బలీదుపల్లిలో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం.
Views: 3
On
అడ్డాకల్,ఏప్రిల్20(తెలంగాణ ముచ్చట్లు):
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం బలీదుపల్లి గ్రామంలో నర్సరీ సమీపంలో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాన్ని గ్రామ మహిళా అధ్యక్షురాలు మంగరాయి భార్గవి సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏపీఎం మహేష్ మాట్లాడుతూ రైతులు అందరూ ఈ వరి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర ప్రయోజనాలను పొందేందుకు రైతులు తమ వరిని నేరుగా కేంద్రానికి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీసీ యాదగిరి, సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కళ్యాణి, ఏఈఓ మదన్ మోహన్, ఉప సర్పంచ్ రాధ శివ, మహిళా సంఘం కార్యదర్శి మైముద్, కోశాధికారి సంధ్య, బుక్ కీపర్ శ్రీధర్, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు, రైతులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
20 Apr 2026 22:18:43
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 20(తెలంగాణ ముచ్చట్లు )
స్థలంలో మీటింగ్ పెట్టి మాకు నీతులు చెబుతున్నారా అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. సోమవారం ఖమ్మం నగరంలోని...


Comments