జనాభా లెక్కలపై ఎన్యుమరేటర్లకు శిక్షణ కార్యక్రమం.

జనాభా లెక్కలపై ఎన్యుమరేటర్లకు శిక్షణ కార్యక్రమం.

వేలేరు, ఏప్రిల్ 18 (తెలంగాణ ముచ్చట్లు )
 
 వేలేరు మండల కేంద్రంలో జెడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలలో 2026 జనాభా లెక్కల నిర్వహణకు సంబంధించిన ఎన్నిమరేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల తహసిల్దార్  హెచ్. కొమి, ఎంపీడీవో లక్ష్మీ ప్రసన్న, ఎంఈఓ చంద్రమౌళి, ఆర్ఐ సురేందర్ , ఏఎస్‌ఓ స్రవంతి హాజరయ్యారు.
మండలంలోని అన్ని జీపీఓలు మరియు శిక్షణకు ఎంపికైన ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని జనాభా లెక్కల నిర్వహణకు సంబంధించిన విధానాలు, బాధ్యతలపై అవగాహన పొందారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

గురువుకు గౌరవ వందనం – రిటైర్డ్ హెచ్ఎంను ఘనంగా సన్మానించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గురువుకు గౌరవ వందనం – రిటైర్డ్ హెచ్ఎంను ఘనంగా సన్మానించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి,ఏప్రిల్18(తెలంగాణ ముచ్చట్లు):   వనపర్తి పట్టణం 29వ వార్డుకు చెందిన రిటైర్డ్ హెచ్ఎం ఎస్.శ్రీనివాసరావును మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన...
గ్రామానికి దూరంగా పల్లె ప్రకృతి వనం… 
పీచర గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు 
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా హుజురాబాద్‌లో బీజేపీ నిరసన
హుజురాబాద్ ఆర్టీసీ డిపోలో జేఏసీ నూతన కమిటీ ఏర్పాటు.
ప్రజలకు ఉపయోగపడని వైకుంఠదామం .
జనాభా లెక్కలపై ఎన్యుమరేటర్లకు శిక్షణ కార్యక్రమం.