జనాభా లెక్కలపై ఎన్యుమరేటర్లకు శిక్షణ కార్యక్రమం.

జనాభా లెక్కలపై ఎన్యుమరేటర్లకు శిక్షణ కార్యక్రమం.

వేలేరు, ఏప్రిల్ 18 (తెలంగాణ ముచ్చట్లు )
 
 వేలేరు మండల కేంద్రంలో జెడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలలో 2026 జనాభా లెక్కల నిర్వహణకు సంబంధించిన ఎన్నిమరేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల తహసిల్దార్  హెచ్. కొమి, ఎంపీడీవో లక్ష్మీ ప్రసన్న, ఎంఈఓ చంద్రమౌళి, ఆర్ఐ సురేందర్ , ఏఎస్‌ఓ స్రవంతి హాజరయ్యారు.
మండలంలోని అన్ని జీపీఓలు మరియు శిక్షణకు ఎంపికైన ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని జనాభా లెక్కల నిర్వహణకు సంబంధించిన విధానాలు, బాధ్యతలపై అవగాహన పొందారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .