహెచ్ఎంసీ నిర్వహణ విభాగం చీఫ్ ఇంజినీర్ సహదేవ్ రత్నాకర్‌ను ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టెండర్ ప్రక్రియను వేగవంతం చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

సానుకూలంగా స్పందించిన చీఫ్ ఇంజినీర్ సహదేవ్ రత్నాకర్, టెండర్ ప్రక్రియ తక్షణమే ప్రారంభించి పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయి జెన్ శేఖర్, గంధం నాగేశ్వర్ రావు, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న