మార్వాడీల బంగారు దుకాణాలకు అనుమతులు ఇవ్వొద్దు

ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్

మార్వాడీల బంగారు దుకాణాలకు అనుమతులు ఇవ్వొద్దు

హైదరాబాద్,ఏప్రిల్06(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణలో మార్వాడీలకు బంగారు దుకాణాల అనుమతులు ఇవ్వవద్దని మాజీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు.సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మార్వాడీల అరాచకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆరోపించారు. వరంగల్‌లో రెండు చోట్ల ఒక మహిళపై దాడి జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ ఆ సంఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అనుమతుల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా ఎంఆర్ఓలు మార్వాడీలకు బంగారు దుకాణాల అనుమతులు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని డిమాండ్ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రోటోకాల్ ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రోటోకాల్ ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 6(తెలంగాణ ముచ్చట్లు) కల్లూరు మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన పార్టీ ప్రెస్ మీట్‌తో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఫ్లెక్సీల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనపై...
బీజేపీ ఆవిర్భావ దినోత్సవం భారీ స్థాయిలో సంబరాలు
పీపుల్స్ మార్చ్ మూడేళ్ల సభకు ఖమ్మం నుంచి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు
ప్రజలకు అందించిన నిర్విరామ సేవలకు ప్రత్యేక ధన్యవాదాలు...
వేలేరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం – ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ముత్యాలమ్మ ఆలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ
ప్రమాదకరంగా మారిన పీచర మూలమలుపు – వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్