గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై అవగాహన సదస్సు .
Views: 10
On
పెద్దమందడి,ఏప్రిల్20(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మండలంలోని 23 గ్రామపంచాయతీల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు మరియు పంచాయతీ కార్యదర్శుల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 15 ఫైనల్స్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధుల వినియోగ విధానం, గ్రామపంచాయతీ ఖర్చుల నిర్వహణ పద్ధతులు మరియు డిజిటల్ టోకెన్ వినియోగంపై వివరించారు.మండల పంచాయతీ అధికారి ఇంచార్జి ఎంపీడీవో పుష్ప మాట్లాడుతూ నిధుల విని
యోగంలో పారదర్శకత, బాధ్యతాయుతమైన ఖర్చు విధానం పాటించాల్సిన అవసరాన్ని వివరించారు.గ్రామాల అభివృద్ధి కోసం అందరూ సహకరించాలని అన్నారు కార్యక్రమంలో అన్ని 23 గ్రామపంచాయతీలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
యోగంలో పారదర్శకత, బాధ్యతాయుతమైన ఖర్చు విధానం పాటించాల్సిన అవసరాన్ని వివరించారు.గ్రామాల అభివృద్ధి కోసం అందరూ సహకరించాలని అన్నారు కార్యక్రమంలో అన్ని 23 గ్రామపంచాయతీలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments