ఆగారం గ్రామంలో జల మహోత్సవం నిర్వహణ.

ఆగారం గ్రామంలో జల మహోత్సవం నిర్వహణ.

ఘనపూర్,ఏప్రిల్20(తెలంగాణ ముచ్చట్లు):
 
వనపర్తి జిల్లా ఘనపూర్ మండలంలోని ఆగారం గ్రామంలో సోమవారం జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలో జల మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. హర్ ఘర్ జల్ కార్యక్రమంలో భాగంగా మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న తాగునీటిని ప్రజలు వినియోగించుకోవాలని అధికారాలు సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిషన్ భగీరథ డీఈ హరీష్ కుమార్, ఏఈ నరేష్ కుమార్ పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ భగీరథ నీరు సురక్షితమైనదని, ప్రతి ఒక్కరూ తాగునీటిని ఉపయోగించుకోవాలని తెలిపారు. మండల కాంగ్రెస్ నాయకుడు మున్నూరు జయాకర్ మాట్లాడుతూ.. గ్రామంలో మిషన్ భగీరథ నీరు సకాలంలో అందుతున్నదని, ప్రజలు నీటిని జాగ్రత్తగా వినియోగిస్తున్నారని చెప్పారు.IMG-20260420-WA0069 ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
Tags:

Post Your Comments

Comments

Latest News

తాటిపాములలో ఇంటర్ విద్యార్థుల ఘన సన్మానం. తాటిపాములలో ఇంటర్ విద్యార్థుల ఘన సన్మానం.
వనపర్తి,ఏప్రిల్ 20(తెలంగాణ ముచ్చట్లు):  వనపర్తి జిల్లా తాటిపాముల గ్రామానికి చెందిన ప్రభుత్వ మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో విశేష ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా...
ఆగారం గ్రామంలో జల మహోత్సవం నిర్వహణ.
రైతు రిజిస్ట్రేషన్ లేకుంటే పథకాల నిలిపివేత.
ఉపాధి కూలీల ఆందోళన.!
అశ్వారావుపేటలో “కలికలు” పుస్తకావిష్కరణ.
జమ్మికుంటలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.
డంపింగ్ యార్డ్‌పై అగ్గిరాజేసిన నిరసనలు.