జనాభా లెక్కలపై ఎన్యుమరేటర్లకు శిక్షణ కార్యక్రమం.
Views: 2
On
వేలేరు, ఏప్రిల్ 18 (తెలంగాణ ముచ్చట్లు )
వేలేరు మండల కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2026 జనాభా లెక్కల నిర్వహణకు సంబంధించిన ఎన్నిమరేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల తహసిల్దార్ హెచ్. కొమి, ఎంపీడీవో లక్ష్మీ ప్రసన్న, ఎంఈఓ చంద్రమౌళి, ఆర్ఐ సురేందర్ , ఏఎస్ఓ స్రవంతి హాజరయ్యారు.
మండలంలోని అన్ని జీపీఓలు మరియు శిక్షణకు ఎంపికైన ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని జనాభా లెక్కల నిర్వహణకు సంబంధించిన విధానాలు, బాధ్యతలపై అవగాహన పొందారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Apr 2026 21:17:30
వనపర్తి,ఏప్రిల్18(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి పట్టణం 29వ వార్డుకు చెందిన రిటైర్డ్ హెచ్ఎం ఎస్.శ్రీనివాసరావును మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన...


Comments