హోటల్ ను ప్రారంభించిన ఎస్సై ఊర సృజన్ కుమార్

హోటల్ ను ప్రారంభించిన ఎస్సై ఊర సృజన్ కుమార్

దేవరుప్పుల,తెలంగాణ ముచ్చట్లు:

దేవరుప్పుల మండలకేంద్రంలో బోనగిరి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “రాజు భోజన హోటల్”ను మండల ఎస్సై ఊర సృజన్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనగామ జిల్లా విజయ డైరీ చైర్మన్ కాసారపు ధర్మారెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉప్పుల ఉప్పలయ్య, నాయకులు బుర్ర ప్రభాకర్, శివరాత్రి యాదగిరి, తోటకూరి వెంకన్న, రెడ్డి రాజుల ఎల్లప్ప, జక్కుల గంగరాజు, నీలారపు మహేష్, ఉప్పుల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .