10వ తరగతిలో  526 మార్కులతో మెరిసిన విద్యార్థిని.

10వ తరగతిలో  526 మార్కులతో మెరిసిన విద్యార్థిని.

వేలేరు, ఏప్రిల్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
 
వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన ఉన్నత పాఠశాల విద్యార్థిని వెంగల అర్చన 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఆమె మొత్తం 600 మార్కులకు గాను 526 మార్కులు సాధించి తన ప్రతిభను చాటింది.
అర్చన సాధించిన ఈ విజయంతో ఆనంద వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు,ఉపాధ్యాయులు మరియు కుటుంబ సభ్యులు ఆమెను హృదయపూర్వకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులు మరెందరికో ఆదర్శంగా నిలుస్తారని పలువురు అభిప్రాయపడ్డారు.
Tags:

Post Your Comments

Comments

Latest News