చెల్లని చెక్కు కేసులో 6 నెల్లలు జైలు శిక్ష
Views: 12
On
భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు :
భద్రాచలం జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు జడ్జి శివ నాయక్ సోమవారం చెక్కు కేసులో ఆరు నెలలు జైలు శిక్ష, రూ.5,00,000/- జరిమానా విధించారు.
కల్లెం వీరాంజనేయులు వద్ద రాంశెట్టి శ్రీను(ఐటీసీ ఎంప్లాయ్ సారపాక) 5 లక్షల రూపాయలు చెక్ హామీగా పెట్టి రూ. 5,00,000/- తీసుకున్నాడు..
ఆ చెక్ బ్యాంకులో వేయగా చెక్ బౌన్స్ అయింది. సదరు కల్లెం వీరాంజనేయులు కోర్టులో కేసు వేయడం జరిగింది. సదరుకోర్టులో వాదపవాదములు అనంతరం ముద్దాయి రామ్ శెట్టి శ్రీనుకు ఆరు నెలలు జైలు శిక్ష, రూ. 5,00,000/- నష్టపరిహారం విధించారు. పిర్యాదు తరుపున ప్రముఖ న్యాయవాది ముత్యాల కిషోర్ కేసు వాదించినారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
13 Jun 2025 20:57:49
పటాన్చెరు, తెలంగాణ ముచ్చట్లు:
పటాన్చెరు మండల పరిధిలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ నవభారత్...
Comments