ఘనంగా ఈస్టర్ ఆరాధన
Views: 3
On
స్టేషన్ ఘనాపూర్, ఏప్రిల్ 5 (తెలంగాణ ముచ్చట్లు):
ఘనాపూర్ (స్టేషన్) లో శివునిపల్లి, సువార్త బాప్టిస్ట్ చర్చి, లో ఈస్టర్ ఆరాధన ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాక్య పరిచర్య సంస్థ అధ్యక్షులు కె. ఎల్మర్ విక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, క్షమ, సమాధాన సందేశాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని సూచించారు. సమాజంలో కలహాలు, విభేదాలు తొలగి, ప్రజలలో పరస్పర ప్రేమ, ఐక్యత, సమాధానం పెరగాలని ఆకాంక్షించారు.
స్థానిక సంఘ కాపరి రెవ. సి.హెచ్. తిమోతి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో సంఘపెద్దలు, యవ్వనస్తులు, స్త్రీలు విశేషంగా పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 Apr 2026 20:49:58
హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 05 (తెలంగాణ ముచ్చట్లు):
హుజరాబాద్ పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో ఈస్టర్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం రెవరెండ్ ఈసంపల్లి జాన్...


Comments