ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి
మన సురక్ష ఆసుపత్రి డాక్టర్ తొగరు విద్యాసాగర్
Views: 0
On
హుజురాబాద్ / తెలంగాణ ముచ్చట్లు:
ఈనెల 27న పట్టణంలోని మన సురక్ష ఆసుపత్రిలో ఏవిస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ తొగరు విద్యాసాగర్ తెలిపారు.ఈ వైద్య శిబిరంలో వెరికోస్ వేయిన్స్, కాళ్లు వాపు,మంట,దురద, కాళ్లలో రంగు మారటం,నరాలు ఉబ్బటం,కాళ్లలో పుండ్లు ఏర్పడడం,బరువెక్కడం వంటి సమస్యల పై పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రముఖ క్రిటికల్ కేర్ వైద్య వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. ఎలాంటి కోతలు, కుట్లు లేకుండా చికిత్స నిర్వహిస్తారని చెప్పారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, అధునాతన లేజర్ చికిత్స నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Aug 2025 22:25:25
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
Comments