హుజురాబాద్ ఆర్టీసీ డిపోలో జేఏసీ నూతన కమిటీ ఏర్పాటు.
Views: 3
On
హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
హుజురాబాద్ బస్సు డిపోలో ఆర్టీసీ జేఏసీ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. పరిశీలకులుగా రవీందర్, వేల్పుల ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జేఏసీ చైర్మన్గా టి.ఎస్. సింగ్, వైస్ చైర్మన్గా ఎం. రమేష్ ఎన్నికయ్యారు. కన్వీనర్లుగా అశోక్ బాబు, కిషోర్, రమేష్, పి.ఎస్. రెడ్డి నియమితులయ్యారు. కో-కన్వీనర్లుగా ఐలయ్య, శ్రీనివాస్, కేసీ పాణి, భాస్కర్, జ్యోత్స్న, సరస్వతి, వనజా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
మీడియా కన్వీనర్గా బి. తిరుపతి, ప్రచార కార్యదర్శి సహా ఇతర పదవులకు కూడా నాయకులను ఎన్నుకున్నారు. కొత్త కమిటీ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Apr 2026 21:17:30
వనపర్తి,ఏప్రిల్18(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి పట్టణం 29వ వార్డుకు చెందిన రిటైర్డ్ హెచ్ఎం ఎస్.శ్రీనివాసరావును మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన...


Comments