హోటల్ ను ప్రారంభించిన ఎస్సై ఊర సృజన్ కుమార్

హోటల్ ను ప్రారంభించిన ఎస్సై ఊర సృజన్ కుమార్

దేవరుప్పుల,తెలంగాణ ముచ్చట్లు:

దేవరుప్పుల మండలకేంద్రంలో బోనగిరి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “రాజు భోజన హోటల్”ను మండల ఎస్సై ఊర సృజన్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనగామ జిల్లా విజయ డైరీ చైర్మన్ కాసారపు ధర్మారెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉప్పుల ఉప్పలయ్య, నాయకులు బుర్ర ప్రభాకర్, శివరాత్రి యాదగిరి, తోటకూరి వెంకన్న, రెడ్డి రాజుల ఎల్లప్ప, జక్కుల గంగరాజు, నీలారపు మహేష్, ఉప్పుల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న