గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై అవగాహన సదస్సు .

గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై అవగాహన సదస్సు .

పెద్దమందడి,ఏప్రిల్20(తెలంగాణ ముచ్చట్లు):
 
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మండలంలోని 23 గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు మరియు పంచాయతీ కార్యదర్శుల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  15 ఫైనల్స్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధుల వినియోగ విధానం, గ్రామపంచాయతీ ఖర్చుల నిర్వహణ పద్ధతులు మరియు డిజిటల్ టోకెన్ వినియోగంపై వివరించారు.మండల పంచాయతీ అధికారి  ఇంచార్జి ఎంపీడీవో  పుష్ప మాట్లాడుతూ నిధుల వినిIMG-20260420-WA0075యోగంలో పారదర్శకత, బాధ్యతాయుతమైన ఖర్చు విధానం పాటించాల్సిన అవసరాన్ని వివరించారు.గ్రామాల అభివృద్ధి కోసం అందరూ సహకరించాలని అన్నారు  కార్యక్రమంలో అన్ని 23 గ్రామపంచాయతీలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

కబ్జా స్థలంలో మీటింగ్ పెట్టి మాకు నీతులు చెబుతున్నారా?'.. కబ్జా స్థలంలో మీటింగ్ పెట్టి మాకు నీతులు చెబుతున్నారా?'..
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 20(తెలంగాణ ముచ్చట్లు )    స్థలంలో మీటింగ్ పెట్టి మాకు నీతులు చెబుతున్నారా అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. సోమవారం ఖమ్మం నగరంలోని...
తెలంగాణ ఉద్యమకారులకు కృతజ్ఞతలు.
హుజురాబాద్ మార్కెట్ యార్డులో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం…
బోటి గుట్టపై మల్లన్న జాతర జోష్.
గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై అవగాహన సదస్సు .
దుబ్బ మల్లికార్జున స్వామి దేవస్థానం పాలకవర్గానికి ఘన సన్మానం.
బలీదుపల్లిలో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం.