పది ఫలితాలలో ముల్కనూర్ విద్యార్థి ప్రతిభ.
Views: 142
On
భీమదేవరపల్లి, ఏప్రిల్ 29(తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన పది ఫలితాలలో ముల్కనూర్ గ్రామానికి చెందిన జక్కుల.శివ గట్లనర్సింగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 561 మార్కులతో మండలంలో తృతీయ స్థానం లో నిలిచాడు. తల్లితండ్రి వ్యవసాయం ,కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు కుమారుడు మండలంలో అత్యధిక మార్కులు పొందడం వలన వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ అత్యధిక మార్కులు సాధించిన శివను గ్రామస్థులు అభిందిండం జరిగింది.మరిన్ని విజయాలు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
01 May 2026 18:32:58
హుజురాబాద్,మే 01(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లీ 14వ వార్డుకు చెందిన సటికం సారయ్య గారి తల్లి సటికం నర్సమ్మ గారు వడదెబ్బకు గురై ఈ...


Comments