పది ఫలితాలలో ముల్కనూర్ విద్యార్థి ప్రతిభ.

పది ఫలితాలలో ముల్కనూర్ విద్యార్థి ప్రతిభ.

భీమదేవరపల్లి, ఏప్రిల్ 29(తెలంగాణ ముచ్చట్లు)
 
తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన పది ఫలితాలలో ముల్కనూర్ గ్రామానికి చెందిన జక్కుల.శివ గట్లనర్సింగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ   561 మార్కులతో మండలంలో తృతీయ స్థానం లో నిలిచాడు.  తల్లితండ్రి వ్యవసాయం ,కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు కుమారుడు మండలంలో అత్యధిక మార్కులు పొందడం వలన వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ అత్యధిక మార్కులు సాధించిన శివను గ్రామస్థులు అభిందిండం జరిగింది.మరిన్ని విజయాలు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .