ప్రమాదకరంగా మారిన పీచర మూలమలుపు – వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్

ప్రమాదకరంగా మారిన పీచర మూలమలుపు – వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్

వేలేరు, ఏప్రిల్ 06 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామంలో గ్రామపంచాయతీ దాటి ఉన్న మూలమలుపు ప్రమాదకరంగా మారింది. అధిక లోడుతో వెళ్లే తిప్పర్ల కారణంగా రోడ్డు దెబ్బతినడంతో, క్రెషర్ యాజమాన్యం అక్కడక్కడ కంకర చిప్స్ పోయడం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చింది. మలుపు వద్ద వాహనాలు స్కిడ్ అవుతూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు వాహనదారులు కిందపడిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి, మూలమలుపు వద్ద పోసిన కంకర చిప్స్ తొలగించాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రోటోకాల్ ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రోటోకాల్ ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 6(తెలంగాణ ముచ్చట్లు) కల్లూరు మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన పార్టీ ప్రెస్ మీట్‌తో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఫ్లెక్సీల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనపై...
బీజేపీ ఆవిర్భావ దినోత్సవం భారీ స్థాయిలో సంబరాలు
పీపుల్స్ మార్చ్ మూడేళ్ల సభకు ఖమ్మం నుంచి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు
ప్రజలకు అందించిన నిర్విరామ సేవలకు ప్రత్యేక ధన్యవాదాలు...
వేలేరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం – ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ముత్యాలమ్మ ఆలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ
ప్రమాదకరంగా మారిన పీచర మూలమలుపు – వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్