మార్వాడీల బంగారు దుకాణాలకు అనుమతులు ఇవ్వొద్దు
ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్
Views: 3
On
హైదరాబాద్,ఏప్రిల్06(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణలో మార్వాడీలకు బంగారు దుకాణాల అనుమతులు ఇవ్వవద్దని మాజీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు.సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మార్వాడీల అరాచకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆరోపించారు. వరంగల్లో రెండు చోట్ల ఒక మహిళపై దాడి జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ ఆ సంఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అనుమతుల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా ఎంఆర్ఓలు మార్వాడీలకు బంగారు దుకాణాల అనుమతులు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని డిమాండ్ చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
06 Apr 2026 19:49:14
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 6(తెలంగాణ ముచ్చట్లు)
కల్లూరు మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన పార్టీ ప్రెస్ మీట్తో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఫ్లెక్సీల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనపై...


Comments