ఐ అండ్ పిఆర్ జాయింట్ డైరెక్టర్ డిఎస్ జగన్ ను కలిసిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టులు
Views: 16
On
హన్మకొండ,ఏప్రిల్11(తెలంగాణ ముచ్చట్లు):
వరంగల్ శివారులో నిర్వహించిన కుటుంబ వేడుకలో సమాచార ప్రజాసంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ డి ఎస్ జగన్ పాల్గొనగా, ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ధరావత్ సుజాత రాంచందర్ నాయక్ కుటుంబంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ సీతారాం నాయక్ కూడా పాల్గొని, జర్నలిస్టులతో కలిసి సమావేశమయ్యారు. ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో జర్నలిస్టులు తమ అభిప్రాయాలను పంచుకుని, పరస్పర పరిచయాలు పెంచుకున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ నాయక్, రాష్ట్ర కార్యదర్శి లావుడ్య రాజు నాయక్, కోరిక సునీల్ కుమార్, ఆర్ఐ జర్నలిస్టులు మరియు ఇతరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments