ప్రజాపాలనపై దృష్టి… హుజురాబాద్‌లో మండల స్థాయి సమీక్ష సమావేశం

ప్రజాపాలనపై దృష్టి… హుజురాబాద్‌లో మండల స్థాయి సమీక్ష సమావేశం

హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 16 (తెలంగాణ ముచ్చట్లు):

హుజురాబాద్ కేసి కార్యాలయంలోని రైతు వేదికలో గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్‌డీఓ) శ్రీధర్, ఆర్డీఓ రమేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.
అదేవిధంగా గ్రామస్థాయి నుంచి సమాచారాన్ని సేకరించి, సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కబ్జా స్థలంలో మీటింగ్ పెట్టి మాకు నీతులు చెబుతున్నారా?'.. కబ్జా స్థలంలో మీటింగ్ పెట్టి మాకు నీతులు చెబుతున్నారా?'..
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 20(తెలంగాణ ముచ్చట్లు )    స్థలంలో మీటింగ్ పెట్టి మాకు నీతులు చెబుతున్నారా అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. సోమవారం ఖమ్మం నగరంలోని...
తెలంగాణ ఉద్యమకారులకు కృతజ్ఞతలు.
హుజురాబాద్ మార్కెట్ యార్డులో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం…
బోటి గుట్టపై మల్లన్న జాతర జోష్.
గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై అవగాహన సదస్సు .
దుబ్బ మల్లికార్జున స్వామి దేవస్థానం పాలకవర్గానికి ఘన సన్మానం.
బలీదుపల్లిలో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం.